shabd-logo

రెండవ అధ్యాయము

6 December 2023

43 చూడబడింది 43

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు.

ధర్మారావు రామేశ్వరశాస్త్రి, కుమారుఁడు. రామేశ్వర శాస్త్రి నాగేశ్వరశాస్త్రి కై దనతరమువాఁడు. కృష్ణమనాయఁడు సుబ్బన్నపేట బమాందారయిన కాలములో రామేశ్వరశాస్త్రి యాయనకు దివానుగా నుండెను. కాని  కీర్తికన్న, దివాను కీర్తియే దిశల కెగఁబ్రాకెను. రామేశ్వరశాస్త్రి శ్రుతిస్మృతులు చక్కఁగాఁ జదివినవాఁడు. కొంత కర్మిష్ఠి. యాగాదులు చేయక పోయినను, వైశ్వదేవము చేసి, గృహమున నగ్మిహోత్ర మార నీయని గేస్తు. ఆయన యొక విచిత్ర పురుషుఁడు. ఆయన నాలుగువర్ణ ములనుండి బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర కన్యలను వివాహమాడి, నలుగురియందును సంతానమును బడసెను. ఇదియుఁగాక రత్నగిరి యను నొక భోగాంగన నుంచుకొనెను. ఆమెయందును సంతానము

కలిగెను. లోకదృష్టిలో నీ వివాహములు, నాయన కాముకతయుఁ బ్రవాద హేతువులైనను రామేశ్వరశాస్త్రిగారి యాదార్యగుణ సముద్రములో సవి మునిఁగి పోయెను. ఆయన నిరతాన్నదాత. శిబి, దధీచి, కర్ణుఁడు, రాయనిబాచఁడు, రామేశ్వరశాస్త్రి-ఇది మహా దాతల సంప్రదాయము. ఆపరగణాలలో రామేశ్వరశాస్త్రి నెఱుఁగని వాకు లేరు. ఆయన యాద్యాసురుచిచూడనివారు లేరు. ఆయన యశస్సు గానము చేయనివారు లేరు.

ఆయన నాగేశ్వరస్వామి యాలయ ధ్వజ స్తంభమునకుఁ బ్రాంత యిత్తడి తొడుగు చెడిపోఁగా నది తీయించి బంగారపు తొడుగు వేయించెను. నేణుగోపాలస్వామికి బంగారపు మైమఱువు చేయిం చెను. సత్యభామా దేవికి వేయిరూపాయల నెలగల మాణిక్యముపొదిగిన అడబాస చెక్కించెను. నాగేశ్వరస్వామి యాలయములో వీరభద్రు మీకు బంగారుమీసములు, కనులు, మధ్యమాణిక్యము పొదిగినగంధపు పంటి తిలకమును చేయించెను. వేణుగోపాలస్వామి వారిగుడిలో కమావృక్షము వద్ద శిలావితర్దిక పఱపించెను. ఆలయ సదస్సునకుఁ N" చలువజాతి మెట్లు కట్టించెను. రెండాలయములలో నాయన చేయించిన మరమ్మతులకే యాయనకున్న సగమాస్తి న్యాయ య్యెను. పేదవారల పాలికి రామేశ్వరశాస్త్రి భగవంతుడే. వెనుకద్వాదశవర్ష క్షామము వచ్చినపుడు జనులు తినఁ దిండిలేక మల తల మాడిపోయిరి. జమీందారుగారిధాన్య మాఱునందలపుట్లు రెండు పెద్దపాతరలు వేసిరి. వానికిఁ గాపలా యెవకుందురు? గూడెసలు గుంపులుగుంపులుగాఁబోయి దోచుకొనిపోవుచుండిరి. రామేస్వరశాస్త్రిగారి నీపాతరలకుఁ గావలి యుంచిరి. ఆయన పెద్ద విలుకాడు. విల్లునంబులు దగ్గఱపెట్టుకొని యాయన ధాన్యముఁ గానలియుచుండెను. చుట్టున నున్న మైదారు గూడెములవారు గుంపులంగా వచ్చిరి. దూరమున నిలఁబడిరి. దగ్గఱకు రా గుండెలాస లేదు.ఏరు చేయుటకు దోఁచినదికాదు. అడుఁగు వేసిరా! అంబు పడినదే.రివరకు వారిలోఁ బదిమంది పెద్దవాండ్రు శాస్త్రిగారివద్దకు నచ్చి,"అయ్యా! యీనాఁడు మాప్రాణములు మీ చేతిలో నున్నవి.అన్నములేక చచ్చిన నేమి? మీ యంబుల దెబ్బలు తిని చచ్చినతేమి? దూకెటులును భగవంతుడు చావే వ్రాసెను. మాతోఁబాలు మాయిండ్ల దగ్గఱ పిల్లలు భార్యలుకూడఁ జత్తును. మీకుగీతలు గలిగినచో బ్రతికెదము. లేకపోయినచోఁ జత్తుము" అని దీనాతానములు చేసిరి. శాస్త్రిగారిగుండె కరఁగిపోయెను. తాను కదలి ఆకాం  పాతర యిచ్చెను. జనముడు పదునొకండు దినముల గ్రాసమునెత్తుకొనిపోయిరి.యీ సొమ్మ తనదా తరువాత ఏమీందాకుగాలు శాస్త్రిగారిఅడిగిరి. "ఇంచుమించుగా వేయిపొందిజనము వచ్చిరి. అడిగిరి. నేనురాతిర వదలకపోయినచో వారిలో నెంతమంది చిత్తురో! ఆ పాతకమరిరియు నాదా, మీదా? అయ్యా! తమ కంతగాఁ గోపము నచ్చినచో, నా ధాన్యముల వెల నేనిచ్చెదను లెండు!" అనిశాస్త్రిగారు సమాధానము చెప్పిరి. రాజుగారును వభీమాటాడలేదు.

శాస్త్రిగారిని గురించి యిట్టికథ లెన్ని యేనియుఁ గలవు. అందు చేతనా చుట్టుపట్ల రామేశ్వరశాస్త్రిగారి పలుకుబడికి మితి లేదు. ఆయన దొక మహాజాతకము. ఆయన బ్రతికినన్నాళ్ళు కృష్ణమనా యఁడు జమీందారా? రామేశ్వరశాస్త్రి జమీందారా? అన్న ట్లుండెను.

ఒకసారి జమీందారునకును, రామేశ్వరశాస్త్రికిని మాట మాట పట్టింపు వచ్చెను. అంతే. ఆజేండ్లు వాఱిద్దఱు నొకరితో నొకరు మాటాడ లేదు. శాస్త్రిగారు కోట గడపతొక్కలేదు. ఆతేం డ్లయిన తరువాత జమీందారుగారు వేణుగోపాలస్వామికి మఱల సంప్రోక్షణ చేయించవలసి వచ్చెను. ఆలయమంతయు మరమ్మతు చేయించి మఱలఁ గ్రోత్తయాలయము కట్టించినట్లే జమీందారు పెద్ద ప్రయత్నము చేసెను. సంప్రోక్షణ చేయవలసిన దినము వచ్చినది. నానాజనులు కూడియుండిరి. సాంగాఢ్యయన పరులు, శాస్త్రవేత్తలు, గాయకులు, కవులు, వాద్యగాండ్రు, వారాంగనలు, చూడవచ్చిన జనమ్మ, సర్వజనులు క్రిక్కిరిసిపోవుచుండిరి. ముహూర్తము సమీపించి నది. జమీందారుగారి యనుమతికోసము సంకల్పము చేయుటకుల బురోహితుఁ డెదురుచూచుచుండెను. జమీందారుగారి యనుమతి యేమో రాలేదు. వేళ యతిక్రమించుచున్నది. పురోహితుఁడు . వేగిర పడు మన్నాడు. కృష్ణమనాయఁడు తలయెత్తఁడు. ఎవరికి నేనియుఁ దోఁచినదికాదు. చివరకు సర్చకుఁడు సాహసించి "అయ్యా! వేళ యగుచున్నది ప్రారంభించు మందురా?” యని యడిగెను. కృష్ణమ నాయఁదు తలయెత్తయే, "ఇక్కడ నెవరి సడిగెదవు? అనుమతి యీయఁదగిన రామేశ్వరశాస్త్రిగాము రాక యింటివద్ద బిగించుకొని కూర్చుండెనాయెను. పోయి మాయనను పిలుచుకొనిరం" డకెను. అప్పుడందలకు నాశ్చర్యమై పోయెను. అజేండ్లనుండి వారికి వీరికి మాటలు లే నని యందకుఁ దెలియును. బసము సోయి రామేశ్వర శాస్త్రి గారిని రమ్మనికి లిచిరి, శాస్త్రిగారు రాలేదు. "పిలుచుటకు మీ రెనము? పిలునఁదగినవారు పిలిచినచో సత్తుములే! ” యనిమాయన చెప్పెను. రాజుగారి కీవార్త తెలిసిన వెంటనే వారే పోయి పిలిచిరి. వారి సేవ మార్గములే వేఱు. నాయఁడు పోయి "ఏమయ్యా! బిజ్జబిగిసి కూర్చున్నా ! ఆతేండ్లు బిజ్జి గిసినావు ఇంక ఇన్నాళ్ళు బిగిసెనః ! లేచిరా! ఇంక ముహూర్తము దాఁటిపోవు” ను. శాస్త్రి ముసిముసినగవులు నవ్వుము లేచి నచ్చెను.

వారి యిద్దఱి చెలిమి యట్టిది. రాజంత యుదారుఁడు. శాస్త్రి తత గౌరనము కలవాఁడు. ఒక్కొక్కప్పుడు వారిద్దఱికి శరీరములే గండా యన్నట్లు నటించెడివారు.

ఆపదలు హరిశ్చంద్రాదులకుఁ దప్పలేదఁట! అంత రామే ద్వారశాస్త్రి గారికిని జివరిదినములు సరిగాఁగడపలేదు. సామాన్యముగా అతము మొదలిదినములలోఁ గష్టపడిసను జనరినాళ్ళలో భాగ్య మనుభవించిన వారిచే మంచి జాతకము. మొదట నెంతటి శ్రీ అనుభవించినను, చినరిరోజులలో లొగుసాను పడిన వారిది దుర గృష్ట జాతకమనియే చెప్పవచ్చును. శాస్త్రి గారి నిరంతర వితరణ ముచే నాయనకుఁ గల యాస్తి మండు వేసంగినాఁటి నీరువలెఁ గ్రమక్రమముగా శుష్కించిపోయెను. చెఱువు

శాస్త్రిగారియింట నెంతమంది భోజనము చేయుచుండెడివారో యెవరికిఁ దెలియదు. ఎనరెందుకు నచ్చిరో తెలియదు. ఎనమును బిరుగరాదు. ఎవరికిఁ గానలసినవీళ్ళు వారికి జరుగుముండెను. భోజ 10 చనాక యంగడికిఁ బోయి జనము యథేచ్ఛముగా శాస్త్రిగారి పేర వరిగా వలసినవి వారు తీసికొనుచుండిరి. ఈ జాబితాలు చినరకు మా క్రిందికి దిగారు. ఆదాయము చాలక శాస్త్రిగారు ఋణములు చేసిరి. కొన్నా"కుఁ గొన్ని భూము లమ్మిరి. చినరకు మిగిలినయాస్తి నిన్న ఋణమే యెక్కు నైనది. అమ్మఁజూపినను భూము లెవరును గౌవవాలేదు. కాని శాస్త్రిగారింట నన్న సత్రముమాత్ర మన్యనహీ'క మముగా సాఁగుచుండెను. మఱికొన్నాళ్ళకు సదిసాఁగుటయు దుర్ఘటమై పోయెను. నెమ్మదిగ జన మెవరిదారిని వారు సర్దుకొనిరి, శాస్త్రి గారికి కేతిలోఁ జిల్లిగవ్వ చూడని దినములు వచ్చెను. బాకీనారుల ఋత్తిడి యెక్క నయ్యెను.

