శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చెనో కుళీరమలు, ములు, కాళ్ళ జెఱులు నేల యీనినట్లయ్యెను. ఆమె రాణి యు వలసఁ బరిచారకు లామె సనుసరించఁబోదురు. ఆమె వలకు వారించును. ప్రొద్దుపోయి యామె తిరిగి వచ్చు వేళకు వీధులలో యూనియను దీపమీ.లు సరిగా వెలుఁగుటలేదు. విద్యుద్దీపములు పోవుట యామెకుఁ గంటగిం పయ్యెను. పొలము మీఁద్రం జీకటిలో సడచినను, నూరిలోనికి వచ్చువఱకు దీపము లేకపోవుట క మయ్యెను.
పఱునాడు చైన్న పురినుండి రంగారావుగారు వచ్చిరి. సాయంకాలను ననే సుబ్బన్న పేఁటలోఁ బురపాలకసంఘ మేర్పా చేయుటకుఁ బ్రయత్నము సాగెను. గ్రామము, గూడెను, విమాన రీల పేఁట, ఆలయములవేఁట దేవదాసీలవేఁట, బ్రాహ్మణవిన మిగిలిన భాగమ లుగా విభజింపఁబడెను. ఒక్కొక్క భాగము నుండి 110 కొక్కొక్కయభ్య ర్థినియమింపఁబడెను. రామ చంద్రారెడ్డినిసభాధిపలిక రాచరిక వారు పేర్కొ నిరి. రామేశ్వరముగారు, ముగ్గురు మిషనరీ గూడెముతరఫున నలుగురుప్రైమరీప్యాసయిన పంచములుసభ లోని రాచరికము వారితరఫున సభ్యులుగా జేయఁబడిరి. ఎన్నికలు ప్రారంభ మయ్యెను. సుబ్బన్న పేఁట ప్రజలకు దీని విషయములోఁ గ్రో యుత్సాహము ప్రబలెను. ఇదివఱకు బ్రిటిషు ప్రభుత్వ మున్నని నా రెఱిఁగిన రాజు విందారే. ఇప్పుడు ప్రభుత్వము తోడ న ప్రత్యక్ష సంబంధః కలిగినట్లయ్యెను. తమ బంగారు కూర్ లోఁబడిన యొక పెద్ద అధికారి, వ్యక్తివలెఁగాక సంస్థవలె గోచరించ నారంభించెను. ఈ యెన్నికలతోఁ బూర్వపు ఠీవి పోయిన కోటక ఠీవిపోయినట్లే కన్పించలేదు. దాని కసలు ఠీవి యున్నట్లే కన్పించి.
॥ సమీందారు ప్రభువువ లెఁగాక పెద్దరయితు వలె భాసించెను. 100 వ్యక్తియు స్వతంత్రుఁడును, హక్కు దారుఁడుగాఁ గనఁబడెను. సంతోషించిరి. తమకx దామె పాలకుల మనుకొనిరి. తమ నామె కర్తల మనుకొనిరి. రాచరికమవారైనఁ దమ్మ మ చేయలేరనుకొనిరి. తమ మంచి చెడ్డలు తమ అభ్యర్థులు ను ఖమున వాదింతురు. ఇంక నేది కావలసిన నది యజచేతి పైకుంక మన్నట్లుండెను.
క్రొ తసభ్యులకు నాకాశమునుండి యూడిపడినట్లు క్రొత్త భు వచ్చెను. చదువులేక, ధనములేక యిట్టి పదవులుప్రాప్తించి గిరిన వారును సంతసించిరి.
ఒకనాఁడు గణాచారి బ్రొద్దుననే లేచి స్నానముచేసి యేదో ర్యాద మగ్నయైనాలుగు వేపమండలు పుచ్చుకొని బయలు దేతెను. బి లామె పెంటఁబడిరి. ఆమె యూర్తి నాల్గువైపుల సంచరించెను. పోటమం దొకసారి నిల్చుండి యొక వేపమండ యచట వదలెను.
పాలక సంఘము కొఱకు జమీందారుగారియొక మేడ యూరిబయట న్న యుపయోగింపఁబడుచుండెను. అక్కడ నొక మండవలెను. పురపాలక సంఘమునకు జమీందారుగారు నలువది యెకరముల మా గాస్ యిచ్చిరి. అది మెఱక చేసి యందులో మేడకట్టుదురు. సభయుండును. ఆ స్థలము వద్దకుఁ బోయి యింకొక మండ పోను. చండ్రారెడ్డి యింటిముందు నాలుగవ మండ వదలెను. తావారి పిచ్చిదని గ్రామములో చెప్పుకొనుట యారంభమై పదేం నియిసేది. రోజులు గడచిన కొలఁదియు నామె పిచ్చినన్న విశ్వాసమే హణమయ్యెను. ఈ గణాచారి నేఁటి సేత్ర యా యభిప్రాయము ను పజచెను. కొందఱు దీనిని లెక్క చేయలేదు.
ఒకనాడు సభ జరుగుచుండెను. పదు నేనుగురు సభ్యులును *వేశ మైరి. సభకొరకు నూత్న సౌధమును నిర్మించుటకు రెండు ALలు వసూలు కావలయు ననియు, నాధనము గ్రామము మీద అన్నులద్వారా వసూలు చేయవలయు ననియు రాచరికపు సభ్యులు డు తీర్మానము తెచ్చెను. గ్రామములోనిసభ్యులు దీనికిం బ్రతిగా బిలుచుండిరి. అంత ధనము సుబ్బన్న పేఁట యెంత పెరిఁగినను వసూగొంత రాచరికమ వారును విరాళముగా నొసఁగినచో నాగుంగులన వారూహించిరి. సభలో వాదోపవాదములు జరిగెను. ఎons బెగక చివరకు ఓటింగుకుఁ జెట్టిరి. రాచరిక పుఁ బక్షమే గొలిచెన తరువాత ధనమ వసూలు చేయుట యెట్లని ప్రశ్న వచ్చెను. ముబ్బ పేఁటలో నింటింటికి నెక్కువపన్ను వేయవలయును. నెలసరి వారినుండి రూపాయ కణాచొప్పున వసూలు చేసి సా' లున వేలు వసూలు చేయవలయును. ముప్పది సంవత్సరములలోఁ గోటం సినడబ్బు వడ్డీతో సహా సమకూరును. ప్రస్తుత మీడబ్బు రాచరికి వారినుండి యప్పు వచ్చి సౌధనిర్మాణము, తక్కిన పనులు నాగిర భింపవలయును. తీర్మానము లన్నియు సగువఱకు సరిగా నానాని పగలు పన్నెండుగంట లయ్యెను. ఎండ మిటమిట లాడిపో ఎండలు వీధుల వెంట నెండమావులవలె, డోరి మాగుడ్డలం ఁతలు గీసినట్లు ప్రసరించెను. సభ్యులందఱు సౌధమువదలి బయటికి వచ్చిరి. ఆ వేళకుఁ బసిరిక యొడలెల్ల వానలేక ముదిరి యెుstem దిరిగిన 'లేఁతజొన్నా కులు చేతిలోఁ బుచ్చుకొని వారిముంది బోవుచుండెను. వారందఱు నొక్కసారిగా సౌధమునుండి బయల వచ్చుట చేత వారిని జూచి భయపడెనో యేమో-వెనుకవ నిక్షిస్ జూచుచు భయపడి పారిపోవు పామువలెఁ గ్రిందఁబడుచు లేదుడు అని దిడ్డముగా దిరుగుము, మెలికలు పడుచుఁ దలయెత్తి మాటిమా కిని జూచుటఁ బరువెత్త నారంభించెను. వారు నీ జూచుచునే నిలబడిరి. అందులో నొకదొర యితనిని దీసికొనిపోతగా లండనులో వస్తు ప్రదర్శనశాలలో నుంచిన లోకోపకారము చేసిన ట్లగునని యూహించెను. సృష్టిలోఁగల సర్వ విచిత్ర వస్తువులున జూడఁదగిన మహాస్థల మదియేగదా! ఆదొర పేరు కార్డనరు. 2006 డిదివఱకే పసిరికను నాలుగైదు సార్లుచూచి యీ యూహ పడేం కాని యతిని వర్తమాన మేమియుం దీని సికొనలేదు. అతఁడు గాలిగా దిరుగువాఁ డైనచో నే యిబ్బందియులేదు. తలిదండ్రులు గలిగి॥ యతఁ డొక రియొర్దేశ లోని వాండయినచో వారికి గొంతధన మి వలసియుండును. ఇచ్చినను నష్టములేదు. దానికి వందరెడ్డి.
జగులోని వస్తు ప్రదర్శనశాలవారు కొందురు. పుణ్యము, పురుషా రెండును సమకూరును.
ముప్పదియేండ్లవజకు నూరిమీఁదఁబడిన శిస్తు విషయము ములో వ్యాపించెను. రయితులకందరకుఁ గపమనిపించెను. తెచ్చుకొన్నట్లయినది. ' మేలని పురపాలక సంఘము క్చుకొంటిమి. ప్రథవిముననే ముప్పదియేండ్లవఱకుఁ బొలములు కౌలు కచ్చుకొన్న ట్లయినది. ఆ యూరిలోనున్న ఆంద్యోగస్థులలోఁ బెద్దజీతము ముప్పది. నేటినుండి ప్రతివానికినిఁ బుది ఇరువ యెనిమిది. ఇదికాక జీవనపుఁబన్ను, మఱి న్న చిల్లర పన్నులు మిగులునది సాతికరూపాయలు. కఱవులో మాన మన్నట్లు పదిరూపాయల జీతమువారికి, పన్నెండు రూపా తమ వారికి నీ పన్ను మఱియు బాధాకరమైనది. పూర్వము నాయని యొద్దఁ బదిరూపాయల జీతగానికి దారిద్ర్యవనిపించ అలక గ్రామమండలును నాయని సొమ్మే తినిరి. నాయనిశ్రీ తఱుఁగు తెకు. నేఁడు జమీందారుసామ్మ దమ్మిడీ యెవరికిని ముట్టుట లేదు. అంగలును దరిద్రులవలె నుండిరి. జమీందారు శ్రీ తఱుఁగువోవు నుండెను - కలిగినా మేలొకటి. పూర్వము గ్రామములోని ప్రతి తీయు జమీందారు నాశ్రయించియుండెను. ఇప్పుడు ప్రతి చీమ యు మిత్రము. వ్యక్తి వికాసము, జాతి వికాసమనకు హేతువనుట వికృతస్వరూజ్యపాదాంశమ గదా!
సుబ్బన్న పేఁటకు దక్షిణమున గుండేఱు ప్రవహించు చున్నది. కాలి వె పిల్పు రెండుగ బములకు మించి యుండదు. దానికిఁ గట్లులేవు. అది యెప్పుడును తొడలోఁతుకన్న నెక్కువయుండదు. అది నిజాము ॥ములో నెచటనో పుట్టిందంట. నాని పుట్టుక యెవ్వరు నెఱుఁ 30 ఎక్కడో కొన్ని రేవులలోఁదప్ప నేలంతిఁయు దొంగయూబి. చేత లోతు తక్కు- వైసను దానినిఁ దాటుటకు ప్రజలు భయ తెగునే యుందురు. పదియేండ్ల కొకసారి, యైదేండ్ల కొకసారి— మడో తెలియదు, దాని యిష్టము వచ్చినప్పు ఉదిపొంగి వఱదలు డు. దాని మూలముగా సుబ్బన్న పేఁటనుండి ఔవానకుఁ బోవు మీ కష్టము. కృష్ణ మనాయఁడు దానికి వంతెసికట్టించెను. ఈయేలుసుబ్బన్న పేఁటకు మైలు దూరమున నున్నది.
ఏటివఱదలు వచ్చెనా
నీ కూరికి నాల్గు వైపుల తనాయించును. చుట్టుననున్న పొలములన్నియ॥ నాయేఁడు నిర్దూన ధామము . కాని పూర్వము నేలంతయు మెట్ట పొలాలైనప్పు డీ వరదలు దేశమునకు లాభకారులే యయ్యెను. ఓక యేఁడాది గుండేలు వచ్చి యాయేఁడునకు సవ్యమంతయుఁ బాడు "నేసినను, ఒండు షెట్టి యడుగెత్తువఁ బేర్చిపోవును. తరువాత బజేంద్రం దాఁకనో, యాజేం డ్లదాకనో మజల వఱదలు వచ్చువజకు నా నేల పండిన దేవంట. మిరప, జొన్న, మొక్క జొన్న, రాగులు, తవిదలు, పొగాకు, పసుపు, నీలి- సస్యమునకు బదులు ధనమే పండును గుంజేఱు కోపము వచ్చినప్పుడు కొట్టినను దరువాత నెత్తుకొని చన్నిచ్చి సమ దాయించిన తల్లివలె నా గుట్టుపట్ల రసమునకమx దాత్రి, యన్నదాత్రియు నయ్యెను. మాగాని కడచిన పదేండ్లుగా నా చుట్టుపట్లఁ గ్రవక్రమముగా వృద్ధిపొందెను. పదేండ్లయినది. గుండేఱుపొడిచి. క్రొత్తపంటలు కలవాటుపడిన క్రొత్త ప్రజలకు గుండేలు పొడుపు తేలియదు. సుబ్బన్న పేఁటచుట్టుపట్ల నెండలునుండి పోవుచుండెను. ఒక నాడు తెల్లవాఱువఱకు గుండేతు పుట్టిన చోట సొంతవ రించెనో తెలియదు గుండేఱు వజ్రదలమీఁద నుండెనుఁ నేడు తీయును, రేపు తీయునన్న ప్రవాహము నేఁట రేపట నిబ్బడి ముబ్బడిగాఁబొంగి, యుబికి సొలాలమీఁదఁ బరువెత్తెను. మొదటి నొడ్డ ననున్న పైరును బుక్కి టంబట్లైను. కొంత పై రుసకుఁ దలమన కొంత పైరునకు నడుముదాక, మఱికొంతకు మూలస్పర్శ, ఇ మొదటినాఁటికథ. రెండవనాఁడు దక్షిణవుఁబొలమంతయు పై రే కథల బడలేదు. గుంపులై జలో పరిభాగమునఁ జాళ్ళు కట్టి పరుపులెత్తేను. దుబ్బులేదిగి పోరంబోక లున్న చోట్లఁ జుట్టుపట్ల నీరు లో తైనను పచ్చట మాత్రము నీరందుముందుట చేతఁ గృష్ణా జిసముపఱచినట్లు ఒక ధ్యానము సాఁగెను. చేపలు మాటిమాటి దలలెత్తి నిలునీతి సీఁదఁ బోయినట్లు తికమకలుపడెను. నీరు, సుబ్బన్న పేట చుట్టుపట్లన్ను పేదకొంపలను మట్టడివేసెను. వారు వాకిళుల ముందు మట్టితోఁగట్టలు వేసికొని, తెల్లవాఱులు దీపములు పెట్టుకొని, గట్లు తెగిపోకుండఁ జముకొనుచుండిరి. పేఁటకుఁ బడిమటివైపు
బ్రవహించు కాలువకు నేటిసర్దుపొడిచి, పశ్చిమోత్తర దిక్కులందును వంద విజృంభించెను. వంతెన విఱిగి బోయెను. బెదవాడ సుబ్బన్న పేటలమధ్య రహదారి లేదు. అంతకు మూఁడునాళ్ళకుఁ బూర్వము రంగారావుగారుసు, శశినియుఁ బేఁటకు వచ్చిరి. వారీ యేటివఱదల మూలమునఁ జెన్నా పురికి సాగిపో వీలులేకుండెను. మోటారు సడువదు.
శశిని పూర్వపురాణులవలె పేఁటసంప్రదాయములకొరకైనను దిరగట్టవలెనని, ఘోషా సాగించవలసిని రంగారావుగారి హృదయ గుహకుహరము లోని మనస్సుదాఁక రాని యొక యూహాంకురము. దాని నాయసమస స్సెప్పుడును బరామర్శించలేదు. స్పృష్టమనస్కమే కాని దానికి స్పృష్ట వాక్త్వ మెక్కడిది? శశిని కట్టి భావస్థితినిగూర్చి కూడ సందేహము లేదు. ఆమె యొక స్వతంత్ర దేశమంసఁ బుట్టినది. అచ్చటి మరియాదలకు, నిలవాటులకుఁ బరదేశములవారు వచ్చి భిన్నముగా పడచినచో నామె మనస్సు చాల బాధపడియుండును. కాని తన యీ భిన్న ప్రవర్తన యిచ్చటి దేశప్రజలకు బాధ కలి గించునని యామె కూ హయే కలుగలేదు. కలుగవలసిన యవసరము లేదు. ఈ దేశప్రజలు వచ్చిన కష్టములు దైవికములని నానినోర్పుతో గంతురు. తమ కిష్ట లేమి సూచించరు. ఒక విషయమున నౌక కార్యాచరణమునఁ ద.. కిసములేమిని ప్రతిఘటించి తెలుపుట శశిని అట్టిన దేశమునఁ బ్రథానధర్మము. తత్పకృతులకుఁ బ్రతిఘటించక పోవుట యంగీకారము క్రిందనే లెక్క.
వజన మూడవనాఁడు శశిని ప్రాతఃకాలముని లేచి, దక్షిణపు మక్క గాఁబోయి యందినంతమట్టుకు జలములోఁ దిరిగెను. ఒక పంచ మిని యింటి వెనుకఁ బొంచి తుపాకితో నొక కొంగను జంపెను. గలు మాలకుఱ్ఱవాండ్రు పోయి చచ్చిన కొంగను దెచ్చిరి. తుపాకి త విని తుంగలమీఁద్ర, కాడిగట్టుల నీరులోతు లేనియెడలం గ్చున్న బలపము లన్నియు బెదరుకన్నులతో, నిక్కించిన మెక 10", లెక్కలు నీటిలోఁ గొట్టుకొని, ముందునకుఁ దూలిపోవును గిరి, వద లోతైనయెడలకుఁ బరువెత్తి యచ్చట నిలుచుటకు క, మరల నొక యరగడియలో ఁ దిరిగివచ్చి యధాస్థానములందే అచ్చుండెను. ఆ కొంగలు తమలోఁ దాము లెక్క చూచుకొన లేదు.చచ్చిన కొంగ జమకు రాలేదు. నీటిమీఁద సందరకు కాపూలు తెల్లనై పైకిఁ గనఁబడుచుండెను. కొందఱు సగెత లా పూవులను గోసి తెల్లని కలు త్రుంచి. నానిని గొలుసులుగా నమర్చి కొప్పులో నుండి చెవులవజకును శిరో లంకారములుగా సవర్చికొనిరి. ఆ యల్లికకు నాయలంకార ప్రియత్వమి సకు శిశిని చాలని చ్చటపడెను. అనాగరకులైన యీ ప్రదలకు నింతరస్థత్వ మెచ్చటిగో! వారి ఎ నస్సులు సహజమగా మెత్తనిని కావలయును. కాని వారి సల్లని దేహచ్ఛాయలు వారి బుద్ధిలో మార్పు తేలేదు. ఆమె పడమట దిక్కుగా నడచెను. ఆ వైపునఁ గొన్ని పొలములు మినిఁగిపోలేదు ఎరువుతోలిన కొన్ని చోట్ల పైరు దుబ్బుకట్టి కొద్దిగా వచ్చిని నీటిని పరిహసించుచుండెను. కలుపు తీయని నూ పొలములో పమ్మిపూలు పైనిఁ దేలియాడుచుండెను. ఆ యూదారఁగు పూలనుజూచి, యని పూవో కాయయో శశినికిఁ దెలియలేదు. ఆమె యొక పూవునొద్దకుఁ బోయి మాలపిల్లల 'పనియేమి' అని యడిగెను. ఇచ్చటనున్న యీ రెండు నెలలలో నామె తెలుఁగులోఁ బది పదునొకండు మాటలు: నేర్చినది. ఆ పిల్ల లని సమ్మాపూవు లని చెప్పి, 'వానికింద దుంప లుండును. అవి యుదుక (బెట్టి తినిపంచో రుచిగానుండు' నేని చెప్పి, నీటిలో దిగియొక తో సెఁడు దుంపలు తెచ్చి యామె కిచ్చిరి. శశినిరావ గూడెములకు, మిషనరీ ఁటకు మిహాదశ పట్టిసిల్లున్నది. నా రంద ఱును ఎ. ససా యూరికన్నఁ గోటకు దగ్గరవారైరి. అందుచేత శశిని యన్ని వారియందరకును బ్రాణమైపోయెను. ఆమె చంపిన కొంగను కోటకుఁ దెచ్చెద పని యొక మాలకల్లవాఁడు వెంట రాఁగా నామె వానిని వారించి, కేతిరుమాలులో నమ్మదుంపలు కట్టుకొని, తుపాకి చంకను బెట్టుకొని, కొంగ నెడవ చేతఁ బుర్చుకొని, వస్త్రమ లన్నియు నొండుపట్టి కొట్టుకొని సూమె కోటకు నడచివచ్చెను. ఏ ఆఫ్రికా దేశ మ సనో, యూరోపియనుల తుపాక్ మ్రోఁతశబ్దంచి నియా శముకల యే: దక్షిణవు అమెరికా విహారణ్యముల వధ్యనో నూర్ని జాతులు, సూత్నాచారమును కనుఁగొనుటకుఁ బోయిన సాహనుల గుంపులో నొకర్తుక వోలె నా వేషపైన నున్ని తన్నుఁదా నామె యూహించుకొ నేను, అనులందఱు నామె వంక నివ్వెరపోయిచూచిరి.
స్వాతంత్రథాన సంస్కృతులు కాని కొందఱి కామె యెడల జుగుప్స పాశాను. అనూహమానవతులు, సమాయకులు పువారికి నామె మురమణీయముగ, నూన్న భానాభిరామముగ, స్వతంత్రతా అన్నాముగ గోచరించెను. ఆమె కోటకువచ్చెను.
స్నానము చేసి, మంచిదుస్తులు ధరించి జమీంచారుతోఁగలసి అతఁడామెను గౌరవించి యేదో మాట్లాడి చివరకు తిరిగినచో నీ యూర బాగుండదు. చెన్నపురిలో మనము ఆ చేష్టముగ నుండవచ్చును. మఱియొకచోట నుండవచ్చును. కాని అచ్చట బాగుండదు' అని చెప్పెను. శశిని కొంతసేపు వాదించి! నీ కిష్టము లేనిచోఁ జేయనులే' యని వాగ్దాన మొసంగెను. భోజనము ముందఁ గూర్చిండిరి; దాసీనాండ్రు కొంగను లేదు. ఆమె 'కొంగమాంసమేది' యని యడగును. 'అది సోలము కొంగ. కొక్కిరాయి. దానిని నీచజాతులు తిందురుగాని' తీలు తిన' రని చెప్పిరి. ఆమె మరొక ప్పుడై నచో నవ్వెడిదే. ఇంతకుముందే రంగారావు కొంత యావిషయమ ప్రస్తావన చేయుట నూరకున్నది. ఏ అల నమ్మదుంపల కొఱ కడిగేను. దానికి
ధా రాలేదు. పరిచారకు లదేసమాధానము వఱలఁ జెప్పు
డంకి యూరకుండిరి.
వజద నాల్గురోజులకుఁ దీసెను. ఏఱుమాత్రము విజృభింనియే వహించునుండెను. తరువాత వారమురోజుల కేటు తన పరి రాణమును దాను పొందెను. రంగారావుగారికిఁ బేఁటలో సన్నాళ్ళు లకుండుట సుఖ హేతువుగా లేదు. శశిని ప్రతిదినమను మేడ్ భాగమునందే పోయి కూర్చుండి జలావృతమై:: ధారుణీశోభఁదిల గుముండెను. ఏఱుతీసినను దారియంతయు బురదయయ్యెను. తాతి అటుపై సదుగుత్తున నొండు పేరుకొని రోడ్డు కొఱకుదారి త్రవ్వవలసి డెను. ఆరోడ్డు జమీందారుగారిదే. పాటకుఁ బ్రయత్న మారంభింపఁబడెను. దానిని మజిల నాగు
ధర్మారావు ప్రతిదినము హరప్పనాయనికిఁ చదువు చెప్పు గోటలోనికి వచ్చుచుండెను, పోవుచుండెను. ఒక్కనాఁడైన రంగా రావునకును సమావేశమ జరుగ లేదు. సెప్టెంబరు మొదటికలిసికొని రెండు నెలలజీతమ రెండువేల నాలుగువందలు “కొనిరి. ఆయన హరప్పను బలుకరించి, హ స్తస్పర్శచేసి సెలవు కొ వెను. హరప్పనాయనికి ధర్మారావు జీతము జ్ఞాపకము నచ్చె నాయనగారితోఁ జెప్పవలయు సనుకొన్నాడు. ఇప్పుడే- వేగితో వేఁడి_ధర్మారావుగారికిఁ గూడ నతని రెండువేలనాలు గువందలు 68 కిచ్చినచో బాగుందు సనుకొన్నాఁడు. కాని తండ్రివద్ద కొడుకు మిక్కిలి పరిచయము లేదు. ఒక వేళ పోయి కలిసికొండమన్నను యాతనికి నిత్యసమీపవర్తిని. శశియన్నచో హరప్పనా జాలవిచిత్రముగా నుండును. అతని యా భావము జుగుప్స యీర్ష్యయో, భయమో, ప్రేమయో, యేదియఁ గాదో యేమి దెలియదు. గణాచారిని చూచి పసిరికవలె శశినిజూచి హరప్ప బోవును. కాని పసిరికయందు గణాచారి యూహ యెట్టిదో, పార యందు శశినియూహ యట్టిదవునో, కాదో!
హరప్ప బక్కపలుచనివాఁడు. అర్భనాకారి. పదివే వాఁడు నెనిమిదేండ్ల వానివలె నుండును. తండ్రికాఫీలు పోసి పెంచాలి ఇతర దేశమలనుండి వచ్చు డబ్బాపాలతోఁఔంచెను. కృష్ణమ నాయ చని బోయిన ప్పటినుండియుఁ బిల్లవానిని మోటారుమాఁదనే అ వంశమన నాయలందఱు నాజేండ్ల నాఁటి'కే గుఱ్ఱపుస్వారి చేసిన గుజ్జయిన గుజ్జి మొకఁడున్నది. దానిమీఁద రంగారావుగా యాజేండ్లనాఁడు స్వారీ చేసెను. ఆస్వారిహరప్పయెఱుఁగఁడు. పారి సహజముగా నుద్విగ్నమైన ప్రకృతి గలవాఁడు. లన్నియు తాతగారివి. ఆయన రసజ్ఞత, యాయనయుదారత, యాకి
వివేచనాశక్తి కుత్తివానియందుండెను. ఆయన శరీర పుష్టి లేదు. బలహీన పుగాలి ఎ స దేశము మీఁదికి విపరెను. ఆజానుబాహువునకు విశాల వక్షులై, యేనుఁగుతొండము పూని విఱువఁగల జాతికి Xు బక్క పలుచ, తెల్లవాఱి లేచినంతనే యేదియో యాహారము పోయినచోఁ దపదప లాడిపోవు జనులుపుట్టిరి. హరప్ప మనోగై శా మునకుఁ దగినంత శరీరదార్థ్యములేక, మన శ్శరీరము ల ప విసంధి కలిగెను. మనస్సు సముద్రమవలె విస్తారమైనది.
వవలె గట్టులదుముకొన్నది. అంతనీరు పడఁబోసికొని యీ పులి వగట్టులు పొర్లిపోవును. తెపకలు కొట్టుకొని యొడ్లు కోసికొని లేరు. హరప్ప శరీరమంతయు వణఁకిపోవును. చూచినవారు 'పిల్ల బలహీనుఁ' ఉందురు. అది మనస్సు మహాబలవంత వగుట వచ్చిన దోసము. ఈ రహస్య మెవ్వరికిని తెలియదు. తునాఁడు రంగారావుగారు మేఁడపై సావడిలో నొంటరిగా ఁ బదుండిరి. శశిని సౌధాగ్రభాగముననుండి కట్టఁబడుచున్న నం తెన నులు గుంపులు కూడియుండుట, వారు చీమల చారుల గవఁబడుట, దారియంతయు నొండు త్రవ్వఁబడి ప్రక్కను చేత పొదుపడిన పొలములు తుంగ పెరిగి పచ్చనై యా. తీసిన పాపటవలె సుమనోహరముగా నుంచుట ఈ శోభ నామె కునుండెను. అందుచేత రంగారావున కేకాంతము లభించను . మధ్యాహ్నము. హరప్ప తండ్రి యొంటరిగా నుండెనని చన్ను ద్వారా తెలిసికొని, తండ్రికిఁగబురంపించి తాను దర్శసము తెలబోయెను. రంగారావుగారు కుమారుని ప్రక్కనున్న సోఫా గీతూచ్చంది నియమించి 'బాగుగాఁ జదువుకొనుచున్నారా ? యడిగిరి. వారు 'చిత్త' మనిరి. 'ఏమి పనిమీఁద వచ్చితి’ తండ్రి ప్రశ్నించెను. కుమారుఁడు మాటాడలేదు. చెప్పుద నిసి యా యననోటికి మాట రాలేదు. మఱలఁ గొంచెము తండ్రి 'ధర్మారావు వచ్చుచున్నాఁడా' యని యడిగెను. మనస్సు 'ధర్మారావుగా రస నందుకు రేఖామాత్రము అతడు 'చిత్త' మని మఱికొంతసేపాఁగి 'వారి జీ .. ఁగారు. రంగారావుగారు కొంతసే పూరకుండి 'జీత యవలయుననిరి. హరప్పనాయని కీప్రశ్న యర్థము కాలేదు రంగారావుగారు 'నెలకుఁ బదు నేనురూకలు చాలునా ?' 3. వంగి కూర్చున్న హరప్ప శరీరోర్ధ్వభాగమును దీర్ఘకరించి, గుత్తి, యెత్తిన మొగమంతయు లజ్జీ, కోపమ, విస్మయము తోలును. ఎక్కువభాగమం దర్థముకాక పోవుటయే తోఁచెను. కొడుకువంకనే చూచుట లేదు. నిముసమైన తరువాత హరప్ప శరీకస్థితికి వచ్చెను. తండ్రి హరప్పవంక సప్పుడు చూచెను. సరేరంపిచు" మని రంగారావుగారు చెప్పి, తాము సౌధోపరిభాగణం సకు, బోయిరి. హరప్ప కూర్చున్న వాఁడెల్ల క్రుంగిపోయి కడు గొలుకు'కు వచ్చిన నీరు నెమరు కణతల వెనుకదాక సదిమి, వె పగిలిపోవునేమో యని గుండెపైఁ జేయాఁచి పట్టుకొని తలవంచి కూర్చుండెను. భావనకన్న శూన్యతయే యతని ఎనస్సునఁ దొంగ్ వించెను. పసిగుండె యోర్చుకొని లేక పోయెను. పసిమ నిన్సు భావన శాల్యము నిమాడ్చుకొన లేకపోయెను. ఒక గడియలో హరప్ప నిధుక పోవు చుండెను. ఎవరును సిద్ర మేల్కొలుప లేదు. సాయం మగుసరికిఁ దనంత తానే లేచి నెమ్మదిగా మెట్లు దిగి వచ్చి టెక గదిలోఁ దాను గూర్చుండెను.
ధర్మారావు కును హరప్పనాయనికిని మిక్కిలి పరిచయా నేర్పడెను. చదువు చెప్పుట కేకాక, యూరకయు నిదివఱకే ధర్మా రావు రెండు మూడుసార్లు వచ్చెను. ఈ నాఁడు సాయంశాలను • మఱల వచ్చెను. హరప్ప మనస్సు గుండేఱుపొంగి పొలము లన్ని తుడిచి వేసిన తరువాత బీడు బీడువడ్డ మాగాని యెట్లుండునో యట్లుండెను. ధర్మారావు రాక స ఱల నెచటనుండియో తెచ్చిన నా రూడ్చిప లకాలపుఁ బసిమి కనిపించెను. ధర్మారావు వచ్చినంతనే హరప్ప లేని నిలుచుండును. ధర్మారావు కూర్చున్న తరువాత హరప్ప వచ్చిన చి ధర్మారావును లేచి నిలుచుండును. పదియేండ్ల పసివాఁడు. రక్షి చనిపోయినవాఁడు, తండ్రి కంత సమాదరణీయఁదు కానివారు. హరప్పనెట్లు చూచినను చూడవచ్చును. కాని ధర్మారావునకు హరప్ప వీరన్న నాయఁడు, నాగన్న నాయఁడు, హరిహరనాయడు; గోపాలస్వామినాయఁడు, హరప్పనాయఁడు, కృష్ణన నాయఁదు. వీఠి రక్త బిందువులు నివసించు తేజో లేశముగానే కన్పించును. ఉప్పని గా గొట్టుకొనిపోవసంత యీ బలశాలి శత్రుశిరఃకలిత కోటీరమణుల కత్తి పదునుతో రాచిన జోనుల బిడ్డగా భాసించును. ఈ పరిత్య జీవి పరిదీనమ ఖుఁడయ్యను, బూర్వాంధ్రదేశ పరిపాలనాపిశున రాజ వర్చస్విగా గోచరించును. అతఁ కతనిని జూచినపుడు సుమంత్రున రామచంద్రుఁడు కనిపించినట్లే యుండును. హరప్పకు ధర్మారావుడు జూచిన వుడెల్ల నానందముగా నుండును. ఆ యానంద మెట్టిదో
కొంత సేపు కూర్చున్న తరువాత నన లేక నన లేక 'తమకు జిత అంత కావలయు' నని హరప్ప యడిగెను. ధర్మారావు తన కేమియు క్కఱలేదని, తన వంశమునకు వారివంశమ నకుఁ గల సంబంధము గాధగా హరప్పతోఁ జెప్పెను. హరప్ప మనస్సులో ధర్మారావు చెప్పిన కథయంతయు స్వర్గకథవలెఁదోఁచెను. ధర్మారావు చివరకు టరు వేణుగోపాలస్వామికి ధర్మకర్తలు. మీరా ధర్మకర్తలుగ గుండినచో నాకది యిచ్చినట్లే. నేను బి. ఏ. పరీక్ష యిచ్చికొని. ఎచ్చటనైన నలుబదిరూపాయల జీతము తెచ్చుకొనఁగలను' అని నెను. హరప్ప ‘యింతేనా?' అనెను. 'రోజంతయుఁ జెప్పిన నెలకు తెలుబదిరూపాయలేనా? నాకు మాదొరగారు రోజునకు గంటయైనఁ ప్పఁదు. చాల భాగము నా కావస్తువులు నీవస్తువులు చూపించుట గోడనే కడపును. ఆయనకు నెలకుఁ బన్నెండువందల రూపాయల జీత మిన్చుచున్నాముక దా! రో జెల్ల ఁజెప్పినందులకు మీకంతయైననీయరా?' నెను. ధర్మారావు నవ్వి 'తమరికిఁ జిన్నతనము, పెద్దలయిన రువాతఁ దెలియు' న నేను.
తరువాత ఏ.ఆల ధర్మారావు జీతమును గురించి ప్రస్తావన రాలేదు. హరప్ప యతనితో సంభాషణ మాత్రమే చేయును. ధర్మా రావు బలవంతముగాఁ జదువుచెప్పును. హరప్ప నానాఁటికిఁ బరమ మళాగ్రబుద్ధివలెఁ గన్పించెను. తరువాత నెలనాళ్ళకు ఈట్సన్ దొరు గారు హరస్పరు నట్టిందమతి యనుకొనెను. ధర్మారావు హరప్పను గొప్పమేధావి యనుకొనెను. హరప్ప దొరను జీతగాఁడనుకొ నేను. ఉపాధ్యాయుఁ డనుకొనెను. ధర్మారావును మిత్రుఁ డనుకొనెను. ఓ హోదారుఁడనుకొనెను.
వంతెన మఱలఁ గట్టఁబడి శశినీ రంగారావులు చెన్నపురికిఁ 60. గుడివాడ సీమనుండి క్రొత్తనారు తెచ్చి, బీడువడ్డ పొలాలు మతాలు దమ్ము చేసి యూడ్చిరి. ఆ పైరు మూర్ఖుఁడై న ధనవంతుఁడు పెండ్లి వీఁటలమీఁద్రవలె వెలదెలఁ బోయెను. 'అది పండిననాఁడు గల్లా కుంచాలతోఁ గొలిచిననాఁడు!పక్షపు సభ్యుఁడు 'పై రంతు యథాయథ లయ్యెను. ఈ సంవత్సర మున మట్టిప్రోగు చేసికొనవలసినదే! ఈ యేఁటి పన్నుగూడ ముందు నాఁటికే వసూలు చేయవలయు' నని తీర్మానని పెట్టెను. రాజఱికపు సభ్యులు కాదని వాదించిరి. 'మొదటి యేటనే వాయిదా తీర్చ పోయినచో రాచఱికము వారికి మనమీఁద విశ్వాసము. కుదురదు॥ ఎట్లా యట్లొచ్చియే తీరవలె' సనిరి. కాని వోటునఁ బెట్ట పక్షనే గెలిచెను. గ్రామమంతీయు సంతోషించెను.
చంద్రా రెడ్డికీ సభాధ్యక్షఁదుగాఁ దాననుకొనినంతి స్వతం త్రుఁడు గాదని తెలిసెను. ఏలయనఁగా నొకనిషనరీసభ్యుఁడ తాను ప్రజాభిప్రాయసునకు వ్యతికంగా వాదించినను ఓటు మాత్రము ప్రజానుకూలముగానే యిత్తునినియుఁ, జంద్రారెడ్డి గారిని కూడ పల్లి యిమ్మనియు చెప్పెను. చంద్రారెడ్డి 'నాకు నీ హేతవ.. చెప్పుటట యెందుకు? నే నెట్లును ప్రజకనుకూలను గానే యిత్తు' ననెను. మిష సరి 'మిమ్మ రాచరికమువా రేర్పాటు చేసిరి. మీరు వారియందే గౌరవమును చూపవలయును. వారు చెప్పినట్లే నడువవలయును, ఆయనుటలోఁ దాను రాచరికమ వారికి లొంగియే యుండవలయ పెనుట ధ్రువపడెను. పసిరికకుఁ బదునాతేండ్లు. అతఁ పదివు కెన్నడుచు జఱ్ఱున జీదియెఱుఁగఁడు. వఱద వచ్చిననాఁ డతనికి జ్వరము వచ్చెను. మంగ డాక్టరును దీసికొని వచ్చెను. డాక్టరు చేయిచూచి, సీహ యొకటిపుచ్చుకొని యాసుపత్రికి రమ్మని మంగతోఁజెప్పి తాను బోయెను. వంగ వెళ్ళి మందు తెచ్చెను. పసిరికను డ్రాగుమనెను పసిరిక పొందు పాజఁబోసి చిఱ్ఱుబుస్సులాడెను. కొడుకు పుట్టినప్పటి నుండి పాముభయ మెఱుఁగని మంగ కదిమొదలు పసిరిక జ్వరము తగ్గువరకుఁ బొమన్నచో భయము పుట్టెను. మందులేకుండగనే పది రోజులలో జ్వరమ తగ్గాను. తగ్గనుగాని పసిరిక బలిసెను. జ్వరము వచ్చిన జిక్కి పోదురు. పసిరిక బలిసెను. అతనికిఁ బూర్వము శరీర రేఖలు కనఁబడెడివికావు. ఆవురుగడ్డికాక నవచుచున్నట్లుండి వాఁడు. ఇప్పుడతడు పడదు వేళ్లి పచ్చివాసము నడచుమన్నట్లుండెను. బలమో, దొందమో! ఎ నిసినిలిచి నడిచుచుండెను.
ధర్మారావు కోటకు వచ్చెను. హరప్పయు నతఁడును గలసి సాయం వాహ్యాళికిఁ బోయిరి. తక్కిన రాజబంధువుల కిది యిష్టము లీదు. కానా వాండ్రకు నిష్టములేదు. కాని శశిని రాక మొద లెల్ల గ్రీకును నాచారములయందు సడలుట కొద్దిగా సలవాటయ్యెను. అందుచే వారి సాయంవాహ్యాళి యేవరి ఎనస్సునుండియు బయటకు గాలేదు.
హర : మసస్వామిని నే నెన్నఁదును జూడలేదు. ఆయన చెట్లుండును? కాదు కాదు చూదుతిని, మా యమ్మగారి వెంట నౌక పారిపోయి చూచితిని. మా తాతగారివలె నుండును.
ధర్మా : పూర్వము స్వామికిఁ బ్రతిసంవత్సరమును గల్యాణ ములు జరిగెడివి. కృష్ణమనాయఁడుగారు బ్రతికియుండఁగాఁ జివరి నాలుగేండ్లు కళ్యాణములు చేయలేదు. ఎదవయేఁట వారు చేయించ మరియు అనుకొనిరి. వైశాఖమాసములోఁ గల్యాణము. నారు మాఘ మాసములోనే పోయిరి.
హర : నేను పెద్దవాఁడనైన తరువాత మజియ జేయించెదను, ధర్మారావుసకు హరప్పను ముద్దాడవలె సనిపించినది. అతని యడలిలో రాచ నెత్తుకున్నది. అతనిని నాను స్పృశించరాదు. కనుక మనసులోనే మున్గాడెను.
১০: నేను నాలుగైదు రోజులూరిలో నుండను. కృష్ణా ష్కరములు వచ్చినని, బెవాడకుఁబోయి పుష్కరములు పెట్టు శ్లోని రామయును. సెల విప్పించవలయును. హర : పుష్కరములు ఇప్పుటనఁగా నేమి? ధర్మా: బృహస్పతి పన్నెండు సంవత్సరముల అకసారిగా నౌకానొక నదీ జలమును సమాకర్షించును. తత్సంయో గము చేత నా సదీజలమునం దితరసమయములయందు లేనిశక్తులుద్భ విల్లును. సర్వ దేవత లా జలమునందు సన్నిహితులై యుందురు. ఆ సమ తమునఁ బితృ దేవతలకుఁ దర్పణాదికములు వదలినచో నది యెక్కువ లము నిచ్చును. మా నాయనగారు చనిపోయిరి గనుక, నే నాయ ster బుష్కరములు పెట్టవలఁమును. హర : మా యమ్మగారు చని పోయిరికదా! నేనును బెట్టవలయునా? అయినచో నేనుగూడ వత్తును. ఫార్మా : మీ నాయనగారు కర్మలమీఁద నమ్మకము లేనివారు. మీనా యిష్టము వచ్చినట్లు చేయించుచుంటి నని యనుకొనవచ్చు. అదియుఁగాక రాణిగార్లకు మాసికములే లేవు. పదునేనురో కా కర్మ యేజరుగ లేదు. శాస్త్రమ ప్రకారమైనచో ఁద కాశౌచమేపడం లేదు. మీ రీ సమయసనఁ బుష్కరములు పెట్టరాదు. హరః om నచో నే నిప్పుడేమి చేయవలయునుకి ధర్మా: ముందు కర్మ చేత వలయును. చనిపోయినవారు ప్రేతమ లగుదురు. అనఁగా నది యొ యాకారము. మనకుఁ గనఁబడదు. వారు నల్ల నిగుజ్జరూపులై యా శరీరములో నుండలేక చాల బాధపడుచుఁ బుత్తులు తిలోదకముం వదలి తమ కా రూపము తీసివేయుదు రని యెదురు చూచుచుంది.
"మ కర్మ చేయనిచోఁ బ్రేతత్వ విముక్తి లేక వారు గాలిలో భూతములై యల్లాడుమందురు. హర : నన్ను మా దొరగా రేదిలో యడిగిరి. ఇంత విస్పష్టముగాఁ గాకపోయినను బచ్చిపోయినవారం గుఱించి యాయనతో నేనేదో చెప్పితిని. మే మీ రీతిగా సమ్మెక మంటిని. ఆయన 'ఇవన్నియుఁ బిచ్చియూహలు. బ్రాహ్మణ ధనము తీసికొనుట కివి యేర్పరచిరి. చచ్చినవారు ప్రేతము యుందురని మన కెల్లు తెలియును?' అని అన్నారు. అవును. చచ్చిన నా రిట్లుందు రని మన మెట్లు చెప్పగలము? ఉండిరో, ధర్మా: బాబుగారూ! అట్లుఁగాదు. అట్లయినఁ బ్రతి మతమ లోను ప్రత్యక్షము లేనివి చాల నుండును. అప్పుడే మతములోనను నమ్మనక్కఱ లేదు. ఒకఁ డొకదానిని విశ్వసించినచో వహార డింకొకదానిని విశ్వసించును. చనిపోయిన జీవాత్మ లన్నింటిని వీటి క్రీస్తు ఎప్పుడో భవిష్యత్కాలమున మఱల లేవఁదీయునని క్రై
విశ్వసింతురు. అ ఎ తెన్న్ యో విషయములను విశ్వసింతురు. "" పూర్వర్షులు చెప్పిన వానిని మనము విశ్వసింతుము. “మఱునాఁడు ధర్మారావు బెడవాడ పోయెను. పుష్కరమ్మత పెట్టెను. పెట్టిన ఎ ఱునాఁడు సూర్యపతియు, ధర్మారావును గెలిపి యూరి సెంటఁ దిరుగుచుండఁగా సూర్యపతి యెఱిఁగిన యొక వ. నిసి కనఁబడెను. ఆయన పేరు పశుపతి, పశుపతికి సూర్య పతి ధ రావును జూపించి 'సూయనేనండి ధర్మారా' వని చెప్పెను. ు
Nరముచేసి 'అయ్యా! తమ పేరు వినుటయే కాని చూచినది నీ మీ కవిత్వము పత్రికలలోఁ జూచుదునే యున్నాను. Fది నాకుఁ జాల బాగుండు' ననెను.
రాత్రిపడువఱకును మువ్వురును గలసియే తిరిగిరి. పశుపతి ర్మారావు తిర్వురును నేదో ఫలహారముచేసి యారాత్రికి భోజనము నివేసిరి. మువ్వురును సూర్యపతి మేడమీఁదశయనించిరి. నాటక 11. ఆర్శమములు, కవిత్వము-కాలమంతయు వీని విమర్శతోడనే సరిపో ంది. రాత్రి నిద్రపోవు వేశికుఁ బశుపతి ధర్మారావుతో 'నీ వింక సామ్మ. నాకు నిద్రవచ్చుచున్న' దనెను. అని, వెంటనే న మించివలెను, క్షమించవలెను. నోరుజాఱి 'నీ' వని వచ్చినది" అని A" ధర్మారావు 'కాదు, కాదు, మన మిద్దఱము నింక నీవనియే సేవలయు నని, మిగిలిన నాలుగుమాటలును దాను 'నీ' వను ఇద్దఱును నిద్రించిరి. మఱునాడు మేల్కొనిరి. ర్మారావు నొడిలో బశుపతి కూర్చుండి 'యింక నిద్రలే' అనుచుం ధర్మా రావునకు మెలుకువ వచ్చి మేల్కొలుపుచున్నది సూర్య నుకొనెను. కన్నులు తెఱచి పశుపతిని జూచి కౌఁగిలించుకో బి విసుపత్రి కిఱువది రెండేండ్ల వయస్సు. ధర్మారావున కిఱువది ఆంగ్లు, వారి యీ తొలి కౌఁగిలింత పురానుభూతమై పాతిక అని వ్యవధి కలిగినదానివలె పునః ప్రాప్తిలో వ్యవధిగతమహాశా మార్తికృత సౌఖ్యమంతయు సాంద్రముగా గోచరించినది. వదలి యా బాల్యమిత్రులవలే వారొకరివంక నొకరు చూచు తునిముసము నుండి వారి పరస్పర ప్రవర్తనములోఁ గ్రోత్తఁ జైలుగాని, తద్గత భావముగాని, తత్స్మృతిగాని లేకుండఁబోయెను. బింకాలము నకుఁ బశుపతి ధర్మారావును దమయూరు రమ్మని ను. అతఁ డంగీకరించెను.
ముప్వురును గలసి 'తాడేపల్లి గూడెము దగ్గఱ రైలు దిగి గుటఁద 'ఉండి' పోయిరి. 'ఉండి' చేరినంతనే ధర్మారావు ఆ పిండిలోనా యుండి, నా కిన్నాళ్ళనుండి కనిపించితివికా' వనెను. జీతులు వుచ్చుకొని నడచుచుండిరి. పశుపతి ధర్మారావుచేయి స్నేహసూచకముగా సలిపెను. పశుపతి ధనవంతుడు. స్కూ ఫైనలు ప్యాసై యూరకే యుండెను. అతనికి సాలునకు నాలుగ వచ్చును. నవారి యిల్లు రాజుభవం. వారి పూర్వులు కొద్దిగ జమీందారులు. అది క్షుత్రియల దేశము. అచ్చటనున్న పూర్వులుగూడ సగ్రహారీకు లగుటచే రాజులవలెనే యుండిరి. అశా యింటిలో రాచమర్యాదలన్నియు సాంగుచుండెను. సూర్య పరిధమ్మ రావు లిద్దఱును పశుపతి యింటిలో సొంత యింటిలోకన్న వగా నుండిరి. వారచట మూఁడురోజు లుండిరి. ధర్మారావు పద్యము లన్నియు వినిపించెను. పశుపతి ప్రతిదానికి సంతో పి00 ఒకనాఁడు రాత్రి ధర్మారావు భాగవతఙ్ఞ లోని ప్రహ్లాద చరిత్రి నెను. పశుపతి 'ఆహా! యెంతచక్కగాఁబది పెదవు! తెలుఁగు పడినను నీవలెఁజదువువాఁడు దేశమ’లో లేదు. ' అని మెచ్చుకొనెను. యాడిన ప్రతిమాటయు ధర్మారావు హృదయమునకు సంతోన కల్పించుచుండెను. ధర్మారావు చేసిన ప్రతిపనియుఁ మెప్పుఁదలనే కల్గించెను.
ఆ మూడురోజులలో నొకనాఁడు ధర్మారావు నూరిక స్నానము చేయుకుండెను. స్నానములగదిలోఁ పెద్ద నిండఁ జన్నీళ్ళు తో డియున్నవి. ప్రక్కనే పెద్దకాఁగులో వేరిగి కాఁగుచున్నవి. సబ్బులు, సీకాయ, సున్నిపిండి గలవు. దండెమ మీఁదదువాలులు, ధోవతులు చుండెను. ధర్మారా వేదియో యూహించుచు వేన్నీళ్ళును భుృను సన్నియుఁ బోసికొనెను. మడికట్టుకొని పశుపతి యి వచ్చునని యెదురు చూచుచుండెను- ఇతఁడేమో రాలేదు. నొకగదిలో సూర్య పతి కన్నము వడ్డించిరి. అతఁడు భోజనను నుండెను. వంటయింటికిని, న్నానాలగదికిని ధర్మారావును బిలిచిరమ్మని పశుపతి చెప్పెను. అందలును కట్టుకొనిరి. అందుచే పశుపతిభార్య పోవలసివచ్చెను. సూయ. ఆమె స్నానాలగది యొద్దకుఁ బోయి చూచెను. రావు నీళ్ళేయిపోయి చేతిలోఁ జెయివుచ్చుకొని గోడవంకం నూరకే కూర్చుండెను. అససూయ క్రొత్తవాఁ
మాట్లాడుటకుఁ గొంకి, యతనికిఁ గనఁబడునట్లు ముందుగాఁబోయెను. తారాడుట తా నాలస్యము చేయుటచే ఎలుచుకు వచ్చు గ్రహించి ధర్మారావు 'అమ్మా? వచ్చుచున్నా' సనెను. అతిని ్యమైన నాక్కు ని కును, బలిగి సరీటికిని నామెకు ధైర్యము కలిగి, స మెదురుచూచుచున్నారు' అనెను. ధర్మారావు నవ్వము మాయన కాథలి యెక్కువమ్మా!' య నేను. అనసూయ
అనాఁడు సాయంకాలము మువ్వురును షికారుపోయిరి. పశు మ్యాపతులు కాలువ వెంటఁ బైదాకఁబోయిరి. ధర్మారావు చెరు సుస్తీగానుండి కూర్చుండ లేక, వారి వెంటఁ బోక, పండు డిపిని యింటికి వచ్చెను. ఇంటియొద్ద నెవ్వరును బరిచారకులు భరువులను గట్టివేయుటకుఁ గొందఱు, పాలను దీయుటకుఁ కొటకు పోయిరి. ప్రక్కలు వేయు చాకలి లాంతరులలోఁ మరు తెలయుండెను. చావడిలో నుయ్యెలబల్లమీఁద ధర్మారావు పరుం తలక్రింద దిండులేక యతనికి బండుకొనుట సుఖఎనిపించలేదు. anయ యప్పు డచ్చటికి వచ్చెను. ఆమె యతినిని జూచి లోనికిఁ లోయెను. ధర్మారావు 'అమ్మా! దిండొకటి తెప్పించి యిత్తునా!" సి. అనసూయ తానే తెచ్చియిచ్చెను. దిండు వుచ్చుకొనుడు ప్రక్కగాధ చేత ధర్మారావు 'అబ్బా' యనెను. అససూయ "అన్నా! నదికినవి ్పయా?' యనెను. ధర్మారావు 'అవునమ్మా' యనెను. అవరోజున ధర్మారావు వెడలిపోవుచు నింటిలోనికిఁ బోయి మాయతో 'తల్లీ! వచ్చెద' నని చెప్పెను. ఆమె 'వదినెగారి వానని చెప్పవలయును. మిరిద్దఱును మా యింటి కెప్పుడైన మును' అన్నది. పశుపతి ప్రక్కనే నిలుచుండెను; అతడు గొంచెనుచుడు మీరిద్దఱును రావలయును. యెప్పుడు వచ్చెనపు, చెప్పుము. " అ వంత పెట్టెను. ధర్మారావు ‘వచ్చెదములే' అని యెలయించఁ ఆమెకు. కాని పశుపతి బలవంత పెట్టెను. అససూయ గర్భిణి. ఆమె నెల. ఆమె కది తొలుచూలు. ధర్మారావు 'నీకుఁ గొడుకు తసవాత వచ్చెద' మనెను. పశుపతి 'కాగోయి! నాకుఁ పుట్టును. ఎవరో జ్యోతిష్కుఁడు చెప్పినాఁ' డనెనునెలలమాట. ఈలోపుగానే రావలయుననెను. సిగ్గుపడిన యనసూత నుండి బలవంతము రాలేదు. స్నేహితు లిద్దఱును నవ్వుచు.బ వచ్చిరి. మవ్వరును మోటారువద్దకు నడచిపోయిరి. కొంచెం సేపటికి మోటారురాఁగా సూర్యపతి, ధర్మారావు లిద్దఱును మోటు రెక్కిరి. పశుపతి దిగఁబడెను. మూన్నా నుండి యనుభవిం యొక యవ్యవహితమైన, యనిర్వచనీయమైన యానంద యెడమిచ్చిన ట్లయ్యెను.
పశుపతి రాత్రియింటికిఁ బోయి, స్నానముచేసి పరుండెను. అనసూయవద్దకు వచ్చెను. పశుపతి 'ధర్మారావు నీతోఁ జెప్పుట) వచ్చెనే, మీరిద్ద తప్పుడు మాట్లాడితి' రనెను. అనసూయ 'ని భోజనము వేళకు నెంతసేపటికి రాలేదని నే నతనిని బిలువుట బోయితిని. అప్పు డొకసారి; నిన్నఁ దలనొప్పితో నుండి మీ కష్ట ముందు వచ్చెను. అప్పు డొకసారి' అనెను.
పశు: అతఁ డెంత మంచివాఁడు! ఇన్నాళ్ళుగా నేన నెఱుఁగకపోవుటయే చాల విచిత్రమగా నున్నది. అతఁడు నాకేమి కనఁబడ లేదో యింతవఱకు! అతఁడు కవిత్వ మెంత సొగమిం వ్రాయు ననుకొన్నావు! అతఁడు పద్యము చదుపుటి మొన్న వింటే
అస: వీని యన్నిటికన్న నతని మంచితనమే నా శార్చ ముగా నున్నది.
సూర్యపతి, ధర్మారావులు బెజవాడ స్టేషనులో దిగిరి. " రెండుజాములయ్యెను. స్నేహితు లిద్దరును బుష్కరములు పెట్టుకు మీసములు గొఱిగించుకొనిరి. ధర్మారావునకుఁ గ్రాపింగే లీని సూర్యపతి క్రాసింగు తీయించెను. ఇద్దరును జెఱియొక జతబట్ట ఉండికిఁ బోయిరి. రోజువారీ చాకలి యెండుకాలువలో నుం వారిబట్టలు నీరుకావి యెక్కెను. చొక్కాలు ముడుతలు యుండెను. కాలువలో నుదుకుటలో నిస్త్రీబిగువు పోయెను. ఉకి నుండి తాడేపల్లి గూడెము వఱకును మోటారులో వచ్చుట వేది మూఁడురోజులు సరిగా నిద్రలేక పోవుట చేత నిరువురి మొగముంది
జాతీయుండెను. టిక్కట్లిచ్చుచోటికి వచ్చువఱకుఁ బుష్కరములు వచ్చిన కొందఱు ఓడ్రుల మధ్య వీరిర్వురును జేరిరి. వీరినిఁ బల్లె వారివారనుకొని టిక్కెట్టుక లెక్టరు టిక్కెట్టు లటునిటు త్రిప్పి 'యీ ట్టుమీఁద నేఁటితారీఖు లేదు. మీ రిచట నిలుచుండు' ఉ నేను. అత్మారావునకుఁ గోపము వచ్చెను. కాని ఏమి చేయును? నిలునుండ'నే మును. అందఱు నెళ్ళిపోయిన తరువాత టిక్కెట్టుక లెక్టరు వీరి కన్వరినిఁ రనగదిలోనికిఁ దీసికొనిపోయి రాజమహేంద్రవరమునుండి బంపు చార్జీ చే సెను. ఇద్దరునుబోయి స్టేషనుమాస్టరుతో ఫిర్యాదు కిసిది. 'తమ టిక్కెట్లు మంచివే. టిక్కెట్టుక లెక్టరే దుర్మార్గము చేసి' ఆగి చెప్పిరి. స్టేషన్ మాస్టరు వీరిమాటలు నమ్మలేదు. ధర్మారావు రసంతో 'నిదియంతయు నొక దొంగలమ ఠా: వీరిలో వీరికి భాగములు కలవు కాఁబోలు! మనమాట ఏలనమ్మ' ననెను. తారునకుఁ గోపము వచ్చెను. తరువాత బోట్లాడుకొనిరి. 'మా వద్ద ఇబ్బలేదు. మీరేమి చేసినను సరే' యని ధర్మారావు మొండి ను. చాల సేపటికి ధర్మారావు బి. ఏ. పరీక్ష యైనాఁడనియు, మార్య పతి ధనవంతుఁడనియు మాటల సందర్భమునఁ దెలిసికొని వారిని వకగిరి. ధర్మారావు బాటసారుల నట్లు బాధ పెట్టుట న్యాయముకా లియుఁ బ్రజల సొమ్ముతో బ్రతుకుచుఁ బ్రజలనట్లు బాధ పెట్టుట దేశమునందు నీ కాలమునందే సరిపోయిన దనియు, సి స్టేషనులలో నీ టిక్కెట్టుక లెక్టర్లు చేయు నాగతములకు మితిలే #బియు నోటికి వచ్చినట్లల్ల విదలించెను. ఇదియంతయు వారిమీఁద్ర న్నపోతుమీఁద వాన కురిసినట్లయ్యెను. వ.నిసి నోరుకలవాఁడు తదువుకొన్న వాఁడు, పైకి ఫిర్యాదు చేయఁగలవాఁడని తెలిసినంతనే సమరధికారుల పెంకెతనము సడలును. తక్కినవారిని వారు పెట్టు బాధ కు మితిలేదు. బాటసారులు సరిగాఁ బోవుటకు వీలులేకుండ దారి వంకర టింకరలుగా నినుపకమ్ములుపాతి జానపదులకు గందరగోళముగాఁ జేసిరి. ప్రతిచోటను రక్షకభటులు జులుముచేయు. లోఁ దక్కువతిన్న వాఁడెవఁడును లేఁడు. తరువాత నిర్వురును గలసి ఓం'లిన దాఁటిరి. గుఱ్ఱపుబండ్లు నిలుచుచోటికిఁ బోవుటకు ముందు • అల నినుపకటకటాలు దాఁటవలసివచ్చెను. అచ్చటఁ బ్రత్యేకముగా నొకఁడు 'ఏయ్, యిటురా అని ధర్మారావును బిలిచెను. అ ఏనితో నేమని పోవుచుండెను. కటకటాలత్రోవదగ్గఱనున్న రక్ష భటుఁడు 'వెళ్ళేవేమి' యని యదలించెను. ఇద్దఆకును నిదురవడం చున్నది. ప్రకృతి సహజముగా సాత్వికము. అందు చేత 'నీ గ్యులతో నే'మని యా మొదటివాఁడు పిలిచిన చోటికి వెళ్ళెను, సూద్ధ పతి యనుసరించెను. అక్కడ నొకబ్లమీద నొక పుస్తకములన కలరాటీకాలు పొడుచు సాధనము లమర్చబడి యుండెను. పిలి వాఁడు వారినిర్వురను జూచి “టీకాలు వేయించుకొని పొండు" ధర్మారావు "పుష్కరమ లన్నియు నయిపోయినతరువాత నిప్పు టీకాలు ? టీకాలు వేయించుకొనినందువలన జ్వరమునచ్చి బాధపడవలయునా? అసలు నాకు వ్యాధివచ్చినను రాకపో నీ టీకాలు వేసికొనుట మూలమున వచ్చినచోఁ దప్పక రావచ్చును నేను వేసికొన ననెను. ప్రక్కనున్న యింకొకఁడేదో పత్రికచదు. - "వేసికొని తీరవలయు" ననెను. ధర్మారావు తీక్షణముగా వానిక జూచెను. వాఁడు తల యెత్త లేదు. మొదటివాఁడు ధర్మారామ తీక్ష దృష్టి, వాగ్నేత్సలత జూచిమెత్తఁబడి "అయ్యా! వేసికొను"డని బతిమాలినట్లనెను. ధర్మారావు “దారిఁ బోను 11 g సారుల నిట్లి బ్బంది పెట్టుట యోగ్యముగా లేదు. ఆహా! దైవమంత్రి వక్రించెనో కాని, యీ దేశమునఁ బ్రతిపదమ్మన సుఖయాత్ర దుర్ఘటముగా నున్నది". యనెను. అతడు "చిత్తము పొందుపొంది పంపించెను. కటకటాలు దాటిపోవు వేళకు రక్షకభటుఁడు "ఏయాడు నీది? ఎవరు నీ" వనెను. వాఁడు "బాబయ్యా చిత్తము, చిత్త వం ఇంటికిఁబోయి పండుకొనువఱకు మూఁడుగంట లయ్యెను.
మఱునాడు ధర్మారావు సుబ్బన్నపేట చేరెను. ఇంటి మజలఁ బూర్వపురీతియే కనఁబడెను. ఇల్లు జరుగుట యిబ్బందిగా నోఁచెను. ఇంతవరకు సూర్యపతి యిచ్చిన ధనము: తోనే సంసారం సాగించెను. హరప్పనాయనికి ఁ జదువు చెప్పినందువలన నేమైన
రాయని యాశ పడెను. కాని సమయమున కాదార్య మడ్డు రా చటనుండి పదునేను రూకలైన వచ్చువీలు చెడిపోయెను నన్బనన్ని హాంట పూర్వము వలెఁగాదు. బస్తీకళ పడినంతనే ప్రతి C000 ప్రియమైపోయెను. మునుపు పదునేను రూకలతో సాగవలసిన తారమన కప్పుడు పాతిక రూపాయలు కావలసి వచ్చుదుండెను. మా బస్తా యిఱువది రూపాయ లమ్ముచుండెను. రోజు గడచుట ముండెను. ప్రాఁతబండారములో మిగిలిన పదిరూపాయలు గగమున కప్పజెప్పి వచ్చెను. ఇట్టులేపూఁట కాపూఁట చేటప్పుల GOW 5 గడ మమండెను. మార్గమేదియుఁ దోఁచినది కాదు. అరోజు ముక్రం కెను.
నఱునాఁదుజా ప్రొద్దెక్కి హరప్పనాయని వద్దకుఁబోయెను. డు తన గదిలోఁ గూర్చుండెను. ఉప్పు, పప్పు, బెల్లము న్యము, తక్కిన సావ గ్రియుఁ బెద్దపళ్ళికలోఁ బెట్టఁబడి నాయని నాసమున నుండెను. ధర్మారావు పోయినంతనే హరప్ప లేచినిలు 'యెప్పుడు దయచేసితి' రనెను. ధర్మారావు 'నిన్న' సని ఆ। యా సామగ్రి యంతయు దేనికని యడిగెను. హరప్ప సమా చెప్పలేదు. ఇరువురు నేవో మాటలాడుచుండిరి. ఇంతలో ON బ్రాహ్మణులు వచ్చిరి. హరప్ప 'అయ్యా! నేఁడేకాదశి, మా అమ్మగా రేకాదశినాడేకదా పోయినది. నేఁడు మాసిక మగుటవలన హ్మణులకు సంభారము లిప్పించెదను. తమవద్ద సెలవు తీసికొందు' అగు ధర్మారావు నివ్వెరబోయి నిష్క్రమించెను. హరప్ప గదిలో హ్మణులు మంత్రములు చదివి మాసికము పెట్టించిరి. స్వయం గులు సంభావనయుఁ గొనిపోయిరి. కోటలోనికి బ్రాహ్మణులు ఆర్బాట. హరప్పనాయని గదిలోనికిఁ బోవుట రాధాకృష్ణయ్యగారు 20. రంగన్ననడిగి వ్యవహారము తెలిసికొని, తన పినతల్లి మనుమఁ • నీ సూత్రము బుద్ధిమంతుఁ డైనాడని సంతోషించెను. రంగా గారి నైష్కరర్మ్య సిద్ధితత్వము తక్కినవారికి నచ్చలేదు. కాని నరున కెదురాడలేక యందఱు నతనినే యనుసరించిరి. అపపై మాసికములు పెట్టుచున్నాఁడన్న కబురు కోటలో నానోట ఆటఁబొక్కి రంగారావుగారి చెవిని బడెను.యేమియు ననలేదు.
ఆ నాఁడు సాయంకాలము హరప్ప ధర్మారావులు క వాహ్యాళిపోయిరి. క్రొత్తగాఁ గట్టిన వంతెనపైఁ గూర్చుండిన హరప్ప యనెను. "నేను మా తల్లికర్మ చేయలేదు సరికదా, comm యేడెనిమిది నెలలనుండి మాసిక మైనఁ బెట్టలేదు. మీ దయవ నీ నాఁడు మాసికము పెట్టితిని. కర్మచేయకుండ మాసికము నాదేమో? అయినను నే ససమర్థుఁడనుగనుకఁ జేతనైనపని చేసి పెద్దయిన తరువాతఁ గర్మ చేసెదను !"
ధర్మా: పెద్దయిన తరువాత నెన్ని చేసెదరు? అటు దేవిని కళ్యాణము చేయవలయును. ఇటు తల్లిగారికి, నాయనమ్మగారికి గర్మలు చేయవలయును. పేదవారిని పోషించవలయును. చెడిపో.com నది. ప్రతిదియును బాగు చేసికొనవలయును. రాజ్యమేలుకొనవలయుడు
ఎంతకష్టము! హర: మీ రుద్యోగము కుదుర్చుకొందు నంటిరిగ ణాని ఎప్పుడు? ధర్మా : ఎచటనో కుదుర్చుకొనవలయును. జాలబాధగానున్నది. ఏపూఁట కాపూఁట యిక్కట్టుగానే యున్న ఇద్దరును రాత్రి ప్రొద్దుపోవువఱకు మానులై కూర్చుంది యింటికి బయలుదేఱిరి. రంగన్న యద్ధాలబండితో నెదురువచ్చెను. ఇర్వుడు గా దానిలో నెక్కిపోయిరి. ధర్మారావు కోటవద్ద దిగి తన యింటి దారి పట్టెను.
హరప్ప మఱునాఁ డుదయమునఁ దండ్రిని జూడఁబోయెడ తండ్రి చిన్న పురినుండి వచ్చి మూన్నాళ్ళయినది. శశిని రాలేదు ఆయన యొక్కఁడేవచ్చెను. వచ్చినకుమారునిఁ దండ్రి పరామర్శించి వార్త 'లేమిటని యడిగెను. హరప్ప 'దివాణములో నుండి ధర్మారాల గారి యింటికిఁ గావలసిన సంభారము లేనెల కానెల పంపించుచుంది. నలె' నని మనవిచేసెను. తండ్రి యూరకుండెను. హరప్ప తనగది వచ్చెను. ఆనాఁడు ధర్మారావు కోటకు రాలేదు. మఱునాఁడుద మున వచ్చెను.
ధర్మా: తమరికిఁ జదువు చెప్పినందుకు నే నేమియుఁ బుడల కొన నని చెప్పితిని కదా! మజల నిదియేమిటి? హర : ఏమున్న
సశేష మేమియును లేదు. ఇది మీ కొక యిచ్చుట కాదు. బ్రతికియున్నంతవరకు మీకు నాకు నిది త్రెంచరాని బంధము. శాదన రాదు.
ధర్మారావు హరప్ప మాటలు వినిన వుడెల్ల నాశ్చర్యపోవును. శ్రీదానికి బదునొకండవయేఁడు వచ్చినది. లోకజ్ఞునివలె, హృదయ Aఱిఁగిన జీవివలె, సమార్ద్ర చిత్తునివలె మాటాడును. అహో! బలము!
గర్మా: మనయూరిలోఁ గాలేజి పెట్టెదరఁట. నాకు నందులో 11 నుద్యోగము దొరకినచో బాగుండును.
హరి : అది యీ సంవత్సరముజరుగదు. ముందునాఁటికిఁగదా! దుదొరికిని మీకును బరిచయము కలదా?
ధర్మారావు మాటాడ లేదు. రంగారావుగారు చెన్న పురిలో నంది ఁగానే కళాశాల యూహ తోఁచినది. దానికి నాగేశ్వర రావుగారి ఇంటిలోగలము. నాగేశ్వరరావుగారు మొదట ఎల్. టి. చదివి, తప్పి, బి. యల్. వ్యాసైరి. ఆయన విద్యార్థిదశలో బహుమేధావి. క్యలేషన్, ఎఫ్. ఏ., బి. ఏ.లు మూఁడును దరగతులలోఁ ఆ నిచ్చెను. మెకాలే, కార్లైలు, షేక్సుపియరు, మిల్టను ఆయ “ గంఠపాఠము. ఇంగ్లీషుభాష యమోఘముగా వ్రాయును. స్యార్ధి దశలో రంగారావుగారి కందుచేతనే నాగేశ్వరరావుగారి మీద సదభిప్రాయ మేర్పడినది. అందులో స్వకులుఁడు. నాగేశ్వర లంగారిని గుఱించి చాలమంది మిధ్యావాదము లాడెదరు. ఆయన నెవరో వెలమదొర యుంచుకొనే ననియు, నీయన కలిగెననియు గొందురు. విద్యాధికత్వముచే నాగేశ్వరరా వెట్టి లో పములనై న చివేయగలఁడు. అతఁడు చిన్నప్పటినుండియు దయార్ద్రహృద కొని దయ యంతయుఁ దనకు నచ్చినవారియెడలనే చూపిం అతని విశాలహృదయమున కది యొక్కటియేలో పము. అతినికిఁ ఆప్పటినుండియుఁ దాను పెద్దవాఁడై నతరువాతఁ గాలేజి యొకటి 100, యది తాను నడుప వలయు నని యొక గొప్పవాంఛ. క్షమభాషలో మహాకవు లున్నారు. వారి సారస్వత మంతయుభావము లగ్గుతోఁ బెట్టినపాలు. ఉన్నతక ళాశాలలో నింగ్లీషుపరీక్షు కొఱకు, నుద్యోగసులకొఱకుఁ జదువుచుండిరి గాని తద్దతవ ర్ధము లలవఱచుకొని యనీతి బోధాచరణ ప్రచారములచేతఁ మాదర్శక పురుషులై దేశమున సంస్కారము తెచ్చి ప్రాణిక త్రుప్పు పట్టి పాక్షికమ” లైన యీ హిందూవతసంప్రదాయము నిర్మూలము చేసి దేశము సభివృద్ధికిఁ దెచ్చు నుద్దేశముతోఁ జదువ లేదు. తాను పెద్దవాఁ జై నతరువాత నట్లు చేయవలమునని యనుకో, సిద్ధసంకల్పఁడు గనుక సనుకొన్నట్లే కలసివచ్చెను. యీ మార్గ మవలంబించిన బాగుండదు. జమీందారు సర్వం తనమాట యొర్దిక లోనివాఁడు. విశాలమైన బుద్ధికలవాఁదు. సక ప్రవృద్ధి వాంఛించువాఁడు గాక; బహుజాతులమధ్య సామరస్యములు వలయు నన్న యూహ కలవాఁడు. దాని కుదాహరణముగా పెండ్లాడెను. అట్టి రాజు తన కండగా నుండఁగాఁ దా నిప్పుడు 1 శాల స్థాపించుట దుర్ఘటమైనపని కాదు. సుబ్బన్న పేఁటలోఁ బ లకసంఘ మేర్పడనే యేర్పడినది. అందుఁ గళాశాలనుగూడ స్థా నచో నూరు సర్వవిధమల నాంధ్ర దేశమనఁ బ్రధాన సగరములో నొకటి యగును. కాని సుబ్బన్నపేఁటకు రైలు విద్యార్థు లెక్కరు. ఆ ప్రయత్నముచేయుట కొంచెము కష్టమైన ప్రయాణీకుల యొత్తిడిగలిగి తగినంత లాభమవచ్చునని తెలి గాని కంపెనీవారు రైలు వేయరు. కాలేజి పెట్టినచో లా కేమియు లోపముండదు. రైలు పడుటకును కాలేజి పెట్టుటకుఁ యేర్పాటులన్నియు నాగేశ్వరరావుగాకు చేసిరి. కాలేజీకి రంగాల గారు లక్షరూపాయలు విరాళ మొసఁగి, ప్రస్తుతము పురపాలకణం సభ యున్న తమ సౌధమును గళాశాల యుంచుట కిచ్చి వేసిరి. శనికొఱకుఁ దక్కిన యుపన్యాసకులకొఱకు నర్జీలు పెట్టుకొడ పత్రికలలోఁ బ్రకటనలు చేసిరి.
సూర్గశీర్ష కృష్ణ,కాదశి వచ్చెను. పెత్తందారులు ముగ్గురును, వానుగారును, శశినియును, రంగారావుగారు సందరును సుబ్బన్న (టలోనే యుండిరి. ఉత్తరధ్రువ ప్రాంతమున నుండునట్లు, ఆకాశ చం దమర్చిన యగోచరమైన యొక కేళకుళినుండి సన్నని నీటి వురులు జలజల రాలినట్లు శరదాతపములక శ్రమపడిన రోదోంత ను పురుషుని శరీరమంతయు ముత్తెములవంటి చెమటపోసి చంద్రమండలాంతగ్గత సుధావలయికంబులలోని సుళ్ళు తిరిగి వచ్చినకొు తొలిచిన దూలములనుండి పొడివలె, నిఖల దేవతాసరిభుక్త సామృతబిందు సంతానములు నెమ్మనినెమ్మదిగా జారినట్లు, మార్గ మాసాధి దేవత తెల్లని పట్టువలి పము మేలిముసులగుదాల్చినట్లు, ముడిగిన వర్షామేఘపటలి ధారాపాతముగా భూమిని దడుపఁగల స్థ్యముపోయి చిలుపచిలుపలుగాఁ బుప్పొడివోస్, గాలిదుమార లునోని యల్ప రేణువులను వదలినట్లు సన్ననిమంచుకురిసెను. మంగ గడ్డిలో గుమ్మడి పాదు పూచి, లోన బంగారు మలాము చేసిన పాత్రలవలె గుమ్మడిపూలు తత్కాల శోభయంతయుఁ దామే హరించెను. గుమ్మడిపూఁదోనె కొసరి తుమ్మెదలు విజృంభించి లేకపోయిుసంకార పరిలీయమాన ప్రాతర్మందానిల తరంగ మస్మరములై కళ్ళుత్రొక్కెను. గణాచారి యన్న గారిదొడ్డిలోఁ బోక బంతిపూలు, కలం పూలు, లెక్క బంతిపూలు వరుసలు వరుసలుగాఁ బూఁచెను. గుమ్మమ నికొట్టి గూడెములోఁ బెండ్లియైనట్లుండెను. రత్న డిలోఁ జంద్రకాంతములు సీతారత్నములు చెలువు గులికెను. వంతుని కాదొడ్డి బృందావనాధిక మనోజ్ఞమై, నాసాగ్రము పొడిచి ఘ్రాణేంద్రియ ప్రవృత్తి నెల్లనాఁచికొని సువనోభి ముగఁ దోఁచెను. గోపాలస్వామిగుడిలో వేళ పాళయెఱుంగని పూవు వూచి యాకుచాటున నెచ్చటనో పూజార్థ మరిగిన దీని మిక్కిలి యలయించెను. మిక్కిలి మంచుపట్టిన పైరు వేసి పోవునేమో యని జనులు భయపడిరి.
క్రిష్టమసు పండుగలు వచ్చెను. గ్రామములోని క్రై మిషనరీలు పెద్ద యుత్సవము చేసిరి.
శిశినికిమాత్ర మీ హేమంతఋతువు మనః ప్రలోభనకారి అటును; గగనమున శశికి దేజఃప్రతారణకారియయ్యెను. హరప్పనాయనికి మార్గశీర్ష కృష్ణా కాదశి పరిదేవన కారి యయ్యెను. మఱల నుదయమున బ్రాహ్మణులు వచ్చిరి. మాటల మంత్రము చదువఁబడుచుండెను. అవి నాగేశ్వరరాగారి శ్రవోగో లయ్యెను. అసంహితోర్ధ్వకాయులు, అప్రవర్ధమాన వస్త్రాంచలాపరిక్లప్త జంఘులు, అపాదూపాదులు, విభూతి రేఖార షిత వక్షోహస్తులు, కక్షగతదర్భాంకురులు, మాన కుండలులు బ్రాహ్మణులు శశిని కక్షిగోచరులైరి. మనుకొనెనో! దొరసాని యేమనుకొనెనో! అనాఁడు సాయం హరప్ప ధర్మారావులు కలసి కోటవదలి పోవుచుండిరి. రాజ సాని, దివానులు పోవుచున్న యాయిద్దఱివంకఁ జూచుచుండిరి. బిజ నేత్రములయందు సునిశితత్వము నా యిద్దఱిలో నొకనియందు ఙ్ముఖత్వము గోచరించెను. దొరసాని నేత్రములయందుఁ బరిపో నిరాదరణ కనఁబడెను. రాజు నేత్రములయందు శూన్యభావమ రించెను. తచ్ఛూస్యతలోఁ గొంచెము జాలి యున్నదేమో రాదు.
మఱునాఁడు తెల్లవాఱినది; హిందువులుకల వీధుల్లోగా సంక్రాంతి ముగ్గుతో నిండిపోయెను. పురపాలక సంఘము చే గ్రామ బహిఃప్రదేశమంతయు మెరక యైనప్పుడు సుబ్బన్న పే లన్నియుఁ బరిశుభ్రముగా నుండెడివి. మెట్టనేల యగుట చేనీ రెడ్డి దచ్చట నింకిపోవుచుండెను. వర్షపు నీరంతయుఁ బొలాల పోవుచుండెను. వీధి యంతయు సమానమై నిమ్నోన్నతము నీరు వాకిళులముందు నిలిచెడిది కాదు. పురపాలకులు వెంటఁ గంకర పోయించిరి. వీధి మధ్య మెరక తేలెను ముందరనుండి కాలువలు తీయించిరి. నీ రంతయు నా లోన నే మిగిలియుండెను. ఊరిలో నందందు కాఫీ హో టర్బు దేరెను. పూటకూళ్ళ బస లేర్పడెను. అచ్చటి దుర్వాము టకు వీలులేదు. వాకిళులముందు మ్రగ్గులు సరిగాఁ బెట్టు పోయినను, వధువు లపే మ్రుగ్గులు తీర్చిం. బాలిక ల గొరుతున పెట్టిరి. మంగ పొరిగింటి యాఁడపిల్ల నొకదానినిఁ బెందు
మీ పిహాయ యథేచ్ఛవిహర' యని తసకుఁ జెప్పిన బ్రాహ్మణ
అన్నార 90 యింటనుండును, ఉండుఁడు, రామేశ్వరశాస్త్రిగారు చని తిరువాద నేనిమిదేం డ్లాంటరితన ఎనుభవించి వేఁబది పెడిలోఁబడి, తోడులేక యింట - బ్రతుకలే సనుకొన్నది. తగిఇడరు కాచి. కామాక్షి యన్నమాట కీది వికృత్తి. కాచిదూ కేశభాగ ప్రొద్దుని లేచి, పొరుగింటి య. పుడ్ తెచ్చి, గ్బొళ్ళు చేసి గ్బొప్మెను నడుమనుంచి, పిల్ల గొబ్బెమ్మలఁ జట్టునుంచి శ్రవశ్శష్టులిశావరినిటు ముగ్గుచారలువేసి, కుంకుమ యుఁ బసుపు సద్ది, తల్లి గీతాన్మికు గుప్మెడిపూలు, పిల్ల గొక్బెమ్మలకు సొరపూవులు నలం (1900, యక్షతలు పూలు చేబూని, "సుబ్బీ గొఔ్బమ్మా! చేవి౦తి వెజ్వెంటి చెల్లెల్ని వ్వావే: తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే" యని కుండెను. ధర్మారావునకుఁ గాచి ప్రేమ. * జస్లాం డ్రిద్దరు: దేవదాసియం గాచియుం దేవదాసితో లరావుపరాచికము లేయాడుఁడు. అందు చేత నతని చెల్లెలు మద్దం నిమీఁదకు వచ్చెను. ధర్మారావు వచ్చునంతనే 'అబ్బాయి! ఆ స్టెళ్ళు త్రొక్కరు' అని కాచి చేతులు అడ్డము పెట్టినది. రావు 'నా క దేపనియా?' యని దూరముగా నిలుచుండెను. అల 'సుబ్బీ గొళ్బెమ్మా' యని పాడుచు 'మొగలిపువ్వంటీ వ్వానే'యన్న వె. ధర్మారావు 'ఒ సేవు పిన్చిదానా, మగఁడు గిలిపువ్వవలె నున్నచో ముండ్లతో గీరును. అప్పుడు నీ సంసార యుండు' నేను. కాచి 'పో నీ కెందుకు!' అని, 'మల్లీ Aదినివ్వా' యని పాడెను. ధర్మారావు 'ఏమిపాట, డపాట 'ఛీఛీ' యనెను. కాచి ఏడ్చారు. మంగవచ్చి యియించెను. ధర్మారావు తనదారిస దాను బోయెను. పొలము కొనిపోబడునున్ని గొడువచ్చి గో ్బన్ని యుఁ ద్రొక్కి గాచి మిగిలిన గొబ్బెళ్ళే గోపకుఁ గొలుకొనెను. ఎండలు గొసత్యాచి వీధిలో ముగ్గు లన్ని చుఁ జెఱిగిపోయెను. బింకాలనున దేవదాసియు, ధర్మారావును గలిసికొని గోపాల గుడిలోనికిఁ బోయిరి. గుడిముందు స్వామియాఁ బోతు పండు అది చిక్కి సగమైయుండెను. 'దేవబ్రాహ్మణహీత మాఁబోతుదెస నహీతమయ్యెను. ఆయవ తిరుగుటకుఁ బ్రాక్షగా పశ్చిమోత్తరములు వీలీయలేదు. ఎచ్చటికిఁ బోయినను గాల కఱ్ఱలతోఁ దఱిమి కొట్టిరి. మాగాణి దిక్కున కేపోరాకుండెను. వైపున క పుడ పుడుపోయినను కాఁపులు కఱ్ఱలతోఁ దఱిమిరి. రాగి జిక్కి యున్న యాయన స్వామి కెదురుగాఁబరుండి తన దుఖ నెమరు వేయుచుండెను. అన్నా చెల్లెండ్రిద్దఱు దేవాలయము లోని బోయిరి. సాంవత్సరిక కళ్యాణములకుఁగాని నిత్యభోగముల మొగమువాఁ చిన సత్యభామాహృదయేశుఁడు గోపికాధవుఁదు। చీరఁచాల్చి ప్రక్కనున్న సత్యభామవంక నా కేక రాగ్రము ప్రసారం లేదు; ఎదురుగానున్న గిరికమీఁద దయావృష్టి కురిపించలేదు. సాక్షా యీ దుస్థితిఁజూచి యిద్దఱును కన్నీఱుఁ గార్చిరి.