shabd-logo

పదునైదవ అధ్యాయము

8 December 2023

1 చూడబడింది 1

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోలజీ చల్లపడెను. "కాలము మారుటయే రమ్యముగానున్నది. వెను కోటి దినమున గ్రీమ్మ త్తువు; ఎఱునాఁడు వర్షర్తువు. సుఖదుఃఖములు రెండు నెలలు ఘోరముగానెండలుకాఁసెను. తుపాకితోఁగొట్టి అ రోజు తిరుగునప్పటికిఁ జల్లని వాసలు కురిసెను. జైల వెఱచిరి. కిరీటి బి. ఏ. రెండవసంవత్సరము చదువుటకు ఇర్చాను. శివరావు వేసంగి సెలవులలోఁ గొన్నాళ్ళు సుబ్బన్న లో నున్నను, చివరిరోజులలో దేశసంచారము చేసివచ్చెను. తన కెవరో మిత్రులున్నారని వారినిఁ జూచుటకు పూరీ ఆగన్నాధము పోయి యచటనుండి రెండుమూఁడు పనితనమ గల ముకలు తెచ్చెను. అందులో నొకటి తాటియాకుల గొడుగు. అది న్నది. ఒక్క తాటియాకు విప్పి యంచులు మణఛి కుట్రఁబడెను. చుటకు రమ్యముగ నున్నది. ద్రాక్షావృక్ష పత్రములతోఁ జిన్ని ల్ని బుట్టలు, పళ్ళెములు, విసనకఱ్ఱ లల్లఁబడెను. అవియుఁ పిచ్చెను. కిరీటిని ధర్మారావు తనయింట నుండుమనెను. కిరీటి అలీకి హాస్టలులో నివసించుచుండెను. కాలేజి పేటకు దక్షిణవుఁ 3. జాతీయకళాశాల తూర్పుదిక్కు చివర. ధర్మారావు గృహము గ్రాహ్మణవీధియందు - అనఁగా దేవాలయములకుఁ దక్కిన గ్రాము అమీటను మధ్యభాగమున. ప్రతిదినమును గిరిటి వచ్చి ధర్మారావు కింత నిద్రించును. హాస్టలధికారి రాత్రులందు హాస్టలునువదలిపోరా A శాసించును. కిరీటి ప్రతిదినమును నిరాకరించును. జాతీయ కళా కాల ప్రొద్దుననే యేడుగంటలనుండి పదింటివఱకు. కిరీటి ధర్మారావు అత్వుడును ప్రొద్దుననే లేచి స్నానముచేయుదురు. జాతీయక ళాశాలకుఁ దురు. తొమ్మిదిన్న ఱక్కు గిరిటి కాలేజీ హాస్టలుసకుఁ బోయి భోజహాజరు వేయించుకొని ధర్మారావు నింటికివచ్చును. రెండు గంటల దాఁక నిర్వురు కలిసియుందురు. అప్పుడప్పుడుశివరావుగూడ వచ్చును. రెండుగంటలకుఁ గిరీటి కాలేజీకిఁ బోవును. ధర్మారావు కళాశాలకు బోవును. కళాశాల వదలి పెట్టినంతనే ఢర్మారావు హఱలఁ గాలేజీ న బ్రయాణము'. ఇద్దరును గలసి పొలాలమీఁదికిఁ బోదురు. గుండెటి వద్దకుఁ బోదురు. వఱలఁగళాశాల వెనుక మెట్ట చేలవిఁ బోదురు. హాస్టలుసకుఁ బోయి కిరీటి భోజనము చేయువఱకు ధర్మా రావు కూర్చుందును. కలసి ధర్మారావు నింటికి వత్తురు. అచ్చట సడిజా ఎ గువఱకుఁ గబుర్లు. అప్పుడు నిద్ర. ఇది వారి దినచర్య.

ఒకనాఁడు శివరావు ధర్మారావును జూచి 'నేను జగన్నా మెందుకుబోతినో తెలియునా? అక్కడ నాపూర్వకాల మిత్రు జకఁ దున్నాడు. మే మిద్దమును చెన్న నగరస॥ లో సహాధ్యాయ లము. చిన్నప్పుడిద్దరమును గలసియుండెడి వారము. క్లాసులో సందఒకన్న నేను తెలివిగలవాఁడను. అతనికిఁ జిన్నప్పటి నుండియు॥ చదువురాదు; ఉపాధ్యాయుఁడు వాని నెప్పుడును బెంచిమీఁద్ర నిలు చుండఁ బెట్టెడివాఁడు. తలిదండ్రులు నా దగ్గఱకుఁబోయి చదువు కొనుమని వానికిఁ జెప్పఁగా నతఁడు నా వద్దకు వచ్చెడివాఁడు. వచ్చి యల్ల రిచేయుటయే కాని తాను చదిపెడివాఁడు కాడు. నన్ను జదువనిచ్చెడివాఁడు కాడు. పరీక్షలలో సరిగా నా వెనుక బెంచి మీఁదఁ గూర్చుండును. నే నొక కాగితము వ్రాసినంతనే 'శివా! శివా! ఆ కాగితమిటుతే యని నెనుకనుండి పోరును. 'ఓ రేయి! నేను వ్రాసినదంతయ నీ వెక్కించినచోఁ బట్టుకొందురు. చివరకు బ్రాణముమీఁద్రికి వచ్చును' అని నే నందును. ఆతఁడు 'మేముకు నియంత దులివికలవారమేనోయి. మార్చి వ్రాసికొనఁగలము. కాగిత మీయరా, యనఁగా వెడవనిక్కు పోయెదవేమి ? ప్రతి పరీక్ష ము నిదియే-గోల. ప్రతి పరీక్షయు వాఁదును బరీక్ష యగుచుండెను. నేను ≈గుదుంటిని. స్కూలు ఫైనలులోనికి వచ్చువజకు పబ్లికు పరీక్షలో నీ మాట సాగినదికాదు. అక్కడ తిష్ఠ వేసెను. డేండ్లు నెమరువేసి చదువిముడక మానివేసెను. రెండు మూ తండ్రి సంపా

దించినాఁడు గనుక చక్కఁగా సాగుచున్నది. నే నతనినిఁ బోయి మూచివచ్చితిని. పాతిక యేండ్ల యీ మధ్య మేము వఱలఁ గలసి కొనలేడు. అతఁడు నాయందుఁ బూర్వమువలెనే యుండును. నేను కనఁబడినంతనే యతఁడు 'ఒరే శివా! మనమిద్దఱము నొక యుపా ధ్యాయనిమీఁద గోపమువచ్చి యతనిమీఁద నేవో వ్రాసి గోడ లకు కాగితము లంటిం చితిమి, జ్ఞాపక మున్నదా?' యనెను. అతయా మా బాల్యక్రీడలు మఱచిపోలేదు. నే నా యూరుసకుఁబోయి మహా ఉంది అనుభవించితిని. నాకీ యనుభూతి కలిగినప్పటినుండియు నేను మఃఖను సహించలేకున్నాను. దుఃఖము పొందువారి వంకైన జూడలేను. నా కెప్పుడును నానందమే కావలయును. అవును నేను భగవంతుండ నైతినాయెను. భగవంతుఁడే సచ్చిదానంద స్వరూ పుఁడు. ధర్మారావు 'ఆ యానంద మిదికాదు తైత్తిరీయోపనిషత్తు చదివిన చోఁ దెలియును.' అనెను. శివరావు 'అవును, నేనీ పది మండ్లలోవుగా సర్వమతగ్రంథమ’లు చదువవలయును. వత్తులు, వేదములు, కోరాను, బైబిలు, ధర్మపదము, జెంక్అ అనెష్టా సర్వ వతగ్రంథములు నవలోకించి యన్ని వాతములలో నున్న ంచియుఁ దీసి నా తముగా నిలఁబెట్టెదను. నేనువరుసగా దశావ తారము లెత్తుచున్నాను. ఇప్పుడు వామనావతారమువరకు వచ్చినది. Lగో నా తాటియాకులగొడుగు, చూచితిరా! అదివాను నావతార చిహ్నము. నారాయణరావే బలిచక్రవర్తి. జాతీయవిద్య రాక్షసుల నశమైపోయినది. కేశవరావుగారు మ హేంద్రుఁడు. ఆయన యొద్దనుండి బ్లూ బలి యీ స్వర్గమును లాగుకొనెను. నే నీబలి నణగద్రొక్కి బూ రాజ్యము ఎజల నింద్రహ సగతము చేసెదను. జాతీయవిద్యా ర్శములు నిలబెట్టుటయే స్వర్గమును పారలం దేశవరావుగారి కిచ్చి పెట్లు' అనెను. ధర్మారావు 'లెడ్బైటరు మీ రవతారము కాద న్నాఁదుగదా!' అనెను. శివరావు: లెడ్ బీటరుకు చెన్నపురినుండి సరిగా నుత్తరము వ్రాసియుండరు. ఆమన ఆస్ట్రేలియానుండి యీ సంవత్సరాంతమునకుఁ దిరిగివచ్చును. అప్పుడాయనతో నేను ముఖతః మాట్లాడి కాని యే సంగతియుఁ జెప్పలేను. అతనికి నీరు సరిగా చలియఁ జేసి యుండరు' అసెను.

వారికిఁ బెండ్లి యాడుటకు మతాంతరులైన బ్రాహ్మణుల దొరకరు. తమ వంశములో నాంగిరసాది మహర్షుల రక్తమ గలసి నీచర క్తములు ప్రవహించుట కిష్టములేక యతఁడు నాటి నుండి సంసారముచేయుట మానివేసెను. ఆ జీవి పాపమెంత దుఃఖ చెనో! చివరిరోజులలో నాయన క్రైస్తవమతమును బరిత్యజించి ర్యసమానములోఁ జేరెను. అది యార్యసమాజమునందు గౌరవ ముండికాదు. మఱియుఁ గ్రైస్తవము గాకుండనుండునని. పంకజమ్మ గారు సంఘసంస్కార వివాహములు చేసికొనుట కిచ్చగించు బ్రాహ్మణవరునిఁ చెత్తుమని చాల ప్రయత్నించెను. అది కుదరలేదు రామిరెడ్డి మంచిధనాశాపరుఁడు; ఎచ్చటనైనాను ధనలాభము కలుగు చున్నదనఁగా నేది యైనను జేసెడివాఁడు. కైలాసపతికిఁ బదిబదు వేలు ధనమ నిలువయున్నది; పది పదకంకరముల పొల మన్నది. అది యంతయుఁ బంకజమ్ముకు వచ్చుసిని యతనికిఁ జెల్లీ. యును. వారిపుడ. క్రైస్తవులుఁగూడఁగాదు. బ్రాహ్మణస్త్రీ. సర్వము బాగున్నదని రెడ్డి పాచిక వేసెను, అది పాఱినది. కైలాసపతి కిష్టము లేదు. కాని పంకజమ్మకు రామిరెడ్డికిఁగల సంబంధము గ్రామముణ తయుఁ 'వెలిసిపోయెను.. ఆయనయంగీకరించక తప్పకవచ్చెను. వారి బెండ్లియైనది, కైలాసపతి మరణించెను. రోహణమ్మగారు రూ నా మఱుసంవత్సరమే చనిపోయినది. తరువాత వాక్ గ్రామము వచ్చిరి. ధర్మారావు: ఉద్వేగమంతటి దేదియుఁగాదు. అందులో బై మెఱుపులుకల ప్రతి విషయమునందును సల్పసంస్కారము బుద్ధి భ్రాం? పొందును. మన మత మెంత కఠినమతమో రా యొకసారి చేసిన తప్పును సర్దుకొననీయదు కిరీటి : అది సృష్టి ధర్మము. కఠినముగా శాసించు రాజేమిచేయును? ఒక యుర్యో యెడల నొక రోషము కలిగెనేని నది కారణముగా వానిని నుద్యోగమునకు రానీయకుండ శిక్షించుటలేదా? ఇదియే మత వివ మున జరుగునేని కాఠిన్యమందురు. ధర్మారావు : మనమిచ్చట నిలు

చుండి యెంతసేపిట్లు మాటాడుట? ఇద్దజమును మంచి తెలివి

వారము. ఇచట నిలుచుండి మాటాడుచుంటి మని యింత నేవు నీకి

చెలియలేదు. నాకును దెలియలేదు. అప్పుడే రాతిరి పదిగంటలైన

నీవు హాస్టలులోనికిఁ బోయి యన్నము తినిరమ్ము; కిరీటి : ఇంక నా బ్రాహ్మణుఁ తన్నము పెట్టఁడు. అతఁడు తలుపు వేసి లేచిపోవును. భర్మాసై: మా యింటికి రా, పోదము; అరుంధతి యావకాయ ు వేసి పెట్టును తిందువుగాని. r

జోస్యులు వజల మంగమ్మతోఁ గాపురము చేయుచుంకెను. బలంఱు నాతని ఛీఛీ యనిరి. రామేశ్వర మతనిని బెదరించెను. 'నీ వరిచేసితివా, నీ యుద్యోగము తీసివేసెదను. డి.ఇ.వో. తోఁ జెన్సి నీవు బ్రతికి ముండఁగా మజల నీకుద్యోగము కుదురనట్లు చేసె తను. నెలకు నీకుఁ బాఠశాలలో నిచ్చుచున్న జీవముగాక యేఁబది రూకలిచ్చెదను' అని కబురంపెను. జోస్యులు విచారించెను. "బ్రతికి బంతివరకు ఝ్నవారణార్థము భోజనము చేయవలయునుగదా ! ముమీఁద లేచిపోవుద మనిన బిచ్చమెత్తుకొనుటయే. కాని నాత్మహత్య చేసికొనుటకు ననసొప్పుటలేదు. తయిపెను శత్రువు బ్రతికియుండఁగా చచ్చి యెవనిని సాధింతును ? - శత్రువు నాకన్నఁ బ్రబలుఁడు. అతనిని నే నెట్లును సాధించలేను. అయినను బ్రయత్నము చేయుదును” అని రామేశ్వరము పంపించిన రాయభారమున కంగీకరించెసు. పూర్వమున్న యింటిలోననే మంగ ము, జోస్యులును గాఁపుర ముండిరి. అతఁడు సిగ్గన్నది వదలి ట్లుండెను. అంగతు తన్నుఁజూచి నవ్వుమండిరని యతనికిఁ మును. అతనికి లెక్క లేదు. అతఁ డెప్పుడును నీధి యక్తుఁగు నే పండుకొనును. ప్రొద్దుననే లేచి స్నానము చేసి, కొంత ము చేసికొని యన్నము తానే వండుకొని తినును. పాఠశాలకుఁ లను. ఏమియుఁ బని చేయఁడు. అడుగువారెవ్వరును లేరు. సాయం మింటికి వచ్చును. రాతిగులందు భోజనముచేయడు. మజల గుమాన బండుకొనును. తెల్లవాఱులు నూహలో జిత్రవిచి సి యుపాయములచేత రామేశ్వరమును శిక్షించును. మంగ బిను గ త్తికొక కండగాద్రోసి కాకులకు వేయును. ఒక ప్పుడు రామే ్వరమును నా నురిదీయును ఒకప్పుడు దుర్యోధనుని శిరస్సు భీముఁడు. ను రామేశ్వరము తలదన్నును. ఒకప్పుడు పాపారాయఁడు. లు రామునివలె రామేశ్వరము ఒడలినిండఁ గత్తులతో బొడుతపస్సు చేసికొనును. మఱియొక ప్పుడు పిచ్చివానివలెఁదిరుగుతుం పిల్ల లతనిమీఁద తాలు రువ్వుచుండిరి. తెల్లవాఱవచ్చును. బిగి పట్టదు. ప్రొద్దుననే లేచి న్నానము చేయును. ప్రాణము నిస్సార పించును. ఒక్కొక్కప్పుడు తోటియుపాధ్యాయులలో నెవరి కైనఁ బోయి భోజనము చేయును. ఎన్వరితోను మాటాడఁడు. తన శాలలోఁ గుర్చీలో ఁబండుకొని నిదురపోవును. ఒకసారి రామేశ్వ తనిఖీకి వచ్చినాఁడు. జోస్యులు నిదురపోవుచుండెను. ఎవరో గ లను నిదురలేపిరి. జోస్యులు కన్ను తెఱచి చూచెను. రామే మెదురుగా నిలుచుండెను. జోస్యులు కన్నుమూసి మజల సిగి నారంభించెను. రామేశ్వర మింటికిఁ బోయి 'నీవు సరిగాఁ బారమున చెప్పుట లేదు. నేను వచ్చినప్పుడు కుర్చీలో నుండి లేవనైన నిదుర పోవచుంటివి. దీని కేమి సమాధానము చెప్పెద' టి కాగితము పంపించెను. రామేశ్వర మిట్లు చేసెడివాఁడ్రు ఈ కథ తక్కిన యుపాద్యాయు లందరి యెదుట జరిగెను. కుండినచో బాగుండదని రామేశ్వర మల్లు చేసెను. జోస్యులో తా నెట్లు చెప్పిన సట్లు నడచునని, తన ప్రవర్తనకు నతఁ డంగీ రించెనని రామేశ్వరము తలంచెను. ఇట్లు కాగితము వ్రాయతే జోస్యులను శిక్షించుటకుఁ గాదు. తాను మంగమ్మకుఁ బ్రిour డగుటలోఁ గల శృంగార చేష్టలలో నిదియు నొకటి. దీనికి జోస్యుom మానము వహించవలయునని రామేశ్వరముగారి యూహ, వలన జోని జోస్యులకు శిక్ష యేమియుఁ గలుగదు. కాని యా యుక్త రమ చూచినంతనే జోస్యులు మండిపోయెను. అతఁడు మఱల దిరుగు Me ధానము వ్రాసెను. 'ప్రియమైన రామేశ్వరముగారు! మీ కాగిం వచ్చినది. నేను పాఠశాలం దెఱచిన రెండు నెలల నుండి 50 చేయుటయే లేదు. నిద్దురయే పోవుచుంటిని. నేను సరిగా నా ధర్మము చేసినచో నేను పెండ్లి యాడిన స్త్రీ తమ కేల యుంపుడుగత్తె కా లెను? ఇది మీ యాజ్ఞ ప్రకారమే చేయుచుంటినిగదా! నేను పెండి

యాడిన స్త్రీతో మీగు సుఖపడునట్లు, నాకు జీతము పేర నెల

బాతిక రూపాయలును, నామెతో గలసి యొకే యింట నున్నంద

గూపాయలు నిచ్చునట్లు - ఇది మన మధ్య ఖరారు. మీరు గాగితములు గీగితములు పంపించవలను- ఇట్లు మీ సపత్నీకుఁడ 'మాఖ్యలు' అని వ్రాసి, జోస్యు లా యుత్తరమును బంట్రోతున కిచ్చి 1 యుపాధ్యాయలందఱికనిఁ జూపించి తీసికొనిపొమ్మని చెప్పెను. అందు పాధ్యాయు లా యుత్తరమును జూచి జోస్యులు నట్టి నపుం 1 డనిరి. అవివేకి యనిరి. కొందరు 'చచితిరా, పాపమా జీపుల 9ంగ ముఃఖంచుచున్నాఁడో!' యనిరి. మఱికొందరు 'కొలఁది చేసము " రామేశ్వరముగారో, జోస్యులో యిద్దఱిలో రు చనిపోవుటకే వచ్చిన' దనిరి. రామేశ్వర మీ యు తరముల తారుకొనెను. ఈ యుత్తరమును దక్కిన యుపాధ్యాయులుగూడఁ చిరని తెలిసికొనెను. క్రోఢఘూర్ణితతామ్రాక్షుఁడ్యును. జోస్యు మనకు దనమీఁద్ర నింత కసియున్నదని యతనికిఁ దెలియలేదు. ఈ పైన బ్రహ్మీగా డేమిచేయునని యూరకుండెను. చిన్న పాము ను పెద్దకజ్ఞతోఁ గొట్టవలయును, ఊరకుండ రాదని మజల విచా చిను. రెండుమూన్నాళ్ళయిన తరువాత నొకనాఁటిరాత్రి యరుఁగు బంచుకొన్న డేదో యూహించి యూహించి జోస్యులు రాతుగా లేచి యింటిలోనికిఁ బోయెను. ఈ రెండు నెలలు వా చిన్న భాగమున వీధి తలుపు మూయఁబడి యుండలేను- అతఁడు  బోయి చూచెను. మంగమ్మ నిద్రపోవుచుండే. అతఁజా మీరు నిద్రనుండి లేపెను. ఆమెలేచి యాశ్చర్యపడి చూుచు డెను. జో: అవునుగాని, నేను వారము పదిరోజులలోఁ ్చపోవు అన్నాను. నీవు దుఃఖపడుదువని నీతోఁ జెప్పుటలేదు. నీవు చెడి పోయినదాన వెట్లును జెడిపోతివి. నేను చనిపోయినతరువాత వ్మాణ విధవ యిట్లు బ్రతుకుట యెందులకు? నీకొక యుపాడు చెప్ప శ్రీమ, చేయుము. రామేశ్వరము నకు స్థిరాస్థి వారి యూరిలోఁగాని ముచ్చట లేదు. వారన్నదమ్మలు విభాగము కాలేదు. ని నీకు వ్రాసి యిచ్చినను జెల్లదు. ఈ సంవత్సరముతో నాయన ప్రెసిడెంటు రథమ పోవును. తరువాత నీ కిచ్చెడి డేమిటి' చచ్చెడి గరిటీ? నే #గుగుమీఁదఁ బండుకొని యుందును. ఇంత తెలిసినదా "లు మాత్రమే యేమి రాత్రిగూడ రమ్మనుము. రెండు సినిమాల: ఁగలసివచ్చినడబ్బేనాఁటి దా నాఁడు నీచేతిలోఁ బెట్టవలయును, అతనిరా నెప్పుడే 21 పతు దన్ముడీ వచ్చినను నది యీ తక్కిన యెనిమిది నేత లను ఓసికొనుము. అతఁడు విన్నే విక్కిలిగా ఏ ఱుగునట్లు కొన్ని యుపాయములు నేర్పించెనను. పురుషులను వశము చేసికొను అమెట్ యది విద్యగాఁ జదివిన యొక దాసీనికలకు. కాసా పేఁట్రోలో దానితో మాట్లాడి వచ్చితిని. అది తేవీపాటినుండి యిచ్చటికి వచ్చి నీకన్ని din బోధించును. నీవు రామేశ్వరముకు బుక్కా:కీరును చేయవలయును ఇది నీమేలుకోసమే చెప్పుకున్నాను! నా పగ తీర్చుటకుగాదు. నాలిగ యిట్లు తీఱదు.'

""నేను వదలిపోయెదను. ఆతఁడును వదలిపోవును. అప్పుడు వెట్లు బ్రతికెదవో యాలో చించుము: నీకుఁబదునేడేండ్ల కన్న నెక్కంటి లేన్ర. నేను చనిపోయినంతనే మీ వాండ్రుకాని, మా వాండ్రుశానే వచ్చి కర్మలకు నిన్ను రమ్మందురు; నిన్ను బ్రాహ్మణ విధవడం చేయుటకు. దానికొప్పుకొని బ్రాహ్మణ్యము పొదు చేయకుడు దానికిఁ దగినంతవంది వేతేయున్నారు. నిన్నుఁ దీసికొనిపోయి॥ రామేశ్వరము నెచ్చటనైన బాఁచుమనుము. ఈ యెనిమిది నెలలు చెప్పినట్లు చేసితివా, పదిపండ్రెండు వేలు నీ యెదఁ జేరును. ఈనిర్ణ మైన లోకమున నప్పుడు నీవాడినది యాఁట పాడినదిపాట. వంతుఁ డగుట చేతనే కదా రామేశ్వరమింతనని చేసినది. వానిని గించి నీపై ధనవంతురాలవగుము. : ృష్టిలో వీఁడే పురుషుఁడు కా గదా! నీవు ధనవంతురాలవైన తరు వాత నెంతయెంత చేసెదవో నీ తెలియఁగలదు. రామేశ్వరమువలెం క్రెసిడెంటువే కావచ్చును. గీ చెప్పిన ప్రతిమాటయు మనము చేసికొనుము. పొరపాటు పడకుం అనాధుఁడు, చేతగానివాఁ డేదో చెప్పె సుకొనకుము. ఒక వే? గీత జెప్పిన యీ సంగతులన్నియు రామేశ్వరముతోఁ జెప్పినాకింకను S భవము సని కూర్చవలయునని తలంతు వేని నీ మాట లతనితోఁ బలిలి జులు దాటిన తరువాతఁ జెప్పుము అంతవరకును జెప్పకుము. అతనిత జెప్పను; చెప్పినను బదిరోజులయిన తరువాత జెప్పెదనని నాచేతిలో! జేయివేయుము." మంగమ్మ పదినిమేవములు విచారించి చేతిలోఁ జేయిపై చెను. తడ పవిత్రస్పర్శచేత జోన్యుల శరీరమంత

అచద్రపములో ముంచి సూములుపెట్టి పొడి చినట్లయ్యెను. అతఁ

ఉంట సేపు పిచ్చివానివలె మాటాడెను. తిరిగి బయటికిఁ బోయెను. అరుగుమీఁదఁ బరుండెను. పరుండుటకు బుద్ధిపుట్ట లేను. 'మంగమ్మ "ను చెప్పినట్లు చేయునా? చేయును. చేయకపోవును. దానివలనఁ 'కేమిలాభము?' ఆనాఁడమావాస్య. జోస్యులు గ్రామమువెంటఁ రుగుటకు బయలు దేరెను. అటు దేవాలయమ వైపు పోవుటయా, ఇటు సినిమా వైపు పోవుటయా? చివర కటు నిటుగాక పశ్చిమ అక్క నడచెను. కోటరోడ్డుమీదికిఁ వచ్చి వెనుదిరిగి కొంత సూరము నడచి కోట దక్షిణకుడ్యము వెంటనే పోవునుండెను. బిడి పై పున సుమారు మైలు పొదుగుని కోటగోడ వ్యాపించియుండెను. AAM పెద్దదయ్యము తాడియెత్తున నిలుచుండి తన పేంటనే వచ్చు అన్నటుండెను. ఏడవ వైపు భోగము పేట; కాసా పేఁట యనికూడ 2 0దుకు. తెల్లవారుజానున రెండుగంటలు కావచ్చెను. నిజముగా నదురాత్రి, ఒకటిరెండు కుక్కలతనిని ఁజూచి మొఱిగెసు. వఱి దూరము పోయినతరువాత సతఁడు దేనిమీఁదనో కాలు వేసెను. బిండడుగులు వేసి భయపడెను. అది పామేమో? వ జల రెండడుగులు శ్రీసకు భయమెందుకో తెలిసినది కాదనుకొనెను. రామేశ్వ 3 ప్రెసిడెంటైన తరువాతి కాసా పేఁటలో చివర మేడవేసెను. రపాలక సంఘపు టెన్నికలలోఁ గబీస నోడించి కాసా పిఁట తర తాను గెలువవలయునిని జితనికిఁ బెద్దయాశ. అప్పుడు తన 900 లో నతఁదు గొప్పకార్యముచేసినవాఁడగును, జోస్యులు వాని టి ముందునకుఁ బోయి నిలుచుండెను. అతని యెడఁదలో లక్షలు, , సర్బుదములు, ప్రయోజనమ మాలినయూహలు షేక్సుపియకు సి డెన్మాను యువరాజన్న నాటకము లోని కథానాయకునిబుఱ్ఱలో జెల రేగెను. నిరర్థకములైన యా యూహలన్నియు నినుమను తిన్నట్లతని హృదయమును దినుచుండెను. కోటలో నాలుగు ంటలు కొట్టిరి. అతఁడటుపడి రైలుస్టేషనునకుఁ బోయెను. అచ్చ 01 వచ్చునవిగాని, పోవునవిగాని బండ్లు రాత్రిపూఁట లేవు. ఒంటి 5,00వు మేడవలెనున్న యాసేవను పెద్ద బందరుబయలులో దిక్కు వానివలె నొంటరిగా నిలుచుండెను. జోస్యులు స్టేషనులోనికిలేదు, భయములే' దనెను. ఆరైలు కదలిపోయెను. ఏమి కదలుట సుబ్బన్న పేఁట వఱకు దానికి సామాన్య జనులు లంకణాల లోటని పేరు పెట్టిరి. రోకలిబండవలె నెమ్మదిగా నడచును, దూరమున చోఁచెను.

ధర్మారా నింటికి వచ్చెను. అరుంధతి వెక్కిరింపుగా ‘ఒక్క న వచ్చిరి. తమ్ముఁడేడి' యనెను. ధర్మారావు 'కిరీటితల్లికిఁ మీఁదెకి వచ్చినదఁట! అతఁదు కొల్లూరు నెళ్ళెను. ఆరుంథం) అయ్యో! అయ్యో! తల్లికా? ఇతని పండ్లిమాట యేమి? ధర్మా! అతఁడు నదియే యనుకొనుచున్నాఁడు. కిరీటితల్లి చనిపోయిన గీత వాత నతనిమామ మేనల్లునిమీఁద దయగలిగినఁ వినిచ్చును. అ ధతి: ఎఱి పదేఁడు లైన తరువాత నా తలిదండ్రులకును, నాకు ఎ. జల ప్రేవ యంకురించును. ధర్మా: ఇంకఁ బదేఁడులకా? అగి ఢతి తెల్లబోయి చూచెను. అది శిరదృతువ. వెన్నెలలు చుండెను. కానిబయటఁబండు కొనుటకు చిఱుచలిగానున్నది. అయి బొద్దుపోవువరకును జనులు బయటనే పండుకొనుచుండిరి. అరుంగ ప్రక్క బయట వేయును. రాతిరి పన్నెండుగంటలకు లోనికిఁ బోదు, ఇంటి ప్రహరీగోడ చాలభాగములయందుఁ బడిపోయెను- గట్టించుటకు ధర్మారావునొద్ద డబ్బులేదు. అందు చేతమనుపుకోవ నున్న యిల్లువ ఱుఁగులేకపోయెను. అరుంధతి: ప్రహరీగోడ చేయించరాదా? ధర్మా: రాచరికమువా రన్ను యీయలేద అరుంఢ: మన యింటిమాటకి ధర్మా: నేనోకరియింటి మా చెప్పలేదు. ధర్మారావు పుస్తకమేకో చదువుకొనుచుండెను. ఆత ధతి: ఇప్పుడు నేను పలుకరించినచోఁ గోపమువచ్చును గాఁబో ధర్మారావు మాటాడలేదు. ఆరుంధతి: ఏ పుస్తక మైనను నంత బాగ డును కాఁబ్రోలు. ధర్మారావు నవ్వెను. ఆరుంధతి: అనగా నీ పుట్టి కము బాగుండలే దన్నమాట. ధర్మారావు: ఇవి యేవో యక్ష న్యాసములు. ఇవి వ్రాసినాయన ఆంధ్రడికెన్సఁట. నిజమేకాఁబో నని తీసితిని. ఆంగ్లేయులలో పిక్ విక్ పేపర్సు అని యున్నవి.

చాల రవ్యముగా నుండును. ఈ యుపన్యాసములు వాని ననుసరిం

వ్రాయఁబడె నని చెప్పిరి. తీసి చూచితినిగదా, దీనికి వానికి నేమి

సంబంధము, లేదు. చెప్పిన దేచెప్పి, చెప్పిన దేచెప్పి, ప్రాణములుతీయు గున్నాఁడు. పలుకుబడిలో నొదుగు ఒక చిన్న వాక్యమును జెప్పి పెద్ద యర్థమును స్ఫురింపఁజేయుట మొదలయిన ఏ హారచయితలక్షణ ములు లేవు. ఒకశయ్యలేదు. వాచ్యత యెక్కువగా నుస్నది. శబ్ద ప్రయోగము సంమఁగూడ సొగసు గన్పించుటలేదు. అరుంధతి : 0మ్మ సంతోష పెట్టుట కష్టను. ధర్మారాన : నూ మేసకురవ !

ధర్మారావు మఱునాఁడు వంతెనవద్దకు వాహ్యాళి పోయి తిరిగి వచ్చుటఁగా వారిలో శ్యామల కనిపించెను. ఆమె 'మాయింటికి య చేయరా?' యనెను. ఆమె యదివఱకుణ జాలసారు లు పిలుచు ఆయు ధర్మారావు సోకుండుటయు జరిగినది. ఆ నాఁడు ధర్మారావు నారియింటికిఁ బోయెను. అతఁడు వెళ్ళినంతనే పంకటమ్మగారు, శ్యామరియు ఇతని సొంతయో గౌరవించి కూర్చుండఁ బెట్టి యేదో మంగము. సాఁగిం ఏరి. ఇంతలోఁ గుమారస్వామి వచ్చెను. అతఁడు ధర్మా రావునకు నమస్కరించికూర్చుండెను. శ్యావ లాకుమారస్వాము బిక్షలు నొక మంచము మీఁదనే కూర్చుండిరి."

కుమా: మాస్టరుగారూ! మీరు తెలుఁగు బాగుగాఁజెప్పవల న ధర్మా : నీకా? కుమా: 'నాకుఁగాదు' అని నవ్వి శ్యామల సృనికుఁ దల యూఁ పెను. పంకజమ్మ: అప్పుడే చూడండి! ఎంత పుట్టిన! ధర్మా: మస్మథుఁడు కడు చెడ్డవాడు.

సమారస్వామిన చక్కని గొంతుక. అతఁడు కొంచెను. సంగీతము పాడెను. శ్యామ ల వీణ తెచ్చి రెండు కృతులు వాయి? కుమారస్వామి : నాకన్న చెక్కున సంగీతము వచ్చునని చూపించుటకు, నే నేమి చెప్పుకొంటినా? శ్యామల గితో 'అందుకు కాదండి' యనేను. ధర్తా రాస్తే, తిరిగియింకిపోయేను. NOCL తినలో 'నిదియుబాగుగ నేయున్నది. స్త్రీ పురుష దృష్టితోఁ దప్పేమియు లేదు. పైఁగా సర్వమును సుమనోహరముగా మించు సనుకొ నేను.

అరుంధతి వడ్డించుచుండెను. ధర్మారావు 'నేను నిన్నేరి సింటేనా? నా చిన్న తనములో నా బుర్ధనాకుఁ దెలియనప్పుడునాకుఁ దల్లి యెట్లు దక్కనుక నేను సర్వద కామ ధేనువో, కల్పవృక్షమో యనుకొంటిని. అట్టి మాతృవి గము సనుభవించుడు నేను విష్టుఁడ తిని. నాకు దిక్కెవరు? "R నాకు శశి లభించదు. నా కా యాశలును దెగిపోయినవి. బ్రతికి యెందులకు? ఒకనాఁడు సాయంకాలము పినాకీనీ నదివ బోతిని. నది కొంత యిసుక వదలి పెట్టి వేణిక దూరముగాఁ "on యచట శరత్కాలమవ సందెల్లబడియుండెను. జలమే విఱిగెనో, శరదాకాశము సదిలో బ్రతిఫలించెనో, మాతృ 08 హితుఁడ నా సన్నుఁ జూచి నది విషాదమూర్తియై వోయెనో! నీటి ప్రవాహము మనుపటియంతో వేగము లేక కొంచెను మందగించెను. ప్రవాహమ: సకుఁ బ్రక్కగా నిసుకలో నొక గుంత యుండి యా గుంటలో నీరు నిలిచెను. అనీరు నిశ్చలమ గాన్ను శూన్యహృనయఁడనైన నే నా బల మీపముసఁగూర్చుండి నీ ?? జూనముంటిని. ఒక చిఱుకప్ప నీటిపై కివచ్చి సన్నఁ జూచుదున్న నే 'నమ్మయే'దని యడిగితిని. కప్ప నీటిలో మనక వేసెను. నీటి గుండ్రమగా సున్నవలె నొక జలరేఖ యేర్పడను. ఆహా! చే సమాధానము చెప్పినడె! అచటినుండి బయలు దేరి యొద్ద ముక దేవాలయమ లోనికిఁ బోయితిని. సాయంకాలవ గుట చేత వైష్ణవులు స్త్రీ పురుషులు దేవాలయములోనికిఁ బ్రవాహము గా జగా వచ్చుచు చుండిరి. తల్లి పోయినవాఁడని వన్నొక్క రాదరించలేదు. సర్వజీ లోకము సాయం దంతినిర్ణయమేలయైనదో! అప్పుడే చీఁకటులు పతన చుండెను. నాకు దుఃఖము తఱుసుకొని వచ్చినది. ఇంటికిఁబోయితీ మాయన్నలు, సూయప్పగాన్ల, మాతండ్రియనేవో మాటాడు చునే యుండిరి. వారికి మాయమ్మ చచ్చిపోయినట్లే శాఁబోలు! నే నవరు పిలిచిన మాటాడక నిత్యవ శ్రపూరితలో నుఁడనై యుండుట చూచి వారు కొంచెము భయపడిరి. నా కన్న సయించలేదు. సన్ను సర్వథా రక్షించిన తల్లిని జితిమీఁద కాల్చివచ్చితిని. ఆమె వైతరణి సుఖముగా దాఁటవలయునని గో మిచ్చిలిమి. ఆ గోవు తోక పట్టుకొని నేను గూడ బోద వసుకొంటిని. కాని యామె పోవుచున్న త్రోవ నాకు విప్పి

అన్ని మార్గముల నిరాశము, నిరుత్సాహమునే గోచరించెను. చివరకు నీ వుంటివికదా యని యిచ్చటికి వచ్చితిని. 'అన్నా! మా యమ్మ పోయినది' అని కిరీటి మొగమున జేతులుంచికొని య్యేనారం లించెను. ధర్మారావు కిరీటి దుఃఖమససయించరానిదని తెలిసి నేను. ముఖ " వేశస వి. యమున నుచితానుచితములు పాటించరాదు. కిరీటిని అయికన్నులఁ గాచినఁగాని యతఁడు బ్రతుకునట్లు తోఁచలేదు. ధర్మారా వతనినిఁ జేరఁడిసి కాంగిలించుకొని 'బాబూ! చనిపోయిన సి గొనిరాలేను గాని, మీ మామ నద్దకుఁ బోయి యీ సం అంధము నీకఁ దప్పక యగునట్లు చేయఁగలను. శివరా వన్నాఁదు. గపతి యున్నాఁడు. సూర్యపతి యున్నాడు. హుస్పనాయని చేతం 2 చెప్పి చెదను. ఎంతక లెక్టరైను మీ మావ యిందరి మాట వింక పోవునా? నీకుఁ దప్పకుండశశి రేఖను సవ. కూర్చెడము, భయములే' తీని సీఁపు తడిమి చెపు, యోదార్చి వెంటఁ దీసికొని గ్రామములోనికి వచ్చెను. అతఁడు భోజనము చేసినంతసేవు హాస్టలులొ ఁ గూర్చుండి యిద్దరును గలసి యింటికిఁ బోయిరి. కిరీటిలోఁ గ్రః క్రపముగా ము నిలువఁద్రొక్కుకొనను. అతఁడు పూర్వమువలె దేనిని యమాటాడఁడు. నవ్వఁడు. చుట్టునున్న జనులు స్ల్యోరసములో సిఁగిపోవనీ, అతని పెదవిమీఁద రేఖామాత్రమను హాసము గోరించదు. అతఁడు సరిగా నస్నమ తినఁడు. ధర్మారావెంత చెప్పి టరించద లాభము లేక పోయెను. అతఁడు దారివెంటఁ బోధ మండగా ఁజూచిన మలి నారును నతఁడు మహాచు ఁ ఖాఁబు రాని నిమగ్ను తని వెంట నే కొఁగలరు. కిరీటిధర్మారావునత్తుకొని పండుకొనును. ఉన్నటుండి కే కన్నులనీరు పెట్టుకొనును. ధర్మారా, కన్నీరు తుడిచి తకు లాగుకొని గట్టిగాఁ గాఁగిలించుకొనును. చెక్కిలిపైఁ జేయి సమాదరించును. కిరీటి యప్పటికి శాంతించును. అతఁడు కాలే బోయినట్లే పోవును. వచ్చినట్లే వచ్చును. దివారాత్రములు త్రము నంటఁడు. అతని మనస్సులో, హృదయములో శశి గేఖ నరకలోకముక్కతియే యున్నది. తదితరసృష్టికి నతనికి సంబంధమే లేదు. రండు నెలలు గడచినవి. అంతకంతకుఁ గిరీటి దుఃఖము వర్ధమానమగుచుండెను గాని తగ్గుట లేదు. ధర్మారావున కేమి చేయమ తెలియలేదు. ఒకనాఁడిర్వురును షికారు పోయిరి. తిరిగి నవుడు కిరీటి సదువలేకపోయెను. ధర్మారావు “ఒంటిలో జోక యెచ్చటినుండివచ్చును? సరిగా సన్నమే తినవాయెను. బొమికల్ప బయటఁబడినవి. ఇంతదూరమ నడువలేవు, అని యిర్వురును గీతా దిగా నడచివచ్చిరి. హాస్టలులోఁ దక్కినవారందఱును గిరిటి 8008 స్థితికిఁ జాల విచారపడిరి. ధర్మారావు కళాశాలకుఁ బోవును. వాకిట నిలుచుండెను. ధర్మారా వెప్పుడు వచ్చునా యనియే మొక్క చూచుచుండును. కళాశాల వదలిపెట్టిన తరువాత నిమగమై నాఁగక ధర్మారావు వచ్చును. అతనివంకఁ గిరీటి తెప్పల చూచును. రెండు నెలలనుండి కిరీటి తెప్పవేయుటయే లేదు. యొక టేరీతిగా కన్నులలో నున్మాదమే గోచరించునట్లు ప్రజ వంకను జూచును. కిరీటి యీ ప్రణయకథ విన్న ప్రతివారును 108 యెడస్నిగ్ధులైరి. ఆహా! ఎంత ప్రేమ శాలి! అట్టిస్థితిలో నుందుట గాఢమైన శీలము కలవాఁదు కావలయును! ఇతనిస్థితి చూచినవారంగాన

నితని మామను దూషించుముందురు. శరత్కాలము పోయి హేమంతరువు వచ్చెను. సన్ననివ పగలుకూడ ప్రొదెక్కువఱకును, సాయంకాలము ప్రొద్దువాటారుడన్న దనఁగా మొదలు పెట్టియును నవ్యవహీతముగాఁ గురియునున్న పడమటింటి వెనుక నిర్వాయు గగనిభాగమునఁ బొగ చెటు కట్టిన సన్ననిమంచు నల్దిక్కులనా వరించెను. ఆకాశమున నేదో పండి యమృతపుఁ గుప్పనూర్చి తూర్పారఁబట్టినట్లు సన్నని నూఁగువలేడు రము కురియఁజొచ్చెను. దికృతులు నలుగురును సన్నని సుంగులు వైచికొని, యదృశ్యముఖమండలలైన రాజస్త్రీలవలె శించిరి. కాలువలు క్రమముగాఁ గృశించిపోయెను. పచ్చికమి రెండుజాములప్పుడు నడచినను బాదములు తడియుచుండెను. చేల వెం నడచుటకష్టముగా నుండెను. పెరిఁగిన వరియాకు లన్నియు హిమబిం సంసిక్తములై దారివెంటఁ బోవువారిని చల్లగాఁ దాకుచుంటే... మంచుబిందువులు తామరాకులమీఁదఁ బ్రబ్బలి యాకులమీఁద ప్రాతఃకాలమున సెనగ గింజలంత యుండి ప్రొద్దెక్కిసకోలఁది

నాణమ తగ్గుచు మినుపగింజలై, పెసరగింజలై నూవుగింజలై, "చివరకు మణిరాచినపొడిలోని యణువులవలెఁగనిపించఁజొచ్చెను. స్సు నెండ నలమలమాడ్చును. నడచుచుండఁగా బ్రక్కనున్న యాకులు తగిలి బట్టలన్ని యుఁ దడిసిపోవును. ఒడలు వేడి యని చదు. ప్రాణము చల్లగానుండును. తలమాత్రము మాఁడిపోవును. బిది స మంతపు టెండల లక్షణము. రాత్రియంతయు స్వచ్ఛ గా నున్నట్లుండును. ప్రొద్దుక్రుంకునప్పటికి దీపావళి యమావాస్య డు క్రమ్మిన సౌగలవలె నెచ్చటబడిన నచ్చట మంచు గుములు అమలుగా కనిపించును. తెల్లవాఱును. సూర్యోదయము కని ు జాము ప్రొద్దెక్కిన తరువాత నచ్చట దూరమునమేఘముల ఁగించునుఁ గనులు మిఱుమిట్లుకొలిపి యంతలో సూర్యబింబము AA లుమని యెండలు కాయును, తక్కిన రోజులలో మధ్యాహ్న సీల ర్యాతప మంత తాపకారికాదు. ప్రాతఃకాలమునుండి క్రమముగా గచ్చి గుచున్న సూర్యాతపములతో మనశరీరములును గ్రమముగా వచ్చసగును. హేమంతమునఁ బ్రొడ్డెక్కిన తీక్ష్మ సూర్యుఁ డొక్క వారిగా మహోష్ణములైన తన కిరణములు ప్రసరింపఁజేయున ప్పటికీ గ లేకపోదుము. శిశిరర్తువు వచ్చుటయుఁ జలిమంటలు గాచుకొను యు న్యాయమే. పల్లెటూరిపసిపిల్లలకు గడ్డిదొరికినదే చాలు, చలి ంట లారంభించిరి. సుబ్బన్న పేఁట బలిసి బస్తీయైనను ననాదులైన జాంపలకు పల్లెటూరిలక్షణములుపోలేదు. పదేఁదులలో నూరుబలిసి తేది. జనులందఱకు బ సీలక్షణములు బలియు ఇ కష్టమైనది. మొదటి " వాసులే యమాయికులు. వచ్చినవారందఱు గడుసువారు. గాలిలోఁబొరలలోఁగూడ మహాశైత్యములుక్రమ్ముకొని కప్పుకొనిన కుప్పటులసందులనుండికూడఁ జలి లోనికి ఁజొఅబ్రయత్నించుచుండెను. కప్పటికప్పుకొని వాకిటిలోనికిఁబోయి వఱలిరమ్మ, దుప్పటి తెంతయుఁ జల్లబడును. ఒక నాఁడు ప్రొక్కియు సూర్యుఁడు నిపించలేదు. దుర్దినమునకు మేమచ్ఛన్నతయే యన నక్కజిలేదు. మాచ్ఛన్నతయు నసివచ్చును. ఆనాఁడు కిరీటి 'నేను బడికిఁ బోను నుఁ బోవల'దని ధర్మారావును వారించెను. జాతీయక ళాశాలలో

అధికార మొకమార్గమున లేదు. అధికృతసంఘ హేతువుచే కుమాపెండ్లి యెప్పుడు?'అనెను. సీతాపతి : మీ పెండ్లియైనతరువాత నా ధర్మా: అంతదూరమెందుకురా! నీ పెండ్లి నేనిప్పుడు చేసుకు సీతాపతి 'ఊఁ చెయ్యండి' అని దగ్గఱకు వచ్చి ధర్మారా చేయి పట్టుకొని వ్రేలాడెను. ధర్మారావు 'వట్టి పిచ్చి సన్నాయి జాతీయకళాశాలలో విద్యార్థిగా నుండుటకుఁ బనికి రావు' కిరీటి జల సీతాపతిని దగ్గరకుతీసికొనెను. ఊరంతయు మువ్వ గలిసి తిరిగితిరిగి యలసట పొందిరి. సీతాపతి 'సినిమాకుఁ బోద యనెను. ధర్మారావు 'వాని కూరకే డబ్బిచ్చుట యెందులాగా దుష్టద తమైన ద్రవ్యము ఫలమ నందుగూడ దుష్ట మేయైయుం అనెను. సీతాపతి ప్రాణములు తీసెను. మువ్వురును సినిమా బోయిరి. ధర్మారావు వచ్చుట రామేశ్వరము చూచెను.. డెప్పుడను సినిమాకు రాడు. రామేశ్వరము 'ఉండఁగా ఉండ నెట్టివానికైనను మనసు తిరుగును' అని 8నెను. సినిమా మొ పెట్టిరి. ఆ ఫిలుము పేరు 'ప్రళయకాంతి' యఁట! ఎవరో జం వాని తమ్మఁడు. తమ్ముఁడు జమీందారును జంపెను. జంగా కొడుకు లండను పోయెు వినత డ్రి యతఁడు రాకుండ వడ్డిం కలిగించెను. జమీందారుడు కొక హూణస్త్రీని 3 వివా మాడెను. ఆమె వచ్చి గవర్నరు జనరలుతోను, గవర్నరుగా మాట్లాడి తనభర్త రాజ్యమను భర్తకిప్పించెను. ఫిలిముసం రాత చాల తె' వికలదిగాను, ఏమీందారుకుమారుఁడు వట్టి దద్దమ్మగాల జూపి Cబడిరి. ఒక కథ పొందికలేను, వేషములు ధరించు నౌచిత్యములేను. ఇద్దలు మాట్లాడినను, నిద్దఱు కొట్టుకొన నడవిజంతువులవ లెఁగాని నాగరికత యెచటను 2500 బొంబాయినుండి యీ దుర్మార్గపు నిలిములు దిగువతి యగుముం ఔ ధనా శాపిశాచగ్రస్తులైన బొంబాయి ఫిలిము కంపెనీలవారికి  మొనలులేదు, తృష్ణకుఁ జివరలేదు. స్వత్వముచచ్చిన దేశీయప్రతిగా ధనమువ్యయము చేసికొనుటయే లెక్క సేయకున్నారుగాని, జరుగుతున యాత్మభ్రంశము తెలిసికొనుటయేలేను. కాఫీ హోటళ్ళు, సినిమాలక రెండును సమాన ప్రతిపత్తికలవి. ఒకటి శరీరానారోగ్యము సక్రుతలిము లను పేర దుష్టసంస్కారము ప్రబలించఁబడుచుండెను. అమిరికానుండి, ఇంగ్లండునుండి ఫిలుములు వచ్చును. వానిలోఁ భాగ మెటులున్నను నభినయమునం దౌచిత్యము సంపూర్ణముగా డును. బొంబాయినుండి వచ్చిన ఫిలిములు మూర్ఖులను మఱియు స్థలనుగాఁ జేయుటకు తప్ప మఱియొకందుకు పనికివచ్చుటలేదు. ముకంపెనీలలో నిరక్షరణక్షులు, నసంస్కృతబుద్ధులును బొంబా మలో సభినయింతురు. కంపెనీవారలు సామాజికుల ఏ నస్సు లెట్టులో తరించి ఉన ములాగుదమని వికారాభినయమ్ లు, వికారసంవిధాన కథలలో ఁ గల్పింతురు. క్రవముగా సభ్య సవిద్యలై సను అందమున్మతః నటకులై యుందురు. పురా సంసార లేశ మైన యీ ట లక్షణము దేశము నాల్గుదిక్కుల వ్యాపించియన్న యీ www" నిటకులననుసరించుట చేత మొదటికేమోసం గుముండెను. అభి భావోదేశమునుగురించి, హస్తాద్యవయవములూర కేవిసరక బిగరికుడు వాక్కునందు నియమము చూపించునట్లు నియవ వంతమై వలయును. చదువ వేసిన నున్న మ తియుఁ బోయినట్లు బొంబాయి మా కంపెనీలు వెలసిన తర్వాత దేశమన నిజమైన నాట్య సంపద అన్ని' చచ్చినది. ఆంధ్రదేశమునఁ బ్రతిచోటను : హాసటకులు వ్వా ముండెడివారు. గుంటూరులో హరిప్రసాదరా., కొంపల్లె ... ంత రావులు బందరులో ఇవటూరి నాగభూషణముగారు, అని లక్ష్మణస్వామిగారు. ఇట్ల ప్రతి పెద్ద పట్టణమునను హానుభావు "టకులుండెడివారు. ముప్పిడి జగ్గరాజు, ముంజులూరి కృష్ణ మొదలైనవా రాప్రాతసంప్రదాయములోని చివరి కెరుకులు. యేండ్లనుండి దేశమున నాట్యము వికారమైపోయెను. దీనికి వయరు నాటకములు చదువుట ముఖ్యకారణమయ్యెను. ఒకెల్లో, గు, మాక్బెత్, హామ్లెటు నాటకమ లయందు సమ కరణ యెక్కు అయ్యను. నాటక రచన యనఁగా నటుండవలయు యు, మానసిక 10 యాద్వేగములను చిత్రించుటయే నాటక రచనాశిల్పి ఎనియుఁగా  యోద్వేగ మభినయించుట ప్రదర్శనశిల్ప వనియు నూహలు AQUలెను. చిత్రనళీయము కొంతవఱ కా మార్గములు త్రొక్కెనుఅప్పటినుండి యదిక్రమక్రమముగా విజృంభించి పఠాణీ వేషము నాఁటిక్ మితిమీరిపోయెను. ఈ నాటక ప్రాతములయందును, దద్భ సయమునందును వినయము, నౌచిత్య మకృశించిపోయినవి. శాకుంతల ములో శకుంతలా పునస్మృతి కలిగిన తరువాత రాజున కున్మాద ప్రాయమైన మానసిక స్థితి కలిగెను. దాని ప్రకటన యెంతమాత్రము చివురాకును జూచి రాజు 'మునిసుతా ప్రణయస్మృతి నడ్డగించిన తమస్సు చేత నామనస్సువిడువఁబడినది. వేటుకాఁడైన మన్మథుని చేత ధనుస్సునందు చూతశర మెక్కించఁబడినది' యనును. ఉన్మాదము తావన్మాత్రమే! అదివృద్ధిపొందునేమోయని మాఢవ్యఁడు 'ఆఁగుము. దండకాష్ఠము చేతఁ గందర్పవ్యాధిని నాశము చేసేద' సినికఱ్ఱతోఁ జూతాంకురమును గొట్టఁ బోయెను. రాజు విహసించెను. ఉన్మాదమును మహాకవి నిజృంభించ నీయలేదు. విక్రమోర్వశీయమునిఁ బురూరవ శ్చక్రవర్తి కున్మాదవిజృంభణము జరిగినది. 'లియరు' నకుఁ గలిగిన యున్మాదముతో, 'హామ్లెట్ 'కుఁగలిగినయున్తాదముతో పురూరవసుని యున్మాదము పోల్చిమాచినఁ దెలియఁగలదు. ఉన్మానములకుఁ గలిగిన హేతువుల భిన్నత్వమః వలన నా యున్మాదములును భిన్నము లుగా నున్న వనవచ్చును. పాశ్చాత్యుల శిల్పము సహారాయెడారిలోని సిక తా మయోన్మత ప్రళయవాయువులవలె విఱుచుకొని మానువ ప్రకృతినున్మూలించుటకుఁ బ్రయత్నించును. భారతీయశిల్పము భారత జాతి మత ధర్మములవలెనే యింద్రియముల నదువులోఁ బెట్టి, సంఘ మర్యాదల సముసరించి నడువవలె సన్నట్లు భావోద్రేకములను నియ మించి తదంతర్గాఢత్వమును బ్రకటించుచు, బహీరుస్మత్త విస్తృతిని నియమించి చూవును. శిల్పము నిప్పులు త్రొక్కిన కోతివంటిది కాదు. సుదించిన యేనుఁగువంటిది. ఉన్మాద మెక్కి నకొలఁది ఠీవి యెక్కువ; నిదాన మెక్కవ; శక్తి యెక్కవ.

తక్కిన యందును దన్మయులై మారుచుండిరి. వీరుమువ్వురు నసహ్యించుకొని లేచివచ్చిరి. ఆనాఁటి రాత్రి ముగ్ద్వరును ధర్మారావు నింటినే భోజనము చేసిరి. కిరీటి ప్రస్తుత నాటకములు, నటకులు వీరిని గుఱించి నిందించుట యారంభించెను. ధర్మారావు కీరీటి మన స్సెట్ * యొకట్లు తిరిగిననే చాలు నని సంతోషించెను.వజల సంక్రాంతి దినములు వచ్చెను. డిసెంబరు సెలవులిచ్చిరి. సెలవులు నెలనాళ్ళు. కిరీటి నెల్లూరు పోవుదు ననెను. ధర్మారావు వలద నేను. “కాదన్నా! జాగ్రత్తగా నుండెదను. నీ దగ్గఱనున్న యుండెదను. మఱల నిరువది దినములలో వత్తునుగదా!!యని కిరీటి చెప్పెను. ధర్మారావు సరే యనెను. కిరీటి వెళ్ళెను.సెలవుల కెవరిదారిని వారుపోయిరి. ధర్మారా వొక్కఁడే మిగిలెను.ధర్మారావునకు రెండు జగత్తులు: ఒక జగత్తులో సూకీభావము;మతొకజగత్తులో సనియతవాగ్వ్యాపారము. ఒక జగత్తు దివ్యమః;ఒక జగత్తు భౌమమ. భౌమమలో సతిభౌమము. ఒకటి పునీతము;ఒకటి యిఁద్రియ పరాభూతము. దివ్యమునుండి భౌమమునకు వచ్చుటయెంతకష్టమో, దీనినుండి దానికిఁ బోవుటయు సంతే కష్టముగానున్నది. సెలవులు వచ్చినచో గణాచారి, దేవదాసి, పసిరిక, అరుంధతి.సెలవులు లేనిచో గిరీటి, శివరావు, కళాశాల, గణాచారి పూర్వమెన్నఁడును నిల్లు వదలిపోయెడిది కాదు. పొరుగింటికిఁ గూడఁబోదు. ఇప్పుడామె యిరుగుపొరుగులకుఁ బోయి వచ్చుచుండును. పూర్వమామెమొగమమాచినచో నల్లనిమేమము లలిమిన దిక్కులోఁ జూచినట్లులతాగుల్మాదులు చిక్క యున్న యశవికోసలలోఁ జూచినట్లుబహుశిలాస్థవుటిత నిర్మానుష్యగిరివన భాగములు చూచిన ట్లుండెడిది.ఇప్పుడామె మొగము కొంత విచిత్రముగా మారెను. పరిహాసమనిసనెన్నఁ డెఱఁగనిది గిరికతో నొకప్పుడైనఁ బరిహాసమాడును. తలగువ్వట నెన్నఁ డెఱుఁ గనిది గోళ్ళతో నైనఁ జిక్కు తీసి ముడి వేయును.ఎన్నఁడునిలు వెడలిపోనిది పొరుగిండ్లకుఁబోవును. ధర్మారావునకొకరాత్రి యొక కలవచ్చెను. సుబ్బన్న పేఁట యున్న చోటనుండి యెగిరియాకాశమార్గమనఁ బోవుచుండెను. అందుఁ దానును, గణాచారియుఁ బోవుదుండిరి. దేవాలయములు, పసిరిక, యరుంధతి, యందబూర్వము సుబ్బన్న పేఁట యున్న చోటనేధర్మారా వన్నాడుఁగదా, "నే నీ యూరి సెంటఁ బోవుచున్నాను?నీవుకూడ వచ్చుచున్నావా?” గణాచారి సన్వి, సుబ్బన్న పేఁటపూర్వ మన్న యెడఁజూపించినది. గణాచారి యచట నున్నది.గుఱి యామె యెవరని ధర్మారావు తన ప్రక్కకుఁ జూచెను. ప్రక్కనరుంధతి నిద్రపోవుచుండెను. అమెకనురెప్పలుపండి యస్పృష్టమైన సంపంగి రెక్కలవలె వంగియుండెను. తెప్పల చివళ్ల సన్నని వెండ్రుకల వరుస మొగలియాకుటంచు సన్నని ముండ్లవలె నుండెను. ధర్మారావు తనలో 'ఇన్నాట్లైనది. ఇన్ని వందలసార్లు చూచితిని. ఇప్పటికి నీమె ప్రత్యయవయము నేను చూచి తన్మయుఁడ నగుటయేనా?' యను కొనెను. ఆమె చేయి తనపై నుండెను, నిదురలోఁగూడ నింత ప్రేమ యెందుకో! ఆ చేయి తాను వుచ్చుకొని తీయఁబోయెను. అర్థనిద్రలో నుండిగూడ నరుంధతి తీయనీయలేదు. జాగ్రదావస్థ యందు రూఢమైన విషయగతభావము నిద్రావస్థలోఁగూడ ననుస రించుచుండునేమో! తన మన స్సరుంధతియందు లగ్నమైందా, కాలేదా? అయినచో నింత నిర్ణయవిచారమేల? కానిచో నీ యను సరణ మేల? ఒక్కొక్కప్పుడు తన్నుఁ దా విచారించుకొనును. తనకన్న మిధ్యా యోగి లేఁడు. ఒక్కొక్కపుడు విచారించుకొనును; తన నూర్గము పరిభ్రష్టమైనను మజల యోగమునే యనుసరించుచున్నది. ధర్మారావు పసిరికను గుఱించి యాలో చించెను. పసిరిక మాగాని మీఁద్ర కేలపోఁడు? ఆ రోజునఁ దానును, గిరీటియుఁ బోయివచ్చిరి. నడచుచున్న నందముగానే యున్న దే! దే! కాని యెచ్చటను గూర్చుం డుటకు వీలులేదే! దేవమాతృకలకన్న నదీమాతృకలకే పూర్వ సంసృతవాఙ్మయమ న మర్యాద యెక్కువ యేలనో? భారవి యా దేవమాతృకలను దుర్యోధనుఁడు వృద్ధి బొందించెనని చెప్పెను. దుర్యోధనుని నాగరికత యంతయుఁ గృత్రిమముగా నున్నదని యాయన ధ్వనించుచునే యుండెను. మొత్తానికి వరి పైరునందు ధన దేవత తాండవించుచుండెను. దురాశ దానియందుఁ బ్రబలి యుండెను. వ్యాధులన్నియు దానియందు సన్నిహితములై యుండెను. నా చిన్న నాఁడు యయన్న వ్యాధిని నేను వినియెఱుఁగను. ఇప్పుడెచ్చటి జూచినను నా వ్యాధియె ప్రబలియుండెను. ఈ డాక్టరులకు క్షయ వ్యాధికిఁ బ్రతిచికిత్స తెలియదు. మరబియ్యముతోఁ బ్రాణము పోవు చున్నది. తినుచున్న వారికి నాయుర్దాయము క్షీణించుచున్నది . పేద లకు దంచిన కూలినూకలు వచ్చుటలేదు. బస్తావడ్లు నలుగురు పేద

సాండ్రు దంచెదరు. నలుగురకు నారోజు తిండికి బియ్యముదొరకును. పెట్టుబడి పెట్టి మిల్లు పెట్టిన సాహుకా రిట్టి వంద నలుగురి నోళ్ళలో చుమ్మకొట్టి తాను ధనవంతుఁ డగుచుండెను. వానికిఁ దిండి చాల కయా! అమిత ధనాభిలాష. అయ్యో! జనుఁదు ధనముతో నేను చేయును? దుర్వ్యవసాయములు పెంపొందించుకొనును. నూటిలోఁ దొంబది తొమ్మిదమందికి దినదిండి లేకుండఁ జేసి యొకఁడేధనమంతయు బ్రోవు చేసి మేడలుకట్టును, మోటారులు కొనును, కుక్కపిల్లలను గొనును, దుష్టవస్తువులను గొనుటకు ఉపయోగించును. భోగముదాని కిచ్చినడబ్బు మోటారులు కొన్న దానికన్న ఁజెడిపోయినదా? ఇదియేగో యొక పేద జీవి బ్రతుకుట కుపయోగ పడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులై సఫోర్డు, రాక్ఫెల్లర్లను బాగుచేయుచున్నది. ఏమి న్యాయము! ఇంటిలోఁ బండుకొని యనుకొనుచున్నాను గనుక సరిపోయినది. ధర్మారా వరుంధతివంకఁ జూచెను. ఆమె యటునిటు మసలినది. మెలఁకువ వచ్చుచున్న దేమో! మసలుటలో జీవాత్మ జాగ్రదవద్ధాంచలంబులకుఁ దగిలి స్మృతిరూపమైయామె పతి దగ్గఱకు మఱింత జరిగి మజల జీవాత్మ తదంచలమ్ములకు దూర ముగాఁ బోయెను. ధర్మారావునకు మెలఁకువరాఁబోయెను, మా నెను ఒక పట్టాన మెలకువ వచ్చుటయే! చలికాలములో మూసికొన్న దుప్పటితీయుటకే ప్రాణమొప్పదు. ఆవరించిన యొక విచిత్రసంస్కా రము తేలికగాఁ దొలగిపోలేదు. దేవదాసి చాల దూరమేఁగినది. హరప్పనాయనికివుడు పదునేడు పదునెనిమిదేండ్లువచ్చినవి. అతఁడు పెద్దవాఁడైన మాత్రమున రంగారావుగా గుండఁగా నాతని కధికార మెచ్చటిది? ఒక్కఁడే కొడుకు! స్వతంత్రించి చేసినచో నేను చేయఁ Xexão? అందఱును హరప్పనాయనికి బెండ్లి చేయు మందుకు. పెండ్లి యెందుకు? హరప్ప దుర్వ్యయము చేయఁడుగదా! తండ్రి యెందు కడ్డగించును? దేవదాసి యుగయుగాలుగా బ్రదుకుచున్నది. ఈమె యిన్నాళ్ళాగవలసినదికాదు. హరప్ప సహజముగా లజ్జాళువు .

50 యింకెన్నాళ్ళు పట్టునో!… అనుకొనెను. అరుంధతికి మెలుకువ వచ్చినది. 'మీకు నిద్రపట్టులేదా?' (BCని యామె మఱల నిద్దురపోయినది. ధర్మారావు 'ఈపడగయింకఁదెచ్చినతరువాత నొకటి రెండుసార్లకన్న నెక్కువ వదలియుండ లేదు.

→మె తాను బశుపతి యింటికిఁ బోయినపడే యెక్కు వదినము లాల స్యము జేసెనని ధర్మారావును నిందించెను. నిజముగా ధర్మానా వరుంధతికిఁ దల్లియు, దండ్రియు, నన్నయుఁ, దమ్ముఁడునుగా నుండెను. ఆమెకుఁ దక్కిన బంధువులమీఁద నున్న ప్రేమయంతయుఁ గలసి ధర్మారావు మీదనే గలదు. పతిని వదలి నిముసము నుండ లేదు. అతఁడు కళాశాలకుఁ బోవును. అతని కొఱ కామె జపముఁ జేయుచు నింటఁ గూర్చుండును. అతఁడు ప్రొద్దుపోయి యింటికివచ్చును. 'ఇవ్వేళ నిల్లు కనఁబడినది. అందుకు సంతోషించ వలయు' సనును. 'కాదు కాదు, నిన్నుఁ గనిపెట్టుకొని సర్వకాల ముందును' అని ధర్మారావు. 'నాకు నేనైన నుద్యోగ మిప్పించుఁడు! మీరు రాలేదన్న దిగులు నాకు నుండదు' అని యరుంధతి. 'తొందరపడకు. ఆరోజులు నుదగ్గఆకువచ్చునున్నవి' యనిధర్మారావు. కిరీటి యిట్లు వ్రాయుటకుఁ గారణమేమో! అర్ధము సందిగ్ధముగా నున్నది. అతని కేమైన బెబ్బుచేసెనా? ఏమో?. ధర్మారావు తహతహలాడిపోయెను. ఆనాఁడు సాయంవేళ నరుంధతి 'ప్రయాణము కారేమి?' యనెను. ధర్మారావు 'ఎచ్చటికి?' అనెను. అరుంధతి 'యతఁ డెట్లున్నాడో! ఆయుత్తరమర్థమేమిటో?' అనెను. పసివానిని రెండు మూడు రోజులు నే నుండఁగలుగుదును లెండి అత్తయ్య యున్నది. సంవత్సరములనుండి పిల్లవానిఁ గనులఁ గాదు కొన్నాము. నేఁ డుత్తరమునకుఁకూడ బోరా?' యనెను. ధర్మారావు ప్రయాణము కట్టెను. అరుంధతి మడికట్టుకొని వంటచేసెను. రైలు సుబ్బన్న పేఁటలోఁ బ్రొద్దుగుంకి యేడింటికి బయలుదేఱి నెజవాడకుం దొమ్మి ఉన్న ఱకుఁ జేరును. అరుంధతి దొడ్డిలో దొండకాయలు కోసి వేయించెను. పేఁటలోని తక్కినదొడ్లలో కూరగాయ యనునది కాయుట మానివేసినది. రంగాపురము సుబ్బన్న పేఁట కుత్తరమున. నాల్గు మైళ్ళలో నున్నది. సుబ్బన్న పేఁట పట్టణమైనప్పటినుండియ రంగాపురములోని బీదవారు బాగుపడిరి. వారు కూరలుకాయింతురు. నేయి ఎజ్జిగలు చేయుదురు. సుబ్బన్న సేఁట వచ్చి యమ్ముకొందురు.

పేఁటలో నున్న బీద వారు సినిమాహాలుచుట్టు దిరుగుతుందును; కాఫీ

హోటళ్ళ చుట్టును దిరుగుతుందురు; జట్టులుకట్టి దెబ్బలాటలకు దిగు మందురు; అప్పుడ ప్పుడు కూలినాలి సేయుదురు. వారి సంసారము లింటిలో నీగలమ్రోఁత, బయట పల్లకీ మ్రోఁత, వారి యహంకార ములు, వారి యంతర్జీవితములు 'మింగ మెతుకులేదు, మాసాలకు సంపెంగ నూనె' యన్నట్టు, గణాచారి దొడ్డిలో, రత్నగిరి దొడ్డిలో, రామచంద్రరాజు దొడ్డిలో, ధర్మారావుగారి దొడ్డిలోఁ గూరలకు దారిద్ర్యము లేదు. దొండపాదు సాలు పొడుగునఁ గాయను. రెండురోజుల కది కూర యిచ్చును. ప్రతినాల్గురోజులకుఁగా శరపాదు. కర యిచ్చును. దొడ్డిలోఁదో ఁటకూరమడు లెప్పటికప్పుడు నూతన ముగా నుండును. తీఁగ బచ్చలి మూడేండ్ల క్రిందట వేసిన పాదు.

ధర్మారావు భోజనము చేసిరైలుసకు బయలు దేజఁ బోవుచుం సోను. అరుంధతి చొక్కాకు గుండీలు పెట్టుచుఁ 'కిరీటి యట్లల వ్రాసె సందురు?” అనెను. ధర్మారావు 'కెల్లవాఱువఱకుఁ జెప్పెదను' అని బయలుదేఱఁ బోవు మండెను.

అరుంధతి: మజల నెన్నాళ్ళలో వచ్చెదరు? ధర్మారావు: రెండుమూన్నాళ్ళలో వచ్చెదను. ఒక వేళ నాలస్య మగునేమో! అరుంధతి: నాలుగై దురోజులలోఁగళాశాల తెఱతురుగదా! ధర్మా రావు: నీతోఁ జెప్పలేదు. ఇంకఁ గళాశాలకును నాకురు సంబంధము లేదు. అరుంధతి: అసగా? ధర్మారావు: అసఁగా అసఁగా నొక రాజు. రైలుసకు వేళ యగు కున్నది. వచ్చిన తరువాతఁ జెప్పదను.

అరుంధతిని రాచుకొని యతఁడు బయటకి వచ్చెను. అరుంధతి యతని యుత్తరీయమును లాగినది. అతఁ 'డయ్యో!' యని వెనుకకుఁ దిరిగి చూచెను. అరుంధతి 'ఎప్పుడు వత్తురు?' అనెను. ధర్మారావు 'వెళ్ళినఁగదా వచ్చుట' అనెను. అరుంధతి యుత్తరీయము నువదలి పెట్టెను.

రాత్రి తొమ్మిదిన్నఱకు ధర్మారావు బెదవాడ స్టేషనులో నుండెను. మెయిలు వచ్చెను. అందఱునెక్కుచుండిరి. అరవవా డ్రు, శ్లోళ్ళవర్తకులు, తురకలు, ఇంటర్మీడియటు బండ్లలో ఁదనాయించి పండుకొనిరి. బెజవాడలో నెక్షినవారు వారి పాదములయొద్ద గూర్చుండ వలసివచ్చెను. మూఁడ నతరగతిలో మనుష్యూ లెక్కుటకు వీలులేదు.కూర్చుండుటకు వీలు లేదు. ధర్మారా వొక బండిలోని కెక్కెనుల జన మొత్తిడి యెక్కువగా నుండెను. ఇతరస్వతంత్ర దేశములలో రైళ్ళి ట్లుండవఁట! జనమెక్కువయిరని పెట్టెలెక్కువవేయుదురు. ఎంతమంది కూర్చుందుటకు వీలుండునో యన్ని టిక్కట్లే యమ్మరాదా? జసము ధనము రోఁచుకొనుటగాఁ గనిపించినది. వారికిఁ గలుగుసదుపాయము లేమియు లేవు. ఇంతలో రెండవ తరగతి బండ్ల దగ్గఱ పెద్దగోల యేదియో పుట్టెను. అందఱు నక్కడకుఁ బోయిరి. బెజవాడలోని యొక రెడ్డి ప్లీడరు, గ్రామములోఁ బలుకుబడి కలవాఁడు, శానిక సభలో సభ్యుఁడు, చెన్నపురికిఁ బోవుచు రెండవ తరతగతి టిక్కెట్లు కొనెను. ఒక రెండవతరగితిబండికి లోనఁదలుపువేసియున్నది. కి లన్నియు మూసియున్నవి. ఈయన తలుపులు తీయుమనెను. లోనున్న యూరపియను తలుపు తీయలేదు. అది పెద్ద రభస యయ్యెను. స్టేషనుమాస్టరు వచ్చికూడఁ దీయించలేక పోయెను. చివరకుఁ జైల బలవంతముగాఁ దెఱచిరి. లోపల నున్న వానిని నిర్బంధించుటకు హైందవులయిన పోలీసున్ స్పెక్టరులు పనికిరారు. పార్టెంటుకావలెను బెజవాడలో సార్జెంటు లేఁడు. చెన్నపురికిఁ దంతినిచ్చిరి. మఱునాఁడు చెన్నపురి స్టేషనుకు సార్జెంటువచ్చి యతనిని నిర్బంధింప వలయును. రైలుసాఁగిపోవుచున్నది. ధర్మారావు నూహసాఁగిపోవుచున్నది. 'హైంద వులు యూరపియనును నిర్బంధించుటకుఁ బనికిరా గేమి? అవును. వారు శ్వేతదీపవాసులు. ఇదే జాగుగానున్నది. '

రైలులోఁ గొంత సేపటికిఁ గూర్చుండుటకు వీలయినది. తాను కూర్చుండి యేమిలాభము ? తన బదులు డెక్కి నిలుచుండెను. ధర్మారావు తాను నిలుచుండి గూర్చుండు మని యడి గెను. ఆయన 'కాదు కాదండి. మీరిప్పుడే కూర్చున్నట్లున్నది. నేను మఱికొంతసేవు నిలుచుందును' అనేను. ధర్మారావు మఱలఁ గూర్చుండెను. పెట్టెలోఁ జిత్రముగ నున్నది. ఒకడు కలకత్తా నుండి వచ్చుచుఁ బ్రక్కపఱచుకొని పండుకొనెను. నిద్రపోవుచుండెను. ఎవ్వరు సతనిని లెమ్మనరు. మఱియొకఁడు పండు కొని నిద్ర సభినయించుచుండెను. నిలుచుండిన వారతనిని లేపడు. బాపట్లలో నొక్కఁ డెక్కెను. ఒక నిద్రపోవుచున్న వానిని లేపెను లేచికూర్చుండెను. మఱియిద్దఱు కూర్చుండిరి. ఒంగోలులో యొకఁ డెక్కెను. ఇంకొక పండుకొనిన వానిని లె మ్మనెను. లేవన నేను. ఎక్కినవాఁడు గడుసు. రాద్ధాంతము చేసెను. గీతలు చేతులు చేతులు కలియుటద్యాక, వచ్చెను. అందఱురు సర్దిరి. అలిఁడు లేచికూర్చుండెను. మఱల నిద్దఱు కూర్చుండిరి, ఒకఁడు "న్నులు కనఁబడుట లేదా? మీఁదఁ గూర్చుందు వే' మనెను. ఒక తె 'ఆఁడవారి మీఁద నట్లు పడిపోయెద వేమి ? అవతల కూర్చుండ లేవా?' య నేను. దూరవువాఁడొకఁ డందుకొని 'నీ వాఁడువాండ్ర పెట్టెలోఁ గూర్చుండ లేక పోతివమ్మా?' యనెను. మఱల రైలు పోవుచుండెను. అందఱును గూర్చుండియే నిదురపోవుచుండిరి. చూడఁగా జూడఁగా ధర్మారావునకు నిది దేశము; తత్ప్రజలయొద్దనుండి ధనముఁ గైకొని వారికిఁ దగిన జీవితసుఖములు సమకూర్పఁబడుచున్నట్లు తోఁచలేదు. ఇది ఏదో రై లింత వేగముగాఁబోఁగలదని ప్రదర్శించి చూపించుట కేర్పడిన యొక గారడీవలెఁ గనిపించినది. అంతకన్న నింకొకరీతిగా పన్నచో బాగుండును. మనమేదో సొంత యుపయోగము కొఱ కొక పని చేసితిమి. ఆ యుపయోగ మెప్పుడో వచ్చును. అంతవఱ కా పని యూర కేయుండుట యెందులకు? ఈ లోపుగా దానివలసఁ గొంత ధనము వచ్చుటకు వీలుండెనేని రానిమ్ము! ఈ పద్ధతిగా నున్నది. రైలు చీకటిలోఁబడి పోవుచున్నది. బిట్రగుంట దాటినది. చిన్న స్టేషనులను లెక్క చేయుటలేదు. తెల్ల వాఱవచ్చుచున్నది. పినాకిని దాఁటినది. నెల్లూరాఁగినది. ఇటొక నది, అంనొక నది. నది దాఁటిన బెదవాఁడ. ఈ నది దాఁటిన నెల్లూరు, చమత్కారముగానే యున్నది. రైలు దిగిన వెంటనే విద్యుద్దీపముల నెలుతురులోఁ దనకుఁ బరిచితమైన యొక మొగము దనకోసము వెదకుచున్నట్లు ధర్మారావు కనిపెట్టెను. ఆ మొగ మెచ్చటనో కనఁబడెను. అతఁడు నవ్వకుండ 'సరిదీసముఖముతోఁ దనవద్దకు వచ్చి చేతులుపూని 'వచ్చితివా?' య ను. ధర్మారా వింతసేవు దిగ్భ్రాంతుఁడై చూచుచుండెను. 'వచ్చితివా' యనిన కంఠస్వరము వినఁబడినంతనే ధర్మారావున కతఁ డెవరో తెలిసెను. ధర్మారావు మొగములో తేజస్సు పోయెను.క్లాక్కును హుజూరుశిర స్తదారును డిప్యూటీ కలెక్టరునై నది. దాని ప్రత్యేకముగా మనము రాజ్యాంగవేత్తలమా? మహాకవులమా?మ శిల్పులమా? మతకర్తలమా? ఏమని? మామా! నే నిట్లన్నా మని కోపము తెచ్చికొనకుము. కోప మనుసది తేలికగా వచ్చును. నెమ్మ దిగా నీ వొంటరిగా నున్నప్పుడు శాంతముగా నూహించి చూడుము నే నేమి నిన్న కార్యకరణము చేయుమనుట లేదు. నీ కూఁతును దీని కొనిపోయి నట్టి దౌర్భాగ్యునకుఁ గట్టి పెట్టు మనుట లేదు. డైమం రక్షించిన నేను నేదియో సంపాదించఁగలను. నీ వైదాఱువేల కట్న మిచ్చి యేబది వేలయా స్తిగల వాని కిచ్చెదవు. వానికి నీ వన్న ' గౌరవముండదు. నీ కూఁతురన్నను గౌరవముండదు. నేను మేనల్లుడ డను. ఆ యైదు వేలు నా కిచ్చినచో నా జీవితములో నేదై న నౌక వృత్తిలో నొక మార్గ మేర్పఱచుకొనుటకు వీలగును. నేను ధన మాశించి చెప్పుటలేదు. నాకు నీదమ్మిడీ యక్కఱలేదు. నాకుఁగావలసి నది శశిరేఖ. దానికిఁ బరునియం దిష్టమున్నచో నేను నిన్నిట్లడు గను. ఆమె పరాస క్తహృదయయైనచో నా ప్రేమజీనితమను బ్రహ్మ దుఃఖావసాసముగా వ్రాసినాఁడని యీ పాటికే వర్షాకాల పినాకిని గర్భమున నిమిడియుందును. దానికి నాయం దున్నది; నాకు దాని యందున్నది. ఇదియెన్ని జన్మలనాఁటి దాంపత్యమో! తండ్రిని గనుక 'నా కూఁతుమీద నా కధికారమున్న 'దని నీ వూహించెద వేమో! ఆ యధికార మెంతవఱ కున్నది? శశికిఁ బదునెనినిమిు దేండ్లు దాటినవి. న్యాయప్రకారము నీ కామెమీఁద నధికారము లేదు. మే మిద్దఱమును విడిగాఁబోయి వివాహముచేసికొనిన నీ కేమియ జేయలేవు. అట్టి పని మన వంశమర్యాదకుఁ దగినదికాదు. కాదు కను కనే నే నిచ్చటఁ గృశించిపోవుచుంటిని. శశి నీయింటిలో శుష్కించి ప్పోచున్నది. ఆలోచించుకొనుము. ఇదే చెప్పుచున్నాను. వారము దినములు తిరుగులో పుగా నీ యుత్తరమునకు సరియైన జవాబు రాదేని నీవు కిరీటి మరణవార్తయే విందువు. నీవు కఠోరహృదయుఁడవు. నా మరణవార్త చెప్పి నిన్ను బెదరించుట కాదు. నేను చనిపోవుడు వసఁగా నీవు కాని భయపడవు. నే నూరకే జరుగఁ బోవుచున్న వివ యము చెప్పితిని. నీ జన్మములో నీవు శశిరేఖ సుఖముగాఁ గాఁపురము

చేయునున్న దన్న వార్తవిని సుఖపడవు. ఎవరికో బలవంతముగాఁ زه کار దాని శవము పెండ్లి పీటలమీఁదఁ దల్లి చేతులలోననో గర్భాదానమునాఁటి రాత్రి సూత్రముకట్టి నవాని చేతులలోననో కని సించును. అది నా భార్య, దాని నింకొకని కిచ్చుటకు నీ వెవఁడవు ? ఎవరిసొమ్మ వారి కిచ్చుటకు నీ కింత దిగులెందుకు? చేతిమీఁదుగా వివాహము చేయుము. చేసినపుణ్యము కట్టుకొనుము. వారము రోజుల వఱకు నీ యుత్తరమునకై యెదురు చూచుచుందును' అని నేను వ్రాసితిని. ఆ లేఖ చూచుకొని మా మామ కొంత కదలిపోయెనఁట. "నిపిల్ల నిచ్చుటకుమాత్రమంగీకరించలేఁదట. తరువాత రెండు రోజులు గోడ చినవి. మూడవరోజు గడచినది. నేనీ యుత్తరము వ్రాయుటయు నా స్థితియంతము మా బంధువులందఱికిఁ దెయును. ఇంక నేను బ్రతుకునది వారము రోజులని, యాఱురోజులని, యైదురోజులని, నాల్గు రోజులని చెప్పుమంటిని. నాల్గవరోజు సాయంకాలము నే నిప్పుడున్న ట్లున్నాను. అయిదవనాఁడు మంచములో నుండి లేవలేకపోతిని. అన్నా! నా సంగతి నాకే విచిత్రముగా నున్నది. వైద్యులు వచ్చి పరిశీలించిరి. వ్యాధి యేమియు లేదనిరి. దేనికిఁ జికిత్స చేయవలయునో తెలియరా దనిరి. నన్నన్నముముందఱఁ గూర్చుండఁ బెట్టుదురు. నాకు మెతుకు లోనికిఁ బోదు. నేనప్పు డెట్లున్నానో నాకుఁ దెలి యదు. అందఱును మాత్రము నే నూటికే కనుతెప్ప వేయక చూరు చుంటి ననియు, నెవ్వరితోను మాటాడకుంటిననియుఁ జెప్పుచున్నారు. నా కొక్కటి మాత్రము బాగుగా జ్ఞాపకమున్నది. పదిగంటలకుఁ దపాలా, సునుండి యుత్తరములు వచ్చును. పోస్టువాఁడు వచ్చు వేళకు నేనుత్తరము వచ్చినదాయని యడుగుదును. ఎవ్వరును సమాధానము చెప్పరు. రాలేదని నాకుఁ దెలియును. ఇంక మూఁచురోజులు, ఇంక గెండురోజులు. అప్పటికీ నాస్థితి యందఱకును సమగ్రముగాఁ చెలి సినది. అందఱును బడుచున్న తొందరయు, వా రనుకొనుచున్న మాటలును నాకుఁ దెలియును. నేను వారితోఁ మాట్లాడుటకు నాకు నోటురాదు. నాకు మనస్సులో నేమియునులేదు. ప్రతిరోజునుబదిగంట లగుట_తపాలా బంట్రోతు ఉత్తరమును దెచ్చుట అదితప్ప నా బుద్ధి కింకొకఁడు లేదు. ఆరోజుకూడ సైపోయినది. ఇక నొక్క దినచ్చటలు కించి దరుణములై పసుపుకుంకుమల చే మాగిన మధుపర్క కంకణములువిప్పిన నాఁడు చాకలి యుదికి యార వేసిన ట్లుండెను. సరకు తోఁట్రలు - వ్రేలెఁడు మొక్కలవి, మూరెఁ డేది గినవి. రెండు నిలువుల యెత్తున బెరిగినవి. పెరుగుట పూర్తియైనది. నాల్గువైపుల బచ్చని మెట్లు కట్టినట్లుండెను. సూర్యకిరణములు పెరిఁగిన తోటలపై సంచరించుచు నటనుండికాలుజాఱిచిన్న తోఁటల మీఁదఁ బడుచుండెను. వ్రేలెఁడెదిగిన చెట్లు పసిపిల్లలవలె సూర్యకర స్పర్శకుఁ బిల్లనవ్వులు పిల్ల సిగ్గులు కలియఁ బోసికొని సిగ్గుచే నెజ్జబడెను. మారుచుండఁగ నే పెరిగిన సరుకుబోదెల మధ్యగా దూరమున దృశ్య మానుఁ డగు చున్న జరఠ సూర్యబింబమూర్తి తేజో విరహితుఁడై తైక్ష్యముకూడమాని వాఁడై పశ్చిమదికృతీసంయోగార్ధముకాబోఁలు కాశ్మీరమిశ్రిత పటీరచర్చాసుందరమైన దేహముతో ఁదిరోహితుఁడగు చున్నాఁడు. ఆకాశమున దిరిగినంత సేపు తేజో దుర్నిరీక్ష్యుఁడై, ప్రతిభా శాలియై, పశ్చిమదికృతిసంసర్గ వేళ శాంతుఁడై శృంగారరసమూర్తియై చల్లఁబడెను. అట్లేక దా! యెంతయధి కారికై నను బరులమీఁదఁ జ్పూ సంత తైక్ష్యము గృహమునందుఁ జూపరాదు. తన ప్రతాపముచే దన కోపముచేఁ దన యధికారశ క్తిచే నితరులభార్యలకు సపకారము జరుగవలయును. తమ యధికార ప్రాభవ మెఱుంగని స్వభార్యలు సుఖముగా మనవలయును. గృహమునందున్న శాంతము, నోరిమి బయటగూడ నుండరాదా? లోకము మేలుకూడ, లోకము సుఖము కూడ గొంతపరామర్శించరాదా? మధ్యాహ్న సూర్యుఁదు మండి పోవలయును. సాయం సూర్యుడు చల్ల బడవలయును.

రాతిరి పీఁటల మీదనుండి లేచువఱకును మిత్రులు సన్నిహి తులే యైయుండిరి. అప్పుడు విడిదికిఁ బోయిరి. రాతిరి రెండు జాము లయ్యెను. అందఱును నిద్రించుచుండిరి. కిరీటివచ్చి ధర్మారావును నిద్ర లేపెను. ధర్మారావు లేచి యాశ్చర్యపోయెను. నిర్జనమ్మైన వీధిలో నుండి మాటలాడ దొడగిరి. కిరీటి: అన్నా! నేఁడు శుక్రవారము కదా! యనెను. ధర్మారావు 'అవును. అయిన నేమి?' అనెను: కిరీటి: 'నేను గదిలోనికిఁ బోయి యామెను బిలిచితిని. కొంతసేపు పిలిచి విసిగి

నేనే యామె వద్దకుఁ బోయితిని. పోయి యామెను బుజ్జగించితిని. లాలించితిని. కోపించితిని. ఆమె యేమియు సమాధానము చెప్పలేదు. నా కేమియు సర్థము కాలేదు. నామీఁద నామె కంత ప్రేమ యుండి చివర కిట్లు ని సబ్దయై నిరుత్తరయై శిలాకృతిఁ గదలకుంటయేమో! నే నామెను మఱియుస్పృశించం బోయితిని. ఆమె నివారించినది. దుఃఖంచితిని. రెండుగంటలు నేను బాధపడి నిస్పృహుఁ డగువేళకు నామె 'నీవెవ్వర' వని యడిగెను. నాకు మహాదుఃఖము వచ్చినది. 'ఎవ్వ రేమిటి : ఎనిమిదేండ్లు నీకై ఘోరతపస్సు చేసిన నిస్పృహుఁడ సంటిని. నీ భార్యవగుటకు దివారాత్రములు నిద్రాహారములుమానిస నిర్భాగ్యుఁడ' వంటిని. 'నీ మేనత్తకుమారుఁడ' నంటిని. కన్ను తెఱచి చకితయైంది. ఏదో స్మృతికిఁ దెచ్చుకొన్నట్ల భినయించినది. ఆమె చివరకు 'ఎనమిద్దఱ మిచ్చట నెట్లుంటీమి! ఇదియేయూరు?' అనెను. నేను “సీవ్నది నాకర్థఎగుటలేదు! ఇది బాపట్లయే, మన మిద్దఱ మిచట నెందుకుంటిమో మూన్నాళ్ళనుండి నీకుఁ దెలియలేదా” యంటిని. ఆమె తెల్ల బోయిచూచెను. తన్నుఁ దాఁ బరిశీలించు కొనెను. గులాబిపూలతో, చేమంతిపూలతోఁ మొగలి పూలతోఁ బెద్దజడ వేసిరి. ఆమె శరీరమంతయు సువాసనాపరిమంజులమై యుండెను. కట్టిన చీర యుల్లిపొరవలె దనశరీరకాంతి ప్రవాహ మును వడబోయుచున్న ట్లుండెను. ఆమె తన మూర్తిసంఘటన మంతయుఁజూచుకొని యాశ్చర్యము పొందినట్లయ్యెను. కొంతవఱకు నేత్రములు తెఱచి యాలోచించి “యట్లనా? మనకువివాహమైనదా? అవును. లీలగా స్మృతికలుగుచున్నది. నీవు బావవుగదా!" అన్నది. నేను మఱల సమీపగతునకై పరిష్వంగాభిలాష ప్రకటించితిని. ఆమె చుఱల నారంభించినది. ఆమె "నేఁడు శుక్రవారము నీవు నన్నుఁ దాఁక రాదు. అయినను నేనుబోయి స్నానము చేసివచ్చెద నిచ్చ టనేయుండు” మని తాను గదిలో నుండి నెడలినది. నేను శూన్య హృదయుఁడ నైతిని. నా భాగధేయ మంతయు వ్యత్య స్తముగా నున్నట్లుతో చుచున్నది. ఇదియేమో, దారినిబడి వచ్చి వచ్చి మహాసౌధము నారోహించబోవుచుంటి ననుకొని, మహారణ్యగతుఁ నై నేను సస్ను జూచుకొన నివ్వెఱవోయినట్లయినది. ఏమిచేయుదుమనస్సు మనస్సులో నుండదు. రెండు దినములు సఁన్నూర కే చూడు చుండవలయును. అట్లుందు సని నాకు వాగ్దానమః చేయుము. అని శశి నా గడ్డము పుచ్చుకొని బతిమాలెను. నా పాదములపై శిరము మోపి మ్రొక్కెను. ఆమె యొడలంతయుఁ గంపించిపోవు చుండెను. ఆమె కనుల వెంట సంతతధారగా నీరు కారుచుండెను. నా యందు మహాగ్ని ప్రేలుచున్నది. హోమార్థము సంస్కృతమైన మహాగ్ని యద త్తపురోడాశ మైవాంఛాలకేమత్ప్రచలితజిహ్వాగ్రములుచాఁచినది. నేను విధి లేక యామె చెప్పెడి మాటలకంగీకరించితిని. నేను సరిగాన ప్పుడు 'మహు రంగు సంవృతాధరోష్ఠం ప్రతి పేధాక్ష రవిక్ల బాభిరామమ్ ముఖ మంసవివ ర్తిపక్ష్మలాక్ష్యాః కధవి వున్న మితం నచుంబితం తు' అన్నట్టి స్థితిలోనే యుంటిని. నే సంగీకరించితిని.

దూరముగాఁబోయి చీరకొంగు పఱచి నేలఁ బందుకొసఁ బోయి సది 'కాదు. నేను పోవుచున్నాను. నీవు ప్రక్కమీదనే పరుండు మంటిని. ఆమె "నేను మంచముపై జరుండ రాదు. నీవు నన్ను వదలి పెట్టి యెచ్చటికిఁ బోయెదవుకి రెన్నాళ్ళు నీవు నన్ను వదలిపెట్టి యుండుట కష్టమని నాకఁ దెలియును. నాకుమాత్రము కష్టము కాదా! ఎంత కష్టమైనను నీ రెండుదినము లింతే' యని యామెనేలపై ఁబండు కొన్నది. 'నే నరగంటసే పామెవంకఁ జూచుమనే మంచముపై బన్నుంటిని. ఆమె యింతలో నిద్రపోయినదో మజల స్మృతితప్పి సదో, నేను బయలుదేఱి నీ దగ్గరకు నత్తు సనుకొంటిని. మజల నామెను స్పృశించవలె ననిపించినది. ఆమె నిద్రాసౌందర్యము సన్ను గ్రామ పరిదగ్ధునిఁ జేసినది. ఏడేండ్ల క్రింద మేము వారి యింటికి వివాహ మునకుఁ బోయినప్పుడు నే నామె నేకొంతముగా నిద్రితురాలిని గదిలోఁ గలిసికొంటి సని చెప్పితినే! ఇంతకుముం దామెను జూచి నప్పుడు నట్లేయున్నది. ఆమె యప్పటి కిప్పటికి నిద్రించుచునే యున్నది. నే నామెను మేల్కొలుపలేక పోతిని. ఆమెను స్పృశించ బోయినంత మేర పోయి మనస్సులో నివర్తితుఁడైతిని. చివరకు బయలుదేఱి సచ్చితిని' అనెను. కిరీటి సర్వనాళములలోని రక్తము కామోన్ముఖమై యీనాటిఁ రాత్రి పర్యవసానము నిర్ణయించుకొని

యుండి యేతత్ప్రబలావరోధమును దాంచుకొనలేక యుండెను. అతని యంతర్హృదయములో శశిరేఖ తనదే యుని తెలియును. ఆరెండు రోజు లాగుట కతఁడు సమర్థుఁడు గాకయుండెను. ఎంత యుత్తాల మైన ప్రకృతియైనను ఫలమునందుఁ బ్రబలోన్ముఖమైన ప్రవృత్తిని మహావరోధ హేతువు చేత నియమించుటకు సమర్థుఁడు కాడు. దానికి నంతయో ప్రయత్నము చేయవలయును.

ధర్మారా వతనిని నిబోధించెను? 'ఇటు చూచితివా!' ఆమె దేవతావిషయక మైన ప్రతిబంధము చూపించినది. ఆమెనీ యందు నిరాదరకాదు, నిష్ప్రణయ కాదు. ఆమె హృదయమునకు నీవే యధినాధుఁడవు. కాని యామె యీవేళ కధినాధురాలు కాదు. ఈనాఁ డై నను నీ వామెను బలవంతముగాఁ గౌఁగిలించియుండవలసి సది కాదు.'

కిరీటి: నేను బలవంతముగాఁ గౌఁగిలించలేదు. ఆమె యూర కున్నది.

ధర్మారావు: ఆమెయును దాత్కాలికముగా నీవలనఁగామో ద్రిక్తయైనది. సర్వదేవతా స్వరూపమైన మీ ప్రణయము దేవతా రస్కారము జరుపరాదు. మీ యిద్దఱి ప్రేమజీవితము మహాఫల మేయో కలిగించవలయును. మహాపురుషుఁ డెవఁడో మీ సంయో గమువలన జనించవలయును. కాని యీ కించిదపచార మిదివఱ కే జరిగినది. కానిమ్మి ప్పటికిని మించిపోయినది లేదు. ఎల్లుండి రాత్రి వఱకు నీవు నియముగా నుండవలయును. నీ యుద్రేశ మంతయు నణంచుకొనుము. అదియుఁగాక, యామె యత్యంతాభిమ: ఖురాలు కానప్పటి నీయుద్రేకము రమణీయము కాదు; మహునంద కారియx

గాను.

కిరీటి: అన్నా! క్రమముగా నదియే తగ్గిపోవుచున్నది. "పొంగి రాని మహాసది కెదురుపొడిచి సముద్రమేమి చేయఁగలదు? పరస్పర వీచీహ స్తములే కలియవు.

తెల్లవాఱినది. మిత్రులందఱును బ్రమాణములై రి. అంద అును వచ్చి కిరీటి కభినందనము లిచ్చిరి. ఆపిచ్చిపిల్లవాఁడు నెల తెల బోయెను. వారు కిరీటి ముఖలక్షణముల నేభావములు గనిపించు ననుతన నా గడ్డమ క్రింద నా నుచున్నది. ఆమె శిరస్సు, చేతులు, దేహము పాదములు సర్వమును నేదో పారిజాత ప్రసవ వాసనలే క్రుమ్మరించినవి. అట్టి వాసనలు నే నెన్నఁ డెఱుఁగుదును! అది గులాబీవాసన కాదు; చేమంతితావి కాదు; గేదంగిపరిమళము కాదు; అగురు గంధముల పునుగు కస్తూరుల 'వికాదు- వీని యన్ని టిసమాహార పరిమళమో, యేమో దెలియదు. ఇదిగో, యిప్పుడును నాయెడలంతయు నావాసన వేయుచున్నది. నేను నిశ్వాసము తీసికొనినంత మేఱ, కలిదనంతమే నా ఊపిరితిత్తులయo o వాసనయే ప్రయాణము చేయుచున్నది". S

"అన్నా! నాయెదు రొమ్మమీఁద రాతి రామె మొగము ముద్రితమైనది. అచ్చుగుద్దినట్లున్న యామె మొగము రాతిరి దీపము వెలుఁగున సువ్య క్తముగాఁ గనిపించినది. నీకుఁ జూపించనలయు నను కొంటిని. ప్రొద్దుననే మఱచిపోతిని”.

"ఆమె సన్నడిగినది, 'మీ స్నేహితుఁ డెవరని? స్నేహితుఁడు కాదు, అన్న యని చెప్పితిని. నీ సంగతియంతయుఁ జెప్పితిని. యూర కే యీలించినది" ఆమే

ధర్మారావు : నీవుమల సుబ్బన్న పేఁట యెప్పుడు వచ్చె దవు! కిరీటి: పదిదినములలో వచ్చెదను. ధర్మారావు: శశిరేఖ రానిచ్చునా? కిరీటి: రాతిరి సన్ను నీవు నీవనియే పిలువఁజొచ్చెను. నేను 'నీవనుట నాకు దాగుగనే యున్నది. మీ రసవలయును. ఎవరైనా విన్నచో నేమనుకొందు రంటిని. దానికది యర్థమ కాలేదు. 'సరే నీ వను మనుచున్నావు గనుక నందు' నన్నది. ధర్మారావు టిక్కెట్టు కొనెను. అతఁడు రై లెక్కఁబోవు

చుండెను. కిరీటి 'యొక్కమాట' యని రహస్యము నిట్లు చెప్పెను. "అన్నా! నాజన్మ కృతార్థమైపోయినది. ఆమె పూర్వరాత్రియంతయు లజ్జారాశి. పరరాత్రియంతయు ప్రేమరాశి. ఆమె చాల చదువు కొన్నది. వాత్సాయన కామసూత్రములు పఠించినదఁటి. కొక్కో కమ చదివినదఁట! ఇవియన్నయు నాకొఱకే చదివినదంట! నేనే పసివాడను". ధర్మారావు కిరీటి బుగ్గపైఁ జిటుకు వేసెను. రైలు కు సెను. అది వాయువేగ మనోవేగములతోఁ బరుగెత్తుచుండెను.

ధర్మారావునకుఁ గిరీటిపొందిన స్వర్గసౌఖ్యము మనస్సుతో నను కొంద మన్న సంద లేదు. దిగ్భ్రాంతుఁడై మహాశైలాగ్ర వినిస్సృత నిర్దరిణీ పరి వేగ వత్ప్రచలిత మనః ప్రవాహము నడ్డు కట్టుకొనలేక యూరకే కనులు మనస్సున కంటించుకొని చూచుచుండెను. ప్రక్క వృక్షములు పరువు లెత్తుండెను.

సుబ్బన్న సేఁట రక్షకభటాలయమునకు కలకత్తా రక్షకభటా లయమునుండి రహస్యమైన యెక తంతి వార్త వచ్చినది. SS తంతి వార్తయేమో యెవరికిని దెలిసినదికాదు. రక్షకభటులు గుంపులు గూడి తిరుగుచుండిరి. తరువాత నెలనాళ్ళ కొక ప్రొద్దున కాసా పేఁట లోని యొక పురాతనగృహమను పోలీసువారు ముట్టడి వేసిరి. ఇప్ప క్షరు లోనికిఁ బోయి తనిఖీమాచెను. లోసనొక పదునాలుగేండ్ల కుఱ్ఱవాఁడును, కరెన్సీనోట్లు తయారుచేయు యంత్రసామాగ్రియు, సచ్చులు, రంగులు, కాగితములు దొరకెను. అవియన్నియు స్టేషను సకుఁ దెచ్చిరి. కుఱ్ఱవానిని నిర్బంధించిరి. ఇల్లొక కోవటివ్. అతనిని బట్టుకొనఁగా 'బాబూ! నా కేమియుఁ దెలియదు. ఇల్ల ద్దెకిచ్చితిని' అనెను. 'ఎవరి కిచ్చితి' వనిరి. 'అయ్యా! నేను మనిసినిమాత్రమే ఎఱుఁగుదును. అతఁడు సినిమా కంపెనీలో నుందును. వచ్చినచో పోయి చూపింతు' న నేను. అచ్చటికిఁ బోయిరి. నల్లనివాఁడు, బుట్ట క్రాపింగువాఁడు, వ్యాయామముచేతఁ గఠి శరీరము కలవాఁదు, మొగమునిండ మశూచిక పుమచ్చలవాఁదు, చలపతి యన్న పేరుకల వాఁడ్రు కోవ టి చూపించినది వానిని. అతఁడు సినిమా డీ. నాఁడు హాలులో నిలుచుండి 'సైలెన్స్' అనఁగ నే యందును గుక్కిన పేనులవలెఁ గూర్చుందురు. ఒక సారి యొక పెద్దమను ష్యుఁడు హాలులో సిగ రెట్టు త్రాగుచుండెను. అతఁడు పరాయి యూరివాఁడు. చలపతి దూరమునుండి 'సిగ రెట్టు పాఱవేయ్' అని తని యధికారమును మాటతోఁ జూపించెను. ఆక్రొత్తూ: కీ కథ తెలియదు. అతఁడు పాజ వేయలేదు. మఱునిముసములో చెంప ఛెజీలు మనెను. అండఱును బెద్దలే. ఒక్కకు మాటాడినవారులేరు. అభి యోగము తెచ్చుచుకొటకు సాక్ష్యము లేదు. సినిమా హాలులో ప్రభువు రీడింగు ప్రభువు కారు, చలపతి, చలపతి పేరు చెప్పివచోనూరంతయు గడగడ. చలపల

~డీతనము పనికిరాదు. పదిపోలీసు చేతులు పర్యాయముగ నాఁడు చుండును. బొమికల సందుసందున ఉబుకని చోట్లలోని మాంసము కమలుచుండును. ప్రతిమాంసపుఁగండకు హృదయమునకు సంబంధ మాయెను. హృదయము వెలికి వచ్చును. దానితో రామేశ్వరము వెలికి వచ్చెను. ఆ సాయంకాలము రామేశ్వర మరెస్టు చేయఁబడెను. నోట్ల కట్టలున్న వారు, ఉన్నవనియనుమాన మున్నవారు, నా యింటి వద్దకు వచ్చుచుఁబోవు నుందు రని తెలియఁబడినవారు నేఁ బదినుంది సబ్ జైలులోఁ జేరిరి. అస లచ్చువేయఁగల యజవవాఁడును బట్టు కొనఁబడెను. అతఁడు పూర్వము టంకసాలలో నుండి యుద్యోగము చాలించుకొని దేశముమీఁడికి సంపాదనకు వచ్చినవాఁడు. వాని పేరు ఆర్ముగము.

ఆచోకీ యెట్లు దొరకినదనఁగా సినిమాకంపెనీలోనున్న యొక పనివాఁడు పదివేలరూపాయలనోట్లు పట్టుకొనిపోయి కలకత్తాలో మార్చఁబోయెను. ఒక వర్తకుఁడు సందేహపడి యతనిని వ్యవ హారము మాటాడుచున్నట్లు కూర్చుండఁ బెట్టి పోలీసువారికిఁ దెలియఁ జేసెను. వారతనిని బట్టుకొని తాడించిరి. వాఁడు సుబ్బన్న పేఁట కబురు బయట పెట్టెను. రామేశ్వరమును, జలపతియుఁ జెఱసాలయం దుంచఁబడుట చాలమందికి భగవంతుఁ డున్నా àనిపించినది. జమీందారుగారి జామీనుమీఁద్ర రామేశ్వరము వదలిపెట్టఁబడెను. చలపతికి జామీనుదారులేఁడు. అతనికున్న జామీనుదారే జామీను మీఁద వదలి పెట్టఁబడెనాయెను. బయటికివచ్చిన రామేశ్వరము లక్షవిధములఁ దప్పించుకొనజూచెను. మదరాసు పరుగెత్తి పెద్ద న్యాయవాదులను దెచ్చెను. ఊరిలో మ్వాజిస్ట్రేటువద్దకుఁ బోయి “మీరు కేసు కొట్టివేసినచో నిరువది వేలిత్తు ననెను. వాని దౌష్ట్య మంతయుఁ దెలిసిన మ్యాజిస్ట్రేటు దాని కంగీకరించలేదు. పైగా “నాగడపముందర కీ సారి వచ్చితివా, నిన్నుఁ దుపాకితోఁ గాల్పిం చెద" ననెను. దశ తిరిగినది. రామేశ్వరము క్రోధమువలస ఫలితము లేకపోయెను. చలపతి రామేశ్వరముగారికి వార్తలు పంపించెను. "నన్నుఁగూడ జానుమీఁద వదలించుడు, నేను మీకు జాల

తనకున్న పలుకుబడియుఁ దనయధికారమును సర్వము సశించినట్లే తోఁచెను. ఇదివఱకుఁదా సన్నచో నందఱకుఁ బ్రేమయు, గౌరవము సనుకొనెను. అదియంతయు నటన. అసలురహస్య మిప్పుడు తెలిసెను. తా నన్నచో సందఱికిని ద్వేషము, సగౌరవము. మంగమ్మ మహా పతివ్రత. పతిశరీరైకవ్రత కాదు. పతివాగైకవ్రత. మూడక్షరముల నతఁడు చెప్పినట్లే న చెను.

ఒకనాఁడు రామేశ్వరము మంగమ్మయింటికిఁ బోయెను. ఆ గృహము సినిమా దాఁటి తరువాత రెండుమూఁడు వీధులకుఁ బై నున్నది. అచ్చటికి గుండేరు చాలదగ్గఱ. మంగమ్మ మునుపటి మంగమ్మ కాదు. ఏఁడాదిలో నామెలోనున్న వైదిక పుచాదస్త మంతయుఁబోయి పరవిలౌకికము, గడేకారితనము, నిర్భయము కావలసిన గుణములన్నియుఁ బట్టువడెరు. భర్త స్త్రీకిని ప్రపంచమున కును మధ్య దెఱవంటివాఁడు. తెఱ దీసివేసినచో లోకజ్ఞత, దొడ్డి పెట్టిన వేల్పుగిడ్డి, సర్వము పి.మకును.

రామే; నాకొక నాల్గువందలరూపాయలు కావలయును. మంగ: నాదగ్గఱ వెచ్చటనున్నవి? రామే: ఈ పదిరోజులలో సినిమామీఁద వచ్చిన పన్నెండువందల రూపాయ లేమి చేసితివి? మంగ: అది. నా శబ్బా, సఖ్బా! అది బ్యాంకులో వేసితిని రామే: బ్యాంకులో నుండితీసికొనుము. వంగ: ఒక వేళ మిమీఁద నీ కేసువచ్చిన యెడల మనడబ్బు ఖర్చుగాకుండ నుండఁగలందుల కేగదా, మీ రంతయు నా పేర పెట్టినది. ఇప్పుడు డబ్బుతీసి వాడినచో నా పేర నెందులకు? మీ పేరనే యుండియుండవచ్చును. రామే: ఆస్తియు, నేను కట్టించిన మేవయు, సినిమాయను బరాధీనముగాకుండ నీ పేరవ్రాసితిని. ధన మున కేమి? ధన మవసరమైంచో వాడుకొనవలయు సనియేకదా! ప్పుడు నేను ప్లీడర్ల కీయవలయును. తక్కిన ఖర్చులున్నవి. నాలుగు వందలైనఁగాని తేదు. మంగ: బ్యాంకు మూసి యుందురు. జేవు పదునొకండు గంటలకుఁగడా! రామే: ఇప్పుడు నీ దగ్గఱ నేమియు లేదా? మంగ: అణన్నర యున్నది. రామేశ్వరము వెడలిపోయెను. అతనికి మంగమ్మ మాటాడిన ప్రతిమాటయు నేదో విపరీతముగాఁతోఁచెను. ఛీ! తన్ను నమ్మి తానే సర్వజగత్తుగానున్న మంగమ్మ యట్లు చేయునా? మఱునాఁడు పన్నెండుగంటలకు రామేశ్వరము మంగమ్మ యింటికిఁ బోయెను. ఇంటితలుపు తాళమువేసి యున్నది. మంగమ్మ బ్యాంకుకుబోయిన దనుకొనెను. ఆమె యెప్పడునుబోదే! సామాన్యముగఁ దానేయెప్పుడునుపోవును. ఒక వేళఁ బోయినదేమో! తానును బ్యాంకువద్దకుఁ బోయెను. అచట నెవ్వరును లేరు. అతఁడు మఱల తిరిగివచ్చి ప్రక్కనున్న వారి నడిగెను. వారు "ఆమె యేదో చాలతొందర పనిమీఁద బెజవాడపోయినది. రెండు మూఁడ్రురోజులలో వచ్చెదనని మీతోఁ జెప్పు మన్నదని చెప్పిరి. సినిమా యాదుట లేదు. ఫిలిములెప్పటివాని కప్పుడు డబ్బీయవలయును. అందు చేవచ్చిన ఫిలిములు రైలుస్టేషనులోనే మిగిలియున్నవి. నానిని దీసికొనలేదు. సినిమా మాడినగదా డబ్బువచ్చుట! సినిమా యాడుటకుఁ గావలసిన జనులందఱు జై లులోనే యుండిరి. అది మూఁబడెను. పట్టాభి షేక మునాఁటి ఎలక్ట్రిసిటీప్లాంటు కనులబడ్డప్పటినుండియు రామేశ్వర మునకు సినిమా యూహ పుట్టెను. అయిదారేండ్లు వట్టియూహయే యైపోయెను. ఆయూహ యూహించినన్నాళ్ళు సినిమా ఒరుగ లేదు. కొన్ని యాశలు ఫలించినట్లే ఫలించి యంతలో నిర్ధూతములై పోవును. ఇది మఱి కొందఱకు.

రామేశ్వరము కే సంతయుఁ జలపతిమీఁదికే త్రిప్పవలయునని ప్రయత్నము చేయునుండెను. బయటనున్న రామేశ్వరము తన విముక్తికొఱకుఁ బ్రయత్నించునని యా దౌర్భాశ్య దూహించు చుండెను. పోలీసునాండ్రు దొరికిన ప్రతిపిట్టను లెక్కలు విఱువ వలయు నని చూచుచుండిరి. న్యాయవాదులు లాపాయింట్లు వెదకు చుండిరి. పాయింటునకుఁ బదివందలు వారి లెక్క. రామేశ్వరము ప్రెసిడెంటుగాఁ దెగ సంపాదించెను. ధనమంతయు నేమికావలె! కేసు పట్టుకొన్నది జనవరి 10వ తారీఖున. వాయిదా ఫిబ్రవరి 10.

కిరీటి మఱల కాలేజీలోఁ జదువుటకు వచ్చెను. మునుపటి కిరీటికి నిప్పటి కిరీటికి నేమియు సంబంధము లేదు. మునుపటివాఁడు నవ్వడు. ఇప్పటివాఁడు నవ్వేమి, విఱుగఁబడి నవ్వును. మునుపటి

వాఁడు పరాచికము నాడఁడు. ఇప్పటి వానికి దేపని. అతఁడువిమోద మూర్తి; ఇతఁ డానందమూర్తి. "ఒంటరిగా వచ్చితిని. శశి రేఖను దీసికొని రాకపోతివా? ఈ మూడు నెల లిచ్చట నేయుండెడిది. ఇక్కడ సన్నగా రున్నాఁడని, వానికొక, యిల్లున్నదని, వదిన గారు నీ భార్యను చూడలేదని నీకు జ్ఞాపకమున్నదా? బాపట్లలోనే చెప్పితినిగదా?” అని ధర్మారా వనెను. కిరీటి: అన్నా! నా భార్య యైనంతనే యధికారము నా దనుకొంటివికాఁబోలు. నేను రమ్మంటిని. 'వారెవరి యింటికో తీసికొనిపోదునందు వే' మని మా యత్తమామ అదుపు పెట్టిరి. నేను 'నాతోఁగలసి కాఁపుర మున్నప్పు డైనఁ దీసికొనిపోఁగలుగుదునుగదా!' యంటిని. వారప్పు 'డట్లే తీసి కొనిపొమ్ము. కార్యమై నెలనాళ్ళు తిరుగనిపిల్లను బొరుగూరికిఁ బంపించుట న్యాయముకాదనిరి. ధర్మారావు: కార్యమై నెలనాళ్ళు తిరుగని పిల్ల యేమి? ఇంతయల్ల రి లేకుండ నీ ండి నీ కార్యమా జేండ్ల క్రిందనే చేసినచో నీపాటి కిద్దు ముగ్గురుపిల్లలు పుట్టెడివారు. కిరీటి: ఆమాట నీ వన్నచో బాగున్నది. నే ననఁగలనా ? ధర్మా : అసలే కేమి ? నీ కెట్లైన నత్తవారు. ప్రేమ వారిమీఁద నుండక నామీఁద నా యుండును? కిరీటి: నీవు పరిహాసములాడ నారంభించితివా, వానికిఁ చివర యుండదు.

ఇరువురును ధర్మారావు నింటికిఁబోయిరి. అరుంధతి కిరీటిని జూచెను. ఆమె అతనితో మాటాడదు. లోనికిఁ బోయెను. ధర్మారా వింటిలోనికిఁబోయి 'మఱఁది పెండ్లి కొడుకై వచ్చెను. ఈపూఁట ప్రసన్న ములోని కేమి చేసెదవు' అనెను. అప్పటికి ప్రొద్దుగ్రుంకి శుక్లా ష్టనిు యగుటవలన సగము నిండిన చంద్రుఁడు గగనమధ్య భాగమనఁ తోయుండెను.

అరుంధ : అన్నములోని కేమియులేదు. ఉన్న దొండ రాయలు పిందెదగ్గఱనుంచినిన్న దులిపితిని. కాకరపాదు సకు నాకోపిక లేద శాయుట లేదు. రెడ్డిదొరలు గబచ్చలి తిందురా? ధర్మారావు: ఆ! తినకేమి! శ్రీకృష్ణ రాయల బాము తిందురనియే చెప్పెను. అరుం: మీ రీ బాదము చెట్టెక్కననెను. ఆమెకుఁ గాసావాండ్రద్వారా జోన్యులకథ యంతయుఁ ఔలి యును. ఆమె నిలువెల్ల మండిపోయినది. పైఁగా హిందువు లెల్లకు మహాకాముకులు, పశువులు, హత్యాకారులని యామె యభిప్రాయ పడెను. సుసానీ చేతఁ జెప్పించుటకు వీలు లేక యేపోయెను. అదియు గార యామె మఱలఁ దన తల్లి దండ్రులను జూచుటకుఁ బోవు బ్రయత్న ములమీఁద నుండెను. మూడేండ్లకు వత్తునని చెప్పినది. అట్టి మూడేండ్లు రెండు గడచినవేమో! అందు చేత నామె యసలే చెప్పు టకు వీలులేక పోయినది.

జిల్లా కోర్టునకుఁ బోయిన తరువాత రామేశ్వరమునకుఁ దెలి సెను. ఇది తాతాచార్యలుగారి ముద్రపడిన దని తప్పించుకొను దారిలేదు. ఆయన తానుజేసిన కార్యము లన్నియు నొంటరిగాల బెఱసాలలోఁ గూర్చుండి తనలో ఁ దాను బునశ్చరణ చేయును. ఒక నాఁడు ప్రొద్దుక్రుంకఁ బోవుచున్నదనగా నిర్బంధితుల సందఱిని వారి వారి గదులలోనికిఁ బంపించి తాళమువేసిరి. గదికి వెనుక వైపున గజము వెడల్పుగల గోడ. అది కొండరాయి. దానిపైని గచ్చు చేసిరి. అందులోనుండి యేమియుఁ గన్పించలేదు. మూఁడువైపుల గోడలు. నాల్గవవై వున నినుపచువ్వల తలువు. అందునుండి చూచి నచో వెలుఁగు చీకట్లు కనిపించవలయును. అచ్చటి వెలుఁగునుబట్టి సూర్యోదయా స్తమయములు లెక్క, సూర్యుడుదయించిన గంట సేపటికిఁగాని యచ్చట సూర్యోదయము కాదు. ఇంక గంట కస్త మించు ననఁగా నక్కడ నస్తమించును. చీకటి పడిన తరువాత వెలుఁగుచూచు ప్రాప్తిలేదు. ప్రొద్దువోయి యంతయు సరిగానున్నదో లేదో యని చూచుట కొక లాంతరు వచ్చును. ఆ లాంతరు వెంట వెలుఁగుకన్న ఘోరముగా దీర్ఘములైన నడచుచున్న కారుల రెండు పెద్దనీడలు వచ్చును. అవి యంతలో సంతరించిపోవును. తరువాత నేకాకిత్వము, గాఢాంధకారము. రామేశ్వరము నూహించ సాఁగెను. “మూఁడేండ్ల ముచ్చట కెంతఘోరమైనది? మూఁడేండ్లలో నేనెంత సంపాదించితిని ? ఒక మేడ గట్టితిని. సినిమాహాలును, స్థలమును సర్వమును జెడి యమ్ముకొనినను బదివేలు వచ్చును. మేడకుఁ బదివేలైనది. పదివేలవఱకు ధనము నిల్వయున్నది. పేద

అయిన గుమాస్తాల నోరుకొట్టి, యుపాధ్యాయుల నోరుకొట్టి, బోర్డుల నుండి ప్రయాణపు బిల్లుల ఖర్చు వ్రాసి, కంట్రాక్టు నిచ్చిన ప్రతివిష యములోను డబ్బు గుంజి, యింతడబ్బు సంపాదించితిని. భార్యలేదు. పిల్లలు లేరు. మంగమ్మ యున్నది. మంగమ్మ కనుపించి నెలనాళ్ళ యినది. అది యేమో నాకావు రాలని యా స్త్రీయంతయు దాని పేర వ్రాసితిని. దాని భర్త చచ్చినను దానికి నేను క్షౌరము చేయించ లేదు. అది నాకు క్షౌరము చేసినది. అది పూర్వ మెఁతో యమాయ గురాలు. నేఁడింత గడుసైన దేమి? అసలు ఆడదానిలోని తత్వమే యిది. స్వైరిణి లోకజ్ఞానము నార్జించుట కేమి కొదువ ! సినిమాలోనున్న వారందఱికిని దానియందే యెక్కువ యభిమానము. దానిని నేనేకదా చెఱిపినది. అది నన్ను మఱలఁ జెఱిపినది. న్యాయ మైన పనియే జరిగినది. న్యాయమైన పనియేమిటి? నేను చెఱలో నుండి వదలి వచ్చిన తరువాత దాని ప్రాణము లేరెదను. అది సన్నింత మోసము చేయునా? న్యాయవాదుల కిచ్చుటకు నావద్ద దమ్మిడీ లేక పోయెనే! రంగారావుగారి నేషని యడుగుదును? అడిగిమాత్ర మేమి లాభము? అటు దివా నీయనీయఁడు. ఇటు సుసానీ యీయనీయదు. చలపతికి నాతోఁబాటు పదేండ్లు వేసినను వానికిఁ దగిసశిక్ష కాదు. వాఁడు సరహంతకుఁడు. జోస్యులను దలమీఁద బాది చంపినాఁడు. నేను వలదురా యంటిని. వాఁడు విన లేదు. నీవు చేసినది పాపమురా యంటిని. వాఁడు 'అయ్యా! మీరు చేసినదే పాపము. నేను చేసిన దే పుణ్యము- మీరు చేసిన పాపమునకు న్యాయస్థానములు, న్యాయ పతులు, న్యాయవాదులు మిమ్మేమియుఁ జేయరు. న్యాయశాస్త్రవుఁ బట్టములు నిమ్ము చాలవిధములుగా సంరక్షించును. ఒక మనిషిని బాధ పెట్టి, వాఁడు బ్రతుకుట కష్టమగునట్లు మాయోపాయముల చేత వానిని బాధించుము. వానిమీఁద నభియోగములేదు. కోపమువచ్చి యా యావేశములో వానిని జంపుము. న్యాయస్థాన ములు వాని కురిశిక్ష విధించును. ఇది యేమి న్యాయము బాబూ!" యనెను. వాడు చెప్పినదే నాగున్నది. “ఏమిరా యతనిని జంపుట యుపకారము చేయుటయా?" యనఁగా, వాఁడు “దొరలు బాధపడు చున్న గుఱ్ఱములను, గుక్కలను జంపెదరుట. వారు చేసినదితన్ను వదలిపోయినదని మహామఃఖలుఁడై పిచ్చియెక్కి తిండిలేక తిరుగుచుండెను. అతనికి సుఖమా పాడా! అతఁడు చచ్చిపోవుటయే మంచిది" యనెను. ఆనాఁడు మేమందరమును నవ్వితిమి. ఆ నవ్వుటి। యాత్రుళ్ళుట నేటికిఁ గట్టిగుడిపినది. ఈ కోర్టులో నన్ను గూడ వదిలి పెట్టుదు రేమో! కేసు మఱల విచారించినచో నెట్లుపోయి యెట్లువచ్చునో? నన్ను వదలిపెట్టినచో నీమంగమ్మను మ్యాజిస్ట్రేటును ఇన్ స్పెక్టరును సందఱిని గడ్డి గఱిపించనా! నాయెత్తెంత ఏ రెంత! నన్నెంత యన్యాయము చేసిరి? అన్నిటికన్న మంగమ్మ చేసిన పనియే బాగున్నది. అమాయకురాలు, పల్లెటూకుది. ఏదో మగనిచాటున బడి సంసారము చేసికొనుమన్నది. ఇంటిలోఁ దీని యింటివాసములు లెక్క పెట్టినట్లు దానికి ధనాశ పెట్టి మహాఘోర కార్యము నాచరించితిని. అస లా చేసిన పని 'కే తూర్పుబండి యెక్కవలసినది. పది నెల లాలస్యమైనది.”

మఱునాటియుదయమున రామేశ్వరముతో మాట్లాడుట కొక స్త్రీ వచ్చినది. ఆమెను రామేశ్వరము గదదగ్గఱకుఁ దెచ్చిరి. అతఁడు చువ్వల వెనుకనుండి యామెను జూచినంతనే కోపముతోఁ గూడిన ముఖలక్షణములు ప్రకటించెను. ఆమె యిట్ట నేను. 'నేను పల్లెటూరి పిల్లను; నీవేమో ధనవంతుడనుకొని భ్రష్టురాల నై పోతిని. నన్ను నీవు చేసిన మోసములకు నీ కీ శిక్షమైనందుకు నాకు జాల సంతోష ముగా నున్నది. నీ నీ నోట్లు సృష్టించుట చేసితివి శాన నా పేర నా స్త్రీ వ్రాసితివి. లేక పోయినచో నేనేమి కావలసినది? ఆస్తి నా యధీనమైనదని నీవు దుఃఖంచకుము. ఆ యా స్తితో నీవు చేసిన వానికన్న మంచిపనులు చేయుదును. నీవు పదేండ్ల, యాజేండ్లో యైన తరువాత వచ్చినప్పుడు నా మాటలలోని నిజము నీకుఁ దెలియ గలను. నా కిపుడు పదునేడేండ్లు. నేను వట్టి వసిపిల్లను. 'నేను బ్రతికి బట్ట కట్టవలసిన దినములు చాల నున్నవి. ఎంత చెడినను నింక నలు బనె మూఁడేండ్లు బ్రతుక వచ్చును. నేను నీ క పకారము చేసితి సనుకొనుము. నేను చేసినది ప్రత్యపకారము." రామేశ్వరము రక్తా

వీఁడై కన్నులనుండి కోపము లుమి సెను. ఆమె లెక్క లేనట్లు అరస్కారముచేసి వెడలిపోయెను.

సహాయ నిరాకరణోద్యమములో నిర్భంధింపఁబడిన యొక విత్రుఁడు బందరు సబ్ జైలులోనుండెను. ధర్మారా వతనిని జూడ వచ్చెను. మ్యాజిస్ట్రేటుగారి యనుజ్ఞఁ గైకొని ధర్మారావు చెఱలో నికిఁ బ్రవేశమై మిత్రునకై వెదకుచు వచ్చుచుండెను. ఒక గదిలో నతని కొక పరిచితమైన ముఖము కనఁబడెను. ధర్మారావు నిలువఁ బడి చూచెను. రామేశ్వరము ధర్మారావును జూచెను. ఇద్దఱికన్నులు కలిసినవి. ధర్మారావుమాూవులో వైమనస్యమగ పడెను. రామేశ్వరము చూవులోఁ గ్రూరత్వ మగపడెను. ధర్మారావు తనమనస్సులోనింక సుమారొక పదేండ్లదాఁక గణాచారి వీఁడు కనఁబడినంతనే వీనినుండి తప్పించుకొనుటకు వీధి వెంటఁ బరువెత్త నక్కరలేదు' అనుకొనెను. రామేశ్వరము మనస్సులో 'నేను మజల వచ్చిన తరువాత పని పట్ట వలసినవారిలో వీఁడొకఁడు' అనుకొనెను. ధర్మారావు నడచిపోయెను.

తరువాత నిరువదిరోజులకు రామేశ్వరము కేసు విచారణ చేసి యతని కేడేండ్లును, చలపతి కెనిమిదేండ్లును శిక్ష వేసిరి. సాయంకాలమున నిద్దఱును దూర్పుబండి యెక్కిరి. ధర్మారావు బెజవాడ పోవుటకుఁ దానుగూడ రైలెక్కెను. అతఁ డేదో పని యుండి యానాఁ డకస్మాత్తుగా బందరు వచ్చెను. రామేశ్వరము తల బోడి, చేతులకు బేడి, ధర్మారా వనుకొనెను. 'వీనిమీఁద 

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి