shabd-logo

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023

1 చూడబడింది 1

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టముగాఁ గ్రమ్మి మబ్బు వెనుకఁ జీల్చుకొని యంత విస్పష్టముగాఁ గన్పించలేక పలా లక్ష్మి కన్ను తెఱచి మీ అల మూసినటులు కొంచెము తెల్లనయిన లా ముసుగు డెను. తూర్పు దక్షిణములయందు నాకాశము నిర్మీఖ ముగ నుండ తారకలు ప్రకాశించుచుండెను.

మజిలఁ బాఠశాలలు తెఱచిరి. భార్యతోఁ దల్లితో ధరా రావు గుంటూరు చేరెను. రథంతరి తోడికోడలిని, సత్తగారిని  విడచి పొమ్మనెను. కాని, యగుంధతి యేశాంతమున మగని వెంటన పోవుటకుఁ బోరాడెను. దేవదాసిని ధర్మారావు రథంతరి కబం జెప్పెను.

క్రొత్తభార్యతో సంసారము. ధర్మారావునకు రాణిగాకు పశ పించు నేఁబది రూకలు జీతమ లుకట్టుటకు, నింటియద్దెకు, సంసారణం సాగించుటకుఁ జాలినదికాదు. అవి బియ్యపు కంట్రోలు దినములు రూపాయ బియ్యము దొరకునప్పటికిఁ దలప్రాణము తోఁకకున చుండెను. అమెరికానుండి కిరసనాయిలువచ్చుటలేదు. పదిరూపాలు లింటియద్దె, ధర్మారావునకుఁ గాళ్లు చేతు లాడ లేదు. ఇన్ ఫ్లూయంజ స్వరములు దేశము లో నప్పుడే క్రొత్తగా దిగుమతి యయినవి. ధర్మా రావున కా స్వరమువచ్చి వారవ రోజులు మంచమున నుండెనన ఇంతలో నాయూరఁ గలరా పెల్లు కేగెను. జనము రోజునకు నలుబ యేబదిగా మరణించునుండిరి. పాఠశాలలు నెలరోజులు మూవీ మొదటి నెలలో రాణిగారినుండి తెచ్చిన డబ్బంతయు సంసారకం మొదలు పెట్టుటకు, జీతముకట్టి పాఠశాలలోఁ కేరుటకు వైప తరువాత నామె పంపించిన డబ్బు డాక్ట రుబిల్లులకు, నింటియద్దే బాలకుఁ, బండ్లక నై నది. సెలవు లీయఁగా నింటికిఁ బోవుటకు వీలు

జైణునది. ఊరిబయటఁ బాకలువేసి పురపాలక సంఘ మవా రందు  బొమ్మని జనుల నొత్తిడి చేయ నారంభించిరి. అదినఱ కెట్లు బాకలలోనికిఁ జేరినతకు వాత బయటపడుట నట్టిది. ప్రతి చిన్న జంద్రహారము 'నన్నమ్మము,, న న్నమ్మమ' అని హెచ్చ నెరకును. చచ్చిన కృష్ణమనాయఁడు, బ్రదికి దూరమున నున్న తెలణ మ్మారావుగాకును దీనముగాఁ జూతుకు. ధర్మారావు ప్రాణ  మెలికలు తిరుగును.

పురపాలకౌఢ్యక్షునకు, ధర్మారావునకు మొగమెఱుక. ధర్మా ఱుఁగును. దానితో తా కవి యని యాయన యెఱుఁగును. సికొనిపోయినది. ఇంతలో నీ మహావ్యాధియుఁ బురమునందలి శ్వాసనియుఁ జాలనన్నిట్లు వాసలు లంకించుకొన్నవి. మనిసి బయ 100 లోవుటకు వీలు లేనట్లు వీధులన్నియు జలమయ మయ్యెను. సందు తీయు బురదలయ్యెను.

ఒక నెలనాళ్ళు చాలగడ్డుగాఁ గడచెను. మఱలఁ గాఠశాలలు చిరి. కలరాయును వెనుకఁబట్టెను. వర్ష ములు కొంచెము తగ్గెను. అబ్బున్న పేఁటనుండి డబ్బురాలేదు. జ్వరముపడినతరువాత ధర్మారావు 1లల సరిగాఁ గోలుకోలేదు. ఊరిలో నన్ని యెడల నప్పులు. కిరసనా కంట్రోలు. కజవు రోజురోజుకు మితిమీరిపోవునుంచెను.

చారిద్ర్యమంతయు మజల ధర్మారావు నాశ్రయించెను. ఆహా! ఆకృష్టమన్న నతనిదే యదృష్టమ! పదమూడేండ్లు రాకముందు, బుద్ధి తెలియకముందు సుఖ మేమిపడెనో! తరువాత నిప్పటి విత్వగినాలుగేండ్లు వచ్చెను. సుఖ మన్నిది యెఱుఁగఁడు. అరుంధతి  గొన్ని రాత్రులు మాత్రము స్వర్గసుఖము చూఱగొ నెనుగాని విచారములోనికి దిగినత రువాత నామెను సుఖపెట్టలేదు, తాను లపడ లేదు. ఇంతకును ధనప్రాప్తిలేదు. 'ధనమూల మిదం జగత్' లోకోక్తి బహుకప్రయోగముచేతఁ దాఁ జెప్పు సర్ధమునుగూడ  ్పష్టముగాఁ జెప్పలేక తత్ప్ర్పయోగము జరిగినట్లు జరుగనట్లునుఁగాక 200డెను. లోకమునందలిశబ్ద ప్రయోగమేకాదు, మ హాక ఠినములైన సూపదలు సంతియ. మొదట మనము వానిని జూచినప్పు డున్నంత మనఃకష్టము తరువాత నుండదు. ప్రతిరోజును గనులార సనుభవించా రానిదుఃఖము లనుభవించునున్న పేదవారిని, భిక్షకులను జూనుమాన యున్నాము. వారిని గుఱించి మన మూహించుటగూడ మానివేసితిమీ మానిసిహృదయమునకుఁగూడ సర్వవేళల బాధ ననుభవించుశక్తి లేదులు దుఃఖముగూడ వచ్చును. మఱలన చేతగ్గిపోవును ఒకఁడు దారిద్ర్య మనుభవించుచుండును. వానితో మనకు థమసమావేశ వేళ 'సరె సయ్యో పాపము' అని జాలిపడెదము. ప్ర దిన మతనిఁ గలిసికొనుటయే యతని దీనకథలు వినుటయే. క్ర ముగా నది యలవాటైపోవును. మహావ్యాధిచే బాధపడువానిని జూత యూరకున్నటులే దరిద్రునిఁ గాంచియు నూరకుందుము. ఊరకుండకి చేయునదియు నేమియు లేదు. ఒకానొక ధనవంతుడు సేఁదగుం ! వాఁడు దరిద్రున కొకనికిసహాయపడును. తక్కిన వారందఱు నేను కావలయును? ఎంతమందికని సాయపడును? దారిద్ర్యముకూనిక బూర్వజన్మకృతకర్మఫలము. అనుభవించనేవాలయును. అనుభూతి చే గాని కర్మ నశించదు. ఏనాడో యెననికో పెట్టలేదు; ఈనాఁదు. దొరక లేదు. ఇది త త్త్వము. ఒక బ్రాహ్మణుఁ డొకనాఁడు పంచాక దిలోఁ గూర్చుండి భోజనముచేయుటకు విస్తరాకు లంటఁబొడుగు కొనుచుండఁగా నింకొక బ్రాహ్మణుఁ దుపాదానమునకు నచ్చెనఁట, గృహస్థు 'మూఁడుజన్మల దరిద్రుఁడు వచ్చెను. కొంచెము మున వేయవే' య నెసఁట. ఆ యుపాదానమునకు నచ్చినవానికి ఁ గోపముక వచ్చి గృహస్థును గోపించెను. గృహస్థు' 'అవునయ్యా! పూర్వజన ములో నీకు లేదు; ఎవరికిఁ బెట్టలేదు. అందుచే నీజన్మలో దరిద్రులు వైతివి. ఈ జన్మలో దరిద్రుఁడ వెపరికిఁ బెట్టలేవు. ముందు జన్మలో నిందు చేత దరిద్రుడఁపు, మూఁడుజన్మలయందు దరిద్రుఁడ నగుదువా కాదా?' యనెనఁట. కావున నెప్పటి కీ యినఁ నెనని కయిన జెట్టి నేవల యును. పెట్టని రోజులలో రానేరాదు. ఉన్నంతలోఁ దనకన్న లేసి

వానికిచ్చు ముండనే నలయును. ధర్మారావున కింత కష్టముగా నుండెడిది కాదు. బిచ్చములో బిచ్చ మన్నట్లతఁడు తనకన్న బేదవారి నేఱి వారికి దానముల చేయుచుండును. తనయింట నిర్వురు పేదబాలురకు వారము లిచ్చెను.

ఒక స్కూలు ఫైనల్ విద్యార్థి మణీ నిఱుపేద అతనికి నెలకుఁ బది రూపాయలుగాఁ గడచిన యేం ఉదియంతము నిచ్చెను. అతఁడు పరీక్ష తప్పి మఱలఁ జదువుటకు రాఁగా వానికి జీతము కట్టెను. ఇది యొక హేతువై యతని కిబ్బంది యయ్యెను. మఱల రెండు నెలలు గడచెను. రాణిగాకు డబ్బు పంపిచలేదు. పాఠశాలలో జీతములు పెరుగుమండెను. వారు పేరు తీసివేసెద మనుచుండిరి. నిఱు పేద విద్యార్థి యింటి కుట్టు తిరుగు మండెను.

ఒకనాఁడు ప్రొద్దున లేచెను. తల్లి 'యింటిలో బియ్యము లే టిని చెప్పెను. అతఁడు పోయి యేమిత్రుడఁయిన రెండురూక్ లప్పి ను సీమా యని తిరిగి తిరిగి యింటికి వచ్చెను. తల్లి యతఁడు బియ్యము "ప్చనని కూర్చుండి, కూర్చుండి, నట్టిచేతులతో నింటికి వచ్చిన దీనినిఁ జూచి, యుస్సురని కొంగుపుచ్చుకొని పొరుగిళ్ళ కప్పునకుఁ సోయెను. ఇదిన కే యందఱకు నప్పులు. ఎన్వరు నిచ్చిరి కాదు. బిరి కూర కే యింటికి వచ్చెను. ఏమి చేయనలెనో తోచలేదు. ధర్మారావు బియ్యపుకొట్ల నద్దకుఁ బోయి యప్పడి గాను. ఇదివఱకు 904 నప్పులున్నవి. చినరి కొకఁడు నంద దెప్పులు దెప్పి యొక సాపాయ బియ్య ము కొలిచెను. అవి యింటికి సచ్చునఱకు రెండు మలయ్యెను. 'ఈలోపుగా వంట చేయుము. నేను బాఠశాలకు ' నని తల్లితోఁ జెప్పి యతఁడు నకనకలాడు మొగముతో బడికిఁ తీయను. జీతములు ప్రాఁతగా కీ లున్న వారి పేరులు హాజరు పట్టీలోఁ చేసి వారంగఱ నింటికిఁబంపించిరి. ధర్మారావు పోయిన కాళ్ళ తాను తల్లి యన్నము నండెను. అన్నము  బదార్థము లేవియు లేవు. చింతపండు పచ్చడి మాత్రము ను. ధర్మారావు భోదనముముందుఁ గూర్చండెరు. చేతిమీఁదికి  లేదు. ఆ యొక్క పచ్చడితోఁ దిన లేక పోయెను. అతనికిఁ త్నలవెంట నీవచ్చెను. రెండు నెలలనుండి బాకీ యయినను దాని మ్మి కడుపు చల్లగా మజ్జిగ పోయునది వజ్జిగపోయుమునే యుండెను. టె చల్ల పోసికొని లేచెను. ఆఁకలి తీఱలేదు. తల్లియు, భార్యయుతల్లి కొక్కఁడే ధోనతి, భార్య కొక్కటే చీర. అరుంధతి చీర ఎండ వేసికొని దుప్పటి చుట్టుకొని ఎరయెండున టికఁ గూర్చుండెను. ర్మారావ పోయి చూచెను. అతనికి దుఃఖము పొంగిపొరలినచ్చెను. మంధతి చూ చూచి నా చీర లన్నియు రంగాపురములో -స్నవి. మిరపోయి తీసికొని నచ్చిగిరి కాజాయెను. ఇదికూడు కారిద్ర్యములోనే లెక్కయా! చాలు లెండు!' అని యోదార్చెను. ఇతఁడు పోయి గదిలోఁ బండుకొ నేను. వారు కాపురమున్న వారి డ్డిలో బాదము చెట్టున్నది. సావిత్రమ్మగా రామాకులు వాస =తోఁ గొట్టి యని ని స్తరికుట్టును. ఆయింటియజమాని పరమలోభి, తఁ డామెతో నాకులు కొట్టినందుకుఁ బోట్లాడును. మొకటి ధర్మారావు వంచముమీఁదఁ బకుండఁగా, నినవచ్చెను. య్యో! అన్ని విధముల సతనికి దుఃఖను పొడసూపు మండెను.

ప్రతి దినము వెంగుపూటలకుఁ బ్రొద్దుననే యొక్క సారి ఉన్నము నండుదురు. వంట చెఱ కాదా చేయుటకు నిది యొ మగ్గము, కిరసనాయిలు దొరకక సూర్యాస్తమయము కాకముం భోబసము చేసి శయనింతురు. సావిత్రమ్మగారు పిండి చేసికొన లేక ప్ర స మేకభుక్త మండి యట్లే నిద్రించును. ప్రొద్దుపోవునఱకు దొడ్డిలో ్చండి కాలయాపన చేయుదురు. ధర్మారావు పురాణకథలు టకథలు చెప్పి కాలక్షేపము జరుపును. సావిత్రమ్మగాకు తన చిన్న నాఁటికథలు, తనుసంసారము చేయునాఁటి రామేశ్వరశాస్త్రి గారి విచిత్ర ృత్తాంతములు నిని చెప్పును. అరుంధతి యెప్పుడును శ్రోతయే. వాన డైనా, మొద్దుకుప్పటు లున్నవి. అవి యన్ని కథలు తా స్

కడుపులోఁ దగినంత యాధారమ: లేక నిద్ర వెంటనే రాదు. బిచ్చని", యొకటియే నిద్ర! ధర్మారావునకు వఱునాఁటి సంగతి మి యుని మనసులో వథన ప్రారంభించెను. అరుంధతి యతని A సుఖముగా ఇతని దుఃఖము పంచికొనినిదానినలె నిద్రించెను.

ఏ ఱునాఁటికి రోజు గడచు తెరువు కన్పించలేదు. బియ్యము తల నాలుగు రోజులకు నచ్చును. తక్కిన సంబారము లెక్కడ? అప్పలలువది యెనుఁబది రూకలదాఁకఁ జరిగియుండెను. అవి తీర్చుట Aur ఇంకఁ దనకు గుంటూకులోనుండు ప్రసక్తి యేలేదు.. సుబ్బన్న 0 బోనుదమా? పోద మన్నను దారిఖ్చ లేదు. రాణిగారు " పంపించదు? పోయి కనుఁగొని నత్తమన్నఁ జేతఁ గాసులేదు. ANNA కూపాయలు చేబములు దొఱకు మార్గమైనఁ గనిపించలేదు. Jములమీద నతని చేయి చంద్రహారమ మీఁదఁ బడెను. ముగా నున్నది.

అరుంధతి భోజనముచేసి గదిలోనికి నచ్చెను. ఆమె సం చుటకుఁగూడ మనసొల్లక ధర్మారా వొకవైపుమొగమిడి పంటలన నెను. అరుంధతి యీమూఁడు నెలలుగాఁ దిండి ససిలేక కృశించి కోయెను. ఆమె యెఱ్ఱని శరీరము కప్పువేసిపోయెను. ఆమె దేహమున నణ్యము పోయెను. చిక్కి సగమునకు సగమైపోయెను. కాని మొద మన సౌందర్యము లేశమును దగ్గలేదు. ఆమె పతి తనవైపు చూర కుఁగూడ శంకం చచుండె నని తెలిసికొనిపోయి యతనికిఁ బార కాయన్నియై కౌఁగలించుకొని 'ఇదేమి! సంపదలు మనము గొనితెచ్చి మా! ఇంచు దోస మేమి గలదు? నాయందు మీ రేమో యా వారము చేసినట్లు మొగ మాతలకుఁ ద్రిప్పుట నాకు చుచిగా లేదు కన్న మీరే దగర్భ శ్రీమంతులు. మీ కన్న నేను సుకుమార నాలను గాదు. కష్టముల కేమి? అని మీకు చెప్పినట్లు హరిశ్చంద్ర ములకుఁ దప్పలేదు. నా మాట విన్నారా! ఇదిగో! నవ్వుఁడు! వైపునకుఁ దిరుగుఁడు. నవ్వకున్న నా మీఁద నొట్టు' అని యలి!ని లనంతముగాఁ దనపై పునకుఁ ద్రిప్పుకొని యతనికిఁ జక్కిలిగి పెట్టి గదియంతయు నవ్వు లారఁ బోయించెను. దానితో ధర్మారా నాఁటి మనోవైన్యము మాయమయ్యెను.

దరిద్రు నింటఁ బూర్వులిచ్చిన పూజా మాణిక్య తెగి వాది దేవతా ప్రసాదమ:. దాని సమ్మినచో బారిద్ర్యము మంచి లగును. కాని పూర్వుల శాపమున్నది. అది పూజించం యమ్ముకొని తినరాదు. అమ్మినచోఁ బూర్వుల కంద రకచక ప్రాప్తి, చంద్రహార మిట్టినస్తువుగాఁ గన్పించెను.దగులరాదని ధర్మారావు నిర్ణయించెను. కాశికిఁ బోయి ప్రియమైన వస్తువు పరిత్యజించి నచ్చినట్లతనికిఁ బ్రియావక్షస్పర్శయే దీనితో బరిత్యాజ్యమైనది. ఆ సంగతి యతనికి మఱునిముసమునఁగాని విస్పష్ట ముగఁ దెలియలేదు. సగమ నిద్రలో సరుంధతి పతి వైపు మజలి యతని చేతులు తన యెదుకుతొమ్ముపైకిఁ తీసికొనఁ బోయెను. ధర్మా రావు తద్గత చంద్రహారస్పర్శభీతిఁ జేతులు వెనుకకు లాగికొనెను. అరుంధతికి వెంటనే మెలఁకున వచ్చెను. పతిమేల నియే యున్నాడు తన చేతులు వెనుకకు లాగుకొనుట బుద్ధి పూర్వకముగ నాచరించిన పనియే. "తా నేమి తప్పుచేసెను? సహవాసము చాల చెడ్డది. ధన ముతోఁ గాని, ధనవంతులతోఁ గాని చెలిమి పాఁప చెలిమి. అది ధని మున్నంత వఱకే యుండును. ధసము తానున్న చోట స్నేహమును జేరనీయదు. ధనమన కదేమి రోగమో! స్నేహము, మార్దవము దయ మొదలైన సర్వదేవతా గుణములును దనవి కా సనును అరుంధతీ దేవి యంతర్హృదయముతో నేమియు సంబంధము లేని యీ చంద్రహారము తన స్థితిదోషము చేతనే యామెకు విరోధి యయ్యెను. ఈ బంగారు హేయము.

అరుంధతి దీనములైన కనులతో భర్తముఖమునంకఁ జూచెన అతఁ డామె చెక్కిళ్ళు రెండు చేతులతో ఁజాచి, యాచేతులు ముద్దిన కొనెను. ఆమె యతనినిఁ గౌఁగిలించుకొనఁ బోయెను. అంతడు దూర ముగాఁబోయెను. ఆరుంధతి కర్ణము కాలేదు.

ధర్మా: ప్రియా! సటి కంత గగ్గోలు పడెదవు? ఆ చంద్ర హారమును నేను స్పృశించను. దానికిని నాకును సంబంధ మేలించి హేయమైన ధనమును నేను స్పృశించను. అందులో సది నాది కాద తద్గతలోభమును నాకుఁ బోలేదు. ఇంద్రియములను దడవినంతసేన నింద్రియములు చేయు దురాకర్షణకు మనస్సులు యుందును. వానిని జయించనలయుసన్న వాని ప్రసక్తియే రాదు. అట్లే యీ చంద్రహారమనుగూడఁ దాశ్రరాదు. అది యొడలికి దగిలినంత సేపు నాకు దానిమీఁద వ్యామోహము తీరువా లేదు. అది నాకుఁ బరి గ్రాహ్యము కాదు. కానపుడు నేను దాని

ృంచను. ఇది నీ మీఁద్ర గోపము కాదు. అని యామె చెక్కిలి అ స్పృశించెను. అకుంధతి యాలోచనలో దిగెను. తనకు భరాషణమైనది దూషణమైనది.

అరుం: 'ఇనుమఁ గూడన అగ్నికి సమ్మెట పెట్టిన్నట్లు చంద్రహారము ధరించనంత మాత్రముస నాకీ యనాదరమేల? నిజ తనికు నా కిది యలంకారముగాఁగూడ లేదు. చేతులకు నేమియు లేవు. పెడుమ సకులేదు; చెవులకులేవు. పాదములకు నాఁపకడియమలు మాత్ర మున్నవి. మెడలో నిది యలంకారముండియు నిరలంకారము మున్నది. దీని యునికి నా కిన్నాళ్ళుగా నసుఖదాయిని గానే న్నది. ఈ నాటి ఇది దీని సహజగుణము సంపూర్ణముగా బయటఁ ది. చెడ్డవారితోఁ జెలిమి చెన్నటికైనఁ జెఱుపు తేక మానదు. "యిును నేయి యని త్రాఁగుటకును, నూనె యని తలకుఁ బోసికొను టెను గాని యీ చంద్రహారము మన యింట నెందులకు? అరువు ఆబ్చకొన్న నగ నలె నిది హృదయగాధా హేతువే యగునున్నది. తీని మజల రాణిగారికిఁ బపించి వేయుదము. గాడిదకు హోదా మీ పట్లు నా కిది తగినట్లులేదు.

అని యామె చఁద్రహారమును దీసి గదిలో నేలమీఁద్ర విసరి పనిని గౌఁగిలించుకొనెను. పుణ్య దంపతులు వా రిద్దఱు తన్ను రాకరించినందులకు ధనలక్ష్మి దుఃఖపడి మూల్గినట్లు చంద్రహారము శ్రీ జఱ్ఱున జాఱి ధ్వనిచేసెను. అట్లు చంద్రహారము నేలపై వేయునప్పుడు ధర్మారావునకు నస్తునట్లు పాఱవేయుట మనస్సు * గష్టమే యనిపించెను. గాని ప్రియానస్పర్శ సుఖమ లో

• మూహ యెగిరి పోయెను. ప్రేమ చాల విచిత్రమైనది. దాని కన్న లేదు; నీళ్ళు లక్కజిలేదు. ఎడారిలో ఁదిండి లేక యొంటరిగా "ప్చ అన్న రెండు పక్షులు కూడఁ గ్రవ క్రమముగా మేనులయందు ఆ శ్రీణించుమఁ జావు నిశ్చయ మైన వేళయందు నేత్రమ ల తోనే చచ్చును. ఆ రాత్రి ధర్మారావున కరుంధతి తనతో లేచి రాత్రికన్నఁగూడ నెక్కున ప్రియురా లయ్యెను. అంత ప్రేమపూర్వ మెఱిఁగియున్న యరుంధతీయు నానాఁ డతఁదు. దీప సర్వస్వ మిచ్చిన ట్లూహించుకొనెను.అరుంధతీ ధర్మారావులు ప్రొద్దెక్కి గాని లేనకు. సావిప్రవ్య గాను తెల్లవారక ముందే నిద్ర మేల్కొనును. దంపతులకు గదిలో గడియ వేసికొను సలవాటు లేదు. ప్రతిదినము వా రిద్దఱు నొకరి కాన ళ్ళలో నొక కుండగానే యామె గదిలోనికిఁ బోయి, గది యూడ్చి తనకు గదిలో నేమైనఁ గానలసియున్నచో, దెచ్చుకొనును.

ఆ నాఁడు గది యూడ్చు మండఁగా నామె కంటికి మెఱసి యామె మొదటఁ బామేమో యనుకొని, యాగి, నెమ్మదిగాఁ జూ చంద్రహార ఎని గ్రహించి 'ఇదేమో! ఇటుసారవేసి' అని తీసి మరత గోడలి మెనలో సమర్చి తనపని తాను చూసుకొనఁబోయెను. నెప దిగా తెల్లవారి వెలుతుకు గదిలోనికి నచ్చెను. ధర్మారావు కనులల తెఱచి చూచెను. అరుంధతి మెడలోఁ జంద్రహారము మెడియ చుండెను. తనను నిద్రపోనిచ్చి మఱల నామె యా నగ తెచ్చి ధరించి నది. ధనవాంఛ యెంత చెడ్డది! నిద్రలో నది తనకుఁ దగిలెనేమో రు ధర్మారావు ప్రక్క మీఁదనుండి లేచి పోయెను.

అరుంధతికి మెలకువ వచ్చెను. తనమెడలో నేమో బరువున నుండెను. ఏమిటా యని చూరుకొన్నది. మెడలో హారమున్న తన పతి తెచ్చి యా హారము తన మెడలో వేసెను గాఁబోలు! హారము నేల ముట్టుకొ నెను? ఏమో! తన మెడ్ బోసిగా నున్న డ వేసియుండనచ్చను. ఆమె లేచి పని చూచుకొనఁ బోయెను.

ధర్మారావునకు భార్యమీఁద గోపము నచ్చెను. ఇంటి నున్న నామెతో మాటాడవలసి వచ్చెనని యా లో జంతీయు స్నేహితుని యింట నా స్నేహితునియింటఁ గడపెను. భోజనముని మాత్రము వచ్చెను. ఆ మెతుకులే తినెను. ఇంటనున్న రెండుగడి. 'లకుంధతినిఁ బల్కరించలేదు. ఆమె తాను గదిలో నుండఁగా చాకిస దగ్గఱగా వచ్చెను. తాను దూరముగాఁ బోయెను. భోజనమున తన దారిని తాను పోయిన భర్త యేదో పనిచూచుకొనఁ బోయెన కొనెనుగాని తన్నుఁ బరిహరించుటకు వెళ్ళి నాఁ డని యను లేదు. రోజుగడచెను. ధర్మారావునకుసుబ్బన్నపేఁట పోయి రాలిని నని బుద్ధిపుట్టెను. పోవుటకు రెండురూపాయలు కావలయు ఎవరిచ్చెదరు? కొందఱి నడిగి లే ననిపించు కొనెను. కొ

అడుజాచి యడుగుటకు మొగముచెల్లక మానివేసెను. ప్రొద్దుక్రుంకు 5 కడిగినను సడుగ కున్నను మిగిలిన దొక్కఁడు. అతని సడుగుటా? అడుగకుండుటా? యని పట్టినది. అడిగినచో నతనిదగ్గఱ నున్నచో తప్పకుండ నిచ్చును. అడుగుట నీచమేమో! తన స్థితి కతని నడుగ గాదేమో! నీచత యెచ్చట? గుణహీను లయిన ధననంతులకన్న Joణ వంతులయిన సేద వారేయధికులు. వారేగౌరననీయులు. ధర్మారా M లో నెప్పుడును మాటాడవైన లేదు. అతఁడే ధర్మారావునకు చాఁడుసార్లు సమస్కరించెను. ధర్మారా నన్నచొ నతనికిఁ అల గౌరనము. ఇంకొకమార్గము లేదు. ధర్మారావు చినర కతని గుటకే నిశ్చయపరచెను. ధర్మారా నతని కొట్టుదాక రెండు పోయి మరల వెనుదిరిగివచ్చెను. 'ఛీ! అతని నడుగుట యేమి? మునియొద్దఁ దన కీ వైన్య మెందుకు?' ధర్మారావు వ అలఁ యేసు నాయకు తన దుకాణము మీఁదఁ గూర్చుండెను. ధర్మా పున జూచి యతఁడు మందహాసముచేసెను. ధర్మారా పెప్పుడును మీకాణము దగ్గఱకు రాఁడు. ఏల వచ్చెనో!

"యునకు ముప్పదియైదేం డ్లుండును. అతఁడు. మళయాళి. అతనిది గుంటూరులోఁ దములపాకుల కిల్లీదుకాణము. సోడాలుకూడ అముండును. నాడరు మొగ మెప్పుడును మంద హాససుందరమ . బిళ్వాలను బ్రసన్న తారోచిస్సులే యతని మొగమునఁ దాండవిం జాతిని కన్నులు నవ్వుచునే యుండును. అతఁడు విచారముఖ " మున్నప్పు డతని నెన్వరను జూడలేదు.

నాయకు ప్రతిదినము ప్రొద్దుననే లేదును. హరినామ స్మరణ తరువాత స్నానము చేసి విభూతిఁదాల్చి కాఫీ హోటలునకుఁ యొక గిన్నెఁదు కాళేత్రావి తన దుకాణమునద్దకు సన్చును. 1000 మొక సృద్ధ బ్రాహ్మణుఁ డెనిమిది గంటల కతని దుకాణము చ్చను. ఆయన చేతిలో నొక కాని యిచ్చికాని యప్రకము న్నెండుగంటల కూరి చినరనున్న తన యద్దెయింటికిఁ బో పలుకొని తిని, కొంత విశ్రమించి మరల దుకాణమునకునచ్చును. ని దుకాణమందే విద్యాస్థలందఱుఁ దములపాకుల కిల్లీలు, ందురు. అతని నద్ద కాతాపుస్తక మున్నది. ఎవడు కొనునోవ్రాయఁడు! ఇది వఱచిపోయినాడు' అసఁడు. చాలమంది విద్యా ర్థులు పద్దులు వ్రాయకు. డబ్బెగఁ గొట్టెదకు కూడను. అతఁ డెవరి నేమియు ననఁడు. కొందఱు డబ్బు తెచ్చియిత్తుకు. అతఁడు పుచ్చు కొనును. కొంగఱు పదిరూపాయలదాఁక నప్పుచేసి, తరువాత నతని దుకాణము వద్ద కే రాకు. అది వారి భయమేగాని యతఁడు వారిని డబ్బడుగఁడు.

ఇవేకాక విద్యార్థు లతని వద్ద చేబదుళ్ళు తీసికొనుటయం నిచ్చుటయుఁగూడఁ గలదు. ఎవరయిన నతనిని 'ఏమోయి! ఇట్లందు డ?్బగఁబెట్టిన చో నీ కెట్లు సాగు' నని యడిగినచో 'నా దొక పొట్టు నాకు నెల కయిదురూపాయలు చాలునండి. ప్రొద్దువ నింతయన్న తిందును. రాత్రి కొక గోధుమరొట్టె. ప్రొద్దున కొక గిన్నెఁడు దా నాకుఁ జాలదా?' యనును. చాలమంది యతనినిఁ బిచ్చిముండ కోటన కనుకొందురు; మఱికొందఱు సత్పురుషుఁ డనుకొందురు.

ఒకసారి యొక కవి యతని కిరునది రూపాయలదాఁక నీవల నచ్చెను. అతఁడు సగముడబ్బు సిగ రెట్ల కేయీయ నలయును. ఇంతలోన నతఁడు వ. తాంతర వివాహము చేసికొనెను. కులముచే బ్రాహ్మణుడు అతనిభార్య యాధునికురాలు. అతని జీతము తినుటకుఁ జాలలేదు. సరికదా యతని ప్రాణములకుఁగూడఁ జాలలేదు. నాయరు నెనగా యడిగిరి: 'ఏమయ్యా! యాయన డబ్బిచ్చెనా?” యని. నాయరు 'బా ఆయనయే సేదవాఁడు. ఆ నచ్చిన భార్య యతనినిఁ దీని వేయ న్నది. పాప మాయన యేమి యిచ్చునులెండి! ఆయన కొక కొడుక పుట్టిననాఁడు డబ్బిచ్చినంత సంతోషించెద' నని యనెను.

నాయరు ప్రతిదినము సాయంకాల మయినంతనే యాంజనేలా స్వామి గుడికిఁ బోవును. ఈలో ఁపుగా దుకాణమ మీఁద నెనరుపడిన వారే కూర్చుందురు. కూర్చున్న వాని 'నిజాయితీ' మీఁద నే దుకాణం సాగును. అతఁడు వచ్చి యచట కూర్చున్న వానిని అబి కని. యడుగఁడు. 'ఇట్లయినచో బేర మెట్లు సాగును' అని నీ వనువిచి 'ఎనరిపాపము వారిది. నా కేమి? నేను యితకులసొమ్ము తినుటలే కదా! నాకుఁ బాపములేదు' అనును. చిల్లర యెచ్చటను దొరక

నాయరు దుకాణము మీఁదఁ దప్పకుండ దొరకును, క్రొత్తయూ ు వత్తురు. ఏదో కొందురు. వారివద్దఁ జిల్లరయుండదు. నాయ- వక్షను దొరకదు. నాయరు 'స్వామీ! వద్దులెండి! ఆ డబ్బు నాకు లేదు. పొండి!' యని నమస్కరించును. వా రాశ్చర్యపోయి మార్చి వారే తెచ్చియిత్తుకు. అతఁడు కొన్ని బాకీలు మఱ= పోవును. కొంద అవి తెచ్చియిత్తురు. వారు 'నాయరూ! నీకు = వాంతి మూయవలయును?' అందురు. 'నాకు జ్ఞాపకములేదు. బాబూ మాదయ వచ్చినంత యిండు'. వారుసరిగా నీయవలసినంత యిత్తురు కొంత తగ్గించి యిత్తురు. వారు మరికొంత యెక్కువ యిత్తురు: లో నెవ రెవరో భగవంతునకే తెలియును. నాయరు రాత్రి పది అయిస్ తరువాత దుకాణ ముంచఁదు. అతనియింటికిఁ బోవును. కొలక అతనిని యోగాభ్యాసి అందురు. కొందఱు రాత్రి రెండు గంటలవరకు నేనో జపము చేసికొను సందురు. నిజ మెవరికిఁ దెలి ఉండు. మనిసి మాత్రము వస్తాదువలె నుండును. అతనికిఁ బడి సెము పట్టిన చూడ నెవరు నెఱుఁగరు. ఎవరైన 'నాయరూ! పెండ్లి చేసికొన No?' యందురు. అతఁడు "అమ్మో! నాకుభయమండి! 'సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత! జాగ్రత!' అన్నారు. హాయిగా మన్నాను. నా కా గోల యెందుకు స్వామి? అప్పటినుంచి రాణి పుట్టును, దొంగ వేసా లెక్కువగును. ఇప్పుడు రూపాయకుం లాభము చాలును. అప్పుడు రూపాయకురూపాయ లాభము లే!!" అనును. నాయరు బీడీ కాల్చఁడు, సోడా త్రాగఁడు, గులు వేయఁడు. ఎంత చలివేసినను చొక్కాతొడుగఁడు.

ప్రతీదినము రాత్రి యెనిమిది గంటల కతని దుకాణము వద్దకు  సలివాండ్రు వత్తురు. వారు గొల్లవాఁ డొకఁడు, కాలం 3. గొల్లతఁడు వయసులోఁ బోలీసు పని చేసెను. అతనికిఁ బది లు పింఛను వచ్చును. కాఁపునకుఁ బనిలేదు. అతనియన్న గంగములో నేదో రెండువందల జీతము తెచ్చెడివాఁడఁట. డితనికి నెలకుఁ బదిరూపాయలు పంపించెడివాఁడు. అ ట్లతని లో నిఱువదియేండ్లు జరిగెను. ఆయన్న చనిపోయి యీకాఁపుబ్రతుకు బయటఁ బడెను. ఇప్పుడెట్లు బ్రతుకుకున్నాఁడో యెసరి

ఈ యిద్దఱు నచ్చి నాయగతో వేదాంతము వేయుదురు. నాయ రిద్దఱిఁ జుట్టలిచ్చును. వారు కాల్చును వేదాంతము మాట్లా డుదురు. అయిపోయిన తరువాత వారిద్దతఁ జెరియొక సోదాయ నిచ్చును. నాకు పుక్కిలించి యుమిసి మిగిలినది త్రావుదుకు. త్రాగిన తరువాత 'సోడా పుల్లగా నున్నదయ్యా!' అని యొకఁదు, 'ఇవ్వేక నిన్నటివలే లేదు' అని యొకఁడు నాల్గురు సౌదార్యమును వారిమాన ములో వారు భూషింతుకు. తరువాత నక్క పొడి యింత సమలుదుట ఇంతలో వేదాంతము చినరకు నచ్చును. ఇద్దఱును 'రాంరాం' వెడలి పోదురు. ఎవరో యొకరు నాయకుతో వారినిఁగూర్చి వెక్కిన రింతురు. నాయకు "అయ్యా! అట్లు వన మనరాదు. ఎనరిలో నేను న్నదో! త్యాగరాజుగారు ఏమన్నారు? 'ఎందరో మహానుభావ లందరికిని వందనమ' లని అనలేదా?" యనును. నాయరు తెలుఁగ దేశమలోఁ బది పదునేనేండ్లనుండి యున్నను నతఁడు తెలుఁ గదొ యాసగా మాట్లాడును. ఒత్తులుగల చోటఁ దేల్చియు, 'చ'లు 'స' కాన' గాను, దీర్ఘములు కొన్ని హ్రస్వములుగానుబలుకును. పలుకుబడికి నవ్వుదురు. అట్లయ్య సతఁడు మాటాడుచుండఁగా నందఱ కాకర్షకముగా నుండును. ఆయాకర్షణశక్తి యతనివ్యక్తి య దున్నది గాని మాటాడుటలో లేదని కొందఱు.

ఎవరైనఁ జనిపోయి వాహకులు లేనిచో నాయరు సిద్ధమం అట్లు మోసిననాఁడెల్ల నాయ కుపవాసముండి రాత్రి నక్షత్రదర్శయా మైన తరువాత భోజనము చేయును. 'నీ కెందుకు నచ్చినది నాయరూ వారి తిప్పలు వారు పడరా!' యనును. 'తప్పుతప్పు. అయ్యా! ఆల మోయుట పుణ్యము. మనము నెప్పుడో చచ్చెడిదే. నే నున్నా చూడు బాబూ! తేపు చచ్చిపోయెదను. నీవంటిబాబు, నీవంటి తీసికొనిపోయి తగులవేయ నలసిన దేకదా! నేనిప్పు డిట్లు చేసినచో కప్పుడెవరో దొరకుదురు. లేకపోయినచోఁ గుక్కలు నక్కలు కొని తిన నలసిన దేగా!' యని సమాధానముచెప్పును.

ఊరిలోఁ గలరా చెల రఁగిన పుడు ప్రతిజనుఁదు శనములకు కూదూరు గాఁ బకువెత్తినపుడు నాయరు సహస్రధా యుపయోగ భ =ను. చినర కతని కొక రావుబహదూరయినను రాలేదు. స్కూలు పిల్లలకుఁ గొందఱ కతఁడు జీతము కట్టునని చెప్పుదుడు. ఎంతవజకు యెన రెఱుగుదురు?

ధర్మారావు పోయి డబ్బడుగవలయు ననుకొన్నది యీ యీ వని . 'మాష్లే మోఘా నర మధిగుణే నాధమే లబ్ధకామా' ధర్మా సాయరు నధిగుణునిక్రిందనే లెక్క పెట్టెను. కాని రెండేండ్ల గుండి నాయరు ధర్మారావు సొమ్మ దమ్మిడితిన లేదు. అతని వద్ద ములపాకు కిల్లీ కొనుటలేదు. అతనితో నిన్నఁడును మాటాడు లేదు. ఏమనిపోయి యడుగును?

ధర్మారావు పోయి దుకాణము నద్ద నిలుచుండెను. ఏ మని అడుగవలయునో తెలియదు. ఎనరో నచ్చుచుఁ బోవునుండిరి. వా హన్నావు కడుగుట కతని కిష్టములేదు. చినరి కెవ్వడు లేకుండఁ గోయిరి. అడుగుట కదేవేశ. నాయ రతనివంకఁ జూచి" "ఏమి కాన బాబూ!" య నేను. ధర్మారావు నాలుక కుమాట రాలేదు. సక్కఱలేదు' అని ధర్మారావు వెడలిపోయెను.

ప్రొద్దు క్రుంక సచ్చు వున్నది. తల్లి 'నాయనా! నీవును, నరుం అన్నము పెట్టుకొని తినుఁడు. నేను దేవాలయమునకుఁ బోయి తెలుగు' అని యేఁగెను. ధర్మారావు 'నాకన్న మక్కఱ లే' దని పాలును. అత్తగా రదినఱకె గడప దాటిపోయెను. ధర్మారా వేయఁ బోవుచుండెను. వెనుకనుండి యతని నెనరో బిటిలోనికి లాగి తలుపువేసిరి. ఇంటిలోనున్నది యొక్క కం అరుంధతికిఁ బలికోపము తెలిసినది. అతని కొపమన కొకటే ఆర్మ బలిఁడిల్లు పట్టకుండఁ దిరుగుటయే. కోపములేనపు డకుంధతి అరుంధతి నీకు, అరుంధతి నిద్ర. ఈ మనిషి యరుంధతి గోపము నచ్చినఁగాని యూకు పట్టఁడు. ఇంటిలోనికి లాగి :4 'యెందుకయ్యా కోపము?” అనెను. ధర్మారావుసకు నవ్వు ''మ్యూ, ఏమిటి?' అనెను.ఎనిమిదవ అధ్యాయము

పస్ దురర్ధము చేసితివి.. ఒక వేళ నమ్మినచో హారమైన నమ్మవచ్చుఁ గాని యుంగరము తాకనేరాదు' అనెను. పొరిగా దేవదాసిమీఁదికిఁ జనెను. ఇద్దరి యూహ యొక్క

సంపద్దారిద్ర్యములు, సుఖదుఃఖములు, సంయోగవియోగ మీలన్నియు దాఁటి వాయుపథమనఁ బోవు మహాజ్యోతిస్సువలె దేవ దాని 'నారికిఁ దోచెను. తరువాత నిద్దఱును మాటాడకుండ భోజనము చేసిది...ఇంతలోఁ దల్లి వచ్చెను.

అరుం : ఈ చిట్టి చిట్టి కోపా లేమిటి? నేను రంగాపురము పోయెదను. మన కెవ్వరికి సక్కరలేని చంద్రహారము కావలసినవా రక్కడ నున్నారు. ఇచ్చి వచ్చెదను. ధర్మా : అక్కరలేకపోవుట యేమిటి? రాత్రి నన్ను నిద్రపోనిచ్చి తెచ్చి మెడలో వేసికొంటివి

కదా! ఆరుం : అబద్దము లాడకుఁడు, అఁడపిల్లలు పుట్టెదరు. ధర్మా రావు నవ్వి యరుంధతి చెంపమీఁదఁ గొట్టెను. ఆరుం : మీరు కదా తెచ్చి నా మెడలో వేసినది? ధర్మా : ఛీఛీ! నేను మరల దానితో నవసరము లేదనువఱకు నా నగ తావనని ప్రతిజ్ఞ చేసితిని మరల ముట్టుకొందునా! అరుం : భగవత్సాషిగా నీ హారము నా నా మెడలోనికి మరల నెట్లు వచ్చినదో నాకు దెలియదు. మీరు వేసితిరని యే ప్రొద్దుటినుండియు మెడలో నుంచుకొంటిని. ఇదిగో తీసి వేయుచున్నాను; అని తీసి పెట్టెలోఁ బెట్టెను.

దంపతు లిద్దఱు సంధిపత్రములు వ్రాసికొనిరి. రాజ్యమ మధ్య సంధివరతులు చెడినంత తొందరగా సమాయకు లయిన య దంపతులమధ్య ఁ జెడవు. ధర్మారావున కా సందేహము లేదు; కాని హార మామె మెడలోని కెట్లు వచ్చెను?

సావిత్రమ్మగారు నేయి యెక్కడనో యప్పు తెచ్చెను. ప్రక్క వారి దొడ్డిలోఁ బొట్లకాయలు కాచి, వాగు రెండిచ్చిపోయిరి. ఆమె వండెను. ప్రొద్దుటి యన్నమే భార్యాభర్తలిద్దఱు కూర్చుంది వడ్డించుకొనిరి. వీధితలుపు వేసిరి.

అరుం : నేను మీ నోటిలో సన్నము పెట్టునట్లు, మీరు తీ నట్లు! వ్రేలుమాత్రము కొఱుకరాదు. ధర్మా : నీవు నా ప్రాణము మాత్రము కొఱుక రాదు. అరుం: మీరు కవులు కాదు. మీరిజీ దొక కత్తు.

ఆరుంధతి ముద్ద ధర్మారావు నోటికందించెను. అతనికన్ను పడి దాసి యిచ్చిన యుంగరముపైఁ బడెను. ఆ పరుట యరుంధతి పోడకి కొనెను. అమె వెంటనే యుంగరముతీసి 'అన్నట్లుగా మరచిపో ఈ ఉంగర మమ్మి పదిరూపాయలు తేరాదా?' య ధర్మారావు 'నేను దానివంక సందుకుఁ జూడ లేదు. నా చూపు మీఁద్ర యాదృచ్ఛికముగాఁ బడినది. దుర్మాగులారా! ఆ నా రక్ష

రాత్రి జామ ప్రొద్దుపోయెను. ధర్మారావున కింకను నిదుర కట్టలేకు. ఎవరో వచ్చి తలుపు తట్టిరి. ధర్మారావు సోయి తలుపు సేనం వచ్చినది నాయరు: 'బాబుగారూ! మీ యిల్లు కనుగొని గారు. ఆ నల్లనియాయన మీతోఁ దిరుగుచుండును; ఆయన చెప్పి అ. ఇందాక మీరు నా దుకాణమున కెందుకు వచ్చినారు?' ఆ co డిగెను. ధర్మారావున కచ్చెరు వయ్యెను. అతఁడు 'ఊరకే చ్చితిని' అనేను. 'కాదు బాబూ! ఏమైన డబ్బు కావలసియా?' యుతఁడు తఱిమెను. 'ఊఁ'యని ధర్మారావునోటినుండి యతనికిఁ బియంతఁగనే వచ్చెను. నాయ రుత్తరీయము కొఁగు నుండి ఏసి రెండు రూపాయలు ధర్మారావునకిచ్చి 'బాబూ! ఇవిగో లు. ఇవ్వేళం బెట్టలో నివియే యున్నవి. ?” పేగు. ధర్మారావునకు “చాలునా" యన్న మాట నిందించుటయో, డుటయో, యాదరించుటయో, తిరస్కరించుటయో తెలియవు ప్రయాణము స్థిరమైనది. లక్షాధికారుల బిడ్డ, భగవంతుని జమీందారుల కాదరణీయుఁడు. ధర్మారావును నాయరుముందు వినయముచే హావి కణు వయిపోయెను. ఇచ్చుట పుచ్చు కొనుట-ఒకటి వు; రెండవది చెవులు వ్రేలాడుచున్న గాడిద. తగువలకు, చేసాఁచవలసి వచ్చువఱకు జగ్మరభువు వామనగ బిరం పరిదీనమూర్తియో, విషాద మూర్తియో యానంద. ఆ యరుంధతి కాఁగిటనున్న ధర్మారావు వసకలాడుచున్న మ్యెను. పరమ శివునివలె నరుంధతి డొక్కలోఁ గొంత హృషీ కేశునివలె నామె ప్రాణము లొకసారియామె శరీరమంతయుఁ దనలో నిసుడ్చుకొనును.

అరుంధతికి ధర్మారావు శృంగార మొక్కొక్కనాడొక్కొక్క రీతిగాఁదోఁచను. అతఁ డేదో యొక మహారసమూర్తి. అన్యక్రమ'తై యతనియందు దాఁగియున్న నూన్న వినూత్నభానములు వేల కొలఁది బహిర్గతములగు మండెను.

ఒక విషాదభాసము వచ్చి యతని బుద్ధి కృశించిపోవలయును. ఆ విషాద రేఖ పోయి మజల సహదవిస్తృతి నచ్చినవుడు మతొక క్రొత్త వికాసము కలుగును. ఈ వికాసము లన్నియుఁ దాండవించు చోటు అరుంధతి.

సావిత్రమ్మగారు వచ్చి 'రాత్రి చంద్రహారము నేలమీఁద నున్న దేమే?' యనెను. గాఢ పరిష్వంగమున నున్న సతీపతులు లేచి నిలుచుండిరి. ఆమె 'నేను తెల్లవాఱు వేళ నూస్వఁబోయితిని. నే మీఁదఁ బడియున్నది. నేనుతీసి నీ మెడలో మజలవేసితిని. జాగ్రత్త అదికూడఁ బోయెనా, చెక్పితివా మనదశ!' యనెను. అరుంధతి వెను కనుండి చీకటిలో ధర్మారావును స్పృశించెను. అదితనిమీఁది యక నింద పోయినందుకు సంతోషము. అతఁ డామెను జేయిపట్టుకొని లాగెను. తల్లి 'మఱల హార మేమిు చేసితివి?' యనెను. అరుంధ. 'పెట్టెలోఁబెట్టితి' ననెను. సావిత్రమ్మగారు 'మంచిపని చేసితివి! దొంగి వానికిఁ దాళముజేతి కిచ్చినట్లా' యని తన మెడలో వేసికొనిపోతాయి పండు కొనెను. తల్లిపోయి తలుపువేసికొనెను. ధర్మారానమంధలిం

గరుడి త్రాచుపాము నొడిసిపట్టినట్లుపటైను. ఆమె కిలాలుమ నినవ్వసా మఱునాఁడు ధర్మారావు బెదవాశపోయి సూర్యపతిని గలికి కొనెను. సూర్యపతి యీ నృత్తాంత మంతయు విని 'సుబ్బన్న పోయి రా' యనెను. ధర్మారావు సుబ్బన్న పేఁట పోయెను.

ధర్మారావు సుబ్బన్న పేఁట నర్తమానములు డియ జబ్బుగానుండెను. ప్రాగా మీఁదికి వచ్చిన దని రంగారావుగారికి మూఁదుసారులు తంతినిచ్చి మూఁడుసారు ఆయన చెన్న పురినుండి వచ్చి రెండుమూఁడు దినక తుండి వెడలిపోయెను. రాధాకృష్ణయ్యగారు, రామేశ్వరముగ

సర్వారాయుఁడుగాకు మువ్వురును సుబ్బన్న పేఁటలో మకాముగా నుండరి. ఆ దివానుగాకు మదరాసు సుబ్బన్న పేఁటల మధ్య దిరుగు గుండెను. నెలకు నాలుగువందలు దివానుగారికి రైలుఖర్చులఁక్రింద వ్యయమగుముండెను. రాణిగారికి వైద్యముచేయిం మటకుఁ జెన్న పురికిఁ దీసికొని పోవలయుననిరి. రాణిగారు పోలేదు. చెన్న పురినుండి ఘ న వైద్యాలు వచ్చి చికిత్స చేయునుండిరి . ఒక్కొక్కప్పుడు నచ్చినప్పుడెల్ల ఏదివేలు, పదునేను వేలు సగుముండెను.

రంగారావు సంవత్సరాంతమున నాదాయమున్యయము లెక్క చూచెనఁట. శిస్తులు మునుపటికన్న నెక్కునగా నసూలగుమండెను. తులు జమీందారున కీవలసినది రూపాయ మిగులలేదు. అడవుల మీద సాలుసకుఁ బదివేలు ఆదాయము వచ్చుచుండెను. లక్షరూపా మాలకు జమాఖర్చులు తేలవు. రంగారావు చినరకు గుమాస్తాల సతనలను దొలఁగించి మఱల బ్రాహ్మణులనే గుమాస్తాలుగా నియ Nంచెను. ఒక్క లెక్క సరిగాలేదు. ' పెద్ద పెద్దయుద్యోగములకే తప్ప న నాండ్రు గుమాస్తాలకుఁ బనికి రా' రని దివానుగారు నొప్పుకొని ట. కోటలో నాఱువేళల నౌబత్తు లక్కఱలేదని రంగారావుగారు DC దీసివేసిరి. కొటలో నొక్క యేనుఁగుగాని, గుఱ్ఱముగాని మిగుల A ప్రాతమోటారులు నికిగిపోయినవి. కోటలో నాలుగైదు డెను. సుబ్బన్న పేఁట యూనియన్ చేసిరి. చంద్రారెడ్డి మన్ చెకువ ను.

ఆ యూరిలోఁ గృష్ణమనాయం దుండఁగనే సెకండరీ స్కూలు ని యూహించిరి. కృష్ణమ నాయఁడు 'ఈ యింగ్లీషు చదువు లో 'నెందుకయ్యా! ఇంకఁ బిలిచిన పలుకు దిక్కయిన జీయుటకా' యనిదానిని రానీయలేదు. ఇపుడు సెకండరీ తేలు పట్టిరి. దానికి మాష్టరులు, వారును నచ్చి యూకు క్రొత్తగా పాడు. ' సెలవులలో నేమియు సనుకొనలేదు. అప్పుడే యిన్ని జరిగేనా' యని ధర్మారావాశ్చర్యపోయెను. 'రాజు సర్బాలకుఁ గొదునయా?”

ధర్మారావు రాణిగారిని బోయి చూత మనుకొనెను, మార్గ వినదికాదు. ఆమె యే స్థితిలో నున్నదో తెలియలేదు.కోటలోనికిఁ బోయిన నేః. గునో! అయినను సాహసించి పోవుదమా యని యూహించెను. సరేనిని బయలు దేరెను. సింహద్వారము వద్దకు 6 బోయెను. అచట రామేశ్వరమగా రుండిరి. 'లోపలికిఁ బోవునది. యెవరు?' అని యాయన గద్దించెను. ధర్మారావు మాటాడకుండ బోవుచుండెను. రామేశ్వరమ గారికిఁ దరువాతి నేమి చేయవలయునో తెలియక యూరకుండిరి. ధర్మారావు సౌధము: వద్దకుఁ బోయెను. ఒక కాసావా'ని బిలిచి 'తాను వచ్చితినని రాణిగారితోఁ జెప్పు' మనెను. వాఁడు నటు నిటు చూచి 'అయ్యా! రాణిగారికి మాటయుఁ బలు కును లేదు!' ≈-నెను. ఇంతలో సర్వారాయఁడుగా రచటికి వది ధర్మారావు వంకనయినను జూడక కాసావానితో ''నేమిటిరా?? యనెను. కాసా వాఁడు 'అమ్మగారి దర్శనమునకు వచ్చినారు' అనెను సర్వారాయఁడుగారు 'అమ్మగారి సొమ్ము నింకఁ దినుటకు వీలులేదని చెప్పు' ఎ ని తాను లోనికిఁ బోయిరి. ధర్మారావు సమాధానము మాత్ర మెవరితోఁ జెప్పును! అతఁడు మంచినా తలతో వచ్చినదారిక

కోట బైటకు వచ్చి వెనుదిరిగి చూచెను. నౌబత్తులు మ్రోహం బురుజొక పెద్ద విఱిగిపోయెను. అదేనా కృష్ణమనాయని సౌధము? ఊరిలో నిఱుకలు; ఛైరుమన్ పక్షమువారు, తదితరులు

ఛైరువన్ పక్షను వారు జమీందారుగారి యాశ్రితులు. తదితరు తదితరులు. రెండుపక్షము లెందుకుఁ బడినవో తెయలేదు. ఎందుక బడినవని ధర్మారా వెవరినో యడిగెను. 'ఛైరువన్ అతఁడే మేని కావలె? ఇంకొకఁ డేల కాకూడ' దని సమాధానము. ఒక 'అసలు యూనియను ఎందుకు?' అనెను. ఇంకొకఁడు జమీందారు గూరకే యిదొకటి కలిపించిరి' అనెను.

ధర్మారావు బయలు దేరి కోటచుట్టు నొకసారి తిరిగివచ్చెది ఊరును, లయములును గోటకు తూర్పు దక్షిణములం దుంచెనీ పశ్చిమోత్తరమ లయంచు నేమియులేదు. తోఁటలు, దొడ్లు, మ లు, కోట యుత్తరభాగ మెల్లఁ బడిపోయెను. ఆవైపు నున్న గోడ రాళ్ళు చాలమంది యెత్తుకొనిపోయిరి. పశ్చిమ దిశనున్న గోడ యచ్చటచ్చట శిథిలమై (ముండెను . కోటకు సింహద్వార

స్పదిస. దక్షిణ దిశయం దొక చిన్న ద్వార మున్నది. ది. ఊరం tow నొక్కు-వ భాగము తూర్పుదిశయందే యున్నది. దేవాలయాదు గ్రామ్యభాగమందున్నవి. ఆలయమునకుఁ దూర్పునందుఁ బెద్ద చెఱువు . ధర్మారావు తూర్పు వెస నున్న సింహద్వారమ వద్ద బయలు ు సింహద్వారమునకుఁ బూర్వ మినుపబోడుపులతోడి పెద్ద ్య తలుపుండెడిది. అది కృష్ణవ నాయుడు తెచ్చిన పెద్ద కాశ్మీ  లనుఁగు రాత్రి పూఁటఁ ద్రించుకొని యడవినిఁబడినపుడు పగులఁ స్త్రీలను. అదే యతుకుఁ బెట్టి తరువాతఁగూడ నుండెను. కొన్నాళ్ళు రాత్రి లందుఁ దలుపులే వేయలేదు. పట్టాభిషేక వయినతరువాత సింగరావుగా రా తలువులు తీసివేసి పెద్దయినుపతలుపులు చే మంచిరి, శాతా అయిరన్ వర్క్సులో నుండి వేయిరూపాయల  యినుపతలుపు తెప్పించి అవర్పించిరి. అది యొక్క టేబల్ల తాను. ఇనుప కమ్మీలతో వడ్డముగా, నిలువుగా సమర్చఁబడినది. తోఁ గోటకుఁ గోట యాకృతి పోయి యొక పెద్ద ధనవంతుని యాకారము పడినది. దక్షిణదిక్కునందు గోడదాఁక పోయెను. ప్రసఁగోడలో రావి మొక్కలు, వట్టి మొక్కలు మొలిచియుండెను. ఆ నీలు, చాకలులు, మంగలులు నందఱు నావైపున వాసము చేయు ఉండిరి. ధర్మారావు కడచి పశ్చిమదికునకుఁబనెను. గోడచక్కగా శిథి ను. అతఁడొక జాతిమీఁదఁగూర్చుండెను. దూరమ స సలలో నొక చోట రెండుపిట్టలు గూఁడుకట్టుకొని నివసించు ను అందులో నొకపిట్ట నేఁత్రకై యెగిరిపోయెను. రెండవది దే యుండెను. కాలసర్పము నెమ్మదిగాఁ బ్రాకుచుఁ నా న్లకుఁ బోవుచుండెను. ధర్మారావు దానిని త్రోలుదవను అర్సా' అతనికి భయమైనది. తా నొంటరిగ నున్నాఁడు. సర్సము గిచ్చ తన్నుఁ గాటు వేసినచో! అతఁడు ప్రాణములు గుప్పిటిలో " యట్లే చూచుమండెను. పాము నెమ్మదిగాఁ బోయి గ్మగాలై యున్న యా యాఁడు పిట్టను నోటఁ గఱచు కొనెను. గీతి హఠాత్సంభవముసకు వెఱఁగు పొందెనో యేమో లేదు. సర్పము నోటిక మరిసముద్దవర్గాఁ గుయికు మన

సాహార మయ్యెను.

పాము తిరిగి తనదారిని దాఁబోయెను.ధర్మారావు తన కచ్చోట నెందుకని యాయెడకు దూర దూరముగల దొలఁగిపోయెను. పశ్చిమదిశ చినరిదాఁక నడచి చనెను. అచ్చట గోడ మటీ శిథిలమై యాసవాలయినఁ బట్టరాకుండనుండెను. ఉత్తర దిశ యంతయుఁ బడిపోయినగోడనానుకొనియే మాగాని యుండెను. అందు చేత సతఁడు వెనుదిరిగి నచ్చినదారినే యూరిలోనికిఁ బోయెను. రామ చంద్ర రాజునుఁ జూడక దేవదాసినిఁ జూడక మోటారు నెక్కి రాత్రి బెదవాడ చేరెను. సూర్యపతి నిద్రపోవు చుండెను. ఎవరో తలుపు తీసిరి. పోయి యథులు నిద్రించు మేడ మీఁది గదిలో ముసుఁగు పెట్టుకొని యాలోచించినంతనే పాలోచించి

తరువాత నిద్రపోయెను. సూర్య పతి ప్రక్కలోఁ గూర్చుండి 'లేనయ్యా! ఇంక నిద్రలే!! అని చక్కిలిగింతలు పెట్టుచుండఁగా నిద్ర మేల్కొసి 'అబ్బా! రాత్రి నిద్రలేదు. ఇంక గొంచము నిద్రపోనిమ్ము' అని బతిమాలి సతఁడు చేసినయల్లరికి విధి లేక లేచి కూర్చున్న ధర్మారావును సూర్య పతి ‘అప్పుడే తిరిగివచ్చినా వేమి?' యని ప్రశ్నించెసు. ధర్మా: రాణ గారికి మూఁడు నెలలనుండి జబ్బఁట, నేనామెను దర్శసమయిన చేయుటకు వీలులేక పోయినది. రాక్షసులు స్వర్గము నానరించిరనఁగా. మును పేమిటో తెలిసినది కాదు. సూర్య: ఇంక జరుగ నలసిన పని

యేమిటి? ధర్మా: నీవు నా కొక యిఱునడరూపాయ లీయవలయును నేను పోయి గుంటూరులో నున్న చిన్న యప్పులు నదిలించుకో మా యమ్మను, నా భార్యను దీసికొని సుబ్బన్న పేఁటకు మజి జేరెదను. ఇల్లున్నది కదా నాయని పుణ్యమున! సూర్య: మఱి చద వేమి చేసెడవు? ధర్మా : చదువా? అది రాణిగారితోనే పోయినది. సూర్య: గుంటూరులో నప్పులన్నియు నేమాత్ర మున్నవి? ధర్మా! నీవు తీర్చెద వా? ఎనుఁబది రూపాయ లున్నవి. జీతము నలునది క సలయును, మఱలఁ గౌఠశాలలోఁ జేరినచో, సూర్య: సరేశా నేఁడు పెద్ద సంగీతసభ. ఎనరో మహారాష్ట్రులు. రాత్రి సంగీతంన విని, గుంటూరు తేపు వెళ్ళెదవుగాని. ధర్మా: ఊరకే వెళ్ళిచేయాల నది యేమియు లేదు. నీ విర్వదిరూపాయ లిచ్చినచో వెళ్ళెనడు

మఱలఁదీర్చుదునులే.

సూర్య పతి ధర్మారావును బుగ్గమీఁద ఛటీలునఁ జఱచెను. ధర్మారావును మంచిదెబ్బ తగిలెను. సూర్యపతి నవ్వును, 'మఱల నిచ్చెదవా? ముందర నీ దెబ్బ యిమ్మ' అనెను. ధర్మారావు మంచి బొమిక బలము కలవాఁడు. నవ్వలాదుచు నాడెకు దెబ్బలాటలలో నెప్పుడును ధర్మారావే గెలుచును. కాని వారిలో వారు మఱలఁ గొట్టుకొనుటలు లేవు.

సూర్య : ఆ రోజున రాఘవరావు చేత దెబ్బ తిన్నావు. నేడు నా చేత దెబ్బ తిన్నావు, నీకర్మము దెబ్బల వ్రాతయే! ధర్మా : ఛీ! దుర్మార్గఁడా! మూయుము. ఎంత దెబ్బ కొట్టినావు, ప్రొద్దుననే! 6. ళ్ళీ చెయ్యి పట్టుకొన్న నేడ్చెదవు ! సూర్య : లేకపోయిన మరల నిచ్చునఁట! ఇంక నెపుడు ననవుకద? ధర్మా : సరే అయిన, ఊర కనే యిమ్మ. నా సొ మ్మేమయినఁ బోయినదా? ఏడ్చిపోదు నని మఱల నిత్తు సన్నాను.

తరువాత నిద్దఱును గృష్ణాస్నానము చేసిరి. రాత్రికి సంగీత సభకుఁ బోయిరి. ఒక కుఱ్ఱవాఁడు పదియేండ్లవాఁడు--బహుయంత్ర మ లమీఁద్ర గానము చేసెను. అందఱును మెచ్చుకొనిరి. కొందఱు "వాని తండ్రి కొన్ని కీర్తనలు మాత్రమే యా యంత్రముల మీఁద వాయించుట నేర్పెను. కుఱ్ఱవాఁడు వా రన్నట్లుగాఁ బెద్ద సంగీత జ్ఞాసము కలనాడు కా” దనిరి. కాని మెత్తని ఎ నస్సుల కల స్నేహితు లిగ్గఱికి వాఁడనిని నెఁతో మెచ్చుదల యయ్యెను. ఆ కుఱ్ఱవాఁడు పొ.గర సంగీత మని యొక బూరగుండ నొక ఎదురఢ్వని చేసెను. ఆ స్వాని సుఎ నోహరమై తన్ని శాసమయ ప్రశాంతశ్రుతో మేళనము పొంది సభ్యుల సందరను సమ్మోహితులను జేసెను. మిత్రు లిద్దరకు వాడలు తెలియలేదు. తరువాత నతని యక్కగాకు వచ్చి సంగీతము పొడెను. మహారాష్ట్ర స్త్రీల సౌందర్య మంతయు నాబాలిక యందే గోచరించెను. కొంచెము వెడల్పయిన దవుడలు, విశాలఫాలమ:, ఁ బెద్దదియుఁ జిన్నదియుఁగాని కుంకు బొట్టు, చొళ్ళెముగాఁ అట్టి శిరోజములు, ముంగురులు, మెట్లుమెట్లుగా సమర్చి యచట నుండి తీసిన ప్రక్క పాపట, తెల్లనిచీర, మహారాష్ట్రులు # టినట్లు గోచిపోసి గోచిజీరాడఁ గట్టినకట్టు, మోహినీ దేవతసూర్య : పోనయ్యా! పిచ్చి బ్రాహ్మణుఁడా! ధర్మా : పిచ్చి బ్రాహ్మణుఁడను గాను; నీవు నిచ్చి కమ్మవాఁడవు! ధర్మారావు దిరిగి గుంటూరు వచ్చెను. సచ్చుకునే నాయ

దుకాణమునకుఁ బోయెను. అతని దుకాణము మూసియున్న నచ్చుటతోడనే యతని దెబ్బతనికిచ్చి వేయవలయు సని తహపు పడుకున్న ధర్మారావు కొడ లంతయు జెఱులు ప్రాకినట్లయ్యోతి నాయరిల్లు తెలిసికొని యచటి ఁ బోవలయునిని ప్రక్క నున్న దుర్గా దారు సతినియి ల్లడి గెను. అతఁడు 'అయ్యా, నాయకు గ్రామములో లేడండి. రామేశ్వర యాత్రకుఁ బోయెను' అని చెప్పెను. ధర్మాని ప్రాణము నీరసించి పోయెను.

'మఅల నెన్నా లో నచ్చును?' 'అతని చేతికి రెండువంశీ, రూపాయలు నచ్చెను. అవి ఖర్చుపడువఱకుఁ దీర్ఘయాత్రలు సేబిల తరువాత నచ్చనండి. ఎప్పుడు వచ్చునో తెలియదు. ఎప్పు కిరి చేతిలో రెంగునందలు మిగులునో యప్పుడెల్ల నిదేవని. సుమత రెండు నెలలలో రావచ్చును.' ధర్మారా వింటి ఁ బోయెను. అచ్చట రామనరావు కూర్పు

యుండెను. ఇద్దఱునుఁ గలసి సందర్భము లన్నియుఁ బ్రసంగించుకో ఇదివరకే సూర్యపతి రాఘ వరావునకు సాహాయ్యము దేశా చుండెను. ఏ ఆల నిప్పుడు ధర్మారావునకుఁగూడ జేయుట అనుఁ గలిసి తమ మిత్రుని మంచితనమనుఁ ఆగొనుటయేవా విచారించిరి. కానియేమి చేయుదురు? గత్యంతరము తోఁచలేదన

ధర్మారావు మఱలఁగొంచెము పెసులుబాటుచిక్కి చదువుమాఁటి మరల్చెను. అనాఁడు సాయంతన మాముక్తమా తెచ్చి యిది చదువుట ప్రారంభించెను. అరుంధతి కాఁపురము.సెకు వచ్చిన తరువాత ధర్మారావేలు

దునలేదు. అతని కాలము సంసారవు చిక్కులతోడను, ర ప్రణయయకథలతోడనే కడచినది. ధర్మారావు ప్రతీదినము రా లందు భోజనము చేసి తలవైపునఁ బ్రక్క-వద్ద దీపము పెట్టిచడల కారభించును. - చదువుట చదువుట తెల్ల వాఱు కోడికూయు సస్లే చదువును. ఈ రీతిగా నతఁ డింగ్లీమ సవలలు,

తెగలు తెగ బదివెను. చిన్నపుడు తెలుగునవలలే యెక్కువగాఁ వాఁడు. కాని దినములుకడ చినకొలఁది యాపు స్తకములన్నియు క గొఱగాని నని తెలిసెను. నంగభాషనుండియు, ఏ హో భాషనుండియు సహస్రములుగా సనునదింపఁబడిపోయిన నలలు శ్రీ క్రమముగా నతనికి దుష్టములై తని మాతృభాషామూర్తికి శ్రీ పద గలిపించినట్లే తోఁచెను. అతని బుద్ధి సరిగా వికసించని రోజులలో నవి చదివెనుగాని యిపు డతనికి వాని పేరు చెప్పి

తరువాత నతఁ డింగ్లీషు నవలలు చదున నారంభించెను. యువానికన్న నవి చాల బాగున్న వని యతఁ డూహించెను. డిక్కెన్సు, థాకరీ వీరి సనలలు కొన్ని పాఠ్యగ్రంధము జదివి, వారి తక్కిన నసలలుగూడఁ దెచ్చి చదివి వాశ పర తములని యూహించుచుండెను. అమధ్య మధ్యఁ దెలుఁగు ప్రబంధములు చదువు నుండెను.

దెలుఁు ప్రబంధములయం దున్నరుచి తక్కిన వేనిమీఁదను రోలేదు. ఇంగ్లీషు చదివినను నాగ్రంధములలోని భానములే Fire వెలియుచుండెను. కాని యా భాషలోని మార్ధనము, , ఓజస్సు, ప్రసాదము మొదలైన కొన్యగుణము లతనికిఁ యే లేదు. షెల్లీ, కీట్సు మొదలయినవారి కవిత్వము ను, కాని వారి శయ్యాపాకాదు లెట్టివో బుద్ధి కందుట లేదు. నాధుఁదు, పెద్దన వీరి శయ్యల సామ్యము, మఱల సందులోని క్యూము; ప్రభావతి, భాంతము వీనిలోని సావ్యవైలక్షణ్యము తెలుఁగుకవుల సర్వప్రబంధములయందలి శయ్యా లోని భేదములు సూక్ష్మతరముగా నతని హృదయమున కచ్చు తోఁమముండెను. కాని, యీ యింగ్లీషుకవల రచనలలోని

మనవ్యరీతుల భేదము లతని హృదయ మందుకొని లేకుండెను. అతని కింకొక యూహ; తత్తద్భాసలయందలి యా యా రముల సమగ్రత యర్ధమగుటకు నా దేశమునందు జన్మించి చిన్నప్పటినుండి మాటాడినఁగాని తెలియ దని. ఒక జాతి తెలుగులు, మతాభిప్రాయములు తజ్ఙతిరక్తమునం దెట్లుండునో ఆజాతి మాట్లాడుభాషలోని సమగ్రమైన రసభావాదు లర్థము చేసిన టయుఁగూడ శరీరమ లోని తద్రక్తమువలననే సంభవించు నని. అత పరిచయమ:వలస జరుగదా యనిన నాపరిచయము సమగ్రత పొ దదు. ఎచ్చటనో లోపము గోచరించుచునే యుండును.

అతని మిత్రులు చాలమంది యాంధ్రసారస్వత మాంగ్ల సా సత్వముముందు చాలదని యతనితో వాదింతురు. అతని కాయ ప్రాయము నచ్చదు. తెలుఁగులోనున్న సొగసు లితరభాషలలో నుండి వని యతఁడు వాదించును. ఇంగ్లీషు చదువుకొనువారికిఁ దెలుఁగు చయమే తక్కువ. పాఠ్యగ్రంథములే ముక్కు కొసను బెట్టుకొనిఇకి క్షార్థము చదువుదురు. వారు తమకుఁదెలియని తెలుఁగువాఙ్మయ

విమర్శయేల చేయవలయు నని యతనికిఁ గోపము. 'ధర్మారావు తెల్లవాఱులు చదువుట యకుంధతి యెఱుఁగు ఎఱిఁగినది తనతో తెల్లవాఱులు మాట్లాడుట.

ధర్మారా వానా ముక్తను దెచ్చి యింటిలోఁ దన యందు అరుంధతియే లేనట్లు దీపమమర్చి పందుకొని పుస్తక తీసి చదున నారంభించెను. అరుంధతి భోజనముచేసి యొద్దఁ భయండెను. అతఁడు తనను బలుకరించునని యెదురు చూచెన అతఁడు పుస్తకమ వంకనే చూచుచుండెను; ఆమెకీ క్రొత్త భవము లేదు; చేతిలోనుండి పుస్తకము లాగుకొనెను. యతనివంకఁ జూచెను. అప్పు డరుంధతి కొకసంగతి తెలిసెను సంగతి యామె పూర్వమెఱుఁగ్రదు. పూర్వ మామె యెఱిఁగినసం తా నతని హృదయముపై సర్వాధికారిణినిని. ఇదివఱకతనికిఁ గోపత్రి వచ్చుట, వచ్చి కోపమును దాను ఛలోక్తిగా వారించుట జరుగుతున యుండెను. తన యొక నవ్వు, ఒక విలాసము, ఒక కుపితభ్రుకుటియు కోపమును విఱుముమండెను. కాని యిప్పటి యతని ముఖమును సంతనే యామె కదలాడిపోయి, యాముఖవైఖరి తన క పరిచిత టచే నేమి చేయుటకుఁ దోఁచక పొత్తము మజల నతని నుంచెను. అతఁడు మఱలఁ జదువుచుండెను. అరుంధతిప్రక్క ల తాను బ్రతికియున్నట్లే లేకుండఁ దన శరీర మతని యొడలికి కుండ నెడముగాఁ బందుకొని యేమో యూహించుముండెను.

అతని మనన్సుసకు, హృదయమునకు రాణి సనుకొన్నది. ఈమె రు వరు? దీనికిఁ బ్రతిక్రియ కానరాకున్నది. ఈ క్రొత్తసవతి యందుఁ గోపంచవలయునో, ప్రసన్నతఁదాల్చవలయునో తెలియలేదు. బహుశః ఆమె తానురాకముందే తసభర్తను వశముచేసికొన్నది కావలయును. అందుకనియే యాతని కామెమీఁద సంతప్రేమ. ఆ సవతి ముందు ను లొంగిపోయెను. ఈర్ష్యాదుఃఖకోపములనుగూడ రానీయకుండఁ దీపపతిని వశ్యునిఁజేసికొన్న యా సవతి నూహించుచునే యామె గుర వోయెను. ధర్మారావు చదువుచుం డెను.

ఈ సృష్టి తక్కిన సృష్టికన్న భిన్నముగా నుంచెను. రామ కృష్ణుని మార్గమువేలు, ఈయనమార్గము వేఱు, కధ నడపుచోటి బాలము వేఱు, వర్ణనలు నడపుచోటి పదజాలము వేఱు, పద లమే కాదు. వాక్యవిన్యాసము, అన్వయము, శబ్దముల కూర్పు, తెగింపు- సర్వము భిన్నములుగా నుండెను. వర్ణనలు ఏమివర్ణనలు! పుత్తూరులో నియిండ్లు, ముంగిళ్ళు, దిగుడుబావులు; దేవాలయము, వచ్చియటనలు, అచటిజనులు తిద్వర్ణనమునందలి సూక్ష్మవిషయములు మాచిచూచి ధర్మారా వింతకన్న సమగ్రమైన శిల్పము తెలుఁగులో యని నిర్ణయించెను.

ప్రక్కనున్న వారియింటిలో గడియారము గంటలుకొట్టుమం  ధర్మారావు చెవియొగ్గి వినెను. మూఁడు కొట్టెను. 'అబ్బో! చాల అయిన' దని పుస్తకముమూసెను. దీపముతగ్గించి పొత్తము దూరము కుంచి చూచెను. అరుంధతి తనకు దూరముగాఁ బండుకొని బిగించుచున్నది. అప్పుడతని కామె తన చేతిలోని పొత్తమ తీసి ట; తాను తిరస్కరించుటయు వనస్సునకుఁ దెలిసెను. ఆమె బిచ్చి యీ యేడెనిమిది నెలలుగా నామెను దా నట్లనియెఱుఁగఁడు. మన్నాఁడు? అతని మసస్సున కేమో యన్నట్లే యున్నది.

అరుంధతి నిన్నఁదాను తెచ్చిన తెల్లని చీరఁ దాల్చినది. కను నగోటుక పెట్టినది. మెడలోఁజంద్రహారము తాల్చినది. వ్రేలియం చీరమున్నది. మొగమునఁ గుంకుమ బొట్టు మెల్లియుచున్నది. నామెను దగ్గరకుఁ దీసికొనెను. అంతలో నామెకు మెలకువఅలాగఁబడుటలోఁ బరిచితి, యపరిచితి; సన్నిహితత్వము, దూలి త్వము ; అంగీకారము, ససంగీకారము ; కోపము, ప్రసన్నత-మొదలగా పరస్పర వ్యతి రేక భావములు విచిత్రముగా గోచరించెను. పతికాఁగిన కేరిన తరువాతనామెకు నొక యనుమానము తగిలినది. తానుపొరపాలి పడెను. ఆ సవతికన్నఁదన భ ర్తకుఁడానే యెక్కువ ప్రేయసియేమో ధర్మారా వాముక్తమాల్యద వారము రోజులు చదివెను.

గ్రంథమ వంటి గ్రంథము మజల దెలుఁగులో లేదు. ఏభాషలో లేకపోవచ్చును. అది పెద్దనగారే వ్రాసిరేని సూయన కాంధ్రకవిల పితామహబిరుదము బిరుదమే కాదు. కాని యెంతసేపటికి సరిగిం గృష్ణరాయలే యది వ్రాసెనని. షెల్లీకి రెండాత్మలున్న వన్నారM ఆముక్తమాల్యదాక ర్త కాలెక్కను బదియాత్మలున్న వేమో? ధూర సహజముగాఁ బూర్వాంధ్రరాజులన్నను, ప్రస్తుతాలం రావుసకు సహజముగాఁ దేశపు జమీందారులన్నను, గౌరవము మెండు. అతనికాముక్త రాయలు వ్రాసెనన్నదానిలో నున్న యాహ్లాదము పెద్దనగారు రనుటలోఁగన్పించలేదు. ఆముక్తమాల్యదలో నున్నన్ని భిన్నశయ వ్రాయఁగలఁడేని పెద్దన్న గారు మనుచరిత్రలో నేల వ్రాయలేన ఆగ్రంథముసనీచాయ లేవియు గోచరించలేదు. 'కాదు. మనుచరిత్ర బాల్యమునవ్రాసి, యాముక్తప్రౌఢవయస్సులో నిర్మించె నందవర్ రెండును నిద్దఱు ప్రత్యేకవ్యక్తులు ప్రౌఢవయస్సులందుఁ బొందఁగ రెండు మహోత్కృష్టమైన కవితా పద్ధతులుగాని వేఱుగాదు. కావు సందుగవి మూఁదుకథలు వ్రాసెను. మూఁటియందు మూఁడు శయ్య లున్నవి. విష్ణుచిత్తుని కథలో మాధుర్యము కలదు. 19 ఖాండిక్యల కథయందు భారత రచనాపద్ధతి, తిక్కన్న గారు కథ పించు ఠీవి యున్నది. మాలదాసరి కథలో శ్రీకృష్ణ దేవరాల యున్నారు. దానికి సాటువ తెలుఁగులో మరొకచోట లేని ప్రౌఢిమలో దానిని మించి తెలుఁగుభాష పోదగినంత శక్తి

భాష కేలేదు. అది గౌరీశంకరశృంగమ వంటిది. కథల నడుమనున్న దీర్ఘములైన ఋతువర్ణనముల చేత రచనా శిల్పముసకుఁ గొజఁతవాటిల్లెనను దోషము ధర్మా

సర్వము విన్న దానినిఁ గూర్చి విచారించెను. మఱల విచారించుటి చదువుతున్న ప్పుడు తనకు దీర్ఘ వర్ణ సములు విసుగు కలిగించెనా! ఒక మహాకావ్యమ'ను విమర్శించుట యెట్లు? అది చదివిన

వారి నందుఁ గల భిన్నవిషయములు పరస్పరము లగించినా, యని విచారించుట సరియైన నిమర్శగా నతనికిఁ దోఁచలేదు. శ్యమును జదివినతరువాత వివి. ర్శించుట" కాదు. చదువుచుండఁగ నే ర్శించుట. చదువుచుండఁగనే యానందము కలుగును. చదివిన గలుగునది తనానందస్మృతి. తదానంద పరామర్శ ఆ ఇ బి. తామర్శ చేయటలో ఁగ్రావ్యము చదువు వేళమనము పొంది యానంద విచారించక తత్కావ్యగత భిన్న విషయములనుగూడ మన న్నతో విచారించి యానందమునకు భిన్న మైన యొక సంగతిని జర్చిం . 'ఆముక్తమ' చదువు వేళ నే కథనుగాని యీవన్లస లడ్డు సాఁగనీయనట్లతనికిఁ దోఁచ లేదు. ఆ తోఁచక పోవుటయే

వ్యగతశిల్ప పరమోత్కృష్ట తాప్రమాణము. ఆదియునుఁగాక పురాణము, కావ్యము, ప్రబంధము : వీనికిఁగల కృష్ణులు చూడవలయును. ఒకఁదు చెప్పఁగా మనము నినుకథలో గథానిచ్ఛేదకవిషయములు కలిగించినంత మనోవ్యధ, చైబిలు చదువు గ్రంథమందుఁ గలిగెనేని కలిగించవు. ప్రబంధము  ప్రధానమైనది కావునఁ ప్రబంధమునకా విమర్శసూత్రమే వీధినాటకము వేఱు, రూపకాభినయము వేఱు, వీధినాటకము రాయమైనది, రూపకము రసాశ్రయమైనది. రెండును రెండు సంస్థలు, ఇతర కావ్యమును జూచినట్లు ప్రబంధమను జూడనే

ఒక హారచనయందుఁ బ్రధానవస్తువుతోఁ దదంగవిషయ లక్క గానతుకుట శిల్పమే. అదేపని పెట్టుకొని యంగవిష ల్వ్పపరిమాణము కలవిగాఁజేసి మహావిషయముతోఁ అచట యొక విలక్షణమైన సృష్టి కావచ్చును. కాని యదే A దమైనవస్తువును విస్తరింపించి దానియందును బ్రత్యేకలుగునట్లు సృష్టించుట యింకొకరీతిశిల్పమ్:. మహా శ్రీ యంత్ మాత్రము చేతఁ బ్రధానకథ నందుకోలేకపోఁడు. ఒకానొకని మొగవందు సునిశితములై తేజోవంతములయిన నేత్రము లుండును. అవి తమ దీధితిచేత నితరముఖావయవములను దిరస్క చును. వానిసొగసు వానిది. వానిచేతనే మొగముకూడఁ బ్రవ్వరిక చును. 'అబ్బే! ఇవి ప్రధానమైన ముఖమున కొదిఁగిలేవు!' అని వాలి నెవరు తిరస్కరించరు. పైఁగా 'వాని మొగములో నున్న సొగ తయు వానికన్నులలో నున్నదిరా!' యని మెత్తురు. అట్లే కృష్ణ యల గొప్పతన మంతయు నాయన వర్ణనలలో నున్నది. అవి తీసి వే నచో నామక్తమాల్యదయే లేదు. అప్పుడా గ్రంథమ యొ ప్రత్యేకతయే పోయినది.

ఆ మరునాఁడు రాఘవరావు వచ్చి సూర్యపతి యుత్తరని వ్రాసెననియు, బెజవాడ తా మిద్దఱును గలసిపోవలయు ననియ చెప్పెను. నాఁడు శనివారమగుటచే నిద్దఱును బెజవాడ కుం బందరునుండి కిరీటిరావును వచ్చెను. నలుగురు. త్రులు సమాని మయిరి. ఆలఁ బూర్వపుదినచర్య జరిగెను. ఆరాత్రి మజల మతక రాష్ట్రుల సంగీతసభ, అందఱు పోవలె ననిరి. అస లందుకనికి సూర్య పతి కబురంపినది.

ఆ సాయంకాలమున నలువురు కృష్ణ యొడ్డునకు వాహ్యా జనిరి. అచటఁ గిరిటి యెఱిఁగిన యొక యువకుఁ డుండెను. యతనినిఁ దన తక్కిన ముగ్గురు స్నేహితులకుఁ బరిచితునిఁగావించింది. నిట్లు చెప్పెను.

కిరీ: వీరి పేరు రాధాపతిగారు. వీరు బి. ఏ. పరీక్ష నారు. వీరు కవులు. హిందీ, వంగభాషలు కూడఁజదివిరి.

నూత్న పరిచితు లందఱు నొకరి నొకరు గౌరవించు ప్రొద్దు క్రుంకువేళకు వీరు సలువు రింటికి వచ్చిరి.

ధర్మా: కిరీటీ! రాధాపతి చాలనవనాగరికునిలె నున్నా కిరీ: ఆవను. అతఁడు మన దేశాచారము లన్నియు సభివృ కరము లనియు, మనసారస్వతముగూడ నితర దేశసారస్వతము దులదూఁగ దనియు నభిప్రాయమ కలవాఁడు. అందుకనియే యా వంగభాషనుండి కొన్ని గ్రంథములు తెలుఁగు చేసినాఁడు. హెర్మి మనుగూర్చి మంచివిమర్శ తెలిసినవాఁడు. సంస్కృతము నుబది పెం

ధర్మా: మనిసి కొంచెము వేషభాషలలో నూతనుఁడు. కిరీ: బాహీర సౌందర్యము హృదయసౌందర్యమునకుఁ జిహ్నమ నియతని యూహ. జంగు చెఱుగనీయఁడు. కట్టినబట్ట మాయనీయఁడు. ఎప్పుడును బూవువ లెనుండుట కేప్రయత్నించును, మానిసికూఁడనందమైనవాఁడు "దా! ధర్మా: ఏమైనా నా స్తికలవాఁణా? కిరీ: సాలుకు మూఁడు నాలుగువేలు నచ్చును. ధర్మా: అట్లు చెప్పును. అంమకనియే యాడివయాట సాగుతున్నది. ఏరియో వచ్చెను వీలున్నఁగదా !

సంగీతసభనుండి తిరిగివచ్చునవుడు మఱల రాధాపతి కసఁ డెను. కిరీటి పలుకరించెను. 'సంగీత మెల్లున్న' దనెను. రాధా: హా! ఆ అమ్మాయి గొంతుక యేమిుగొంతుక! ఆమె యప్సరస నున్నది. ఆమె సౌందర్యము నా హృదయమునాహరించినది. ఆ పే రేమో?

కిరీటి మoదుoడ చెను. రాధాపతి వెనుక వెనుకఁదారాడెను.  'రారా?' యని అడిగెను. రాధాపతి యావతఁడ్రిని గలిసికొని మాట-డివచ్చెద ననెను. ధర్మారావునకుఁగూడ నా గాయకులతోఁ తెగించవలసని సుక్నది. అందుచే నతఁడుగూడ 'సరే, పోయి అముద' మనెను. అందఱును గలసి లోనికి ఁ బోయి యాపిల్ల నింజూచి యొకరొకరుతమ్మఁ దామేయాయనకుఁ దెలుపుకొనిరి. 'అయ్యా! యిప్పుడు కొంచెము పని యొత్తిడిగా నున్నది. పువః ధ్యాహ్నమ మాబసకువచ్చినచోమాటాడుద ’మ నేను.

తునాఁడు వి ధ్యాహ్నము వీరందలు వారి బసకుఁ బోయిరి. ఏ రాష్ట్ర )గాయకుని సేరు కేల్కారు. ఆయన వీరిని గౌరవించి తీసి పో కూర్చుండం పెట్టి తన గానకళా విశేషములను వారికిఁ జను. వారిలో నెవ్వరు సంగీతశాస్త్ర పరిచయము లేనివారు. అతఁడు ప్రణానికిఁలయూఁచిరి. కేల్కారు ప్రాఁత్రము స్తక మొకఁడుదీసి " దుంచిన కొన్ని మామిడాకులు వడలిపోయినవి చూపించి వి:ఱియు సన్ననివి యయిన యీనెలు ప్రదర్శించి తము నీనెలతోనే చేయఁబడినది. యీనెలుకలచోట్ల మనకుఁ బత్ర ఎన్నట్లున్నది, కాని నిజమున కిందు నీనెలు కానిది లేదు. చూడుఁడు, ఒక్క యీ నెలనుండి యీపత్ర మంతయు వైనట్లు పత్రమునం దున్న యీనెలే శాఖయందు నున్నవి. వృక్ష మంతయు నీ యీనెలే యీనెలే యన్నమాట. సృష్టి యంతయు నీ ఒక్క గుణము బహువ్యాప్తి చెంది యయినది. సంగీతము చూడుఁడు! ఒక్క టే శబ్దము; బహుభావి సృతమైనట్లు గోచరించును. నిజమయిన శిల్పి యీ పరమ రహస్యమను గుర్తించి ప్రధానమైన శబ్దమునరుగు దద్వికారమునకుఁ గల పరస్పరసంబంధమును గుర్తించి గానము చేయ వలయును. ఏదోకొంచెము చెప్పుకొని ప్రతివాఁదును నేఁదు గాయకు॥ డగుచున్నాఁడు" అని యేక ఛాటిగా నుపస్యసించెను. అందఱు సతరు గొప్పగాయకుఁడని నిర్ణయించిరి. నచ్చెను. రాధాపతి కాయన మఱియు

ఇంతలో నాయకూఁతురువచ్చెను. రాధాపతి 'యామెచేత మైనఁ బాడించెదరా' యని తండ్రికి మనవిచేసెను. ఆయన మ తేపురాత్రికి సభ. తమరు దయచేయుడు!' అని దూ మాటలో గడుసుఁదనము మొగమునందుఁ గనరాకుండ, మాటలయందు దోఁచకుండఁ జెప్పెను.

రాధా : ఆమె పేరేమిటండీ? సమాధానము లేదు.

తిరిగి యింటికిఁ బోవుచు ధర్మారావు కిరీటితో 'ఏమోయి! మిత్రుఁడు కొంచెము ప్రణయివలె నున్నాఁడేమి? అతఁడు కూర్పు న్నంత సేపు నామె వచ్చినవంకను; బోయినవంక నే చూచుచుండెను ఆమె తండ్రి యేమయిన ననుకొనునేమో యని యయిన లేదు చాల చమత్కారిగా నున్నాఁడు!' అనేను.

కిరీ : వారిదొక ప్రేమతత్త్వము. ఆ మనుష్యులే యంత,  రొక కొందఱు మిత్రబృందము కలరు. వారు బెల్జియము, స్విచర రష్యా యీ దేశపుకపులగ్రంధమలను జదువుచు వారి ధర్మములకని దత్సూత్రములకుఁ 'ధాన్యమిచ్చునుందురు. వారికిఁ బ్రేమ సర్వో మము ప్రేoతత్వ .. నందుఁ బ్రపంచమంతయు నెందుకుఁ గాలి దురు.. దానికోసమై సర్వమును బరిత్యజింతు మందురు.

ఆ రాత్రి సలువురు పండుకొనిరి. సూర్యపతి, రాఘవరావు నిద్రపోయిరి. కిరీటి యేవో చెప్పుచుండెను.

ధర్మా: నేను రెండు నాళ్ళో, నుండియుఁ జూచుచున్నాను. జీమోస్తరుగనున్నావు. రాధాపతి యన్నచో, నాత నాతని తత్వ "చోఁ జాల నాదరమున్నట్లు చెప్పుచుంటిని. కథ యేమిటి? ఏ మున్నది? ఏమియులేదు. ధర్మా: కాదులే, చెప్పు. నీవుకూడ వరినో ప్రేమించినట్లున్నది. నేనును విని సంతోషించెదను.

కిరీటి కొంత సేపు మానము వహించి "ధర్మన్నా!” అనెను. ధర్మారావు కిరీటి దూ పిలుపు విని యంతకుముందు పరిహాసముగాఁ పోయిన తన మనస్సు త్రిప్పుకొని కిరీటి యెడఁద తా ననుకొన్నదాని న్న నిగూఢతర మైన యేదో భావముచేతఁ దనించుచున్నట్లు " హించి, యతని దీర్ఘ నిశ్వాసము చేత నతని యా భావము తృణీక గీంచరాదనియుఁ దెలిసికొని యిట్లనెను. “కిరీటి! ఏమో చెప్పుము. కృష్ణనే నెఱుఁగుదును. ప్రతిచిన్న సంగతియు నీకు హృదయ తీగానే ముందును. ఎవరినిఁ బ్రేమించితివి? నీ రహశ్యము నేను గల్గుదును గదా!" శీరి : "అన్నా! నిన్నుఁగాక వతి యెవరిని విశ్వసింతును?

భవ రావుతోఁ జెప్పించో నతఁడు మూర్ఖఁత్రు, పరిహాసమే లను సూర్య పతి యతనితో బెట్టు కట్టును. మా మేనమామ సోయా. ఆయన డిప్యూటీ కలెక్టరు. మాకును వారికిని రాకపోకలు ॥మేను: బీద వారమనివారు మాయింటి కేరారు. ఆయన మొన్న దనకుమారుని బెండ్లి చేసెను. మమ్మ ఁబిలిచెను. మేము వెళ్ళి 'యన గారు గాలేను. నేనును, మాయమ్మగారును బోయి ర్మా: వారు సరిగా మిమ్మాదరించలేదు కాఁబోలు! కిరీ : మామ యేదో ముభావముగా నున్నాడు. తక్కిన వారికి  వెళ్ళినట్లు లేదు. కాస్ యంతదూరము పోయి యేమని ప్రత్మము? అచ్చట నేయామూన్నాళ్ళున్నాము. ఒక రోజునవిధ్యా గర్మా : మధ్యాహ్నము-ఏమి జరిగినది? చెప్పుము. కిరీ యింటిలో వెనుక భాగమం దొక గది యున్నది. నే నచటికి హాయిలేని. అచ్చట నెవ్వరును లేరు. లోనికిఁ బోవువఱకుమా మావ కూతు రచట నొక మంచముమీఁద్ర నిద్రించుచున్నది. అదివఱకు నే నామె నెప్పుడును జూడి లేదు. ఆ వెనుకటి రోజున నే చూచితిని. చిన్నప్పుడు మానాయన యుద్యోగమ” లో నున్న ప్పుడు నా కాసిల్లనిత్తు మని మా యత్తయు, మామయు ననుమండెడి 'వారు. నా చిన్నతనమంతయు నాశా భావన వృద్ధిపొందెను. మా పని చెడిపోయిన తరువాత వారు మా మాటయే తలఁపలేదు. కాని యా పిల్లకుఁగూడ నా మీదనే ప్రేమా యున్నదని నే నెఱుఁగుదును. ఆమె పెద్దమ నిసియయి రెండేండ్లయినది. అప్పటివజకు "నేను బావనే పెండ్లియాడెద" ననుచుండెడిదఁట ! అన్నపుడెల్ల వాండ్ర అపి ్మకోవ పడుచుండెడిదఁట! ధర్మా: గదిలో నామె యున్నది. తదువాత నీ మయినది? కిరీ : ఆమె సదివఱకు నేను పరకాయించి మాడ లేదు ఆమెను జూచినంతనే నేను దిగ్భ్రాంతుక వైపోతిని. చిన్న పుడెఱుఁగు దును. సన్ననిపిల్ల, ఎఱ్ఱనిది; అంత మాత్రమే. అన్నా ! ఆ నిశ్రా, సౌందర్యము నా యెడంద లోతులదాత నాఁచికొన్నది. స్న యెఱ్ఱని గాగరా ధరించి, యాపైని తెల్లని వలిపపుఁబైఁట వేసెను నిద్రలో నా పయ్యెద కొంత తొలఁగి యామెవక్షోభాగము కూర గొంత కానవచ్చుముండెను. ఆమె శిరోములు-తలంటు కొన్న కాఁబోలు, ముడువలేదు గాజువారి పొడిపొడిగా నుదురుపై నూలు చుండెను. నమ్ముము, నమ్మకుము. నేనొక దేవతామూర్తియెదు నున్న ట్లయినది. ఆమె సర్వము. నాపసినాఁటనుండి నాదియన్న భావ తోనే పెరిఁగితిని. అప్పుడామె నా యెకుటనుండి నేను తక్కిన ప్రపంచ మంతయు విస్మరించి, యామె నా యధీను రాలే యని తలఁచిలికిం ఆమె సౌందర్యజ్యోతిస్సులు గదియంతయునావరించి వచ్చి నాగతా లంటఁబొడి చెను. నా మనస్సులోనికిఁ జొచ్చెను. నా హృదయ

నావరించెను. నా యొడలు నాకుఁడెలియలేదు. ఆమెవంకనట్లు చుము నిలుచుంటిని కాఁబోలు! ధర్మా : ఆమెకు మెలకువయ రాలేదా? కిరీ : ఇంతలో నామెతల్లి యచటికి వచ్చెను. వచ్చి పన్నం జూచి, నిదురించుచున్న యామెను జూచి మొగము చిట్లించు యామెను బోయి నిద్ర లేపెను. శశి నిద్ర లేచినది.

చినది. మొదట నా వంకఁ జూచిన చూపు నేను మఱువఁ జాలను. ధ్యమైనది లభ్యమైనట్లు, ఇంకఁ జూఁడ సనుకొన్న దానినిఁ జూచి "Vు, తనకుఁ దక్క దన్నది దక్కినట్లు మహానంద రేఖ నిరిసిన యా "పు నాహృదయమలో నప్పు డెంత చల్లఁదనము సమకూర్చెనో, అది తలంచుకొన్న కొలఁది నిప్పుడంత వెచ్చదసముసవ కూర్చు కున్నది. అంతిలో మఱలనామెకుఁ దన నూతన యవనమ , తల్లి దగ్గఱ గుండు టియుఁ నోఁచినది కాఁబోలు! వెంటనే యెచ్చటనుండి వచ్చెనో అప్పరాంత సిగ్గు వచ్చినది. ఇది చెప్పుటకింత సేపు పట్టినది కాని, ుగుటకుఁ గన్నుమూసి కన్ను తెఱమునంత సేపయినఁ బట్టలేదు. వెంటనే యామెతల్లి యామెనుదిట్టి“నీకు సిగ్గులేదు. మగవాంద్రున్న పోట నొడలు తెలియక యెట్లు నిదురవోవుచుంటివి?" యని యేవో కొన్ని యసభ్య పుఁగూఁతలు కూసి యామెను జేఁబూని లాగుకొని ఆ సమయమున నన్నుఁగూఁడ నేవో మాటలన్నట్లే కము, కాని నాకు సరిగా వినిపించలేదు. నేను నిలుచున్నవాఁ ఆట నిలుచున్నట్లు నీరసించిపోయితిని. ఆహా! అప్పటి నాస్థితి ని చెప్పుదును? మనిమాపున సన్నని వెన్నెలకాలుఁగు రేకలు ఆ పల్ల సలమి సుంతప్రొద్దువోయినంతయొ త్తిగిలిన శుక్ల పక్షపు రాత్రి తల నాలో నేనే గాఢాంధకారము లలను కొంటిని. కొంత సేప నా స్మృతి వచ్చినది. చూచితినిగదా, నా కన్నులవెంట నీరు జై ఆడువాఁబోలు, నా చెక్కిళ్ళన్నియుఁ దడిసియున్నవి. గుండెలో ముందుకో యునికి యునికీ దుఃఖమ వచ్చుచుండెను. కన్నులు గా ముడుచుకొని యునికివచ్చు దుఃఖమును బ్రయత్నతోఁ అనుగుదించి పట్టుకొని గదివెలుపలికి వచ్చితిని. నా మనసులో జీకట్లా వరించినట్లయ్యెను. ధర్తా: ఆపిల్ల మా? గిరీ: శశి రేఖ. ధర్తా: తరువాత నేని యినది? నిన్ను వారే లేదుగా! కిరీ: తరువాత వ ఱల నాకామెను కనిపించనీయ తరువాత రెన్నాళ్ళుంటిమి. ఆమె యెప్పుడును మాయమ్మనే పెట్టుకొని తిరిగినదఁట! ఆతిరుగుట యామె తల్లికిఁ గంటకింపు ్ననఁట. కాని యేమిచేయఁగలదు? ధర్మా: మీ అమ్మగా "మియు మాటాడలేదా? కిరీ: మాటాడినది. ఆ ఏఱునాడు సాయంవేళ మా యమ్మయ, శశియు, నిద్దతే ముండిరట అమ్మ 'శశీ! చిన్నప్పుడు బావనే పెండ్లాడెద ననెడిదానవు. ఇప్పుడు మ తెవరినో పెండ్లాడెదవు కాఁబోలు! అన్న నిన్ను వాని డీయఁడుకదా' యన్నది. శశి 'అత్తా! నేను నాగొంతులోఁ బ్రా ముండఁగా నింకొకనిఁ బెండ్లాడను. నాకు వీరు సంబంధములుకుదుర్చు చునే యుండిరి. నే నొప్పుకొనుట లేదు. అందుచేత నా కింటిలో సుఖములేదు. పోరు లేకుండనాకునిముసము గడచుటలేదు. బలవంత ముగా మాత్రము వీరు నాకుఁ బెండ్లి చేయలేరు! నేను బావనే పెండ్లి యాడెదను' అని చెప్పినదఁట. మా యమ్మ 'మంచు దువ్వి ము డితి' వని చెప్పినది. మేము తిరిగి వచ్చితిమి. అన్నా! అప్పటినుండి నా శరీర మిచ్చట నా యాత్మనా ప్రియురాలివద్ద నున్నవి. ఏ చేయుటకుఁ దోచుటలేదు. మామామి నా కెట్లును శశి నిచ్చుట కంగీకరించఁడు. మాయమ్మ బంధువులద్వారా చమామకఁ గతం రంపినది. చిన్నప్పటినుండి యనుకొన్న సూట. పేదవారమైనను బంధువులము కాకపోము. పిల్లవాఁడు బి.ఏ. చదువుచున్నాఁడు' అ బంధువుల చేతఁ జెప్పించినది. ఆయనయామాట వినలేదుట. ఆయాగ రాక్షసుఁడు. ధర్మా: మఱల నా పిల్ల కబురేమైనఁ దెలిసిన దా! కిరీ : తెలియుట కేమున్నది! ఆమె యింటిలోఁ బెద్దపట్టు పట్టినదd) తల్లిదండ్రులేవో సంబంధములు చెప్పెదరు, ఆమె నిరాకరించును వారామెను దూషింతురు, ఆమె యేడ్చును. వారు దండింతు ఆమె భోజనము చేయదు. ఈరీతిగా జరుగుచున్నదట.

గాలేదు. మన తెలుఁగు వారికిని మహారాష్ట్రులకును సంబంధము అన్నవి. నా యాస్తియంతయు నాపిల్ల సేర వ్రాసెదను. వారు నాకా నీల్ల నిచ్చెద రేమో కనుగొందును. నే నామెను బ్రేమించుచున్నాను. బాృదయపూర్వకముగాఁ బ్రేమించుచున్నాను. నే నామెను వదలి లేను. ఆమె తండ్రి యొప్పుకొనడందురా! ఇప్పుడు వారితోఁ గలిసియుండుట కనుష తించెనుగదా! ఆయనకు యూహ అర్థమై యుండుననుకొందును. నే నామెను బ్రేమించుకున్నాను. సాృదయపూర్వకముగాఁ బ్రేమించుచున్నాను. నేనామెను వదలి లేను." "ని యొక ధోరణికురిపించెను. రాత్రికి ధర్మారావు మార్యపశితోఁ గిరీటి కథ చెప్పెను.

సూర్య : అతని మామ పిల్లనేల యీయఁడు? ధర్మా : అతడు పేదవాఁడు కనక. సూర్య : ఆయన కేమి యుర్యోగము! ప్యూటి కలెక్టరా? ధర్మా : అవుసఁట. సూర్య : అవునవును. శ్రీప్యూటి కలెక్టరులకు డబ్బున కేమి కొఱఁత? పేదవారు తిండి లేక అచ్చుమన్నారు. ఈ శవము మీఁదకూడు వీరి కెట్లురు చించునో? ఇది అంతే నయ్యా! సేదవారి నెత్తురు త్రావి ధనవంతుఁడు ధనవంతుఁడు కావలి. ఎవని వత్తురుతావి తాను బలిసెనో ఆపేదవాని శిరసుననే బితాను సవారి చేయవలె మఱల. ఇదే చిత్రము!

సూర్యపతికి మెలఁకువ వచ్చి 'ఏమిటి మాటాడుచున్నా.. నిన్న నుండి నిద్రలేదు. పండుకొనుఁదు' అని మఱల నిదురవోయెక్క వారికిని నిద్రవచ్చెను. అప్పటికే రెండుగంటలయ్యెను.

మఱునాఁడు రాధాపతి వీధిలోఁ గనఁబడెను. కిరీటి 'మి యెచ్చటనండి' యనెను. రాధాపతి 'నిన్నటినుండి మహారాష్ట్ర వద్దనే. నా సామానులు కొనిపోయి వారి వద్దనే యుంచితిని' అచ్చటినుండి యింగ్లీషులో "నేనామెను ప్రేమించుచున్నా హృదయపూర్వకముగాఁ బ్రేమించుచున్నాను. నేనామెను పరిశీ యుండ లేను. నేను వారితోఁ బడిపోయెదను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి