shabd-logo

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023

1 చూడబడింది 1

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి రీ లావణ్య ్ఛ పూరము. దిగంతము అందుకొన్నట్లు, సరస్వతీశి - శిప్రదేశ లాంఛ నృం చంద్రమఃఖండ వినిర్గత కాంతిపూరము వెల్లి విరిసిస్ట్ల, వెన్న బలువర్షాసౌదావ నీ పిశంగ ర్భాని నందములయి కొన్నియెడల, శరత్కాల వున్పప్రతీకాశసి తా సితచ్ఛటా ఘటా టాజాలములు విరిసి యొక్కొక్క చోట, హిమానీ బిందు సదృశముక్తాహారహీ కాంతీ పూకాభిరామంబులై యొకచోట వేళా పరిశుష్కి రామహాశైలా ఆంస్థయి రిణి స్వచ్ఛ ఐలబిందు సంతా రోచం ప్రసన్నమలై యొక్క చోట, వసంతసమయ సాయం బికసిత మల్లికాప్రసూనా మృదుపత్రిణోభాసం రము లై యొక్క చోట గ్రీష్మ వేళా ప్రవి సత్కదళీధాం: త్రాంచల సవర్ణ మ్మ్మలై యొక్క చోట, ఆ ఋతువులశోధఁ గలిసి సర్వము మూర్తులు నార్వకాలికము అన్నటులు చకచ్చకితద్యుశిశ్ఛటామి ధరము లయ్యెను. మక్సో వు ్ఛ్ఛలిసుందరములు - ందకూర్మృష్ఠభాగం పామృబిందు సం: కాంతిమంతంబులు ఆదివరాబాద స్ట్రా పిత్ఛలి రిరవ్యం మలు, ృసింహ వికటాట్టహాసభాస మామ లు, మనమూ యజ్ఞోప వీతి పర్వి ప్రభాపరిపోమనులు, ప్రభాపరిపోషమలు, భార్గవార్థం కార్తవీర్యా కంఠర క్త పరిశు నా రాసితి ్ఛలా తాంశ "శ్రీరామచంద్ర కోవిరాజమానమ్మలు, రేంతి ప్రాణనాథపీ హాలా నూత్న డిండిక ప్రత్నసౌభాగ్య మేకురమ్మలు, సర్వసాక్షన విమోహ హేతు గర్భిత పరిహాసప్రతారణ విదగ్ధ వాక్పరిసితపాటలు, ఉతప్పాడ విృఓలి పురుషశంఠ నిర్దళన బీభత్సరసావతాపీల్క్యారోహి శ్వేతాశ్వవాద బివ్యగపరిణమితాక్కంత భౌరితక రేచితిని గొపుక ప్రతిమానములు బృందావీధి వెల్లి వీరి:సటులు, వెన్నెలు శ్రీ కణుగోపాలస్వామివారి లమాంత బ్భాగముసఁ గుందేళ్ళు ప్రాకినుబాములు మలక లై నడచినటులు, పొడశసహస్రగోపికాసితాపాంగచ్ఛ టలు చిటచిట గదలిసటులు వేగుచుక్కతో లేచికవ్వమున జిలికిన పాలు వెన్న పెరుఁగులు కవ్వముసకుఁదాఁశకుండ దొంగిలించిన కుమార కృష్ణుని హ స్తస్పృష్ట ముఖము నందలి తెల్లని శాంతులు నవ్వులతోఁ గలసిపోయి చక చ్చకితములై నటులు విరిసెను, ప్రకాశించెను, కాంతులు మలచికొనెను, ప్రవాహములు కట్టెరు, చల్లనయ్యెను. హృదయ బాధా నివారకములయ్యెను. పన్నెండేండ్లు దాఁటి పరువెత్తి వచ్చిన భగవంతుని ప్రసాదమువలె నాలుగుదెసలఁ బారాడెను. ఆలయప్రాకా రాంతర్భాగమునఁ బంళ్ళు వేయలేదు. మఖమంటపము ముందు ధ్వజ స్తంభముక నొక ద్ద శిలావితర్దిక యున్నది. దానికి పైని శప్పులేదు. ఆ శిలానిలెర్దిక వందగజముల వెడల్పు, నాల్గువందల గజ ముల పొడుగు. సాయంకాలమున రజకులచే నా వితర్దిక యంతయుఁ దడుపఁబడి చల్లన చేయఁబడెను. స్వామి కెదురుగా ద్వ స్తంభము వంటి నృత్య రంగమ చేయుటకు రత్నక బళము లమర్పఁబడి యుండెను. దానికి దక్షిణ పార్శ్వమని సభానాయఁడు, మంత్రి, కవుల, గాయ కులు, విద్వాంసులు నాసీనులగుట శాసనము ల3ర్పఁబడియుండెను. ఆసనము లన్నియు రత్నకంబళములు, పఱవులు, ఒరగుబ్ళోలు. రంగ వామభాగమునఁజా పలు వేసి యుంచిరి. తదితరోద్యోగస్థులు, తక్కిన యెల్లరు నచట నాసీనులగుదురు. రాతిరి జాము ప్రొద్దుపోయినది. గజ్జయలు frణకిణలాడెను. తాళములు గణగణలాడెను. అప్పుడే "న మంటించిన మద్దెల బొంయిబొంయి వనెను. ఆలయమునకు బ్రాద్దిశయందున్న యశ్వత్థవృక్షాగ్రమున రెండు పైడిగంటలు కిలక్షిలఁ గూసెను. దేవదాసి సర్వాలంకార భూషితయై రంగమున నిలు చున్నది. వితర్దియంతయు సభావనులతో నిండియున్నది. హరప్ప సభా నాయకుఁడు, ధర్మారావు మంత్రి, తక్కిన వారందఱు సభవారు. సభ యంతయు ను మనోరంజక మైయుండెను. సభానాయకుఁడైన హరప్పయ మంత్రియైనధర్మారావు శాస్త్ర నిర్దిష్ట నాయక మఁ Fలక్షణముల చేత దీపితులై యింద్రబృహస్పతులవలెనుండిరి. శ్రీమంతుడు న వివేకి, వితరణి, గానవిద్యారహస్యజేత్త సర్వజ్ఞాఁడు, కీర్తిశాలి, హావభావాభిజ్ఞుఁడు, ఆచారశీలుఁడు, హరప్ప

స్థిరభామ్, గుణివరుఁడు, భావజ్ఞుఁడు, గుణదోష భేదనిపుణుఁడు, శృంగారలీలావిదుఁడు, సయకోవిదుడు, సహృదయుఁడ, పండితుఁడు ధర్మారావు. దేవదాసి నిలుచుండెను. ఆమె మత్స్య కుటుంబినివ లె గోచరించెను. ఆమె కెట్ట యెదురుగా, ముఖమండ పముుందు స్వామికి మత్స్యావతార మలంకారము చేసిరి. గుండ్రముగా గబ్బువేసిదానిబంశ నీరము పోసిరి. మధ్య భాగమునందు మత్స్యాకృతిగ నొక యట్ట పెట్టి తస్మత్స్య గర్భమునందు స్వామి విగ్రహము నుంచిరి. మత్స్య గర్భము నుండి స్వామి యావిర్భవించుచున్నట్లుండెను. మత్స్యము సోమకా సురునిఁ జీల్చుచుండెను. నాల్గుమొగములతో బ్రహ్మ ప్రక్క నిలు నుండి, యాయన తెచ్చియిచ్చిన వేదములే స్తోత్రరూపమున మఱల నప్పగించుచుండెను. దానికి వెనుకగా గర్భగుడిలో బంగారు మైమఱుపుతోడి వేణుగోపాలుఁడు తన ప్రధమావతారస్మృతి చేతనువ లె సర్ధనిమీలితాక్షుఁడై గోచరించుచుండెను. దేవదాసి కన్నులు వాలుగు చేపలవలె దీర్ఘములై కంటితుదలు మూఁడుగీతలు గీయబడిన నాము చేత మత్స్యాృతి విడంబించెను. ఆమె శిరోగ్రభాగమునఁగోణము వలెఁ దేలి యిగ్ధచంద్రాకృతిగాఁగిరీటమువంటి బంగారపు రేకు పాపట ముందర సమర్చి వెనుకకు బిగించికట్టెను. రెండు చెక్కిళ్ళపైఁగాంతులు తఱుమును తెల్ల రాళ్ళు పొదిగిన బంగారు చెంపసరాలు ధరించెను. మూఁడు తెల్లని యేన్గుదంతముల సలాకలు గడ్డముక్రింద సమర్చెను. దీని చేత నామెమి ఖమేమత్స్యాకృతిగా నుండెను. కన్నులుమత్స్యములు వక్షస్సునందు చీర యొకరకముగా మడఁచి చేపముట్టి వ లెనమీర్చెను. ఆమె యొడలనంతట గందమలంది డాగురేకు లద్దెను. దానిచే నామె శరీరమంతయు జీవ పొలుసులవలె మెట్లుమెట్లుగా గనిపించెను. ఆమె చేతులు మాటిమాటికిని ద్రిశూలహ సము ప్రకటించుమండెను. ఆమె సఖశిఖాపర్యంతము మత్స్య స్త్రీవలె గోచరించెను. కాగడాలు దూర ముఁ బట్టబడెను. వానికాంతులు ప్రసరించినంత మేర ప్రతి మూర్తిని నవ్యక్తముగాఁ గనిపింపఁ జేయుచు సౌందర్యము నినుమ భోగప్పశాస్త్రి, దేవదానికి దక్షిణభాగమున, సర్దింగికుఁడు వామభాగమున, నామె వెనుక వీణతో రత్నగిరి Aటుని వినుకఁ దాళము వేయువాఁడు, నంద్యాల పిల్లనగ్రోవియూఁదు.వద్దకుఁబోయి యేమిచేసెన' వనెను. దేవదాసి లక్షామంథరదృగం తములతోఁ గనుతెప్పలక్రిందుగా మత్స్యావతారువఁకఁజూచెను. ఆమె యొకలంతయుఁ జెమటోపోసెను, శరీరము స్తంభించెను. నేత్ర ములయందు మాంద్యము తోఁచెను. శరరీముఖమునఁ గడకన్న జోడించి తన భావమంతయు స్వామి జూ జియిచ్చెను. మజల నామె యిట్లనెను: 'నేను దారిలోఁగా లకైన భయపడను. స్వామిక్పర్శ తగిలి ప్రకంపించిపోదునేమో! మేఘధ్వానముల చేత భయపడను. స్వామి మాట్లాడినచో భయపడెననేమో!' అని కీర్తన పాడెను. నటుఁడు 'బేలా! భయములేదు. దారిలో ఁబడుచున్నావు; బయలు దేజం బోవునప్పటికి ముగ్ధవు దారిలో మధ్యవైతివికదా; స్వామి దగ్గఱకుఁ బోవునప్పటికిఁ బ్రగల్భ వగుదువు. నీ కెందుకు, పద! నేనున్నాను గదా! నీకు స్వామితోడి సంగమము చేయించెనను. లేక పోయిన నీకుఁ జెలినని చెప్పుకొందునా' అని 'అదుగో స్వామి! నీకై యెదురు చూచుచున్నాఁడు' అనెను. గిరిక లక్షావనతముఖయై-

మ్రొక్కేర చలమేల ముశ్వగోపాల

అక్కఱతో నీ కాఁగిట సలసుకోర యీ వేళ మారుఁడే సె పూవుఁదూవు మనసా యింతైనరావు కోరియున్నాను నీ ప్రాపు కోపమైతే యెంత సేవు॥మ్రొక్కే!! ఈకీర్తన పాడెను. నటుడు 'స్వారూ! నీ వేమో యామె యెంత చెప్పుచున్నను వినుటలేదు. ఈమె నేను చెప్పినట్లుగా నీవద్దకు వచ్చినంతనే ప్రౌఢాభిసారిక యైనది. ఆమె వెన్నెలయను క్షీరసాగర మున నీకై యీఁదుక వచ్చిన చేరపపడుచు. ఈది యీది యా వె శరీర మలసిపోయినది. నీ వామెను మఱియు సలయించెద వేమో సుమా! చెలిని నేను జెప్పవలసినది గనుక జెప్పి?ని. నీకు మాత్ర మామెయందుఁ బ్రమలేదా! ఆమెనోబాక్చు కొనలేవా?' యనెను.

సరసిజ ! నీ జన్మము సఫలమాయెను పరమాత్ముఁడైన వేణుగోపాలుని హస్తము సోఁకినంతనే ||సర॥

అని నటుఁ డనఁగా 'నాజన్మము సఫల మాయె' > ని జీవ సభాసకులందఱును గతులైరి. వెన్నెలలు నెమ్మదినెమ్మదిగా గిరిశ కిరీటభాగమునుండి బా"ను. దేవాలయము వెనుకకుఁ బోయెను. చంద్రుఁడు ఆలయము'డ సభానవులపై బడెను. కాగడాల వెలుతుకు తొల్లిటికన్న విజృంభించెను. వీణాః్వని, నేణుస్వాసము, మృదంగ నినాదము, తాళముల మ్రోత, వధుర మైన భోగస్పశాస్త్రి కంఠములో సమరసించిన గిరికా మధుర¿్వని తరంగములు తరంగములుగా నొగిలిపో చున్న వెన్నలను దటి మెను. కాగడాలు వదలిపోయెను. హరప్ప ృష్టియందు నిశ్చ లత్వము, ధర్మారావు దేహమునందు : శ్చైతన్యము, సభికులందు ని స్తత, ఒక్కనారా గోచరించారు. ఆదిమ ్స్యమూర్తి నీటిలోఁ ద్రవ్వకొనిపోవునప్పటి ద్వివలె వృదంగ రా, వేణు, వీణాదుల స్వానియంతయుఁ గలిసి యొక్క మహాశ్రు యం లగ్నమై య ముఖమంటపమున బోరుకొలిపెను. దాసి పాడెను.

“ఏషాభూతానాం పృధివీ రసః, పృథివ్యా ఆపోరః, అపా మోషధయోరసః, ఓషధీనాంపురుషో రసః, రుష్య వాగ్రసః, వాచ ఋగ్రసః, ఋచస్సామ రసః, సామ్న ఉద్దీథోరసః" అన్న వేదవాక్కు తస్మహానిధృతప్రచలన్మధుర ధ్వానమున నుప్పత్తిల్లి, యుẬధమువలె నా మహాస్వము వేదక్రతువు సమాచరింపఁబడినట్లు, అగ్నిష్టోమము పూర్తియైఃబ్లు, బ్రహ్మాది సర్వదేవతలు వచ్చి దొంగిలింపఁ బడిన వేదముల మఱలఁ దెచ్చిన మత్స్యమూర్తికి సమస్కరించిరి. అర్చ కుఁడు శఠగోపము దెచ్చి సభాసదుల కందఱకు నొసఁగెను. వారంద ఱును జేతులెత్తి నమస్కరించిరి. దేవదాసిని రత్నగిరి వచ్చి పట్టు కొనెను. ఆమె తన్మయత్వస్థితిలోనుండెను. గిరిశ, ఁత్నగిరి మత్స్యావ తారాలంకారము వద్దకు బోయిరి. శశిఖాసనూయారుంధతీరథం తరులు చుట్టునుమూ:గిరి: గిరికకుస్మృతిరాలేదు. మొగమునఁబన్నీరు చల్లిరి. స్వామిచామరనుతోనిచిరి. ఆమె నీళ్ళ తోడిగి మత్స్యమూర్తి వంటుకొన్నది. అప్పటికిఁ జక్క స్మృతివచ్చెను. భోగప్పశాస్త్రికిఁ జూచినదంతయు విస్మయజనకముగా నుండెను. ఆయన దేవదాసివంటి నర్తకిని జూడ లేదు. రత్నగిరి మేళమునంటి మేళమను జూడలేదుథమున లేచి సూర్య కాంతులలో నింద్రధనువులు నిర్మించెను. సజ్జలజంతువులు పరువులెత్తి పాతాళమునకుఁ బోవుచుండెను. దేవతలు హాహాకారములు చేసిరి. శంఖ చక్రిలా ఛితుఁడు, కేయూరభూషితుఁడు, కూర్మరాజు పృష్ఠకర్పరముచే గ్రుంకిపోవు చున్న మందర పర్వతమును బై కెత్తను. బలము చిలుకుచుండిరి. వేయి మహాజలపాతములైనట్లు పరిఘూర్ణితజలప్రవాహముల తీవ్రధ్వనికి దేవిదాసిచెప్పులు చిల్లులుపడిపోయెను. ఆమెకనలూర్థ్వ తిర్యగధో ముహుస్తాడితము లయ్యెను. క్షీరసాగరతరంగదర్శనము చేత బీభత్స-ృశ్యమ చేతఁ రిగిపోయెను. ఆమెలోఁ గూర్మాకృతి నిలిచి యుండెను. హరప్ప కనులు మూసికొని మహాసముద్ర దర్శసము చేయచుండెను. సోమకాసురుని వెంటఁబండి నాసాగ్రమున సందరము వంటి చేపముల్లు పెంచుకొన్న యా:మట్స్యమూర్తి జలము దూసి కొని పోవునుండెను. అతని వెంటనే మత్స్యాకృంతో దేవదాసి పరు వెత్తునుండెను. మూర్తి కట్టిన భరతశాస్త్రము పులకితసర్వశరీర, నేత్రము లన్న రెండు చేపల మొగమునందుఁ బెట్టుకొన్న పెద్ద చేప సర్వాభరణభూషిత, బంగారు పనిచేసిన తెల్లని కోశకట్టిన సుందరి జలములో నా మత్స్యమువెంట దూకుచుండెను. హోరువన్న ధ్వని హరప్ప చెవులకు వి.ృంభించుచుండెను. ఆ చేప వెంట రత్నగిరి వీణావాదనముచేయుచుబోవుచుండెను. సర్త సఖుఁడై సభోగ ప్ప యనున యోక్తులు పల్కుచుండెను. ఇంతకుముం దెవరో సభికు లుండిరి. ఇప్పుడు తానొక్కఁడేవా? తన నమ సారము : సకు గిరిక శిరఃకంపము చేసెను. అది నీరు కొట్టుకొనునప్పుడు చేప తల నాడించిన ట్లుండెను. తన నమస్కారము సువేళార్పితమేనా? ప్రాతర్మందానిలములు మల్లెపొదరింటిలోఁ దూకి మర్మరధ్వనిచేసెను. గిరిక చేలాంచలములు చలించినట్లున్న యా ధ్వని హరప్ప విన్న పూర్వధ్వములకన్న భిన్నమై హరప్ప యిదివఱకు విన్న ధ్వను లాంతరములు. ఇది బాహిరము.

అందఱును నిదుర పోయిరి. అరుంధతికి నిదురపట్ట లేదు. వ్యాధి గ్రస్తమై యామె దేహము నిద్రాభిముఖము కాలేదు. ఉడికి పోయిన యామె ప్రకృతి చల్లఁదనము తెచ్చుకొనలేదు. కదలిపోయిన యామ్నీవుక దే! నా కెట్లు కనిపించును! నీకు నటుఁడు 'అదిగో చివురాకు స్వామి దానివెనుకనుండియుండు' ననెను. గిరిక శుకతుండహస్తముతో 'ఇదిబ్రహ్మాస్త్రమణ నాపై నిఁ బ్రయో గించి రెవరో! నే నింకెట్లు బ్రదుకుదును' అను ముష్టిహస్తముతో 'నింక స్వామి రాẻ' డనెను. శిఖరహస్తముకో 'మన్మథుఁ డింత వేధించుచున్నాఁడేమి!' యనెను.

'య దనుగ మ నాయ నిశి గహస మపి శీలితం తేన మమ హృదయ మీద మనవ శరకీలితం'

అని మజల సృ్యముచేసెను. రత్నగిరి వీణాధ్వని ప్రమాణించి ప్రయాణించి రసాభిముఖముగా వేణునిస్వనముతోఁగలసి మాళవరాగ మున లీనమయ్యెను. గిరిక యేదిమాచినను ససహ్యించుకొనజొచ్చెను. సంతాపము వృద్ధిపొందెను. ఆమె శివలింగహస్తమునుబూని 'నాగేశ్వ రుఁడు నాయందుఁ బ్రసన్నుఁదు కాలేదనెరు. నాగబంధ హస్తముతో 'నీ పొదరింటిలో స్వామి యెచ్చట' ననెరు, నటుఁడు "స్వామి యిం దెచ్చటనయిన దాఁగియుండె నందువా? ఆయన సంకేతస్థానము సకు రాసే లే' దనెను. గిరిక :

"యామి హే కమిహ శరణం సభోదనవచన వంచితాహు," అ నేను. మఱల గజ్జెలు, తాళము, వీణా రేణువులు adణకిణ లాడెను. నటుఁడు "సఖీ! నీవు సఖిజనవంచితవు కావు. నా యందు దోషము లేదు. అతఁడే రాలేదు. వచ్చెద సని యిందాక నమ్మా, నాతోఁ జెప్పినాఁడు" అనెను. గిరిశ 'అట్లు చెప్పియే రాలేదా


సుమ మరణ మేవ వర మతివితథ చేతనామితి విషహామి విరహాసల మచేత నాఅని సంతాపపడను. ఆమె సంతాపమునుజూచి ధర్మారావు మనస్సులోఁ గష్టపడెను. సామాజికులందఱును రసనిమగ్నులై యుండిరి. ధర్మారావు మాత్రము దేవదాసినే చూదుముండెను. ఆమె నిద్రానుత్తములయిన నేత్రములతో నావులించెను. ఒడలు విఱుచుకొనెను. హేమంతమున గాఢహిమము చేఁ గొట్టఁబడిన మాలతీ లతవలెఁ గంపించిపోయెను. ఏ దిక్కుసను జూడక కూర్చుండెనునుండి పుటిన కామధ్వేప్సరః ప్రభృతులు దూరముగా నేఁగిరి. హరప్ప "స్వామితోడి కూర్మ వై మందిరి పర్వతముమోసిన తాబేటి పడుచు ను నీకు నమస్కార'మనెను. ధర్మారావు గిరిక బునముపై చేయి వైచె అలంకారమువద్ద మోతం యున్న యామె తల యెత్తి చూచెను. ధర్మారావు వరాహహస్తముఏటైము. తర్జనీమధ్యమానామి కలు మూఁడును కలిపి, బొట వ్రేలి మొదటఁజేర్చి, కనిష్ఠ కాంగుళి వదలి రెండు చేతులను గలిపి, బోట: వ్రేళ్ళను గష్ఠికలను దగ్గఱగా నుంచి ప్రోథము, దంతము, కర్ణములతోడి వరాహ ముమువలె బహుకాలాభ్య సవిద్యవలెఁ బ్రదర్శి పఁబడిన ధర్మారావు హస్తము వంశ నే భోగప్ప చూచెను. 'అహో! వ హామంత్రి' యనుకొ "ను. 'ఎదురుగా స్వామి, సర్వణాలంకాశోభితుఁడు హరప్ప, ఇచ్చట ధర్మారావు, నృత్యము సర్వహావభావశోభితము. 'రసాఁభో సాం పొంగ మైన వేదమువలె భాసించుచున్నది' యను నేను.

దేవదాసి యింటికిఁబోయి స్నానముచేసి, పాలకడలినుండి బయటికివచ్చి, సమ ద్రకధావిస్మృ ఘటించుకో', మఱల వరాహ రూపమును ధ్యానించుచుండెరు. శంఖచక్రగదాపద్మధారియుఁ గిరీట భూషితుఁడు, వనమాలాసుందరవక్ష స్థలుఁడు నైన్ వరాహమూర్తి యేకదంతాగ్రమున భూదేవిని లేవ నెత్తుదున్నట్లు, సముద్ధరించు చున్నట్లు లెద్ది,్యశ్వరూపధ్యానమగ్నమై హరప్ప కూర్మావతారా థాసరిస్మాజ్జము కావించుచుండెను. ధర్మారావు రహస్యముగా నరుంధతినిఁ గలసికొని యామె నోదార్చుచుండెను. 'ఓసి యచ్చరా! దేవాలయములో నున్నంత సేపు బాగుగ నేయుంటివి శదే! అందరును నిద్రపోవ వఱకును హృదయముబిగువు పట్టుకొంటివి కదే! ఇప్పుడింత యుక్వగ పడెన వేల! నాల్గు దినముల క్రింద వఱును లేచికూచ్చుండ లేని దాని కింత యోపిక యెచ్చటనుండి వచ్చినది? ఈ నిద్రాహీస రాక్రిసమయములు, ఈ యుజ్వేగములు, ఈనిరాహార వాసనయములు నీయారోగ్యమునకు భంగకరములుగా నున్నవి. చెప్పి' వినవుగాని నీ యొడలిలోఁ బ్రాణములు మాత్రమే యున్న వనెను. అరుంధతి 'చాలుచాలు. ప్రాణేశ్వమనకుఁ బ్రాణ ములు మాత్రము చాలవా' యని కంఠము పూని వ్రేలాడెను.

ధర్మా: అజేండ్ల కొడుకుగల పడుచునకింత యుర్వాగము పనికి రాదు. అం: నే నీ వాఁడే క్షీరసాగరోద్భూతనైన యచ్చరను, నూత్న యౌవనను. ఊర్వశి పుమారవశ్భక్రవర్తినివలె నిన్ను వరించ వచ్చితిని. ధర్మా: అచ్చర దేవతావారస్త్రీ. అరుం: నాకు సామ్యము దివ్యత్వసౌంద ్వస్వచ్ఛప్రేమలయందు మాత్రమే. తన్నిషిద్ధ కుల వృత్తియంచుగాను. ధర్మా: ఇంక నేనుబోయి పండుకొందును. నీవు ద్ర సొమ్మ! అరుం: నాకు Fద్రపట్టకు. తెల్లవాఱ వచ్చుచున్నది. మీరు నాయొద్ద నుండినఁగాని నా ప్రాణములు నిల్చునట్లు లేవు. ధర్మా: నీవు లేవు నృత్యమునకు రావద్దు. అరుం: అంతకన్న 58యడవద్దుడు. ధర్మా: నీతో నన్ని విధములఁ జావుగా నున్నది. సరే కాని పిల్లవాఁడు నాల్గునాళ్ళనుండి యెచ్చటను గని పెంచుట లేదేమి? అరుం: నాును గనిపించుట లేదు.

ఇద్దఱును బోయి, పండుకొన్న జనములో మధ్య రామేశ్వర శాస్త్రి కోసము వెదకిరి. అతఁ డెచ్చటను గనిపించలేదు. ధర్మారావు తొందరపడెను. అరుంధతి 'వాని కేమి భయము? ఆలయములోనే పండుకొనెనో, కోటకుఁ బోయి పండుకొనెనో, యెచటనో యొక చోట నుండు' ననెను. దీపము పెట్టి వెదకుటలోఁ జిన్న యరుంధతి లేచెను. ఆమె వారి వెంటనే తిరిగారు. అరుంధతి యామెను బోయి పండుకొనున్నది. ఆమె 'నీవు మ్కేనియండఁగా నేనునిద్రపోదునా?” య నేను. అరుంధతి 'పోకేమి? నేను లేకుండ నీవు లేవా?' యనెను. ఆమె 'నేను లే' నన్నది. ధర్మారావు 'మీనాన్న చూచినచో గోపిం చును. నీవుపోయి పండుకొ మ్మనను. ఆమె పండుకొనినను నిద్ర పట్టదు' అని పోయి పండుకొనెను.

అందఱు నిండ్లకుఁ బోయిన తరువాత నృత్యము చేసినచోట బాకలులు వచ్చి పణువులు, తివాసీలు, చాఁపలు తీసివేసిరి. అచ్చట భోగప్పశాస్త్రి పై యుత్తరీయముఁ బఱుసుకొని పండుకొనెను. భోగప్పశాస్త్రి నిద్రపట్టలేదు. 'మొత్తానికి మంచి యూకు వచ్చి తిని. చచ్చిపోయిన గను కొన్న శాస్త్ర మిచ్చటి బ్రదికి యున్నది. పోయినాఁడనుకొన్న రా జిచ్చట బ్రదకయున్నాఁడు. అయిపోయిన దనుకొన్న శోభ యిచట కనులు మిఱుమిట్లు గొలుపుచున్నది. భరతముని యచ్చటఁ జరితార్థుఁడైనాఁదు. ఒక రోజు వృథా పోయినది. రెండవరోజు తెలిసియు తెలియకుండఁ బోయినది. ఇంకఁబోనిత్తువా? పోనీయను. ఇంశ నాఱు రోజు లున్నవి. ప్రతిరోజు నెడద శత్తు కొందును. ఇదివఱకు నా చదివిన శాస్త్ర మంతయు దుర్వినియోగము చెందినది. ఇంక నీ యాఱురోజులు సద్వినియోగము చే సిదను ఆఱురోజు లాఱు మెట్లు కట్టెదను. తరువాత వాత నింకెన్ని మెట్లు శట్టవల యునో ? నా పురాశృత భాగ ధేయము ! "యామి హే! కమిహ శర ణమ్" అని యూహించుకొనుచుండెను. ఆతని ప్రక్క నెవరో పరుండి బిగ్గరగా 'యామి హేశ మిహ శరణమ్' అన్నారు. భోగప్పశాస్త్రి యులికిపడి యటునిటుఁ జూచెను. చీఁకటిలో నెవరును గనిపించలేదు. లేచి వెదకెను. ఆ యరుగుచివర నొకఁడు పరుంఔను. వాఁడు గాఢ నిద్రాశీలునివలెగోచరించుచుండెను. భోగప్ప 'యెవ రాపండుకొన్నది?' యని యదలించెరు. సమాధానములేదు. మఱియు దగ్గఱకుఁబోయి మొగమున మొగ ముంచి చ్చూరు. ఎవరో పిల్లవాఁడు గనిపిం చెరు. ముట్టుకొని కదలింతమా యనుకొనెను. ఎవరైనా శూద్రుఁ డేమో! ముట్టుకొనుట యెందు కనుకొనెను. భోగప్ప మజలఁబోయి పండుకొనెను. 'యామి హే! క మిహ శరణమ్' మజల వినిపించారు. వీఁడు తన్ను వెక్కిరించుచుండెనా ! ఈ నా మాట బిగ్గజగా సను కొనలేదే! అతఁ డది మజల సనుచుండెను. ఆ ధ్వని కలవరింతగా నున్నదికాని జాగ్రదావస్థలో నున్నట్లు లేదు. బ్రాహ్మణోచ్చారణ కాని తదితరోచ్చారణ కాదు. భోగప్పకు మనసు నిలువలేదు. పోయి యా కుఱ్ఱవానిని గదలించెను. నిద్ర లేపెను. కఱ్ఱవాఁడు

చాల సేపటికి నిద్రలేచి 'యేమి' అనెను. భోగప్ప : యామి హే! క మిహ శరణ మేమిటి? కుఱ్ఱ : యామి హే! క మిహ శరణ మేమిటి? భోగ : నీవు కలవరించు చున్నావు. కుఱ్ఱవాఁడు 'ఎవరయ్యా నీవు? చక్కని కల పాడు చేసి నావు, పోపో!' యని వాడు నిద్రఁబడెను. భోగ: ఎవరు నీవు ? కుఱ్ఱ: నేనా? నేనా?

కుఱ్ఱవాఁడు నిదురపోవుచుండెను. భోగప్ప లాభము లేదని పోయి పరుండెను. భోగప్ప యేదో యేదో యూహించుకొనుచుం ఔను.

ఒక

కుఱ్ఱవాడు మధ్యమధ్య సారి పాలసముద్ర మరును ఒకసారి 'ప్రొదరిల్లేమి' యనును. 'పాల సముద్రములోఁ బొనరిలేమి!' యనును. లేఁడు' అరును. భోగప్ప యనుకొనెను: ఆహా! ఏమి సృత్యము! ఏసు సంగీతము; 'శిశుర్వేత్తి పశుర్వేత్తి, వేత్తిగా నరసం ఫణి' అన్నాఁడు. శిశువునకు నీ సంగీతము వాృదయాహ్లాదకర మయ్యెనని సాక్ష్యము వచ్చినది. ఈ కుఱ్ఱవాఁ డెవరో? ఎంతో భావనాబలము కలవాఁడు! శిశువులలో నింత భావనాబలము కలిగించుటలో నీ శిల్పమే సమర్థమైనది. ఈ శిల్పమందుకనియే సృష్టి చేయఁబడినది.. 99 పెద్దనాండ్రకు మోక్షదాయకము. పసివాండ్రకు విద్యాదాయ శము. బ్రాహ్మణునకు నిదురపట్టినది. మెలఁకువ వచ్చువఱకు బాగుఁ దెల్లవాఱినది. సూర్యోదయమైనది. తనతోడనే లేచెను. భోగప్ప శాస్త్రి, 'నీ వెవరు నాయనా!' యనెను. కఱ్ఱవాఁడు భోగప్పరు నూకయే 'నీ వెవరు నాయనా!' యనెను. అని తిరిగి భోగప్పరు జూదెను. చూచి 'మీరా' యనెను. భోగః నన్నెఱుఁగు దువా? కుర్ర: నిన్న మీరు హాన్యము చెప్పతిరికాదూ! భోగ : అవును, చెప్పితిని. కర్ర : అందుకనియే యెఱుఁగుదును. భోగ : నీ వెవరు నాయనా యంటివే! కర్రః మీ రనుకొనలేదు. భోగ : ఎవరనుకొన్నావు? కుఱ్ఱ ఎవఁడో కోఁతి యనుకొన్నాను. భోగప్ప కాజేండ్ల యా కుర్రవాని మాటలు చూచి నవ్వు వచ్చెను. భోగప్ప యనెను: నీవు మాత్రము కోఁతిని కాదా? కుర్ర : (నవ్వు) కోతినే కోతినే. భోగప్ప : నీవు కోతివికాదు. బంగా రవుఁ చండ్రివి. కుర్ణి: అయిచో నీవాఁడు సాయంకాలము నీ దగ్గఱఁ గూర్చుండనిత్తువా? భోగః నిన్న నెచ్చటఁ గూర్చు న్నావు? కుర్ర; మా నాయ కోపపడునని యా చివర గూర్చు న్నాను. ఆయన కోపించినచో నీవు 'కా దా కుఱ్ఱవానిని నా దగ్గఱనే కూర్చుండ బెట్టుకొంను' వనవలయును. భోగ : మీ నాయన పేరేమికి కుర్రవాఁడాలోచించుచుండెను. భోగప్ప 'యేమిటాలో చించుమంటివి' అనెను. కుర్రవాఁ 'డేమియు లేదని లేచిపోయెను.గలవరించు మండెను.

భోగప్పకు మతి యబ్బురమయ్యెను.అతఁ దనుకొగాను. ఇదివులుగాఁ జేదరిపోయినట్లు చెదరిపోయెను. తగిలి యొక్కొక్కచోటఁ

గాంతిలో రెట్టింపై పదిరెట్లయి ప్రవిక సచ్సితికల్లారర శి పాళీ పరిరణ్యము

లయ్యెను. గిరిక నృత్యము చేసినప్పుడు వెన్నిలామెయొడలిపైఁబడి కోటితో నీకు విదలించనట్లు పై కెగిరిపోయెను. ఆమె యభినయము చేయుచున్న ప్పుడు తదవయవభూషలపైఁబడి శాంతు లిచ్చి పుచ్చు కొనెను. ఆమె గ్రీనాభంగము చేసినప్పుడు చెక్కిళ్ళపైఁ బారాడెను. ఆమె దృష్టి భేదము చూపించినవుడు కంటిమావులొఁ గలిసిపోయెను. చేలాంచలము నిగలించినపుడు నావ పెరచాపలో గాలిపోసికొనిపట్లు పోసికొనారు. ఆమె పాదవిశ్యాస సమయమునఁ దత్వావరిజో భ మనవలె గాలియంచులఁ బారాడెను. పండిన గేదంగిపూపు పొట్టలోని క్రొత్తక తెల్ల ములకుఁ దోడి విద్యార్థులైన యామె చెక్కిరుల మీఁద వెన్న్లుపడి గందపు బూఁతలోఁ గలిసిన డాకు రేకుపొడులు మెజిపించి యా మెమొగమున సహస్రచంద్రోదయములు కల్పిచెను. సభ్యుల సమ్మోహదృక్పాకము చేత వాయు నిచికలు ని సబ్ధములయ్యెను. మృనంగ తాళి వేణు వీణానిస్వసము, గిరికా మధుర కంఠస్వరము, గజ్జియల సవ్వడి, కంకణముల యలివు కొకదానితో నొకటి లీనమై సర్వమును వరాహావతారాభిముఖముగా నడిచెను. గోపాలస్వామి యా వెనుకనుండి బంగారపు మైమరువువాఁడు, తన యవతారము తాము చూచుకొనుచుండెను. అన్ని యవతారముల ననుసరించి వచ్చుచున్న గిరికా ముఖమండలమును జూచెను. ఆమె దృష్టి యందుఁ బృథు"్వమే గోచరించెను- స్వామి కన్ను లచ్చటిను డి వదిలి యామె పదమండలమును గాంచెరు. అచ్చటను బృథువ్వామే గోచరించెను. దిగి, జఘ భాగమునకువచ్చెను. అచ్చటను ృధ్వుమే ఆకుపచ్చనిచీర - స్యశ్యామలత్వమః, ఘన వక్షోజముల... గిరిసహితత్వము, తదగ్రస్థ నీలకందుకము - మేఘర్వము, బానిసైని బంగారుపూలు- సౌదామనీత్వము, తచ్ఛరీరలావణ్య ము సడీత్వమ తజ్ఞమభాగము పులినత్వము, పాదములు కూర్మములు, కన్నులు మత్స్యము, వాసిక సంపంగి, శ్రవణములు శిరీవ

ములు; చెక్కిళ్ళు - గేదంగులు, వాహువులు, హస్తములు- తామర

కూఁదులు, కామరపూలు, శిరోజములు-కై వాలము, ఊరువులు

కదధులు, జఘలు వరివెన్నులు - గిరిక వృధివీ సంపూర్ణస్వరూపము వలె గోచరించెను. తన ఎరా హావతారమునకు, నామె భూదేవి వతారమునకు, నామె స్వాధీని పడి కాత్వముఁ దన యనుకూల నాయక్్వమునకు, భక్తదని హృదహ్లాదమునకు గుడిలోనున్న స్వామి గుడిలోనుండియేగువ్మిటిలిపోయెను.

చంద్రుఁడు దేవాలయము వెనుకకుఁ బోయెను. గిరిక రత్యవ నాని వేళ ఎ హానంద సూచికిముగా గానము చేసెరు: ఇరు చందన చందన శిశిరతరేణ క రేణ పయోధరే వృగమద పత్రిక మత్ర మినోభవమంగళికలశ సహోదరే సం మనే బఘనే మమ శంబరదారణ వారణకంద కే మణిరశనా వసనాభరణాని శుభాశయ, వాసయ సుందరే మరు

అర్చికుఁడు కుంఛి హారతి తెచ్చి సభాసదులకుఁ జూపించెను. అందతులు జోహారులు చేసిరి. మద్దెలమీఁద 'తకథిం దకధి' మ్మని చివరిమ్రోఁత మ్రోఁగెను. గజ్జెలు చివరిసారి కిణకిణ మనెను. వీణా తంత్రి చివరిసారి తుమ్మెదమ్రోఁతమ్రోఁగెరు. రంగమంతయు స్థలం కారపర్యంతము పడి చెయి. హరప్పయు ధర్మారావును సమీపమునకుఁ బోయిరి. హరప్ప 'వరాహమూర్తితో భూదేవతవైన నీకు నమ స్కార' మనసు, ధర్మారావు స్వామి యలంకారమువద్ద మోకరించి య్నూ గిరికను బిలిచి యెడమ చేతి సింహముఖహ సమను, గుడి చేత బతాకహస్తమును బట్టెను. భోగప్పశాస్త్రి యప్రయత్నముగా :

'అడపల సంకటస్థలుల నాజి ముఖంబుల నగ్నికీలలు దెల నెల్ల మాకు నుతి కక్కఁగ దిక్కగుఁ గాక శ్రీనృశిం హుఁడు సురశత్ర యూధపపధో గ్రుఁడు విస్ఫురితాట్టహాసవ క్త్రుఁడు ఘనదంష్ట్ర పాపక నిభూతదిగంతరఁ దప్రమేయుఁడై '

యని శ్రీరాగమున ఎధురకంఠనినాదము చేత వాయువీచికలు తరంగితములు చేసెను. అప్పుడే తలనువుచున్న చీఁకటులు సంగీత నివాదములు తమలోఁ దాము హరించుకోనవి. వల్గురూఁద బంగారు హోదా నెక్కి రెండు వందల కాగడాలతో ప్రభువు దుర్గాభిముఖుఁడై పోయెను. హరస్పనాయుడు వరాహావతారకథానిమగ్న మనస్కుఁడై యుండెను భోగపృశాస్త్రి నిరాహారుఁడై మజలఁగుఱ్ఱవానితో వేలఁగుచుండెను. దేవదాసి స్నానముచేసి పద్మాసనాసీనయై మఱల ధ్యాన మగ్న రాలయ్యెను. అరుండతీ ధర్మారావులు కాలయాపన చేయు చుండిరి. చిన్న యరుంధతికి నిద్రపట్టలేదు. కడచిన రాత్రి యామె యరుంధతీ ధర్మారావుల సంచారమ చూచి వారియందే బద్ధ మనస్క యై మేల్కొనియుండెను. వారికువురు కలియుచోటు చూచి వారు తనకుఁ గనిపించులాగునఁ బండుకొనెను. అందఱురునిద్రపోవుచుండిరి. గదిలో ధర్మారావు గూర్చుండెను. ప్రక్కనరుం ఫతి యతనికంఠమునఁ జేతులు పెన వైచి కూర్చుండెను. చిన్న యరుంఢతికిఁ దానట్లు కూర్చుండవలె ననిపించెను. ధర్మారావు 'నీవు నేఁడు కొంచెము శాంతముగా నున్నావు కారణమేమి' యనెను. అరుంధతి ధర్మారా వును గౌఁగిలించుకొని యతని యొడిలోఁ బండుకొనెను. "మన యిద్దఱకు స భేదముగా నుండవలయును. మీతో విడిగా నున్నచో నే నీ వియోగ బాధ నోర్వలేను. ఇర్వురము గలసిపోయినచో నేను మీ రనుభేదము లేని దానిలో నానంద మేమి యున్నది! దీపము వెంట నీడవలె సుఖమువెంట దుఃఖమున్నది. రెంటిని జతచేసి యను భవించవలయును' అనెను. చిన్న యరుంధతి వచ్చి యరుంధతి ప్రక్కన కూర్చుండెను. వారిరువురు నొక చిన్న మహాతన్మయత్వ స్థితిలో గన్నులు మూసికొనియుండిరి. చిన్న యరుంధతి వచ్చిన సంగతి వారికిఁ దెలియదు.

అరుం: నేను చాల దినము లింక బ్రదుకను. నా యందు జీవించు లక్షణములు నాకుఁ గనిపించుటలేదు. ఇంత యుద్వేగముకల మనస్సు నే నెట్లు పట్టుకొందును? ఇది నామాట వినుటలేదు. ధర్మా: నీవు పోయినచో నా కరుంధతి యేది? చిన్న యరుంధతి నవ్వెను. అంతలో సప్రయత్నముగా వా రిర్వురు గన్ను తెఱచి చూచిరి. అరుంధతి చిన్న పడుచునుజూచి 'నీ విచ్చటి కేల వచ్చితి' యామెను గౌఁగిలించుకొని, 'ఈమెను జూచినచో నాకు మిక్కిలి ప్రేమగా నుండును. ఎందుచేతనో తెలియదు. నాయందు వలె మీరీమె యందుఁగూడఁ బ్రేమచూపించ వలయును' అని యామెను

తమ యిద్దఱిమఢ్యఁ గూర్చుండఁ బెట్టుకొనెను. ధర్మా : నీవు నాకు సర్ధశరీరమవు. నీవలె నీమె నెట్లుమాడం

చిన్న యరుంధతి తలయెత్తి కొంతసే పరుంధతివంక కొంత నీవు ధర్మారావు వంకఁ జూచెను. ధర్మారావు 'ఇంటికి వచ్చిన స్నేహితుల పిల్ల లనుగుఱించి యామెయందు దుర్భావములు కలిగిం చుట మహాకోషము. అరుంధతీ! నీవు పోయి పరుండు' మనెను.

అరుం: నీవు పోయి పరుండవద్దు. కీమె బ్రహ్మ చేత వ్రాయబడిన భార్య. ఆమెను మీ రెట్లు కాదందురు? ధర్మా: ఒక వేళనై సను సీమె కన్య. ధర్మశాస్త్రకర్తలు 'స ర్తలు 'స కన్యాం' అని తత్స్ప ర్శకు నిషేధము చేసిరి. అరుం: అ్చటఁ గన్యయవఁగా ననిర్దిష్ట స్త్రీ. ఇతఁడు భర్తయని నిర్ణయింపఁబడని బాలికయని యర్థము. ధర్మా: నీవు స్మృతివ్యాఖ్యాత్రి వగుచున్నావు. మన మీ కూర్చుండుట యెవరై ల జూచినఁ బాగుగానుండదు. అరుంధతిని బంపివేయుము. అరుంధతి: చెల్లెలా! నీ వెవరిని బెండ్లి యాడెదవు?

చిన్న యరుంధతి ‘ఈయన నే! యని ధర్మారావును నడుమునందుఁ *ఁగిలించు నేను. అతఁడు వదలించుకొని వెడలిపోయెను. అరుం ధతు లిద్దఱును నవ్వుకొని యా పందిరిమంచము మీఁదఁ బరుండి ద్రిం చిరి. అంతలో తెల్లవారినది, కాకులు కూసెను. ప్రాతస్సంధ్యామణిత సూర్యబింబము సహస్రశకలములై ప్రతి శకలము నొక బంబమై పండిన మట్టికాయలవలె స్యగ్రోధవృక్షమునఁ బ్రకాశించెను. తెల్లని యెండలు నాల్గుదిక్కుల వ్యాపించారు. ప్రొద్దెక్కెను. పగటి వేషాల వారు ధరించిన వేషమ లచే బలికినమాటలచే జనులను సమ్మోహి తులఁ జేయుచుఁ దిరుగుచుండిరి. ఆ నాఁ డేకాదశి. భోగప్పశాస్త్రి మఱల స్నానముచేసి యాలయములోఁ గూర్చుండి గాయత్రి జపించు నుండెను. ప్రొద్దు క్రుంకినది. ఆనాఁడు బ్రాహ్మణ సంతర్పణ లేదు. మఱునాఁ డుదయమున ద్వాదశి పారణయే. సందఱు నుపవాసములే. సాయంకాలమున రెండు దేవాలయముల యందును ధ్వజారోహణములు చేయఁబడెను. పారాణితో ధ్వజపట ముపై నందీశ్వరుని బొమ్మ వ్రాయఁబడి బంగరు తొడుగుల చేత ములమిలలాడు ధ్వజ స్తంభము గంటలుగ జైలున్న యెశకుఁ బట మారోనేనుఁగు సంకెళుఁదెచ్చి వ అల దారిపట్టించెను. హరప్పదృష్టి సారించి చూచెరు, రెండు మెఱవు: తోడి మహామేఘమువోలె, రెండు తెల్లని పూలు విచ్చిన సంపెగ పొదవోలే దూరమున లక్ష్మణస్వామి తెలయుఁ దొండము నాడించుకొనుచు నెమ్మదిగా వచ్చుచుండెను. మఱల నేనుఁగులు బెదరిపోయెను. నాయఁ సఁగుల నాపించి యొక సేవకునిఁ బిలిచి "యోరీ! ధర్మారావుగారిని నేను పిలుచుచుంటి పని తీసికొనిర" మ్మని చెప్పెరు. జమీందారు వెంటనున్న వారందఱును దిగ్భ్రాంతులై ర. ఎవ్వంకి దీని హేతువు తెలియలేదు. అరగంటలో ధర్మారావు వచ్చెను. హరప్పనాయనితో ఁబాటు ధర్మారావు శత్రు ఘ్ను సధిరోహించెను. మజల నేనుఁగులు, గుఱ్ఱమలు వరుసల తీర్చి నిల్వఁబడియుండెను. హరప్ప ధర్మారావుతో 'నదిగో; చూచితిరా!' యనెను. ఎటయెదురుగా లక్ష్మణస్వామి వచ్చు కున్నది. ధర్మారావు దాని యవిస్పష్టమైన మాకారముఁ జూచి సంగతి గ్రహించెను. వెంటనే యేనుఁగుల నన్నింటినినాఁపి, పరిచారకు నౌకనిని గోటలోనికి బంపించి యేనుఁగుల శంఖాణము తెమ్మని చెప్పెను. కొంత జలము కూడఁ దెప్పించెను. శత్రుఘ్నునిఁ దక్కిన గుంపునుండి విడివఱచి లక్ష్మణస్వామిని బూర్వము పారియుంచిన స్థలమువద్దకుఁ దీసికొని పోయిను. అచ్చట నిర్వురును నేను ఁగు నుండిదిగి యా స్థలమున శుభ్రము చేసి, నీరుృచల్లి, యేసుఁగుమేఁత యచ్చట హరప్ప జీత నుంపించెను. 'శత్రఘ్నుని పేరుమార్చి లక్ష్మణస్వామి యని పిలుతు' మని హరస్ప శపథము చేసెను. ఇరువురును మఱల నూత్నలక్ష్మణస్వామిని సధిరో హించి వచ్చి యందఱితోఁ గలిసికొనిరి. అందఱును నెమ్మదిగా గదిలిపోవుచుండిరి. లక్ష్మణస్వామి దూరముగా వారిప్రక్కనే వచ్చు చున్నట్లు తోచెను. గుండెటి ఎంతెనవఱకును వచ్చుచునే యుండెను. ం తెనదాఁటి వీరు గ్రామములోఁ 28. లక్ష్మణస్వామి వెనుదిరిగి వం పోయెను. దూరముగాఁపోయి హరప్ప, ధర్మారావు లేమి చేసిరో యెవరికిని దెలియదు. రాధాకృష్ణ య్యయ సర్వారాయడును దమ యందుఁ బూర్వము రంగారావుగారి శెట్టి నమ్మకముండెడిదో య నమకము నేడు ధర్తారావునందు హరప్ప కున్నదని కొంచెము మా

త్సర్యపడిరి. అప్పుడే యందలును గోటదాఁ కవచ్చిరి. అచటధర్మారావురాఘవరా వడ్డముపోయి 'అయ్యా! కోపించకుఁదు. మీ స్వామి వారు కోపించి పోయి సింహమును బంపిన జాంబవంతుని వద్దరుండి మాకుఁ దెచ్చియిచ్చిన శమంతకమణి యున్నది. అది రోజునకునూలు వుట్లు బంగారు గురియును. దానిమీఁద్ర మీ స్వామివా రిదిపటికే కన్ను వేసిరి. దానిని మా పిల్లతోఁ గలిపి యిచ్చెద' మనెను. భోగప్పయు హరప్పగారి వద్దకుఁబోయి, 'ప్రభువులు! మన మంత్రము పాటిసది. అయినను వెంటనే యొప్పుగొనరాదు. కొంచెము బెట్టు చేసి యొప్పుకొందు' నని, రాఘవరావువద్దకువచ్చి 'యయ్యా! శమంతక మణి మా స్వామివారు తెచ్చియిచ్చినదే, ఆయనకు దాని మీఁద గోర్కిలేదు. కనుక నిచ్చిరి. సరే! మీరంత ప్రాధేయపడుచున్నారు. గనుక నొప్పుకొనేదము. అంతికన్న స్పృహణీయమైన వస్తువు మీరు మతొకఁడేదైన నొసఁగినచో స్వామివారి యంగీకారము వచ్చును. శమంతక మణికిఁగూడ నొప్పుకొన్నాములెండి' యనెను. రాఘవరావు ధర్మారావుతో 'చూచితివా, పెండ్లికొదుకువారి బిగువులు? శమంతక మణిమాద్ర ససలుచూపు, దానితోఁ బాటు మఱింకేదైనను గాఁజేయ వలెనని. ఈ సంబధము మనకు లేకపోయిననేమి? ఇందులో సగము పెట్టినచో మఱి యే గొప్ప రాచకొడుకైన వచ్చు' ననెను. ధర్మా రావు 'అట్లుకాదు. ఇంతదూరము వచ్చిన తరువాత సంబంధము చెఱుపుకోఁగూడదు. వచ్చిన సంబంధము తిరిగి పోయెననఁగా ఁ బిల్ల కా వంకర యుస్నది, యీ వంకర యున్న దందురు. తరువాత మంచి సంబంధము వచ్చుటయు గష్టమే' అని భోగప్ప దగ్గఱకుఁ బోయి 'అయ్యా! శమంతక మిణీకన్న గొప్ప నెలగల వస్తువున్నది. దానిని

గూడ నిచ్చెదము' అనెను. భోగః జాని పేరేమిటి? ధర్మా: మీ రెఱిఁగియున్నదే. వెల లేని వస్తువు.

అని చెవిలో నేది యో చెప్పరు. భోగప్ప పోయి హరప్ప నాయని చెవిలో బిగ్గజగా 'అయ్యో! చిన్నప్పటినుండి స్వామివారు చూచిచూచి మరిసిపోవుచున్న దేవిదాసినిగూడ నిచ్చెదరఁట! ఇంక మన మొప్పుకొనవచ్చును. అయినను బోయి స్వామి వారితో ఁగూడ

మనవిచేసి వత్తు''ని మాలయములోనికిఁ బోయి స్వామివారి యె గుటఁ చెప్పెను. అర్చకుఁ 'డవశ్యము చేసికొనవలసినదే' యనెను. లజ్జచేత శిరము వాల్చుకోన్నట్లు కనిపించారు, భోగప్ప తిరిగివచ్చి 'స్వామి యంగీకరించి' ఐనెను. 'పెండ్లివారికిఁ గోటలో విడిది యేర్ప రచితి' మని రాఘవరావు చెప్పెను. తరువాత సందఱును విడిదివారు విడిదికిఁ బెడ్లివారు పెండ్లి యింటికిని విచ్చేసిరి.

అప్పటికి రాత్రి రెండు జాములు దాఁటినది. వెన్నెలలు ప్రహ్లా దుని రక్షించిన వృసింహమూర్తి యుగ్రత శాంతింపఁ జేయుటకు స్తోత్రములు చేసిన ప్రహ్లాద లిచ్చిన హారతి కప్పురపు నీరాజనము వలెఁ బవిత్రములు, కాంతిమంతము లయ్యెను. ఏకాదశి యని సర్వ దేవతలును దేవాలయాగ్రభాగమున వాయవీధులలో వచ్చి నిలి చిరి. సభలో వాసకసజ్జకానాట్యము గణగణ లాడెను, దేవదాసి హారగుంఫనము సభినయించుచుండెను. కొద్దిగాఁ జముకుపోసి దీపము వెలిగించుచుండెను. చెలికత్తె లెఱిగి పోదు రేమో యని లఙ్ఞాముగ్ధ పనయై మగ్ధానాయికవలె వకరణమంతయు వారికిఁ దెలియరాకుండాఁ జేయుచుండెను. నటుఁ డనెను 'సకియా! నీ వింత ముద్దరాల వేసు! స్వామి వచ్చునని నీ మనస్సులో నెచటనో కదలిక గలిగినది. మారుఁ దెలియకుండ దాఁచుచున్నావు. ప్రియుఁడు వచ్చినతరువాత గాని దీపములో చము రెక్కువ పోయవా యనెను. ముగ్ధభినయము గంట సేపు పట్టెను. తరువాత నామె మధ్యాభినయ మారంభించెను. కటకాముఖ హస్తముతోఁ బూవులు గ్రుచ్చుట నారంభించి 'ఓసి చెలియా! నీవు చాల తెలివికలదానవు. ఎదుటివారి భావములు తెలియ డనే తెలిసినట్లు మాట్లాడెదవు. నేనీ పూవులు చూచికినా, ఎంత చమత్కారముగా గ్రుచ్చచున్నాన! అవునుగాని, నీవు శ్రీకృష్ణ స్వామి నెఱుగుదువా? ఆయన సూనాఁడు వత్తుననియెఁగ దా! 'అ నేను. గాని నటుడు 'ఆవుసమ్మా! దేవకార్యముమీద నున్న స్వామి యిప్పుడు వచ్చునని మన మేమి చెప్పగలము? నీ వేమో సర్వము కరించుకొని కూర్చన్నావు. చిత్రపటములను జూను మిషతో మాటిమాటకి ద్వారబంధమువంశం జూచెదపు, నాకీ నగ బాగు న్న, యా సగ బాగున్నదా యని క్రొత్త కొత్త నగలు ధరించుఏరుఁగంబారీ నెక్కి ప్రభువు కోటలోనికిఁ బోయను. గృహమునకుఁ బోయి పనులు చూచుకొనుచుండిరి. దేవదాసి గృహా భీము ఖయై నడచెను. ఆమెనేత్రములయందు నిద్రలేమిచే బడలికయు, శరీరమునందు నలిగిపోవుటయుఁ గనిపించెను. ఆమె పాదములు నడచి నంత సేవును నృత్యము చేయుచున్నటులే యుండెను. ఆమె వెంటనే మేళమంతయు నడచుచుండెను.

మోహన

మగువ తన కేళికామందిరము 'వెడలెస్ వగశాఁడ మా కంచివరద! తెల్ల వాతె ననుచు మగువ॥ విడజాఱు గొజ్జంగి విరిదండబడతోను కడ చిక్కు పడి పెనగు కంటసరితోను తొడరి పదయుగమునను దడఁబడెడు నడతోను ॥మగువ॥

అన్నట్లుండెను. ఆమె స్నానముచేసి, మఱల జపమునకుఁ

గూర్చుండెను. ఆమెభోజనముచేసి యైదుదినము లయినది. నిమురించి యైదుదినము లయినది. తల్లి ద్వాదశిపారణ చేయుచున్నది. ఆమె మాటాడ లేదు. బ్రాహ్మణు లందఱును జపాదికములు నిర్వర్తించు కొనిరి. అందఱుమ ద్వాదశి పారణ చేసిరి. ధర్మారావు సంత-్పణలో నుండి బ్రాహ్మణోచ్ఛిపమును దీసికొనివచ్చి దేవదాసి కిచ్చెను. ఆమె భోజనముచేసి దేవాలయమునకు వచ్చెను. పెద్ద పందిళ్ళలో భజనలు జరుగుచుండెను. ఆలయము నందు వేసిన సర్వమును వైకుంఠము వలె నుండెను. పర్వత నారదులు సామగానము సేయుచున్నట్లు సామ వేదులయిన కొందఱు సామవేదము చెప్పుమండిరి. యజుశ్శాఖీయులు యజుర్వేల్లమును బఠించుచు మిహాశ్రతువులాచరించు పద్ధతులన్నియు నుపన్యసించుచుండిరి. క్రతుసమయముల నేకర్మ యెట్లాచరించ వలయునో, తద్వ్యతి రేకాచరణమునకుఁ బ్రాయశ్చిత్తము లెట్టివో, విద్వాంసుల కవిద్వాంసులకు ఫల తారతమ్యమ: లెట్టివో-యుపనిష దర్థములు విస్తరించునుండిరి. బయట గారడీవాండ్రు, దొమ్మరివాం డ్రాడుచుండిరి. పనులందరును జమచుండిరి. పగలు రెండు జామలగు వజకు సర్వజనులును దేవాలయములో దేవాలయముముందే యుండిరి.

డేను. గణాచారి యొత్తిడికిఁ దాళ లేక పోయి చెఱువు గట్టున నిలు చుండెను. చంద్రయ్య యన్నము తెచ్చెను. గణాచారి తినుచుండెను. కోటలో నొక్కి పురుగై ననులేదు! ఒంటరిగా రంగారావుగారు

పందుకొని బయట జరుగుదున్న వైభవమునకుఁదనకుస బంధము లేనట్లు తా నొంటరితనము వెళ్ళబుచ్చుచుండెను. రామేశ్వరశాస్త్రి, ద్వాదశి సారణ బ్రాహ్మణ సంతర్పణలోఁ జేసెను. అతఁ డింటికిఁ బోయి. మైమురోజు లైనది. ఇంటిలో సందడివలన నెవరు వచ్చిరో, యెవరు రాలేదో యజప లేకుండెను. అరుంధతీ ధర్మారాంలు కుమారుని నృత్యమువద్దఁ జూతుకు. మఱలఁ గనిపించండు. కిరీటికో, సూర్య పతికో, పశుపతి యెచ్చటనో కనిపించును. వారు మాకుఁ గన బడెనని చెప్పుదురు. ఈ మాటలేకాని యతఁ డింటికి వచ్చినది లేదు. అనాఁడు మధ్యాహ్నము సర్వజనులును భజనయంద', నుత్సవముల యందు నిమగ్నులై యుండిగా రామేశ్వరశాస్త్రి, కే గాలిలిరిగెనో కోటలోనికిఁ బోయెను. పోయి రంగారావుగారి కెదురుTC గూర్చుం ఉము. ఆయన శాస్త్రినిఁ జూచెను. 'ఎచటనుండి వచ్చుమన్నావు ? దేవాలయము నుండియేనా?' య"ను.

శాస్త్రి: నేఁడు రామావతారము. మీకు వచ్చెదరా ?

రంగా : నాయనా ! నేను కూర్చుండ లేనుగదా! కుఱ్ఱ : మీరు దేవదాసి నెఱుఁగుదురా? కాదు, కాదు. ఆమె పేరు గిరిక. ఆమె నెఱుఁగుదురా? ఆమెకు గిరిక, దేవదాసి యనరాదఁట! నే నౌక రోజున న ట్లనఁగా మా యమ్మ సన్ను గోపపడినది. 'బొడ్డు కోసి పేరు పెట్టినానా' యన్నది. మఱి యే మనవలయునో తెలియలేదు. బూ రామె నెఱుఁగుదురా? రంగా: కల్యాణములు బాగుగా జరుగు నున్నవా? శాస్త్రి పకాలున నవ్వెను. రంగా: నవ్వెద వెందు రు ? శాస్త్రి : సూర్యుఁదు వేఁడిగా నున్నాడా ? రాజుగారి మఁగు లున్న వా? రాజుగారు గనుక నే యేనుఁగులు వచ్చినవి. టీమ. సరేకాని, రాత్రికి రామావతారము. రాములవారు రావణాయేమి? ఈ మహానృత్యమున కవసానము లేదా యేమి! అల్ప మైన శరీరము, అసమర్థములైన యింద్రియములు, శక్తిచాలని మనస్సు, వికారసహితమైన సృష్టి యీ మహానందమును బట్టకొన లేక పోయివి. ఈ మహాసందతుంగము పెరిగి పెరిగి, యాకాశము పెరిగి, యా పైనుండి గిరిక యొక్కసారి విరుచుకొనిపడెను. భోగ ప్పకు వెంటనే ప్రాణములు తెలిసెను. 'అయ్యో! గిరిక, గిరిక' " నేను. సభయందజకు నొక్కసారిగా మహాశైలాగ్రభాగమునుండి క్రిందికిఁ బడిన ట్లయ్యెను.

అల్ప ప్రకృతులకు, రసతన్మయత్వమాత్రము చేత నాత్మస్పర్శ కలిగిన వారికి వెంట నేతస్మహా భావమునుండి మనస్సువద్దకు, నింద్రియ ములవద్దకు రావీలయ్యెను. ఉన్నతప్రకృతులశంతవీలు కాలేదు. భోగప్ప శాస్త్రి. మనస్సు తాళి రాగములయందు నిత్యవ్యగ్రముగనుక రాగ తాళ చ్యు కలిగినంతనే సామాన్యప్రకృతి నంద: కొనను. తన సభవంతకు నొకానొక పురాదస్మసంసార దేశముచేఁ గలిగిన యా మహారసాను భూతి తత్సంస్కార ఫలానుభూతివేళ గడచిపోయినంతనే వెంటనే యిఁద్రియదృష్టి గోచరించెరు. నిత్యయోగియైన ధర్మారావునకు రసాత్మనుండి యింద్రియమునకు, నింద్రియములనుండి రనాత్మకును యాయాలే క్రియ బహు సులభముగుట చేత నా మహాపురుషునకు వ్యవ్య న మేమియఁ గలుగ లేదు. గిరికా దేవిమూర్ఛాగతమై యిదియే యమానదశయా యన్నట్లుండారు. అందరును హృదయములయం దావేశమును బొందిరి. ఆమెచుట్టును మూఁగిరి. రత్నగిరి మొగమున వైవర్థ్య ముదయించెను. సభయంతయు నాకలితమయ్యెను.

లేచి కలగుండు పడుచున్న సభాదనులను గూర్చుండనియమించి, ధర్మారావు గిరిశ వద్దకుఁ బోయి యామెను స్పృశించెను. ఆమె కొంచెము కదశాను. ధర్మారావు 'తల్లీ!' యనెను. ఆమె కనులెత్తి చూచెను. 'ఇంక మూన్నాళ్ళు నృణ్యమున్న' దనెను. ఆమె లేచి నిలుచుండెను. ఆయన రెండు వృగశీర్షహ నములు చేసి భుజశిరస్సుల సమీపమున నెనురెదురుగాఁ బట్టెను. శ్రీ కృష్ణావతారహస్తము గోచరించినంతనే గిరిక లేచి నిలుచుండి....ములో జరిగెను. తక్కిన వన్నియు వేణుగోపాలస్వామి యాలయము ముందఱి పందిరిలో. అందఱును సందడిలోననే యుండిరి. ఇవ్వుకు మాత్రమే తమకును లోకమునకును సంబంధములేనట్లుండిరి. ఒక ర్తుశ దేవదాసి. ఆమె బాలగోపాల మంత్రమే జపించుచుండెను. రెండవ వాఁడు భోగప్ప శాస్త్రి, ఆయనగాయత్రియే చేయుచుండెను. గాయత్రి మహామంత్రము సనుష్ఠానమే చేయవలయును కాని యది బ్రహ్మా స్త్రము. ఆచరించువారు లేరు. ఆ మహామంత్రమ యొక్క శక్తిని గుర్తెఱుగువారు లేరు. బ్రాహ్మణులతో మంత్రమును "శించెను.

ప్రొద్దు క్రుంకెను. సుదర్శన మహాచక్రముయొక్క వేయి యంచులును పరిభ్రమించినట్లు వెన్నెలలు నాల్గుమూలల గిరగిర తిరిగి వచ్చెను. సందక మహాసి ధగధగలాడినట్లు ఆలయధ్వజ స్తంభము ధగ ధగ లాడెను. శ్రీకృష్ణ దేవుని గరు శధ్వజమువలె ధ్వజపటము నాయు విధూతమై తపతప కొట్టుకొనెను. శ్రీ నాగేశ్వరస్వామి శిరఃకోటీరమణి జాబిల్లి, తన వెలుఁగు చేత నాల్గుదిక్కులుకబళించెను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెదరిపోయిన వేయితలలును కూడివచ్చినట్ల చంద్రికలు సర్వ జగన్మోహనత నాసాదించెను! ఆ మహోత్సవములో సుబ్రహ్మణ్యే శ్వరుఁడు తనకు వేయితల లున్నట్లే భావించెను. నాగేశ్వరస్వామి తాను కైలాసగిరిశిఖ రాగ్రభాగమున నివసించునున్నటే యనుకొ నేను. శ్రీ వేణుగోపాల దేవుఁడు తాను మఱల దశావతారము లెత్తినట్లే భావించెను. జాముప్రొద్దు పోయినంతనే గిరిక రాధికా వేషమును తాల్చి, యీర్ష్యా శషాయితయై, ఖండితయై;

యాహి మాధవ, యాహి కేశవ, మా వద కై తవవాదం తా మనుసర సరసీరుహలో చనయా తవ హరతి విషాదం ॥యాహి॥ రజనిజనిత గురుజాగర రాగకపాయ విలాస నిమేషం వహతి నయన మనురాగ మివస్ఫుటమ దితరసాభినివేశం ||యాహి

అని ఖండితా నాయి: కాభినయ మారంభించెను. ఉరమున నున్న కుంకుమ మదుజ్జ్వలరోమ కషాయ వీక్షణ స్ఫురదరుణాంశువుంజ మని బొంకెదు కన్గవ కెంపు భాగ్యబం

ఇరువదిత మ్మిదవ అధ్యాయము

ధురసహజామణత్వ మని నూల్కొననాడెద నెట్లుదాంచె దీ. పరిమళ వాసనాలహరి పర్వెడు మేన ప్రజాంగనా ప్రియా

అని శ్రీకృష్ణ దేవుని మాటాడెను. ఆమెయంతలో మఱల ముగ్ధయైచింతాపరాధీన చిత్తయై మాటాడకయూరకుండెను. నటుఁడు 'ఏమమ్మా! మాటాడవేమి? నీ దీర్ఘనిశ్వాసముల చేత నీ హృదయము లోని సంతాప మనుమీయమాన మగుచునేయున్నది; ఈస్వామి చూడు! నిర్దయుఁడై సువ్యక్త పరస్త్రీ సంయోగ చిహ్నిత శరీరుఁడై యెదురుగా వచ్చి నిలుచున్నాఁడు. నీ కడుగ వలయుననియే యున్నది కాని యడుగ లేవు. నీవింతముద్దరాలవు గనుక నే స్వామి కింతయాగడ మైపోయిన' దనెను. ఆమె ' ప్రాణమిత్రమా! యెదురుగావచ్చి స్వామి నీవన్నట్లు నిలువను లేదు. నే నడుగ వలయునని తలఁచనులేదు. నీవు కొంచెము చన్నీళ్ళు తెచ్చి పెట్టినచో మొగము కడుగుకొందును. నా కన్నులీ ప్రాతర్వాయు తరంగా నీత పద్మ రేణువుల చేతఁ గలుషి తములైనవి. ఒకరి సని మన భాగ ధేయమును నిందించుకొన వలయు' ననెను. అని సర్పశీర్ష హస్తముతో నీ రని చూపించి ముఖక్షాళనమును జేసికొనెను. నటుఁడు 'అవునమ్మా! ముగ్ధవై యెంత ప్రయోజనమో, ధృష్టుఁడైన నాయకుని యందు మధ్యవయ్య సంతియే ప్రయోజనము, ప్రగల్భవై గట్టిగా నిందించిన గాని యీయన లొంగఁడ నెను.

బహీరివ మలితరం తప కృష్ణ మనో 22 పి భవిష్యతి నూనం కథ మథ పంచయసే జనమినుగతమసమశరద్వరదూసం||యాహీ!! భ్రమతి భవా సబలాశబళాయ వనేషు కిమత్ర విచిత్రం ప్రథయతి పూతనకై తన వధూవధ నిర్ణయ బాల చరిత్రం ॥ యాహి॥

అని యభినయిం చెను. పెటుఁడు 'తల్లీ నీవంత కోపపడకుము! నీవింత కోపించితివని స్వామి నేఁడు తన గుణము మానుకొనునా! వరిగుణము వారిది. స్వామి నాదరించు' మనెను. గిరిక 'కాదమ్మా ! ఈయన యెల్ల ప్పుడు నింతియే. మనము మెత్త పడినచో లాభము లేద నెను, నటుఁడు అట్లయినచో నీకొక యుపాయము చెప్పె దను. నీవు స్వామిని లోనికి రానిచ్చి యతని నవమానించి పంపుము.

అప్పుడతనికిఁ దన దోషము తెలియఁగల' దనెను. 'మొదట అరుంధతీ ధర్మారావులు గలసి రామేశ్వరశాస్త్రిని అతఁడు కనిపించలేదు. ఇర్వురును గలసియింటి ముఖ మైరి.జనులందరును స్వామి వెంటఁ బోయిరి. వారింటికి బోవుత్రోవ నిర్ణవమైనది. వెన్నె లలు చక్కఁగాఁవ్రాయుచుండెను ధర్మారావు భార్యనానుకొని నడచు నుండెను. ఆమె తన బరువంతయు బతి బుజముపై మోపి నడచుచుం డెను. అతఁడు తన చేయి యామె నడుమునఁ బెనవైచి యామె నెత్తు కొనియే నడచుచుండెను. ఆమెపాదములు మధ్య మధ్య నేలకు మాత్రము తగులుచుండెను. అరుంధతి వ్యాధిగ్ర స్తయని యిర్వురి యంతరాత్మ లలో నున్నది. ధర్మారావు 'పిల్లవాఁడు కనిపించ లేదేవి:!

వట్టి పలుగాకి పుట్టినాఁడు' అనెను. అరుం: తండ్రికిఁ దగిన కొడుకే. ధర్మా: నేను పలుగాకినా? అరుం: ఆ మాట నే ననలేదు. ధర్మా: ఆ మాట మాత్రము నీ వనలేదు. అరుం: నడుమువద్ద నాకు బాధగా నున్నది. మీరు వదలి పెట్టుఁడు, నెమ్మదిగా నడచివచ్చెదను.

ధర్మారా వట్లుకాదని యామెను రెండు చేతులలో నెత్తుకొని నడచెరు, తరువాతఁ బదియడుగులలో నిల్లు వచ్చెను. ఇంతలో వెనుకకుఁ దిరిగి చూడఁగాఁ జిన్న యరుంధతి వారి వెనుక నే వచ్చు చుండెను. ఆమె పకాలున నవ్వారు. అరుంధతి సిగ్గుపడి 'యెందు కే నవ్వెద' వనెను. చిన్న యరుంధతి 'నిన్నా యన చేతులలో నెత్తు కొనుట చూచితి' ననెను. అరుంధతి 'నిన్ను నెత్తుకొనునులే, దిగులు పడకుము. దగ్గఱకు వచ్చినదనెను. చిన్న పిల్ల మధువ లజ్జాభి సాయము చేసెను. వెన్నెల లరుంధతి దువ్వున్న శిరోదములపైని దళతళలాడి, యచటనుండి జలపాతమువలె బాఱి చిన్న యకుంధతి తలమీఁదఁబడి, నురుమలు గ్రక్కి నట్లయ్యెను. ధర్మారావావెన్నెలల సొగసు కనులతోఁ ద్రావెరు. వారు మువ్వరు నింటిలోనికిఁ బోయిరి. చిన్న యరుంధతిని వాకిటఁ బరుండమనిరి. ఆమె తనకు భయమని వారి నడుమఁ బరుండెను. అతఁడు లేచి వాకిటిలోనికిఁ పోయెన అరుంధతి యామెను 'నీవు... బాగుగాలేదు' అనెను. చిన్న యరుం తి బిక్క మొగము వేసెను. అరుంధతి యామెను సముదాయించెను. అరుంధతి యిట్లన్నది: 'నీవు పెద్దదానవు కాదు, పిన్నదానవు

కాదు. ఏదోశాస్త్రము చెప్పినట్లు- నేయియని త్రాగుటకు వీలు లేదు, నూనె యని తలుఁ బోసికొనుటకు లేదని.

చిన్న అరుం: నే నేమి చేసితినికి అరుం: ఈడువచ్చిన పిల్లవు... చిన్న అరుం; నీవు మన మిద్దరము నొకటి యంటివి కదా! ఒకటి కాదా చెప్పుము. అరుం: ఒక్కటియే నమ్మా' ఒక్కటియే, నీవు పోయి మాయమ్మ యొద్దఁ బరుండుము' అనెను.

సూర్యోదయమయ్యెను. చతుర్దశి వచ్చారు. స్వామి బలి హరణము తిరిగెను. నా నావాద్య మహానినాదముచేత భూనభోంతరాళ ములు భోరు నెను. పగలు రెండుజాములై సర్వజనులు భోజ సము చేసిరి. కొందఱు విశ్రమించిరి. కొందఱునిద్రించిరి. ముఱికొందరు భజన లారంభించిరి. పగటి యుత్సవము లన్నియు నాగేశ్వరస్వామి యాలయము లోననే జరుగు చుండెను. గణాచారి భజనలు వినుచు దేశాలయమునం దాసీనయయ్యెను. ప్రొద్దు వాటారెను. సాయం కాలమున సంగీతసభలు జరిగెను. మఱలఁ బొద్దుక్రుంకెను. మఱల వెన్నెలలు వచ్చెను. వెన్నెలలు తమాల వృక్ష పల్లవములపైఁ దళతళ లాడ బాలగోపాల దేవుని శరీరముపై (బ్రసరించినట్లుండెను. మాకంద పల్లవాంతరములఁ బ్రా కాడి స్వామి నేత్రాపాంగముల యందుఁ బ్రసరించినట్లుండరు. వున్నాగ పుష్పములయందు గుత్తులుకొని జగ న్నాథుని గొల్ల చెవిజంపు చుట్టును ముసరినట్లుండెను. కురంటక పల్ల వసుంటి రక్తచ్ఛాయలలముకొని నందనూనుని నఖములంబలె సుమ నోహరములయ్యెను. జంబూకర మృను కిసాలయములతోఁ గలసి మెలసి దేవదేవని శిరఃకలిత మయూరీ పింఛ పునిగ్గులు తేరెను. బిల్వ పత్రములపై నటునిటుకదలి భాగీరథీజనశపాదాంభోజుని పూజాభిలాష వలె విశయము లయ్యెను. శమీవృక్ష శాఖాగ్రముల నుయ్యెల సూర్యాగ్నినేత్రుని దృష్టివలెఁ దేజోనిధానములయ్యెను కదళీ పరిపక్వ ఫలస్ప ృష్టములై స్వామికి నైవేద్య వాంఛామూర్తి భావము వలె గోచరించెను. సంపంగిపండిన పూతేకులలో ఁదూఱి యాణిముత్తె మర్చిన గాలగోపాల దేవుని నాసావుటములవలె భక్తజనమన ఆహ్లా దినుల్యను. మలయమారుత పరిస్రంసమాన నారి కేళకుసుమములతోఁ గలసి బృందానాధుని యొడలఁబూసిన గందపు పేడులురాలున్నుట్లుయనుగుల కాంభోజి 

ఎంత చక్కనివాఁడే! నాసామి వాఁడెంత చక్కనివాఁడే! ఇంతి మువ్వపాలుఁడు సంతతము నా మదికి సంతోషము చేసెనే

పొదలు కెందామర పెంపొదవు పదములవాఁడే కొదమసింగపు నడుము కొమ రవరు వాఁడే మదకరీ కరముల మఱపు చేతులవాఁడే సుదతి మువ్వగోపాలుఁ డెంత సొగసు కలవాఁడే అని స్మృత్యభినయము చేసెను. నటుఁడు 'అవునవును, నే నెఱుఁగనా నీ భర్తను ! నల్లని ఇంద్రనీలము వంటి దేహచ్ఛాయ వాఁడు.

చిఱుత ప్రాయమువాఁడే చెలువొందు విదియ చం దురుఁ గేరు నొసలచే మెఱయువాఁడే చెఱకు విల్తుని కన్న దొరవలె నున్నాఁడే మెఱుఁగు చామనచాయ మే సమరువాఁడే ఎంత చక్కనివాఁడే! నీ సామి వాఁ డెంత చక్కనివాఁడే ఎంత

అని పాడెను. గిరిశ: యాయన వట్టి సౌందర్యవంతుఁడే కాదు. ఆయన గుణములు లోకాద్భుతము లైసవికదా ! ఆ ప్రభువు పసి నాఁడే పూతనా ప్రాణములు హరించెను. తృణావర్తునిఁ జంపెను. శకటాసురుని బరిమార్చెను, కాళీ యాహిని మర్దించెను. నటుఁడు 'అవునవును. ఆయన శాళీయాహిని మర్దించినాఁడని యవుడు దేశమంతయుఁ జెప్పుకొన్నారు. ఎట్లు మర్దించె నేమి?' అనెను. దేవవాసి 'నీ వీ సంగతియే యెఱుఁగవా?' యనెను. నటుడు : 'నే నెఱుఁగ' ననెను. దేవదాసి యిట్లనెను. 'స్వామి కాళీయుని మడుగువద్దఁ బెరిఁగియుండి పూర్వజన్మభాగ్యంబునఁదన చరణసంస్పర్శ భాగ్యంబునకు యోగ్యంబైన యొక కదంబ భూజంబు నెక్కి, కటి చేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పబంధించి దో స్తటసంస్ఫాలన మాచరించి చరణ ద్వంద్వంబుఁ గీలించి త త్కుట శాఖాగ్రముమీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది క్తటముల్ మ్రోయహ్రదంబులో గుభగుభ ధ్వానంబనూనంబుగన్

అని కాంభోజి రాగముతోఁ జెప్పెను, నటుఁడు 'కాళి యాహి చాలదుష్టుఁడఁటఁగదా? స్వామి సుమికించో నూరకుండేవా?" యనెను. గిరిక 'ఊరకుండెనా! ఆ దుర్మార్గుఁడు రెల్లు పూవు వలె మెత్తనైన స్వామి మేనునకుఁ జుట్టలు జుట్టినాఁడు. స్వామి యొడలం గాటులు వేసి నాఁడు' అనెను. నటుఁడు 'అమ్మయ్యో! అమ్మయ్యో! స్వామి మఱి బ్రతికినాఁడా' యనెను. గిరిశ నవ్వి 'చెలీ! నీరుఁబరామశ్వరుని వైభ వమే తెలియనట్లున్నది. ఆయన యెవరనుకున్నావు? సకల జగత్పాణ రక్షావిచక్షణుఁడయిన పరమేశ్వమండే కదా శ్రీకృష్ణస్వామివలె నవ తరించెను! అప్పుడు మేమందంము నీవలెనే దిగులుపడి మి' అనేరు. నటుఁడు 'మేమందరము ననఁగా నెవరెవమి?' అనెను.

గిరిక : గోపికలము. నటుఁడు: అట్లనా! నీవు గోపిక వాళి అందుకనియే కుడి పైట వేసితివి. అందుకనియే యసంస్కృతమైన కేశపాశముతో నుంటివి. రత్న: స్వామీ! అసంస్కృతమైన కేశ పాశము ప్రోషితభర్తృక యగుట చేతఁగాని గోపిక యగుట చేతఁ గాదు.

ప్రోషితధర్తృక యన్న పేరు విన్నంతనే దేవదాసి కనులనుండి బాష్పములు స్రవింపగా 'సయ్యా! పతి విరహిత దఃఖత నైన నే నీదృశావస్థలో నున్నాను. ఏమి చేయుదును? అని యుస్సక నేను. దీర్ఘ నిశ్వాసము విడిచెను.

అంత నటుఁడు: గిరికా! నీ వదృష్టవంతురాలవు. జప దానవ్రత హోమసంయమ తపస్స్వాధ్యాయముఖ్యంబులన్ నివుణల్గోరియు నే విభున్ మనమలన్ స్పింగలేట్టి న ద్వివులాకారునిపై, మహామహిముపై, విశ్వేశుపై నీ కబ్ సపటుధ్యాము లిట్లునిల్చనే భవచ్ఛారిశ్రమల్ చిత్రమల్. సన్ను కృష్ణుఁడు నీ కడకుఁ బంపించెరు, ఆయన నీతో నీవచన ములు చెప్పుమనెను.

భవతీనాం వియోగో మీ సహి సర్వాత్మనాక్వఔత్ యధా భూతాని భూతేషు ఖం వాయ్వగ్నిష్టం మహి తథాహం చ మసః ప్రాణబుద్ధీంద్రియగుణాశ్రయః, నాకు మీ వియోగములేదు. భూతములయందు పంచభూతము లెట్లున్నవో, నేను మసః ప్రాణబుద్ధీంద్రియ గుణముల ఇట్లాశ్రయించికుమార: ఇచటమాత్రమన రాదేమి? అని యామెనుబోయి కౌగిలించు. కొనెను. మంగ; కోతిపిల్లఁడా! ఇంకఁ జలిం ముము, దారి వెంట నందఱుకు నవ్వెదరు కుమార: అవునవును, ఎవని భార్యను వాఁడు కాఁగిలించుక్నొచో నవ్వరా! మతొకని భార్యను కౌఁగిలించు కొన్నచో లోకము మెత్తురు. ఆలోకముమెన్చుదల నే నెఱుఁగను. తరు వాతఁ బరియడుగులు నడచిరి. కుమారస్వామి మంగమ్మవద్దకుఁబోయి 'డు గిరికాసృత్యము నా ప్రాణములలో ఁత్రుదాశ ప్రవేశించినది. కుల మెందుకు?' అనెను. మంగ: బాబూ! నీ వే మాటయన్నను నాకే తగులుచున్నది. కుమార: రామరామ! నే నే మాట యన్నను దానికి రెండర్థములు వచ్చునున్నవి. దానికి నేనేమి చేయుదును? శని యుచ్చంగతుడై నాకు వాగ్ధానముసం దున్నాడు. ఇదిగో చూడుము. కాదు కా దనుటకు బదులు రామరామ యంటిని. నిన్ను రెండుసార్లుపిట్లయినది. విజయవిలాసమువాని శ్లేష క్రిందికి దిగినది. శ్యామల: వెన్నెల చాల బాగుగా నున్నది. కుమార: ఇంతమందిలో నీవు వచ్చి నన్ను కవుగిలించుకొందువా యేమి? శ్యామల : మీ కా భయ మక్కఱలేదు. కుమార: ఎందు కక్కఱలేదు. నే నొక్కఁడనే

శదా యున్నాను. శక్రవర్తి లేదుకదా! శ్యామల 'ఇంక మీతో మాట్లాడఁగూడ' దని దూరముగాఁ బోయెను. బమారస్వామి మంగమ్మవద్దకుఁబోయి 'ఏమమ్మోయి! నేను నీకు నూటపదా రిచ్చెదను. నీవు మాకు భోగప్పశాస్త్రివి కావలె' స నెను. మంగమ్మ: నీవు నోటితోఁ దెచ్చుకొన్నావు. నన్ను రాధాపతి యన్న నెంత బాగుగా నుంకునో, యామెను జశ్ర వర్తియన్న నంత బాగుగా నుండును' అనెను.

కుమార : ఆమెను కుమారస్వామి యన్న నెంత బాగుండునో యంత బాగుండుటకు నిన్నివ్వరనివలయును? మంగమ్మమాటాడ లేదు. మఱికొంతదూరము నడిచిరి. ఇల్లు సమీపముసకు వచ్చెను. రోడ్డు దిగి తమ యిండ్లకుఁ ఖశ్చిమ ముఖులై పోవుచుండిరి. వెన్నాల వారందఱి మొనలమీఁదను బదునుండెను కుమారస్వామిు మంగమ్మ మొగమువంకఁ జూచెను. ఆమె కన్నుల వెంట నీరు కారుముండెను, కుమారస్వామి మంగమ్మ మొగము శ్యామలకుఁ జూపిం చెను.

శ్యామల యామె వద్దకుఁ బోయి 'ఏమండీ మంగమ్మగారూ! వారి మాటలకేనా కన్నీరుకార్చుచున్నారు? ఇవి క్రొత్తమాటలా? ఎప్పుడు నున్న వేశదా' యనెను, మంగమ్మ : అందుకు కాదమ్మా! నాబ్రదు కిట్లైనదేమి ? కుమార: నీ బ్రతుకున కేమి? దుఃఖించుటకు, విచా రించుటకుఁ బశ్చాత్తాప మందుటకుఁ దగినంత బ్రదుకు బ్రతికి వి. శ్యామల : అవి యేమి మాటలు ? కుమార: మనకేమి ? యింటికి పద, సుఖముగాఁ గౌగిలించుకొని పండుకొందము. మన కిదియే మోక్షము. వారు సందులోనికి వచ్చిరి. జన మెశ్వగును లేరు. కుమారస్వామి శ్యామలను సవ్వించెరు. అధోముఖయై నడుచుచున్న మంగమ్మ తలయెత్తినైన లేదు. కుమార: ఇది మీ యిల్లు. మా యిల్లు. అది

మంగమ్మ తలయెత్తినూచి యింటిలోనికిఁ బోయెను. వాలి క్వెన కేక పెట్టెను. ఆ కేక మెలికలు తిరిగిపోవుచు మహావ్యాధి గ్రస్తుడు వేసినట్లుంఔను పదియడుగులు వేసిన కుమారస్వామి తిరిగి వచ్చెను. 'ఏమిటిది' యనెను. మంగమ్మ 'మనస్సుపడుచున్న బాధ' యనెను. కుమారస్వామి తిరిగి పోయెరు.

మఱియొక నాఁడు నృత్యమునుండి మువ్వరును గలిసి వచ్చు చుండిరి. ఆనాడు రామావతార సృత్యము, కుమార: నేను నడచి యింటికి వచ్చుచుంటిని, చూడుము. ఈ వ్యర్థశరీరము నచట వదల నైన వదలితిని కాను. ఆమాట యనుచుండఁగనే కుమారస్వామి కంఠ నేత్రమ:లయందు గాద్గద్య బాష్పములు బిలబిలలాడెను,

మంగ : నాయనా! నీవే యట్లను కొనినచో నే నేమనుకొన వలయును? నేనుపోయి నృత్యావసానముల గిరిశ పాదములనంటి సమ స్కరించవలయు ననుఁకొంటిని. ఆ పవిత్రురాలిని నే నేల తాక వలయునని యట్లు చేయలేదు. ఆ తల్లిని ధర్మారావుగారన్నారని నీవును నీ వన్నావని నేనును గిరిక యనుట బాగుగా లేదు. చంద్రగుపు ని వృషxుఁ డనుటకుఁ జాణక్యుఁడే తగినట్లు దేవదాసిని గిరిక యనుటకు గురువే తగురు. కుమార్ : మంగమ్మగారూ! రామచంద్రఁడు. ధనుస్సు విఱిచినాఁడా? కథ యంకటితోడనే యాఁగిపోయినదేమి? 3 యేమి నృత్యము? రామాూయణ శధ యంతటితోడ'నే గిరిశను జూచుటకుఁ బోయిరి. ఆమె ఎడికట్టుకొని కూర్చుం డెను. వీ రైదుగురు పోయిరి. రామ: ఏమమ్మా గిరికా! మీ వదిన గారు వచ్చి చూచిపోయినదా? గిరిక : అన్నా! నన్ను నా బంధువు లందఱురు వచ్చి చూచిపోవుచున్నారు. 'స్నేహానుబఁధో బఁధూనాం మునే రపిచ దుస్త్యః' అన్నట్లు బంధు స్నేహము గొప్పరి గదా! రామ: ఊరకే మంచిపోవుటకు వచ్చుచున్నాము. గిరిక : స్త్రీలంద ఱును వచ్చి చూచిపోయిరి. వదినె లిద్దఱునుగూడ వచ్చిరి.

పశుపతి ప్రభృతులు గిరికకు సమస్కారము చేసిరి. ఆమె వారికి సాష్టాంగ పడెను. వారందఱును వెడలిపోయిరి, హైమవతీ సూర్యనారాయణులు, రాజేశ్వరుఁడు నాంచారమ్మయు వచ్చిరి. లిద్దఱును పోయి గిరికను సమాదరించిరి.

హైమవతి : మా తండ్రి కడువున నీవంటి బిడ్డ నీవుగాళ యింకొకరు కలుగలేదు. నాంచారమ్మ: ఏకగర్భ జాతులయినను వారి వారి వురాృకర్మననుసరించి మారుచునే యుందురు. ఇద్దతును జెన్లెలిని గాఁగిలించుకొనిరి. బావగార లిద్దఱురు వాకిటిలో నిలు చుండియే యామెవంకఁ జూచిరి. వారును నిష్క్రమించిరి.

భోగప్పయు సాయంకాలము నాలుగుగంట లువఱకు లక్ష గాయత్రి పూర్తి చేసెను. ఎనిమిదిదినములు నతఁడు చేసినత పస్సువలన వాయు వీచికలలో నూకనిశక్తి యొకఁడావిర్భవించెను. ఆయన తపస్సు ప్రారంభించి యిది యాజవదినము. దినమునకుఁ బనునేఁడు వేలుగా నైదు దినములు చేసెను. ఈనాఁడు పదునేను వేలు చేసెను. ఆయన జపముపూ ర్తి చేసి దేవాలయముబయటికివచ్చెను. కుమారస్వామియ మంగమ్మయు భూప్రదక్షిణమును బూర్తి చేసిరి. ముందు భోగప్పయ వెనుక వారునుగా దేవదాసి యింటికిఁ బోయిరి. భోగప్ప యింతివ రత్నగిరి యింటికి రాలేదు. రత్నగిరి యాయననుజూచి 'యయ్య గారూ ! దయసేయుఁ డనెను. భోగప్ప మడిగట్టుకొని జలపాత్ర చేత. బుచ్చు కొని వచ్చెను. ఆయన కూర్చుండి యాచమించి తన తపఃఫలము దేని దాసికి ధారాదత్తముచే సెను. కుమారస్వామి, మంగమ్మలు 'స్వామా?

మెర్వురమును శాలఁది భూప్రదక్షణము చేసివచ్చిత్తరు. ఆ ఫలము కూడ నామెకు సమర్పించి పెట్టుఁ' డనిరి. ఆయన యట్లే చేసెను.

ప్రొద్దుక్రుంకి సంతనే పున్నమ నాఁటి వెన్నెలలు వచ్చెను. దూరవు నీలపు కొండలలోఁగూర్చున్న చంద్రుఁడు దన చల్లనికిరణము లన్న కన్నుల లోకము నంతయుఁ జూచు చుండెను. అతఁడు లోక మంతయు వెన్నెల చేతఁ బండిన వరి చేనువలెఁ దోఁచఁగా సున్నము రాచిన దృష్టి పిడత వలె పైని వ్రేలాడుచుండెను. దేవతల చేతఁ బ్రత్యంగము లాగుకొని తినబడుచున్న యతఁడుమఅలజియ్య (బట్టినాఁడు. జాము ప్రొద్దుపోయినది. అతఁ డాకాశమున రెండుబార లెక్కినాఁదు. ఒండు విఱిగిన శరస్నదివలె నతని వెన్నెల లుదయ దరుణకాంతులు సంపూర్ణముగా విఱచుకొనెను. వెన్నెలలు ప్రౌఢకాంతుల జంకెన చూపు వరుసలువోలె, సమృతివుఁ గాలువలోని నురుసులకుఁ బ్రతిస్ఫర్ధులు s లెఁ ఒక చ్చక త్కాంతి ఎంతము లయ్యెను. నాల్గుదిక్కులు కలకల లాడెను. పెద్ద పందిరిలోఁ గల్యాణమంటములున్నవి. పందిరులు వాని కాన్చినారు. రెండుమంటపములకుఁ గొద్దియెడముమాత్రమే యున్నది. దక్షిణమంటపమునఁ బార్వతీనాగేశ్వరస్వాములను, వామమంటపమున సత్యభామా వేణుగోపాలన్వాములును సేవించియున్నారు. ఊరేఁగిం పైనది. వచ్చి స్వాములు మంటపములందు సేవించిరి. ఇంక వారికి వివాహములు చేయవలెను. నాగేశ్వరస్వామివారి మంటపమున కెను రుగా భజనలు చేయుచుండిరి. వేణుగోపాలస్వామివారి మంటపమున కెనరుగా సన్నాయి పాడుచుండిరి. రాత్రి రెండు బాములై నది. పందిరిలోఁ గాగడాల వెలుతు రేకాని వెన్నెలలేదు. ఒక్కసారిగా శబ్ద మంతయు నాఁగిపోయెను. ఎృవంగవీణా వెణువిస్వనము లొక్కసారిగా బోరుకొనెను. దేవదాసి కంఠస్వరముతో గజ్జెలును, కంకణములును, మృదంగ తాళ నిస్వనములును నొక్కసారి కలిసి విజృంభించెను.

శంకరాభరణము - පයි

మృగయత రాధామాధవం ముహురిహ నిగమవనే ధవం అనుపరి మఖలఫ ప్రదశాఖషు మృగిత మదృష్ట మనంతంగోచరించెను. ఆనాఁడామె సౌందర్యము గతించిన దినముల కన్న వేయి రెప్లెక్కువగా నుండెను. ఆమె పెట్టిన చీర రాచపడుచువలె వెనుకకు బిగించెను. పయ్యెద వెనుక నుండి తీసి నడుమునకుఁ గట్టి వేసెను. పదిదినములు నిద్రాహారము లెఱుఁగని యామె యొడలు నిజ ముగాఁ గృశించియు తఱుముకొనివచ్చుచున్న లావణ్యముచేత గృశించనట్లే యుండెను. ఆమె శిరోదములు మెత్తగా దువ్వఁబడి వెనుక వాలుజడ వేయఁబడియుండెను. ఆజడ పిఱుదులుదాటి యూరు ప్రదేశమువఱకు వ్రేలాడుచున్నది.. మొగముస నిలువుబొట్టు, కన్ను లకుఁ గాటుక, బుగ్గను జుక్క చెక్కిళ్ళ గందవుఁబూత కంఠము నందుఁ జేతులయందుఁ గాశ్మీరార్థలేపము, తాల్చిన నల్లని చీర బిగించుట చేతఁ దచ్ఛరీరసౌందర్య మంతయుఁ బైకి నుబికివచ్చుచుం డెను. గులాబివన్నె బంగారుపూల రవికె బిగించి, వక్షోజభాగము మఱింత యున్నతముగాఁ గనిపించుచుండెను. తద్వక్షఃస్థల కాఠిన్యముచే నన్నతర్వముచే నామె నడుమున్న సన్నముకన్నతక్కువ సన్నమైనట్లు కనిపించెను. ఊరువులు, జంఘలు, బాహువులు సువ్యక్త సౌందర్య రాసులవలెఁ గనిపించెను. పాదములయందుఁ గడియములు నూపుర ములుఁగాక వెండి గజ్జెలు సలంకార మమర్చెను. కాళ్ళకుఁ బెట్టిన యెఱ్ఱని యా పాదములపై సంధ్యాకాలమునందలి మందార పుష్పములవలెఁ గాంతిచ్చటాధిక్యము చేత న యధికాల్ప వర్ణ భేదముల తారతమ్యములో నున్న సొగసును బట్టి చూపించెను. ఆమె చిన్న పాదము సుకుమారమైన పాదము నెత్తురుచారలు కనిపించుదున్న పాదమునందలి పారాణి యోథ్రస్త్రీల పాదలా సౌందర్యమంతయుఁ జూరగొనెను. ఆమె యడుగు వేసినంత మేఱ యెఱ్ఱతామరలు మొలుచుచుండెను. జంఘ తగిలినంతమే నాకాళ మున వరివెన్నులు సృజింపఁబడుచుండెను. రంగస్థలమంతయు మృదూకుసంచారముచేత కదళీవనభ్రాంతి కల్పించుచుండెను. ఆమె నడుమును వక్షోజభాగములు రెండును సల్పత్వోన్నతత్వములను మాటిమాటికి గృష్టించుచుండెను. సుందరీ తిరశ్చీన పరివర్తిత ప్రకం పితగ్రీవాభేదముల చేత నానావిధములై శంఖము లుధ్భుతము లగుశదరులార! పోయికదలించి శీఖపింఛజూటుఁదెచ్చి కరుణఁజూ పరమ్మ!

స్వామీ! నీ వేమో నా కంటికిఁ గనిపించకుండఁ బోయితివి.

నిమీఁదఁ బ్రాణములు పెట్టుకొని నేను వచ్చితిని, నన్నేమి చేసెవుకి

నీ జన్మముచేత వేఁపల్లె మిక్కిలి వృద్ధిపొందినది. ఇందు శ్రీసమృద్ధిగా

నున్నది. నీవు మమ్ము వివజలమువలస, వ్యాళరాక్షసుల వలస, వర్ష

మారుతమువలన, సర్వభయమువలన నిదివ ఆట రక్షించినావు. ఇప్పుడు

వధ యేల చేసెదవుకి నేను విన్నో యాశ్రయించినాను. శ్రీకర

గ్రహము, మదమైన నీ శరసరోరుహము, శాంతుఁడా! నాశిరస్సున

నుంచుము. నీవు యశోద కొడుకువా ? సమ సxఁతు చేతో విది

కాత్మవు- మధురమైన మాటచేత, వల్లువాశ్యముచేత, నీ యధర

సుధారసము సన్నాస్వాదించనిమ్మ.

చలసి యద్రజాచ్చారయ స్పళూ న్నలిససుందరం నాధతే పదమ్ శిలతృణాంకురై స్సీదతీతి సః కలిలతాం మసః కాంతగచ్చది, గోవులవెంట ద్రిమ్మరుచుఁ గొల్చిన వారల పాపసంఘముల్ ద్రోవఁగఁజాలి శ్రీ) దసరి దుష్టభుజంగ ఫణాల తాగ్రసం భావితమైన నీ చరణపద్మము చన్నులమీఁద్ర మోపి త ద్భావజ పుష్పధల్ల భవబాధ హరింపు, వరింపు మాధవా!

ప్రభూ! నీవు నిత్యముఁ బగలు గోవులవెంటఁ బోయెదవు రాత్రులయందు మాకు : ద్రవచ్చుచున్నది. నీసౌందర్యము కనులార జూచుట యెన్నఁడో తెలియలేదు: అని

దించినట్లు ల్యా తాండవముల చేత విజృ భించెను. అచ్చట స్వామికిఁ గల్యాణము జరుగుచుండెను. వైఖా సులు మంత్రములు చదువు చం.. నడుముడు. విచాహసుభవాద్యములు మ్రోఁగుచుండెను. జన మందఱు ఒశ్చల:ృష్ణులె మాదునుండిరి. వేలకొలఁది జమున్న యాయెన నిర్ణ మైన ప్రదేశమువలె నుండెను.

గిరిక 'స్వామీ! నీకె ముప్ప యేండ్లనుండి తప మాచరించు చుంటివి. నేఁడు దర్శ నిత్తునిచ్పె ఏ. స్వప్నమందుఁ జిత్రిమిందు దేవాలయమునందే కాని స్త్రీజ్యోతి ్మయాకామను, నీరచ్చిదానంద స్వరూపమును నేను నిూలితి ృష్టి చూడుకొన్నది లేదు. నీవు నా ప్రాణములకు నుచ్చులు వేసితివేమో తెలియదు. ప్రాణములునాకు లెక్కలేదు. ఇవి నీ సన్నిధానమున నా చిన్న నాఁడే యుంచఁబడినవి. దర్శనమిచ్చెదవో, యీయవో యీనాఁడు తెలియవలెను.

రేరే మందార సంతాన కల్పక పారిజాత చందన రేరే చంపక నాగ వున్నాగ శ్రీపూగ పసన నారి కేళ రసాల || మాధ!

ఓహో! వృక్షములార!మీ నడుమ నెచ్చటనో స్వామిని దాచుకొని సన్నేల యలయించెదరు? ఇవిగో యిచ్చట స్వామి పానచిహ్నములు శంఖచశ్రగదాపద్మ చిహ్నతములయికానవచ్చునే యుండెను. ఈ బృందాభూమి యెల నోఁచుకొన్నదో, వేదశిఖరము లఁగూడఁ గఱవై యీ చిహ్న ములిట్లు మాళిందాల్చుటకు ! తల్లీ ! భూదేవీ! నీవమ్మా యదృష్టవంతురాలవు !

కాంభోజి - ఆది

మాధవం దర్శయ, హే మందార! మాధవందర్భయ మాధవ మిహ రాధికారాధిత మధ సాధక జస ఫల పాక మధునా ॥మాధవం॥

జీవదాసి నృత్య మడవికోళ్ళఱచినట్లు మహారణ్యమునందలి తరుశాఖ లొండొంటిని రాచుకొని మొజసినట్లు జలతరంగిణి నిన

కిటియై కౌఁగిటఁ జేర్చెను వటుఁడై వర్ధిల్లి కొలిచె వడి కృష్ణుఁడై యిటఁబద చిహ్నము లిడె క్రిందటిబామున నేమినో ఁచితమ్మ ధరిత్రీ !

అని తన్మయత్వముపొంది గిరిక తాను శ్రీకృష్ణలీలలనాచరించ నారంభించెను. అదిగో, అగో దావాగ్ని! బృందావన మంతయు మ్రింగివేయుచున్నది' అని నోరు తెఱచి యరాళహస్తముతో నాపోశ నము చేసెను. 'ఇదిగో, తృణావర్తుఁడన్న రాక్షసుఁడు నన్నాత్తుకొని పోవుచుండెను, నేను వానివెంటనే పోయెద' సని కొంతదూరము పరువెత్తి మఱలఁ దిరిగి వచ్చెను. నేరు శ్రీకృష్ణుఁడను. నా గర్భమున లోకి మంతయు నిమిడియున్నది. 'ఇదిగో తల్లికి ఁజూపించుచున్నా నని నోరు తెఱచెను. 'దుష్టుఁడయిన యింద్రుఁడు వుష్కలావ ర్తకములను వదలిపెట్టెను. ఓ గోపీజన పాలకులారా! రండు రండు! ఈ పర్వతము కడ నిలు చుండుడు:

బాలుం డితఁడు కొండదొడ్డది మహాభారంబు సైరింపఁగా జాలండో యని దీనిక్రిందనిలువన్ శంకింపఁగాఁబోల దీ శైలాంభోనిధి జంతుసంయత ధరాచక్రంబు పైఁబడ్డ నా కే లల్లాండదు బంధులార! నిలుఁడీ క్రిందన్ బ్రమోదంబునన్ ॥

అని చిటికెన వేలు పైకిపట్టుకొని వ్యత్యస్త పాదారవింద యై నిలుచుండెను. 'నేను వేణువు వాయించుచున్నాను. ఓహో! గోపిక లారా! మీ రందఱును రండు! మీకుఁబరమమైన తత్వ ముపదేశిం చెదను. కూర్చుండుఁడు. మీరింత యర్థరాత్రి వేళ నేలవచ్చితిరి? మీరు వచ్చిన జాడ దెలియక మీ తల్లులు, తండ్రులు, మీభర్తలు బంధువులు మీకై వెదుకుచున్నా రేమో! పొండు పొండు. అడవి యంతయు సింహశార్దూలములు తిరుగుచున్నవి. మీరు వాని కాహా రము కాకుంఁబొండు జారకాంతలు సంసారమును లెక్క చేయరు. భర్త లేఱింగినచోఁ బ్రాణములమీఁదికివచ్చును. దెలిసిన దండించును. మతాచార్యులు బహిష్కరింతురు. ప్రతినిమేష భయకార్యమయిన జారుని పొందేమి సుఖము? మీరు సన్ను వదలి పోరా? ఏమనుచున్నారు? రాజునకు

'నీపాదకమలంబు నెమ్మిడగ్గఱిగాని, తరలిపోవంగఁబాదములు రావు నీ కరాబ్దంబులు నెఱినంటితినగాని తక్కిన పనికిహ సములు రావు నూమనంబులెల్ల మసలి దొంగిలితివి, ఏమి సేయువారమింకఁ గృష్ణ! నీ మెత్తని మాటయన్న వాసంగురియదేని ఈ మన్మథాగ్ని చల్లారదు. నీముఖ చంద్ర చంద్రికలు ప్రసరించవేని. మణంగదు. కృష్ణా! రక్షింపువ! రక్షించుము! అని యంతలో మూర్ఛపోయి మఱలఁదేరి 'ఏండి కృష్ణుఁడు! ఇంతకుముందేకదా కనిపించెను. మఱలఁ గనిపించండే!

సరసకదంబక పలాశ క:రువక పట సమూహ

విలస దశోక కపిత్థ కదళీవస లలిత దేవదారు బృంద పిచుమంద ॥మాధవం దర్శయ! అని పిచ్చియెత్తినట్లు నిమీలిత నేత్రములతోఁ దిరుగ నారంభిం చెను. కల్యాణములు జరుగుచుండెను. పఠింపఁబడుచున్న మంత్ర శ్వని తప్ప మతే సవ్వడియుఁ బందిరిలో వినిపించలేదు. వేణుగోపాల స్వామి దృష్టి తాను బెండ్లియాడుచున్న సత్యభామయం దున్నదో నృత్యముచేయుచున్న దేవదాసియం దున్నిదో తెలియలేదు. కాగ డాలు నిశ్చలములై పోయెను. సర్వప్రాణులు వెలుఁగుచున్న దీపము వలె హృదయమునందు వ్యగ్రులై యుండిరి. గాలి స్తంభించి పోయెను. స్వామిని ధరింపఁజేసిన మధుపర్కములు రక్తవర్ణములై భాసించెను. కట్టించినవి తెల్లనిబట్టలు, ఎఱ్ఱపడుటయేటికో తెలియ లేదు. స్వామి విగ్రహమంతయు నెఱ్ఱనై పోయెను. ఆయనయ౦ దున్న అనురాగమే దేహసర్వనాదులయందు వ్యాపించి భగవంతుఁడు నఖ శిఖాపర్యంతము సర్వాణువులయందు రాగమూర్తియయ్యె నా యన్న

గిరిక మరల నారంభించెను. ఇచట స్వామి నిక్కి వువ్వులు కో సెను. అదిగో బొటన వ్రేళ్ళపై నిలుచున్నగుర్తులు కనిపించుచున్నవి. ఇచ్చట స్వామి రెండుపాదములు దగ్గఱపెట్టి నిలుచుండెను. ఎవ్వరో స్వామి నింత భయముతో నిలఁబెట్టినవారు? ఈ చరణంబులే యిందుని భావన

సనకాదిముని యోగసరణినొప్పు ఈ పాదతలములే యెలనాఁగ! శ్రుతివధూ సీమంతవీధులఁ జెన్ను మిగులు ఈ పదాబ్జంబులే యిభకులో తమయాన పాలేటి రాచూలి పట్టుగొమ్మ లీ సుందరాంఘ్రులే యిందీవరేక్షణ ముక్తి కాంతామనో మోహసమ్మ లీ యుఁగులరఙమె యింతి బ్రహేళాది దివిజవరులు మాళిదెసల దాలురు.సవ్వినచో శరజ్యోత్స్నవలె నవ్వువాఁడు. మాటాడినచో సమృత బిందువువ మాటాడువాఁడు; నడచినచో గృష్టిపలె నడచు వాఁడు. లక్ష్మీదేవి, భూదేవి, చింతామణి వతమునందు కలవాఁడు. వెనదన్నలవాఁడు, వేయినామములవాఁడు, వ్రేఁతల వలసించు వెఱవువాఁడు, చిప్పూఁకటివాఁడు, చిన్న నవ్వులవాఁడు, చెఱివిన మంచి పెంచియమ వాఁడు. పులుఁగుతత్తడివాఁడు, పొడవులతుది వాఁడు, పొక్కిట వెలిదమివువ్వఁడు, మినుకటూర్పువాడు, మిసిమిమేఁతల వాఁడు, మెఱుఁగు చామనచాయ మేనివాఁడు; ద్సి మొలవాఁడు; పసిఁ గానఁద్రిప్పువాఁడు, మురళికలవాఁడు। మవ్వనికి మురువువాఁడు. మురువు మెడలోన పులికోరు మెరియువాఁడు, కన్నఁగొనలందు భక్తుల గాచువాఁడు.

మీకఁ గనిపించలేదా! ఆయన గుర్తున్నాయు మీకుఁ జెప్పి తిని. ఓహో! మాతులుంగ లవంగ చతికే కీ జిల్లా3 కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వఁజుళ పట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందస సిమమంద మందార బంబూ జంబీర మాధవీ వధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియారు బిల్వామలక క్రముక కపిత్థకాంచన కందమూల శిరీష శింశుపాశోక పలాశ నాగ వున్నాగ చంఒక శతపత్ర మల్లికా మతల్లికలారా! మృగయత రాధామాధవం ముహు రిహ నిగమవనే ధవం

చలతి జగతి యదచంచల మాతత ముసహిత జగదండం ప్రభవతి భవతి పినద్ద మిదం నిజమాయిక మేక మఖండం! మాధవం దర్శయ హే మందార! మాధవం దర్శయ ఫుల్ల కుసుమల్లి కే జాజి మాలతీవల్లి వసజా లతి కే కల్లోలశ్రీకమల కేరికీ కుముదశల్లారా కుసుమచయ పంక్తిలలితే! నాస్వామి త్రిలోక మోహనుఁడు. అతని పాదములు వేద వీధుల నుపనిషత్రాంతలు శ్రతువుకోరాశ ధూమ ప్రభృతి మహా పవిత్ర వస్తువులచే సమ్మాష్టము చేయునుందురు. ఆయన నిర్గుణుఁదు. సర్వ భూతాంతరాత్మ. దయాపాంగ ప్రర్ధిత భక్తజనసందోహుఁడు. స్వామి నో మందాకవృక్షమా! చూపించుము! ఓ! చంపకమా!

దర్శిపం జేయును! ఓ బృందావనమా! నీకు నమస్కారము చేయు చున్నాను. ఆయనను నీలోన దాచుకొన్నావు. లేశపోయిన నీయం దాయన పాదచిహ్నము లేల దాఁదుకొన్నావు? ఎచ్చటనో నీవే యాయనను దాఁచియంనువు. చూపించవా?

జనమలో నొక పెద్ద మ్రోత వినిపించెను. 'కోఁతిని దేవుని మీదికి వదలితి నే' మని మంగమ్మ నెవరో యనిరి. ఆమె 'నేను కోతిని త్రాళ్ళుపెట్టి కటిని అది త్రాడు క్రమశ్రమముఁ గొరికి వేసినది కాఁబోలును. నేను త్రాటితోఁ గట్టితినిగదా యని యశ్రద్ధ వహించితిని, అది తెంచుకొని వచ్చినది' యనెను, కుమారస్వామి "నేను పోయి, కోతిఁ జత్తు' ననెను. ఎపరో సమూహములో నార రన్నారు. పార్థసారధికమై : రథము మీఁద పరాశ వాసరమేకదా!

పడగనున్న హనును భయవిహ్వలుఁడు గాఁడు అరదమునకు నూతుఁ డచ్యుతుుడు. అందఱును సంతోషించిరి. ఈ ధ్వనిలో 'మాధవం దర్శయ హేనుందార' యన్న యఖండధ్వని వినిపించుదునే యుండెను. శుక్ర కోకిల శారికా ృ శవంత శోభన హంసకుల ప్రకటాకా! ల్యాల జలకరణి సకల దేవగణ సరసగుణగణ!

మాధవం దర్శయ హే మందార! మాధవం దర్శయ. తన్మయత్వములో మూర్ఛపడిపోయెను. రత్న యీ మ మహాత్మ గిరి శిశిరోపచారములు చేసెను. గిరికకుస్మృతి రాలేదు. ధర్మారావు వెంటనే 'కుంభ హారతి వెలిగించుఁడనెను. కుంభహారతి వెలిగించిరి. భోగపృశాస్త్రి పాడెను.

సకల నిగ సుగూఢ మఖిల లోకాధార మచ్యుత మఖలగురుం సరసవీణ పరిగీత మను శివనారాయణ తీర్థ ఫణిత ముదారం మార్గం దర్శయ హే మందార! మాధవం దర్శయ.

గిరిక లేచి నిలుచుండెను. మహాఖండ హారతిలో హారకుండల కేయూరకిరీటభూషితుఁడు, శంఖచక్రగదాపద్మహస్తుఁడు, వనమాలి, సూర్యచంద్రమోనేత్రుఁడు, హిరణ్యశ్మశ్రుఁడు, హిరణ్మయ శరీ రుఁడునైన మహాపురుషదర్శన మామెకుఁ గలిగారు. ఆమె కనుగొనలనిలువఁబడెను. ఆమె క్రిందఁబడిపోవు నేమో యని రత్నగిరి పట్ట కొని యుండెను. ఆ మహామూర్తి యామె నేత్రమండల మంతయు నిండెను. శ్రమముగా నేత్రేంద్రియము స్వగుణమును ఒరిత్యజించెను. ఆమె నేత్రములు సూర్య చంద్రమోవికారము లయ్యెను. ఆ మూర్తి యామెలోఁ బ్రవేశించెను. ఆమె యొకలంతయు హిరణ్మయమయమై పోయెను. శ్రమ క్రమముగాఁ బంచేంద్రియములు, మనస్సు, బుద్ధి అహంకారము సర్వమునిండ యా మూర్తి నిండిపోయెను. 'ఆమెలో నున్న ప్రాణములం దామూర్తి బలిసెను. ఆమెసర్వప్రకృతి తన్మూర్తి మయ మయ్యెను. రత్నగిరి చేతిలోనున్న యామె సఖశిఖ పర్యంతము చల్లనై నట్లు తోఁచారు. రత్నగిరికి దుఃఖము పొంగివచ్చెను. సంద్యాల వారాంగన 'మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్య' మని చదువు చుండెను. భోగప్పశాస్త్రి 'మాధవం దర్శయ హేమందార' యని పొడుచుండెను, పంచభూతములు నిశ్చలములై భయ భ్రాంతము లయ్యెను. మహాఖండ హారతి తన శాంతిలో జపాకుసుములు, నిత్యమల్లికలు, రక్తనీరజములకాంతిలోఁ దనుదాఁ బూజించుకొనెను. ఒక్కసారి గుప్పుమని కాగడాలన్నియు నాఱిపోయెను. కుంభహారతి మధ్యనుండెను. ఒక ప్రక్క వేణుగోపాలస్వామి పార్ధసారథివిగ్రహము, మతయొకప్రక్క దేవదాసియు ఆవెలుఁగు చేత నటు భగవంతుఁడును విటు దేవదాసియుఁ బ్రకాశించిరి. తక్కిన పందిరియంతయు సంధ కార మయ్యెను. ఎవ్వరికిని నేత్రములు కన్పించుట లేదు.

"హే మందార మాధవం దర్శయ రేరే మందార సంతాన కల్పక పారిజాత చందన శేరే మందార నందన రేరే చంపక నాగ వున్నాగ శ్రీపూగ పసన నారికేళరసాల! మాధవం దర్శయ' యనియే మ్రోగుచుండెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి