shabd-logo

పదిహేడువా అధ్యాయము

8 December 2023

2 చూడబడింది 2

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్ళు గీసి కొనియే జీవింతురు. గ్రామము పట్టణమైన తరువాత, మెట్టలు మాగాణు లైనతరువాత వారి జీవనాధారము కొంత వెనుకఁబడినది. గ్రామము పట్టణమైనతరువాత వారియిండ్లకుఁ జుట్టుపట్లనున్న నారాబా స్థలము లన్నియు నివేశనస్థలములై, వారలు తమకున్న కొంచెము నేలయు నమ్మకొనిపోయిననే మేలని తోఁచి యట్లు చేసిరి. పోయిన కొలఁది యిండ్లు గుండేటిలోఁ గట్టుకొనవలసివచ్చినది. పల్లెటూరుగా నున్నప్పుడు తాళ్ళు ప్రతివారును సెడివాకు అందఱకుఁ దలా యొక కొంచెము గిట్టెడిది. ఇప్పుడా గ్రామము ముప్పది వేలకిజారా పాడుదురు. ఇబా రాదారు ముప్పనివేలు చెల్లించి తనకు మఱియంత లాభము చూచుకొని తాళ్ళుగీయు వారి కేమి యొసంగఁగలఁడు? వారికిఁ గిట్టుబడి తక్కువయై పోయెను. జమీందారీ తాళ్ళు మాగాని చేసిన క్రొత్తలోఁ బొలముకలవారు తాడి బొత్తలు మొదలైనవి నఱికి వేసిరి. అప్పటికిఁ దాళ్ళనుగుఱించి యింతపట్టింపులేదు. ఇప్పుడు తాడి మట్టుకొనరాదు. పొలము గల కాఁవు 'నా చేనిలోనున్న తాడి నేను గీయనీయ' నస రాదు. తాండి మాగానిమధ్య నుందును. గీయు టకుఁ బైరులోనుండి గౌండ్లవాఁడు పోయినచో దారి యేర్పడి పైరు నష్టమగును. అప్పటికినిఁ గాఁవు అటకాయించలేడు.

ఉన్న తోపులన్నియు గుండేటికి దక్షిణమునఁగనుక ఁ గలాలీల యిండ్లన్నియు నావై వుననే యున్నవి. వారిలోఁ జాలమంది గ్రామము వదలి లేచిపోయిరి. మఱికొందఱి పిల్లలు సెకండు ఫారము ధగ్ధఫార ముల వఱకుఁ బదివి కొందఱు ట్రెయినింగై బోడ్డస్కూలుమాస్టరులు గను, గొందఱు గ్రామమున వెలసిన కచేరీలలోఁ, గళాశాలలో గోఆపరేటివు బ్యాంకులలోఁ బలుచోట్ల బంట్రౌతులుగా జేరిరి

పదునేడవ అధ్యాయము

ఇంతలో సహాయనిరాకరణోద్యమము తపదృష్టి మద్యపాన నిషేధము వంకకు లించినది. గ్రామ ములోఁ గొందఱు యువకులు దొంగ తనముగాఁ గల్లు వచ్చు తాటి మొవ్వు లన్ని యుఁ గోసివేసిరి. వారంద ఱును వెఱసాలలకుఁ బోయిరి. ఇజారా వాడరా దని నిర్బంధించిరి. ఒకటి రెండు సంవత్సరములు కల్లుఁద వచ్చురాబడి రాచఱికము వారికిఁ జెడిపోయెను. దేశమున సత్యాగ్రహులు విచ్చలవిడిగా నిషేధప్రచారములు గావిందునుండిరి. జారాపాక వద్దకుఁ బోవు టయు, నచ్చట ఎ ద్యపాయులతో వాదోపవాదములు, బతిమాలు టలు, గడ్డములు, పానములు వుచ్చుకొనుటలు, వారిచేత వెచ్చ వెచ్చనిసారాయి వుక్కిలించి యుమియించు కొనుటలు, కొన్ని సమయములందు శివన్సులపై మద్యఘటములు పగిలించుకొనుటలు- వీనితో వారు ధర్మనీరు లైరి. రాఘవరావు చెజసాలనుండి విడువఁ బడి మద్యపాసని ధోద్యమములో ఁ దిరుగుచుండెను. అతనికి సుబ్బన్న పేఁట గొప్ప చెల్లుబడిగ్రామ మని తెలియును. నరసరావు పేఁటలో సతనికిఁ దా నుండుటకు వీలులేకపోయినది. భార్య పుట్టినింటనున్నది. అత్తమామల కల్లునికన్న కార్భాగ్యుఁడు లేడని యూహ అతని యన్నగారు త మ కున్న నాలుగెకె రముల పొలముపంటియుఁ జెరిలో నున్న దమ్మునకు దమ్మి యందకుఁడ సనుభవించుము, జెఱ వదలి రాఘవరా వింటికి రాఁగానే మగఁడు పెండ్లము లిద్దఱును గలిసి పది రోజులలో రాఘవరావు నింటినుండి సూటిపోటిమాటలతోఁ దఱి మిరి. రాఘవరా వత్తవారియింటికిఁ బోయి వారము దినములుండెను. చెడి యుత్తింటికిఁ బోరా దన్నట్లు రాఘవరా న కచటియునికియ సేవగింపు కలిగించెను. భార్యాం యోగ మొక్కటియే యతనిక చటఁ గలిగిన మనశ్శాంతి. పోయి జైలవాసలో సూర్యపతి యింటియొద్ద మండవచ్చును. రాఘవరావు కొంత దేశోద్ధారక మైన కార్యము గూడఁ జేయవలయ పని సుబ్బన్న పేఁటలో ధర్మారా వున్నాడు, అది మద్య పాసము విరివిగా జరుగుచోటు. అచ్చటి కేఁగినచోఁ బ్రవా

రము చేయవచ్చును. మిత్రునియింటనుండవచ్చును అనుకొనివచ్చెను. రాఘవరావు ధర్మారావునింట నుండుట నేతఁ జోలీసువా రత నిని గూఢచారదృష్టిలోఁ జూచుచుండిరి. ధర్మారావునకు, నుధ్యమ్యాజిస్ట్రేటు, తహసిల్దారు ధర్మారావు నెఱుఁగుదురు. అతఁడు కవి

యనియు, గ్రామములోఁ బలుకుబడి యతని కొక విచిత్రమయినది

కలదనియు వారికిఁ దెలియును. చద్రారెడ్డి యతనికి స్నేహితుఁదు.

అతఁ డుద్యమములో నెక్కువ జోక్యమునకుఁ బోఁదు. ఎవరో

మిత్రుఁడు వచ్చి యతఁడు వాని యింటనుండుట యీ హేతువులచే

ధర్మారావునందు దోషముగాఁ బరిగణింపఁబడ లేదు.. రాఘవరావు

మిత్రునింట భోజన మాత్రముచేయును. రాత్రులందెప్పుడో వచ్చి

యరుఁగుమీఁద దనకై యేర్పడిన వంచమ మీఁదఁ బరుండును.

తక్కినయపు డెల్ల గ్రామమ విూఁదనే తిరుగుచుండును. పేఁట పట్టణ

మైనంతనే చాకలు లందఱు ప్రతిదినము గుడ్డలుతుకుట మానివేసిరి.

ప్రతిదిన ముకిన బట్టలు కట్టుకొనుటకన్న జనులకు ఇస్త్రీ చేసిన మడ

తలు కట్టుకొనుట యలవాటైనది. పూర్వదినము ధరించినవస్త్రములే

మఱుదినము ధరింతురు. ఇవియే మాసిపోవువజకుఁ గట్టుకొందురు.

విడిచిన గుడ్డ మఱలఁ గట్టుకొనుట పూర్వపురోజులలో ససహ్యముగా

నుండెడిది. ఈరోజులలో నిస్త్రీ చేయని బట్ట కట్టుకొనుట

యసహ్యము. ధర్మారావు గృహమలో మాత్రము పూర్వా

చారమే యున్నది. ఇచ్చటికి వచ్చిన తరువాత

రాఘవ రావునకుఁ

బ్రాణము సుఖమనిపించెను. నరసారావు పేఁటనుండి తాడిలోతు

బావులవద్దనుండి సుబ్బన్న పేఁటకు బారలోతు బావుల వద్దకు

వచ్చెను. తెల్లవాఱకముందే సుఖముగా స్నానము చేయును. చాకలి

యుదికి తెచ్చిన మడతలను గట్టుకొనును. పదిగంటలకుఁ జక్కఁగా

భోజనము చేయును. ఒక కూర, గేదె పెరుఁగు ప్రతిదినముఁ దప్పక

యుండును. రాతిరికి సుఖముగా నిద్రించును. రెండేండ్లతఁడు చెఱసా

లలోఁబడి కష్ట మంతయు సుబ్బన్న పేఁటలో రెండు నెలలలోఁ దీరెను

రాఘవరావు గ్రామమువెంటఁ బోవును. ప్రతియింటికిఁ బోవును. ఆ

యింటిలోని సంగతులు కనుఁగొని మద్యపాయు లెవరైనా నున్నచో

వారికి బోధించును. వీధులలోఁ బెద్ద పెద్దసమావేశములు చేసి, పోలీసు

వారి ప్రాణములకుఁ దన ప్రాణమునకు నలజడి తెచ్చుకొనఁడు. అడప

దడప ధర్మారావు కూడ నతని వెంటఁ బోవును. ధర్మారావు ద్రష్ట. మాత్రమే. వాగ్మి రాఘవ రావు.

కోటయందునుండి రోడ్డు దక్షిణముగా బెజవాడకుఁ బోవును. ఆ రోడ్డునకు రెండువైపులను గ్రామ మున్నది. పేదకొంప లన్నియు రెండు పేఁటలుగ విభజింపఁబడెను. రోడ్డునకు దూక్పు నున్న భాగ మొకటి, పడమర నున్న భాగ మొకటి. తూర్పుననున్న భాగ ఎంతయు గూడెమను మిషనరీ పీఁట కూలీలయిండ్లు, పడమర నున్న భాగము సందుసినిమాహాలు! దానివెనుకన పట్టణముసర్దు, పేదవారలకొంపలు, రాఘవరావు పని చేయునది యచట. ధర్మారావును, రాఘవరాష్ట్రను గలసి యొకనాఁటి సాయంకాలమున నచ్చటికిఁ బోయిరి. అం దొక పూరిపాక యున్నది. లోపల హార్మనీ నాయించుచుండిరి. ఆయిల్లు చూచి-రాఘవరావు 'ఇదియొక చిత్రమైన సంసార' మనను. ఆును లోనికిఁ బోయిరి. లోన ముసలిది యున్నది. దాని కేఁబది గేండ్లుండును. ఎన్నఁడును నూనె రాయనితల, మా సిన చీర. విధవ రాలు. చేతికి గాజులు గూడ లేవు, చూచుటకు దయ్యమవలెనున్నది. నలువదియేండ్ల స్త్రీ యొకతె. ఆమె చేతికి బిళేరుగాజులు వారమున కొకసారి సంస్కరింప బడుచున్న తల, మాసిన చీరయు, జవికయు, ఆమె మాతొకచోట గూర్చున్నది. పదమూడేండ్లది వఱకపిల్ల. ఆమెకు యౌవనోదయమైనది. తెల్లనిచీర, నల్లనిఆవిక, ప్రక్కపాపట. సొగసునకై కత్తిరించిసమ్ంగురులు. కాలికి పట్టాగొలుసులు, చేతుల కొక బంగారపు గాజులజత- వఱిమూఁడుజతల జరీగాజులు. మొగము చూచినంతనే నవనాగరికత యంతయు నుట్టిపడుచున్నది. ఆమె హార్మనీ వాయించుచున్నది- 'పోయెనయ్యో ఆ పొలతీ ననుఁబాసి, పోవునపుడు, ఆ పొలఁతి వాల్గన్నుల చూపులు, చూపులు కావవి, మారునితూఁపులు_పోయె. పోవునవుడు ఆ పొలతిపడు సంతాపము. సంతాపము కా దది నా పాపము పోయె' ఈ పాట వాయించు చున్నది. ఇరువురును లోనికిఁ బోయినంతనే యామె పాట మాని యొక వికృతలజ్ఞ ప్రకటించెను, ముసలిది 'అయ్యగారు! రం'డని రాఘవరావను మరియాద చేసెను. ఇద్దఱును గూర్చుండిరి.రాఘవ : రంగయ్య యెట్లుండెను? ముసలిది : రాతిరి మల

ద్రాగినాఁడు గాబూ! త్రాగి వచ్చినపుడు వాని వ్యవహారమంతయ

మీకుఁ వెలియునుగదా! దుర్గమ్మను రాతిరి మజలఁ జాపమోది

నాఁడు. మొన్ననే నేను ప్లీడరుగాంయింటిలోఁ బని చేయఁగావచ్చిన

జీతమురూపాయన్న ఆలో పావలా బెట్టి క్రొత్తగాజులు వేయించితిని.

ఆ గాజులు బ్రద్దలైపోయినవి. పైఁగా దానిచేతికి గాజులు గ్రుచ్చుకొని

గాయమైనది చూడుము అని దుర్గ చేయి మాపించెను. ఆ సలుబది

యేండ్ల స్త్రీ పేరు దుర్గ. ముసలిదాని పేరు మహలక్ష్మి. దుగ్గ మహా

లక్ష్మికూఁతురు; రంగయ్య భార్య. మహాక్ష్మీయు, దుర్గయునూరిలో

ధనవంతులయిండ్లలోఁ బనులు చేయునురు. ప్రొద్దుసాయంశాలమునఁ

బనులు చేసి, మధ్యాహ్నము పదిగంటలనుండి రెండుగంటలవలకు

బొగాకుఫ్యాక్ట రీలోఁ బూఁటకూలి చేయుదురు. సుబ్బన్న పేగటకుఁ బది

మైళ్ళుదాఁటి యుత్తరమునను, బశ్చిమమునను, మెట్టగ్రా, ములున్నవి.

అచ్చట పొగాకంతయు సుబ్బన్న పేఁట కెగుమ తియగును. నాగన్న సెట్టి

కొడుకు వెంకటరత్నము సొగాకుఫ్యాక్టరీ పెట్టెను. నాగన్ని పెట్టి చని

పోయి పదేండ్ల య్యెను. రోజునకుఁబదిమందికూలివాండ్రుఫ్యాక్టరీలోఁ

బని చేయుదురు. వచ్చిన పొగాకు పెండెలన్నియు స్త్రీలందఱు నాల్గువరు

సలుగాఁ చూర్చుండి పెళ్లికుకుఁ బెద్దాకు ఉన్నారుకుఁ జిన్నాకుగాఁ

దీయుదురు. ఇటు లై దాఱురకములు తీసి, వేని కవి పెద్ద పెద్ద బేళ్ళుగా

యంత్రమ లో పదిమెదరు. అది పై కెగుమతి. వేంకటరల్ని మీ

వర్తకములో లక్షాధికారి యయ్యె మనుపటి పచారికొట్టు, బట్టల

కొట్టు తీసివేసెను. ఇందులోఁ బాలలాభము. పల్లెటూరినుండివచ్చిన

పొగాకును జాల తక్కువధరకుఁ గొనును. పల్లెటూరున చిక్కు లేక

యా ధర కే వాని కిచ్చి పోవుదురు. కూలి దినమునకు స్త్రీకిమూఁడ

ణాలు; పురుషునకుఁ బావులో. పూఁటకూలి అణాముక్కొని. పొగాకు

బర్మాకు, సిమ్లాకు, ఉత్తర హిందూస్థానమునకు నెగుమతి యగుమం

డెను. కెగుమతి చేయుధరలు కొన్నధరకన్న నాలుగైదురె

ఒక్కువ. పండించిన కాఁపునకు ధరతక్కువ. ఇట్లుండఁగా ధర్మఖాతా

ఖర్చులక్రింద, కొట్టవైక్రింద, కోమటి కాయికముక్రింద బోలెఁడంత

విఱుగకోఁత.

దేశములో నార, పొగాకు, తేమాకు మొదలైన

నర్తక పుఁబంటలు బలిసి, వాని కేయిచ్చట వర్తక బాహుళ్యముజరుగు చుండెను. గోధుమలు, జొన్నలు, మొక్క జొన్నలు, తదితర ధాన్య మలు పరదేశములనుండి యిచటికీ దిగుమతి యగుచుండెను. ఇచటం బండిన పంట యంతయఁ దిండికిఁగాక, పేదవారు వర్తక పుం బంటల ఁద గూలితో బ్రతుకవలసి వచ్చెను. వర్తకపుఁ బంటలు పండించుట కాఁపు తక్కువవెల కమ్ముకొని యాహారపదార్థములను బ్రియముగా వెలకుఁ దీసికొనవలసిన వాఁ డగుదుంగాను. ఇందుచే దేశము బీద దయ్యెను.

మహా క్ష్మియు, దుర్గయుఁగలిసి నెలకు సుమారు పదమూఁడు. పదునాల్గు రూకలు సంపాదింతురు. అందులోఁ జేఁ జిక్కి నప్పుడు కొంత, బతిమాలి కొంత, బెదరించికొంత, కొట్టి పఱి కొంత, యెప్పు డెట్లు వీలైన నప్పుపట్లు రంగయ్య వీడించుకొని తీసికొనిపోయి త్రాగును. రంగయ్య కొకకుమారుఁడు పచునాణేండ్లవాఁడు. అలెఁడు సినిమాహాలు చుట్టుఁదిరుగుచుండును. సినిమాలోఁ గొన్నా కతనికి నెలకు నాలుగు రూక లిచ్చిరి. సినిమా పండుకొన్నది. ఆ రాఁబడి ఈనది. అతని పేరు కోటీశ్వరరావు. అతఁడు బీడీలకు నెలకు రెండు రూపాయలు ఖర్చు పెట్టును. అది యాడువాండ్ర సంపాదసలో నుండియే యీయవలయును. కూఁతురు నరసమ్మకుఁ దలనూనెలు, పిన్నులు, ఊలు, సబ్బుబిళ్ళలు మొదలై నవికావలయును. తిండికి బజారునుండి నూకలు తెచ్చుకొందురు. ఏ రోజున కారోజు వ్యందనములకు సంగ లాడ్తారు. అహంకారములు పట్టరానంత. ఇతకంతోఁ గొంచెము పోట్లాటవచ్చెనా, తండ్రికొడుకులు కఱ్ఱలు పుచ్చుకొని బయలు డేఱు దురు. మహాలక్ష్మి రాఘవరావుతో సన్నది; 'బాబయ్యా! వాని త్రాగుడును, వీని బీడీలు లేకున్నచో సంసారము సుఖముగా బరు గును. మా నరసమ్మ యున్నది. దాని నెవరికైనను గొప్పవారికీయ వలయునని యున్నది. పిల్లల్లకు హార్మనీ చెప్పించినాము. నాల్గవకాసు నఱకుఁ జదివినది. నీవు వచ్చినతరువాత సయము. కొంచె ఉన్నము తినుచున్నాము. రంగయ్య పదిరోజులక్రింద నొకసారి త్రాగిన ఁదు. మఱల రాత్రి త్రాగినాఁడు. నీ వన్నచో సలెఁడు వెఱచునుంచెను. నీవు మఱలఁ గనఁబడి, యొకసారి చివాట్లు పెట్టి సామ్మ'. రాఘవదినుటకుఁ దిండి లేదు. వారినిఁగికురించియుఁ వీరినిఁగికురించియు పీకు భోజనముచేసి యేదో వచ్చినవుడు కాఫీ హోటలులోఁ దినుచుఁ బట్టణము వెంటఁ దిరుగుదురు. ఏవికమున ధనములభించినచోఁ బోయి త్రాగునురు. ఇట్టివాకే చాలమంది యున్నారు. పేరిలో వీరికి గక్షలు. కొట్టుకొనుచుందురు. పోలీసువారు తీసికొనిపోయి పేరిని శిక్షింతురు. పేరు డజ్బెక్కడో తెచ్చుకొని కల్లు త్రాగవలయును. ఎత్తెక్కి యొడలు తెలియక కొట్టుకొనినచో దాని కొఱకు జరిమానా లీయవలయును. ఇట్టి పరిస్థితి కాలనియుఁచాలనయు లేదు. భూషణముతండ్రి ముసలివాఁడు. అతని కేఁబదియేఁడు లున్నవి. వీరు కలాలీలు. అతనికి బక్షవాతమ వచ్చి పడిపోయినాఁడు. పూర్వము తాళ్ళెక్కి గీ సెడువాఁడు. ఇప్పు డితఁడేమైనను సంపాదించి తెచ్చి పెట్టునేమోయని వానియాశ. ఇతఁడు మంచి తెలివికలవాఁడు. వడ్రంగము పని బాXుగాఁ జేయఁగలవాఁడు. రెండురోజులు బుద్ధి కుదిరి కూర్చుండి యొక వీఁటయో, కుర్చీయో, దియో చేయును. అది తీసికొనిపోయి యమ్మును. నచ్చినడబ్బుతో నలుగురు స్నేహి తులను వెంట వేసికొని కాఫీ హోటలు కో, దుకాణమునకో తయారు ఏదైన నాటకమైనచో నచటికిఁ బోవుట, యల్లరిచేయుట, దెబ్బ లాటలు-ఇటులున్నది వీరిజీవితము. ఆ కొకొ జిలాడు రంగను జూడుము. అతఁడెవరో నే నెఱుఁగను. కనుగొనుము. పామ బుట్టలో నుండి బయటికివచ్చును." 리

ఇద్దఱురు బతిమాలి బామాలి రంగని చేత సతనికథ చెప్పించిరి. అతనిది గుంటూరువద్ద నొక పల్లెటూరు. వాఁడు చిన్న ప్పుడు కొద్దిగా రాగచ్ఛాయగా పద్యము చదివెడివాడు. ఎవరో నాటక సమాజమువారు వానిని దగ్గఱకుఁదీసి, వాని చేత సంబరు 1 కృష్ణుఁడు సంబరు 1 ప్రహ్లాదుఁడు వేయించిరి. రెండవ నెంబరుదాఁక వచ్చెను. వాని పేరు చెప్పినచో డబ్బు కురిసినది. వానికి బీడీలు, సిగరెట్ లు మో, పోయినవి. పదునై దేఁడులు వచ్చునప్పటికీఁ గుఱ్ఱవానికి వారాంగ నాగృహములు నివాసభూములయ్యెను. మోటారులు విహార యానము లయ్యెను. వానికి పదిబ స్తీలుపట్ట లేదు. అంతలో నొక నెల తిరుగకముంచు రంగము మీఁదికి నాఁడవతరించినంతనే నలుగురు

లేవిడీలు కొట్టిరి. ఇంక వానికి బ్రతుకుమార్గ మొకఁ డేర్పడెను. తన ప్రభ వెలిఁగి సన్నాళ్ళలోఁ దన్నెరిగిన జనము, సంఘము నందుఁ దనతో సమాన ప్రతిపత్తిగలవారు వారందరు మిత్రులైరి. వారితో గలసి జువ్వాయాడును. నాటకములకుఁ బోవును. నాటకములమీదఁ నతఁడొక పెద్ద విమర్శకుఁడు. 'ఛా! వాని కేమి సంగీతము వచ్చును! ఛీ, వీఁడేమి నటకుఁడు!'. లోకమంతయు వానిముందు పరాభూతమై పోయెను. వాఁడు చెప్పినంత సేపు వాని యవివేకమునకు, తద్ధృదయ గతాహంకారమునకు, వాని బేలతనమునకు రాఘవరావు ధర్మారావులు నవ్వుకొనిరి. జాలిపడిరి. రాఘవరావు నాగభూషణమతో 'సీవిట్లు కాదు. వీరి నెఱుఁగుదువా?' యనెను.

నాగ: ఎఱుఁగుమనండి ధర్మారావుగారు. రాఘవ : ఇంక నీ వే పనిమట్టు చేసినను నాయన నడిగి చేయవలయును. ఆపనిముట్టు వీరు చూచుమండఁగా నమ్మవలయును. వచ్చిన డబ్బాయన చేతి కీయవలయును. అట్లుకాక చేయరాదు. నేఁడు రాతిరికి మీయింటికి మేమిద్దఱము వత్తుము. అచ్చట సర్వమును జెప్పెదము. అని, రంగతో 'నిన్ను ఎ. ఱలఁ గలసికొంచును' అని చెప్పి యిఱువుతును వెడలిపోయిరి.

అంతలోఁ బ్రొద్దుక్రుంక వచ్చెను. ఇఱువురును 'పట్టణములు ప్రబలి యిట్టిదౌర్భాగ్యనుల నెంతమందినిఁ దమారు చేసినవి!' యని దుఃఖంచిరి. అంతలోఁ జీఁకటులు గ్రమ్మెను. చీకటుల కేమి? కడచిన పాతిక యేండ్లుగా నొకనాఁడున్నట్లింకొక నాఁదుండవు. ఒక చోట నున్నట్లింకొక చోట నుండవు, కాళరాత్రికిఁ దోఁబుట్టువులై, యంజస పర్వతములోని పురుగు తొలిచి చిక్కగా రాలిన పొడియై సర్వ దిక్కుల నావరించెను.

నాఁడు రాఘవరావు మఱల సరెస్టు చేయఁబడెను. ఈ రెండు నెలలలో నప్పుడప్పు పతఁ డుద్యమప్రచారము చేయును నుపన్యాసములిచ్చెను. ఆ యుఃన్యాసములు రాజద్రోహకరములుగా నున్నవి. ఈ వార్త ధర్మారావు బాసట్లకు, నరసారావు పెఁటకును దెలియఁజేసెను. అరుంధతి తమయింటనున్న యతని కట్టి పద కలిగినందుకు విచారించెను. మనస్సులోఁ దనకుఁ దానే యోదారెను. వారము రోజు లై నతరువాత నొక పెద్దమనిసి ధర్మారావును జూచుటకువారియింటికి వచ్చెను. ధర్మారా వతనిని గౌవవించి, 'తమ రే పని మీఁద్ర దయచేసితి రని యడుగఁగా, నాయన కొన్ని కాగితమ లు చూపించి, 'తమరు మంచి కవులఁట! నా కీ కాగితములు తెలుఁగు లోనికిఁ జేసి పెట్టించనలయు' ననెను. ధర్మారావు కాగితములన్నియక జూచెను. ఆ కాగితములన్నియు మితపాన ప్రచారమునకు సంబం ధించినవి.

ధర్మా: మీ పేరేమండి? ఆయనః రామకృష్ణయ్య ధర్మా: తమరి దేయూప! రామ: గుడివాడ. మేము కమ్మనా రము. నా కేఁబది యెకరముల పొలమున్నది. పదివేల ఖాయిదా యున్నది. ధర్మా : తమ రీ పని యేల చేయుచున్నారు? రామః ఇది దొరతనమువారి పని. దొరతనమువారు మద్యపాసని పేధ ప్రచా రము చేయుటకు రెండులక్షలు మంజూరు చేసిరి. అందులో మసకు నలుబది వేల రూపాయలు వచ్చును. మనజిల్లాకు నన్నీ ప్రచారము కొఱకు నియమించిరి. ధర్మా: తమకు నెలజీత మెంత? రామః నూట యేఁబదిరూపాయలు. ఎచటకు వెళ్ళినను మొదటితరగతి

రైలుచార్జీ. ధర్మా: మీ రీ ప్రచార మెట్లు చేయగలుగుచుంటిరి? రామ: నా క్రింద నింక నిద్ద ఆుడ్యోగులున్నారు. వారికిఁ బెఱి యేఁబ దియు జీతము. వా రూరూరఁ బోయి యుపన్యాసము లిచ్చుచుందురు. కల్లుపాకలవద్దకుఁ బోయి కాదు; గ్రావములలోనే యిత్తురు. శాంతి భంగకరముగాఁ గాకుండ నుపన్యాసము లిప్పింతుము. ఈ పుస్తకము లన్నియుఁ దెలుఁగు చేసి యవి పంచిపెట్టుదుము. అప్పు డుపన్యాస ములే యక్కఱలేదు. ఈ పుస్తకము లచ్చు వేయుటకు రెండుమూఁడు

వేలు వ్యయనుగును. ధర్మా: పుస్తకము లెన్నివే లచ్చు వేయించె దరు? రామ: నాలుగైదువేలు వేయించెదము. ధర్మా: ఐదువేలకు రెండు వేలరూపాయ లక్కటిలేదు. రామః తమరు దీనిని తెలుఁగు చేయుంచి పెట్టుఁడు. మీరు చాల పండితులఁట, కవులఁట. తమ ప్రశాస్త్రి విని తమ దర్శనమునకు వచ్చినాఁడను. ధర్మా: అట్లే చేసెదము. మఱి చేయుటకుఁ గాలము పట్టును గదా! రామః చిత్తము! ఒక వారము రోజులలో మఱల వచ్చెదను.

ధర్మారావుకు రాఘవరావు రామకృష్ణయ్య ప్రచారముల లోని తారతమ్యము మనస్సునకుస్ఫురించెను. రాచరిక మువారు చాల దయామయులు. ప్రచారమునకు నలుబదినేలరూక లిచ్చిరి. తనకుఁ దెలుఁగుఁ జేసి పెట్టినందుకు రామకృష్ణయ్య యేమి యిన్చునో! రామ కృష్ణయ్య 'విగ్రహపుష్టి, వినాయక వష్టి.' నెలకు నూట యేఁబది గూకలు జీతము. మొదటితరగతి ప్రయాణపు ఖర్చులు. రామ కృష్ణయ్య యబద్ధము చెప్పెవా? నిజమేనా? సగానికి సగమైన నిజమై యుండదా? దొంగలును దొంగలునుగలసి యూళ్ళు పంచుకొనిరఁట. వార మైన తరువాత రామకృష్ణయ్య వ:ఱల వచ్చెను. ధర్మా రావు 'ఇంకను జేయలేదండి' యనెను.

రాము: అట్లైనచో నెట్లు? మఱి యీ పని తొందరగాఁగావల యును. మీ రీపని చేసి పెట్టిరనినచో దొరతనమువారికిఁ గూడ మీ నిద్ర దయగలుగును. ధర్మా: మా బావమఱఁది యొకఁడున్నాఁడు. అతని నొక ప్రచారకునిగాఁ దీసికొందురా? రామః ఇదివఱ కున్న యిద్దఅనే తీసివేయ నెంచుమున్నాము. పుస్తకము లచ్చైనచో నింకఁ బ్రచారకులే యక్కఱలేదు. నేను పోయి పుస్తకములు పంచి పెట్టెదను. ధర్మా: ఈ మాత్రము తెలుఁగు చేయుటకు నేనెందుకు? తను గే చేయవచ్చును. తెలుఁగుమాత్రము చేయుట యెందులకు? ఈ పుస్తకమలే పంచి పెట్టవచ్చును. ఇవి యిదినటికే యచ్చయియున్నవి !

ఈ నూటలు రామకృష్ణయ్య కర్థమయ్యెను. 'చిత్తము, చిత్తము. మీరు చెప్పిన మాట కాగున్నది. అ అ చేయుదు' సని యాపుస్తకమలు తీసికొని వెనుకకు ఱలెను.

ఒకనాఁడు ధర్మారావు వాహ్యాళి పోవుమండఁగా రాధాపతి కనిపించెను. రాధాపతి ధర్మారావును బలుకరించెను. ధర్మారా వత నినిఁ జాల యేండ్లయినది చూచి. ధర్మారావు స్మృతి తెచ్చుకొని, 'యోహో! మీరా' యని 'యీ యూరెందుకు వచ్చతి' రనెను. రాధాపతి 'ఇచట మాకు బంధువులుండిరి. వారినిఁ జూచిపోవుటకు వచ్చితి' ననెను. ధర్మారావు 'ఎవ రా బంధువులు?” అనెను. రాధా పతి 'ఉన్నారు లెండి!" అనెను. ధర్మారావునకు మజల సడుగవలెసనిపించలేదు. రాధాపతి ఏదో పనియున్నట్లు వెడలిపోయెను.

మజల నాలుగురోజులైన తరువాత రాధాపతి యింకొకసారి కనిపించెను.

ధర్మా: 'మీ యిల్లెక్కడనండి?' రాధా: 'సినిమా వెనుక ' ధర్మా: 'సినిమా వెనుక నా? అచట బ్రాహ్మణు లెవరును లేరే' రాధా : 'లేదు, నేనొక్కఁడనే నివసించుచున్నాను'. ఆనాఁటి సిద్దఱును విడిపోయిరి. మజల రెండునాళ్ళకుఁ గలసికొనిరి. ధర్మా రావు 'మాయింటికి దయచేయుదురా?' యనెను. రాధాపతి "నాకుఁ గొంచెను: పనియున్నది, తేపువత్తు' నని వెడలిపోయెను. రాధాపతి గొప్పకవియని దేశములోఁ బ్రకాస్తి పొందినవాఁడు. అందు చేత గాలేజీలోని విద్యాస్థలందఱు నతనిని గౌరవించుచుండిరి. మిత్రబృంద మని యొక కవలసభ పెట్టి యాసభ రాధాపతి నదుపునుండెను. 'మిత్ర' యను నొక పత్రికను వారు సాఁగించుచుండిరి. రాధాపతి తత్పత్రికా సంపాదకుఁడు. అందుచే నతని పేరు లోకములో సందరికి దెలియును. నాలుగేండ్లక్రింద బేఁటలో నొక చిన్న మద్రా శాల సేతుపతి యను నొకాయన స్థాపించి యూరిలోనున్న కాలేజి, జాతీయకళాశాల, పులపాలక సంఘము, కో-ఆపరేటివు బ్యాంకు పనులన్నియుఁ దానే చేయుచుఁ గొంత ధనము సంపాదించెను. రెండేండ్లు గడచినతరువాత 'తాలూకా పత్రిక' యని యొక పత్రిక పెట్టెను. ముద్రాశాలమీఁద వచ్చిన లాభము పత్రికలో వెనుకకుల దీ సెను. రెండేండ్లగువఱకు చందాలిచ్చిన వారెవరును గన్పించ లేదు. ఊరిలో నున్న పని పూర్వమువలెఁదనకు వచ్చుటలేదు. అచ్చు వేయుట సరిగా లేదని కాలేజీవారును, పురపాలక సంఘమును దమ పని బెజవాడలోఁ జేయించుకొనుచుండిరి. సినిమా పడిపోయి యా పని చెడిపోయెను. సేతుపతి యన్ని విధముల దివాలాతీ సెను. ముద్రా శాల యమ్మకమునకుఁ జూపెను. రాధాపతి సహజముగా విద్యా వ్యావృత్తి కలవాఁడు. ఆస్తికలవాఁడు. ఆస్తియంతయుఁ బోయెను. ఇప్పుడు బడుగుదాసరివలెనున్నాఁడు. కాని ముద్రాశాల కొన వలెనని యాశయున్నది. దాని కెత్తులు వేయుచుండెను. పత్రిక పెట్టవలయునని "మిత్ర" సుబ్బన్న పేఁటనుండి నడుపవలయునని

ఒకనాఁడు ధర్మారావును రాధాపతి తనయింటికి రమ్మని.. ధర్మారావు వెళ్ళెను. తీరాపోయిచూచువజి కది పూర్వము మంగమ్మ యున్న యిల్లు, ధర్మారా చకితుఁడై యంతదూరము వచ్చిన తరువాత బాగుండదని లోనికిఁబోయెను. ఇల్లంత ముఁ బరి శుభ్రముగా నుండెను. ఇంటిలోఁ జినిగిన కాగితము ముక్కియు నెచ్చ టను బడిలేదు. రెండువాసములతోఁ జేసిన యఱఁదఁ బుస్తము మర్చబడి యుండెను. సంస్కృతాంధ్రాంగ్లేయ హిందీ వంగగ్రంధ ములు విడి విడిగా సమర్చబడి యుండెను. రెండుమూఁడు పడక కుర్చీలు, నాలుగై దురకముల పాదరక్షలు, రోజుచెక్కతో జేయఁ బడిన యొకబల్లయు, దానిమీఁద శద్దము, దువ్వెన, తనూనె సీనా, మంచిగందపు ఫ్రేములో సవఃర్చబడి యుండిన యొక స్త్రీ ఛాయా పటమును గలవు. ఇంటి పరిశుభ్రతకు, వస్తువలన్నియు నొక క్రమ ముగా సమర్చఁబడి యుండుటకు ధర్మారావు చాల సంతోషించెను. అతఁడొక కుర్చీలోఁ గూర్చుండెను. 'ఆ ఛాయాపటి మెవరి' దని ధర్మారా వడుగఁగా రాధాపతి దాని నతని చేతి కిచ్చెను. అదివహా రాష్ట్ర గాయని బిజిలీ.నె. ధర్మారావునకు జ్ఞాపకము వచ్చెను. ధర్మా: 'మీ రీమెను బెండ్లి యాడుద మనుకొంటిరి. పెండ్లి యాడితిరా?” రాధా పతి: అది యేమియులేదు. ఒక యేడాది వారి వెంట తిరిగి వచ్చితిని. వారు మనమనుకొన్నంత సంగీతవిద్వాంసులు కారు. అదొక దశ. ఆ పిచ్చిలో వారివెంట దిరిగితిని. అవుడు ధనము చాలవ్యయపరిచి తిని సుమండి. మనభాష వేరు. వారిభాస వేరు. అట్టిదానిని బెండ్లి చేసికొనిన మనమేమి సుఖపడుదుము? డబ్బుమటుకు ఖర్చుపడ్డాను లెండి! అది యొక వేళ 'తేహీనో దివ్య గతాః.'

కొంతసేవుండి ధర్మారా వింటికి వచ్చెను. "తేహినో దివసా గత్యా" యేమిటి? పరవ: పనిత్రమైన మాట తెచ్చి యప్రశస్తసంద ర్భమున నతికినాఁడు! ఈ కథ వెనుక నేదో రహస్య మున్నది. రాధాపతి దాఁచినాఁడు. ఇతడు మంగమ్మ యింటిలో నేలయుండెను? మంగమ్మ యితని కేమైనను జుట్టమా? అయినచో సంబంధములో గొంతవఱ కౌచిత్యము లేకపోలేదు."కొకసారి రావలయు' న నెను. కుమారస్వామి యిప్పుడు జాతీయ కళాశాల వదలి ఆలిఘర్ విశ్వవిద్యాలయములోఁ ప్రవేశ పరీక్షగ డచి సుబ్బన్న పేఁట కాలేజీలో ఎఫ్. వ. చదువుచుండెను. శ్యామిలయు నట్లే, వారి యిద్దఱి కింకను బెండ్లి కాలేదు. ధర్మారావు 'పనిస మైన నున్నదా' యని యడిగెను. కుమారస్వామి 'యున్నిది, దయచేయుఁ" డని తీసికొనిపోయెను. పంకజమ్మయ, శ్యామలయు 'ఏమండి! ఎప్పుడును మా యింటికే రారని ధర్మారావును సంభావించిరి. శ్యావ ల ధర్మారావునొద్దఁ దెలుఁగులు చఏవుకొనెను. తెలివిగల పిల్లయగుట చేత ధర్మారావున కామెమీఁద్ర సుంత యభిమానము కలదు. ఆమెకు నతనియందుఁ జనపుకలదు. పంకజమ్మయిట్లనెను. 'చూచినారా, మీ శిష్యుఁడు పెండ్లి యిప్పుడే చేయుఎ ని పట్టు పట్టు చున్నాఁడు. నిఱుడేకదా వీరిద్దరు ప్రవేశపరీక్ష యైనది. ఈ యేఁడే ఎఫ్. ఏ. లోఁ జేరిక. బి. ఏ. పరీక్ష యైన తరువాత వివాహము తమరే చేసికొనవచ్చునుగదా! ఇంతలో మునిగిపోయిన దేవి? ఇద్ద రును గలిసియే యుండిరాయెను. కుమారస్వామి: అని కాదండీ! నా కెందుకో వివాహము చేసికొనవలయునని యున్నది. నేను జేసి కొందును. పంకజహ్మ: దానికిఁ గారణము నాకుఁ దలియును. ఇంటి వద్దఁ దల్లియుఁ దమ్ములు నానాకష్టములు పడుమన్నారు. పెండ్లి యైనచో గొంత యధికారము కలుగును గదా? వారి కేనో కొంత పంపిచుచుండవచ్చునని. నేను మాత్ర మప్పుడప్పుడు సాహా య్యము చేయుట లేదా? నెలనాళ్ళయినది, ఏఁబడిరూకలు పంపించి కుమా: ఆ యేఁబ్రదరూకలు వారికున్న యప్పులు తీర్చుటకే సరిపోయెను. పజల నిల్లు గడవవలదా? పంక : నేను మాత్రము డబ్బుప్రోఁగుచేసికొని కూర్చున్నానా? కుమా: అదిగో చూడండి తన కూఁతులకు జీతము కట్టవలయునన్నచో నిట్లనునా? పంక: నీకు జీతము కప్పుటకు మాత్ర మంటినా? కుమా: అది యంతయునెందుకు! మీరు శ్యామలను నాకిత్తు నన్నారుగదా! ఆ మాటమీద పెను కకుఁ బోరుకదా! శ్యామల యెట్లయినను నా భార్యయేగదా! అది యిప్పుడైన నేమి! ఇంక నాలుగేండ్లకయిన నేమి? పంక: పెండ్లి

యైనచో దాని సగ అమ్మదమనియా? కుమా: దాని నగ లమ్మద ఎనికాదు. హరిశ్చ మ్రనివలె దానినే యమ్మనమని.

దిగెను. అందమును పకపక నవ్విరి. అంతటితో నూటలు నవ్వులలోనికి అసలు పి^చిన వ్యవహాన మబ్బులుంచి లోకాభి రామాయణము మొదలు పెట్టిరి. పంక: రాధాపతిగారిని మీ రెఱుఁగుమరా? ధర్మా: కొంచెమెఱుఁగుదును. శ్యామ: ఆయన ఇప్పుడీ యూకనే యున్నారు. ధర్మా: నేను రెండు మూడు సారులు చూచితిని. పంక: అయి చో వారి కథయంతయు మీకుఁ దెలియునన్న మాటయే ధర్మా: నాకుఁ దెబియదే! పంక: చాల కథయన్నది. మొదట మహారాష్ట్రపుఁబిల్ల. తరువాత నొక 'లేవఁ దీసికొనివచ్చిన యావిడ; ఇపుడు ఎన గ్రామ దేవత. ధర్మా: అనగా? కుమా: (తెగనివ్వను) మంగమ్మండీ, వంగమ్మ! రామేశ్వ! ధర్మా: కొంచెము వినసొంపుగా సమున్నది చెప్పండి. శ్యా ల యటనుండి లేచిపోయెను. కుమారస్వామియుఁ గదలిపోయిును. ధర్మారావునకుఁ బోవలె ననిపించినది. కాని పంకజమ్మ కథ యారం భించు చేత నతఁడవుననక కాదనక కూర్చుండెను.

పంక: ఏ డెనిమిదేండ్ల క్రింద మినదేశమనకు బొంబాయి నుండి యెవరో సంగీతపాటకులువచ్చిరి. వారిలో నొకపిల్ల యున్నది. ఆమెను రాధాపతిగారు వరించిరి. ఈయన వారివెంటఁబడెను. నారును బాల తెలివికలవారు. ఈరీతిగా నా పిల్లకొఱకు వచ్చినవారు వారి కడ నదివఱకే మున్వరు నలువు గుండిరఁట. ఆమెతఁడ్రి లౌక్యముగా వీరి సందఱిని గౌరవించుచు నొకరితోనొకరు మాటాడకుండఁ జేయును వీరందఱి చేతను బనులు చేయించుకొనుచుండునఁట. ఆ అమ్మాయి పేరు బిజిలీ. వీరందరును భోజనము వారియింటనే. డామె తండ్రి వీరివద్ద డబ్బప్పు తీసికొనును. అదివ ఱల మామగారిని 5 రదు గుటకు నోరాడదు. ఆమెతో వీరెవ్వరును బ్రసంగించుటకే వీలు లేదు. తండ్రి వీరితో ఁగలసియేయుండును. సంగీతసభలు జరిపినపు డామె సంగీతము పాడి లోని కవతరిం చినంతనే వీరందమెకు స్టిక్ హాండు లిచ్చెదరు. సంగీతమును బ్రకంసించి మెచ్చుకొనుచు నుంగరములుకాని, వెలగల చీరలుకాని చదివింతురు. రాధాపతి యీరీతిగా వారివెంట యేడాది తిరిగెసఁట. ఈ యేడాదిలో సతఁదు వారికి లక్షాధికారివలెఁ గనిపించవలెనని యెంతయైనను వ్యయము చేసినాఁడఁట. ఎనుబదియెకరముల నిక్షేపమువంటి మాగాని యెక్కడి దక్కడికి తెగనమ్మివేసెను. ఆ యొక్క యేఁడాదిలోఁ బాతిక వేలు ఖర్చుపెట్టెనఁట. నాకీ సంగతియంతయుఁ తెలియదు. ఆయనకు నాకును బరిచయము కూడ లేదు. ఆయన స్నేహితుఁడొకఁదున్నాఁదు–రంగావ థాని యని. ఆయనది నెల్లూరు. నేను మొన్న మా పొలముమీఁది డబ్బు దెచ్చుకొనుటకు నెల్లూరు పోఁగా నిదియంతయు రంగావధాని కథవలెఁ జెప్పను. ఒకనాఁడు రాధాపతి యా పిల్లతండ్రిని యడిగా సఁటి. అతఁడు 'మీ యాస్తి యప్పులవైనమంతయు నాకు వ్రాసి యిమ్మనఁగా నీయని తానొక జమీందారుననియుఁ దనకుఁ బదియూ ళ్ళున్నవనియుఁ జెప్పెనఁట. ఊళ్ళ వైనము వ్రాసియిచ్చుచు నూకి వీడు తన దే నని వ్రాసెనఁట. ఆమె తండ్రి వాకబు చేయఁగా నూడి వీడు రాధాపతిదే నని తెలిసెను" అని పంకజమ్మ నవ్వ నారంభిం చెను. ధర్మారావును నవ్వెను. ధర్మా: తరువాత నే మయ్యెను? పంక: ఏమైనది? వారివద్ద నౌక వస్తాదున్నాఁఁట. వాఁ డొక రోజున కఱ్ఱపుచ్చుకొనిరాధాపతివెంటఁబడినాఁడఁట. ఈయన 'బ్రతుకు జీవుఁడా' యని బయటబడి హైదరాబాదు బండి యెక్కెను. అప్పటికి మూన్నాళ్ళనుండి యితనికి తిండిలేదుట. చేతిలోఁ జిల్లిగవ్వ లేదఁట. అంత జుట్టు, మడి వేయుటకు వీలులేదని, మూన్నాళ్ళు దువ్వకపోయిన నెట్లుండునో యూహించు కొనుఁడు. పంకజమ్మ పగలబడి నవ్వసాల గెను. ధర్మారావు మొగము చిట్లించుకొనెను. మఱల కథ యారం భింపఁబడెను. "ఆయన యదృష్టమా యని వాడీ స్టేవములో నతని కొక యువతి కనఁబడెను. ఆమె యాంధ్రస్త్రీ. కాశీ విశ్వవిద్యాలయ ములో నామె యఫ్.ఏ. చదువుచుండెనఁట. ఇప్పుడామె ఏలూరులో స్త్రీల ట్రెయినింగు పాఠశాలలలో నుపాధ్యాయనిగా నున్నది. ఆమె యితనిని జూచి 'మీరెవ' రని యడిగెను. అతఁదు తన పేరు చెప్ప గానే యామె యతని పే రిదివఱకే యేఱింగియున్నది గానఁ జాల గౌరవించి, యిద్దఱును బెజవాడకే వచ్చుచుండిరి గాన, కథా ప్రసంగములోనికి దిగిరి. రాధాపతి యెత్తులమారి. గంటసేపటిలో

పద్మావతి యాయనను టాగూరుకన్న గొప్పవాఁడనుకొనెను. ఆమె కొని తెచుకొన్న ఫలములన్నియుఁ బ్రభువారగించెను. ఒక స్టేషనులో కా, త్రాగెసు, ప్రాణములు చేరుకొన్నవి. మఱి రెండు స్టేషనులు గడచులోపల పద్మావతి ప్రాణములకు రాధాపతికన్న రసికుఁడుగాని, ధనవంతుఁడుగాని, కవిగాని, పండితుఁడుగాని, పేరుమోసినయాంధ్రుఁడు. గాని మఱియొకఁడు లేఁడని యనిపించెను. ఆమెకుఁబదువు మఱి రెండేండ్లు మిగిలెను. అమఱిరెండేండ్లు రాధాపతి ఖర్చుమీఁద నే చదువు గడచెను. అతఁడు కాశీనగరమునకుఁ బోవుచు వచ్చు చుండెను. ఇద్దఱును రెండవ తరగతిలోఁగాని ప్రయాణమే లేదఁట! వారు వివాహముఁ జేసికొందురని లోకమునందు వ్యాపించెను. పద్మావతి చాల చాల చిత్రకత్తె. రెండేండ్లు రాధాపతి చెప్పినట్లల్ల వినెను. తరువాత నామె ఎల్.టి. గూడఁ బరీక్షయిచ్చెను." అని పంకజమ్మ సిగ్గు భినయించ నారంభించెను. ధర్మారావు 'తరువాత >మైనదని యడిగెను. 'అమె గర్భము ధరించెను. అప్పటినుండి పద్మావతికి భయమైనదఁట!' రాధాపతి 'భయమెందులకు? మన మిద్దజము వివాహ మెట్లును జేసికొందుముగదా!' అనెను. పద్మావతికి రాధాపతిని వివాహము చేసికొనవలెనని లేదు. కాలక్రమేణ రాధా పతి సర్వ వ్యవహారము నామెకుఁ దెలిపెను. అతని కించుమించుగా అప్పటి కేబది వేల యప్పయ్యెను. క్రొత్తయస్పులు వుట్టుట లేదు. అందులోఁ బదు నేను వేలు మార్వాకీయప్పు. అన్నిటికన్న సది ముందటి న్యాయస్థానమున దాఖలగునట్లు తోఁచెను. ఇది యా స్త్రీవిష యము. ఆతఁడు పట్టభద్రుఁడైనను నుద్యోగము చేయుట కభిలషిం చఁడు. ' మొక్కయై వంగనప్పుడు మ్రానై వంగునా?' యన్నట్లు వ్యవహార మింతదూరము వచ్చినతరువాత నుద్యోగ మేమిచేయును? రాధాపతి సంస్కృతాంధ్రములు పెద్దయుఁ బదివినవాఁడు కూడఁ గాడని యామెకుఁ దెలిసెను. పాండిత్యమునందు బహిరాడంబర మెక్కువ, లోతు తక్కువయు నఁట! అంతేనా? మీకుఁ దెలియును కదూ?' అని యామె యనెను. ధర్మారావు 'నా కాయతోఁ బరి చెయము చాల కొద్ది. నే నాయనను గలిసికొనుట కిది రెండవసారి. పరిచయ మన్నది యీ యూరు వచ్చినతరువాతనే జరిగినది. లోకముదమ్మిడి యాయన చేతి కీయలేదు. రామేశ్వరముగాను బోయినప్పటినుండియు నీమె మితబృందముతోనే కాలక్షేపముచేయు నున్నది. రాధాపతికి నామెకునిప్పుడు ప్రబలమైత్రి యఁట. ఇచ్చటఁ దనయింటిలో నుండుటకు రాధాపతి కనుజ్ఞ యిచ్చెను. స్త్రీ పురు షులు భార్యాభర్తలవలె నున్నను మిత్రులవని, స్నేహితుల మని చెప్పుకొనుట యిప్పుడాచార మఁటగదా! వారిద్దలు వట్టి మిత్రులు. నే పామె వచ్చును. మీ రింకను రాధాపతిగారింటికిఁ బోదురా? కర్మా: నా కేమి నష్టము? అతనితో మాటాడుటకుఁ బోదును. సా మనస్సు నావద్ద నుండఁగా నే నెచట నున్న నేమి?

ధర్మారావు ప్రొద్దుపోయి యింటికిఁ బోయెను. అరుంధతి వీధితలుపు వేయలేదు. ఇంటితలుపును వేయలేదు. తలుపులన్నియు దగ్గఱగా వేసియున్నవి. ధర్మారావు లోనికిఁ బోయి, కాళ్ళు కడుగు కొని వేసిన పీఁటమీఁదఁ గూర్చుండెను. అన్నముతెచ్చి తానే వడ్డించుకొనునుండెను. ఇల్లు ప్రాతదై, యెలుకలు బహుథా యింటిలోఁ దిరుగుచుండెను. అందుచే సగుంధతి కనులుమూసికొనియే యెలుక లనుకొనియే వానిని దోలుచున్నట్లు ధ్వని చేసెను. ఎలుకలు ధ్వని కలుగకుండ నన్నము వడ్డించుకొనెను. ధ్వని లేకుండ నేతిగిన్నె దగ్గఱఁబెట్టుకో నేను. మజ్జిగతప్పెల దగ్గఱబెట్టుకొనెను, అన్నమంతయు ప్పుడు కాకుండఁది నేను. విస్తరియంతయు మెతుకులేకుండఁ జక్కగాఁ దుడి చెను. లేచిపోయి, సవ్వడిగాకుండఁ దలుపుతీసి చేయికడుగుకొని వచ్చి గదిలో రామేశ్వరశాస్త్రి యొద్ధఁ బండుకొనెను. శాస్త్రికి రెండేండ్లు వచ్చినవో, వెళ్ళినవో. అతఁడు నాన్న, అమ్మ, అత్త సమ్మ మొదలైన కొన్ని శబ్దములు వాచక వుస్తకమలకు సిద్ధము చేసి యట్టెపెట్టెను. ఏపుస్తకప్రకటనకర్త లైనను వెలయిచ్చి కొందురేమో యని ఎదురుచూచు చుండెను. వారు 'నీవు డి.ఇ.ఒ. కాని, ఎల్. టి. గాని కాదు. అయినప్పుడు నీమాటలు వెలకుఁ దీని కొందు' మనుచుండిరి. తండ్రిదగ్గఱఁ బండుకొనినంతనే కుఱ్ఱవాఁడు మెలకువవచ్చి యేడ్వనారంభించెను. తండ్రి జోకొట్టి నిదుర పుచ్చెను. అరుంధతి పిల్లవానియేడుపునకు లేచి మజల నతఁడునిదుర పోవుట చేత గదెలోనికి వెళ్ళి పిల్లవానినిఁ జూడకయే భర్త యింకను

రాలే దని మఱల నిదురించఁబోయి నిద్ర పట్టక లేచి కూర్చుండెను. కూర్చుండి, పైకి వినఁబడుపట్లు తనలోఁ దా నారంభించెను. 'అబ్బా! ఇట్లు కాదు. జేపటినుండి వచ్చిననుసరే, రాకపోయినను సరే ముంద:తిని కూర్చుందును. ఉద్యోగము పోయిన తరువాత నాలస్యము వతీయెక్కువగుచున్నది. ఆఁడవాండ్రు చచ్చిరో, బ్రతికిరో విచారణలేదు. అసలివ్వేళ వచ్చునో, రారో! అత్తయ్యను లేవీ మే మిశ్వరము కానిత్తుము' అని పోయి యత్తగారిని లేసెను. ఆమె లేచి "కొంచెము వేన్నీళ్ళు పెట్టితివా?" యని యడిగాను. అమం ధతి 'పెట్టితిని. చల్లారిపోయియుండును. ఎక్కడి కేదరికి? సంజ వేళ Nనఁగ వంట చేసితిని. ఇప్పటికి దిక్కు దిబాసు లేదాయెను. ఈ అవేళ భోజనములతో నాకేదో పెద్దవ్యాధి వుట్టి నేను బ్రతుకను లెండు. అదియును దగ్గఱకు వచ్చినట్లే యున్నది' అనెను. గదిలో వినుచున్న ధర్మారావుసకుఁ వన చమత్కారములోని సగము సరదా చచ్చినది. అరుంధతి 'మల నిప్పు రాఁజేయమందురా?' అనెను. సావిత్రమ్మ: అబ్బాయి భోజనము చేసెనా? అరుం: ఇంతవఱకు మేంచేయలేను. సావి: వాఁడు రాకుండనటే మనము తినుట అరుం: నారిక రారు. వచ్చినచో నీవరకే వచ్చియుండవలయును. ఊరిలో నెంతమంది బంధువులు! ఎక్కడ భోజనముచేసి పండుకొనిరో! వంద పిలుపులు పిలువఁగా సావిత్రమ్మగారు లేచి చన్నీళ్ళే పోసికొని వేరే విస్తరి వేసి కొని కూర్చుండెను. సంక్రాంతిపోయి నెలనాళ్ళయినది. చలి మిక్కి లీగా వేయునున్నది. 'ఉహూహూ' యని వణఁకుదు నావిత్రమ్మగారు ఫలహారము చేసెను. అరుంధతి తాను వడ్డించుకొనుచు 'సన్నము గిన్నెకు సగ మైనది. పిల్లి యేమైప తినిపోయెనాయేమి? మూఁతూఁత గానే యున్నదే! విస్తరియంతయుఁ దడిగా నున్నది. బ్రద్దలూడి పోయి నవి. మీ మారుఁడు వచ్చెనా?” అనెను. సావిత్రమ్మగారు 'నేను చూడలే' దనెను.

ఆరుం: నేతి గిన్నెయు, వజ్జిగతిప్పెలయు నెచటనున్న వచట లేవు. వారు వచ్చి అస్నము పెట్టుకొని తినిరి కాఁబోలు! అయ్యో! నన్ను లేపరాదా! తాము పెట్టుకొని తినుట యెందులకు? నే నిచ్చట దేని కన్నది? సావిత్రమ్మ: వానిని సాధించుచున్నానవచ్చినాఁడో లేదో! అరుంధతి 'ఇంక నుననుమానమేనా' అని దీపము తీసికొనిపోయి గదిలోఁ జూచినది. ధర్మారావు పకాలున నవ్వెను. అరుం: "నేను మడి. నన్ను ముట్టుకొనకుఁదు!" ధర్మారావు తాఁక నే తాఁకెను. అరు: అంత దొంగతన మెందులకు? మీ యిష్టము వచ్చినంత ప్రొద్దుపోయి రండు! ఆఁకలి యందఱకు నొకటియే. మీకు లేని యాకలి నాకా? ధర్మారావు కాఁగిలింతలో నరుందతి నలిగిపోయెను. అసంధతి: అన్నిటి కొక్కటే మందు. ఏమన్నది? ఎన్ని తప్పులయినను దీనితో సమసిపోవును. బదులు చెప్పినఁగదా? ఊరక సభ్వటయే. లిరిగివచ్చిన యరుంధతిని సావిత్రమ్మగారు "జాడీలోనుంచి తీసి కొంచెము నిమ్మకాయ వేయు" మనెను. ఆమె "నేను మదికాదు" అనెను.

మిగిలిన శిశిరము సర్వధా విజృంభించెను. పగలు రెండు జాములప్పుడు సూర్యాతపము మండిపోవుచుండెను. ప్రాణములు సేలువలు కప్పుకొనుట వాంఛించును. పూర్వర్తువులయందుఁ దెలుఁగు దేశములో నేసిన గుడ్డలు మాత్రమే కట్టుకొనినవారు శిశిరస్తువు రాగానే కాశ్మీగపు సేలువ లకొఱకుఁ బంజాబు రగ్గుల కొఱకు బయలు దేఱిరి. ఈ అయ్యలు వేసంగినాటికి గ్లాస్గోనాఁకఁ బరుగెత్త రని యేమి నమ్మిక? ఒడళ్ళుపగిలి నిత్య తైలసంస్కారమును వాంఛించెను, పెదవులకుఁ బేరు నేయి మిక్కిలి ప్రియతమమైపోయెను. పొలాలు కొన్ని పసలమీఁద నున్నవి. కొన్ని కుప్పలు వేసిరి. హేమంత ఋతువు తనదారిఁ దా వెరుకఁబట్టినను, శిశిరము కొంత వంచును గురియుమనే యుండెను. వరి కోసినమ్రోళ్ళు రేలఁ గురిసిన మంచునిండి నడచుచున్నప్పుడు కాఁవులపాలేకృపాదతాడితములై జానువులనజకుఁ బాదములు తడిపెను. కడచినయేఁటి ధాన్యము నిలువ లేని రైతులు కుప్పలు కొట్టుకొస నారంభించిరి. పచ్చి నేలమీఁదఁ లేళ్ళకు గళ్ళము చేయుట తేలికయై వఱునాఁడే కుప్ప పడఁద్రోసిరి. కుప్ప నూర్చి, చుట్టు కడియము వేసి, తూరుపోఁతబోసి, ధాన్యము రాశి వోసి, యానాఁటికిఁ బ్రొద్దుర్రుంకుటచే మఱునాఁడుగాని కోషటికిచ్చి కొలుచుటకు వీలులేదు కనుక గొంగరులు కప్పుకొని కాఁవులు కడియములలో దూరి పండుకొనిరి. శిశిరము సర్వ జంతువులను వృద్ధ

ములుగాఁ జేసెను. ఒడళ్ళు ముడతలు, తనూశిరఃకంపము నాపాదిం చెను. జనుము చక్కఁగా మొక్క యెత్తైను.

ఒకనాటి ప్రొద్దున గణాచారి స్నానమాడి, కుంకుష బొట్టుపెట్టి, తెల్లని చీర దాల్చి, జపావసానమున వెండిన వేపమండ నొక దానినిఁ బుచ్చుకొని బయలు దేజెను. పరిశష్కమైన యీ వేపమండ యెందుకో! ధర్మారా వనుకొన్నట్లు రామేశ్వరము గ్రామములో లేక పోవుట గణాచారిఁ బ్రియమైనా విషయముగానే తోఁచినది. యామె ప్రాణమున కొకటి, రెండు, మూడు, నాలుఁగు బెడఁద లయ్యెను. ఆమె దారి వెంటఁ బోవుచుండఁగా రాధాపతి యెమురుగా వచ్చెను. ఆమె దూరముగాఁ దొలఁగిపోయెను. ఎఱ్ఱనివాఁడు, మల్లె పూవువంటివాఁడు, పరిమళితమైన తైలసంస్కృత కేశబంధమువాఁడు, నిరంతర హ సీగర్ఛుటాసితవర్ణవసనములవాఁడు - తన్ను జూచి యీ పిచ్చి దూరముగాఁ బోవు నేమికి ఆధ్యయసములు చేసి, వైశ్వ దేవాదులు నెఱపి, యుభయ సంధ్యల స్నా మాడి, యగ్నిహోత్ర మును జేసిన మహానుభావులకును గ్రామ క్రోధాదులు మడియలేదు. ఇతరులను నిందించుటయే గాని, సనాతనఎ. తానుయాయులంత ఘోరకల్మషులు సృష్టిలో లేరు. వా రన్నిసార్లు న్నానముచేసి కట్టు కొన్న మడికన్న పరిశుభ్రములైన వస్త్రములతోడి రాను యెక్కువ శుచిగా నున్నాఁడు! ఈ పిచ్చిది తనకు దూరముపోవుట యేలనే? అన్నిటికన్న మనస్సు ప్రధానము. మనస్సు గిమలమ్మను”గా నుండినఁ జాలును. తన మనస్సు నిష్కల్మషమా! ఏల కాముకి ఒక్కొ క్కప్పుడు కామానిష్ఠమై యొనలు తెలియక యేమియో చేసియుం డును. ఆ మత్తుపోవువఱ కేకాని, తరువాతఁ దన మనస్సుకన్న నిర్దుష్ట మైనది లేనే లేదు. అసలు కామమే గోమయమువలె సహజముగా బునీతమైనది. దానికి నుపాధి భేదమునలన నుచ్చనీచములు కల్పించ రాదు. గణాచారి తనదారిని దాను బోవుచుండెను. కోటముందుగాఁ బోయి, పురపాలక సంఘ సౌధముమందు నిలుచుండి, యెండిన వేఁప మండ నచట వదలి, సౌధమ వంక నాశ్చర్య దృక్కులతోఁ జూచు నుండెను. చంద్రారెడ్డి లో నుండి వచ్చుచుంగాను. ఆమె యతనిని సమీపమునకు రానిచ్చి వేఁపమండ కాలితో ఁగదపెను. చంద్రారెడ్డిగదిలోనుంచి తాళమువేసి, తాళవుఁ జెవి నా కీయుఁ' డనెనట. అది యేమనగా “నాపురాణము వినవలసినచో సట్లే చేయవలయు' స నెను. ప్రతివిషయమును దేలికగా 'పిచ్చిముండాకొడుకులే' యని నిరాక రించు నేటివారివలెఁగాక విషయపరిజ్ఞానమునందు శ్రద్ధాళువైన నాయఁడు సర్వాయుధములనొకచోటనుంచి, తాళవుఁజెవి యాయన కిచ్చి పురాణము చెప్పుమని యాజ్ఞయిచ్చెను. అయన మొదలిడి కొంతదూరము పోవువజకుఁ గురుపాండవుల పరస్పర ద్వేషాన్ని సభ్యు లలో సంటుకొని, శ్రోతలు రెండు పక్షములుగాఁ జీలి ప్రతివారుల గత్తులకోసము కటారులకోసము వెదకిరఁట. తాళపుచెవి బ్రాహ్మ ణునియొద్ద నుండుట చేత సరిపోయినది. పౌరాణికు లంత గొప్పవారు. చక్కగా హృదయభావములకు వారే పదును పెట్టగలరు. హృదయ భావములకుఁ బదును తెచ్చుటకుఁగాక వానిని నడివిగా వర్థిల్లఁ జేయుటకు సానుకూలపడుచున్న విద్యా పద్ధతి వినష్టమైనది పో! దాని వెంట నా దేశమును వినష్టమైనది పో

దేవదాసి కనులలో వత్తులు వేసికొని తరంగములు విన్నది. పురాణములు విన్నది. దివారాత్రము లట్లే కూర్చుండి యుండెను. రత్నగిరి భోజనమునకు రమ్మనెను. ఆమెకోడలు తెలియదు. se యములోని - వేద్యమిడిన చక్రపొంగలులు, దధ్యోదనములు, నారి కేశఫలశకలములు అనును. భోజనములవేళ పోయి యాలయములోఁ గూర్చుండును. భోజనములైన వెంటనే మజలఁ గాలక్షేపములయొద్దకు వచ్చును. అరుంధతీ రథంతరులు దివారాత్రములు దేవదాసితోనే గడుపుమండిరి. రెన్నాళ్ళయిన తరువాత వారే వంటపందిరిలో నుండి పదార్ధము తెచ్చి ప్రతిపూఁటయు దేవదాసికిఁ బెట్టుచుండిరి. హరప్ప నాయనికి భోదనము సప్తాహములో నుండియే వెళ్ళుచుండెను. ఆయన యేడుదినములు సప్తాహభోదనముగాని చేయనన్నారఁట.

ఈయన యెచటనో ప్రాతం నిసి; వంద యేండ్ల క్రిందటివాఁడు. ఒకనాఁటి రాత్రి యక్షగానము జరిగెను. ఏయూరో తెలియదు. ఒక జంగమాయన వచ్చి త్రిపురాసురసంహారము యక్షగానముఁ జేసెను. ఆయసతలమీఁద గుండ్రని పాగ, పాగ చుట్టు క్కీ మడతలు, ఆపాదకంఠము జీరాడు పెద్ద యంగీ! యంగీచివర కుచ్చెలలు దట్టమై

యతడు నృత్యముచేసి గిరగిర తిరుగుతున్న ప్పుడు గుడారమవలె సగుచుండి యొక విచిత్రశోభఁ దెచ్చుచుండెను. నడుమునందొక వస్త్రము బిగించుట చేత నా గుడారము ఏటవాలుగా సగునుండెను. పైక యుత్తరీయము, కాళ్ళకు గజ్జెలు కుడిభుజముమీఁదతంబురా వ్రేలితో తంత్రుల మీటును. కుడిచేతి బొట్టనవ్రేలికున్న కంచుగిల కలలు మ్రోఁగించును, అదియొక విద్య, భావానుగుణమై రాగము, తదనుగుణమైన లయయు, భావము వెంటఁ గీర్తన ఫణితి మారును. రగడలు, కందార్థములు చమత్కారముగా నుండెను. శివ్రకు విజృం భించి బాణప్రయోగోప సంహారములు చేయుచున్నప్పు డసురులు వేలకు వేలుగా మడియునున్నప్పుడు కీర్తనలలో ఁగలసి తాము కిణ ఋణ లాడినది. తర్ధ్వనినుండి శత్రు సంహారము జరుగుచున్నదే యన్న భావ ముప్పతిల్లినది. పూర్వము మహాసంస్థలై విద్యావ్యాపకులైన యీపురుషులందఱును నేఁడు దరిద్రులై తిండికి లేక యల్లాడు చుండిరి. ధర్మారావు కొకఁడు తోఁచినది. వీధినాటకములు చూచినను, భజ నలు తెరంగములును యక్షగానములు చూచిన వారుపాడు రాగములు ప్రత్యేకముగా భావము నిమిడించుకొన్న యొక యొయ్యాకమైన ధ్వని విశేన ములుగాఁ గనబడెను. నేడు దేశములో మోహన, కళ్యాణి, శహస మొదలైన రాగములు పాడుచున్నారు. రాగము లివియే, కాని ఛాయలును బాణియు భిన్నముగా నున్నవి. ఎధుకమని దెచ్చిరి. క్రొత్తబాణి మధురమగునో కాదో తెలి యదుగాని, ప్రాత్రబాణి యందలి భావవిస్పష్టత పోయినది. 3 కందఱును బూర్వపుగాణి ననుసరించిపాడినచో జిగటకాంభోజి هشت వీధినాటకము పంపిణీ యని యాక్షేపించుచున్నారు. గ్రుడ్డి యద్దు చేనిలోఁబడినట్లుగానున్న యీ నూత్న పద్ధతి సర్వవిద్య"యంకు నేను పురుగువలెఁదోఁచినది. జీవితము శిల్పమువంటిది. ప్రయోజన రహితముగ నేదియు నుండదు. శిల్పమునకొక దుర్వ్యాఖ్యాసము బయలు దేరినది-- శిల్పము కొఱకే శిల్పమని. మతములలో నాస్తిక నిత మెటువంటివో శిల్పాసిద్ధాంతములలో నీ సిద్ధాంత వట్టివి. జగ త్తిసే యున్నది. ఇది యిల్లుండుటయే పరమార్థమని. అందుచే సంగీతము వినునపుడు 'నాకు మధురముగా నున్నది. కాన్రన నేనువినునుంటి' సనుట యవ్యక్తపుమాట. సూక్ష్మముగాఁ జూచినచో దానియం డతఁడొక భావమును నిరూపించుకున్నాఁడు. సంగీతము, శిల్పము, కవిత్వము, వీనియందు భావ ముట్టిపడ నలయును. అదియే రసమునకు హేతువు, యుసుగదా! మొదట భానమనఁగా నేమియో తెలియవర్

సప్తాహ మేకుదినములు పూర్తియయ్యెను. పేఁట ప్రజలంద 60 నా ఏడుదినములు నచ్చటనే భోదనములు చేసిరి. గ్రామములోని వృద్ధులకుఁ పూర్వపు రావదండు రోజులు జ్ఞాపకము వచ్చినవి.

ఒకనాఁడు ధర్మారావునింటికిఁ గబీరువచ్చెను. ధర్మారావుపరు ముప్పదియేండ్లు దాటినవి. కబీరు తనయింటికివచ్చుట యతఁడె గడు. కబీరు మునుపటివలె లేడు. అతడు కొంచెము వృధ డయ్యెను. వేష మాధునిక మయ్యెను, మనసులో మాత్రము ప్రా కబీ. దేవదాసి యాలములో నృత్యము చేయుచున్నప్పుడు శ్రుతిపోయుటకు వచ్చిన కబీరు పురపాలక సభ్యుఁడేమిటి? ధర్మా రావు కబీరునుజూచి రమ్మని లోనికిఁ దీసికొనిపోయి కూర్చుండన బెట్టెను. 'ఏమి పనిమీఁద వచ్చితి' వని యడిగెను.

కబీరు: బాబూ! నిర్బంధ ప్రాధమిక విద్యయంట. రేవు సంఘ

సమావేశము జరుగును. దాని స్వరూపము నాకుఁ గొంచెము చెప్పవలయును. నేను రేపు మాట్లాడవలసి వచ్చునేమో! అందుకని వచ్చితిని. ధర్మారావు సవ్వి 'సరే, ఏమి చెప్పమందు!' వనెను కబీరు: ఈ విద్య మన కవసరమా? కూడికలు, తీసివేతలు; చదువు టము, వ్రాయుటయు సందఱకు వచ్చినందు వలనఁ ప్రయోజన మీఁద దస్కతు చేయవచ్చును. చదువుట వచ్చినచో రైలు స్టేషరు వద్ద మాస్టరు టిక్కెట్టు మనమడిగిన యూరికిచ్చునో, యింకొక యూరికిచ్చునో తెలియవచ్చును. కబీరు నవ్వెను. ఈ విద్యావిధానను వలన లాభ ఏ సునది మనకు లేదు. దేశము లో వృత్తులు చెడిపోయినవి. గనుక నీవిద్యలవలన నేమో సంపాదించవచ్చు నని లోకమున కాశ కలుగవచ్చును. వృత్తివిద్యలోఁ జదువుకొన

మేమి? ధర్మా: వ్రాయుట వచ్చినచో డబ్బప్పు తెచ్చుకొని నోట్ల

ధర్మా:

కుండనే సంప్రదాయము వలనం ట్రĒ వాడును దనయింటిలోననే నేర్పు

కొనును. పది పదునా రేండ్లవయస్సు వచ్చువఱకుఁ గులవిద్యయం దారితేరును. కులవిద్యయే కూడుపెట్టును. ఇప్పుడు కు విద్యలు చెడి పోయి, సంపాదిం చటకుఁ జదుకొ వువలసి వచ్చుచున్నది. ఈ చదువు పూరియైన తరువాత నప్పుడు నేర్చుకొనవలయును వృత్తివిద్య. ఱును జదువుకొనుట, అందఱును చదువుమీఁదనే సంపాదించుట- ఇదే యసంభవము. అందఱు న్యుగస్థులే కావలయును. మొదట కులములయందు ద్వేషముపుట్టించుకొని, కులవృత్తులు మాని వేయుట వలస నీ సంకటము ప్రాప్తించినది. సర్వజనులు నొక్కటియే. కుల వృత్తి వదులుకొనుట యెందులకు? మన దేశముసఁ గృషి కుంకు విద్య రానివాఁడు. అమెరికాపోయి వ్యవసాయవృత్తి చదివి వచ్చిన వాఁడు విద్యవచ్చిన వాడు. ఇంటిలోనున్న హైద్యము కొడుకు నేర్చు కొని, భిన్న వస్తువులగుణములు, నాడీ పరీక్ష మొదలైనవి బహుశ్రుతమై సహజముగా వైద్యుఁడైనవాఁడు విద్యరానివాఁడు. నాలు గేండ్లు చెన్ననగరములో నుండి డాక్టరు పరీక్ష చదివినవాఁడు విద్యవచ్చిన వాఁడు. ఈ రీతిగా విద్య వచ్చుటకు రాకపోవుటకు హద్దుగీయబడిన దెచ్చోటనో తెలియుట లేదు. ఆ గీతి ఇంగ్లీషు చదుపుమీఁద్రనేమో యన్నట్లున్నది. కబీరు: అసలు విద్యయనఁగా నేదియో చెప్పుఁడు. రెండవ జ్ఞానము కొఱకు చదువు విద్య. ఇవి రెండును గలుపరాదు. ఇప్పటి పాఠశాలలో నున్న దోషము వానిని రెంటినిఁ గలువుటయే. వృత్తివిద్య జీవనాధారమైంది. జ్ఞానముకొఱకై నవిద్య మానిసిహృద యమునకు సంస్కారము తెచ్చుట కేర్పడినది. ఇంక నిశ్బంధ ప్రాథమిక విద్యవలన సంస్కారము కలిగించవలయునేగాని, వృత్తికలిగించవలయు సని లేదు. అది కలిగించు సంస్కార మెంత యని వ్రాయుట, చదువుట సంస్కారమే కాదు. అక్షర సూత్రజ్ఞునకుఁ దనంతటఁదాఁజదివి సర్వవిషయములను తెలిసికొనుట యసంభవము • ఈ చదువు ఐహికమునకుఁ గాదు, ఆను ష్మికమునకుఁ గాదు. వీధి

ధర్మా : విద్య ప్రధానముగా రెండు విధములు. ఒకటి వృత్తివిద్య

భాగవతములు, తోలుబొమ్మలు, హరికథలు

యక్షగానములు,

సంగము కథలు-నొకటి యేమిటి, సర్వమును విద్యా బోధకొఱకే

ఏర్పడినవి. దేశమునకు విద్యా బోధ యీ భాగవతాదు లాడువారికియమలయం దనాగరక మై యుండును. అధ్యాత్మికమైన గౌరవము

గలుగదు. నాగరికత యఁగా నియమముల కొదిగియుండుట మనము

దగ్గజ స్నేహితు: తో నున్నప్పుడు యధేచ్చగా మాట్లాడుదుము. సభలో సున్నా వుడొక యమము సవలంబంతుము. దాని పేరే సభ్యత. వ్నాయ మెట్టిదో, నలుగురిలో వ మర్యాదా ప్రవర్తన యెట్టి, వాసనుసరించి సభలోఁ బుకుషునకు యోగ్యత యెట్లుకలు గున' యట్లే మనస్సుకురు నియమావలంబనము చేతను యోగ్యత కలుగును. వాంఛం ణం చని వానికి లఘుత; నియమించినవానికి గురుత. రాధా: నేను మీ సిద్ధాంతముల కొప్పుకొనను. ధర్మా: అయినచో వాఙఁతు నన సక్కఱలేను. పంక : ఈ వేదాంత విచారణలతోఁ గాలము దుర్ఘటముగా సడచును. నలుపురమును గూడినప్పుడు కాల యాపన లు గుంట్లు సరదాగా మాటలాడుకొనవలయునుగాని యిట్టి విశేషవిషయములు ప్రసంగించుకొనినచో సంవఱకు రుచించవు. ధర్మారావుగారూ! మీకు చక్కగా పాడెదరు. ఏనైన కొంచెము పాణఁదు. శత్ర: ఆయన యిప్పుడు వేఁడిమీదనున్నారు. ఆయ నను బాడుమనరాదు. శ్యామల: మంగమ్మగారు సంగీతము చెప్పు కొనుచున్నది కాబో ! రాధాః సంగీతమేమి? తేవీపాటికి ప్రవేశ పరీక్ష నిచ్చి వచ్చును. ఇంగ్లీషు, సంస్కృతము, తెలుఁగు, సంగీతము. ఎన్ని విద్యలలో నాజ్ తేఱును! మంగ: గురువుగారు శిష్యురాలినిఁ

మంగమ్మ పూర్వపు మంగమ్మకాదు. ముఖమల్ వేసి బర్మా చెప్పులు, కనులఁ గళ్ళజోడు; జడ చొళ్ళెము, కొద్దిగాఁ బ్రక్క పాపట, చేతుల కాకు-0ల బంగారు గాజులు, పట పట్టుచీర, పిన్నులు- సర్వమును నాగరికతా చిహ్నములే తోఁచెను. బంగారు ఆమె మాటాడుచు మాటాడుచు మధ్య మధ్య నింగ్లీషు ప్రయోగించును. తనకు వచ్చు:ని యిలేరు లనుకొనుటకు మాటల మధ్య గ్రాంధిక ప్రయోగములు చేయును. ధర్మారావు కూర్చున్నది మొనలామె మక నొకసారియైును చూడలేను. రామేశ్వరముద్వారా ధర్మారావు నకు మంగమ్మ కథయంతయుఁ దెలియును. వంగన్మ ధర్మారావు విషయమే యెఱు:గదు. అందు చేత నతని యెనుటఁ గూర్చుండుట

కామె కొంకదు. ఏదో జనసామాన్యమన కందుకఁ దెలిసినట్లే లేన కథ యాతనికిఁ దె) యువని యామె యుద్దేశ్యము. రామేశ్వరమున కును, ధర్మా కావునకును గల పూర్వకథ మూమె కెట్లు తెలియును? దానివలన ధర్మారావులకు రామేశ్వ: మెంత హేయుఁడో తానెంత హేయురాలో నామె యెఱుగదు.

కుమా: మంగమ్మగారూ! మీరు వ:రల సినిమా నడిపెద రఁటగదా! మంగ: ఒక నాటక సమాజముమిగూడఁ బెట్టవలయునని య్ను . శ్యాన : అందులో మీరు వేషములు వేసెదరా ? చక్ర : వేసి చోఁ దివ్పా? ధర్మా: పాప మూల కే యాపిల్ల యడిగినది. తప్పని యెవరన్నారు? చిత్ర : మీ రింగ్లీషు నాటకములు వేసినచో నేను కూడఁ బాత్ర ధారణము చేరుటం నా కభ్యంతరము లేదు. రాధా: వేసినచో నింగ్లీమ నాటకములే వేయవలను. తెలుఁగులో నాటకము లేమున్నది? అసలు తెలుఁగువాండ్రకు వాఙ్మయమేలేదు. తిక్కన యొకఁడున్నానని పట్టుకొని యూఁగులాడెదరు! వాఁడొక వార్తాపత్రిక. ధర్మా: మీరు తెలుఁగులోఁ బండితు లందురే! బాపగా లేను. రాధా : నిరముగా నా యద్దేశ్యమే యంత. ధర్మా: అయినచో మీరు తెలుఁగులోఁ గవి త్వము వ్రాయట యెందుకు? ఇంగ్లీములోనే వ్రాయరాదా? చక్ర : తెలుఁగువారికి భాషవైశాల్యము లేను. ప్రతివానికిఁ గుదించుకొని గిరిగీసికొని కూర్చుందుకు సఘములోఁగాని, వితములోఁగాని, సార స్వ'మునఁగాని నూర్నే మార్గములవలంబించరు. ఆప్లైకచో నేదియును వృధ్ధి పొందము. ఇంగ్లీషులోఁ జూడుఁడు. ఎలిజీ, సెఒకు, ట్రాజెడీ, కామెడీ, బాలెడ్, ఓప్సు, పానెట్సు మొదలైన ప్రబంధ విశేషము లెన్ని యైనఁగలవు. నకో యెంతసేపు చూచికొన్నకు బూతు కూత లైన ప్రబం" ము లొక్కటియే ధర్మా: పొరపాటు పడుకున్నారు. సరిగాఁ జూచినచో మనకును లక్షనిక ప్రబంధములున్నవి. పురాణ ములు, ఇకిహాసములు, కార్యములు - కావ్యములలో న్నాయో రక ములు; మనుచరిత్రవంటి కావ్యములు కొన్ని కృష్ణకర్ణామృతము వంటి కొన్ని యు, నాటకములు- జివి పదిరకములు; పదములు- క్షేత్రయపడముల వంటివి; యక్షగాసములు, జంగముకథలు, బొబ్బలిమీఁదఁ బోసికొనఁ బ్రాణములు బోయినవి. కట్టుకొనుటకొశవ డిబట్టి కప్పుకొనుటకొక మడిబట్టయఁ గావలసినచ్చెను. రెండురు జల్లగాని యుండెను. బట్టలు కప్పుకొనుటవలన శరీరమునకు వచ్చిన వేఁడి లేదు. శరీరము వేడి యే బట్టల కెక్కి కప్పుగొన్న కొంతసేపటికిఁదల్లని బట్టలు వెచ్చనయ్యెను. ఫాల్గుణ బహుము సళ్ళు వసంతకాలము వలె నాతపబహుళములైనను నా సంవత్సరము వర్ష ఋలు ముగాఁ గురియుట చేతఁ జలి తగ్గ లేదు. చండట్లు మఱి తబలిసి, చేయి కడుగుకొనుటకు దొడ్డిలోనికిఁ బోయినను దీపమే కావలసివచ్చెను. అరుంధతీయు భోజనము చేసినది. భార్యాభర్తలిదఱు నేకశయ్యా గతులైరి. కుఱ్ఱవాఁడు నిదురించుముండెను. అయండతిధర్తను కొఁగి లించుకొనెను. అతఁడు మాటాడలేను. ఆమె యతనిని ఎ ద్దాడెను.

అతఁడు మాటాడలేదు. ఆమె చేతులతో భర్తను దన కభిముఖ ముగాఁ ద్రిప్పుకొనుటకు లాగెను. అతిఁదు కదలలేను. -మెకుల గోపమువచ్చి 'ఫలితము ప్రారంభించినది' యనెను. ధర్మా : దేని ఫలితము ? అరుం: పోరాని యిండ్లకుఁ బోయిన ఫలితను - ధర్మా ఆ ఫలితము శ్వరూప మేమిటి? అరుం : శ్వభార్యా శ్రీరసృత్తి. ధర్మా : అపైను. నీవు నాయెడఁ బచిత-సి ' సర్వ జనులును గావమునే వాఛితరు ఎ్మ: మేవిటి?

నస్సు ఉంచి మైనవి, చంచలముగాని మనస్సుగల మానువుస్మము లేదు. నీవు సవా నన్నే ధ్యానించితివని యేమి సమ్మకము? ఆరు : మనుజులు వేషములల, ముఖలక్షణములలో, నాచారములలోఁ దెవి తేబిలలో నెట్లు భిన్నలో మనస్సులోఁ గూడ సటె భిన్నులు. ఒకడు చెప్ప రాని ఘోరపాపములు చేయును. ఒకఁడు చేయుదునని తొకఁడు మనసా మాత్రమే యనుకొనును. ఒకcడనుకొని, ఛీ కాదని త్రోసివేయును. ఒకఁదు వాటిని గుఱించియే యూహించఁడు. తక్కిన యన్న రకములైన మనస్సులును నున్నవనుట యందలు నొప్పుకొందురు. పాపము నూహించనే యూహించనివాఁ డుండు నటులే యొప్పుకొనరు. అది నిజముగాఁ దగినది కాదు. బ్రత్యక్షముగాఁ జూపించం కాని యనుమానము చేత దెలిసికొ వచ్చును. అనుమానము.! తారి కార్థమునందుఁ బ్రయోగింను

చున్నావే! నీ కింత చదు వెట్లు వచ్చినది?' అరుం: ఎట్లు వచ్చినదా! ఇన్నాళ్ళును మీరు నా కభిముఖముగా నుండుటవలన వచ్చినది. ఎఱునాడు కుమారస్వామి వచ్చెను. ధర్మారావు 'విశేష ములే' మని యడిగెను. కుమా : రాత్రి వచ్చిన తరువాత మిమ్ము వారందఱు నాడిపోసికొనిరి. ధర్మా: ఎవ రెవకు? రాధా పతి గూడనా? కుమా: ఆయన యెక్కువ లేదు లెండి! ఎక్కువగా మా నపుంసకుఁడు. ధర్మా: చక్రవర్తియా? ఎవన్నాడు? కుమా: మీరు వట్టి చాదస్తులxట! ధర్మా: అది వైదికశబ్దము ఖఁ బర్యాయ వాచకము. నష్టము లేదు. కుమా: మంగమ్మ మిమ్మ వెనుక వేసి కొని వచ్చినది. ధర్మా: నే నచ్చట లేనుగా! ఎట్లు వెనుక వేసి కొన్నది? కుమా: (నవ్వి) నిన్న బలే చవఃత్కారము చేసినారే. ధర్మా: ఏమి చేసినాను? కుమా: నాకుఁ దెలియలేదండీ! వారు శ్యామలను నా కొత్తుమని నిర్ణయించుకొనినట్లు చక్రవర్తికిఁ దెలియ నీయలేదు. అందఱు వెడలిపోయిన తరువాత నొక గо్మత్తు జరిగినది. చక్రవర్తి నావద్దకు వచ్చి 'ఏమండీ! శ్యామల మీరు వ్రాసిన యుత్తరము లేమైనఁ జూపిం చెదరా?' యని యడిగారు. నే సప్పుడే యాక ట్టితిని. రెండు మూఁడు తరములు చూపించి, వఱి కొన్ని చూపించక దాఁచితిని. చక్రవర్తి వానినిఁ గూఁడ జూపించు మనను. నేను 'వానిలో రహస్యము లున్నవి. చూపించరా' దంటిని. అతఁడు 'ఏమి రహస్యము' లనెను. నేను 'ఏమి రహస్యము లుండునండీ' యని నవ్వితిని. దానితో నేనుకొన్నంతయు జరిగినది. అతఁడు రాత్రి యంతయు శ్యామలతో మాట్లాడ లేదు. ధర్మా: (నవ్వము) శ్యామల యింతవఱకు వాసన చూడనట్టి ప్రసవమేనా? కుమా: మనము పెండ్లియైనప్పటినుండి చూచుకొనవలసిన దేకాని యిటువంటి సంఘములో నిశ్చయము లేదు. మన మనుమానపడితి మనికూడ నన రాము. నాయందుఁ బ్రేమ కలది. అది నాకుఁ దెలియును. ధర్మా: చక్రవర్తి యింక నెన్నాళ్ళుందును? కుమా: పండ్లు పులిసి నవి. ఊడిపోవుదాఁక నుండునో, లేక ఈలోపుగానే పోవునో ! ధర్మా: శామీఁద నతనికిఁ గోపము నేను వాదించితినని మాత్రమేకాదు. కుమా: అవునండోయి! అవును. నాకుఁ దెలిసినదండోయి! తెలిసికంత మైత్రి లేదు. ధర్మా: నేను దురుసుగా మాట్లాడెదను, మీరు పెటుకుగా మాట్లాచెదరు. కుమారస్వామి పకాలున నవ్వరు. చక్ర వర్తియతనివంకఁ దీక్ష ముగాఁ జూచెను. కుమా: మీరు కురుసు మాట్లాడెదరని యెవరందురండీ! శ్యామల: మీరు నాలుగైను సార్లు మా యింటికి వచ్చి తప్పించుకొన్నారు. నేఁడు కొన్ని మీ పద్యములు చదువక తప్పను. కుమా: ఆఁ! ఏమి పద్యములు లెద్దూ! ఎటులైనను స్విట్జర్లండులో, బెల్జియములో గొప్పకవు లున్నారు. శక్ర: నిజమగనే యున్నారు. నీ కేమి తెలియును? ప్రతి దానికినట్లు మాట్లాడెద వేమి? కవిత్వమనగా మన దేశము లో నేమున్నది? ఇబ్సెను, బెర్నార్డుషా మొనలైన వారి నాటక ములవంటి నాటకములు చూపించుము? యూలో, డ్యూమాస్, హార్డీ ఇటువంటి సేవలక ర్తలను చూపించుము. వారి కీర్తులు జగద్వితములు! మనము స్లొవ్వినంతలో గొప్పవారము కాము, కుమా: ఇంక నాకెందుకు? మీున్నారు, వారున్నారు. ఎవరు గొప్పవారో నాకేమి తెలియును? వారి యిద్దఱిలోనా? మంగమ్మ:

ధర్మారావునకు మాటలమధ్య మంగమ్మ కలిపించుకొనుట కొంచెము మనస్సునకుఁ గష్టముగానున్నది. కాని యామె తనపక్ష ముగా నున్న ప్లేయున్నది. అందుచే నతని హృదయములోని స్వాభి మాన మా మెయెడలఁ దనకుఁ గల వైమనస్యమును గొంత తగ్గించి నది. కాని ధర్మారా వటు చూకుడు. ఆమె పలికిన పలుకునకుఁ బ్రోద్బలముగాని, యంగీకృతిగాని, సమాధానముగాని యీయఁడు.

పంకజమ్మ: మన దేశపుఁ గవులు నిజముగా సంత తీసిపోదురా? ధర్మా: నాకు సమ్మకములేదు. కానియింగ్లీషు చదివిన జగత్త. తయు ట్లే యనుమన్నది. నా యుద్దేశ్యములో మన సారస్వత మనఁగా నొక్క తెలుగు సారస్వతముగాదు - సంస్కృతముకూడ ఎన దే_అల్లు చూచినచో మన సారస్వతము పరదేశముల సారస్వతమునకుఁ దీని పోదు. చక్ర; అట్లయినచో నాంగిలేయుల సారస్వతమును మనదే! ధర్మా: అట్లెందుకగును. సారస్వతమసఁగా నేదియో నిర్ణయించి నచో సంస్కృతము మనదే యని తేలును. హూణభాషకు, మనకుఈ మాటల వెనుక నొక మానసిక ప్రవృత్తి జరుగుచుండును. దాని వెనుక హృదయ ప్రవృత్తియుండును. నేనుక నాధ్యాత్మిక ప్రవృత్తి యుందును. మనకు వాఙ్మయప్రవృత్తి తెలియచునే యుందును హృదయ ప్రవృత్తి యప్పుడప్పుడు తెలియునుండును. ఆత్మప్రవృత్తి యెప్పుడును దెలియదు. ఆత్మలోఁ బుట్టిన భావము వాగ్రూపముగా బరిణమించువఱకు ననేకములయిన మార్పులు పొందును. ఆత్మలో గొడుకుకస్నఁ దనయం ప్రేమ యెక్కువ. కుమారుఁడుహృదయ ప్రవృత్తికి వచ్చువరకును, బేమాస్పదుఁ డగుచున్నాఁడు. మనః ప్రవృత్తిచేత వానికి సుఖము వాఛింతుము. అగుఁ: నేను పోయి మడిగట్టుకొందునా? వసంతగువులో నాఁకలి కాదు కాఁబోలు!

ధర్మా: ఆకలి లేనిచో వఁడిగట్టుకొననక్కరలేదు. ఆరుం: అట్లు వీలులేదు. మడిగట్టుకొనబోవుచున్నాస: మూన్నాళైన దరువాతం గుమారస్వామి వచ్చెను. ధర్మా: కథ యెంతదూరము వచ్చినది? కుమార : (సవ్వి) మీ రీ నాఁడు వచ్చినచోఁ జక్రవర్తి మీతో మాటాడఁడు. ధర్మా : నే నేమి చేసితిని? కుమా: నాకుఁ దెలి యదు. ఈ మూన్నాళ్ళనుంణియు నేనును శ్యామలయు మిమ్ము మెచ్చుకొనుటయు, సతఁదుడికిలుటయు, మేము మిమ్మ గొప్ప కవు లంచుము. అతఁడు 'మీ రితరదేశ గ్రంధములు చదువలేను. కనుక c దెలుఁగులోఁ బ్రతి చిన్న కవియు మీకు గొప్పగాఁగనుపించునును. మీరు చెప్పఁగాఁ మేము కొన్ని విన్నాముకదా! ఆ మాటలన్ని యు. మే మతనిముందు వాగితిమి. అతఁడు వరియు నుడికిలెను.

యేదో చెప్పెను. చివరకు శ్యాల యన్నదికదా, 'మీకుఁ గోప మెందుకు? వారు రేపో, యెల్లుండయో వత్తురు. వాడతో వాదించ రాదా' యని నే సన్నాను ఆయన వట్టి చాదస్తుఁడు. ఆయనతో వాదించుట యేమిటి' ఎ.ని. చక్రవర్తి నావంకఁ జుఱదుజజూచెను. కథ యట్లు-్న. మీరు వచ్చినచో నిద్దఱికిఁ బడునేమో! ధర్మా: మా యిద్దఱికిని బడదని యిదివరకే తెలిసినది, కుమా: నాలు గైనది, పోదమా? ధర్మా: ఉన్నది యుండగా నిది యొకటియా! నీవు నన్నుఁ బిలుచుకొని వచ్చితివనుకొనును. నీవు పద, నేనువత్తును. కుమా: బూరిద్దరు పోట్లాడుకొనెదరు సుమండీ! ధర్మా: నా కతనితో

నెందుకు బోట్లాట? నీ కతనిత ఁ బొట్లాట లకుఁ నా ప్రయత్నము. కమా: అమ్మో! మాస్టరుగారో! ఇటువంటి దెబ్బలు వానికి దగిలెనా, వాడు చచ్చిపోవును. కుమారస్వామి వెళ్ళిపోయెకు. ధర్మారావు భార్యతో 'మధ్యాహ్నపుఁబూట కొంచెము ఫలాహార మైనను బెట్టవుగదా!' అనెను. ఆకుం: నేడు ప్రొద్దుపోయినగాని రారా యేమిటి? ధర్మా: ఈనాఁటికవులకు నీమాత్రమైనను ధ్వని తెలియదు- అరుం: చెప్పి హండు, ప్రొద్దుపోయి మడికట్టుకొందును. ధర్మా: నిజమే. ప్రొద్దుపోయినగాని రాను. ఆరుం: ఎచ్చటికిఁ బోవుచున్నారు? ధర్మా: వెళ్ళెడివారి పట్టడుగరాదు. ఆరుం: అక్కడ నేమి పాసి పోవును? ధర్మా: తొండ ముదిరి యూసరవెల్లి యగుచున్నది. ఆరుం: ఆ భయము లేదు. వలసినచో బల్లికూడ సగును. ఇంకను తక్కువ కూడ నగురు. ధర్మా: తెలుఁగు వైదికుల కొంపలోఁ బుట్టినతరువాతఁ గొంచె మసభ్యపుమాట రాకపోదు. నేనే మన్నానని యప్పుడే కన్నీళ్ళు పెట్టుకొనుచుంటివి? ఫర్వాలేదులే, ఇలాగో చూచితివా? నా యుత్తరీయము కూడఁ దడిసినది. పిల్లవాఁడు లోపల నేదో పగులఁ గొట్టుమన్నాఁడు, పో. అరుఁ: పెందలకడవత్తురా? ధర్మా: ఇంకను గొంతులో గద్దదిక మిగిలియే యున్నది. ఆరుంధతి నవ్వెను. ధర్మా రావు నవ్వెను, దూరమునఁ గోకిలకూ సెను. ధర్మా: దిగో వసంత 8. అరుం: నాకొంటరిగా ప్రొద్దుపోదు. దయచేసి చప్పున

రావలయును. ధర్మా: ఎగదీసిన బ్రహ్మహత్య, దిగ సిన గోహత్య. మఱల సందఱును గూర్చుండిరి. పంజమ్మగారు రారావును 'రండ' ని గౌరవముచేసి కూర్చుండఁబెట్టెను. పెంక: ప్రతిరోజును సాయంకాలమున మీరువత్తునని, చివరకు మీకు రాకపోవుట. కుమా: వారి రాక పిండివంటనంటిది, అని పండుగలనాఁడే 'కావల యును. ప్రతిరోజును పైనచోఁ దినలేము. ఆఱిగించుకొనలేము. చక్ర : ధనవంతుల యిండ్లలో రోజును బిండివంటలు చేసికొందురు. మంగమ్మ: అది యాచారముగాఁ జేయునుకుగాని తిని యఱిగించు కొనునది కాదు. రాధా! మీరు లేకున్నచో మొత్తానికి నేదో తక్కువగనే యున్నట్లున్నది. మే మెశ్వరము మాట్లాడిననఁ బైద పైని మాట్లాడెదము. కాని మీవలె హృదయమునుండి మాట్లాడముచుండఁగా నీకంద మేమిటిరా' యని సల్వురును చీవాట్లు పెట్టెదరు. అచ్చమైన తెలుఁగువాఁ డేవ నును? 'అయ్యో! పాపము!' అనును. ఎవరిపాపమ ? చనిపోయిన పిల్లవాంద్ర పాపము, ఒజ్జపాపము, తల్లి, దండ్రుల పాపము, మాచితిరా? రెండు భాష లొక విషయము నెట్లు మామమన్నవో! ఈ భేద మెచ్చటనున్నది? జన్మములను గురించి, సృష్టినిగురించి, ప్రపంచ సిద్ధాంతమునుగురించి యీ రెండు జాతు లకుఁగల భిన్న భావము మీఁద నాధారపడియున్నది. ఆ భాషకు మన భాషకు కొట్టి ప్రధాన విషయముల సంబంధములేదు. కర్మ, ప్రార బ్ధము పునర్జన్మ, త్రింశత్కోటి దేవతలు, పశుపక్ష్యాదులయందు గ్రిమికీటకాదులయందు నాత్మయున్నదను విశ్వాసము - ఇయన్ని ము నీ సంఘమునకు నీ మలెమునఁబునాదులు. వారి కివియన్నియులేవు. వారిఋషులు సృష్టిని, సృష్టి హేతువును విచారించిన మార్గము వేణు, నీ ఋషులు విచారించిన మార్గము వేరు. అందు చేత భాషా బ్రోతస్సులు రెండును రెండు భిన్న మార్గములేబట్టెను. ప్రతిశబ్దము నకు వారియర్ధము వేలు, నీయర్ధమువేఱు, దేవుఁదుఅన్న శబ్ధము మాడుఁడు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు మువ్వురును సృష్టి హేతువులు. వారికన్న నుస్న తాధి కారి కలఁడు. అది బ్రహ్మము. నీరు వైభవములు కలవారు. గుణ సహితులు. కూటస్థులు కారు. ఇదియంతయు మఱింతయు నగ్ధము దేవుఁడన్న మాటలో నున్నది. నీ వేదాంతమంతయు నా శబ్దమున కొక వ్యాఖ్యాసము చేయును. దీనికిఁ బర్యాయపదమైన వారి 'గాడ్’ అను శబ్దము తీయుము. వారి యర్ధముము. వానిని మించినవాఁడు లేఁడు. సృష్టివాఁజే చేయును. లోక మంతయునతనిలీల. సుఖదుఃఖము అన్నిటికి సతఁడే "హేతువు. మన దేవు డట్లుకాదు. మనము చేసిన కర్మల సనుసరించి సుఖదుఃఖములను బంచిపెట్టువాఁడు. ఇట్లు బ్రధాన మైన భాషయందు, సర్థమునందు భేదమున్నది. ఇంక వాఙ్మయ మనఁగా నేమి? మతమును, సంఘమును, నాచారమును మనోహ రముగాఁ జెప్పునదియే వాఙ్మయము. సంఘ మతాచారములు తౄతి యొక్క యాంతర జీవితమును తద్భావములును నాచరణకు వచ్చిన స్వరూపము. ఈ సంఘమతాచారములను నీవు కాదనుటకు ముం దా మహర్షుల సిద్ధాంతములనుఁ కర్కరీతిగా నిరాకరించవలయును.

ఆ సంగతి యట్లుంచి యిప్పుడు వాఙ్మయవనఁగా నేమి? సంఘమతా

చారనుల మనోహరమైన శబ్దమయప్రకటనము. ఇంతియేగాక శీల

పోషణము. ఒకనొక ప్రత్యేకవ్యక్తి యొక్క ప్రత్యేక మానసిక పరి

రామము. కావ్యము పాఠకనికి హృధయరందకమగా నుండుటకుఁ

గలిచేయ: కొన్ని చమత్కారములు నివియు నాఙ్మయమునందు స్థితి

కలవియే. ప్రధానమైన వాఙ్మయరూపము సంఘ తాచారమలను

చెప్పుట. అందుకనియే మిల్టను కవి వ్రాసిన 'పాకడైజు లాస్టు'

ఇ౦గ్లీషు భాషలో నంత శిరోభూషణ మైన గ్రంథము. 'సర్జిత్కవి'

వ్రాసిన 'యీనీదు' గాని, 'గెయిటీ' వ్రాసిన 'ఫాస్టు' గాని మహా

గ్రంథము లగుటకుఁ బరలోకములను గూర్చిన వారి సిద్ధాంతములు

వానియందుఁ బ్రతిపాదింపఁ బదుటయే హేతువు. కర్మసిద్ధాంతమొపు

కొనుము. సంఘమి యుందును. కావ్యాత్మయే కాక కావ్యశరీరము

కూడ, కావ్య స్వరూపమ కూడ నీ జాతి సిద్ధాంతములమీఁద నాధార

పడి యుండును. మనకుఁ బ్రబంధమన్న దసఁగాఁ బ్రబంధాదిని

బ్రహ్మ,క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణనలు వ్రాయఁబడియున్న వసఁగాఁ

గవి చాతుర్వర్ణ్యమును సంఘము యొక్క పరమోత్కృష్ట రూపముగా

సెంచినాఁదు గనుక. మసశిల్పము గూడ మన మతాభిప్రాయముల

వలెనే యొకదానికొకటి హేతువులుగాఁ గలది. భారతారంభమున

జూనుడు సర్పయాగమః చెప్పఁబడియన్నది. సర్పయాగ మేల

చెప్పఁబడవలయును? భారతము ప్రధానముగాఁ గర్మ సిద్ధాంత

మును బ్రతిపాదించుచున్నది. తలలో భగవంతుఁడు ప్రతిపాదించి

నది కర్మసిద్ధాంతమే. నేటికాలపు పండితులు కొందఱు దుర్యోధనునిది

ఇప్పా- ధర్మారాజుది తప్పా యని విచారింతురు. కర్ణుని సన్యాయము

చేసెనందుకు. అశ్వత్థామ - బ్రాహ్మణుఁడు - కుయుక్తి పన్నెలందురు.

భారతము వ్రాసిన తనికి నీ గోల దెలియదు.

వారువాను చేసిన

పురాకృతకర్మయటు ఫలించినది. కర్మపరంపరాసరిణామముభారతము

లోని ప్రధాన విషయము. సనాతన వతమునకు మొదటి సిద్ధాంతము.

దీనిచే సర్పయాగముచేతఁ గవి సమర్థించినాఁడు. సర్పమాగము

ద్వాపరాంతమున జరిగినది. దీనికి హేతువైన సముద్రమధనము కృత

యుగమునందుజరిగెను. ప్రపంచమంతయు నొక్కటియేయనుమ హావిషదానితో నొకటి సంబంధముకలవి. ఖగోళమందలి నానాగ్రహములు భూగోళమందలి సర్వఙంతువుల సృష్టి స్థితిలయములకు హేతుభూతము లగున్నువి. జ్యోష మీ సిద్ధాంతమువిూఁదనే యాధారపడి య్ను. పాశ్చాత్యుల దయవలన దానికి శాస్త్రత్వము సిద్ధించినది. సా? త్రికము వారు క్రొత్తగా నేర్చిన విద్య ఇప్పు డాధునిక నాగర కులకు బెన్హాము. షీరోలు ఋషికల్పులు కదా! మనిసి జీవితమునకు వాని చేతిలోని గీఁతలకు సంత సంబంధము. ముఖ రేఖలను జూచియు, దసూరిఁ జూచియు శీలము తెలిసికొనిడివా రున్నారఁట. నీవు పుట్టి జరుపు చర్యలన్నియు, నీవు పుట్టకముందే నిర్ణయింపఁ బడివి. నీ దస్తూరి, నీ నడక, నీ చూపు లన్నియు నిన్నే ధ్వనించున్ను వుఁగా నేమి ఋజువగుచున్నది? ఇది యంతయు నొక ్వరూపము. దీనియం దెల్లెడ నొక మహైశ్యమే ప్రకా శించమన్నది. ఏదో వెనుక నొకఁడుండి దీని నిట్లుగాఁ జేసినది. ఇందొకదాని కొకఁకు హేతువు. దీని భిన్నాంగములను విడదీయ రాదు. బెర్హా షా వ్రాసిన నాటకములు మహానాటకమలని మీ -యభిప్రాయము. అసలు మొదట నాటకముసకు రసమా ప్రధానము, భావూ? పాశ్చాత్యలోకము తన సంఘము ప్రతినిమేష పరివర్తనము ల చేత గగ్గోలు పదునున్నది. అనియత భావములు జలపాతమువలె లిచి ప్రవహించ లేక యూర్ధ్వతిక్యగధో ముహుస్తాడనముల చేత మూర్ణిల్లి పోవుచున్నది, సిద్ధాంతమేదొ దెలియదు. ఆదర్శమేదో తెలియదు. ఒక నిలుకడరాని వచ్చుటకు వీలులేకుండ తానే చేసి -నిన పరిస్థితులనుండి బహుళసమస్యలు పెంచుకొని తత్సమస్యా రిష్టారము కొఱకు వేవిధముల వాఙ్మయమును వినియోగించుచున్నది. దియంతయు సారస్వతమేనా? షా వ్రాసిన గ్రంథములు రసహేతు లా? ఆయన లోకమునకుఁ జెప్పఁదలఁచినవి ప్రవక్తృవచనము లా? కాప్ప ప్రవక్తయే మహాకవి శివ హాకవి గొప్పప్రవక్తగాఁగూడనుండ యునున్న సిద్ధాంతము కలదు. శంకరాచార్యులు గొప్ప ప్రవక్త. వారు వ్రాసిన స్తోత్రములు విడిగాఁ దీసినచో కాళిదాసు వ్రాసిన నాఁడు నాటకములు, మూఁడు కావ్యములు కలిపినచో వీనికిఁబదిరె

ట్లుండును. ఆచార్యులవారి కవిత్వమున శబ్దార్ధాలంకారములు, శయ్యలు పాకములు, మహాకావ్యగుణములు స ఘముగాఁ గలవు. శ్రీ శంకరులను కాళిదాసుకన్న గొప్పకవి యనలేదు. కాళిదాసు ప్రవక్తకాదు. మహాకవి యగుటకు రసమే ప్రధానము. రసము నెవఁడు సమృద్ధిగాఁ బండించునో వాఁడు మహాకవి. భావము చిన్న పడియ వంటిది. రసము సమద్రము వంటిది. పాశ్చాత్యనాటకము లన్నియు భావాశ్రయములు. రసాశ్రయములు కావు. అందొక యనుభవమో, వ్యభిచారిభావమో యాలంబనముగాఁ జేరొని కథా సృష్టియుండును. ఒక్కొక్కపుడేదో యొక మతసిద్ధాంతమును జెప్పు టకు నాటకము వ్రాసి యుండవచ్చును. 'అస్కారు వైల్లు' వ్రాసిన 'సెలో'ము' వంటిది, యేదోభావమునే చెప్పును. రచన మహోతృప మ గా నుండవచ్చును. వస్తుర్వని, వాఠకుని నున్ముఖుని జేయు టకుఁ గథ యొక చోట పట్టుట యొకచోట నాఁపుట, పాత్రపోష ణము, మానసికోద్వేగమును బ్రకటించుట, ఒక ప్రత్యేక మానసిక పరిణామరహస్యమును నిర్ణయించుట, ప్రసంగచాతుర్యము నివి యన్న్్నయు మహాకవులైనచో నేజాతిలో నైసను జేయుదురు. అసలు ప్రధానవస్తువునందే భేదమ రచనాపద్ధతిచూచి మహాకవులను నిర్ణ యింతురా? అచ్చట నిచ్చట నెచ్చటను నున్నారు. తక్కినవిషయము లట్టివి. హర విలాసము మొదట, దుర్వాసఋషి తాను దూర్వాంకుర మలతోఁ బోషించుచున్న యాశ్రమహరిణమును జిట్టకముతోఁ బెద రెంచెనని కోపించి యొక గంధర్వుని శపించెను. వాఁడు వచ్చి పాద ములమీఁదఁబడెను. దుర్వాసుఁడు 'అయ్యో! నాయనా! నేఁడు లేచి యెవని మొగము చూచితివి రా! నా నోటి వెంట నట్టిమాట వచ్చి నది. తండ్రీ! నీవు శాపమును దీర్చికొనిరమ్మ. నీవు వచ్చు వఱకు నీ భార్యను గూఁతువోలె నాయింట రక్షించుచుందును' అని పరామర్శించెను. ఈ కోపమేమిటి? ఈ పరామర్శ యేమిటి? ఇది హిందూమతమును, మతమునకు హేతుభూతమైన మహాసిద్ధాంత మను ధ్వనించుచున్నది. ఇది కవిత్వమగునా, కాదా?_మహాకవులు తెలుఁగులో నున్నారా, లేదా? రచనాపాటవము చూచినచో నెంద రేని గలరు. మనము మన చదువునే విస్మరించితిమి. ఇందేమున్నదోచదువము. బోలెడన్ని విమర్శలతో బాశ్చాత్యుల గ్రంథములను జదువుదుము. అవి తెలియును; ఇవి తెలియవు. విసిమీఁద విమర్శ నములు వ్రాసి లేవు. నేఁటికాలమున మన దేశమున మహాశవ లున్నారా యని ప్రశ్న రావచ్చును. చదివిన వారేరి? పోషించిన వా రేరి? కవి తన బ్రదుకు తాను బ్రతుకుటయేకష్టమయ్యెను. 'ఉద్యోగ 'ములకుఁ బరిశోధన కావలయను; తెలుఁగువుస్తక మొక్కడమ్మదు. . ఇది స్థితి. 1

అప్పటికి రాత్రి ప్రొద్దుపోయినది. ధర్మారావుఅందఱియొద్దను 'సెలవుతీసికొని యింటికిఁ బోయెను. తరువాత నెవ్వరును మాటాడ లేదు. రాత్రియంతయు నిశ్శబ్దముగాఁ గడచెను. నిన్నఁ జలివేసినది. . నేఁడప్పుడే ప్రాణము బయట పరుండుటకు వాంఛించెను. వసంతము 'వచ్చెనాయెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి