మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.కర్మారావు డబ్బు మిగిలిన దతని చేతిలోఁ బెట్టి నడుపు మనెను.విద్యాహ్నపు బీటలమీఁదఁగూర్చుండువఱకు రెండుజాములయ్యెనగాధర సోమయాజులుగారి జ్ఞాతు లాయూర నుండిరి. వారిలోకాలిఁ బడదు. పిలుపులో సాగలాగించుకొనుటలతోఁ బ్రొన్దేక్కెను.బిటరకు నెట్లో పొసగెను. మధ్యాహ్నపుఁజీర పదునేను రూకలున్నది. కాని యా చీర నాగమ్మగారికి నచ్చలేదు. ధర్మానకుఁ బెట్టిన బట్టలు నాల్గురూపాయలు చేయవు. "మాపిల్ల యొకతె చెఱిఁగిపదా? ఒక పట్టుచీరయయిసనుఁ దేగతిలేదు. ఇంతకును నలఅన్ని తొలఁది యప్పకొడుకని యిచ్చి దానిగొంతు పిసికి”రని నాగవగుష్టుతసము వెడలఁ గ్రక్కెను. సావిత్రమ్మగా రూరకుండ లేదు గతి లేక మీ పిల్లను జేసికొనలేదు. కానలె సని మీ రేడ్చిఆడి చేసికొన్నాము. బంగారమునంటి చీర తెచ్చినను దృస్తిలేదు.అన్న పాఁటలోఁ సందఱుచూచి చీర బాగున్నదమ్మా” అన్నారు.ఆ రాణిరాజి మండినది. సోమయాజులుగారు నటునిటు చెప్పకమారకుండిరి. సావిత్రమ్మ చివరకుఁ గొడుకును బిలిచి రారా!నా! పోదము. కార్యము నక్కఱలేదు, గీర్యము నక్కఱలేదు!విధవమాట లెవకు పడెదరు? అని కుమారునితో తో బ్రయాణసన్నాతీలు చేసెను. వారు వీరు కలిపించుకొని “అట్లు పోయినచో బాగుంలో మీరు కావలసినవారు" అని సర్దిచెప్పి ప్రయాణముచిరి. సూర్యనారాయణగాకు నాగమ్మగారి దేమియుఁ దప్పుదన యత్తగారిదే తప్పనియు వాదించిరి. దానితో ధర్మాగష్టము వేసెను. 'అవునయ్యా! పది యెకరము లున్నవారిదప్పులుండునా” యనెను. ఎల్లయిన నేమి? ప్రొద్దు క్రుంకినదిజాము ప్రొద్దుపోవునఱకు ముహూర్తము సమీపించినదని వీఁటం మీఁదఁ గూర్చుండఁ బెట్టిరి. బగలు జరిగిన పోరాటము తో సందఱక నెనరికిఁ గొనలసినవి వారిక య్యెను. సద్దు మణఁగి యుండిరి.. పాను మీఁద భార్యాభర్తలను గూర్చుండఁ బెట్టి ముత్తైదుసలు పాటలు పాడిరి. ఆ పాటలకు, నా హాస్యములకు, నా పరాచికములకు నవ్వులకు మితిలేక పోయెను. రాతిరి రెండుజాము లయినది. గదిలో నుండి ముత్తయిదువలు కదలరు. తమలపాకులు చుట్టి ధర్మారా చేతఁ గొఱికించి, యరుంధతిని గొఱుకుమనిరి. ఆమె కొఱుక లేదు 'పెంకితనము పనికిరాదని వారుకోపపడిరి, అరుంధతి యేడ్వ నార భించెను. బంతులాడిరి. అరుంధతి సరిగాఁ గాసుల పేరు మ ధర్మారావు చేతిలోనికి విసరలేదు. ఎంతచెప్పినను వినలేదు. గంధమ పూయించి ధర్మారా వామె చేతులకు, మెడకు గంధము పూసెను ఆమె మొగము త్రిప్పుకొనెను. ఎవరు సకుంధతి చేత ధర్మారావున గంధమే పూయించలేకపోయిరి. నాగమ్మగారు మధ్యాహ్న పోట్లాడియుండుటచే నామె యాచాలునకే రాలేదు. సావిత్రమ్మగా నచ్చియుఁ బ్రయోజనములేదు. అందులో నొక ముత్తయిదున 'ఆ! ఇవ్వేళ నీ పెండ్లి కూతుకు పెండ్లికొడుకు నెముకలు కొఱికినదే. అనెను. చివరకు మగ వారుకోపపడి స్త్రీలందఱనుబయటకుఁబంపిం వఱకు రెండుజాములు దాఁటెను. అరుంధతి పానుపుపైని ప్రవ సతో ధర్మారావుకు సగ ముత్సాహము చచ్చిపోయెను. తలు వేసినంతనే యరుంధతిపోయి తలుపుదగ్గఱ నిలుచుండెను. ధరా రావు కొంత సేపుండి రమ్మని పిలిచెను. ఆమెరాలేదు. మఱికొంత టికిఁ దానేపోయి యామెతెక్క పట్టుకొనెను. ఆమె విదల్చు ర్వో నారంభించెను. ఇటుల గడియ రెండు గడియలుప్రయత్నిం ధర్మారావు నలఁబోయి తాను శయనించెను. కానినిద్దురపట్టలేద అరుంధతి, వివాహన, యిసతరువాత రెండవ యేటనే శాస్త్రిగారి క సన్నపడింది. అప్పటినుండియు వారికిని వీరికిని, నష్టమిచంద్రుల వైధనతారగా నుండెను. పిల్లకు బుద్ధి తెలిసినప్పటినుండియు నా తసభర్తనుగూర్చినవంచిమాటతసయింట వినలేదు. తనయత్తగారిక గూర్చియు, [చనిపోయినతరువాతఁగూడ ] మామగారినిఁ గూర్చినుగూర్చియు నిందావాక్యములే దూమె విసేను. పసిపిల్లలకుఁ +ల్లిదండ్రులయందే సహజాభిమానమగుటనలన వారికిష్టములేని - తమ కిష్టములేనివారుగా నయ్యెదరు. అందులోఁ దస కేమియు పెట్టలేదని నిత్యము తల్లి యామె చెవిలో నూరిపోసెను. శ్రీగారు పెండ్లి వేళఁ బసిపిల్ల యగుట చేఁ గోడలికి నగలేనియుఁ ఎంచిలేదు. నగలక్రింద వేయిరూపాయ లిచ్చెను. ఆ డబ్బు రోజులుగారు నడ్డీకిఁ ద్రిప్పుచుండెను. దానితోఁ బొలముకొన సిని మాయన యూహ, కూఁతునకు నగ లేనియుఁ జేయించ • అ సంధతి కీ సంగతియే తెలియదు. తన యెడల సగలు లేక టాయ్ దెలియును. అత్తవారు తన కేమియుఁ జెట్టలేదన్నఁ బెట్టనే న్నది. దీని కంతయు ఋజువుగా నత్తవారి లేమి యందఱ లిసిందే! అంతటితో నయిపోలేదు. ధర్మారావు నిష్ప్రయో తీనియు దౌర్భాగ్యఁడనియు నామె తండ్రియు, నిరుగమ్మ మాట్లాడుచు “మాకున్నాఁడుగా నరహాలరాశి, మాయల్లుఁడు! తుహిన్మాయి అదృష్టముకొలంది దొరికినాఁడు." అని తల్లియు తా ట్రూమెకు నాభర్తయం దకష్టమే పెంపొందించిరి. ఈరీతిగా అవి సస్సు ధర్మారావు నెడలఁ గలుషితమై పోయినది, డుబాము లయ్యెను. ధర్మారావు మఱలఁ జని, యానేను జేతు ని బ్రతిమాలెను. "ఈ రోజు నచ్చునని పదిరోజులనుండి ఎగురునుమంటిని. నా ధర్మపత్ని, నా యిల్లాలు, నా భాగ్య ఆస నీవు వచ్చినచో నా యింటమజల లక్ష్మి తాండవించు ఆకొంటిని. నేనన్నచో నీ కంతకోప మెందుకు? నే నేమి "సిని?" మఱికొంతసేపు కోపపడెను. 'నామాట వినక పోతివా! • గీను మాూ యూకు పోయెదను. నిన్ను వదలిపెట్టెదను. లోక "గనిని వదలినవారు లేరా! వారి కేమి? అపనింద కాక వతే ఈ బుద్ధులు నీకే పుట్టినవా? ఎనరైన నేర్పిరా? నా లఁది దొరికితివి!' నుంతసేపు విసుగు పడెను. 'ఇంతకు అదృష్ట మిట్టిది. రత్నాలరాశి వంటిదానవు. నీవు నా దానవను డు. పర్చును నేఱువాఁక సాగిఁనఁ గాడిమోకులు దొంగలెత్తు అట్లున్నది నా స్థితి. కొంతసేపు బెదరించెను.'నా చేతిలో దెబ్బలు తినెదవు. నేనసలు చెడ్డవాఁడను. నాక గోపము నచ్చినదా, నాయొడలే నాకుఁ దెలియదు. ఇంతకు మంచిన నామాట వినుము. లేకపోయినఁ జెడిపోయెదవు, జాగ్రత్త! కొం పామెను దిరస్కరించెను. 'మీ తల్లి దండ్రులబుద్ధు లెచటికిఁ బోవు మా నాయనగారు వీరిని బాగు చేసినందుకు వీరు మా విద్ర నే కక్షలు కట్టిరి. బిచ్చమెత్తుకొనుచున్న వీరితో మా తాతగారు సంగీ ధము జేసి వీరిని బై కిఁ దెచ్చినందుకు వీరు మాకు నేఁడు మేకుల నారు. నీవ. వారికడు వునఁ బుట్టలేదా? ఆవు చేనిలో మేసిన దూ గట్టువ మేయునా? ఈ మాటల కరుంధతికిఁ గోపముఁ వచ్చెను. శాల చాల క్రొత్తవిషయములుగా నుండెను. తన తల్లిదండ్రులు బాల పడినది తనమామగారి వలసనా? ధర్మారావు మఱల నారంభించెను 'మా యమ్మతండ్రి సోమన్నగాకు బతిమాలి పసిపిల్ల పయిన నిన్నుం నాకుఁ గట్టఁ బట్టిరి : లేకపోయిన నా కెక్కడయిన ఎంచి సంబంధవం నచ్చెడిది. నాకుఁ గష్టములు నచ్చిన నాదుకొనువారేమో, యిం రైస వైసచో! ఇప్పుడు సర్వథా చెడినాము. ఏది ఎట్లయినను స యనుకొన్నచో మొదటికే మోసము నచ్చినది. నేను కొఱి తమలపాకు నీవు కొఱుక రాదేమి? పూల చెండు నా చేతికివిసుర రాదేమి గంధము పూయరాదేమి? నేను నీకుఁ జేసిన వేకదా యవి! సామాన్య మైన హర్యాన యెఱిఁగినను జేసిన మర్యాద మఱలఁ జేయుదురు మర్యాద లెచటినుండి వచ్చును? రక్తమునందుండవలయును పలనాటి మోటుమనుసులకు, సంభావనలకుఁ దిరుగువారికి గౌరవను తెలియునా! అరుంధతి కొకసంగతి తెలిసినది. యూరి యూ రెంతయో యీ యూరి కా యూరంత యని. కాని రోషముగల సిల్ల యగుటచేఁ దల్లి దండ్రులను గూర్చిన యీ ప్రసంగ మామెకు రుచించ లేదు. కోపము వచ్చినది. ధర్మారావు మల న నేను. 'నే నిట్లనుచున్నానని నీకుఁగోపముకాఁబోలు! ఇన్నాళ్ళుగా నీ భర్త సైన సన్ను నీ యెమట నీ తల్లిదండ్రులెన్నో యని యుందురు. వారి మీఁదఁ గోపము లేదుగాని నామీఁద్ర నీ రెండుమాట లన్నందు యింతా! స్త్రీ; భర్త శాశ్వతమా, తలిదండ్రులు శాశ్వతమా! నీ జీవితము నా జీవితము మ డివడి సుఖదుఃఖములు మన యిద్దఱితల్లికిఁగాని, నీ తండ్రికిఁగాని యేమియు సంబంధము ములో నెవరయిననుశాశ్వతముగాఁబుట్టినింటనుండెడివారు -డుము!' మఱల బతిమాలెను 'అన్ని ప్రాణములు నీ ట్టుకొన్న నన్ను మన్నించవా? ంచవా? సరే! నేను బ్రతికి తండ్రియా! ఆ స్తిఅంతయు బాడుచేసెను. నాయం దభి ల రాజా! చనిపోయెను. ఏ భార్య వచ్చి నాయింటఁగల న్ను స్వర్గ వీధులలో ఁ ద్రిప్పు సనుకొంటినో యామె యిట్ల నేను బ్రతికి యెందుకు? తన భర్తకుఁ దనమీఁద నింత ఁగా నతఁడు చెడ్డవాఁడని చెప్పిరేమో! కాని పెంకెతసము ధర్మారావు 'ఇంక రాక తప్పదు. రా! సరే! ఊరక వచ్చి దఁ బండుకొనుము' అని చేయిపట్టుకొని లాగెను. వేయి లాగుకొనెను. లాగుకొనుటలోఁ గ్రిందఁబడెను. ఆమె ఆర్మారావు లేనఁదీయలేదు. అతఁడు పోయి పండుకొ నెను. -వచ్చినట్లున్నది. అతఁ డేదో యాలో చిందుమండఁగ నే ను. అముంధతి యట్లే నేలఁ బరుండి, కునుకు పట్టినదో లేదో పండఁ దల్లి తలుపుతట్టినది. లేచి తలుపుతీసి సోయెను. • మధ్యాహ్న మూరిలోఁ బొరిగింటికి వచ్చిన యెవరో వీరింటికి వచ్చెను. సోమిదేనవ్మగారు తనకూతున క త్తవా కట్టలేదనియు, నట్లనియు నిట్లనియు లక్ష చెప్పి, నిన్న ' సి ఆమె 'బాగున్నదమ్మా' యనఁగా, 'నేమిబాగమ్మా? ఆలఁట!' అని 'రాత్రి కొంగునఁగూడ నేమియుఁ గట్టించు తెబిడ్డకుఁ జేతులురాలే దని చెప్ప, 'నాకెందుకమ్మా! లు నొకటే. నేనే పరాయిదానను. నిన్నఁ జీర బాగులేదని ""స్యముగా నన్నందుకు మీఁదపడి కఱచినది.' అని కార్యమ్, వియ్యపురాలి రాగతనము నుపస్య సిం చెను. గట్టలేదన్న కబురు సావిత్రమ్మగారి వద్దకు వచ్చెను. ు పడిగెను. అతఁడు 'కట్టితిని. జాతిపోయెనేమో, లేక కాఁజేసి బొంకుచున్నా రేమో' యని తన కోపము ని నిజమేయనుకొనెను కొంగుసకు సనరసు కట్టితి కట్టలే దని వారును. మఱల 'రగడ' బయలుదేతెను. కాని మిక్కిలిగాఁ బ్రజ్వలించక కొద్దిలోనే తేలిపోయెను సూర్యనారాయణగాకు ధర్మారావుతో 'ఏమిరా! నిజముగాఁ తివా!' యనెను. ధర్మారావు 'నిజమే' యని మఱల నా యబద్ధ గట్టిగాఁ జెప్పెను. ధర్మారా సబద్ధమాడఁడని సూర్యనారాయణగారి నమ్మకము. అందుచే నాయనయు నత్తగారి వైపే వాదించెను. సూర నారాయణగారు కలిపించుకొన్న తరువాత నాగసోమిదేనమ్మ గార వెనుకకుఁ దగ్గి 'ఏమోనాయనా! కావచ్చును. జాఱిపోయినదేమో | యని యిల్లంతయు వెదకెను. మఱలఁ బానుపు వేసి ముత్తైదువలు నచ్చిరి. పాటలు పాడిరి. కాసుల పేరు తీసి బంతులాజి మనిరి. ధర్మారావు “మొగము గంటుపెట్టుకొని కూర్చుండెను. ఇక ఱలో నెనరును విసరరు. గంధము పూయుమనిరి. ధర్మారా మాసమే సహించెను. అరుంధతి మాత్రము చినరకు మగని చేతులు గంధము పూసినట్లే పూసెను. తమలపాకులు భర్తకొఱుకనే లేదు ఎనరి వేడుక వారిది. ముత్తైదువలుమాత్రము వారి నవ్వులు వా పాటలు కానిచ్చిరి. కొంతసేపటి కెవరి దారిన వారు పోయిరి. ధరా రావు ప్రక్కమీఁద నొదిఁగి పరుండెను. అరుంధతి యట్లే ని చుండి నిలుచుండి, కొంతసేపు దుఃఖంచి యోదార్చువారులేక మాలు వారులేక, తలుపు తీసికొని బయటకుఁ బోవుదమని పో యెను. బయట గొళ్ళెము వేసియుండెను. అనగాఁ దనకుఁదA స్థానము లోన నున్నది. కాని బయట లేదని కాబోఁలు! క్రిందఁబంచ కొన నలయునని యూహించెను. ఒకసారి ధర్మారావునకు మెలఁగడలో వచ్చి చూచెను. అరుంధతి యట్లేనిలుచుండెను. మటల నతని నిద్రపట్టెను. కొంత ప్రొద్దువేళ కరుంధతిపోయి యతని శరీరము తామ కుండ నొడ్డిగిలి యా సెజ్జమీఁదనే పరున్నది కాబోలు! తెల్లవా వేళ ధర్మారావుకు మెలఁకుననచ్చి చూడఁగా నామె యందున్న అతని యెదలో మఱలం గ్రామము రేకెత్తెను. కాని బహుప్రయత్న మీఁద దానిని జయించి యటుదిరిగి పండుకొనేను. ఎంత సేపటికిని పట్టలేదు. తెల్ల వారనచ్చినది కాఁబోలు! తల్లి నచ్చి తలుపుతట్ట సరుంధతి మేల్కొని తలుపుతీసి వెడలిపోయెను. ధర్మారావునకుఁ అతి పెద్దురపట్టెను. ఆనాఁడ్స్లో సరుంధతి యుత్సాహముగ లేదు. తల్లితొచ్చి గ్రుచ్చి యడిగెను. ఆమె యేమియు బదులు చెప్ప లేదు. తండ్రికిసముసకుఁ దనకుఁ బినతండ్రులైనవారిభార్యలునచ్చి “ఏమమాఅన్నావు? అతఁడు నిన్నే మయినఁ గోపపడెనా? కొట్టెనా? పలుకలేదా?" యని ప్రశ్నించిరి. మాఱుమాటలేదు. "అమ్మా! మగక వేళఁ గోపపడినను మనమే స కొనిపోనలయును. భర్తమాట వినునట్లు భార్యయే చేయనలయును. అతఁడు నిన్నుగోచిచో నతనిని బతిమాలుము. పలుకరించనిచో నీవే పలుకరిండు. అమ్మా! అన్నియు మగని తరువాతనే కదా” అని వారుప్పం. సావిత్రమ్మగా రా దారినపోవును “అట్లా చెప్పండమ్మా!టె చెప్పకపోయినను మీరైనను చెప్పనచ్చును. పిల్ల లేమున్నది?చెప్పిన నదియే నిజమనుకొందురు. మగనిమీఁదఁ దల్లిర లేమి కొండెములు చెప్పిలో! ఇది వాఁడు చెప్పినమాటనిసలేదో! లేక పోయిన వాని కేల కోపమ నచ్చును? మాతండ్రి"వనంటిబిడ్డ" యసెను. అరుంధతికి వారనిన ప్రతిమాటయుఁతాగగానే తోఁచెను. ప్రతిపలుకులో నేదియో క్రొత్తభానమేచెను. ఆయూరిలో బ్రాహ్మణులలో ధననంతుఁ డొకఁబిన్నాడు. ఆయన చిన్నప్పుడు నలచి యొక చదువుకొన్న కన్యనుఆమె హాసౌందర్యవతి. నయసు నలునదియేండ్లుండును.భార్యాభర్తలు సీతారాములని చెప్పుకొందురు. ఆమె కామజదివినదని చెప్పుకొందురు. ఆమెపేరు రాజ్యలక్ష్మమ్మపెండ్లి కూఁతున కా నాడు జడ వేయుట కామెను బిలచిరి.యునందనామ సంవత్సరము. అప్పటికి ధననంతులు స్త్రీలుష లుకాని ధన వ్యవహారములలో నెట్లున్నను సామాన్యవిషయమ లందు బిగింపులు పోవుటయు లేని గొప్పతనచుటయు నింతగా లేవు. అందుచే రాజ్యలక్ష్మమ్మగాకువేయుటకు నచ్చిరి. మొగలిపూలు తెచ్చిరి.'ను వేయునపు డెవరు నుండరాదని యందఱినిఁ బంపిబయట నెంత గంభీరురాలో యేకాంతమున సంతమిక్కిలి మాటకారి. ఆమె 'పిల్లా! జడ వేయుమందువా?' యనెను, అరుంధతి బదులు పలుకలేదు. 'అంత సిగ్గెందు కే? నేనును కాసేపు మగఁడనే యనుకొనుము. నన్నును నీ వేమి చేసినను జేలు నచ్చును.' అన్నదామె. అరుంధతి కనులెత్తి యామెనంకఁ జూచి తెప్పవాల్చెను. రాజ్యలక్ష్మమ్మ 'ఓసి పిచ్చిపిల్లా! మగఁడేమున్న నీ వెటుల చెప్పిన నటులవినెడివాఁడు. చెప్పెడి నేక్పలో నున్నది కాని రా, జడ వేయుదును.' అని యామె తలదువ్వి పాయలుతీసెను. భవి నేయుచు 'అరుంధతీ జడయెందుకే జడతో మగని నేమి చేసెదవు అనెను. అరుంధతికిఁ దెలియలేదు. రాజ్యలక్ష్మమ్మగాకు పిల్ల గడ్డవు పూని మొగము వెనుకకుఁద్రిప్పి, చెక్కిలిపై నూనెచేశీ తో ఁగొటైను చికిలినవ్వు నవ్వెను. అరుంధతికేదో విచిత్రము సపూర్వమైన యన భూతి కలిగెనుగాని మనస్సుకు స్పష్ట పడలేదు. 'జడతోఁ మగని నేమి చేయుదురు?'అని యడుగ న లెనన్న సిగ్గడుగ నీయలేదు. రాజ్యలక్ష్మ గాకు చివర కుప్పెలు ముడివేసి 'పిల్లా. ఈ కుప్పెలు ప్రాంతక లాగున్నవి. పట్టు మొద్దుబారినది. దీనితో నతనిని గొట్టెదవుసుమా ఎఱ్ఱని కుఱ్ఱవాని యొడలు కందిపోవును' అనెను. అరుంధతికిఁ బ లున నవ్వువచ్చినది. రాజ్యలక్ష్మమ్మగారు' అమ్మో! ఆరితేఱినదాన ఏమో యనుకొన్నాను' అని వీపుమీఁదఁ జిన్నగా ఒక్క జడ వేయుటయు, నీ నాలుగుమాటలు మాట్లాడుటయుఁ గాదుల ఏమిచేసెనో తెలియదు. లేచునప్పటి కరుంధతి యొడలు పులకలతో నిండియుండెను. ఆమె యొడలెల్ల సిగ్గుముసుఁగా నరించెను.
అద్దకము వేయువారు మొదలఁదీసికొనువేశఁ జించికుప్పగా వేద నట్టివి, అంతరించిన ఢక్కా మస్లినుతానులు సహస్రములుగాఁ బెరి నటులు కొంచెము ప్రొద్దుపోవునఱకు ద్వాదశీజ్యోత్స్నా తరంగము లుబుకుకొని నచ్చెను. సన్నని, తెల్లని నలిపపుఁజీర కట్టుకొని తెల్ల మొగలిపూలు జడలో వెన్నెలకులేని తావును సమకూర్చుచుండఁగా శ్వేతద్వీపము నుండి వచ్చిన యచ్చరనలె సరుంధతి దొడ్డిలో నా వెన్నెలలోఁ జంద్రికాధి దేవతవో లెఁ దిరుగుచుండెను. ధర్మారావు పని యేదో కలిగి బయటకుఁబోవుట తటస్థించి యామెనంకఁ జూచెను. అతనికిఁ దల తిరిగిపోయెను. తనకొఱకే నింపఁబడిన దా సన్య హేమికాని తన్మధుప్పర్శ నతని యధరబింబ మెఱుఁగదు. బిలఁ బానుపు వేసిరి. ఆనాఁడు రాజ్యలక్ష్మమ్మగాకుకూడ రా వామె నెఱుంగఁడు. ఆమె యతని నెఱుఁగును. సపాడిరి. పూల చెండ్లాడించు మనిరి. స్త్రీలందఱు ! ఆ సొబఁగు? రెండు 'రాత్రులయినది' అని ముగిం చిరి . గాకు పిల్లకు జడ వేయునపుడు చెండొకటి కుట్టెను. నే యుందుకొని యపుడు తెచ్చెను. ఆమెయా చెండు చేతిలోనుంచి, 'ముందునీవు వేయుము తల్లీ!' యనెను. వేయిపట్టలేదు. ఆమె 'చేయి పట్టనయ్యా!' యనెను. మె మొగము, ఆకర్ణాంతములైన యామె నేత్రములు, మకొనినచ్చు నామె మొగము, నధికారము,మాగ్దనము మె గొంతుక వీనికాఁగ లేక ధర్మారావు చేయిపట్టెను, డు విసరెను. సరిగా భర్తచేతిలోఁ బడెను. అతఁ 5ని యనుకొనలేదు. దిగ్భ్రాంతుఁడై పోయి యచేతనుఁ లుగుకు 'అయ్యో! మఱల వేయఁడేని! నేఁ డీయన నిరి. ఆ మాటలకు నొడలు తెలిసి మజ్రల విసరెను. _ఁగా సాఁగెను. గంధము పూయించిరి. అరుంధతి 5 రాయఁబోయి మూతికి రాచెనేమో తెలియదు. “ఇది మొన్ననే చేసిన నెంత బాగుండెడిది!” యనిరి. రిని వారు పోవువేశ నందఱు రాజ్యలక్ష్మమ్మగారిని 'ఈ హాత్మ్యమమ్మా! నీవేదో గారడీ చేసితివి' అనిరి. మజల రమ నొద్ద నిలుచుండెను. ధర్మారావు చూచెను. ఆ నిలు డఁ దనసంకకు నడమచున్నట్లే యుండెను. ధర్మా చయమలో సముద్రమధన వేళ క్షీరసాగర గర్భగతతరం చంద్రుఁ డావిర్భవించినట్లు ఒక మహానంద రేఖ పొడ ఁడామెనంకనే చూచుచుండెను. ఆమె తలయెత్తి యత వ్యాకరణకోషము లెఱుఁగని యా కన్నులలోని భాష పండితులగు వారిద్దఱకుఁ జక్కగాఁ నర్ధమై పతి చేతులు దిగా నెదురు నడచుట, భార్య వేగముగా నా కౌఁగిటఁ మ్ ప్రశ్నోత్తరములు, రహస్యములు, చెవులలో నేనోయూఁదుకొనుటలు, 'పిచ్చ, పాటి' చెప్పుకొనుటలు, మెచ్చుకొను టలు, నీవే నా కనుటలు వాగ్విషయమైనదంతయు వారే గు కొన్నట్టయ్యెను. మాటాడుచు మాటాడుచు ధర్మారావు 'అదిగో కోడి కూసినది' అనెను. అరుంధతినవ్వెను. ధర్మారావున. ధురాధరము తన యెలనాఁగ కన్నులమీఁద్ర, ముంగురులమీఁద్ర, నధరమ మీఁది! నెదమీఁదఁ బాదమలమీఁదఁ జుబుక ములమీఁద మెడమీఁద్రఁచాం. వించెను. అమంధతికిఁదనయెదఁగల త్రుబావులన్నింటికి ధర్మారావు తనుస్పర్శతో నేతాము నెత్తినట్లయ్యెను. 'రాత్రి రేవ స్వరంసీత్ తెల్లవాఱియిశ్వుమనువిడినడిన తరువాత ధర్మారావొక్కటియడుగు మఱచితి ననుకొనెను. ఆయాజ్ఞాపించిన యామె యెనరో? ఆ మాంట్రి గత్తె! అరుంధతి యొకటి చేయుట మఱచితి ననుకొన్నది. జడతో భర్తను దాఁక నైస లేదే! అంతలో సిగ్గుపడినది.
ఆప్రొద్దున వీధిలో ధర్మారావుతోఁ గలసి ఎఫ్. ఏ. చదువ కొన్నవాఁడు ఒకఁడు హఠాత్తుగాఁ గనఁబడి ధర్మారావును జూతు చూచుట తోడనే' ఏమోయి! ఈయూరాయేమి మీఁది? అదేమోయి యాలాగున నున్నావు? ఈ కోన్తాకోస్తా గెలిచినట్లున్నావు' అనేనుఁ ఆనాఁడు సాయంకాలము బయలు దేఱి సుబ్బన్న పేఁట పోయిరి. పెం కూఁతును జూచట కిరుగమ్మలు, పొరుగమ్మలు నచ్చిరి. జమ్మగాకు నచ్చి కోడలి నొడిలోఁ గూర్చుండ బెట్టుకొని 'అమ్మా నీవెంత యందగత్తెవైనను మాయబ్బాయితోఁ బోలవు. మళ్లీ తండ్రి రతనాల మొలక కాదూ! అందమెందుకు? మా బాబుబు చూడవలె. ధర్మమే అతఁడు. ఆతని చెట్టఁబట్టి యదృష్టవంతురా పయినావు' అనాను. అకుంధతి 'యిదా రహస్యము? ఎవరికివా మంచివాడు' అనుకొన్నది. ఎన్నడునురాని మంగనచ్చి చూచెన రావే చెల్లెలా! రా! అని సానిత్రమ్మగారు కోడలిని జూపించెనం మంగ చూచి సంతోషించి 'ఏమైనను, మా బాబుకు దగిన కాదన్మూ! అయిసను ఫరవాలేదు. పెద్ద కన్నులు, కను ముక్కు ఇంటికిఁ దగిన కోడలే అన్నది. అని మఱల 'అయినను నాకన్నం జెడిపోయిన దఁటలే!' అనెను. రత్నగిరి నచ్చి చూచెను. అమా అరుంధతి యను పేరు పెట్టుకొన్నందుకు బాబయ్యకుఁ బేరుతేవలెన మూ తండ్రిగారు రత్నము వంటి పేరు పెట్టినందులకు దానికిఁ ' సడ మకోవలయును' అనెను. మఱల 'బాబయ్యగారు దేవతా ఁదు. ఆబాబున కొక జోలియు, నొకసాటియు నక్కఱలేదు. తన తాను బోవును. తనదారిన తాను నచ్చును. మఱి యాయన 'లుపనలెను' అన్నది. అచ్చట నెనరు నచ్చినను తన భర్తను కొనుటే. ఆయూరికి నీయూరికి నింత భేదమా? తన పుట్టినింటికి -టికి నింతదూరమా? అరుంధతి ప్రొద్దువంకఁ జూచెను. క్రుంక మన్నది. రెండు పక్షులు కలసి యాకాశమున గూఁటికిఁ బరు అన్నవి. భార్యాభర్తలు రేయిజామువేళకు మఱx గలసికొనిరి.శిశువువలె మగని యెదురురొమ్మునత్తుకొనెను. ధర్మారావు దీన ప్రేమయంతయుఁ దన పెదవియందు, హస్తములయందే ఇట్లుతోఁచెను. ఆనాఁడు తనయింట మక్కోటి దేవతలు వచ్చి టుల తోఁచిన దాయనకు. అవిరళితక పోలోను నక్షస్కులయిన మముగాను, క్రమముగాను నిలిచినదానిమీఁద -చనారంభించిరి. నిలునకధర్మా : నీ కొక రహస్యము చెప్పుకునా? ఆనాఁడు నీ కొంగు 'ను ఏమియుఁ గట్టలేదు. అబద్ధమే చెప్పితిని.అరుం; ధర్మమూర్తులే విరఁట! అబద్ధము, ధర్మమునొకటియే లు! అసలు మీ రేది చేసిన నదియే ధర్మము!అని సిగ్గుపడి మగని మెడ క్రిందఁ దలఁ జేర్చెను. ధర్మారా నామెను నవ్వించెను. ఆమె చేతులతో నతనిని దూరముగా ను.అరుం: ఆ రహస్య మేమిటో చెప్పుఁడు. ధర్మారా విదిగో యని ననర సామెకొంగున మూటఁగటైను. స్థితి యామూట విప్పి, సనరసు తీసి భర్తకుచ్చెలుల కొంగు లాంగి అలమూటఁగ ట్టెను. అతఁడు మఱలనూడఁదీయుచు నామెకు లకమందహాసోదయ హేతువులైన పలుకులతోఁ 'గాదు తీసికొ’ • బసిమాలెను. ఆమె 'నే నేను చేయుదును దానితో?' ననఁ • ' జేగోడీలు కొనుక్కొను' మనియెను. అరుం : అవును. దీనితో నంతే. ఒక గాజులజతకూడు
రాదుగా!
ధర్మా : అవి మీ నాన్న చేయించలేదుగా మఱి!
అరుం : పుట్టింటివారు సొమ్ము పెట్టుదురా? వారికి పిల్లవాఁడున్నాడు. పెండ్లికానలసిన పిల్ల యింకొకతె యున్నది. మగ
ధర్మా : వారి సొమ్మెనకు పెట్టుమన్నారు?
అరుం : ఎక్కడనైన దొంగిలించుకొని రమ్మన్నారా?
ధర్మా : నే సనలే దామాట. ఇతరుల సొమ్మ దొంగిలించా సద్దన్నాను.
ఆమె కర్థము తెలియలేదు. లేచి చీర సర్దుకొని పన్నీరు గంధము, నక్కలాకు లుంచిన బల్ల వద్దకుఁబోయి నిలుచుండి తమల పాకులతోఁ జిలుకలు చుట్టుచుండెను. పతి కొంచెము మంచితీర్థని మ్మనెను. ఆమె యీయలేదు. 'కొంచెము నీరు దెచ్చినచో సరిగి పోపు- పుక్కిలించి యుమియనలయు' ననెను. అరుంధతి కదల లేదు అతఁడే లేచి పోయి వెండిగిన్నెలో నున్న పన్నీరు నోటిలోఁ బోసి కొ నెను. అరుంధతి 'అది పన్నీరు' అనెను. అతఁడు భార్యమీఁద నవియెల్ల నుమిసి నవ్వ మొదలుపెట్టెను. ఆమె చీరకొంగుతో మొగము చేతులుతుడుచుకొని, 'యిట్ల యినచో నేను మాయూ వెడలిపోయెద' ననెను.
ధర్మా : మీ దే యూను?
అరుం : [రంగాపుర మననచ్చి] సుబ్బన్న పేఁట.
ధర్మా : సుబ్బన్న పేఁటలో మీ యిల్లెక్కడ? రావిచెట్టు ముందరా?
అరుంధతికిఁ గోపమునచ్చెను; నవ్వును సచ్చెను. ధర్మారా వామెను దగ్గరకుఁ దీసి 'నీపెండ్లినాఁడు మా నాయనగారు నగలను వేయిరూపాయ లిచ్చెను. నీ నప్పటికి లింగివాయెను. వ్రేలెఁ డంగ లేవు. నీ కే నగలును జేయించుటకు వీలులేకపోయినది. నాన్న నడ్డికిఁ ద్రిప్పుచున్నాఁడు. ఇంటిలో నెప్పుడు నీ మాటలే యనుకొనలేదా? నేనడిగినచోఁ నామీఁదఁబడి కఱచును. ఈసారినీ పోయినపుడు మీ నాన్న నడిగి నగలు చేయించుకొనుము.' అని దేన -"సి యిచ్చిన యుంగర మామె చేతికిఁ బెట్టెను.
అకుం : ఇది మీకు చేయించిత్తిరా?
ధర్మా : కాదు. నా చెల్లెలు నీకిమ్మని యిచ్చినది.
అరుం : మీ చెల్లె లెను?
ధర్మా : ఇందాక రత్నగిరి యనునామె నిన్నుఁ జూచుటకు వచ్చినదే, ఆమె కూతురు,
అకుం : వాండ్రు భోగమువాండ్రుకదా?
ధర్మా : అవును.
అమం : ఈ యుంగరము నా కక్కరలేదు, భోగముదాని నేను పెట్టుకొందునా!
ది అని తీసి భర్తకీయఁబోయి యతఁడు పుచ్చుకొనకుండుట చే మిద నుంచెను. ధర్మారావు తానే యాయుంగరము తీసికొని 9 న వేల నుంచుకొని పోయి పరుండెను. అరుంధతి కొంతసేప బోయి భర్తకు కోపమునచ్చినదని తెలిసికొని యతనియొడిలోఁ అ్చుండి “మఱల మొదలా” యనెను. అతనికిఁ గోపములో నవ్వు లేదు. 'అంతకోపమెందుకు? అయిన నిటు తెండు' అని యుంగర అతని చేతినుండి తీయఁ బోయి యతఁడు పెనఁగు లాడఁగా బలవంత అగాలిని తన చేత నుంచుకొనెను. అప్పటికిని ధర్మారావు బిగువు: ఇంకనుఁ గోపమెందుకు? అవును. పాటయాపిన తరు శ్రుతి మఱికొంచెముసేపటిదాఁక నుండునుగదా? అందు •M గాఁబోలు! అవును గాదూ!
"ని యామె భర్తకపోలముపైఁ గపోలముజేర్చెను. ధర్మా స్సు నదినలె నుద్వేగమును శరత్కాలదివో లెఁ బటను బొందెను. ఇంకఁ బ్రసహించెను.ధర్మా : నీవు సంగీతము నేర్చుకొంటివా? నాకు రాదు. రాజ్యలక్ష్మమ్మగారు పాడుచుండగా ఎప్పుడును ఆమె చక్కగాఁ బొడును.
ధర్మా : ఆమె యెనరు?అరుం: ఎవరా? చేసిన మేలంతలోనే మఱచిపోవలెనా?
ధర్మారా నింతమాటకారితన మెచ్చట నేర్చితివే యను లోనే యరుంధతి చెంప ఛటీలుమనెను. అరుంధతికి దెబ్బ చుఱుకు దగిలి, కపోల మెఱ్ఱబడెను. ధర్మారావు వెంటనే కౌఁగలించుకో 'పొరపాటున దెబ్బతగిలినది. అయినను ఆటలలో దెబ్బ అరటి పండు. మంత్రము పెట్టనా?' యని యూద్రి, చేతితో నిమి 'కంది కుంకుమ రాచిన ట్లున్నది సుమా' యని చమత్కరించెన ఆమెయు మూతివిఱచి మఱల నతని కౌఁగిటికే చేరెను. కొంతసేపటి మఱల నిద్దఱును శయ్యాగతులైరి.
అరుం: అయిన భోగమువాండ్రు మంచివారేనా యేమి?
ధర్మా: భోగమువాండ్రు వేఱు, వారాంగనలు వేటక భోగమువాండ్రు భగవంతుని సన్నిధానమున నృత్యగానము
చేయుట కేర్పడిన వారు. వారాంగనలు వారిలోఁ గులము చెడినవార భగవంతునకు దేవాలయములలో నుత్సనములు చేయుటయు, రాజ చారములు నెఱపుటయు భోగ మందుకు, స్వామికి నేఁడు భోగ జరిగినది యనుట వినలేదా? అందుకని వారికి 'భోగాంగన' లని పే వచ్చెను. భాషలో ననేక శబ్దములనలె నిదియు దురగ్ధమును గాలం ననుసరించి యిచ్చుచుండెను. ప్రపంచమునఁ గామ క్రోధాదులుబలి దేవునికై బ్రత్యేకింపఁబడిన యీ స్త్రీలు దుర్వృత్తిలోనికి దిగిరి, ధ వంతులు వారిని దించిరి. వారు సుఖముగా జీవించుట కేర్పడిన భూ లను భోగములనియేయందుకు. వారు నిత్యము భగనత్సేన చే వలసినదే కాని యింకొక దుర్వృత్తియందుఁ దిరుగ రాదు.
అరుం: పెండ్లి చేసికొనకుండ వారి కెట్లు జరుగును?
ధర్మా: నిన్న రాజ్యలక్ష్మీ దేవిగారు జడ వేయుట తటస్థిం నిచోఁ దమ కెట్లు జరిగెడిది! అరుంధతి సిగ్గుపడెను.
ధర్మా: దేశమున సందఱకు వివాహము లగుదున్న వా? మా దేశమున గనుక స్త్రీలకు సరే! పురుషులలో వివాహముగాని వా వేయిమంది యుందురు. వారిగతి యేమి? బాల్యముననే భర్త పోవును. ఆ స్త్రీగతి యేమి? తెలిసినచోఁ దనజీవితమును భగనంతునబచుటయం దున్నంత తృప్తి దుఃఖభూయిష్టమయిన యీ సం రములో లేదు. నా కిరునది యేండ్లు నచ్చినవి. నాకు బుద్ధి తెలిసి ప్పటినుండియు నేను సుఖమన్నది యెఱుఁగను. సుఖపడిన దీంత ఆ రెండు రాత్రులు. రెండు చేతిలోనికి వచ్చి చెడిపోయినవి. గోవంతుఁడు మన సుఖమును దుష్టప్రభువు తన సేవకుని వేతనము ఆ ఒక్కడి కక్కడనే విఱుగఁగోయును. అరుంధతికి ధర్మారావులో గోచరించినది. అతనిలో యగ్ని అన్నది. అతఁడు మాటాడు చుండఁగా నామె యతని వంకఁ జూడ పిపోయెను. ఇంతకు ముందే యామె యతని కెంతో సన్నిహితు '' యింతలో నతనికిఁ దనకు నెంతో దూరవన్నట్లు తలంచెను. చేయి మాటాడుచున్న యతని భుజములమీఁద్ర వేయవలయునను నన్న కాని, యట్లు చేయుట కామెకు గుండె యాసలేదు.
అసం : ఆమె పేరేమి?
ధర్మా : అందఱును 'దేవదాసి' యందుకు నేను మాత్రము 100' యని పిలుతును.
అనం : ఆమె మన యింటికి వచ్చునా?
ధర్మా : సామాన్యముగా బ్రతిదినమను వచ్చుచుండును. రాలేదో తెలియదు. ఆమెకు నీ మీఁదఁ జాల సభిమా
అనం : ఆమె మఱి నృత్తి చేయునా? పెండ్లి చేసికొనునా? ధర్మా : ఆమెనుగూర్చి యట్లన రాదు. పాపము ఆమె వేణు
స్వామివారియందుఁ దన సర్వస్వచర్పింపఁ బోవుచున్నది. గోవంతుఁ డామెను స్వీకరించినాఁడు. పడిపోయిన వారి కులము 50లచుట కామె యవతారమెత్తినమూర్తి. అప్పటికిఁ గోడికూసి వారా ప్రసంగమును మానిరి. మఱునాఁడు రంగాజమ్మగారు గూపాయలు పెట్టి చీర యొకటికొని పసుపు కుంకుమలు, పటిక కొబ్బరిచిప్పలు తెచ్చి యరుంధతికిఁ గానుక యిచ్చెను. అమ్మనాను వలద నేను. ఆమెకోపపడి 'అట్లనరాదు. నాముచ్చట ది నేను పిల్ల కేవో తెచ్చి యిచ్చినపుడు మీరు నలదనరాదు.' అరుంధతి కా చీర చదివించి "అమ్మా! కట్టుకొనుము, చూచి పోయెదను" అని యామెచేతఁ గట్టించెను. అది నల్లని యుప్పామ జరీచీర; ఎఱ్ఱని యరుంధతి బక్కపలుచనిదగుట చేత చీరలో మివులఁ బ్రకాశించెను. నేఁడు తెల్లవాఱు నఱకు నీ చీర విప్ప రాదు సుమా! ఈ చీరలో నీవు చాల నందముగ నున్నావు. నలిగి పోవునని చూడకుము" అన్న దామె. ఆనాఁడంతయు నెండ ఫెళ్ళున గాచెను. చీర ఫెళ ఫెళ మనెను. రంగాజమ్మగారికి నయ సుడిగినను నామె సుగంధద్రవ్యము లుపయోగించును. ఆయుపయోగించు యామెకు బ్రకృతిసహజమైన గుణమేగాని వేఱుకాదు. ఆమె తన వ నున్న యుత్తమ జాతి మృగమదమును చిన్న డబ్బీలలోఁ పెట్టి పంపించా చెను. అరుంధతి దానిని చేతికి రాచుకొని చీరకుఁ బులి మెను. చీ గుప్పుమని సువాసనలు చిమ్మెను. ఆ వాసన లరుంధతి పోయినం!!!. మేఱ బ్రవహించుట చేత నామెయేకస్తూరిలేడి కాఁబోలుననిపించినది. సాయం వేళఁ జూడనచ్చినయొక కమ్మవారిముసలమ్మ ‘తల్లీ ! చీరబారు న్నది. చిన్నపుడురంగాజమ్మ యిట్లే యుండెడిది' అనాను. అంతలో, నెఱ్ఱయెండలువచ్చెను. కాలపురుషుఁ డన్న భార్గనరామఁడు సూరక బింబ మన్న పరశువుతో శత్రుసంహారము చేసి, పశ్చిమదిశ య తటాకము నిర్మించి, యందుఁ దన పరశువును బరిత్యజించి పోఁగా నా తటాకము కాంతులు దేశమంతయుఁ గ్రమ్ముకొన్న ట్లుండెను. పొ మున మేయఁబోయిన పశువులఁదోలుకొని కాఁపు కుఱ్ఱవాండ్రు తిరిగి వచ్చు మండఁగాఁ బదిరోజు లెండలుకాచి యెండిన 'సుబ్బన్న వీధులలో నలిగినదుమ్ము పశువుల కాలిగిట్టల చీలికల నడుమ నుంచి యవి నడచుచుండఁగా బొగనలెనచ్చుదుండెను. పశువులు లాడించుకొనుడు నొక విధమైన వేగము తోనదొక శోభగానడు చుండెను. యింటివద్ద లేఁగలున్న యావులు గృహముదగ్గరకునచ్చి కొలఁది తొందరగా నడచుచు 'నంబా' యని యఱచుచుండెను పోరంబోకలలోగుండేఱుగట్టునఁ జినికినది మొదలుదట్టముగా మొల మోకాటి యెుత్తున నున్న గడ్డి సమృద్ధిగా మేసి కడుపులుబ్బి ప్రా జాఱిన వేళ జెట్ల క్రింద నిలఁబడి నెమరువేసిన తరువాత ననక్షీరము పొదుగులకెక్కి చన్నులు బిగిసి సొదుగులు గర్భగతక్షీరధాః స్వచ్ఛత చేత గోదుమనన్నె లెక్కఁగాఁగుండోధ్నులయిన యాదల్లుకాళ్ళు ముందుకాళ్ళతో సమాన వేగమునఁ దీయలేక కన్నుల తేఁగలఁ జూడవ లెనన్న గోరిక యేతక్క వేరొకటి లేకుండఁగాఁ వులెత్తెను. నూత్నాం కురితయా ననులకు పసికాముకులకు ్న ప్రేమ యను మహాజలపాతములో నున్న నీకు లోకాను - ను చెఱువు కట్టుకొని, యందునుండి బోదెలు త్రవ్వుకొని -శిముగా సనుభవించలేక యొడలినిండఁ బట్టుకొని యుశ్కరి గాఁ గ్రమ్ముకొని యున్నట్లు ఎఱ్ఱయెండలు క్రమక్రమముగా - లేత్రచీకటులు కాఁజొచ్చెను. అంతలో నొక్కకళ మిగుల్చు చంద్రుఁడు చీకటుల 'నుఫ్' అని యూఁదినట్లు పురిటిలోనే "ట్టిన పసిపిల్లనలె నంధకారము పుట్టునునే చచ్చిపోయెను. వెన్నెలలు వర్షాసదుల యొండునీటి చేతఁ బొలాల పచ్చదనము -సిరిసిన త్రొక్కుడుల చేతఁ, బశువుల గాళ్ళ గిట్టలు గుర్తులు అంతమాత్రమే కాసిన యెండ నలన నల్లనైన డొంకల చేత, పూవు " సపహరించుకొని పోఁబడి నాలుకలు చాఁచినట్లున్న మొగలి చేత, నరుంధతి ధరించిన నీలమసృణచ్ఛాయారమ్యమైన చీర జికటులకు లొంగిపోయినట్లే యయ్యెను. రాజరై మఱల -భర్తలకుఁ గలసికొను వేళ యయి యింటిలో ఁజినరకు సర్దుమన్న ఆపి గ్రిమ్రోఁత్రలే మన్మథునిజ్యాటం కారమునలె ధ్వనించెను. > పనలెల్ల నరుంధతి కనఁబడలేదు. రాతిరి కీ నల్లని చీరతో విద్యవలెఁ దోచినంతనే ముగ్ధుండైన ధర్మారావు కనులతో బండుకొనెను. అరుంధతి చిలుకలు చుట్టు -e. క్రొత్తక స్తూరివాసన తరఁగలు తరఁగలుగా గదియెల్ల పెలుఁగు మన్న యగురువత్తులను నట్టి నిర్గంధధూమముగాఁ పరాత్రినైన తమశయ్యాగతమైన పరిభోగ సూచకమైన ప్రేమ భాననిర్గతమో యన్నిట్టిదైన పరిమళమునుగూడ లధ ర్మారావు నాసారంధ్రము సంటఁ బొడిచెను, ఉన్మాదినియైన వ్య సీతావికి ధర్మారావు దక్షిణానిల ప్రచారమువలన సన్న సన్న పొదలుగా వచ్చిన పటీరతరువాసనలు తగిలి, నిద్రామాం మలండి చుట్టలు చుట్టుకొన్న యొడలు దీర్ఘకరించి, తత్పటీర మఖముగాఁ ద్రాఁచులు మందమందముగఁ జనుచున్నట్లుగాసరుంధతినంక కు నడ చెను. దగ్గఱకునచ్చిన పతికి నరుంధతి పోక చెక్క నోటి కందించెను. అతఁడు వ్రేలుకూడఁ గొఱికెను.
అరుం : వ్రేలుకొఱికిన నొప్పి పుట్టదా?
ధర్మా : నేనా కొఱికినది? ఆ చిలుకలు కొఱికెను కాఁబోలు!
అరుం : మఱలఁ జిలుకలుచుట్టి, తన వ్రేళ్ళతని నోటికంది కుండ నందిచ్చుచుండెను. అతఁడును బల్ల నానుకొని సమలుచుండెను
ధర్మా : ఈ చీర యెచ్చటిది? ఈ కస్తూరి యెచ్చటిది?
అరుం : రంగాజమ్మగారఁట, ఆమె యిచ్చినది. వారెవరు
ధర్మా : క్షత్రియులు.
అరుం : ఆమెకు మీరన్న చో నెంత యా పేక్షయనుకొన్నారు.
మీరఁట ధర్మమూర్తులఁట : దేవతాస్వరూ పులఁట!
ధర్మా : తల్లికి బిడ్డలమీఁద బ్రేమయుండదా మఱి?
అరుం : ఆమె మీకుఁదల్లి యా? ఆమె యీ యూరి రాణియా యేమి?
ధర్మా : కాదు, కాదు. ఆమెనుగూడ మా నాయనగా వివాహమాడిరి.
అరుంధతి పకాలున నవ్వెను. 'ఎందుకు నవ్వెదవు' అని ధర్మారానడి గెను. అరుంధతి 'మామగారు' అని తరువాతం జెప్పుట నాంపెను. ధర్మారావు ఆమె యూహ గ్రహించి తన తండ్రి యెడలు నామెకుఁ గలిగిన తేలికభాసమునకుఁ గోపించి 'మాతండ్రి ఏమనుకొం టివి? ఆయన లోక సామాన్యుఁడుగాఁడు. ఆయనగొప్పతనము చారామ గ్యుల కెట్లు తెలియును!' అని నమలు కున్న తాంబూలముమిసి పోయి పరుండెను. పసిపిల్లయైన యరుంధతి కీగోల తెలిసినదికాదు. ఈయనడు. ప్రతి చిన్న విషయమునకుఁ గోపసువచ్చును. నిన్న దేవదాసి నేమో యన్నందుకు - నేఁడు తండ్రి నేమియు ననలేదు. అందుకు 200 కోపమైనచో బ్రతుకుట యెట్లు? ఆమె యచటనే నిలుచుండి యాలో. చించ నారంభించెను. తన భర్త యొక చిత్రమైన మనిసి. అతఁడు చాల ప్రేమకలవాఁడే. కాని ప్రేమ నంతలోఁ జంపునుఁగూడ. చాలు మృదువైన వాఁడు. మఱల నంత కఠినుఁడు. ఆయనతోఁ బ్రతివిషయి మునఁ బరిహాసములు పనికిరావు. తండ్రి, వైనము వారి సంబంధమునతనికిఁ బవిత్రమ:. వానినిగూర్చి పెదవి కదల్చరాదు. లోసను, ప్రతిపనిలోసను హృదయగాఢత యుండవల -తేలికతనము కూడదు. ఆయనకుఁ దానే స్వర్గము. అంత - గాలిబొటన వేలితో విదలించగలఁడు. అతనికిఁ దాను యునే కాని, యతఁడు తన్ను బ్రసన్నను చేసికొనుటకు దల్చఁడు. ఈమహావిషయములలో ఁదప్ప శృంగారవిషయ తానే యధికారిణి! అచటఁ దన యధికారము సాఁగుట రాజ్యములయిన జయించునన్నట్లున్నది. ఇంకఁ జిలుకలు కులులేవు. చుట్టిన చిలుకలు ఏమియుఁ దోచక గంధములో మఱలఁ గొంగుతో నవి యర్ది బల్ల మీఁదనుంచెను. తరు -లుతీసి గంధములోముంచుట, పెంటతో నద్దుట, బల్లపయి ఁ జేయుచుండెను.
ంధతి యాదాలాపముగఁ దల యెత్తెను. తలుపుదగ్గఱ → తిరుగు మండెను. ఆమెకు గుండె చెదరిపోయెను. ఒక్క భర్తవద్దకుఁ బోయి యతనితో నెమ్మదిగా, 'పాము, • చెప్పెను. అతఁడు లేచి కూర్చుండి చూచెను. సహస్ర తుఁడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గోచరించెను. ధర్మారావు -రించెను. అంధతిని సమస్కరింపుమనెను. ఆమెయు నమస్కరించెను. ధర్మారావు స్వామిని మనసా ధ్యానిం వేయిపడగలతో నేలఁణాల్చినవాఁడు, నాల్గు పడగ -గుపార్ధములు సాగించినవాఁడు, రెండు పడగలతో బాలించువాఁడు, ఒక్క పడగవిప్పి పైరుపచ్చకు గొడుగు - త్రిమూర్త్యాకృతి, శూలము నాలుకయందు శంఖచక్ర "గ్రములయందుఁ దాల్చిన దేవుఁడు, ధర్మమయతనువు, -గితాంతరంగుఁడై నన్నుఁగూడఁ నా పితులనున లెనే మునకుఁ దూరము కాకుండఁ గాపాడువాఁడ్రు నాకుఁ గుగాక! నన్ను సర్వథా రక్షించుఁగాక!" - స్వామి - డయ్యెను. అరుంధతి పతిని రెండు చేతులతో నదిమి - నెను. ధర్మారావు 'భయమెందుకు? అది పాముకాదు. వేయితల లుండునా?' అనెను.అరుం : వేయితల లెక్కడ? రెండు తలలేక దా!
ధర్మా : అవునవును. పామునకు రెండుతల లుండునా? ఉన్న నవి మన యిండ్లకు నచ్చునా? మనకుఁ గనఁబడునా?
"అరుం : మఱి యీవచ్చిన దెను?
ధర్మా : మా యిలు వేల్పు. ఈ గ్రామమ: సకుఁ బ్రభువు. మా కులమున కాశ్రయము. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి.
అరుం : అందుకనియే మనము నమస్కరించుట తోడు మఱలఁ గనిపించకుండ దయతలంచి వెళ్ళినాడు.
ధర్మా : ఆప్రభువు దీనదయాపడఁడు. ఒక కాలు వినిశీ కూఁడ నింకను సన్నే పట్టుక వ్రేలాచున్నాఁడు.
అరుంధతి భర్త సంకఁ జూచెను. అతనికిఁ గన్నులలో నీధ నిలిచెను. స్వామి కనఁబడిన స్థలమునందే బద్ధుత్యుఁడై దూవేశిం• వానిన లేఁ జూచుండెను. ఆమెకు భీతికలిగెను. పసిపిల్ల యగుట చేతి నావురు మనెను. ధర్మారా వేకాగ్రతనుండి వెలికినచ్చి భారం నోదార్చుకొనెను. ధైర్యము చెప్పెను. బుజ్జగించెను. అరుం : మీకు స్వామి యెప్పుడును గనిపించుచుండునా?
ధర్మా: ఎప్పుడు నా కిదినఱకుఁ గనిపించలేదు. ఇదే మొదు సారి కనఁబడుట. ఆయననామనస్సులోనే యుండెను. వేతేకనిపించిం యెందులకు! నాకుఁ గనిపించ నలసిన యనసర మిదినఱకు రాలేదు.
అరుం : ఇప్పు డా యనసర మేమి నచ్చినది?
ధర్మా : నీవు మా నాయన గౌరినిఁగూర్చి యట్లను కొనుటను మా నాయనగారు స్వామి కపరాంశము. నీవు నా భార్యవై ఆయితే యింటి కోడలనై యట్లనరాదు. తడ్రి మనసులో చాల నొ కొన్నాఁడు కాఁబోలు. నీకుఁదనత త్త్వము చెప్పుటకు నచ్చినారు ఇప్పుడేయినఁ దెలిసినదా? మా నాయనగారి నేమియునన రాదు. ఆలో యొక మహాపురుషుఁడు. ఆయన గర్భమున నేనుదయించుటయే యదృష్టము. నీ యదృష్టము సలసనే నీ వా స్వామిషాల్య సర్గములు బడినావు.
అరుం : మా నాన్న యు, నమ్మయు మామగారి నప్పుడ డేమైన సనుచుందురు. వారి కెప్పుడును గనఁబడ లేదేమి?ధర్మా: మన పిల్లవాండ్రు తప్పుచేసిననే మనము కోపపడె - కొట్టిబుద్ధిచెప్పెదము. ఎదుటివారిపిల్లలు తప్పు చేసిన చోమసము సమా? కొట్టినచో వారి తల్లిదరడ్రులతోఁ దగాదా కాదా? స్త్రీ లబుద్ధి వనము చూనుకొందుము.
అనం : సన్నుఁగూడ స్వామి తన పిల్లలలోఁ జేర్చుకొ ?
ధర్మా : అవును. నీవు నా భార్యవైనప్పుడే అట్లుజరినగినది.
అకం : ఇందాక ననరో ముసలమ్మ నేనీ చీర కట్టుకున్న చోఁ ్పటి రంగాజమ్మగారినలె నున్నా నన్నది.
ధర్మా : అట్లనా? అయినచో నాయనగారు మాతల్లిని నామూర్తిని జ్ఞాపకము చేసికొనుటకు వచ్చెను గాబోలు. మఱలఁ * రా నాయాకృ?ఁ దిలకించ నే తెంచెను గాఁబోలు.
అరుంధతి పసియెద యీ సంవిధానభార మోర్వలేక పతిపరి మునే నిద్రించెను. అతఁ డామెను నెమ్మదిగా శయ్యపై పనిత్రము, స్పృహణీయము, హస్తమునైన యామె సౌంద -ను గనుతోఁ జూరాడియాడి అ తానును నిద్రించెను.
డు పూర్ణిమ. పట్టపగలే వెన్నెలలు కాసినట్లే తెల మబ్బులు * సూర్యమండలము హితమై తపింపఁ జేయనివి, ప్రసన్న తా ములైనని యెండలు కాచెను. శ్రావణ శుద్ధ పూర్ణిమ యగుట బవిత్రదిన మని రుక్మిణమ్మారావుగారు స్నానముచేసి జామున్నర యైన తమువాత వేణుగోపాలస్వామివారి దర్శసము యలు దేతెను. అదినఱకే యర్చకులకుఁ గబురంపఁబడుట చేత - స్వామి కలంకారములు చేసి కనిపెట్టుకొని యుండిరి. రాణిగా సకుఁ బ్రదక్షిణము చేయుచుండెను. దేవదాసి తన కన్న
దిరుగుమండెను. రాణిగారు తన్నామె చూడనలెనని ప్రక్క సీ:తో నేదో మాటాడెను. దేవదాసి తిరిగిచూడ లేదు. అది గీవదాసి యొక ప్రదక్షిణము పూర్తి చేయుట చేత నామె రిగిమైనఁ జూడకుండుట చేతఁ దానె ముందు ముఖమండపము నిలిచి యెగిరి గంట మ్రోయించి లోనికిఁబోఁబోయెను. అర్చ - ‘రాణిగారు నచ్చుచున్నారు ఆఁగవే' యనెను. లోన నేదోపడిన చప్పుడై, పోయి చూఁడగా స్వామిశిరస్సున నెమలిపింఛమ లో బొదివిన మాణిక్యము క్రిందఁ బడి యుండెను. అర్చకుఁడటు నీటి దానినిఁ బరీక్షించెను. దాని యబ్బపుణ్యమా యని పగులలేదు. దాని యబ్బయయిన సమద్రుని పుణ్యము బాగున్నది. లేకున్న నతనికిం మాణిక్యము సష్టము. అర్చకుఁడు తనలోఁ దాను సంతోషించెను దేవదాసి 'ఏమిటి స్వామీ?' యని యడిగెను. అర్చకుఁడు మణి బాగా గానున్న దన్న సంతోషములో "ఏమియు లేదమ్మా! స్వామి చూడా మణి క్రిందఁబడెను. పగిలె ననుకొన్నాను. పగులులేదు. ఇట్లు రా చూతువుగాని, చూడామణి బలిపీఠమును దాటించరాదు.” అనెను దేవదాసి పోయెను. చూచెను. ఆమాణిక్యము సమ ద్రుఁడు స్వామిక గూఁతు నిచ్చును నామె గుండెలోని ప్రేమయంతయుఁగూడఁ బింగ యాకారముగా నాయనకుఁ గానుకగా నిచ్చినట్లున్నది. మాణిక్యము చేతులతో గ్రహించి తనయెదకు హత్తుకొన్న నెంగ బాగుండును! అర్చకుఁడు తా నడిగిన నిచ్చునా? ఈయఁడు. రక్ష కా భాగ్య మెక్కడిది? ఇంతలో రాణిగా రాలయములోనికి నచ్చెను. దేవదాసి యామెను జూడలేదు. ఏమో యూహించుచుంచెను. స్వామినే చూచుచుండెను. స్వామికిని దనకును మధ్య నింకేమిం నామెకు గోచరించుటలేదు. ఆహా! ఆ మణి దెంతభాగ్యము! దాన భగనంతుడు శిరస్సున ధరించెనే! అది యెన్నినోములు నోఁచినదో?. దేవదాసి బలిపీఠమునద్ద నున్నది. రాణి వెనుక నున్నది. అర్చకులు మాణిక్యమును మఱల సమర్చి నెమ్మదిగా 'రాణిగాను వచ్చిరి, పెద్ద కకుఁబద' యను. దేవదాసి రాణిగారినిఁజూచి యేలనో సిగ్గుపడేది. రాణిగారామెనుఁజూచి మందహాసముచేసెను. కాని యామె సిని పడుట యెందులకో తెలియదు. రాణిగారామెదగ్గఱగా నిలుచుండె చెంగు తాకుమండెను.
రాణి : మఱచిపోతిని నీ పేరేమిటి?
దేవ : దేవదాసి, కాని అన్న 'గిరిక' యనును.
రాణి : నేనును గిరికయే యందును. దేవదాసికి “చిత్తము" అనవలయునని తెలియదు.దర్శనమైన తరువాత నిర్వుమను బయటికి వచ్చిరి. రాణియెజ్ఞని. దాల్చి, తల ముడి వేసికొనియుండెను. మొగమున బొట్టు లేదు. రత్నహారములు రెండుండెను. దేవదాసి తెల్లని చీర కట్టు చీర తనయీడునకుఁ బెద్దదుగుట చేత నామె యందులో పోయినది. తడితల యారఁబెట్టుటకుఁగూడ చినరఁ గొసలు 5. మెడలో నాను, కాసుల పేరు కలవు. మొగమున ఇంకుమ బొట్టుండెను. ముఖమంటపమునందుఁ దన కెదురుగా వాయించుటకు నిలుచున్న వారిద్దఱినంక స్వామి • దేవదాసి సిగ్గుపడెను. రాణిగారికన్నఁ దానే యందముగా గాఁబోలు! తెల్ల చీరకట్టుకొనిన బాగుండు నని ధర్మా రావు -) లనెను. స్వామికిఁగూడ నదియే యిష్టమా! స్వామికిఁ ద్రము జ్ఞాపకము వచ్చును కాఁబోలు. పాలసమద్ర మెంత ''! తన చీరయంతయేనా? ఈ పోలిక యేమిటి? స్వామికిఁ బచ్చునో! రాణిగారు 'గిరికా!' యన్నది. గిరిక యులికి పడ్డది. -మిటి అట్లు ఉలికిపడ్డావు? ఊరకే యిందాఁకటినుండి సిగ్గు -్నవు' అనెను. దేవదాసి తనలో నేరో చదువుకొనుచున్నది. చదువు మనెను. గిరిక పై కనెను. 'నీ చరణ పద్మము 'ద్ర 'మోపి' మఱల సిగ్గుపడెను. గిరిక కన్నులలో నీళ్ళు ''ధ హరింపు నరింపు మాధవా!' రాణి తనజన్మఁ దాను " నేను. దేవదాసినిఁ గాఁగిలించుకొని ముద్దు పెట్టుకొ నెను. నుండి చూచుచున్న దాసీలకు, నర్చకునకు విడ్డూరమయి ఇద్దఱునుఁ గలసి కూర్చుండిరి.నీకు భాగనత మెనరు చెప్పిరి?మా అన్న చెప్పినాఁడు. ఆయన సెలవుల కిక్కడికి పల్ల రోజును రాత్రులందుఁ బోయి నేను చదువుకొనెడి -సాద్యములన్నియుఁ గంఠతః రాక పోయిన చోఁగొట్టెడివాఁడు. గా నన్ను మా యన్న కొట్టినపుడెల్లఁ గోపపడుచుండెడి తెలుగారు పోయినతరువాత నాపద్యములన్నింటికి నర్థము చెప్పి 1" యన్న. మా యన్న యర్థము చెప్పుట యనఁగా నేవి ని!ఆలాగున భగవంతునియెదుటఁగూర్చున్నట్లే. మాయన్న భగనంతో మీఁదఁ గొన్ని పద్యములు వ్రాసెను. అవి యెంత బాగున్న
రాణి : ఆయన కవీశ్వరులా? ఎవరికిఁ దెలియదే!
దేవ: ఆయన యెనరికినిఁ జూపించఁదు. చూపించదగిన యెప్పుడో వచ్చునఁట! అప్పుడుగాని బయటఁబెట్టడట.
రాణి: ఆయన నేఁడు దేవాలయమునకు రాలే దేమి?
దేన: మా వదినగారు నచ్చినారు. ఆయనను జూచి నేని నఱ కాఱురోజు లయినది. ఆఱునాళ్ళయినది కార్యమై.
రాణి: నీ వెందుకు బోయి చూడ లేదు?
దేన: మా అమ్మపోయి చూచినది. నేనుపోయి యాయ గనఁబడినచో నా వెంట దేవాలయమునకు వచ్చును! మా అద అన్నది 'నీవు పోయి నదినగారు పుట్టినింటికిఁ బోవుదాఁక నన్న గా జూడకుము. ఆయన నీతో సోదె పెట్టుకొని కూర్చుండును. ఆ నర్మి క్రొత్తకోడలుగా రేమనుకొందురో” అని.
రాణి: మఱి ఆయన నిన్నుఁ జూచుటకు రాఁడా?
దేన: రాఁడు. నేనే ఆయసనుఁ జూడఁ బోనాలయును. తరువా సన్ను వదలి నిముస ముండఁడు. చినరకు రాత్రియైన తరువాత సమ మాయింటిదాకఁ బంపించి తిరిగిపోవును. ఇంటిలోనికి రాడు.
రాణి: మీ అమ్మ లోపలకు రమ్మని పిలునదా? దేస: మాయమ్మ అన్నతో మాటాడదుగా అసలు.
అన్న అన్నచో నొకవిధమయిన భయము-గౌరవము-పే ఏమిటో చెప్పలేము. ఆయనతో మాటాడదు. ఆయన కన్నెత్తి అమ్మనంకఁ జూడఁడు. ఎనరినంకను జూడఁడు.
రాణి: శాస్త్రిగారాస్తియంతయుఁ బాడు చేసిరిక దా! ఇప్పు వారికి జీవనాధార మేమున్నది? కష్టములు పడుచున్నారా? దేవదాసి యూరకుండెను. అప్పటికి రెండుజాము లయ్యె క్రమ్మిన మబ్బులు కొంచెము తొలఁగి యెండ జలపాతమునలెం దెంచెను. గరుడ పక్షి వ్రాలుట చేత నా గేశ్వరస్వామియాలయధ్వ భాగమున గంటలు మ్రోసెను. రాణి తలయెత్తి చూచెను. దూరుణలంగరుగంట లెండలో ధగధగ మెఱసెను. సూదులవలెఁ గను డి చెను.
రాణి: గిరికా! నీ కాకర్ణామృతము నచ్చునా? 'కింకిణికిణికిణి ' అని మొదలుపెట్టునే. అది. '
దేన: నాకు మాఅన్న కర్ణామృతముచెప్పలేదు. నేను చెప్పు
1) యడుగఁగా 'నది నీకక్కరలేదులే' యన్నాఁడు.
అప్పటికి భోజనమునకు వేళతప్పి గిరిక మొగము నకనకలాడు న్నది. అప్పుడామె మణీయందగత్తెగా గనుపించెను.
రాణి: నీ కాఁక్రలియగుచున్నట్లున్నది, పోదమా? అని లేచెను. ఇద్దఱును విడివడిపోయిరి.
ఆనాఁడు ప్రొద్దు కొంచెము దిగజాఱి రుక్మిణమ్మారావుగారి లబండి ధర్మారావుగారి యింటికి వచ్చెను. తనవాకటనాఁగిన మందుకు వచ్చెనో యుని సావిత్రమ్మగారు తొందరగాఁబోయి టనిలిచెను. రాణి బండిదిగి లోనికి వచ్చుచుండెను. छ యున్నంత వఱకు రాణిగా రెపుడును ఁదనయింటికి రాలేదు. నేఁ యు కౌరణహఠాద్దయ యేలనచ్చెనో సావిత్రమ్మగారికిఁ దెలియ మెకుఁ గూర్చుండుటకుఁ బాతరత్నకంబళము పై నుండితీసి సిరిగి. అది శాస్త్రిగారి మంచిరోజులనాఁటి చిలుకు. రాణియాసీన అయ్యారు. సావిత్రమ్మగారు 'మామీఁద నమ్మగారికి దయగలిగిన ! మేమింతనోఁచుకొన్నామా! తమరు నచ్చిన మాయింట చ చేయుటకుఁగూడ నేమిలేదే' యనెను.
రాణి : కోడలుగారినిఁ జూచుటకువచ్చితిని. *భ్యంగసముచేసి, తల్లివి రెండుమూఁడు నగలు పెట్టుకొని,
సొగసుగా నున్న రంగాజమ్మ గారిచ్చిన చీర కట్టుకొని ం నాటుక, మొగమున జుక్కమీఁద నద్దిన కుంకుమతో సముంధతి చనుదెంచెను. రాణి యామెనుజూచి యామె పర్యమున కచ్చెరువు పడెను. ఈమె యేజమీందారు లింటనైన నెంతయైశ్వర్యవంతురా లయ్యెడిదో! ఈ లక్ష్మీదేవి యీ ఇంటిగే శాస్త్రి గారిలక్ష్మి తొలఁగిపోయిన తరువాత నచ్చినదేమో! సౌందర్య మొకవిలక్షణ మయినది. పొంగి నఱదలుకట్టి మేసఁదాల్చిన నగలు చీరయనునొడ్డులు చాలక వానిని ద్రోసి పొంగ పొలాలపైకి నూఁకి వానిని ముంచుట లేదు. అంత సౌందర్యవాహి నియుఁ గూలంకషమయ్యఁ మూలచ్ఛేద హేతువుగాక, మహా విస్తారం యందే యొకవినయ మనలంబించి గట్టు లొదిఁగి ప్రవహించ చున్నది. అరుంధతి నచ్చి కూర్చున్నది. రాణి 'నీ పేరేమమార్ య నెను. అరుంధతి చెప్పెను.
రాణి : మీ యాయనపే రేమిటి?
అరుంధతి సిగ్గుపడెను.
రాణి : అంతటి వివేకము గల పురుషునకు భార్యనైతిని అదృష్ట వంతురాలవు! ఆయన యెట్లు చెప్పిన నట్లు విననలయుఁజుమ్మ లేకపోయినఁ జెడిపోయెదవు. విన్నచోఁ జెప్పనలయునా!. గిరి మాడును. మహా భక్తురాలయినది. ఆమెముందుఁ బూర్వపుభక్తు చాల రేమో యనిపించుచున్నది. గిరిక, యేమి గిరిక!
అకుం : గిరిక యెనరండీ?
రాణి : రత్నగిరి కూఁతుకు.
అరుంధతికి మొన్న తన భర్త చెప్పినదానికి, నీమె నేఁడ దానికి సరిపోయినది. కాని దేవదాసి యంత భక్తురాలా! ఆమెద జూడ నలయును. ఆమె బాగుపడుటకుఁ దనభర్తకు నేమిసంబంధమ
రాణి : తులసితోఁట్రలో గంజాయి మొక్క పుట్టదు. కాని, కొకమాట చెప్పెదను. ధర్మారావు బంగారపుఁద్రండ్రి. ఆయన నీ నోచుకొన్ననోము పంట. నీ నముంధతివాయసనసిష్ఠులుగా మెలఁగ యును. అప్పుడు గిరికకన్న నీవే యదృష్టవంతురాలవు కావచ్చు
రాణి తన మెడలో నున్న చంద్రహారముఁ దీసి చేతిలోఁబు కొని యుండెను. మఱల నేమో మాటాడుచుండెను. ఎచ్చ నుండియో ధర్మారా సంతలో నింటికి నచ్చి, రాణినిఁ 2 యాశ్చర్యపడి 'అమ్మా! నేఁడు మీరు మాయింటికి నచ్చితిరి. భ రథి పిచ్చుక గూఁట్రిమీఁద్రికిఁ బ్రసహించెను. బాబుగారు పోయినం వాత మాకీ యదృష్టము కలుగుట కిదే మొదటిసారి. అమా నా పేదయింటికి నచ్చితిరి. మీకుఁ గూర్చుండుటకుఁ దగిన పీఠ పైపెంచలేము. క్షమించనలయును' అని యందే నిలఁబడెను. అరుం లేచి నిలుమండెను. రాణి యిద్దఱను గూర్చండఁబెట్టెను.
రాణి : మీ యిల్లాలినిఁ జూచిపోవుటకు నచ్చితిని. గిరిక
ర్మా : గిరిక మూన్నాళ్ళనుండి యిచ్చటికి నపట లేదు. రాణి : నచ్చుట లేదని యామెయే చెప్పిన 3. క్రొత్తలో మీ
రామతులసుఖమునుఁ దానుఁ జెఱమట కిష్టములేక నచ్చుట లేదఁట.
ధర్మా : (నవ్వను] తమ దంపతుల సుఖము క్రొత్తలో నేను మనని నచ్చుట లేదు కాఁబ్రోలు! అది పట్టి దొంగ.
రాణి : దేవదాసికిఁ బెండ్లి యయినదా. అవును. వారిలోఁ గొందలు పెళ్ళిళ్ళు చేసికొనుచుండిరి. నాకఁ ప్పలేదే! :: అదికాదు, అదికాదు.
ధర్మారా నచటినుండి లేచి 'అమ్మా! ఇప్పుడే నచ్చెదను’ గదిలోనికిఁ బోయెను. అరుంధతియు లేచి గఁడు చనినవైపు అంచెను. మగఁడు రన్మని చేసన్నఁ బిలిచెను. ధర్మారా వామెతో తెలుగు పువ్వులును, ఫలములును రాణిగారి' కిమ్మని చెప్పి తాను 30కి పోయెను. అరుంధతి మందారములు, చేమంతులు, మొగలి లగలిపి, చక్ర కేళీలు గెలలో మిగిలినవి పది తీసుకొనిపోయి నారందర నుంచెను. రాణి నవ్వి తన చేతిలోని హారమునరుంధతి పోగును. అరుంధతి గ్రహీం మటకు సంశయించెను. ` రాణి 'ఫరవా మూర్మ! నా యానందముకొలఁది నే నొసంగు నుంటిని. తీసికొమ్ము' మంధతి సిగ్గుపడుచున్నదిగాని చేసాఁచలేదు. రాణి 'ఓహో! " యనుమతి కానలయును గాఁబోలు!' బాబూ! అని రాణి సర్మాఫ్రేము బిలిచెను. ధర్మారావు వచ్చెను. 'బాబూ! నీ భార్య అనుక యిమ్చచుండఁగాఁబు మ్చుకొనుట లేదు. నేను నీ భార్య ? నీ భార్య నా నద్దనుండి పుచ్చుకొసఁదగదా? చెప్పుము’ భార్యాభర్తలమావు లెవరికిఁ దెలియకుండ, గలిసికొని వెంటాడితిని. అవంధతి చేసాచెను. రాణి 'నేను నీ కీయ సమ్మా! దీసికొని నీ మెడలో వేయవలయును' అని ధర్మారావు చేతి మిచ్చెను. అతఁడును దీసికొని సిగ్గుపడెను.రాణి : నేనును మీ యమ్మనంటిదాననే. నీ మీ యమ్మ గార్ల మధ్య సృష్టికర్త యున్నాఁడు. నీ నా మధ్య వేణుగోపాలస్వామి. యున్నాఁడు. నేనును నీ జనని వంటిదానను. పెద్దవాండ్రము చూచి సంతోషింతుము. అంతియే; మే మింక నేమి చేయగలము?
ధర్మారావు చఁగ్రహారమునంక ఁ జూచెను. దానికయిదు పేల లున్నవి. వెల యయిదు నూటయేఁబదులు చేయవచ్చును. క్రొత్తగా మెఱుఁగుపెట్టినట్లున్నది. అతని వ్రేళ్ళు వణఁకినవి.
సావిత్రి : నాయనా! పిల్ల మెడలో వేయుము. ఆమెకు జూన్ వలెనని యున్నది. ధర్మారావు హారమును భార్య మెడ లంక రించెను.
ఇద్దఱును సిగ్గులే సిగ్గులు; చిఱునవ్వులే చిఱునవ్వులు! రాణి : బాబూ! పాఠశాల తెఱచి యెన్నాళ్ళయినది?
ధర్మా : [ఆలోచనతో] నెల నెలా పదిరోజు లయినది.
రాణి : మూఁడురాత్రులనిద్దుర లిచటఁగూడ నయినవి కదా! రెండుమూడు రోజులలో బయలుదేఱిపోయి కళాశాలలోఁ బ్రవేశిం చుము. ప్రవేశించుట కెంత డబ్బు కానలసియుండును?
ధర్మారావుదిగ్భ్రాంతుడయిపోయెను. ఈయకాలసంసద్వర్షము కురియునని యతనికిఁ దోఁచలేదు. అతఁడు మానము సహించెను.
రాణి : సందరూపాయలు కొనలయునా?
ధర్మా : అక్కఱలేదండి. ఏబదిరూపాయలు చాలును.
రాణి : సందరూపాయలు తేపు పంపించెదను. మంచిరో చూచి బయలు దేఱి పొమ్ము. బి. ఏ. పరీక్షయయిన తరువాత చూర కొనవచ్చును. నీవు స్వామిమీఁదఁ బద్యములు వ్రాసితివఁంటే? గిరిక చెప్పినది. అవి తరువాతఁ జూపింతువు కానిలే.
ధర్మారావున కాశ్చర్యముమీఁద్ర నాశ్చర్యము. తరువారం గొంతసేపటికి రాణిగారు వెడలపోయిరి. చంద్రోదయ మగుచున్నది. రాత్రికి గాలి లేక బిగించినది. గదిలో నుండలేక దొడ్డిలో మంచమ వేసికొని నూతన దంపతులు శయనించిరి. తెగ యుక్క పోసి యరుంధతి రైక యూడదీసెను. ధర్మారావు పయ్యెద నుండనీలు లేదు. భార్య పైట వేసికొనుట, భర్త తీసివేయుట పదిసారు లయి తరువాతనామె యటులే యుంచినది. సంపుతిరిగిన చక్కనిమెడ్ది ఁ జంద్ర హారము నదీ సైకతములఁ గోడెత్రాఁచునలె సందమ లు సిది. పూర్ణచంద్రుని పదునాఱుకళలు చిమ్మిన వెన్నెలలు హారము -మీఁద్ర బడి చింది కాంతులు, ధర్మారావు కనులలోఁ గొట్టెను. రా వా కాంతులను జేతులతో మఱియుఁ జిమ్మఁగొట్టెను. విధతి యతని చేతులు పట్టుకొనెను. అతఁడు సంగి హారమును పెట్టుకొనెను. హారవ్యాజమున నతఁడు తన యెడఁదసర్వస్వముఁ గొనుచుండెను. అరంధతి హృదయగ్రంధి యామె యెఱుఁగ - సంపూర్ణముగా శిధిలమై పైని వెన్నెలలుకాయు చందురునివలె శాస్రుతి బొందెను. పోసిన చెమ్మట విసకుటకు నరుంధతి చీర లేదు. ఆమెకుఁ జేతులు నొప్పిపెట్టినవి. ధర్మారావు సంవాహ - చేసెను. ఆమె పరిహరించెను. ధర్మారావు మంచముదిగి ఎంధతివంకఁ జూచుచుండెను.
అనం: ఏమిటి అట్లు చూచెదరు?
ధర్మా: పైనా చంద్రుడు; క్రింద నీ చంద్రుఁడు. ఇద్దఱును -లుకళలు నిండినవారే. వానికి మచ్చయున్నది. వీనికి లేదు. కళంక రహితను. సర్వకళాశోభితవు. పున్నమనాఁటి చందమా
ఒక చిన్న గాలి తెఱ సన్నఁగాఁ దారాడెను.
అరం: దేవదాసికిఁ బెండ్లియయినదా? ఆ రహస్యమేమిటి? ధర్మారావేమో రహస్యముగ నామెచెవిలోఁ జెప్పెను. ఆమె అని లేచి చీరధరించి పాదప్రక్షాళనము చేసి కనులు తుడుచు స్వామి యాలయాభిముఖముగఁ దిరిగి నమస్కారము చేసెను. గూడ మూఁడ్రు రాత్రులగుట చేత మఱునాఁడే తనతండ్రి దీసికొనిపోవును. దేవదాసిని జూచుట యెట్లు? తనభర్తను -పోవుట యెట్లు? ప్రాణములు నిల్చుట యెట్లు?అరుం: మీకు మఱలఁ జదువులకుఁ బోయెదరా?ధర్మా: నాలుగయిదు రోజులలోఁ బోయెదను.అగం: నన్నుఁ దీసికొని పోరా?ధర్మా : లేవఁదీసికొనియా?అరుం : ఇంచుమించుగా నట్లే యయినదికదా ? విచా మెందుకు ? ఏ యూరిలో ఁజదివెదరు ? బి. ఏ. సగ మిదినఱకే చదివి రఁటకదా మీకు !
ధర్మా: ఆ సగమను మఱలఁజదువనలయును. బందరయినచొ నెఱిఁగియున్న చోటు. గుంటూకు దగ్గఱయని చూచుచున్నాను.
అరుం : నన్ను నదలిపోయినచో నే నొప్పుకొనను.
ధర్మా: ఒప్పుకొనక యేమి చేసెదవు? గొంతుకమీఁద్ర నెక్కి త్రొక్కెదవా ? శిరస్సున నెక్కి నృత్యము చేయుదువా ?
అరుంధతి సోయి యతని మెడఁ గౌఁగిలించుకొని మొగములో మొగ ముంచెను. తన్ని శ్వాసపరిమళతరంగము చెక్కిలి పయినాడెను చేమంతికా కేతకీ కస్తూరీ ప్రియాశరీర పరిమళములు, సన్ననిగాలులు పండు వెన్నెలలు ముప్పేఁట్రలు నడెను.