పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచరి నము వారికిఁ జెల్లించలేదు గనుక నీ యేఁడు రెండెమిదులు పదు బాతువే లొక్కసారిగాఁ జెళ్లించవలయు నని చంద్రారెడ్డిగారికి లేఖ వచ్చెను. వ్యవహారములకన్న సౌధ ప్రవేశోత్సవము ముందుగా విచా రించవలసివచ్చెను. ఆ యుత్సవమువేసే ఖర్చునకుఁగాను నాలుగువేలు వయుంచఁబడెను. ఆ యుత్సవము వేళ గవర్నరుగారు వచ్చి పౌధమును వెఱతురు. సుబ్బన్న పేఁట రైల్వేస్టేషను గుండేటికిఁ దగ్గ అగా" నుండెను. క్రమముగా నూరు గుండెటిఁ దగ్గఱకు వ్యాపించు డాను. గుండేఱు వజదలు వచ్చినచో నిరుడు పొలాలన్నియుఁ నఱలం బదేండ్లకు వజదలు వచ్చెనా, కొన్నియిండ్లు జుట్టబెట్టుకొని పోవునేమో !
రైలుస్టేషనునుండి యెఱ్ఱకాగితకాసుల తోరణాలు, గొలుసులు అన్ని సౌధమ వఱకు వ్రేలాడఁదీయఁబడి యుండెను. రక్షకభటులుగా కాపలానిలుచుండిరి. కాలేజి, హైస్కూలు, ట, పోలీసుస్టేషను, పురపాలక సంఘము, సౌధమునన్ని చోట్లస్వాగత తలు వ్రాసి ద్వారములయందుఁ గాగితమలతో 'అర్చులు' కట్టఁ అరిగు. బెజవాడనుండి యాహ్వాసములమీఁదఁ బెద్దయుద్యోగస్థులంద అగు వచ్చిరి. జిల్లా బోర్డుసంఘసభ్యులు, తాలూకాబోర్డుసభ్యులు సిరి. పెద్దయుల్సెవము జరిగెను. రెండు బ్యాండుమేళాలు కుదుర్పఁ తెలిదు. గవర్నరుగారు విచ్చేసిరి. వారికి స్వాగతపత్రము చదువఁ అతడు. వారు నూత్న సౌధమును చెఱచిరి. ఆ సిం×యమ ని నొక యుప రాజము గావించిరి. రాజధానిలో నెచ్చటను బురపాలక సంఘ మున సౌధము లేదనియుఁ గార్పొరేషనుకుఁ తగినంత సౌధమనియు, అ) పేఁట మహానగరము కాగలందుల కిది సూచక మనియు, 3101 అందఱు సుబ్బన్న పేఁట నగరమైనట్లే కరతాళధ్వనులు చేసిరి.పేఁట నాల్గు వైపులఁ బది మైళ్ళు పెరుగును. రాజధాని యగుక ఆంధ్రులకుఁ బ్రత్యేక రాష్ట్రము వచ్చినప్పుడు సుబ్బన్న పేఁటలో నాంధ్రదేశపు గవర్నరు నివాస ముండున నేను. సభ్యులందఱును గళ తాళ ధ్వనుల చేత మిన్ను పగిలించిరి. భవిష్యత్తులో సుబ్బన్న పేటలో ట్రాములు తిరుగును; సోల్జర్లు తిరుగుదురు. ఎలిచే నువారి సినిమాల ప్రబలును. మ్యూజియములుండును. ఆంధ్రదేశమునఁ బ్రధాననగన మగుసని యాయనచమత్కృతిగా నుపస్యసించెను. సభ్యులండ / సన్ని యునై సట్ల సంతసించిరి. జమీందారుగారి 子 నగరములోఁ గళాశాల యేర్పడినట్లే, వారే సుబ్బన్న పేఁటను 1500 విధముల మహాసగరము చేయుటకు హేతుభూతులు కొఁగలరని ప్రచ గించెను. చేతులతో బల్లమీఁద గొట్టిన మ్రోఁతకుఁ క్రొత్త బలు పూసిన వార్నీషు కొంత చెఱువుకొన్నవి. సభయగువఱకుఁ ప్రొద్ద తొమ్మిదిన్నర యయ్యెను. చంద్రారెడ్డిగారును, రంగారావుగారుతు జెఱియొక వైపున నడువఁగా గవర్నరుగారును, శశినియుఁ గలసి ప పాలక సంఘములోనుండి బయటికి వచ్చుచుండిరి. దారుగారి సా
గణాచారి తల ముడి వేసికొని, మొగముసఁ బెద్దకుంకువ బ్యా పెట్టుకొని, పసుపురంగు చీరకట్టుకొని, యెఱ్ఱనిరైకందాల్చి, నీలాం భరణసుందరమైన శరీరముతో, దేవతామహిమ ప్రకాశించు ముఖ లతో, సనార్తవము, సమానుషభోగ్యమ్మునైన యావసముతో, శిల్పి చెక్కిన పార్వతీవిగ్రహమువోని కఠినవక్షముతో, సన్ననినడు మందహాస సుందరవదనారవిందముతో, జిక్కనిచేతులు కదలించా నపుడు దండమ:వలె నుండుటతో నడచిన నడక రాజహంసీ నిలిచి సుందరమందయాన సాదృశ్యములు తఱుముకొనుటతో వారికి ముగా వచ్చి వేఁపమండ సౌధద్వారమున కెదురుగా వదలి, నిశ్చలముగా వచ్చెనో యంతమందియున్నను సంతే నిశ్చలముగా కకుఁ దిరిగిపోయెను. రక్షకభటుల కాజ్ఞ యేమనఁగా నెవ్వరిని గవర్న గారిత్రోవాయందు రానీయవలదని. గణాచారి యెట్లువచ్చినదో 60 రును జూడ లేదు. ఆమెను జూచి చంద్రారెడ్డి కలతపడెను. రవిక దారు భ్రూయుగము మెలిపెట్టెను,
గవర్నరుగా రామె యునికిని గవ నించలేదు. ఆయన శశినితో యోమాటాడుచుండెను. గణారివచ్చుటయు మఱల వెళ్ళుటయు క నిమేషములలో జరిగెను. చంద్రారెడ్డి రెండడుగులు ముందు తీ వేపమండ కాలితోఁ ద్రోసివేసెను. అతనికిఁ గాలిలో నేపయో గుచ్చుకొనెను. ఏమి గ్రుచ్చుకొన్నచో విచారించుటకు వేళకాదు.
గవర్నరుగారు సుబ్బన్న పెంట కదివఱ కెన్నెఁదును రాలేదు. కోయంతముఁ దిరిగి చూచిరి. శశిని వచ్చిన తరువాతఁ గోటిలోఁ అల మార్పులు జరిగాను. అన్నియు యూరవు దేశస్థుల మనస్సునకు అచ్చినట్లుండెను. గవర్నరుగారు చాలసంతో షించెను. హరప్పనాయని మా రాజా యని చూపించిరి. హరప్ప సన్ననిదోవతికట్టి, గులాబి మంగల పట్టుజరీ యుత్తరీయము వెనుక కొంగు విడిచి తలపాగా తాను చేతులయందు జరీపనిచేసిన కోటుతొడిగెను. మెడలో రత ల హారమొకటి వేసికొనను. ఈ దుస్తులు హరప్ప తసకుఁ దా నిర్ణ యించుకొనినవే. హరప్పను జూచి గవర్నరు చాల సంతోషించెను. అట ముదొరతో 'నీకు మంచి చురుకైనవిద్యార్థి దొరకె' సిని ప్రశం కీచెను. గవర్నరుగారికి వంగి సలాము చేయవలయు సని హరప్పకు పిండి చెప్పెను. హరప్ప సలాముమాత్రమే చేసెను. హరప్ప యెట్లు తెలను గవర్నరుగారి కతనిఁ జూచినచో నానంద మేయైనది.
గవర్నరుగారు కళాశాలకుఁ బోయెను. ఎఫ్. ఏ. రెండవ సంవ పిలుతూ జరుగుచుండెను. ముందునాటికి బి. ఏ. క్లాసుగూడఁ అబిరము అని నాగేశ్వరరావుగారు చెప్పిరి. గవర్నరుగారు ప్రశం 2000. విద్యార్థులకు హీతము చెప్పిరి.
గవర్నరుగారు వెళ్ళిపోయిన తరువాత వఱునాఁడు చంద్రా 9 గాలిలోఁ గ్రుచ్చుకొన్ని దేవ మోపుచేసెను. వైద్యులనుబిలి రూపెను. వారి కేమియుఁ వెలిసినదికాదు. ఎవరినోపిలిచి మంత్ర జైలు వేయించెను. తగ్గినది కాదు. మూన్నాళ్ళు మంచమునుండి
చంద్రారెడ్డి కాలితోఁ ద్రోసిన వేపమండ నాల్గురోజులనుండి ండి, నూత్న పురపాలక సౌధ బహీర్ద్వార సమీపమున గోడకానుకొనియుండెను. అయిదవనాఁడు ప్రొద్దున చంద్రారెడ్డికి మతశక బరువు చేసెను. గణచారి తెల్లని కోకఁదాల్చి, సన్నని బొబ్బుపెట్టి పయ్యెద కొంగు నడుమునకుబిగించి యింటినుండి కోట.ందుగాడితి వచ్చి, యెండిన వేపమండతీసికొని మజొక రాషతో తెచ్చి, చంద్రా రెడ్డివాకిఁట నుంచెను. చంద్రారెడ్డికి మనసులో AM చారి యన్న భయమును, గోపముగా నున్నది. "తఁణాయు వాఁడే. ఆయూరి సంప్రదాయములు తెలియును. విశ్వాసము క్ష లేదు. తిరస్కృతి హృదయములో లేదు, పైకి సాటివారితో వాళ్ళ సందుమాత్రమే తిరస్కృతి ప్రదర్శించును. తనవాకిలిదాత వచ్చి చారి వెళ్ళుచున్నదని యెవరోచెప్పఁగా నామెను లోనికినమ్మని రంపిం చెను. గణాచారి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడిలో పలయె తనయన్నగారి యింటిలో పలయెఱుఁగును. తక్కిన గ్రామములోని యింటి గటపలేగాని, గడపలోపల నేనున్నదో యెఱుఁగదు. * యెవ్వరింటికిఁ బోదు. ఎవ్వరు నామెను రమ్మనరు. ఆమె చంక్రాం రెడ్డియింటిలోనికిఁ బోక యింటి కేపోయెను. గణాచారి యనవసరం సన్నతోఁగాని వదినగారితో ఁగాని మాటాడదు. వారామే నొకిన చెదురుమాట యనరు. ఆమె ఎప్పుడో, ఎందుకో మాటాడును. యింటిలో నామె మాట్లాడినట్లే జరుగవలయును. ఆమె యొక దాచుకొనదు. వదినగారితో ఁుటుగా నింటిలో పని యంగి దాను చేయును. రాటము మీఁద దారము తీసితన కూడుగుడ్డిల దాను సంపాదించును. అన్న గారికిద్దఱు కొడుకులున్నారు. వారిపోజేన తానే చేయును. అన్న గారి పేరు రంగయ్య. వదినగారి పేరు రంగలను
గణాచారికి గణాచారి యని పేరు. మొదటి గణాచారి పేరు సాగ అప్పటినుండి యిప్పటివఱకు వఱల గణాచారికిఁ బేరులేదు. గణాచారిని దండ్రిమాత్రము నాగమ్మ యని పిలుచును. వారిలో ములోఁ బ్రతివారికి బ్రథమ సంతానమున స్త్రీ; తక్కినవారు వు పెద్దగణాచారి చచ్చిపోవువఱకు నీ పిల్ల పేరు నాగమ్మ. తరువాత దీక్ష గణాచారి, రంగయ్య కుమాత్రము ప్రథమ సంతానము స్త్రీసం'అంతం కాదు. మఱి యింతవఱకు నతనికి స్త్రీ సంతానమే లేదు. ఇదిలే
ఆ నాఁడు సాయంకాలము చంద్రారెడ్డికిఁ గాలు 2చ్చెను. అతనికి భయము తెగ్గెను. మఱునాడు సాయంకాలము సకుఁ బోయెను. జాతీయ కళాశాల వెనుక కళాశాల శిచ్చినది. మనుబది శరముల మెట్ట మాయపటఁ గలను. మెట్టలో నన్ని' మొక్కజొన్న పెరిగియుండెను. కొంతమేర కంది వేసెను. శాంత మిరపనేసెను. మిరపచేను సన్నని తెల్ల పూలతో నిండియుం ది పసపాకు పొట్లములవలె విచ్చియుండెను. మొక్క కొన్న పసవు మీదనుండెను. జొన్న ప్రతిదినము లోని పశులకు వేయిమం నగముకోయఁబడి తక్కిన సగము గాలికి వెనుకకు వ్రాలి గడువ్వుకొన్నట్లుండెను. రెడ్డి పైమనాలుగుపై పులకుఁ దిరిగి తతం పనవు చేల మధ్యగట్టున పడచుముండెను. ఎనిమాకై పున మిరప తో నేవో గలగలలాడెను. రెడ్డి పరిశీలించి నచెను. ఏను లీదు. రెడ్డినాలుగడుగులువేసెను. కుడివై పురుసుపుతోటలో బివి ప్రాకినట్లయ్యేను. రెడ్డి నిలిచి నూచారు. ఏమియును లేదు. NMల రెండదులు వేసెను. ఏదో తన వెంట వచ్చుచున్నట్లు కు తాను చో గలగలాలారును. నిలుచున్న చో ఉప్పుడు మలరెడ్డి మబలు నడిచెను. చప్పుడుపోయినది. రెడ్డి వందగజములు ఎడమపై వునఁగాని, కుడివైపునఁగాని గలగలవినిపించలేదు. యూహించ మొదలుపెట్టెను : 'గణాచారివేఁప మండతో కలిసి నా వాకిలియంకు వదలెను నారు నెమ్మదించెను. మార్వురెల్ల నీ యూరికిఁ బెత్తసదారులు. నేను పురపాలక న్యాపను.. ఈపదవినే సనుకొన్నంత స్వతంత్రముబాదు... ఆటలు పెట్టి యింక సౌధనిర్మాణ మెందుకు? ఇట్టి సంస్థల ము టలో మూడువందల యేండ్లు జరిగిన సిష్టమేమి!...పూర్వము ఇవి స్వామికి నుత్సవములు జరిగెడివి. ఇప్పుడు మానివేసిరి...
రురు ఇంగ్లీ ముస్త్రీని వివాహము చేసిని. పూర్వపురాణుల తరహా వేఱు... దేశము వృద్ధిపొందుచున్నది. గారినే వృద్ధి కాద నెడువాఁడు. ప్రతివారికి నుద్యోగా ధనాభిలాష, యధికారాభిలాష వృద్ధిపొందుచున్నవి. నాకే లక్ష రాదా? పురపాలక సంఘాధ్యక్ష పదవి నేను వదలి పెట్టలేను.. కుమారుఁడు క్రొత్తమేడలు వేయించును. తోటలు వేయి రెండు వేల యక రమలభూమి కొందుము. మావంటిధసవంతులుగ జిల్లాయంతయు మేము చెప్పినట్లే వినును. తరువాత నేమి తరువాత సతనికిఁ గుమారుఁడు పుట్టును. అతఁడు పెద్దవా యుద్యోగము చేయును. అతఁడును సంపాదించును... నే తలంచినను ధనము సాధికారమునుగూర్చియే తెలగుచుంటిని. మనుగూర్చియే: విచారించను... తెలుఁగు చదువున నిండ భ దేవుఁడు నుందురు. ఇంగ్లీషు చదువులలో నది లేదేమో... తెలంగా చదువులలో నాల్గువర్ణములు, వారి ధర్మములు తెలుస ఇంగ్లీషు చదువులో సర్వమానవులునొక టే. అందు చేతదయ మొ||లీక నిశాలగుణములే యందు బోధింపఁబడుచున్నవి. మసదేశవు లలోదయలేదా?...మునుపు పదేండ్ల క్రింద నింతయూ రేలేదం మాగానిలేదు. ఇంత నాగరికతలేదు. పేదవారు నింతమందితే "మ ...ఇన్ని పన్నులు లేవు. ఇన్ని సుఖములు 'లేవేమోూ!
నడచుచున్న రెడ్డికి వఱల గలగల నినఁబడెను. రెడ్డి చుండెను. నిలుమస్న రెడ్డితో నీ సారి చప్పుడాగ లేదు. కడ్డముగా నేటో వెళ్ళినట్లు తోఁచెను. రెడ్డి నిదానించి మ పామ తన దారి కడ్డముగా బోవుచున్నది. తల కనబడ లేదు. మాత్రమ దారికడ్డముగా నున్నది. రెడ్డి యొకడుగు వెనుకకు పా పసపుచేనిలోనుండి పాము మెడవంచి త్రోనలోనికిఁ దిరిగెను. కొక తల కనబడెను. రెడ్డి చేతిలో గఱ్ఱలేదు. అటు నిటు చూచి కనుచూపుమేరలో మనిసి కనఁబడలేదు. పాఱిపోవుటకు బుద్ధి లేదు. కాళ్ళు వడఁచుచుండెను. కన్నులు నిర్ని మేష ముగఁ చేసి కదలుచున్న పామి వంకనే నిదానించి చూచెను. పాము మండెను. తల యొకటి, రెండు, మూడు, నాలుగుగా గోచరిం
గలలపామును జూచినంతనే రెడ్డి దానిని దేవసర్ప మనుకొనెను. వార్నవాఁడు తలగుడ్డఁదీసి నమస్కరించ నూహించలేదు. దిగ్భ్రాంతుడై చూచునుండెను. సర్పము తోఁక్రమీఁద్ర లేచి గుండెను. అటు పసపు, ఇటు మిరప మొక్కలు గజమెత్తునఁ MM మండెను. సర్పరాజుకు సంతీయ యెత్తున లేచెను. నులు మూసికొని మఱలఁ దెఱచి సర్పమును బరిశీలించెను. మీ నాలుగు తలలను జితుకఁ బొడిచిన ట్లుండెను. నాల్గు నుండి జిహ్వలో, నెత్తుకుచారికలో! పాముకదా చంపవలయు యహ రెడ్డికి వచ్చెను. దివ్యసర్పముకదా! మనము చంపఁగలు kr యని యూహించెను. అస లీ పాముచేతఁ గఱవఁబడకుండ అం అపడినప్పుడుకూ యన్న యూహ వచ్చెను. అప్పుడే నిలు చెండుమూఁద్రునివి సమ లయ్యెను. ముందుకుసాఁగిపోవుదమా? పొడుకుగా నిలుచున్నది. వెనుకకుఁ దిరిగిపోదమా? వెంటబడి 7. నమో! కొంతసేపైన తరువాత రెడ్డి కొకయూహ తోఁచినది. రామకగా జరిగిపోవలయునని. కాని యెడలంతయు వణఁకీ గుండెను. అయినను బ్రయత్నించి వెనుక కడుగులు వేసెను. తెలుగుగులు వేసినతరువాతఁ దనతో సర్పముకూడ ముందునకు ున్నట్లూహించెను. చంద్రారెడ్డికి గుండెలో ధైర్యమాఁగ గ్గరగా కేక వేయుటకు నోటమాటరాలేదు. రెడ్డి నిలుచిన్న నిలుచున్న సంభీభూతుఁడయ్యెను. ఇంతలో దూరమున సువరిలో మాట వినఁబడెను. సర్పరాజు నాల్గు వ్రేళ్ళు దగ్గఱకుఁ నాల్గునుమ: డుచుకొనిపడగ వోలెఁబట్టుకొని, తలవంచి 22000 లో నుండి మిరపతోఁట్రలోనికిఁ బోయెను. రెడ్డి చూచు దూరమునుండి వచ్చినవ నిసి రెడ్డిని 100చెను. `రెడ్డికి మాటరాలేను. అరగంట సేపటికి మాట్లాడి చెప్పకుండ నతనిని వెంటబెట్టుకొని మిరపతోఁట్రయం రిగెను. ఎంత వెదకినాను జిన్న పురుగుగూడఁ గన్పించలేదు. పచ్చనిది, కళ్యాణ హేతువు, వెడల్పయిన యాకులుకలది. అరారాడే తిడి సినది, పసుతోట వదలి సర్పరాజు యెడమెడముగా 3 దుమ్మాకొట్టుకొన్నది, శోభన హేతువు కానిది, దున్నినచాళ్ళలో వెండినది, తేలికగాఁ దా నెచటికిఁ బోయెనో జేయునది, నోడు మండించనజైన యీమిరపతో ఁట్రలలోనికిఁ నేమో! మాట పలుకు లేకుండ రెడ్డి యింటికిఁ బోయెను. అన్నాన భోజనము లేకుండఁ, నన్నె నరును నిద్రమేల్కొలుప వుదని ఆర పోయి పండుకొనెను. ప్రాణము లేమూలకుఁ బోయెనో !
రామేశ్వరముగారికి ధర్మారావన్నచో నెందుకో భయ వైశకు తన ప్రతియూహకును ధర్మారావు పరిపంథిగాఁ దోఁచెను. రావు పసివాఁదుగా నున్నప్పుడే అనితని నేమియుఁ జేయలేకపో అతఁడు బి. 2. పరీక్షయిచ్చి, జీత మెంతైన నేమి యొక కళాశాలక నుపాధ్యాయుఁ, కనియని పేరువడ సిననాఁడు తనకతఁదు సాధ్యుల శాఁడు. అయిదేండ్లనుండి తన వాకుస్సులో నున్న యూహకు ధర్మాక వడ్డువచ్చుచుండెను. అతఁ డేమి యజ్ఙ వచ్చెను? అతనిని తానే భయపడుచుండెను. రామేశ్వరమునకు భయమువదలి వ్య రింత వని యున్నది. కాని యా యూహ వచ్చినపుడెల్ల 0 అందర యావరించియున్నది. ఇంతలో వర్షర్తువు వచ్చెను. మందారలిం పూఁచి మేఘచ్ఛానితాకాశమన నవ్యక్తసంధ్యా రాగ బదులు ర+మలు 'కల్పించెను. దుర్దినమిలఁ గృహాంతరవ సూర్యకిరణములబదులు ప్రజ్వలించెను. మధ్యాహ్నను వఱకు విర కురిసి వెలి సెను. వీధు లన్నియు జలమయములై పంకసన2013 లయ్యెను. కోటముందుమాత్రము రోడ్డు పొడిగానుండెను. దేవి తాను తల దువ్వుకొని, చొక్ళెముచుట్టి, మూగాఁడు మందారపూవులు దుఱి, ఫాలము నిభూచిపైఁ గుంకువతోడి యెఱ్ఱని నిలుపుకోవా పెట్టుకొని, కనురెప్పలయందు సన్నని రేఖగాఁ గాటుక నలంది! కులయందు గం.2 పరిభాగము వఱకును సన్నని కాటుక రేక గీసి, దీని కపోలమున సీనికి అపుతో సన్నని కాటుక బొట్టు శృగారభం నద్ది, తాంబూల రక్త చ్చాయ లధరాధరపరివ్యాప్తమ లించగాఁ, వెల్లని పట్టుచీరఁదాల్చి, నడుమునకు బంగారు మొలతాడు సల్లని రైక పైఁ గట్టకాసులదండ విచిత్రప్రభాభాసమానమై గర
స్వామి సన్నిధికి బయలు జేరెను. గిరిక దారినంక ఁజూచెను. తగినం
ఎస్గొనినట్లు వర్షాశోభకుఁ బౌనఃపున్యములు ఘటించెను. ఆమె వండలము నల్లనిరైక చేఁ గప్పఁబడి బంగారపు గాసుల పేరుచే రించఁబడి యుండుట చేత సౌదావ్ నీసహిత నీలస్నిగ్ధ మేఘపరి రాన్ని పరిశృంగద్వయోపరిభాగమవలెఁగొట్టవచ్చెను. అమెతాల్చిన వర్షర్తువు నదుముకొని వచ్చిన శరత్కాలమువలె తెల్లు దీపములు, ఆతప ధావళ్యములు పెళ్లి విరిసెను. ఆమె నడచినది. సకు ముందుపోయిన యింద్రరథమువలె మంజీరధ్వని నినా 16) తోఁ జై లాంచలప కాకలతో నామెయింద్రునిగథమే యనిపించెను. చేత ద్విపార్శ్వములయందు ఎధురారుణచ్చవు లీనుచున్న పాదపద్మములు నడచునున్నట్లు లేవు. సిద్ధలేపము వూయఁ టచేది నామె సప్రయత్నముగాఁ దీసికొనిపోవుచున్నట్లుండెను. బిసి కోటమలుపుతిరిగెను. కోటముందునుండి దేవాలయమునకుఁ డను. దూరమునుండి రామేశ్వరమామెను జూచెను. చూచిన ఖ) డ్రాప్పకయ చూచి సరాసరి బయలుదేఱి యెదురుగా వచ్చు బి. దేవదాసి యతనివంకఁజూచుటయే లేదు. ఈమె దుర్గప్రాక్రా మ సగము నడచెను. అతఁడా సగము వచ్చెను. దేవదాసి 14 మెన్వరినిఁ జూడదు. ఆమె యెవరో పురుషు లెదురుగా గున్నారని తొలగఁబోయెను. రామేశ్వరము వెనుక ముందులు com చేను. అటునిటు కొంతదూరము వఱకు నెవరును లేరు. దేవ వచ్చిన పురుషుఁడే మజల నడ్డమ వచ్చుచున్నట్లు తోఁచెను. యెత్తి యతనిఁ జూచి, తన్నిదివఱకే యవమానించిన ట నుండుటచే భయపడి, మజల స్వామి నెదలోనికిఁ నిలఁబడెను. రామేశ్వరము 'పిల్లా! నీకు బదునేడేండ్లు ది కన్నెఱిక మెవరు పెట్టిరి?' అనియడి గెను. గిరిక నమస్కారము 3) కులమూసికొని 'శ్రీ వేణుగోపాలస్వామివారు' అని ప్రత్యు మిచ్చెను. రామేశ్వరము పకపకాలుషిని నవ్వెను. ఆకాశ్ బియున్న మహానీలమేఘమునుండి పటపటాలుమని పగిలి లు దద్దరిల్లి పోవునట్లు మహాశనిపాతముజరిగెను. రామేశ్వ 3 లంగరుపడి పరవళ్ళుత్రొక్కెను. గిరిక నిశ్చలమై తన దారిని రేఖా పటలియే సితే సిత కాంతులు ప్రబలించుకొని మేఘము ల వుతుండెను. గిరిక కోటముందునుండి యడ్డముతిరిగి దేవాలయము వంకకుఁ జనుచుండెను. శ్రీ వేణుగోపాలస్వాను
ముందు నిలుచుండెను. హరప్ప కాలినడకతో జాతీయ
బోయి, ధర్మారావుతో మాట్లాడి, తిరిగి ఎ ఆల సడ చివచ్చుచుంగెను॥ వెనుకఁ బరిచారకుఁ డొకఁడు నడచి వచ్చుకుండెను. గిరిక యెం ముక్క నిలుచున్నదో తెలియదు. ఇంతలో హరప్ప సమీపించెను. హర ప్పకుఁ బదుమూఁడేండ్లు. పూర్వముకన్నఁ గొంచె మొదలు చేసెను. మనిసియందుఁ బురుషాకృతి యేర్పడుచుండెను. అతనిదృష్టి దేవవారు. మీఁదఁ బడెను. హరప్ప యెన్నఁడు కోటవదలి యెఱుఁగడు. దీని దాసి నెప్పుడును జూడలేదు. దేవదాసి సంపూర్ణ యావ వర్మి యుండెను. ఆమె మహారాజ్ఞివలె భ్రూనేత్రగోళ లయందు ఠీవిఁ మూఁవులయందు నిక్కును, శరీరమునందుఁ దగినంత స్థాల్య మి॥ నుడువులయం దైశ్వర్యమును గలిగి, నేత్రములు కలిగినందు జూడఁదగిన వ్యక్తి గానుండెను. ఆమె మొగమనఁబెట్టిన నిలా బొట్టు వైష్ణవి యని చెప్పెను. యాదృచ్ఛికముగా నామెహరప్పవంగా జూచెను. ఇద్దఱకన్నులుఁ గలసెను. హరప్పకు దేవదాసికి సతిగిం రించవలెనని తోఁచెను. ఆమె కన్నులలో భగవంతుఁ డుచు. దేవదాసి హరప్పను గుర్తించెను. ఆయన జమీందారుగారి కుఠిల రుఁడు కావలయును. స్వామి కుత్సవములు మానివేసిరి. ఈయన hom బెద్దవాఁడై నతరువాతఁ జేయునేమో! గిరిక యాలయముల బోయెను. హరప్ప కోటపై పునకు నడచిపోయెను.
ఆ సాయంకాలను మజల మేఘములు పట్టలేదు. *క్రీ పిడుగుపడినట్టుఱిమిన మేఘము దక్షిణదిశా యాత తీవ్రసూరురగిం మలచేత చిద్రుపలు చిద్రుపలై పోయెకు. పోయి, పశ్చిమ 1000 నానరించెను, అచ్చటఁ మఱల కెదిరిపోయిన సైన్యమను కొన్న రాజువలెఁ బంజీభవింఎ, సల్లనై వెనుదిరిగిన పశ్చిమ దికాలాల శిరోజభారము వలె, నొరిగిన యంజనాచలమువలె దగద్ధగన్నీ లోని
ప్రసారముస, రాఁబోవు రాత్రికిఁ బూర్వాదేశ పట్లు విదృంభించెన మఱల దసరా పండుగలు వచ్చెను. జాతీయక ళాశాలో యులు మరల బందాల వసూళ్ళకుఁ బోయిరి. అందఱును 76 లో తరువాత వారమురోజులదాకఁ దిరిగిరాలేదు. అధికృతన
ప్రభ్యంతర పెట్టెను. తక్కినవారికిఁగోపమువచ్చెను. అఱుగురిలో ధర్మా రావు తనవోటు వ్యతి రేకష ని నమోదుచేసెను. శఠగోపాచారికి,నారా యణరావుకు, ధర్మా రావుమీఁద బట్టధాసంతకోపము వచ్చెను.
పాలనాసంఘ లో నీ విషయము చర్చనీయాంశ మయ్యెను. నాగేశ్వర రావుగారు ధనవిషయమునఁ జాలనీతిశాలి. అనినచో జమీం కారు ఫెన మ స పహరించండని కాదు. అపహరించుటలో మార్గ మున్న . తాను జెన్నపురికి రైలులో రెండవ తరగతిలోఁ బ్రయా ఆమె చే:మును. మొదటి తరగతికి రెట్టింపు వసూలు చేయును. తాను గన్న మెంటులో నేదైనా ఏ హోద్యోగములో నున్న చోఁ దన కట్లే నా గిట్టవలయును. పెద్ద లైనరికి కొట్టి డబ్బు రాబడి యన్యాయముగాఁ ADపించక పోవుట యెవరికి వారికిఁ బ్రత్యక్ష వేద్యమే. కానీ నిజముగా అన్యాయముగా ధనము సపహరించుట యాయన యొప్పుకొనఁడు. యుగాక, లోకమంతయు నితరుల నిషయమున న్యాయ ంచిమరియువని ను చురుగదా! నాగేశ్వరరావు గొప్ప నీతిశాలి అమ్వడినవాఁడు. అందుచేత నీ విషయములో న్యాయమే చేయ నెను. నెలకు వేయిరూపాయలు జీతము తెచ్చువాఁదు కటి తరగతికి రెట్టింపు రైలు చార్జీలు వసూలు చేయవచ్చును. అది 100 పదవికి దగి పని. అట్లిచ్చుటకు రాచరికమువారే నిర్ణ అందిరి. అని పుచ్చ పటలో రోములేదు. తక్కువ జీతము తవత నగలోనే ప్రయాణము చేయవలయును. అంతియే సలయును. ఆసారి దసరావసూళ్ళకు బోయినవారి ప్రయాణపు "'లలో సగ మున కుసరము విఱుగలోయఁబడెను. పాలనాసంఘము చేసిరి. ఈ సందర్భము లో నాగేశ్వరరావు, రాధాకృష్ణయ్య మారెడ్డికార్లకు ధర్మారావు నెడల చాల నాదరమును, యుపాధ్యాయులకు నితఁడన్న ఎంటయుబయలు దేతెను. ఒక ధర్మారావు తరగతిలోఁ గూర్చుండి పాఠము చెప్పుచుండెను. కు హృదయాకర్షకముగా నుండవలయు సని పద్యములు సంగీత జై బిగ్గరగాఁ బాడుచుం ఔను. నారాయణరావుగారు వచ్చి, 'మీ సంగీతములు తీసిన చో వీలులేదు. తక్కిన పాఠములు సాఁగవలయునా, వలదా?' యని మందలించెను. సరేయని ధర్మారావూరు డెను. ఎఱియొక నాఁడు ధర్మారావు కళాశాలకాలస్యముగా వెళ్ళెను రోజు ధర్మారావును గైరుహోదరుగా గుర్తు పెట్టి యాపూఁట నులో విఱుగ గోయించెను. హృదయమలలో నొకరియం దొకరి దీక్ష, క్రోధములు బలి సెను. ధర్మారావు నారాయణరావుతో నొకబాలా డిట్లనెను: "నే నాలశ్యము గావచ్చితినని యా పూఁటంతయు, గీతం విఱుగఁగోయించితిరిక దా! శఠగోపాచారిగారు కాళాశాల కాలస్య లేకుండ వచ్చిన దెప్పుడు? ప్రతిరోజును మొదటిగంటయైన తరువా వచ్చును. ఒకగంట గువ స్తాలగదిలోఁ గూర్చుండి యధికార చలాయించును. మూఁడవగంట కాళ్ళు బల్లమీఁద్ర జాపి పిల్లతో గబుర్లుమాత్రమే చెప్పును. పదిగంటలకుఁ గాలకృత్యములు నిర్వం చుటకుఁ బోవును. మధ్యాహ్నను. పైత మాలస్యమగానే వచ్చును ఆయన చదువు చెప్పిన దెప్పుడు? తమకుఁ గోపము రాకున్నచో నొకి మనవిచేసెదను. ఆచార్యులవారు చదువువచ్చి పిల్లలకుఁ చెప్పగా వారికివచ్చినది రాదన్న మాటయట్లుంచి మీరు మాత్రము గ జెప్పెదరు. నేనొక పూఁట్ర రానందుకు జీతము విఱుఁగఁగోతం న్యాయమే యైనయెడల శఠగోపాచారికి ససలు శీతమే యీకర రాదు" నారాయణరావుగారి కనులలో ధర్మారా విట్లనుచుండి బ్రసన్నత తాండవించెను. అతఁడు నెమ్మదిగా 'శఠగోపాచారి యాంటిన టండీ? నాకుఁ దెలియదు'అనెను. ధర్తారావున కీకుత్సితము చూచినం యొడలు మండెను. అతఁ డన్యాయము నెదుట, మోసము కృత్రిమము నెదుటనిలువలేఁడు. అతని మంచితనమంతయుఁదద్ద సంఘర ణసమయమున పటాపంచలై యతఁడు క్రోధమూర్తి అట్లు కోపమును బ్రకటించుట క్యముకాదు. అతఁడు హృశీతాకా మలో సౌక్యడు కాడు. అతఁడు ప్రకృతిచేత నిష్కల్మషుడ స్సులో నెంతయున్న సంతయు బయటపెట్టును. అది లోక గిట్టవు. అతఁడు విద్యార్థి దశలో నున్నన్ని నాళ్ళు వాని యీ తెచ్చిన నష్టములేదు. కాని యుద్యోగములోఁ జేరినంతనే OM మొకానొక కృత్రిమమార్గమున నడచుచున్న లోకమునక ను నట్లు కనిపించలేదు. ప్రతివాడును, స్వలాభ పరాయణుఁడ,
యమైన మార్గమున బోవువానిది తప్పగుచున్నది. దేశము నొక యాదర్శము నుద్ధరించుటకై ప్రోఁగుచేసి తెచ్చినధనము న్యాయముగా వ్యయపెట్టవలె సనుట తప్పయ్యెను. మొగము క్షముగాఁ బ్రసంగించుచున్నను నాయనకుఁ గోపమే రాదఁటి. మ సందు సచ్చీలుఁ డనఁగా నట్లుండవలయును గాబోలు! ఇది ు తాక్య మా!
ధర్మారా వన్నగారితో నీ సంగతి యంతయుఁ బ్రస్తావించెను. తెకు 'నే నేమి చేసినను బాగుండదు. నీవు పోయి చంద్రారెడ్డితోఁ 'నెను. ధర్మారావు చంద్రారెడ్డితోఁ జెప్పెను. అతఁడు 2. మీకుఁ 'బెలియదు. లోకమార్గమింతే. నే నెవరితోఁ జెప్పు SI నేనును, మీ యన్న గారు నిద్దఱమే. తక్కిన ముగ్గురు నొకటి. కృష్ణయ్య గారు మనవైపున చేరిన చోఁగ ళాశాల బాగుపడుప్రయ లు కొన్ని చేయవచ్చును' అనెను. ధర్మారావు కళాశాలను ఆది దీర్ఘముగా యోజించ నారంభించెను.
మీ m3 సంవత్సరము తిరిగివచ్చెను. పురపాలక సంఘము నెన్ని 00'గాను. ఎన్నికలు వ్యాధివంటివి. ఒక టేవ్యాధివచ్చినవి రొకని "ప్సి చేయించిరో రెండవవాఁడు వానిని విచారించి యుదే పిన్ని చేయించుకొనును. బెడవాడ, గుంటూరు మొదలైన పట్టణ మన్నికల సందర్భములన్నియుఁ జంద్రారెడ్డి ప్రభృతు లెఱుం 10. చంద్రారెడ్డికిఁ బ్రత్యర్థిగా రామేశ్వరము నిలువఁబడెను. పెరిరోజు లున్న వనఁగనే ప్రతి యింటికినిఁ బోయి మవ్వు కన్యార్థులు వారము చెప్పుకొనునట్లు చెప్పుకొనివచ్చిరి. నాల్గురోజు లున్నవసఁగా రెడ్డియు, రామేశ్వరమువారును మీఁదఁ దిరిగినవారు తిరిగిన సే యుండిరి. జవిందారు 20 రామేశ్వరముగారు గెలువవలయునని యున్నది. గ్రామములోఁ సంఘముతో మార్పువచ్చినది. కోటకు మునువున్న గౌర జనులందఱును దాము పూర్వము జమీందారునకు & సుకొనుచుండిరి. పురపాలక సంఘము వచ్చినంత జనులు మితి మనుకొని చంద్రారెడ్డినే యెక్కువ గౌరవించు అంకు చేతఁ దన పెదతల్లి కొడు కే తదగ్యముఁడై న చో టమారిశ్వరమును గెలిపించ వలయునని యొకనాఁడు రాత్రి పేట స్వయముగాఁ బోయి ప్రతియింటను జెప్పవచ్చెను. జమీందార తమ యిండ్ల కిట్లు వచ్చుట ప్రజలందఱకు నేదో పెద్ద గౌరవము జరిగి ల్లుండి, రామేశ్వరము నెడల సదభిప్రాయము చాలమందికి లేకపోల సను నతనికే యిచ్చుటకు నిశ్చయించిరి. చంద్రారెడ్డి చూపదన తనకుఁ బరాజయము నిశ్చయమన్నట్లుతోఁచెను. గొంగళిలో వెంట్రుకలు లెక్క పెట్టుకొనుట యేల యన్నట్లు ఎన్నికల రాదు. ఎక్కిన తరువాత జయమునకుఁ గావలసిన సర్వప్రయాగ్నిమ లను కేయవలయును. వెనుతీయరాదు. చంద్రారెడ్డి 011 మేధావి. ఓటునకు నెన్నిరూపాయలయిసను వెచ్చిం పనిశ్చయిం కూలి నాలి చేసికొని బ్రతుకువారికిఁ గొంత సాహాయ్యము లగును. అధ్యక్షతయన్న మృగతృప్తికా ప్రవాహమునకై పరు చున్న రెడ్డికి సదసత్తులు లాభనష్టములు తెలియలేదు. అ పదివేల రూపాయలు క్రుమ్మరించెను. నాల్గవనాఁడు చంద్రార యెన్ను కొనఁ బడెను. రామేశ్వరము తన కది పరాభవము దలంచి, రెడ్డి తనకు విరోధిగా భావించి యతనితో మాట మానివేసెను. మరఁ గొన్నాళ్ళలో నధ్యక్షుని ఎన్నికలు చంద్రారెడ్డి మరలఁ బదివేలు క్రుమ్మరించెను.
క్రిష్టమసు పండుగలు వచ్చెను. శశిని రంగారావులు పురి చేరిరి. చెన్నపురిలో నీ జమీందారు కొన్న పెద్దసౌధము కొని కొన్ని యెకరమల స్థలము నెరాబా యమ్మకమునకు గడచియేఁడు రంగారావుగారు దానిని లక్షరూపాయలిచ్చి చాల చవుకగా వచ్చినది. ఆ స్థలములోఁ జావదులు వేయించి. ములను పెంచుచుంఔను. గుఱ్ఱములు రాజఠీవి నెఱవుటకు గిండిపందెములకొ ఆకు. గుఱ్ఱములమీఁద లక్షరూపాయలు వల్ల చేసెను. అరేబియానుండి యేఁబది వేల కైదు గుఱ్ఱములని నాలుగువేలు బజానా యిచ్చి తెప్పించెను. అని చెన్న వురి లోనికి వచ్చెను. ఆ సంగతి రాచరిక మువారికిఁ దెలి సెను దానిని నిషేధించిరి. రంగారావుగారు తన బజానా వదలుకో
కు నొక యాంగ్లేయుఁడు. 'అతనికిఁ బందెములు నాలుగు నెల
నా పసఁగా నాలుగునెలలు నాల్గు రెండువేల జీత మిచ్చి యుంచు శావలను. మొదటి సంవత్సరము రంగారావుగారికి గిండీపందెము రంగులక్షలు లాభము వచ్చెను. ఆయనచాల సంతోషించెను. శశిని క్రవక్రమముగా సుబ్బన్న సీఁటలో నుండుట కే యిచ్చ బించెను. ఆమెకు రంగారా వన్నచో బహిః ప్రాణముగ నుండెను. వెంకట సతనిఁ బెండ్లి యాడునపుడు ధనము కొఱకే పెండ్లి యాడెను. తెలుగు దేశముపోయి చూడవచ్చునుగదా యని పెండ్లియాడెను, తెలితండ్రులు పేదవారు. వారికి దన భారము దగ్గును. వారికి మాపణమో పంసించుమండవచ్చునని పెండ్లి యాడెను. తారావుగారు లండనులోఁ బెద్దహోటలులో విడిసెను. సుసానీ గల యింటఁ బుట్టినది. లండను కొక పౌనుదూరములో నున్న పల్లెటూరిలో నామె తలిదండ్రు లుండిరి. వారు పూర్వము • గల కొద్దిపొలములో బంగాళాదుంపలు ఓట్సు ధాన్యమను విడి గరుకొని యమ్మి జీవించుచుండిరి. సుసానికి అన్నగా ర్లిద్ద ్నరు. వారిద్దఱు నాక ఫక్షులో ఁ జదువుటకు వారికున్న సూస్తి ు పోయినది. అన్నలు విద్యాధికులై వారి బ్రతుకులు వారు గుండిరి. తల్లిదడ్రులు వృద్ధులై, సుసానీ వారికిఁ బోషణం కలసివచ్చెను. నారికి మిగిలి సదొక యిల్లు, నొక యావును. వ పాలమ్మి 'యెట్లో యొకట్లు బ్రతుకుమందుఁడని, తాను బోయి యార్జించి తెత్తునని బయలు దేజెను. లండ నా మెస్వర్గమనుకొన్నది. లండనులో నడిగినమాత్రాన నేప్రతి కనకు నూరుపౌన్లు జీతమిత్తురనుకొన్నది. పొరుగువారి తెలుగు పౌండ్లప్పుతీసి, రెండున్నర పౌండులు ఖర్చు పెట్టుకొని చేరను. స్టేషనులోదిగి యెచ్చటికిఁ బోవలెనో తెలియలేదు. అంటవఱకు ట్రామ లమీఁద నాకలికి మిగిలిన యరపొండును మలను. రాతిరికి నిదుర యెచ్చటఁ బోవలయునో తెలియలేదు. సౌధము జూచి యది యేమి టని రోడ్డుప్రక్క నిలుచున్నరక్షకభటుల నడి గెను. అతఁడు పైనుండి క్రింది కామెను బరిగి చూచి యది పెద్దహోట లని చెప్పెను. ఆమె యటు పోవుమంచెలం అప్పటికిఁ గొంచెము ప్రొద్దుపోయి నగరము చివరి భాగమున యా స్థలమున జనుల రాకపోకలు తగ్గెను; అందుచే రక్షకభటు దన విధియం దెక్కువశ్రద్ధ యక్క ఱలేకపోయెను. అతఁడామె టూరిదిగాఁ గనిపించుట చేత వెనుకకు బిలిచి నేత్రములతో 'నీవు టూరిపిల్లవా' యనెను. సుసానీ మంచి సుకుమారమైన హృదలు. 11 గలస్త్రీ. ఆమె యతని పలుకరించినరీతికి దేహచాలనమునఁ దిర రణ కసఁబరచి హోటలులోనికిఁ బోయెను. ఒక గది తీసికొని సముచేసి యామె రాత్రియంతయు నచట నిద్రించారు. భోజనమి Fద్రకు వఱునాడుదయమున చేసిన భోజనమునకునైనా ఖర్చు నామె చేతిలోఁ గొన్ని పెన్నీలుమాత్రమే మిగిలెను. ఆమె హాలో పార్ వారిని 3 లిసికొని 'నేనీయూరు ధనము సంపాదించుటకు వచ్చి క నా కేమై : నుద్యోగముసంపాదించిపెట్టగలవా' యనియడిగెను. బుడము లెగుర వేసి, గౌడిల్పెక్కువయుఁ బొడుగు తక్కువయ మొగము సం దరగజమ: వెడల్పున్న నోరునవ్వినట్లు రెండు పెదవు లోగిలి
జకన్ గజము పొడుగున దీర్ఘకరించి తెలయెత్తిమాచెను. (com నెవరో నిద్దఱు యవకులు నిలచి యామెవంకఁజూచుచుండిరి. నాటలధికారి మాటాడక పోవుట చేత వెడలిపో బోవుచుండెను. కుడి చేతో రమ్మనిబిలిచి దూరమ'గా నొకగది చూసించి ఆ టికిఁబొమ్మనితలయూ పను. ఆమె వెరుకముందాడి యలేఁడు మారింది గదివద్దకు పోయి తలుపుతటను. 'లోనికి రా' యని స్త్రీ కంగార యొకటి వినిపించెను. ఆమె లోనికిఁ బోయెను. ఒక నలుబదిమై స్త్రీ యెడలంతయు నెఱ్ఱగా నున్నది. మఖమనందున్నత జాతి లక్షణమ లు లేవు. చంకలవఱకు బనియనొకటి తొడిగాను స్తరించి యుండెను. ఒక నిలువుటద్దములోఁ జూచి జుట్టు కొనునుండెను. సుసానీని జూచినంతనే 'యనుఁగుపిల్లా! ఏమి లయు' సని యడిగెను. ఆమె 'యీ యూర ధనము సంపాదింగాణ వచ్చిని ఏకైన నున్యోగము వాంఛించుచున్నాను. హోట మిమ్మును చూపించే' ననెను. ఆమె మొగముపొడుగుచేసి, కను
2 త్తి, నోరు గుండ్రముగాఁబెట్టి 'హు' యని కీచుగొంతుతోఁ పెద్ద త కూసి, మఱల నేదో దురర్థమువచ్చునట్లు కన్ను గిలిపెను. సానీ ప్రాణము నీరసించిపోయెను. ఆమె పరిదీనయై 'నే నందుకు టీ' దనెను. వృద్ధురా లిట్టిసమాధాన మెన్నఁడును విన లేదు. ఆ తమాధానముతో నంత పరిదీనముఖ మెన్న ఁదునుగన లేదు. అందుచే మహృదయములోఁ గలఁగిపోయెను. కనుబొమలువంచి, రెప్పల దుగా నామెవంకఁ జూచుచు వృద్ధురా 'లేమికావలె' సన్నది. మర్యాదగా సంపాదించవలయు' నన్నది సుసానీ. వృద్ధురాలి గా రొకఁడు ఐలింగ్టనులో పెద్దహోటలు నడుపుచుండెను. N హోటలులో నానా దేశములనుండి ధనవంతులు వచ్చి దిగు లదురు. మంచిశీలముకలిగిన పరిచారిక యొక రతనికిఁ గావలయు లండనులోనున్న కన్యలొక రోజుందురు. రెండవరో జుడా దుమందురు. వారికి మనస్సు నిలకడలేదు. ఆ వృద్ధురాలు త్తరము AM, తన యన్న గారికిఁ జూపించు మని సుసానీని బంపించెను. తెలంగను పోవుట కెంత యగునని సుసానీ ప్రశ్నించెను. వృద్ధురాలు ఎన్నీ లగునని చెప్పెను. సుసానీదగ్గఱ డబ్బుచాలును. ఆమె యి హోటలుదారు కాయుత్తరము చూపఁగా నతఁడు వారమునకు అడు చొప్పున జీతమిచ్చెద నుందువా' యనెను. సుసానీ కేమియుఁ పోలిలీదు. తానింతదూరము వచ్చినది నెలకు నాలుఁగుపౌండ్లు ది సాదించుటకా? నాలుగుపౌండ్లు లప్పే తెచ్చెనే! రాత్రి యించు గుగా నొకపౌండు ఖర్చయ్యెను. తానొక రాత్రి ఖర్చు చేసినంత వారమునకు సంపాదించునా! సుసానీ దిగాలఁబడి చూచెను. ని 'యే మట్లు చూచెద' వనెను. సుసానీ 'నేను నాలుగు బిప్ప తెచ్చితిని. రెండున్నర పౌండ్లు రైలుచార్జి యయ్యెను. 00 పౌను రాతిరి మీ చెల్లెలున్న హోటలులో ఖర్చైనది. నేను కలల నాలుగు పౌండులు సంపాదించినచో నా యప్పెట్లు దీరును? జై గిలి దండ్రుల కేమి పంపింతును? నేనేమి తిందును?” అనెను. యఙ 'యంత పేదదానవు రాత్రి హోటలులో నేల దిగితివి? పది భోజనము పెట్టియుందురే!' యనెను. ఆమె 'నాకుఁ యజమాని 'నీకు నాల్గుపౌండ్లె క్కువన్నమాట,లండనులో సామాన్యముగా రెండుపౌనులే యిచ్చెదరు. నీవు పట్టి టూరి పిల్లవు. అమాయకురాలవు. దుశ్ళీలవలె లేవు. అందుచే నింగి యిత్తునంటిని. భోజనమునకు నీకు ఖర్చుండదు. నీ యిష్టమైన నుండుము. లేనిచో లే' దనెను. సుసానీ విచారించి చేయునది యొప్పుకొ నేను.
సుసానీ ప్రవేశించిన మరునాఁడే రంగారావుగారు లండను పోణం యాహోటలునందే దిగెను. ఆమె ప్రత్యేకముగా నతని పరిశనం కొఱకే నియమించఁబడెను. ఆయన తన కట్టాక పరిచారికనిచ్చిగా వారమున కొకపౌండెక్కువ యిచ్చెదననెను. సుసాసీ -కారణదయ గలిగిన యా హోటలుయజమాని యందులో సగం సిసానీ కే యిత్తునని చెప్పెను. నూతనాతిథి హిందూ దేశస్థుఁడని జమీందా రనియుఁ దెలిసినంతనే సునానీ మనస్సులో నొకనీచిత్ర మార్పు జరిగెను. హిందూ దేశములో నడచుచున్చప్పుడుగూ లలోఁ గాళ్ళకు సవరసులు, రత్నములు తగులుసని యామె విజ అచ్చటి రాజులు, జమీందారులు మేడలు బంగారముతోఁ గష్టకం నినెను. అట్టి ధనవంతులలో నొకనికిఁ దాను వైవికముగాఁ బరిలోక కగా నేర్పడుట తన భావి భాగ్యోదయసూచక మనుకొనెను. మంది హిందువులు ఇంగ్లాండువచ్చి ఇంగ్లీషు కస్యలను వివాదాన మాడిరని, తన్మూలమున నా కన్యలు ధనవతులైరని పూర్వము వినియుండెను. మరునాఁడు ప్రొద్దున సుసానీ రంగాలక గదిలోనికిఁ బోయెను. రంగారా వామెనుజూచెను. రైలులోఁగాని, తాను జూచిన యూరపయును స్త్రీలవలెఁగాశమందు భిన్న మగాఁ గనఁబడెను. ఆమె ధరించిన యుడువులు, ఆమె e లక్షణములు, నామె వినయము కొంత హైందవత్వమునుధ్వనింగీన సుసానీ యధునాతన నాగరకత సంపూర్ణముగా విక సించని ఇంగ్లీ ష టూరిపిల్ల. ఈనాగరకత విబృంభింపక మునుపొంగి లేయ స్త్రీలను HD వఱకు భారత దేశ పు స్త్రీలవలెనే ముగ్ధలు, వినయవతులు కాల రంగారావు జేన్ ఆస్టెను వ్రాసిన "పర్సు ఏపను' అన్న నవల చరిరరు అందులోని కథానాయికకు భారత దేశములోని యొక మహాక్షి నాయికకుఁ ద త్త్వములోనేమి భేదమున్నది? రంగారావునకుతల సమాదరణ కలిగెను. నాలు గైదురోజులు సుసానీ రంగావులు మాటాడ లేదు. అయిదవనాఁడు సుసానీ' టీ’కలుపుచుండెను రావు 'రోజును టీలో పాలు వేయుట లేదు. మేము పాలు లేకుండఁమనెను. సుసానీ 'పంచదారకూడ నెక్కువయే కావలయు’
అని, పరిచారికా మర్యాదోల్లంఘనము జరిగిన దేమోసిగ్గుపడెను. రంగారావా మాటకు నొచ్చుకొనక యొకసాపాంగము సుసానీఁదఁబ్రసరింపఁ జేసెను.సుసానీవెల్ల సిగ్గయ్యెను. వారమ రోజులు గడచుసరికి వా రిరువురు పరిఅలుములాడు కొనుట, చమత్కారముగా బ్రసంగించుటయారంభించిరి.ఆ పరిచారికగా నేయున్నది. వైవికముగా నొకనాఁడు గదిలోఅటకు వచ్చుచున్న సునానీయు, లోనికిఁ బోవుచున్న రంగారావును బరిష్వంగమునకుఁ దగినంత సమీపమునకు వచ్చిరి. సుసానీవంద గ్లెను. రంగారావు లోనికిఁబోయి తలుపు దగ్గఱగామీరు. సువానీ మొగములో గాంభీర్య రేఖ తరుముకొనివచ్చి రంగాడు దిగ్ర్భాంతి కల్పించెను. ఆమెదారి నామెపోయెను. మఱునాడు సుసానీ మీజల టీ కలుపుచుండెను. రంగారావు 'అది నాకునెను. సుసానీ "ఎందుచేత?" ననెను. రంగారావు మొగముచెను. సుసానీ ప్రక్కగా నతని సంకఁ జూచెను.వి. సుసానీ మందహాసము చేసెను. అతఁడును మందహాసముఓమ్. అనాఁడు సాయంకాలమున సుసానీ ప్రక్కదులిపి వేయుమి రంగారావు 'ఈ దేశమునుండి నేనొక స్త్రీని భార్యగా"సకుఁ దీసికొనిపోయెదను' అనెను. సుసానీ తలయెత్తి రంగాలవంకఁ జూచెను. ఇద్దఱు నొకరివంక నొకరు గంభీరముగఁ జూచుమమఁ జూచుచు సుసానీ పకాలుమని నవ్వెను.రంగాసవ్వాను. ఆ మఱునాడు రాత్రికి వందబికులు సహనీ తలిదండ్రులకు తంతిద్వారా బంపెను. ఎవరితె వారునిలుపుకొనునట్లు పరస్పరమంగీకరించి, సివిలుమ్యారేజినుటకు నిశ్చయించిరి. తనవెంట హిందూదేశమునకు వచ్చిఆట నుండిననే తాను వివాహమున కంగీకరింతు నని రంగారావుపట్టు పట్టుటచే సుసానీ యంగీకరించెను. వచ్చిన రెండు వారములలోనే నూత్న పరిచారిక తన్ను వదలిపోవుచున్నందుకు హోటలు యజమాని విచారపడెను గాని, పేదపిల్లకు సుసానీకదృష్టము పట్టిన దని సంతోషించెను. సుసానీ యొక వారము లండనులో నుండి, వాతఁ దనగ్రామము పోయి, తలిదండ్రులకు వర్తమానము చె యొప్పించి ప్రతి యేడాదియు సాలునకు మూఁదువందల పౌండ్లు 00 రిద్దఱికిఁ బంపింతునని చెప్పి మరికొంత ధనమిచ్చి మఱల మూఁనెత డ్లకుఁ దలిదండ్రులను దర్శించుటకు వత్తునని వాగ్దానము చేసి, రెంట వారమలలో వచ్చి రంగారావును గలసికొనెను. ఇద్దఱును హిందుల దేశమునకుఁ గదలి వచ్చిరి. వచ్చినతోడనే రంగారావుగారికిఁ జిన్న సగరములో యూరోపియను సంఘమునందుగౌరవము హెచ్చయ్యెడ పెద్ద పెద్ద యధికారు లందఱు సుసానీద్వారా రంగారావునందు శాటి వము కలవారై రి. సుసానీకిఁ బల్లెటూరునందున్నంత ప్రేమ. పట్టణ ది.. లం దుండదు. పెద్ద పెద్ద యధికారులందఱును సుసానీతో వచ్చి మాటాడుదురు. ఆమెకు వారందఱు నెప్పుడు వదలిపోదురా యుండును. ఆమె సహజముగా నేకాంత మభిలషించును. సుబ్బ పేఁటలోఁ దానును, దసభర్తయు, చెన్నపురిలో నిత్య మతిధులరా!! ని టీ పార్టీలచే శాంతియనునది యుండదు. సుబ్బన్న పేఁటలోఁ గోటలో దానే దొరసాని. రంగారావును, దానే పరిచారికలుగూడ రాగా సౌదాగ్రభాగమున నెక్కి యూరు నాల్గువైపులఁజూచును. ఈ దే సందలి సూర్యోదయములు సూర్యా స్తమయములు, నామె క నందకరములుగా నుండెను. సుపానీ చిత్రకారిణి. ఆమె గీచిన చిత్రక లన్నింటిలో సూర్యచంద్రోదయా స్తమయములే యెక్కువ. మీ పియానో మీఁదఁ గొంత రమ్యముగానే వాయించఁగలదు. కోటలోన పియానో కొనిపెట్టెను. దానిమీఁదఁదానే వాయించుకొనును; సంతోషించుకొనును. చెన్నపురి పోవుటయందలి యాకర్షణ, యొక్కటియే యామెకు. టీ పార్టీలలోఁ దాను వాయించినప్పు జెన్న పురిలోని దొర లందఱు మెచ్చిరి. ఆ మెచ్చుదల యావెర్కొన యమున కాహ్లాదకారిగా నుండెను. చెన్న పురిలో. నామెహృ హ్లాద హేతు విది యొక్కటియే. సుబ్బన్న పేఁటలో నామె 100 కారణములు చాల నున్నవి. ఏకాంతము, దొరసానితనమ అధ్యాయము
ఆర్తయఁ దాను స్వేచ్ఛగా నుండఁగలుగుట, బహుజనుల చేతఁ జై లుపు, సౌధాగ్రభాగ వాసము, సుబ్బన్న పేఁట యామె హృదయా రమను ఫలింపఁ జేసినది.
ఆమె సర్వకాలములయందు రంగారావుతోఁ గలసియుండు అ వాంఛించును. అతఁడామెకుఁ గ్రాణములకన్న ప్రాణమై డు తాను దారిద్ర్య మహాసాగరమునఁ గొట్టుకొనిపోవుచుండఁగా ద్ధరించి శ్రీగిరి నెక్కించినవాఁడతఁడు. ఆమెకృతిజ్ఞ రామయమూర్తి !
రంగారావు నాదర్శములన్నియు సుసానీలో ఫలించెను. ఆమె దూదేశమునందలి భార్యలవలె సేవకురాలు, భర్తను దైవముగాఁ లుచునదియుఁ గాదు. ఇతర దేశములయందలి కొందఱు భార్యలవలె ు భర్తయుఁగాదు. యూరపియను సంఘమునందుఁగూడి నామె హైందవుఁడైన తసక సూయాజనకముగా నుండదు. తన్నామె ని ప్రేమించును. తన దేశాచారములకు విరుద్ధముగ నున్నను గారావామే నొక పని చేయవద్దనునా, ఆమె చేయదు. వఱగలు ఫు డామెపోయి పెట్టనుగొట్టి తెచ్చినపుడు తనమర్యాద కది అంగకరమని రంగారావు వారించెను. ఆమె యంతే, మఱల సుబ్బన్న టలోఁ దా నట్లు చేయలేదు. అతఁడును నామె యిష్టప్రకారమే బిగును. సుసానీ రాకముందు నిత్యము చెన్న పురి వదలనివాఁడు "సి వచ్చినతరువాత సుబ్బన్న పేఁటలోనే యెక్కువకాలము నివసిం మేమూలమున నే.
ఈ దేశము వచ్చినతరువాత నామెకుఁ జాలసంగతులు తెలిసి గంగారావు రాజ్యమునకు నధికారియైన కుమారుఁ డున్నాడు. బి. విచిత్రమైన పురుషుఁడు. సుబ్బన్న పేఁటమంటిగడ్డలో ఁబుట్టి న సభర్త తన వ్యవహారములు తాను చూచుకొనక, దివాను 10ధువులకును వదలి పెట్టును. చెన్నపురిలో వధికారు ప్రాప కిx జాలధనము వ్యయపరచను. గిండీ పందెములు నేత్రా రముగానున్నను ధనవ్యయ మామెకు గిట్టలేదు. అందు చేత మంతసేపటికి సుబ్బన పేఁటిలో నుందుటకే పొంధించెను. ములైన ముఱునాఁడే యిర్వురును సుబ్బన్న పేటకు వచ్చిరి. AAC నాలు పెట్టిన ప్రతిసారియుఁ జెన్నపురినుండివచ్చిన మొదటిరోజున నా మెవలన రంగారావు మహానంద మనుభవించుచుండెను... రంగారావుతో నామె గిండీపందెములు వలదని చెప్పెను. అతడ రెండులక్షల లాభము చూపించి యామె వాక్యమునకుఁ బ్రతివాక్యమ చెప్పెను. పేఁటకు వచ్చినంతనే యామె ప్రాతఃకాలమునఁ జిత్రము గు వేయును. పన్నెండుగంటలకు భోజనముచేసి, కొంతసేపు విశ్రమించిం కొంతసేపు పియానో వాయించి, సాయంవేళ షికారుపోయి, రాక్ర యగుసరికి మఱల నింటికి వచ్చును. ఆమె హరప్ప నెప్పుడును గలు కొనుటకుఁ బ్రయత్నించదు. అతనిని దూరముగాఁ జూచి దూరముగాఁ బోవును. హరప్ప ప్రస్తావన యెన్నఁడును జేయద॥ ని
సుసానీకిఁ బెల్లెటూరి జీవనమునందే యెక్కువయభిమాన మైక బాశ్చాత్య నాగరకతయందభిలాష. మెండు. దుస్తులు వేసి టలో మత సంఘ విషయములలోఁ బాశ్చాత్య పద్ధతులే నాగరక పద్ధతిం లని యామె యభిప్రాయము:- హరప్పయందలి సగము వైముఖ్య క నకు హరప్పపోవు తెలుఁగుపోకడలే సగము కారణము. సంక్రా పండుగ వచ్చెను. ఊరిలో సంస్థల లెక్కల తనిఖీలు మఱల జరి జాతీయక ళాశాల లెక్కలు మజల దోషసహితముగానే యూ1100 ఏదో పాక చెడిపోయినదని మరమ్మతు చేయింతురు. మతొక జేయించినచో నూట యేఁ బదిరూపాయ లగును. దానికే కళాశాల వైదువందలగును. వాసములు వంధ బజారులో నాలుగు రూ కిత్తురు. పదునాఱు రూకల కని వ్రాసియుండును. కొన్ని చోట్ల జవకు, ఖర్చులకు లగించదు. చిల్లర ఖర్చు నూరురూపా లని యుండును. చిల్లర ఖర్చేమిటి, నూఱురూపాయ లేని యడుగఁగా సంగయ్య 'యేదోయైనదండీ, ఇప్పుదు జ్ఞాపకతాకు యనును. ఆడిటరు విడిచీటు లున్నచోఁ జూపించుమనును. " 'ఇప్పుడు కసఁబడునటండీ, ఎక్కడ పోయినవో' యనును.
క్రొత్తయధ్యక్షుని దెచ్చిసఁగాని యీ వ్యవహారము క బడ దని చంద్రారెడ్డి విచారించెను. రామచంద్రరాజు తన పడి. మీ రాధాకృష్ణయ్యను గూఁడఁ గలుపుకొనవలయునని యూపీ ఎన్నికలలో రామేశ్వరమునకుఁ దాను ప్రత్యర్థి తనయందు విముఖుఁడేమో యని తలఁచెను. ఒక నాఁడు ప
కృష్ణయ్యతోఁ జంద్రారెడ్డి 'జాతీయకళాశాల వ్యవహారము బాగుగా లేదు' అనెను. రాధాకృష్ణయ్య 'అవునండీ! కళాశాలలో ధర్మారావు గారిని గాధ పెట్టుచున్నా రఁట' యనెను. రాధాకృష్ణయ్యగారి సౌము గ్యము కలిసికొని చంద్రారెడ్డి పాలనాసంఘములోఁ క్రొత్తవానిని క్చుటకుఁ దీర్మానము గెలిపించవచ్చునని యూహించెను. మార్చిలో పాలనా సంఘసమావేశము జరిగెను. చంద్రారెడ్డి
స్తుతము చెప్పఁబడుచున్న యింగ్లీషుకన్నా నెక్కువయింగ్లీషు పిల్ల 0 గావలయుననియు జరిత్ర యార్థిక శాస్త్రము రాజకీయము JAI ఁగా జెప్పిసఁగాని కళాశాలలోని విద్యార్థులు సరియైన లాభము లేరనియు, నందుచేఁ జరిత్రలో ఎమ్.ఏ. వ్యాసయిన యొక నూత MAJధ్యాయునిఁ దీసికొని రావలయుననియు, నట్టివాఁడువందరూపాయ నీలనిచో రాడనియుఁ గళాశాలలోనున్న యుపాధ్యాయు కంటికన్న నెక్కు వజీ మిచ్చుచు సధ్యక్ష పదవి యీయకున్నా లేదనియుఁ జెప్పి తీర్మానముపెట్టి వఱుసంవత్సరమునకట్టి ని వచ్చునట్లు తీర్మానము చేసి పాలనాసంఘసభలో గెలిపించెను. వ్యతిరేక మొక్క శఠకోపాచారియే. అతఁ డొక్కదు కాద మీ ఎక్కి సమువ్వురు నవుననిరి. నాగేశ్వరరావుగారు సమావేశము రాలేదు. ఈ వార్తవిని నారాయణరావుగారు నహో గ్రుఁ పోను. ఆయన యుగ్రత పైకిరాదు. గుండెలోననే యుండును. లుండి, కళాశాల బాగుపడవలసినదే. ఏదైనను బాగుపడుట ''ఒక దా!' అనెను. అందఱు నది సాధుత్వమే యనుకొనిరి. లమ్మగా వితఁడేదో కుతంత్రముల కెత్తుచున్నాడని యూహిం చెను.
ఆ వేసవిలోఁ దాలూ కాబోర్డు సధ్యక్ష పదవి కెన్నికలు జరి రామేశ్వరము గారొక యభ్యర్థి. అతనికి దమ్మిడీ వ్యయము మ వ్యయమంతయు జమీందారుగారు పెట్టుకొనును. గెలుపోట AMDA లాభమనిది; నష్టమవచ్చెనా జమీందారుగారిది. వాళ్ళు తాలూకాయంతయు, న్యూయార్కులో నాకాశమున సములు తిరిగినట్లు, సుబ్బన్న పేఁట తాలూకాలో భూమి మోటారులు తిరిగెను. పేఁట్రలోఁ దాలూకాఫీసు కట్టి, రిజి GM ఆసుపెట్టి నాలుగేండ్లయ్యెను, మ్యాజిస్ట్రేటు, తహసీల్దారుసబ్ ఇన్ స్పెక్టరు, సబ్ రిజిష్ట్రారు, రాజాగారి కళాశాలాధ్యక్షుఁడు హై స్కూలు హెడ్మాష్టరు, చంద్రారెడ్డి వీరందఱున్నతోద్యోగులు పేఁట గణాచారి 'వేయిపడగల పాము' పాడినప్పటిది కాదు. నాల్గ పడగలపాము చంద్రారెడ్డిని మెట్ట చేనిలో నిలువ వేసిన ప్పటిది.
మోటారులు తాలూకా యంతయుఁ గుక్కలవలెం దిరి Xను నెలనాళ్ళయిన తరువాత రామేశ్వరముగా రెన్నికలలో గెలుపొందెను. ఆయన గౌరవార్ధము చంద్రారెడ్డిగారే టీపార్టీ చేసెను. రామేశ్వరము సకుఁ జంద్రారెడ్డియం దున్న వైషమ్యము నాఁటితోఁ బోయె చంద్రారెడ్డి వేసినయెత్తు రామేశ్వరమని కందలేదు. గ్రామస్థులరిగా స్వాగతపత్ర మిచ్చిరి.
'మీరు విద్యావంతులు. మీ విద్యాఫలము తాలూకా ప్రకా లనుభవించి సుఖంతురుగాక!! యనిపత్రములో నొకవాక్యము రా శ్వరము గారు ప్రైవ: రీయైనను బరీక్ష యీయలేదు.
'మీరు ప్రభువులు. మీ చల్లని పాలనలోఁ బ్రజలు సు చని మే మాశించుచున్నాము.' అని మఱియొక వాక్యము-రా రముగా రొక సామాన్యుఁడైన రైతుబిడ్డ. రంగారావుగారి పెదం కుమారుఁడగుట చే నై సచోఁ బ్రభువు కావలయును. అది యిప్పరు ప్రభుత్వమేమో!
"తమరు రూపజిత మన్మథులు. మహాపరాక్రమశాలులు' నే రెండువాక్యములు– ఇది కావ్యధోరణి. ఇట్టి వినతిపత్రమలకు, స్వాగత పత్రమలకు దేశమున బ్రాంశిక
లుంద:రు. వారినిఁ బోయి యే పెత్తన దారుఁడో మిక్కిలి వినయమి వ్రాయించి తెచ్చును. అవి చదువుదురు. అవ్రాసినతనికి వ్రాయించు కొన్నవారు స్తోత్రమ తప్ప మరొక్కఁడు చేయఁగూడ దని యట్లే వ్రాయించుకొనివత్తురు. తహసీల్దారులు, కలెక్టరులు, సబులు, ఇన్స్పెక్టరులు బదిలీ చేయఁబడి పోవువాఱు పోదురు. వారు వత్తురు. అజాగళస్తన ప్రతిమాన గౌరవ ప్రతిపత్తికలిగిన రత్నములు, వాక్యవిన్యాసములు తెలుఁగులోఁ బరిచయము కలి కుఱ్ఱవాండ్రప్రాణములు తీయఁబడి, వ్రాయించఁబడి, వారికి ఁగౌరి పం సేయుసభలలోఁ జదువఁబడును. ఆ పద్యమ లుచదువు చుండగా జంక్షన
తొక్కమాటకైన నర్థము తెలియని సభాసదులు రేగు చెట్టుక్రింద గ్రుడ్డివానివలేఁ దలలాడింతురు. చదివినవాఁడు సంగీతమతో ఁజది వెనా నిరతాశధ్వనులు చేయుదురు. చదివిన వాఁడు తప్పులు లేకుండ నెన్నఁ మీను జదువఁడు. పద్యములు వ్రాయించి తెచ్చినవారు పద్యము గునట్లవకు చదువుదురాయని విచారించరు. ఎవఁడో సంగీతము వినుకొన్న వానినిఁ వెచ్చి వాని చేత నిట్టి పద్యములు చదివింతురు. పత్రములు చదివింతురు. ఈ పత్రములలో నీ పద్యములలోఁ oo కఠోరుఁదును మృదువు; ప్రతి రావణాసురుఁడును రాముఁడు; రణ్యకశివుఁడు ప్రహ్లాదుఁడు. దుఃఖయైన జనము సుఖ.
ఒక యిల్ల కుఁ బుచ్చుకొని యందు తాలూకాబోర్డు ఆఫీసు 20. వేరేదానికి సౌధనిర్మాణము చేయవలయునని ప్రయత్నములు మండెను. రామేశ్వరముగారు తదధ్యక్ష పదవి సంపాదించుటకుఁ SN నేలు ఖర్చు పెట్టిరి. అది మరల సంపాదించుట యెట్లా యని తారించి నారంభించెను. మొదటఁ బాతిక వే లూరకే యిత్తునన్న దిగిందారుగారు గెలిచిన తరువాత తన డబ్బు తనకిమ్మ నెను. ఇది నీ చేసిన పని యని రామేశ్వరముగారి యూహ,
పెట్టాభిషేకమునకుఁ దెచ్చిన ఎలక్ట్రిసిటీ ప్లాంటు ఎండ కెండి, మందడిసి కోట శిథిలభాగమునందొక చిన్నయింటిలో నుండెను. దంతయుఁబోగా నందులోఁ గొంత పనికివచ్చునని యూహ 100ది. సినిమా పెట్టినచో ధనము కొంత రావచ్చును. దీనిమూల 200 భట్టుబడిలోఁ గొంత తగ్గవచ్చును. రామేశ్వరముగారు చెన్న పెట్టునుదిరిగి, సినిమా పెట్టుటకుఁ గావలసిన ప్రయత్నమలన్ని యుఁ ఊరికి దక్షిణమున రేకులతోఁ బెద్దహాలు వేయించెను. నెలలలో సినిమాకుఁదగిన ప్రయత్నములన్ని యుజరిగెను. పురపా వారి యనుజ్ఞ వచ్చినఁగాని సినిమాలాడుటకు వీలులేదు. నcగి కాలము విజృంభించి యెండలు కాసెను. సొలాలు మలుపడి ప్రొద్దుక్రుంకు వేళకు వెచ్చనిపొగ లుమియసాఁగెను. గున్న పచ్చని మొక్కలుగాక యూరుచుట్టుపట్ల నెచ్చటను మొక్కలేదు. పూర్వమంతయు బీళ్ళయిన యానేల నేఁడు గట్లయ్యెను. నేల యెండి తెల్లబడెను.ఒకనాఁడు ప్రొద్దున గణాచారి ధ్యానించుకొని, వేపమండలు, రావిమండలు కలిపి నాలుగు వుర్చు కొని బయలుచేతెను. పిల్లలామెవెంట బయలు దేఱిరి. ఆమె చుట్టుక మూఁగు పిల్లల సంఖ్య తగ్గిపోయెను. గణాచారి సల్లని చీరదాల్చె మొగమున బొట్టులేదు. విభూతి ధరించెను. ఈ యమంగళాకృతి బయలుదేఱి తాలూకొబోర్డు ఆఫీసు ముందొక రావి మండయు, దీ మండయు వదలిపెట్టెను. ఆ వేళకు రామేశ్వరము లోనుండి బయలి! వచ్చుచుండెను. ఆమెనుజూచి యతఁడు తిట్ట నారంభించెను. త క్రింద వదలిన వేపమండ మీద కాలువేసి రాచెను. రామేశ్వరమ గణాచారినిఁ గొట్టఁబోయెను. ఆమె వేపమండ చేతితో రెండ జీల్చబోయెను. అతఁడామెను గొట్టలేదు. ఆమె మండ చీల్చ లేదా ఆమె బయలు దేఱి క్రొత్తగాఁ గట్టిన సినిమాహాలు వద్దకు నచినీటిన మిగిలిన రావిమండయు, వేఁపమండయు నచ్చట వదలిపెట్టి యాక యెన్నఁడు లేనిది సుబ్రహ్మణ్యేశ్వరస్వామి యాలయములోనికి వెళ్ళత మండ వదలినరోజున గణాచారి యాలయములోనికిఁ బోదు. 506 డేల వెళ్ళెనో?
ఆలయములోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహము 83 హముకాదు; ఒక పెద్ద జాతిఁదఁ బాము వలెఁ డెక్క (బడియుండి ఆజాయి నిలువఁబెట్టఁబడియున్నది. మూఁడువందల ఏండ్లువాడుట గాఁబోలు. చెక్కిన పాఁపజేడు చెఱిగి పోవుచున్నట్లుండెను. డెను. గణములు స్వామి కెదురుగా నిలుచుండెను. స్వామి రెండు పడగలతో మాక్రతీ దేవాలయమున నున్నట్లు తోఁచెను. తొమ్మిదివందల తొంబది మిది పడగలు గ్రామముమీదికిఁ బోయెను గాఁబోలు! స్వామి లన్నిటినిఁ గుదించుకొని తచ్ఛాయలే దేశముమీఁద్ర సాక కాని, తద్విషజ్వాలలు ప్రసరించలేదు. గణాచారి దృష్టికి స్వాణం లన్నియు విడివిడిగా దేశముమీఁదఁబ్రాకిపోయి విషజ్వాల చున్నట్లుండెను. మిగిలినవి రెండే శిరస్సులు.
గణాచారి బయలు దేఱి మజల నింటికిఁ బోవు దారిలో నొక మలుపు తిరిగివచ్చిన పసిరిక యు నావెం
సన్నని త్రాచు వలెనుండు పసిరిక జెఱిగొడ్డువలెఁ గదలలేకపోయెను. అతని కాళ్ళు గీతులు సామాన్యముగా మనుష్యునకున్న ట్లేయుండెను. మనిసియెడ నీలో నాకుపచ్చదనము తగ్గినట్లుండెను. అతని కన్నులు పూర్వము కమ్మములై సునిశితములై యుండెను. ఇప్పుడు వానియందు నిశి స్వీ మంతగాఁ గనిపించలేదు. పూర్వమతనివి పాము చెవులు; ఇప్పు opc జాదూరమునుండి మాట వినిపించదు. వేసంగి యైపోయి గారవడులు వేసినప్పుడే యతఁడు పోయి, వానియందుఁ గూర్చుం గు. ఎక్కువపాములు వచ్చుట, యతనిచుట్టు చేరుట, యిప్పుడు లేదు. మనకుఁ దూర్పున నున్న మెట్టి చేలుగూడ దూరమునుండి పల్ల బిగురు వచ్చుదుండెను. ఆ వచ్చుట పసిరికకు బొలాలమీఁదినుండి నామములోనికి గదిమిన ట్లుండెను. అతఁడు చాలభాగ మిప్పుడు ములోననే నివసించుచుండెను. భోజనము చేయుట, దొడ్డిలోఁ లున్నచో నవి యన్నియు గూఁడ్రుగా నవఃర్చి యందు గూర్చుం యింటిలో గదిలో దాఁగికొనియుండుట, యతనికిఁ గాలమీ మనున్నది. ఎప్పుడో పిచ్చి పుట్టి మెట్టచేల మీఁద్రికి బరు తెత్పెరు. అచట గిరగిర తిరుగును. జేనెఁడెత్తైదిఁగిన జొన్న చేల మీఁద పోగలాడును. పసుపుతో ఁట్రలలో దూరి పండుకొనును. మిరప అలవిధ్యం గూర్చుండి పచ్చిమిరపకాయ లెన్ని యైనఁ గోసికొని 316, పొగాకు తోఁట్రలనడుముఁ బందుకొని రెండుజాముల వేళ అనివంక నిశ్చలముగాఁ జూచుచుందును. సాయంకాలముల త్యాగములు వచ్చును. ఆ యెఱ్ఱని కాంతు లతని మీఁదఁ బడి పండిన పచ్చిమిరపతో ఁటవలె నుండును. ప్రొద్దుపోయి చీ దీంటికి వచ్చును. ఇది యతని పూర్వపు నిత్య చర్య. ఇప్పు అతాకసారి, పక్షమన కొకసారి. చేలు పచ్చగానుండెనా వార కసారి. జాతీయకళాశాల వెనుకఁ జేలలో ద్రాచుపాములు అందును. అవి జనులందఱకుఁ గనఁబడుచుండును. పసిరిక మ్రొక్కును. అవి బుస్సుమని లేచి ప్రక్కవాటుగా గాలిని టణుకును. పూర్వ మతఁడు త్రొక్కినత్రాఁచు గాలినై గణాచారినిఁ జూచినంతనే పసిరిక పరువెత్తుద మనుకో నేను పరువెత్తెను. ఉత్తమజాత్యశ్వముకన్న వేగముగాఁ బరువెత్తెనేమో! కాని గాలివలెఁ బరుగెత్తెనా? లేడివలెఁ బరుగెత్తెనా? మావిజాణ దూడనలె, గిట్టగిల్లని దూడవలెఁ దొట్రువడుచుఁ బరువెత్తెను. గాలి తరఁగ మీఁదఁ దేలిపోలేదు. నేలమీఁద్ర దాల్లు వేసికొనిపోయెను. చారి పోవుచున్న పసిరిక వంక జూడదు. నిదానించి చూచెను. అప్పుడుగా
గణాచారి బయలుదేతెను. ధర్మారావు వేసంగి "సెలవు గ చేతఁ బని లేక బోవుట చేత, గ్రామమంతయుఁ దనమీఁద బరువున నుండుట చేత, గాలి పీల్చుకొనుటకు వాయవ్యదిశగాం బొలాల దకుఁ జాలదూరము పోయి తిరిగి వచ్చుచుండెను. గణాచారి నినిఁ జూచెను. వందగజముల యెడమ నుండి యొకరినొకరు కొనుచు స్రుక్సువములవలెఁ దనః సంయోగముల చేతగాని, హవిలక్ష హోమము జరుగదన్న నిద్దఱును నెమ్మది నెమ్మదిగా దగ్గఱ దగ్గతం వచ్చిరి. ఇరువురు నొకరినొకరు సమీపించుట కోటకాగ్నేయదిగా మున నై నది. ఇద్దఱు నొకరి నొకరు నిలుచుండి కన్నులలోఁ గీతల్లో లుంచి మాచుకొనిరి. ధర్మారావునకుఁ గన్నులవెంట నీళ్ళు గిర్నా దిరిగెను. అతఁడు గ్రుడ్లనీరు గ్రుడ్లఁ గ్రుక్కుకొనెను. అంతలో చారి కన్నులయందు నీళ్ళు నిలిచెను. ఆమె కన్నులనీరు తర్జనితో నేలమీఁద్ర విసరెను. కానావాండ్ర పేఁటచివర నేనో యిల్లంట మండిపోవుచుండెను. జను లెల్లరు గుమిగూడి యచటికిఁ బరు ఒక్క నిమేషములో నగ్ని చల్లార్పఁబడెను. 'ని స్పెట్లంట నన్నారు. ఒక పేదకలాలి, దొడ్డిలోఁ బాలదాలి రాఁతేసినది. పైని జూరుమీఁద్ర కొక గుడ్డ యెండ వేసినది. గుడ్డ యెండి నిష్పలక కొని జ్వాలలు చరుకంటెను. ధర్మారా వింటికిఁ బోయెను థతి వాలుగేండ్లెయినది. రంగాపురముపోయి, నాచీరయన్న జీసికొనిరారా' యనెను. ధర్మారావు నివ్వెరవోయి 'యిది మాట? నాలుగేండ్ల నుండి లేనిమాట యీ నాఁడేల వచ్చి చీర లింక నున్నవా?' యనెను.
మధ్యాహ్నము రెండుజాములయ్యెను. ధర్మారావు గగనమ వంకఁజూచెను. ఆకాశమున నెండలో నేదో తెల్లని పురుగు వలె జరుగుచుండెను. మెతుకున్న యన్న ముదించి పదనువచ్చుటకుఁబళ్ళెముద నిప్పులు వేసినట్లు ఎండ పైగాలి' నేలను పదును చేయుచున్నదా అన్నట్లుండెను. దంచిన బియ్య ముత్తమజాతివన్ల బియ్య మువండినచో ఇండదు. మరబియ్యమువార్చుటకురావు. అత్తెసరుకురావు. పచ తిరుసేకురావు. ఆరోగ్యమునకురావు. మూఁడేండ్లుగా మరబియ్యము తీరునుండిరి. అరుంధతికి మరబియ్యము పడలేదు. ఆమెక్రమముగా GAN - చిపోవు చుండెను. ఆమె శరీరమున నుష్ఠత విజృంభించెను. ఎచ్చ సను దీసికొనిపోయి యామెకు మందిప్పించ వలయునని ధర్మా ) నూహ. పూర్వము సుబ్బన్న పేఁటలో ఁబుట్టుటయే, యందు నివ కుటయే, చరకాచార్యునియాష ధాలయములో నున్నట్లుండెను. నేడు విత్రమై సర్వము విపరీతమై యనారోగ్యము సర్వదా బలిసి యూకు పిలిచినగి. జనులు చిక్కిరి, ఉద్యోగములు ప్రబలినవి; పంటలుతగ్గినవి, గగర్వము విజృంభిం చెను. వినయమ:తుడిచిపెట్టుకొనిపోయినది.
అరుంధతి వంటఁ జేసినది. ఎంతసేపటికి ధర్మారావు భోజనము అలా లేదు. అరుంఢతి 'రమ్మ'ని నాల్గుసారులు పిలిచినది. ధర్మారావు వ్యాసముగాఁ గూర్చున్నాఁడు అరుంధతి 'నా కాఁకలి మండిపోవు మీరు రారాయె' ననెను. ధర్మారావు "అవును. మండిపోవుది. సర్పివేయుటకు జ్వాలలు కనిపించుటలేదు. కనిపించి యొక తెల గున్ని జ్వాలయైనచో నార్పవచ్చును. నిరూపించరాక సర్వత్ర నున్న జ్వాల నార్పుట యెట్లు? అదిగో జ్వాల యన్నఁగఁ గాని జూడ లేని జనము కన్నులుగల యంధులై యది జ్వాల జోంతరాళమునఁ : బూసిన కాశ్మీ రాష్ట్రవలేపనమనివాయు లోఁ దారాడుచున్న యరుణనీ రేజకింజల్క రేణుని శ్రేణి స్వగరు. అదిగో యొడలు దహించుటలేదా యనుము చల్లు వేయిగని వీరికీ శిఖశిఖాదాహమేచల్లగానున్న ట్లనిపించుచున్నది. భాగ ధేయము! నన్నన్నమునకు లెమ్మందువా? అన్నము చేసితివి? పచ్చడియా, కూరయా? అన్న అన్నములోఁ బలుకు అని పలికి పోయి స్నానముచేసి మడికట్టుకొనెను.