జమీందారుగా రొకటి రెండుసారులు సాహాయ్యముచేసిరి. కృష్ణమ నాయఁడు వృద్ధుఁ డయ్యెను. ఆయన కుమారుఁడు రంగారావు వ్యవహారము లన్నియుఁ జూచుట మొదలుపెట్టెను. రంగారావు తండ్రిపలెఁ గాక కొంచెముబిగువు కలవాఁడు. ప్రతిదానికి జమాఖర్చు మాచెడివాఁడు. వ్యవహారము చూచుకొను డైన కృష్ణమనాయఁడు కుమారునిమీఁదనే రావనకు రామేశ్వరశాస్త్రిగారిమీఁద నంత అందువలన శాస్త్రిగారికిఁ గోటలోనుండి మార్గము లేక పోయెను. భారమంతయు వృద్ధుఁ వదలిపెట్టెను. రంగా యుభిమానము లేదు. సాహాయ్యము నచ్చు

శాస్త్రిగారిమీఁద వారంట్లు పుట్టెను. సాపమాయన తల దాసుకొనుటకు వీలులేక పోయెను.

సరియైన ధరలు కట్టినచో మిగిలిన యాస్తిని, ఉన్న యప్పున కును సరిపో. ను. కాని కొసఁబోయినఁ గొఱవి, అమ్మబోయిన సడవిగానున్నది. తెలివియనిన ఋణవాతలదే తెలిని. మొదట సప్పిచ్చినది యాస్తినిజూచి, చినర కాస్తిని నదలి మనిసిమీఁదఁ బడెదరు. మనిసి యొడలిలోని బొమికలు రత్నములా? అతని నెత్తురు కరఁగించిన బంగారమా? ధన మతనినుండి యెట్లు నచ్చను? అతని వ్యక్తిని బీఁకికొని తినుటయెందుకో?

రామేశ్వరశాస్త్రి, యెవరిని సన్యాయము చేయలేదు. ఆస్తి సపహరించను లేదు. అతని బందుగులు చాలమంది కొంత యాసీ భార్య వర వ్రాయుమని చెప్పిరి. ఆయన 'నాలుక కోసిసను నట్లు చేయ' ని నేను.

ఋణ వాతలలో నొకరును శాస్త్రిగారివలన నుపకారము పొందనివారు లేరు. అందఱకన్నఁ బెద్దఋణదాత నాగన్న పెట్టి. వెనుక నొక సారి జమీందారుగారిని గురించి నాగన్న పెట్టి తూల నాడెను. కృష్ణమనాయఁడు సెట్టిని ఏదో పనియున్నట్లు కోటలోనికి బిలిచి కొరడాలతోఁ గొట్టించుటకుఁ దయాకు చేసెను. సెట్టి వేళకు యదృష్టము కొలఁది నా రామేశ్వరశాస్త్రిగా రచటికి అదిచూచి, సెట్టిని నదలించి పంపించి 'రాజు లిట్టిపనులు చేసినచో మర్యాదపోదా?' యని సమీందారును మందలించిరి. ఈనాగన్న తండ్రి యుత్తరాదివాఁడు. అతనికి స్వదేశమున గ్రాసము పిలువక సుబ్బన్న పేఁట నచ్చెను. రామేశ్వనిశాస్త్రిగారితండ్రిగా "ని సమాదరించి కొంతధన బుచ్చి యతని చేత నర్తకము సాఁగిం తెలచెను. అతడు క్రమముగా బాగుపడి నేఁటికి లక్షాధికారియై, కామేశ్వరశాస్త్రిగారి కప్పుపెట్టెను. తనతండ్రికి శాస్త్రిగారితఁడ్రి యుపకారముగాని, తన్ను శాస్త్రిగారు రక్షించినదిగాని యీ 30 కడ్డము రాలేదు. తససొమ్మంతయు శాస్త్రిగారు తిన్నాడని ప్రజారంతయు 'యారీ' చేయును. శాస్త్రిగారిమీఁద వారంటు పెట్టి

లుజరుపుటకు నిత్యమును గ్రోధదీక్షా పరుఁలోకై కాఁచియుండెను, ఇంకొక యప్పు పెట్టినాయన పేరు శ్రీరాములు. వారు కమ్మ లారు. నలుబదియేండ్ల క్రింద శ్రీరాములు తినఁదిండి లేక స్వదేశము కలి సుబ్బన్న పేఁట వచ్చి వారివారిదగ్గఱ పాలేకుతనము చేసి - అరుకనుండఁగా రామేశ్వరశాస్త్రిగారు చూచి దయఁతలఁచి నాయనా! సాటివారిలో నీవు నీచముగా బ్రతుకుట యెందుకు? నేను పరిమికరముల భూమి నీ కిచ్చెదను. పాలికి చేయుము.దైనము చో సదే నీకు బువ్వ పెట్టఁగలదు" బోషించెను. అతఁడును దగ్గఱకుఁ దీసి నచ్చిన వేళావిశేషము చేత ఇనాటికి రెండుపుట్లు, మూఁదు పుట్టు, నాలుగుపుట్లు నిట్లు మిగుల్చు 2 కొంచెము సంసారియై పెండ్లి చేసికొని యత్తవా రిచ్చిన కొద్ది ఇచ్చు వడ్డికి వేసికొని వచ్చిన భార్య నెయ్యి, పాలు, పెరుగు చేసి కూడఁ బెట్టినదియు నదియుఁగలిపి పదివేల సంసారి యయ్యెను. -ఆకులోఁ గొంత శాస్త్రిగారి కప్పుపెట్టెను. ఇప్పుడు శాస్త్రిగారి ఇగ తికట్టిన వారిలో న గ్రేసఁడాయన.

లో సుబ్బన్న పేట లో శాస్త్రిగారి యుప్పు తిననివాఁడు పాలు ఇవ్వడాయసను సాధించనలన నెడువాఁడు 'లేఁడు.

ఇంతకు నది ప్రాత దినములు పోవుచుఁ గ్రోత్తదినములు పన్ని సంధి వేళ. ప్రాఁతమర్యాదలు పోవుచుండెను. ఇంగ్లీషు అ) సుబ్బన్న పేఁటలోనికిఁ గూడ వచ్చెను. దానితో స్వాతంత్ర్యము గౌరవము కనంబడు చుండెను. మరియాదలలోఁ బూర్వపు పద్ధ పం కట్టక. శాస్త్రిగా రచ్చముగాఁ బూర్వయుగము వాఁడు.శాస్త్రిగారాయూరిలో సందజను పురుషుల 'నేమిరా!” యనియు, స్త్రీల 'నేమే!" యనియుఁ బిలిచెడివాడు. ఆయన పోరానియిల్లు లేదు. ఆయన యందును సమానముగనే ప్రేమించెను. జమీందారుగారినే ప్రసంగములో 'నీవు' అని అనుమండును. జమీందారుగారి పిల్లలను 'ఏమిరా! నాయనా!' యనెడివాఁడు. శాస్త్రిగారి యాస్తి చెడి పోకుండ నున్నన్ని నాళ్ళు లీ పిలుపులు బాగుగనే యున్నవి. ఆయన కొంచెము చేవెలితి పడినతో ఁడనే యందఱకు నిది కంటగిం పయ్యెను. శాస్త్రిగారి పూర్వపుటేదార్యము గూడ సుబ్బన్న పేఁట జనులకు దుర్గుణముగానే భాసించెను.

జమీందారుగారి కుమారఁడు రంగారావునకు శాస్త్రిగారి మీఁదఁ గల కోపమున కిది యొక కారణము. నన్ను ఏరా' అనుట యేమని. శాస్త్రిగారి కిది తెలియదు. రామేశ్వరశాస్త్రి గొప్ప స్వతంత్రుఁడు. ఆయనలో నున్న స్వాతంత్ర్య గుణము నేఁటి కందఱకు సహంకారముగాఁ గన్పించెను. కాలవైపరీత్యమనఁగా నిట్టిది. ఏది సదుద్దేశముతోఁ జేసెదవో దానికిఁ గూడ విపరీత వ్యాఖ్యాసములు చేయఁబడును.

అది శాస్త్రిగారియూరిలోని సంపత్తి. ఇంక బంధుత్వములోని సంగతి. రామేశ్వరశాస్త్రి, బంధుజ్యేష్ఠుఁడు. వారి బంధుత్వములో నాయనయంత పండితుఁడుగాని, వ్యవహర్తగాని, ప్రతిష్ఠీకుఁడుగాని లేఁదు. ఆయన సొమ్మ తృణమో, పణమో తిననివాఁడు లేదు. ఆయన కనువిప్పి చూచినచో గడగడలాడనివాఁడు లేదు. అయిన వాఁడు, కానివాడు, దూరమువాఁడు, దగ్గిరవాఁడని లేకుండ నాకాసి పోకాసి వారందఱు నాయనమీఁదఁ బడి తినువారే. రందుకు నిప్పుడు రామేశ్వరశాస్త్రి యనిస నపండితుఁడు, వ్యవహార జ్ఞానము లేనివాఁడు, ముంుకొనుక లరయనివాఁడు. ఆయనకు మేన మామకొడుకు లున్నారు. వారందలు శాస్త్రి గారింటిలోఁ బెరిగినం వారే. వారి దీపారాధనలు శాస్త్రిగారు వెలిగించినవే. వారిప్పుడు శాస్త్రిగారి యింటికే రాము.

రామేశ్వరశాస్త్రి గానమయింది గంగాధర సోమయాజులు, 'సోమయాజులు’ యజ్ఞము చేయుటవలన వచ్చిన బిరుదే. 'గంగన్న సోమయాజి' యనికూడఁ బిలుతురు. గంగన్న పూర్వు లందఱు నాహి తాగ్నులు. ఆయనతండ్రి సోమన్నగారు మాత్రమే వైశ్వదేవము రాత్రము చేసిన వాఁడు. తత్పూర్వు లందఱుఁ బండితులు, ఇష్టి చేసిన పోరు. సోమన్నగారి ముత్తాతి బ్రాహ్మీ భూతుఁడుకూడను. కాని సోమన్నగారి నాఁటికి దరిద్రులై, తిండికలేక యిబ్బంది పడవలసి అచ్చెను. సోమన్న గారిది సుబ్బన్న పేఁటకు మూఁడు నాలుగుమైళ్ళ తూరములోనున్న రంగాపురము.

ఒక రోజున సోమన్న గారు దూరపుటూకునకు సంభానసకుఁ పోయి ప్రొద్దెక్కి సుబ్బన్న పేఁట మీదుఁగా స్వగ్రామమునకుఁ బోవు ండెను. బ్రాహ్మణునకు ముత్తుబాధించుచుండెను. ఇంటికిఁబోయిన Aువాతఁ గూరయు దొరకదేమో యనుకొనుచుఁ బోవుచుండెను. వారిలోఁ బండిన జొన్న చేనుదగ్గఱ మంచెమీద రాసేశ్వరశాస్త్రి తప్చిండి వ్రాసికొను చుండెను. సోమన్న "అబ్బాయీ! మిచేనిలో కుదోసకాయలు కోసికొందునా?” యని యడిగెను. రామేశ్వర M, "అయ్యా! తమకు పెద్దలు. నేను కోసిపెట్టెదనులెండి!" యని అంచె దిగి మాయన మోయలేనన్ని కాయలు కోసి మూటకట్టి 20చ్చెను. సోమన్నకుఁ బట్టరాసంత సంతోషమయ్యెను. ఊరడిగి, నారాయణశాస్త్రి గారి కుమారుఁ డని తెలిసికొని. అధ్యయనము శాస్త్రము చదివెనని తెలిసి, దానికిఁ తీపి చక్కని దస్తూరి చూచి సంతసించి, స్వగ్రామమునకుఁ లీలను. పోయి దోస పండ్లమూట దించి దించుచునే భార్యతో "మ! అమ్మాయికి సంబంధము కుదుర్చుకొని వచ్చితిని. ” కాదు. ఆమెతొందరతో "నెన" రని యడిగెను. "ఎన కేమిటి! cట నారాయణశాస్త్రిగారి కుమారుఁడు. పేరు రాసే స్వీ శాస్త్రి యట! పిల్లవాఁడు ముత్య మునలెఁ నున్నాడు. చక్కఁగా అత్యయనము చెప్పుకొన్నాడు. కొన్య పరిచయముకూడఁ గలదఁట! ణ దసూరి! అక్షరాలు ముత్యాలకోన నలె వ్రాయును. 'నాయనా! గోసకాయలు కోసిపెట్టవోయి!” యన్నాను. తట్టెఁడుకోసి నా పెట్టినాఁడు. ఇంతకు మన సావిత్రి యదృష్టము. బంగారవు డ్రి!" యనాను. సోమన్నగారి భార్య పెదవి విఱిచి “బాగున్నది.

వారెక్కడ? మన మెక్కడ? బీదవాండ్రమగు మనపిల్లను వారుచేసికొందురా? చాలు లెండి!” యన్నది. "అ డేమిమాట! ఎందుకుచేసికోరు?” 'కూటికిఁదక్కువైనఁ గులమనకుఁ దక్కువా?' యన్నారు.పోయిమాపిల్ల నిత్తువ సఁగా నద్దందురా యేమి?” యని సోమన్నభోజనము చేసి ప్రొద్దువాటారనిచ్చి, సుబ్బన్నపేఁటపోయి నారాయణశాస్త్రి గారింటికి వెళ్ళెను. అప్పుడు నారాయణ శాస్త్రిగా రింటినద్ద లేరు. వారి తమ్ముడు శంకరయ్యగా కుండెను. సోమన్నగారిరాక చూచి శంకరయ్య, బ్రాహ్మణుఁడు సంచారార్థము నచ్చినాడనుకొని యొకరూపాయి తెచ్చి యీయఁబోగా, సోమన్న తన కథచెప్పెను. శంకరయ్య "అయ్యా! మా అన్నగా రూరిలో లేదు. నచ్చినవెంటనే చెప్పితమకుఁ ^బుకు పంపించెద” సిని యాయసనుబంపించి, యూరిలో నొక సిద్ధాంతిదగ్గఱకుఁ బోయి లగ్నము పెట్టించెను. ఆ లగ్నము పదిరోజులలోనే కుదిరెను పెండ్లి కెడములేదనియా మఱునాఁడేపోయి తాకెలోఁ దాటియాకులు కొట్టించి తెప్పించివాఁకిట నుంచెను. ఇంటిలోఁ నాడువాఁడ్రందతోఁ జెండ్లి పనులుచేయవలసిన దని చెప్పెను. మూఁడ్రననాఁడు నారాయణశాస్త్రిగారుసచ్చివాఁకిట నున్న తాటియాకులమోవులు చూచి యింటిలోనివారి నివి యెందు కొని యడిగెను. వారును "రంగాపురము నుంచిసోమన్న గారంట! వచ్చినాడు, వారికుమార్తె పేరు సావిత్రియఁటి,మన రామేశాని కిత్తువ న్నారంట. శంకరం లగ్నము కుదిర్చెను.ఇంకఁ బదిరోజులున్న దఁట!" యని చెప్పిరి. ఆయసయు సరే సనిపెండ్లికి సిద్దమాయెను.రామేశ్వరశాస్త్రిగారి వివాహ మిట్లు జరిగెను. అనాఁటి వివా హములు వారి వంచితనము నట్టివి. వారి కాయ పౌరుషేయములే కావలయును గాని, ధనము లక్కఱలేదు కాఁబోలు!ఈ సంబంధమైన తర్వాత సోమన్ని సంసారమునకుఁ జెడ్డదిన మలు వెనుక ఁబట్టినివి. ఆయనికుమారుఁడుగంగాధరము గారికిఁగృష్ణమ నాయఁడుగారు కొంత యీనా మొసంగిరి. మనుష్యులు సహజ ముగాఁ బొదుపుగలవారుగానఁ గ్రమమగాఁ బచ్చఁబడిరి. ఆయన తర్వాత యజ్ఞమకూడఁ జేసెను. దానితో వారిమీఁద నూరిలో గొంత యభిమాస మేర్పడెను. కొద్దిలోఁ బాడియుఁ, బంటయుఁ గెలిగి గంగాధర సోమయాజులుగారు సంసారి యయ్యెను.

ఈ పచ్చదనమంతయు రామేశ్వరశాస్త్రిగారి సంబంధము వలసఁ గలిగినదే యయ్యును, గొంగాధరముగా రిపుడు రామేశ్వర శాస్త్రిగారి వంక వైసను జూడఁడు. తన బానమఊఁది పిల్లల కేమియు లేకుండఁ జేసె ననియు, నట్టి యప్రయోజకుఁ డనియు సందతోఁ తిప్పును. గంగాధరముగారి పిసినిగొట్టుఁ దనమును, రామేశ్వరశాస్త్రి గారి వితరణగుణమును నెఱిఁగిన జనులు మనస్సులలో నతనినిఁ గూర్చి నిదించుకొందుకు.

చివరకు రామేశ్వరశాస్త్రిగారి కిల్లు గడునని దినములు గూడ వచ్చెను. భార్యను, బిల్లవానిని గంగాధరము గారింటికి తానే తీసి కొనిపోయి యాయన యచటనే యుండవలసి వచ్చెను. కాని గంగా ధరముగారును, నాయన భార్యము వీరి సనరానిమాట లని చాల నీచముగాఁజూడ మొదలుపెట్టిరి. రామేశ్వరశాస్త్రిగారికిఁ దల కొట్టు అన్నట్టులయ్యెను. ఏమి చేయవలయును! కొన్నాళ్ళిచ్చట నుండి మా బాధ పడలేక మఱల సుబ్బన్నపేటకు వచ్చిరి.

రామేశ్వరశాస్త్రిగారికిఁ దమ్మ లుండిరి. వారు చనిపోయి వారి పుత్తులు వారివారి సంసారములు వారు చేసికొను చుండుట చేత శాస్త్రిగారికి వాకు సాయము చేయలేదు.

శాస్త్రిగారి జీవిత మంతయు నాయన కెదు రాడని దయన ధర్మ పన్ని కిఁగూడ నాయన చివరకు లోతునయ్యెను. పిల్లలకు మరియు లేకుండఁజేసె సని యామెకు దుఃఖము గలిగె.. ఆ దుఃఖ ఇప్పుడు భర్తమీదఁగోపముగాఁ బరిణమించుచుండెను.

ఇంత చెడికూడ శాస్త్రిగారికి వితరణబుద్ధి పోలేదు. అప్పుడు శాస్త్రిగారికిఁ గట్టుకొనుటకు దోనతి యొక్కటే యుండెను. న ర్జిరియము గూడ లేదు. అంగవస్త్రము గలదు. అవి రెండే యాడు. గల సర్వవస్త్రములు. అవి ధరించి దూరపు బజారులో నొకాయ కారు నాల్గు రూపాయ లిచ్చునేమో యడిగి నచ్చుటకు వెళ్ళెన. 90లో నొకమ. సలి బీదమాదిగ వాఁడు కనబడి ఓదొరా! నీరోజు అయిపోయినవి. నేను నీ యండను ఇంత కూడు గుడ్డగలిగి బ్రతికిలిని.

ఇదిగో! యిప్పుడు నాకునుఁ రెడ్డరోజులువచ్చినవి. కట్టుకొనుటకు గుడ్డలేదు. గోచితోఁదిరుగుచున్నాను. చెట్టునంటివాఁడవు నీ విట్ల యినావు. కాకులవంటి వాండ్రము నే మిట్టు చెల్లాచెదరయినాము.” అన్నాడు. శాస్త్రిపై యంగవస్త్రము ధరించి, దోనతి వాని కిచ్చి యింటికి వచ్చెను.

ఇల్లు నిప్పచ్చరము నిరామయముగ నుస్నది. దారిద్య్ర్య దేపత సహస్ర హస్తములతో దశసహస్రాంగుళులు విచ్చి మీఁదఁబడి పీకి నట్లయ్యెను.

శాస్త్రి యది యోర్వలేక తనకన్న దరిద్రుఁడైన నాగేశ్వర స్వామి దర్శనార్థము వెళ్ళెను. స్వామిదర్శనము చేసి, సందీశ్వమని శృంగముల మధ్యనుండి స్వామినిఁ జూచి, ముఖమండపమునందు విశ్ర మించెను. అనాడు శుక్ల విదియ. చంద్రున కుదయా స్తమయములు రెండు నొక్కసారియే యయినవి. శాస్త్రి ముఖమండపము వదలి నచ్చి, యానరణము వెలుపల నున్న కళ్యాణమండపమునందుఁ గూర్చుండెను. కనఁబడీకనఁబడని నూలుపోగువంటి చంద్రునకు నూలు పోగు వేయుద మని చూచెను. పైన బట్టలేదు. కట్టుకొనిన యంగ నస్త్రమునఁ బోగు రాలేదు. శాస్త్రి నిర్విణుఁడయ్యెను.

ఆ నూలుపోగువంటి చంద్రుఁడు మాయమయ్యెను. ఉండీ లేనట్లున్న చంద్రుని యా ప్రథమదర్శనమున కే చీకటు లేమో తెల్లఁబోయినట్లు, వెనుక వెనుకకుఁదగ్గినట్లు, ముగ్ధములై లజ్జావ్యాకులి తము లైపట్లు తోచెను. చీకట్లు దళములై, వెలుఁగుసకు దూర ములై కృశించుచున్న బహిర్జ్యోతిస్సు కల శాస్త్రిగారి కన్నులఁ జొచ్చి లోతుల గాక వ్యాపించెను.

భగవంతుని కళ్యాణమండపములో శాస్త్రిగారు లయ మందె నని యెవరి కొనిఁ బ్రొద్దుపోయిన తరువాతగాఁని తెలియ లేదు. ఆయన మృతితో నాయని గొప్పతనము హఠాత్తుగా సందఱకును మఱల గోచరించెను. ఆ యర్ధరాత్రముని బనులందఱు మండపమునఁ బ్రోగు నడి శాస్త్రి గారి కథలే తడవఁజొచ్చిరి. ఆయస్ నలస నుపకారము పొందినవా రంవలలు కన్నీరుగార్చిరి.శాస్త్రి వారి భార్యాపుత్రులు వచ్చి శనము నింటికిఁ గొనిపోయిరి. ఆయనకు బోలెడంత బలగ మున్నది. బ్రతికియున్నప్పుడుచేపలితిపడియున్నప్పుడు వాకిలిఁ దొంగిచూడనివా రందఱు నేఁడుబంధువులై కాకులట్లు గుమికూడిరి. తెల్లవాఱు నఱకుఁ గొంపయంతయుఁ జుట్టము లన్న వారితోఁ గిటకిట లాడిపో యెను.

అనాడు ధర్మారావు కన్ను తెరచెను. అతని కప్పటికి పదు నాజేంగ్లు. తండ్రి చనిపోవుట తనకు లాభమో, నష్టమో యతనికిఁ జిలియుదు. సంస్కారము జరుగ నలసియున్నది. కాలు కదిపినచో ధన ముతోఁ బని. తల్లియీ సంగతి విచారించకండ భర్తృశనము పైఁబడి గోదించుమనే యున్నది. నచ్చిన బంధువులు తప్ప ప్రియులు, తస్య హస్తములు సిని, విచార ముఖములుగాక యింకొక భానము పనివారుగా నుండిరి. పసివాఁ డయినను సర్వ విషయములు తెలిసిన ధర్మారాపునకు ముందుచూచిన నూయియు, వెనుకఁ జూచిన గోయియుగా నున్నది.

కొంచెము ప్రొద్దెక్కి సది. ఈ నిరాధార స్థితిలో ధర్మారావు బట్టుగొయ్య యొకఁడు దొరికెను.శాస్త్రిగారి మరణవార్త కృష్ణమ నాయనకిఁ దెలిసెను. ఆ సలివాఁడు కూర్చున్నవాఁడు కూర్చున్నట్లు క్రుంగిపోయెను. ఒక్క.. సారిగా నాయనకు శాస్త్రి గారి యుచ్చదినములు, నాయన వహా వ్యక్తిత్వము, నతని యదార్యము గోచరించెను. జమీందాలు బయలుదేఱి శాస్త్రి గారింటికి వచ్చెను. శాస్త్రి గారి శవము జూచి సమాదరించి, కొంత సేపయిన తరువాత కర్మజరుగుటకుఁ బ్రయత్న ములు చేయరేమని బంధువులను మందలించెను. వారును భారమ 05 మీఁద లేదని తెలిసికొనినంతనే సర్వకార్యములు నిర్వర్తించుటకు ముందంబ వేసిరి.

దారిద్ర్యము శాస్త్రి గారితో నే పోయినట్లయ్యెను. దేవిడీలో నుండి బియ్యము, పప్పు, ఉప్పు మొదలుగా సర్వ సంభారములు వచ్చెను. నాయఁడు రెండునందల రూపాయలు కూడ పంపించెను. ధర్మారావు మేసమాన యు, మామగారు నయిన గంగాధరసోమ యాజులుగారు పెత్తనము సహించిరి.

సోమయాజులుగాను ఆత్మగుణములకన్న చత్వారింశత్సం స్కారములకే యెక్కువ ప్రాధాన్య మిచ్చెడివాడు; దయాదాక్షిణ్య ములకు, నాయనకు మిక్కిలి దూరము. కర్మ యథావిధిగ జరుగ నాలయు సనుటలో మొదటివాఁడు. అందుచేత సర్వసమృద్ధిగల శాస్త్రిగారియింట సోమయాజులుగారి యాజమాన్యముక్రింద సపర కర్మ సుష్టుగా జరిగెను. పదునొకండు, పదిరెండు దినములలో శాస్త్రిగారి కర్మ స్వయముగా జరిపించిరి. గోదానము, నృహో త్సర్జనము, షోడశదానములు, బ్రాహ్మణ సంతర్పణము, సంభావ సయు జమీదారుగారి దయనలన లోపములేకుండ జరిగిపోయెను. కడుపునిండఁ దీని గఱ్ఱున శ్రేఁచిన బ్రాహ్మణులు "ఆయన కేమి! మ హారాజు! చివరి రోజులలో నేకొ కొంచెము లోపము జరిగెనే కాని, యాయన కేమి! బ్రతికినపుడు మహారాజ్, చచ్చియు మహారాజే!" యని దీవించిరి.

ధర్మారావు బంధువు లీ పదమూఁడు దినములు జమీందారు పంపించిన సంభారములు విచ్చలవిడిగా ఁ దీని ఖర్చుపెట్టిరి. తినినంత తినిరి. పారవేసినంత పారవేసిరి. దేనికిఁ బడిన దానికి సామగ్రి యథే చ్ఛముగా వాడిరి. కర్మకుఁదెచ్చిన వస్తువులు మిగులరాఁదని కాఁబోలు బంధువు లయిన కొందఱు ముసలమ్మలు కొంతసామగ్రి తమయిం టికిఁ జాఁ బట్టించుకొని పోయిరి. కర్మలో మునిగియున్న ధర్మా రావుగాని, దుఃఖముతో మునిఁగియున్న యతని తల్లిగాని యీ సంగత గుర్తించలేదు. ధర్మారాయని యప్పగార్లు కూడఁ దల్లి వెంటనే యుండిరి.

పదుమూఁడ సనాఁ ఔవరి దారిని వాకు పోయిరి. సావిత్రమ్మగా రింటిలోఁ జూచుకొనను. మిగిలిన బియ్యము పదిరోజులకు వచ్చును. నెయ్యి మొదలైన వేమియు లేవు. చిపరిదినములలోఁ గష్టము లను భవించినను శాస్త్రిగారి కర్మ సరిగా జరిగిపోయినది. ఆ యదృష్టము గూడ నాయనదే. దురదృష్టవంతులు మిగిలిరి. బంధువు లెవరిచారిని వారు పోయిసను ధర్మారావు, పప్పగార్లిద్దఱు, వారి పిల్లలు, బానపొఱఁదులు వెళ్ళలేదు. వారు తల్లి నోదార్చుటకు నిందేయుండిరి. ఆండ్రియాస్తి కొడుకుసకు సంక్రమించుట న్యాయమేగనుక, నాయన చూస్తి దారిద్ర్యమే మించెను. గనుక నది ధర్మారావునకు వెంటనే సంక్ర

ధర్మారావు పడుచున్న యిబ్బందు లన్నియుఁ బ్రతిని మేషము మవ్యక్త మగుచున్నను, సతిని 1ష్క్రమించరు. రోజురోజెల్ల దీని సణుగుచుందురు. ఆదోష అతనిని నిందించుమందురు. యాడఁదగని లాడుచుందుకు. బానమజఁదులు గృహము నుండి రామేశ్వరశాస్త్రిగా రాస్తి పాడు చేసి మంతయు ధర్మారాదే యన్న ఇటఁ దమకు సరిగా జరుగుట లేదని

ధర్మారావు పెద్దక్కగారి సేరు హేమనతి. రెండవయామె నాంచారమ్మ. పెద్దబా నగారి పేరు సూర్యనారాయణ, రెండవ మాయన రాజేశ్వరుఁడు. పెద్దవానగారికి ముగ్గుకు కూఁతుండ్రు. న నయాయన కొక కుమారుఁడు. పెద్దమాయన యన్న నస్త్రములు గలవాఁడు. అందుకని యింటిలో 6 నల్లరియే యాయనది. నాయన మొనక సురుమనిషి.

ఒకనాడు కూర లేదని సూర్యనారాయణగారు 'ఆములు బ్రాములు' చేయుచుండఁగా ధర్మారావునకుఁ బట్టరానంత కోపము వచ్చి “ఏమిటి? ఎవరి అమ్మమగనిసొమ్మో యిచట నున్నట్లు పగులఁ బడిపోయెదరు? తిండి లేక మా నాయనగారు 'నానాయిబ్బందులు’ తీడు నుండఁగాఁ దిరిగిచూచిన దిక్కు లేదు. వీరందరు నిపుడు నచ్చి త్తిన నెక్కిరి. వీరికెక్కడనుండి తెచ్చిపెట్టవలె" నని గుంజు "నాను. "తిండి లేని వెధనకిఁత యదురుపాటు ఏల?" యని యాయన విజలించెను. "ఏ వెధవయు నాకుఁ బెట్టలేదని ధర్మారా వనెను. రాగితో సూర్యనారాయణ నిప్పులుత్రొక్కిన క్రోఁత్రియుఁడయి, నిలు పమండిపోయి, చచ్చినవారిని బ్రతికియున్నవారిని నందలు తిట్టి

11 సాయంతసము పిల్లలతో సుబ్బన్న పేఁట నదలివెళ్ళెను. తేపు డ్రైపక్షికము పెట్టనలయును. అంత నఱకుఁ బినతండ్రి కొడుకులు వద్దను, నచ్చటచ్చట బదులు తెచ్చిన నస్తువులతో నిల్లు తడిచెను. తర్వాత దమ్మిడీ పుట్టలేదు. డ్రైపక్షిక మెట్లు జరుగునోధర్మారావునకుఁ దోఁచినదికాదు. కర్మకుఁ బంపించిన దేమో తప్ప జమీందారుగాను మతాల మాటాడలేదు. ఋణదాతలు తండ్రిని సదలి కొడుకును బట్టిరి.

ధర్మారావు మఆల జమీందారునుఁ జూడవలె సనుకొనేను. అతనికిఁ బదుమూఁడేండ్లు నచ్చునఱకు మహారాజునలెఁ బెరిగెను. చిన్నప్పటినుండి తాను ధనవంతుఁడ నను నూహతోనే పెరి గెను. తండ్రి స్వాతంత్ర్యము, గౌరసము, ఉదారత, వితరణము, కోపము, అహంకారము, సర్వగుణములు ధర్మారావులో నచ్చు గుద్దినట్లు ప్రతిబింబించెను. ఒకరినిఁ బోయి నోరు విడచి యడుగ లేఁడు. ఇప్పటి తన యసమర్థత తలఁచుకొని తన్నుఁ దానే నిందించుకొనును. ఇంటి సవిలే వివిలే నను తల్లిమీఁద నాగ్రహపడును.

చినరకుఁ బ్రాణములు త్రెంచుకొని యానాఁడు సాయంవేళ జమీందారుగారి దర్శనము చేయుటకు వెళ్ళెను. కోటలోనికిఁ బోయి సంతనే ముందుగల పెద్దహాలులో రంగారావుగారు పెద్దసోఫామీఁదఁ గూర్చుండి యుండెను. ఆయన ధర్మారావును జూచినంతనే మొగము గంటు పెట్టుకొని మొగ మతనినుండి వేఱుదిక్కునకుఁ వెనుకకుఁ దిరిగిపో బుద్ధి పుట్టెను. ద్రిప్పెను.

కాని యింటికిఁ బోయి యేమిచేయును? ధనవంతులు తమ పిల్లలనుఁ జలచెడ్డగాఁ బెంచెదరు. చిన్నప్పుడు ధర్మారావు నెవరి వైనను ‘దరిద్రుడా!” యని తిట్టిన చో నతఁ డాపూట సన్నమే తినెడి వాడ్రు కాదు. అంత యాగర్భశ్రీమంతుని బిడ్డ యట్టిమాటపడునా? రామేశ్వరశాస్త్రిగారి కీ మాత్ర మూహ యున్నచో, ధర్మా రావున కంత మిధ్యా గౌరవము ప్రబలేడిది కాదు. వారి సంపద చెడకపోయినచో నెట్లు పెరుగుటవలన నష్టమును గనఁబడెడిది గాదు. కాని యోడలు బం యసంభసమైనది సంభనమయ్యెను,

ధర్మారా పట్ల యచట నొకటి రెండుగడియలు నిలువఁబడి యుండెను. అతని నేపనిమీఁద్ర వచ్చితి వని యడిగినవారు లేరు. ఇంతలో నతని యదృష్టము వలనఁ గృష్ణమనాయఁదుగా రచటి కేకో పనిమీఁద్ర నచ్చెను. ధర్మారా వాయస కెదురుగాఁ బోయెను.రాయఁడు ధర్మారావు నేమి పనిమీఁద నచ్చితి నని ప్రశ్నించెను. తీ పనిమీఁద నచ్చును! జమీందారునకుఁ దెలియదా? ధనవంతు కుఁ బేదవారిసంగతు లన్నియుఁ దెలియును. కాని తెలియవు. ధర్మారా వేమియు మాటాడ లేదు. మఱలఁ గొంత యాఁగి నాయఁడు అని యేమిటి' అని యడిగెను. ధర్మారావు సగము చచ్చి "జేపు జై యనగారి మాసికము' అనెను. నాయఁడు గుమాస్తాను బిలిచి ధర్మారావునకుఁ బదిరూపాయ లిమ్మని చెప్పి తాను చనెను. రంగా రా రిదియంతయు వినుచునే యూరకుండెను. గుమాస్తా పది గూపాయలు తెచ్చి యీఁబోగా రంగారావుగారు “ఏమయ్యా! సీతాసికానికిఁ బదిరూపాయల ఖర్చున్నదా" యనెను. గుమాస్తా 'అబి 'లేదండీ!' యనిజవాబు చెప్పెను. ధర్మారావు చేతిలోనికిఁ అతరకు వచ్చినది యాఱురూపాయలు. అవి కూడఁ బుచ్చుకొన Doఁ బోవలెనని ధర్మారా పనుకొ నేను. తానైన మాఁడును. 0ండ్రి మాసికము చెడిపోవును. కొడుకై పుట్టినందుకుఁ దా నిదా బిoడ్రికిc చేసిన యుపకారము! తన యభిమాసము నష్టమైనను తండ్రి కర్మవ లోపము జరుగ రాదని యాఱురూపాయలు గ్రహించి గంటకు ఇలలకు వచ్చిన తనలోఁ దాను సగమై యింటికి నడచెను.

3) పక్షికము గడచినది. మాసికము గడచినది. ఇల్లు గడచుట ఋణబాధ ఎక్కువైనది. తెగఁబడి యేమి చేయుటకునుఁ ఉన్నతనము. ఒకనాఁడు కూర్చుండి నలపోసి నలపోసి ధర్మారావు థ యంతయు నొక పెద్దయుత్తరము వ్రాసి కృష్ణ మనాయనికిఁ

"మహారాజశ్రీ మన్నె సుల్తాన్ సుబ్బన్న పేఁట పరగణా అమాంతాకులు, మహాప్రభువలు, కృష్ణమనాయనింగారు జమీందారు నారి గమ్ముఖమునకు రామేశ్వరశాస్త్రి గారి కుమాకుఁడు ధర్మారావు కొన్ని విన్నపములు.

మా నాయనగారికిని దమకును గలస్నేహము, ప్రేమయుఁ ఆత్యముగాఁ గాక పోయినను గథారూపముగావైన నేను వినియుండు యందు మీకుఁ బక్షపాతము తప్పక యుండునని తలఁచియిది వ్రాయుమంటిని, మానాయనగారు మరణించినపుడు తమరు చేసిన సాహాయ్యమును, తమరి యాదార్యమును నేనెన్నఁటికిని మఱునఁజాలను. మా నాయనగారి యశస్సుగాని, వారి దిన్యగుణ ములుగాని నేనిచ్చట వ్రాసి యేమియు లాభము లేదు. యంతయు గతజల సేతుబంధనము. అట్టివారే వారి చివరిదినము లలో నెన్నో కష్టములు పడఁగా నేను పడుటలో నాశ్చర్యము లేదు. ఆయన చేసిన ఋణము నలస నే నేల బాధడడ నలయునో' తెలియ రాదు. అవును. వారు ధనము సంపాదించి పోయినచో నేనది యను భవించియుండనా? అట్లే ఋణమల సనుభవించ నలయును. కాని నేను చిన్నవాడను. వారు వారనుకొనిన మాటలనుండి చూచి నను, మాకుఁ గల, యాస్తిని, నప్పుసకును సరిపోవునట్లు తోఁదు చున్నది. ఋణదాత లొకఁ డేటికిఁ దీసిన నొకఁడు కోటికిఁ దీయు చున్నాడేగాని సన్నీ ఋణమునుండి బయటఁ బడనిచ్చునట్లు లేదు.

ఒక వేళ బయటఁబడి. ను దరువాత బ్రతుకుఁ జెరు వేదియుఁ గాన్పించటలేదు. బ్రలికినన్నాళ్ళు మహాసంపద సనుభవించి యీ రోజులలో నిర్ణయ విధిచేఁ గష్ట జలధి ముంచఁబడిన మజ్జననీదుఃఖము కనులారఁ జూచి భరించుటకు నాది జాతిగుండెయేమో! ఈ కష్టము లకుఁ దుది యెప్పుడో !

ఈ యూరికి మీరును, మేమును బూర్వుల మని చెప్పుదురు. మాపూవ్వలే మిమ్ముఁదెచ్చి యిచట నిలిపి రని కూడఁ బెలుకుదురు. అది ఎంతఱకు నిజమో తెలియదు. అది నిజమేయయిన యెడల మీ సంశమునకు మా వంశమ సకును ద్రించరాని బంధ మొకఁడు కలదు. అందుచేతి సయినను మీరు నాయందు దయ చూపించ నచ్చును.

నాకు చెలిసినంతవలకు మా పూర్వలు మిమ్ము యాచించ లేదు. ఆ దుర్దశ నాకుఁ బట్టినది. ఇదికూడ మీకు దయాహేతువు! కానచ్చు నని మనని.”

ఈ యుత్తరము వ్రాసి కోటలో నొక కాసావాని కిచ్చి పంపిం చెను. కాని నాఁటి రాత్రియంతయు ధర్మారావు చెప్పరానంత) చిత్త సంక్షోభము వలెను. "ఛీ! వారియంతవారు వాకు, మాయంత్ తోరము మేము. వారిని నేనేల ప్రాధేయపడనలె? రానున్న కష్టములుతార మానవు. చచ్చినచోఁజత్తుము. సాటివారికడ నీనైచ్యమున కేలజోకులు" అని యొకసారి "కాసరోజులలో గర్వపడరాదు,అడి యవరిని సాధింతుము? ఒక వేళ ఁ దిండి లేక చచ్చి యేమి చేయుశరీర మున్నఁగదా యేదైనను చేయుట?" అని యొకసారి,కృష్ణమనాయనియొద్ద తాను మనవి చేసికొనుట కిది మొదటి0రియా? మొన్న నాఱురూపాయలు తేలేదా? తండ్రి కర్మకు ధనఆయనవద్ద పుచ్చుకొనలేదా?" అనియు; "తండ్రికర్మ కాయనయేచ్చెను, నేను యాచించలేదు. మాసిక ముసకు యాచించితినా?లేదు పోయి యూరకే చెప్పితిని. ఆయనయే యిచ్చెను” అనియుఅగి పరివిధముల నాలోచించెను. చినరకెట్లయినను దాను యుత్తరముచేయరాదనియే నిర్ణయించి, తన యట్టిముత్తరము నలసఁపూర్వల గౌరనము పోవు సనియే నిశ్చయించెను. ఎప్పుడువాలునా యెప్పుడుపోయి యా కాసావాని నడిగి యా యుత్తతీసికొందునా యని మిగిలిన రాత్రి గడపెను.కారాకు త్తరము రాజున కిచ్చునేమో యని దిగులుపడెను. ఈ మాలోచనా పరంపరలోఁ ది దేహములు దీర్ఘకరించి కనులలో* కూ సెను. మెడలు ధాష్ట్యము గోచరిం నా గర్వోశ్ వోనికూఁతలు కుక్కుటములు కూసెను. ఎందుకులే ఇఅంత్గర్వ పని తమలోఁదామె యనియు సనుకొన్నట్టు తెక్కలు 20పై కొట్టుకొను. గర్వము లహంకారములు, సుఖమ లుదుఃఖ తులు, సంపదలు లేములు-సర్వమునకు యుగములుగా సాశ్రీ భూతు. కాలం బనాన మ పస్సు ప్రజ్వలించెను.

ధర్మారావు లేచి కాలకృత్యములు నిర్వర్తించి యా కాసా T) మెంటఁబోయి 'యుత్తరమిచ్చెన వా?' యని యడిగెను. వాఁ దనను. ఒకసారి యిటు తెమ్మని యడిగి పుచ్చుకొని ధర్మా నా వాడు చూచుచుండఁగ నే చింపివేసిను. కాసావాఁడు నివ్వెర తగు 'పిల యట్లు చింపివేసితి' రని యడిగెను. ధర్మారావు ! కృష్ణని యడుగారు చాల యుదారులు. నిజమే. క్వా లేని సాయను యాచించలేదు. నే నేల యాచించపల నాయును?" అనెను. గోపన్న మాటాడలేదు. తిరిగి యింటికిఁ బోవు ధర్మారావు తన్నుఁజూచి ప్రతివాకు నవ్వు కున్నా రనుకొనేను.

ఆనాఁ దంతయు ధర్మారాయని ప్రసర్తన చిత్రవిచిత్రముగా నుండెను. తనయాపద గట్టెక్క బోయినట్టును, దానినిఁ దానే నలద న్నట్లును, దానికిఁ దాను చాల చింతించుచున్నట్లును, కాదు తాను చేసినది బాగుగానే యున్నదని సమాధానము చెప్పుకొనుచున్నట్లును పరిపరివిధములఁ దనలోఁదాను గుడుసుళ్ళు పడుమన్న యతని నతని తల్లి చూచి కారణము తెలియక గగ్గోలుప డెను.

మఱలఁ బదిరోజులు గడచెను. ఇంటికి సచ్చును. తల్లి 'నాయనా! బియ్యము లేవురా!' యనును. దారిద్ర్య దేవత యతని యభిమానమును జూచి పరిహసించినట్లుండును. ఎవరినోపోయి రెండు రూక లప్పడుగును. వారు తేపు మాపని త్రిప్పి చినరకు లేదందురు. దారిద్య్ర దేవత యతనిని జూచి వికృతహాసము చేసినట్లుండును. తల్లి యీ బాధ పడలేక 'తండ్రీ! పోయి జమీందారుగారి నడుగుము. ఏదైన నిచ్చునేమో!' యనును. దారిద్య్రదేసత పకాలునఁ బగులఁ బడి నవ్వను. ధర్మారావునకుఁ దన గుండెలోఁ బెద్ద యేడుపు వినఁ బడును. అది యెనరికి వినఁబడలేదని తెలిసికొని సంతోషించును.

గోపన్న కఱునదియేండ్లు. ముప్పదియేండ్లకుఁ బూర్వ మొక సారి రాణిగారు స్నానము చేయును మెడలోఁ జంద్రహారము న్నానపు గది గోడనంకెకుఁ దగిలించెను. గోపన్న దారినిఁ బోవుచు నాశ చేతఁ దొట్రుపడి యది సంగ్రహించెను. నస్తువు పోయిన దని దాసీవాం డ్రను, కాసావాండ్రను విచారించఁగా గోపన్న పట్టుబడెను. కృష్ణమ నాయఁడు గోపన్నను కోట వెడలనడచెను. వాఁడు వచ్చి రామే శ్వరశాస్త్రి గారిని ఆశ్రయించఁగా శాస్త్రిగారు వానిని మఱలఁ గోటలోఁ బ్రవేశపెట్టించిరి. వాఁ డప్పటినుండియు శాస్త్రిగారి యెడలఁ గృతజ్ఞత కలిగియుండెను. అప్పుడప్పుడు శాస్త్రిగారినద్దకు వెళ్ళి కొన్ని కొన్ని మంచి సంగతులు నేర్చుకొని పోవుచుండును. మనిసి సహజమ గా మంచివాఁ డగుట చేతఁ గ్రమముగా వానికి భక్తి ప్రపత్తులు బలిసినవి. వాఁడు నిత్యము రెండు దేవాలయములకును బోయి భగవద్దర్శనమః చేయును. కృష్ణమనాయఁడు పెద్దవాఁడయినలాగ నాయనకు గోపన్నమీఁద సనురాగము మెండయ్యెను. డెప్పుడును పురాణకథలు, భక్తిమాటలు చెప్పుచుండును.

ఒకరోజున ముసలి జమీందారు స్నానము చేసిన తరువాత వెన్న యాయనకుఁ దిలకము దిద్దును, ధర్మారా వ. త్తరము పచ్చటు మఱునాఁడు వచ్చి తానే యది చింపివేయుట, యేలవసఁగా నతఁడు చెప్పిన సమాధానము లన్నియు జమీందా  జెప్పి 'యెంతవారి కెంతయిక్కట్టు నచ్చినది! ఇంగున కట్టిన యెక్కడికిఁ బోవను! పులికడుపున మేఁక్ర పుట్టునా! వారి లోఁ దక్కునవాఁ డేల పుట్టును!' అని వ్యాఖ్యాసము చేసెను.

#మాందారుగారు భోజనము చేయుచుండెను. వడ్డన గోపన్న. జసఁ బదార్థము లన్నియు మిక్కిలి రుశ్యాములుగా నుండెను.  ఆప్యాయముగా భోజనము చేయుచుండెను. గోపన్న జమీం ఆరు నింగితము గ్రహించి నడ్డించుచు, మధ్యమధ్య ధర్మారాయని వన చేయుచుండెను. "అపైను. పాపము! రామేశ్వరశాస్త్రిగా ము దుర్వ్యయము చేసిరా! అడుగనివానిది పాపము. అట్టిచ్చిరి. అది సొమ్మ తినువారే ఆయనకుఁ జేఁదైరి. త్రాఁగిన తొమ్మే అద్దుకురా! యన్నట్లున్నది. నాగన్న సెట్టి శాస్త్రి గారిసొ మ్మెఱుఁ శ్రీరాము లసలే యెఱుఁగడు పాపమ ! నేటి కందఱును 3500నాండ్రాయి యాయన సంసారమును గుదుటఁబడనీయుట లేదు.”

మీందారు గారి చేయి కడిగి, తన కట్టుబట్టతోఁ దుడిచి  వసారాలోఁ గుర్చీమీఁద్ర జమీందారుగారు కూర్చుండఁగాఁ "పాకు లందిచ్చుచు గోపన్న మఱల సాగించెను "తమరు ధర్మారావుగారి కేదో దారి చూపించకపోయినచో నా కుఱ్ఱాయన మిగుసు? ఆయన చెడిపోవుట మనకు మాత్రము క్షేమమా? వారు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గణాచారి మీ రందఱు ు చెప్పుకొందురు. మీలో మీకుఁ దగాదాలు రామి. ఇందులోఁ గొందఱకుఁ జెడిపోయినచోఁ దక్కినవారికిఁ వాడు కలసి యుండునా? వారికి మీరు సాయపడుట భగవంతునక.c తే నిష్ఠమైన సంగతి.”జనించారుగాకు తూఁగుటుయ్యెలమీఁదఁ గోపన్న యూఁయప్రముండెను. జుదారు బండుకొనిరి. "! యందమైనవాఁడురా!" యనెను. గోపన్న మొదలిడెను. "అందమేమిటి బాబుగారు! ఆయన మొగము చూచినచో నిత్య వల్లెలు తెక్క నిడిచి నట్లుండును. నాకు మాత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యీయనగా సవతరించె సనిపించును. ఆ బక్కపలుచని మనిసి, నిగనిగలాడు శరీరము, కోసలైన కన్నులు, తెలివి కొట్ట నచ్చినట్లుండు మొగము సందమనఁగా నాయనిదే యందము, ఏమయిన నేమి? సముద్రాలెండిపోయి చెఱువులయినట్లు నేటికీ బరిస్థి యి నచ్చినది. ఒకరికిఁపెట్టినవా రేగాని లేదన్నవారే కాదు.” అది మాఘమాసము, నాగన్న సిట్టి కుమారుని పెండ్లి తల

పెట్టెను. 'సన్యాసి వాని బెండ్లికి జుట్టునద్దనుండి యెఱువే' యన్నట్లు నెలజీతమువాఁడును, నర్తకుఁడును సర్వముభూస్వామినుండియే తెచ్చు కొనసలయును. పెండ్లిపందిరికిఁ దాటియాకులు, ఊ దేఁగుటకు నేనుఁగు నింక నెన్నో సెట్టి జమీందారుగారి నడిగి తెచ్చుకోనలసి వచ్చెను. దశమినాఁడు పెండ్లి. విదియనాడు సెట్టి ప్రభువువద్దకుఁ జనను. సాయంతనము ప్రొద్దువాటారిన వేళ కృష్ణమనాయఁడు లొట్టిపిట్టలను, నేనుఁగులను తనిఖీ చూచుచుండెను. సెట్టి వెళ్ళి నమస్కరించి నాయఁడు తన్నేమి పనిమీఁద నచ్చితి నని యడుగునేమో యని యెనురుచూచుచుండెను. నాయఁడు సెట్టిగారూ! చూచితిరా! ఈ లొట్టిపిట్టలు నా కెన్నాళ్ళు చూచినను వింతగా నుండును. మృగ ములలో నివియు, పురుగులలో గడ్డిపుకుగులును విచిత్రమైన సృష్టి తలకు మొండెమునకు సంబంధములేనట్లు పొడుగైన కాళ్ళు, మొడె మనకుఁ దలకు సంబంధము లేనట్లు పొడుగైన మెడ.

సెట్టి_చిత్తము, చిత్తము.

ప్రభు వేమన్నాడో పెట్టికిఁ దెలియలేదు. పెట్టికి పధికమాస ములు, తిరుగునలు, తిథిద్వయాలు తెలిసినంత యింక మతేమియుఁ దెలియవు. నాయని వాపస్సులో నుస్న సౌకుమార్యము సెట్టికిఁ గొన్ని తరములుగా నిది 'యిచట నుండి నచ్చును! అందుకని 'చిస్తాము'తో సరిపెట్టెను. రాయఁదు : - రామేశ్వరశాస్త్రిగారు నీ కెంత బాకీ అయ్యా!

పెట్టి:- పాతిక వేలండి.

నాయడు :- వారి యిల్లు, దోడ్లు వెల యెంత చేయును?

పెట్టి: — చిత్తము, చిత్తము,

నాయఁడు:- శాస్త్రిగారికి మిగతాబాకీ లేమాత్రముండును?

సెట్టి:— ఇంకొక పాతిక వేలయిన నుండునండి.

నాయఁడు ; — సరేగాని తక్కిన వారందఱనుతేపు నాదగ్గఱకు తీసికొనిరా! ఏదో విధముగా తీర్మానము చేయనలె. పాప మాకుఱ్ఱా అంగ చాలా బాధ పడుచున్నాఁడు.

సెట్టి:— చిత్తము చిత్తము.

జమీందారుగాకు కొంత సేపు గుఱ్ఱాలసాల దగ్గఱఁగూడ నిలు గుండి యంతఃపురము లోనికిఁ ద్రోనఁదీసెను. ఇంక దొర మఱలబయ ఆకట రాండని సెట్టికిఁ దెలియును. అందు జేతఁ జేతులుసలుపుకొనుచుఁ 'Anతో బనియుండి సచ్చితి' నని మనవి చేసెను. దొర 'టేపు వారిని C నిరండి. తరువాతఁ బనియేమో చూడవచ్చు' ననెను. సెట్టికిఁ నాయని తత్త్వము బాగుగాఁ దెలియును. ఆయన పట్టిన పట్టు తెలంగాని వేతేపని దయన చేతఁ జేయించరాదు. తన కుమారుని లక్షి నేనుఁగు మీద నూరేగింపు తప్పకుండ జరగవలెనని యింట 20NMfc బట్టింపుగానున్నది. ఈ పని చేయకుండ రాజెట్లును ఏనుగు పెఁగా బాధపెట్టినందువలన శాస్త్రి గారి యాస్తినుండి వ వచ్చునదియు నేమియు లేదు. అందుచేత నా మఱునాఁడు తక్కవ ఋణహితల సందజను పిలుచుకొని నాయని వద్దకుఁ జనెను. వాసను క్కువ యప్పుపెట్టిన సెట్టియే యొప్పుకొనఁగాఁదమ నియు, జమీందారునకుఁ గోపము రావచ్చుసనియు నొప్పుకొనిరి.

సాయం దూరీక రణమును బిలిసించి శాస్త్రిగారి యాస్తినయిన తీయఁ గనుగొని ఋణదాతల కందఱకు నాస్తిని విభాగించి అతడుదినములలో వ్యవహార మంతయుఁ గుదిర్చెను. బాకీ క్రింద యంతీయు సరిపోయెను. కాని జమీందారుగారికి ధర్మారావున మిగుల్చవలె ననియున్నది. అందులో నొక ఋణదాత దానికి నికితోన్నాయకాదు. జమిందారు దానికే యొప్పుకొనక తప్పినది కాదు. కాగితములువ్రాసి మఱునాఁడురిజిష్టరు చేయవలసినదిగా నిర్ణయించువఱకును ధర్మారాఫున కీ సంగతి తెలియదు. నాయఁడత నికి మఱునాడు రిజిష్టరు చేయవలె సనియుఁ, గచేరీకి ధర్మారావు పెళ్ళెవలయు ననియుఁ గబు రంపెను.

ధర్మారావున కీ వార్త యెడారిలోఁ దృషితుఁ డైనవానికి నారికేళాంబువులు లభించిన ట్లయ్యెను. ఆ రాత్రి తల్లి యుఁగొడుకును గృష్ణమనాయనిఁ బొగడుటతోడనే సరిపోయినది. రాత్రి నిదురించు వేళకు ధర్మారావునకు నిదుర పట్టలేదు. మాటిమాటికి మనస్సు జమీందారుగారి యాదార్యమ మీఁది కే పోవును. పోఁగాఁబోఁగా, నూహసోపాసములు కట్టఁగాఁ గట్టఁగా నొక సోపానముమీఁద గోపన్న గోచరించెను. ఆతనినిఁ జూచిన వెంటనే రాజుమీఁద గల X మంతయుఁ బోయి యతనిమీఁద వ్రాలెను. ధర్మారావు గోపన్న చుట్టునుఁ గథ యంతయుఁ జక్కగా సతికెను. అది సరిపోయినది. గోపన్న యెడల నతని మనస్సు కృతజ్ఞతామయ మైపోయెగు. నాల్గు నెలల కా నాఁడు ధర్మారావు సుఖముగా నిద్రించెను. మఱునాఁడు తెల్ల వారినది. తెల్లవారకముందేధర్మారావు గోపన్నయింటికిఁ బోయి యద్దుగుమీఁద గూర్చుండెను. గోపన్న నిద్రలేచి వచ్చి యతనిఁజూచి

"యేమి బాబు! ఇంత పెందలకడ సచ్చితి” ననియడి గెను. ధర్మారావు “గోపా! నీ ఋణము నేను తీర్చుకొనవలెను. నిజ ముగా నీవు చేసినంతపని నా యుత్తరము చేయలేదు. నీకు నా కృత జ్ఞతఁ దెలుపుటకు వచ్చినా” ననెను. గోపన్న "అయ్యా! మీరు గొప్పయింటి బిడ్డలు. నన్ను గుఱించి యట్లనరాదు. నేను మీకేమై సను జేసినను మీనాయనగారు నాకు జేసిన దానిలో నిది యేమూల" సని చెప్పెను.

తరువాత నది యిది మాటాడి ధర్మారావు గృహాభిముఖుఁ డయ్యెను. ఆవేళకు సూర్యోదయ మయ్యెను.

మొగమున పంచహాస మంకురించినట్లు, లేత యెండలు జ్యో"ఖాలవాభిరామముగ పలికినయింట మ్రుగ్గులు పెట్టి సల్లు, కలంకారి యద్ధకము చీర కెక్కించిన కరక్కాయ రంగు విఱిచి నట్లు, హృదయమునఁ దోఁచిన యానందము విచిత్రముగా ముఖ రేఖబిల్లను. దేవిడీముందర నగారామ్రోఁతలు చెవులకు మనోహరముగా బిలివచ్చెను. కోటలోపలి పెంపుడు నెమలి పురివిప్పి, పిచ్చిది, నగారా క్రతలు మొయిళ్ళ లేఁతయుకుము లనుకొన్నది కాబోలు! బాండవించుచున్నది. ద్వారబంధమునఁ' గాఁ పుండు పెద్ద కాఁపు నీరుకావి గోవతులు కట్టుకొని మొగముసఁ దిరుమణి తిరుచూర్ణము పెట్టుకొని * ప్రసన్నతవలెఁదోఁచెను. నాఁటి రాత్రి కృష్ణమనాయనికిఁ గల వచ్చెను. కలలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రసన్న దృక్కులతోఁ తన్నుఁజూచుచుఁ దనమంచమునద్దఁ దోఁక మీఁద నిలఁడియుండెను. మెలకువవచ్చినతకువాత, గలనుగూర్చివిచారించెను. 4

భగవంతునకు, బ్రియమైన పనిచేసినప్పుడు ప్రసన్నాకృతి తోను, నతనిక ప్రియమైన పనిచేసినచో బుస్సలు కొట్టుచుఁ, బర త్ళు త్రొక్కుచును సుబ్రహ్మ ణ్యేశరస్వామికలలోఁ గనఁబడుట వారికి ం పారంపర్యమున నచ్చుచున్నదే. కృష్ణమనాయని కీ రీతి ప్రసన్నా "లో స్వామి కనిపించుట కిది రెండవసారి. మొదటిసారి యాజేండ్లు రామేశ్వరశాస్త్రిముఁ దానును మాటాడకుండఁ జినరకుఁ గలసిన క్ర. నాయఁడును మనస్సులోఁ సంతసించెను.

మఱునాడు సాయంకాలమునఁ గృష్ణమనాయఁడు దేవాలయ లంజకు స్వామిదర్శనమునకు వెళ్ళెను. అచ్చట ధర్మారావు కనఁ నెను. ఇద్దఱును గలసిస్వామిదర్శనము చేసిరి. నాగేశ్వరస్వామి లయములోనికి మొదటఁ బోయిరి. ఆలయము ప్రదక్షిణము చేసి గుడిలోనికిఁబోయి, గంటవాయించి నిలబడిరి. లింగమూర్తి బంగా పులూనవట్టములో సర్చస చేసిన మారేడుదళములు మౌళిపై మీరకాంతులు వెదఁజల్లఁగాఁ దనంత ధనవంతుడు లేనట్లు కలకల జడు. 'అబ్బో! యీస్వామికత యెనరికిఁ దెలియదు? నిన్నదాక గర్భికరిద్రుఁడు. నేఁడు సుబ్బన్న పేఁట జమీందారుల యాశ్రయ | రామేశ్వరశాస్త్రి యిచ్చిన యలంకారములతో మరియు దుగాని.' దేవిదర్శనముకూడఁ జేసిన తరువాత నర్చకుఁడు తీరపాదములు తెచ్చెను. తెచ్చిమొదట బ్రభువున కీయఁబోయెను. ఆవు పుచ్చుకొనక, తొలఁగి యర్చకునివంకఁ గొంచెము తీక్షముగాజూచెను. అర్చకుఁడు వినయముతో ధర్మారావునకు రుద్ర పాదము లిచ్చెను. తరువాతఁ బ్రభువు స్వీకరించెను. శక్రవారవుత గుంకుమ పూజ కొద్దిగా జాఱి యమ్మవారు మందహాసము చేసినట్లు కనిపించెను. విభూతియు, మారేడుదళమును సందీశ్వమని శిరస్సున నుంచి, ముఖమంటపమునఁగొంత విశ్రమించి ధ్వజ స్తంభము కడకు వచ్చిరి.

శుక్లాష్టమి వెన్నెల, శివజటాటవీనటన్మందాకినీ నవస్మేరవీచీ రామణీయకమునలె, సంబికా ప్రసన్నా సాంగ రేఖా ప్రసారము వోలె, విఘ్ననాయకుని యేకదంత సితచ్చటా స్వచ్ఛతంబోలె శైన మాహాత్మ్యమయమై వీరి సెను.

వెన్నెలలో ధ్వఙస్తంభమున కున్న బంగారపుఁ దొడుగు ధగధగలాడి శివసన్నిధానమునఁ బ్రజ్వలించుచున్న రామేశ్వర శాస్త్రిభక్తి నలెఁగృష్ణ మ నాయనికి మనస్సులో నాడి పులక లెత్తించెను.

తరువాత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి యాలయమునక బోయిరి. రాజునకు స్వామి రాత్రికలలో ఁ గన్పించినట్లుగా సేతో ఁచెను. ఒక ధర్మము మీద వేయిసంస్థలు వెలసినట్లు స్వామి యేకశరీరముపై సహస్రశీరస్సులు ప్రకాశించెను. నిర్వీచియైన క్షీరసాగరమున శయ నించిన యాదైనా రాయణుని మోయుచున్నట్లు స్వామి శిరస్సులు నిశ్చలము లయ్యునుఁ గించిచ్చలితములట్లుగాఁ దన్మయత్వములోని సుఖచాలనము సూచించుచుండెను.

ధర్మము, తదాచరణ ప్రచారములు మూడును నొకటిగానై యభేద తాదాత్మ్యము బొందునటుల స్వామియుఁ, బ్రభువును, ధర్మా రావును నేక దేశగతులైప్రకాశించిరి. అది యేమో తరములనాడ తెంచరాని సంబంధము మువ్వును మనసా యనుభవించిరి. ఆ నాఁటితో వారి యా సంబఁఢము క్రొత్తముళ్ళు వేసికొన్నట్లయినది.

ప్రతి నిమేషము ప్రభువున కీ యనుభూతి కలుగుచునేయున్నది. ఆయన యాత్మలో నొక యనిర్వచనీయమైన విజ్ఞాన తరంగ మూఁగు లాడుచు, నాఁటి సాయంకాలమున నతని కేదో యెక క్రొతజన్మ యెత్తినట్లు తోచినది. ఆ యనుభూతి యాయన హృదయాంతశాంతరములఁ జొచ్చి యందుఁ దనకు స్వామికి, ధర్మారావునకు నము లేని యొక కలయిక భాసించి నిమీలితినేత్రుఁడై యాయన కుట్రై నిలఁబడెను.

అచ్చటనుండి వేణుగోపాలస్వామివారి యాలయమునకుఁ జనిరి. తొలుతఁ బాదప్రక్షాళనమునకై యాలయసరఃప్రదేశమునకుఁబోయిరి. కలువతాతి మెట్లు దిగుదున్న నాయనికి రామేశ్వరశాస్త్రి, యశః ్యగ్రత మనసులోనికిఁ దఱుముకొనివచ్చెను. ప్రదక్షిణీకరించి ఆలయములోనికిఁబోయి గంట వాయించిరి. ఆయూరి జమీందారు ఆ వేణుగోపాలస్వామి యిలవేల్పు. స్వామిమీఁదఁగొన్ని బ్రత్యేక ప్రార్థనాశ్లోకములు వారందఱకును వచ్చును. రా జవి యన్నియు పెట్టెను. స్వామిసన్నిధి పదినఱకు మినుకు మినుకు మను గున్న దీపమును అర్చకుఁడు న త్తియెగసనంద్రోసి ప్రజ్వలింపఁజేసెను. స్వామి బంగారపు మైమఱువు ధగధగలాడిపోయెను. ఆహా! రామే త్వ శాస్త్రి బంగారపు మైమఱువు నాకృత్తిఁ దాల్చి స్వామిశరీరము ఇంటియే యుండెను. తానే భగవంతునినుండి వేరైయున్నది. ధర్మా 'మందం మందం' పఠించెను.

స్వామి విగ్రహము మనిసియంత యెత్తు కలది. నిత్యము త్పరులు రాయుచున్న నూన్చేతఁ దడిసి మైమఱు వెడమిప్పన • స్వామిశరీరము ప్రానృ షేణ్యనీలజలద స్నిగ్ధచ్ఛాయా ముగ్ధమై కాటుక కాంతులు విరియఁజల్లుచుండెను. స్వామి ముఖ కమల పంటించిన రజత మాణిక్య మాయమైన యూర్వపుండ్రములు స్వామిసంక బొమలు ముడిచి పరిహాసముగాఁ ద్విభ్రూమధ్యగతత్రి రేఖాకృతి రావని యయ్యెను. న్యత్య పాదారవిందుఁడై వేణువు కాయితీడుతున్నట్లు చేయించిన దామూర్తి. ప్రక్కను సత్యభామా కృంగారమయమూర్తి కుడి చేత విలాసక మలము ధరించి పొంది సత్తుకొని యుండెను.

ధర్మారావు గొంతు ౦తు వీణానిక్వణము వంటిది. శాంతమై యుండెను.'మందం మందం మథురనినదై: వేణు మాపూరయంతం' అతని గొంతులోని మధురనినాదములచేతనే స్వామి వేణువు పూరించు చుట్లుండెను. ధర్మారావునుండి నిర్గతము లైన యా మధురస్వసములు స్వామివేణును నుండి వినిర్గమించినల్లు ని స్తబ్ధవాయు వీచీ నిశ్చలడోలాగ్రగతుఁడై సుఖనిద్ర చెందు పసిపాపనిశ్వాసపనసము వలె ససనుమాయమానచలనములై పూరించుచుండెను. యుండెను. స్వామి వేణువు

'బృందం బృందావసభువి గవాం చారయంతం 'చరంతం' వేణుగాన ప్రవాహమధ్యమునఁ దండ్రి భక్తలోకము నూగిం చుటయే కాదు, తానుకూడ నూఁగిపోవుచుండెను.

'ఛందోభాగే శతమఖమఖధ్వంసినాం దానవానాం హం'తారం' ఓహో! ఏమి వేణుసిస్వాసములు. వేదశిఖ లూఁదు దున్నవి. వేదమయమైన యాధ్వని బృందాచతురాశాపరివ్యాప్తిచే గోపికా

సతీచతురాశాపరివ్యాప్తి హేతువయ్యెను.. 'తం కథయ రసనే! గోపకన్యాభుజంగం'

ఏమి లీలామానుష విగ్రహుఁడు! వేదములమధ్య నిప్పుడేక దా శతమఖమఖధ్వంసులైన దానవులవధ చేయుచున్నది. అప్పుడే యెప్పుడు వచ్చెను? ఎప్పుడు గోపకన్యావిటమూర్తి యయ్యెను? అవు సవును, భుజంగుడే! అందుకనియే వేణునిస్వసము లన్న మిష చేత బుస్సలు కొట్టుమన్నాడు. రామేశ్వరశాస్త్రి చేయించిన యడ్డబాస చాటునుండి స్వామిచాపల్యమునకు సత్వభామాదేవి మందహాసమును చేయు దుస్నది.

ధ్యానశ్లోకము పూర్తియయినంతనే ధర్మారావున కొడలు తెలిసెను. ప్రభువు తన్ను రెండు చేతులతోఁ బట్టుకొని, కన్నులయందు సభావ మై యొకా కదీధితి వెలుఁగుచుండఁగా స్వామిపంక నట్లే చూను బంపెను. ధర్మారావు 'బాబుగారు!' అనెను. అతఁడు జమిందారు పట్ల పుడును విలువ లేదు. జమిందారు కుఱ్ఱవా నిని దగ్గరకు దీసికొని 'బాబూ!" యను. అర్చకుడు శఠగోపమునిచ్చెను. భగవంతుని నాసికొగ్రనిశ్వాసములనుండి యపహరించిన సువాసనల నాలయ మంతయు గుప్పు నిపించుదున్న రెండు సంపెంగ పూవుఅగ్బకు వారి యిశ్వురకుఁ జెరియొకటి యిచ్చెను. అది తమ భక్తికి ఇచ్చి స్వామి యిచ్చిన ప్రసాదమునలె నిర్వుకు చూడాలంకారము తెలగాఁ జీస్' బహిరంగణమునకు విచ్చేసిరి. ప్రభువు తన చేతులు ధర్మారావు మీదినుండి తీయనే లేదు. ఇర్వుకు విశ్రమించిరి. అచ్చేడు పటిక బెల్లము ముక్కలు, రెండుకొబ్బరి ముక్కలు కలిపి మిచ్చెను. ఇవ్వురు నారగించిరి. నాగన్న సెట్టి యింట వివా తను చాల వైభనముతో జరిగెను. పెండ్లి నాలుగవ దినముసఁ అలంగీతసభ జరిగెను. దానికి జమీందారుగారి నాహ్వానించిరి. నాయఁడు, ధర్మారావుకు గలసిపోయిరి. ఇప్పుడు వారిద్దఱు బిడిగా నుంటయే లేదు. సభాంతమున పెట్టి గంధ తాంబూలములు ఆచ్చి ధర్మారావున కిచ్చి తువాత జమీందారున కీయఁబోయెను. రాజ భలోకిగా 'నాకు పట్టితాంబూల మెందుకయ్యా!" అనెను. శిమ కేవ కావలసిన పదే యిత్తు' ననెను. రాజు 'మాటమీఁద చెరవా' యని బిగియలాగెను. ఉత్సాహములో నున్న సెట్టి మందుకుఁ దూగెను. నాయఁడు 'రామేశ్వరశాస్త్రి గారి యిల్లు వదలి పెమినెను. సెట్టి నిక్వెరపోయెను. నా యఁడు పెట్టి తటపటాయిం తేల రూచి 'ఎట్లయిననుఁ గోమటిబిడ్డ' న॥ను. సెట్టికి మఱలఁ గారవము తలచూపి, 'వెనుకకుఁ దీయుట 'లే' దనను. నాయఁడు యీలదులే! న్యాయమైన ధర యిచ్చెద' ననెను, ఆర్బాటలో శాస్త్రి గారి గృహము సెట్టికి నచ్చెను. ధర్మారావును, 90% తల్లియు నింకను నా యింటనే నివసింమదున్నను కొలఁదిదిస Dr వదలిపోవలసియున్నది. ధర్మారావున కిప్పటి యీ జమీం తాకని మాట లచ్చెరువు తెచ్చెను. ధర్మారావు పేర జమీందారు పెట్టి దేగ నిల్లువ్రాయించి పుచ్చుకొని యైను వేలరూపాయ లిచ్చెను.

ధర్మావు స్కూలు ఫైసలు పరీక్షకు వెళ్ళి యొకసారిత ప్పెను. కన్నావాఁడు చాల తె విగలవాఁడగుట వేఁ బదునేనేండ్ల కే.యాజన పోరమునకు వచ్చెను. వయసుచాలకపోయినను నుపధ్యాయు లనుమతి తన్నించి యతనిని బరీక్షకుఁ బంపిరి. ఇంతలో శాస్త్రి గారివ్యసహార మలు చెను. ఇంటి వద్దనుండి డబ్బు దసకము సరిగా సందకపోవల రిక, శరీరములోఁ గొంచెము జబ్బు చేయుట చేతను ధర్మారావపరీక్షలో గెలుపొంద లేదు. ఈ సంవత్సరము చదువుటకే వీలులేక పోయెను. మఱలఁ బాఠశాలలు తెఱచిన వెంటనే ధర్మారావు చదువఁ బోయెను. సుబ్బన్న పేఁటలో వారు వారియింటనే కాఁపురముచేయు చుండిరి. నెలకుఁ గానలసిన దంతయుఁ గృష్ణమనాయఁడు పంపించు చుండెను. రోజును నుదయముననే లేచి నాయఁడు ధర్మారావుగారిం టికి నచ్చును. ఇద్దఱుకు గలసితోఁటకుఁ బోదురు. తిరిగి భోజన వేళకు వత్తుకు. ధర్మారావు భోజనముచేసి కోటకుఁ బోవును. భారతముగాని, భాగవతముగాని ధర్మారావు చదువను. నాయఁడు శ్రద్ధతో వినును. 'నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు' పద్యముతో ఁ బ్రతిరోజును ప్రార్థన జరుగును. ప్రతిదిన మును నాయఁడు 'ఆ పద్యములోని వర్ణన వలె నుండునుగాదా, మన వేణుగోపాలస్వామి' యనును. 'అవును, అవును, అచ్చముగా నట్లేయుండును' అని ధర్మారా ననును. గోపన్న పగులఁబడి నవ్వును. నాయఁడు 'ఎందుకు నవ్వెదవు?' అనును. గోపన్న మణీ నవ్వును.ఇది ప్రతిరోజును జరుగును. రంగారావుగారి కిది తలనొప్పిగానుండును. ఒక్కొక్కప్పుడు గోపస్న నవ్వునకు రంగారావుగారుకోపించును. 'కాసాముండకొడుకుకుఁ బొగరెక్కు వయినదే!' యనును.గోపన్న నవ్వమానును. ధర్మారావు నాయని వంకఁ జూచును.నాయఁడు గోపన్న వంకఁ జూమను. గోపన్న ధర్మారావువంకఁజూచును. ధర్మారావు చదువుట ప్రారంభించును. రంగారావు వీరిసందఱిని ముసలివారిక్రింద లెక్క కట్టును. పదునాజేండ్ల ధర్మారావునుముసలివాఁడే. పాఠ శాలలు తెఱచువఱకు నిట్లు జరిగినది. తెఱచినంతనేనాయఁడు ధర్మారావుకు బడికిఁ బంపించెను. సుబ్బన్న పేఁటకుబెజవాడ దగ్గఱయిసను ధర్మారావును బందరులోఁ జదివించెను. ఇదివఱకు ధర్మారావు చదివినది బందరులోననే. ధర్మారావు సెలవులకునింటికి నచ్చును. మజిలఁ బూర్వమునలెనే ప్రొద్దునఁ దోటలకుఁబోవుట, మధ్యాహ్న మునఁ బురాణము, సాయంకాలమున దేవాలయములందు స్వామిదర్శనము. మఱలఁ బాఠశాలలు పెట్టుదురు.ధర్మారావు బందరు పోవును. కృష్ణమనాయఁడు తోఁటలకు వెళ్ళడు.ఎవరిచేతను బురాణము వినఁదు.

తెరలఁడు.

విసఁడు సాయంవేళ దేవాలయమునకుఁ

ఈరీతిగానాలు గేండ్లు గడచినవి. ధర్మారాసి, స్కూలు ఫైనలు పరీక్షయిచ్చి, యఫ్.ఏ. పరీక్ష యిచ్చి, బి.ఏ. మొదటి సంసత్సరము గడువుదుండెను. ఇంకఁ బాఠశాలలు రెండు నెలలకు మూయుడు ఆఁగాఁబత్రికలలో సుబ్బన్నపేఁట జమీందారు కృష్ణమ నాయఁడు పరలోకగతులైరని వార్తనచ్చెను. ధర్మారావు నిర్విణుఁ అయ్యను. చదువు చున్న పత్రిక నదలిపెట్టి ధర్మారా ్మరా వే వేద్వ నారంభం న అతని సహధ్యాయులందఱికిని ధర్మారా ధర్మారావునకు, ఓమీందారు వికటఁగల సంబంధము తెలియును. అందఱు నోదార్చిరి. చొరగాకును ఇచ్చి యాదరించెను.

దానితో ధర్మారావ, సుబ్బన్న పేఁటకుఁ బోవలసినచ్చెను. Amp : దీనమైన ముఖమతో ధర్మారావు కోటలోనికిఁబోయెను. అతని కోట నేనకును బలుకరించలేదు. గోపన్నకోస మతఁడు పెదకెను. చిన్న రాజు చనిపోయినంతనే పిచ్చియెత్తి లేచిపోయెను. శూన్య కోట ధర్మారాస్త. దుఃఖమును ద్విగుణీకరించెను. ధర్మారావు, బ్రహ్మణ్యేశ్వరస్వామి యాలయమునకుఁ బోయెను. స్వామి విగ్ర తాము బౌధ చేతఁ దిరుగుళ్ళు పడుచున్నట్లుండెను. ఓయీ! సర్పరాజా! యెంతకు వచ్చినది!

వేణుగోపాలునిఁజూచెను. పులికాఁపు పెట్టుటకర్చకుఁడు విగ్ర లను నిరలంకారములుగా నుంచెను. ధర్మారావు స్వామినిఁ తడి పురుమ నేను.

చివరి కింటికిఁ బోయెను. తల్లి గొల్లుమనెను. ధర్మారావు తన వంతటితో నాఁగిపోయెను. నాయఁదు పరలోకగతుఁడై ఏడు నెలలు గడచెను. వేసంగి సర్వథా విజృంభిం చెను. ఇపుడు నెలలు ధర్మారానింటి వద్ద నేయుండెను. మఱలఁ బూర్వపు కోతలువచ్చెను. కాని ఋణబాధలేదు. తలదాచుకో నిల్లయిన 3

ఈ ధర్మారావునకు గణాచారి యెదురువచ్చినది.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి