shabd-logo

పదమూడవ అధ్యాయము

8 December 2023

4 చూడబడింది 4

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరావు వెంకటగిరి కాలేజీ లోఁ జరిత్రో పన్యాసకుఁదుగా నుండి రెండువండరు లో బ్రవేశించెను. సంవత్సరమున్నర ప రాగృహమం ల జీతము తెచ్చును, నా యుద్యోగము పరిత్యజించి జల బయటికి వచ్చెను. వచ్చి యేడాదియైనది. నిరాకరణో =నా జీవన పాధులు వదలుకొన్న వారికి దేశమునఁ జల -డెను. నిరాధారులై వా రల్లాడుచుండిరి. ఉద్యమమువలన దలో నజభాగమైసను లాభము కలుగలేదు. దేశములో తమైన ప్రబోధము కలిగినది. అది యొక్కటియే లాభము శివరావు బక్క పలుచని మనిసి పొదుగైన మనిసి ఇనిసి అతఁడు క్రాసింగు పెంచి మీసములు, గడ్డములుతీసి - నిసి చాల సుందరుఁడు. పొందూరు బట్టలుగాని కట్టఁడు. జరీఖద్ద రుత్త గీయములనుగాని పైనివేయఁడు. ఎప్పుడును వివైదాన వలె నుండును. అతనితలిదండ్రులు చనిపోయిరి. అతనికి సంతా లేదు. ఒక్క భార్యయఁ దాను నిద్దఱు. జాతీయకళాశాలలో కొఱకొక ప్రత్యేక పర్ణశాల నిర్మించిరి. దాని కారువంది. ఆయన దానికి పదిరూపాయలద్దె యిచ్చెను. శివరావుగా కళాశాలలోఁ బ్రవేశించెను. చంద్రారెడ్డిగారు కళాశాలల ఎంతయు శివరావు కిమ్మని నారాయణరావుగారికిఁ వ్రాసి పంపించెను. వారమురోజులయినది. నారాయణరావ లేదు. వచ్చిన శివరావింటికడ భోజనముచేయును, కళాశాల భూమలలో సంచరించుచుఁ రోజున కొకసారివచ్చి నారాణి గారిని కాగితములొప్పజెప్పు నునును. ఆయన నేదు

తెరువుము. శివరావు పోయి చంద్రారెడ్డితో మనవి చేయును. ద్రారెడ్డి పండ్లు కొఱుకును.

వారమురోజులైన తరువాత చంద్రారెడ్డి మజ” కాగితము సిను. నారాయణరావు 'పాలనాసంఘము మఱల సమావేశమై రము శివరావుగారికి నొసంగవలయునని తీర్మానించినఁ గాని "పట్లు చేయ' నని చెప్పెను. చంద్రారెడ్డికిఁ బట్టరానంత కోపము "ప్చను. కాని యేమి చేయవలయునో తెలియదు. 'సరే, సంఘ దేశము చేయింతు' ననెను.

శివరావు వచ్చినప్పటినుండియు ధర్మారావుసకు, శివరావు శాలును యివపూరకే యుండుట యేల యని ప్రతి పిల్లలను గూర్చుకొని రావు చెప్పును. నారాయణరావు పిల్లల నెవ్వరి నాయన యొద్దకుఁ తెలియలేదు. నెల్లూరి కళాశాలలో నున్నప్పుడు శివరావు మంచి అన్యాసకుఁడుగా గీర్తిపొందెను. ఉద్యమములోఁ జదువు మాని కొందఱు విద్యార్థు లతని కీర్తి యెఱిఁగినవారు జాతీయ కళా తోఁ జదువుటకు వచ్చి, వారు చరిత్రము, రాజకీయము, ఆర్థిక ము చదువువిద్యాస్థలుగాఁ కేరిరి. నారు శివరావునొద్ద చదువు దినములోఁ గొంతభాగము ధర్మారావునొద్ద తెలుఁగభ్య పి. శివరావు వచ్చినంతనే చరిత్ర గ్రంధములు నాలుగువందల విజయల కార్డరిచ్చెను. పదిలోజులలోనవి వచ్చి రైలుస్టేషనులో · పడియుండెను. పాలనాసంఘ సమావేశము జరుగవలయును; తము మంజూరు కావలయును.

౦హా సమావేశమునకై మూఁదుసారులు చంద్రారెడ్డి ప్రయ డు. రాధాకృష్ణయ్యగారును, నాగేశ్వరరావుగారును రాదు. సాచారిపోఁడు. చంద్రారెడ్డియు, రామ చంద్రరాజును వత్తురు. చాల లేదని సమావేశముజరుగదు. మూడు నెలలుగడ చెను.

మావేశమైన తరు వాత ధనము మంజూరు చేయించి యీవచ్చు 6 రావు నెల్లూరులోఁ దన పొలమమ్మిన డబ్బు గ్యాంకులో మీగా సిది తెప్పించి పుస్తకములు తీసికొని, మఱినందరూకలతోబీరువాలు కొని, కళాశాలలోఁ బుస్తకభాండాగార మేర్పడు చంద్రారెడ్డి 'సమా వేశము జరిగిన తరువాత నీధనమంతయు నిప్పిం న నేను. మఱల రెండు నెలలు కడచెను. శివ రావు కీ యైదు నెలలుగ జీతము రాలేదు. నెల్లూరునుండి తెచ్చి తినుచుండెను. నౌ రాశా యణరావు కోటలోనికి రాకపోకలు ప్రబలించెను. చంద్రారెడ్డి రామచంద్రరాజుమీఁద ధర్మారావుమీఁద శివరావుమీఁద్ర లేనిపోన కొండెములు రాధాకృష్ణయ్యతోను, నాగేశ్వరరావుతోను జెప్పుతు వారు చెవియొగ్గి విందురు. క్రొత్త యధ్యక్షుఁడు కావలెననితీర్మానిం వారిలో రాధాకృష్ణయ్యగారుగూడ నున్నను దరువాత నాయన తిరిగి పోయెను. ఎప్పుడు సమావేశము జరిపినను నారాయణరావు పుడకలు వేయును. రాధాకృష్ణయ్య సమావేశమునకు రాఁడు.

ఒకనాఁడు చంద్రారెడ్డి స్వయముగాఁ గళాశాలకు వచ్చెను. రెడ్డి వచ్చి కాగితములన్నియు నదలించి బెదరించి నారాయణరావ వద్దనుండి తీసికొని శివరావు కిచ్చి శివరావు నధికారిగా నియమిం సంగయ్యను శివరావు చెప్పినట్లు చేయకపోయినచో నుర్యోగ నుండి తొలగించెదనని బెదరించి, యైదు నెలలజీతము, చరిత్ర గ్రం) ములు బీరువాలు కొనుటకైన యైనువందలు- వేయిరోపాయ బ్యాంకునుండి తెప్పించి శివరావునకిచ్చి, తనదారిని దాను బోయెతు ఈ పని రెండురోజులు జరిగెను. ఆ నాఁటినుండి శివరావు కళాశాల ధికారి యయ్యెను. అధికారము మఱల సంపాదించవలెనని నాకా యణరా వెంత ప్రయగ్నించినను సొఁగలేదు. కళాశాలలోఁ జదిశ సంధ్యలు లేవు. రెండు పక్షము లేర్పడెను. ధర్మారావు, శివరాఖ లొకటి; తక్కిన వారందఱు నొకటి.

రాజాగారిక ళాశాలలో బి.ఏ. రెండవసంవత్సరము కూడఁ పెట్టిసి కళాశాల యమోఘముగా సాఁగుచుండెను. కళాశాలా ప్రథమాక క్షుఁడు రామారావుగారను నొక యాంధ్రుఁడు. కాలేజీలో బి పెట్టినతరువాత నాయనను దొలగించి యొకయూరపియను సాధిశాగిర వేయవలయునని నాగేశ్వరరావుగా రూహించిరి. 'తగిన యాంధ్ర లేకయా యిట్లు చేయుట' యని కృష్ణాంధ్ర పత్రికలు వ్రాసెను. సంవత్సరాదినే రామారావుగారిని దొలగించి ఈట్సనుదొరను గాటి

కృపాలుగా వేసిరి. హరప్ప ఈట్సనుదొరవద్ద చదువు మాని డారు. హరప్పకుఁ బదునేసవయ్యేడు వచ్చెను. అతనికి నాంగిలేయ 200 చే గ్రంధమైనను జదివి యర్థముచేసికొనునంత భాషవచ్చెను. వీటి రావునకు, హరప్పకు స్నేహము ధర్మారావుద్వారా జరిగెను. జాతీయకళాశాలకుఁ బోయి శివరావునొద్దఁ జరిత్రయు, నార్థిక స్త్రీ ము చదువుచుండెను. ఈట్సనుదొరకు హరప్ప ట్యూటకుగా చున్న పన్నెండువందలు కాలేజీ ప్రిన్సిపాలుగా ముట్టుచుండెను. ఈ నాలు గేండ్లలోనే కళాశాల కొకసంప్రదాయమేర్పడెను. అచ్చట షు నూరిపోసెదరు. విద్యార్థులకు స్వాతంత్ర్యము లేదు. ఉప కులును స్వాతంత్ర్య ఎవలంబించరాదు. ఉపన్యాసకులు విద్యా ఆటో గలసిమెలసి యుండరాదు. ఒక యుపన్యాసకుఁడు విద్యా FASC జనవుగా నున్నాఁడని యాయనను దొలగించిరి. కొద్దిలోఁ AVజాల పాలక వర్గము బ్రిటిషు రాచరికమువలెఁ దయారయ్యెను. అపన్యాసకులేమి చెప్పుకొనుచుండిరో యని వారిమీఁద కొందఱు ఆర్యాస్ఖలను గూఢచారులుగా నియమించిరి. పాఠములు చెప్పు అప్పుడు ప్రతి సుపన్యాసకుఁడు నేమేరు చెప్పునో యదియంతయుఁబ్రిన్సి పాలుద్వారా నాగేశ్వరరావునకు, జమీందారునకుఁ దెలియుచుండును. న్యాసకులకుఁ గా లేజీలోఁ బనిచేయుట కష్టమైపోయెను. క్షుధార్తు చేయుదురు? ప్రత్యక్షముగా 'నిన్నుఁ దీసివేసితి' మని చెప్పు SMకు వంటి పెట్టుకొని యుండుచుండిరి. కాలేజీలో నాగేశ్వరరావు . నూత్న మతమును వెదజల్లుచుండెను. తన్మతకర్త యొక వంగ యుఁడు. ఆయన పేరు శ్రీ కేషన్జీ. కేషన్జీ చైతన్యుల యపరావ రఁట. అది నూతనవతముకాదు. బ్రహ్మసమాజము కాదు. వారనాధబాబా మతముకాదు; చైతన్యుల యవతార మనుటయేశాని K మతానుయాయులు కృష్ణభగవాను నారాధించరు. చైతన్యుని మః స్వీకరించరు. వారికిఁ గేషన్జీ పరమాత్మ, ఆయసహ స్తములు 20 ఖచక్రగదా చిహ్నకలితములు. వారు కర్మనాంగీకరించరు. నీతికిఁ గ్రాధాన్య మిచ్చెదరు. స్త్రీ పురుషులకు సృష్టిలో సమానములైన అక్కు-లున్నవి. విగ్రహారాధనకు మహమ్మదీయులకన్న, క్రైస్త తన్న నెక్కున విరోధులు. ప్రార్థనలోఁగూడ 'భగవంతుడుదయామయుఁడనరు, 'కేషబీదయామయుఁ డందురు. అది మతము. కళాశాలలోని యుపాధ్యాయు లందఱు నామతమును యేమియు నన రాదు. ఒకసారి సంస్కృత పండితుఁడు 'ఏమిటో యీ కుక్కగొడుగు తములు! ఈ ఎ తమివ చేత నాగేశ్వర శాఖ జమీందారునాడించుచున్నా' డనెను. గూఢచారుని తంతిలేనివా నాగేశ్వరరావు చెవిలో ఖంగున ని మ్రోఁగెను. ఆ సంస్కృతి తుఁడు మహాసాహిత్య వేత్త. తర్కవ్యాకరణములలో సవ సంవత్సరము కాకమందే యాయనకు 'యక్తేయజ్ఞము''చె ఆయన బదులు విద్వాన్ పరీక్ష నిచ్చిన యొకయాచార్యుని దెచ్చి ఆయన యాశ్రయించుటలో నాకి తేలినవాఁడు. ఆయన వచ్చి మొదటి దినముననే విద్యార్థలాయనకు 'బూడిదగుమ్మడికాయ'-F పేరు పెట్టిరి. అతఁడు వట్టి యలౌకికుఁడు. ఒక రోజున క్లాసులో విద్యార్థి లేచి 'ఆచార్యులుగారూ! బూడిదగుమ్మడికాయ దేనికి వచ్చునండీ' యనెను. ఆచార్యులకుఁదెలియును, తన్న నుచున్నా లేచి యడిగినవాఁడు గడుసుకుఱ్ఱవాఁడు. అందుచేత నితఁదు 'బూడికి గుమ్మడికాయ మాత్రము చెడిపోయిపదను కొన్నావేమోయీ! 10 రుచి వడియాలలోఁ దెలియవలయు' ననెను. తక్కిన పిల్లలండ వడియాలు, వడియాలని కేక వేసిరి. అనాఁటినుండి యతనికి వర్గీయ మనియు, గుమ్మడికాయ యనియు రెండును బేగ్లేయయ్యెను,

ఆ కాళాశాలలో స్త్రీ విద్యా స్థలుకూడఁగలరు. విద్యార్థికలు మఱికొందఱు విద్యార్ధులకు స్నేహబుకలదు. అదియెట్టి స్నేహి విచారించక యే స్నేహితులున్న విద్యార్థుల నెల్ల జరిమానాలు గొందఱిని కళాశాలనుండి వెడలనడఁచియు సధికారులు కఠినము పెర బ్రవర్తించిరి. సుబ్బన్న పేఁట కాలేజీ సర్వవిధముల యమలోకమ నున్నదని జెప్పుకొనఁ జొచ్చిరి.

చంద్రారెడ్డి గడచిన సంవత్సరమే రాచరికము వారికి పాలక సంఘ మువారీయవలసినయప్పులోఁ బ్రతిసంవత్సరము చెల్లిం వలసినది సరిగాఁ జెల్లించలేదు. తాను గవర్నరు వారినిఁ బిలుగు వచ్చి పెద్ద గౌరవము చేసినందులకుఁ దమయందు వారికిఁగొ60)

న ముండక పోవునా యని యూహించెను. ఆహారమాహారమే, వహారము వ్యవహారమే యన్నట్లు రాద కార్య వ్యవహారముల ఇందు మొగమాటములు చెల్లలేను. పురపాలక సంఘము వారు ప్రతి సంవత్సరము నప్పులు చేయవలసివచ్చుచుండెను. వారికిఁ జేయాడ లేదు.

రామేశ్వరముగారి సినిమా నడచుటకు ననుజ్ఞ కొఱకు దర వచ్చెరు. పురపాలక సంఘసభ్యుల సమావేశమయ్యేను. గార్డినరు యసుకూలముగ వాదించెను. కబీకులేచి చెప్పెను. 'రాచరి మవారికి మనము చెల్లించవలసినది చెల్లించలేకున్నాము. పట్టణ ు దరిద్రులై యుండిరి. ధరలన్నియు నెక్కువయ్యెను. పట్టణ ధనములేదు. సినిమా పెట్టినచో ప్రజలు వ్యామోహితులై, భార్యాడ్డ లేడ్చుచుండగాఁ దక్కిన జాతి వారలు కల్లు నాణములకు బరువెత్తినట్లే ప్రతిరోజును సినిమాకు బయలుదే 6. గోజున కెంత చెడినను రెండువందల రూపాయలైన సినిమాకుఁ బడియైనచో నెల కారు వేలరూపాయలు వసూలగును. ఈ సొమ్ము అంక మీఁది నుండిపోయి బనులు దరిద్రు లగుదురు. ఇదివఱకే దంతులైనవారు మరికొంత ధన మార్జింతురు. పనియుఁ బాటయు వారికి జీతములు వచ్చును. హాలులో సధికారము చేయుటకు జంటలు పోకిరీలు తయారవుదురు. సినిమా యాడుట కనుఙ్ఞయిచ్చి ఆ నెల కాఱువేలు చొప్పున సాలుసకు డెబ్బది, యెనుబది వేలకు ము దరిద్రము కావలసివచ్చును. పట్టణ మంతయుఁగలసి పుర ఘమనకుఁ జెల్లించుపన్ను లంతలేవు. ఆలోచించి చేయ 'అని కబీరు కూర్చుండెను.

అతిని యుపన్యాసము నచ్చినవాఁడొక్కఁడే. అతఁడు చంద్రా వి. చంద్రారెడ్డి రామేశ్వరమున కెదురుగాఁ జేయుటకుముందు దూఁగక, విషయము ఓటులకుఁ బెట్టెను. కబీరు పక్షముసకు 100 ఓట్లు వచ్చినవి: కబీరు దొకటి; రావ చంద్రరాజు దొకటి. జీ సినిమా ప్రారంభింపఁబడెను. ఆనాడు రామేశ్వరము గ్రామముసకంతకు లంకాదహన ఎన్న ఫిలుముదెప్పించి యూర కే మ ర్పించిరి. జనము గుంపులుగుంపులై వచ్చి చూచిరి; అందలు జైయించిరి. రామేశ్వరముగారు హాలులోఁ బెద్ద టీపార్టీ చేసిరి.తహసీల్దారు మొదలైన పెద్ద యుద్యోగస్తులందఱును వచ్చి టీపార్టీలో నారగించి, సినిమాచూచి పోయిరి. నాలుగునెలలు గడచువల రామేశ్వరముగారికిఁ బెట్టుబడి యంతయు వచ్చెను. జబీరు చేసి లెక్కలు తప్పు. రోజుకు రెండాట లాడెదరు. రెండునాల్గుప లేనిమిదివందలు వచ్చును. మొదటి నెల యిరువదివేలు, తక్కి మూఁడు నెలలు పన్నెండు, పదునాఱు వేలమధ్య యువచ్చెను.

రామేశ్వరము గారి కిదికాక తాలూ కా బోర్డుప్రెసిడెంటుగా బ్రయాణపు ఖర్చులు వచ్చునుండెను. ఆయన నెలకు ముప్పదిరో బోర్డు పాఠశాలల తనిఖీయే చేయుచుండును. నెల కాఱువందలు, వీలు వందలు బిల్లు చేయుచుండును. తక్కిససభ్యులకు దానిలో మోగుతు తెలిసియు వారు పైకి మాట్లాడరు.

అతఁడు బోర్డులోని యుపాధ్యాయులను బీడించుకొని జొచ్చెను. తాను వచ్చిన లేచి నిలుచుండుట లేదని, తనకు సమస్య రమ చేయలేదని వారికి జరిమానాలు వేయును. సస్పెందు చేయున ఒక యుపాధ్యాయుఁడు "పేనుకుఁ బెత్తనమిచ్చినఁదెల్లవాఱులు TIMA గుట్టినట్లు బాగుగా నున్నది' అనెసఁట. అతఁడుద్యోగమునుంది తొలఁగించఁబడెను. రామేశ్వరమునక ధికారగర్వము మితిమీరిపో పదునాలు, పదునెన్మిది రూకలు జీతము తెచ్చుకొను నుపాధ్యా లందఱు సతనిదయా ప్రసాదముకొఱకు తహతహలాడిపోయిరి. గుంజిలో రులో నొక భీమాకంపెనీ యేజంటొకఁడుండెను. అతఁడును, ధ రావును సహపాఠులు. అతఁడు సెకండు ఫారము మూఁదు సంగీ రములు, థర్డుఫారము మూఁడుసంవత్సరములు, ఫోర్తు ఫారము సంవత్సరములు తప్పి, తనకుఁ జదువునకుఁ బ్రబలవిరోధమని కొని భీమా కంపెనీయేజంటుగాఁ జేరెను. వాఁడు నాలుగై దీంలో పదిలక్షలరూపాయలకు భీమాలు చేయించి కంపెనీవారి చేఁజాల ప000 పొంది వారియొద్దనుండి నెలకు మూఁడువందల రూపాయల Jag వుచ్చుకొనుచుండెను. వాని పేరు నిరంజనరావు. అతఁడు వచ్చి రాశీ శ్వరముగారి నాశ్రయించెను. తాలూకాబోర్డులో నున్న యంద ధ్యాయుల చేతను నేయి వేయిరూపాయల చొప్పున భీమా చేయిన సచో రామేశ్వరముగారికి వేయిరూపాయల బహునూన మిచ్చే

ను బలవంతపెట్టి భీమా చేయించ నారంభించెను. తాలూకాలో కరివద్ద ఱుపాధ్యాయులు రామేశ్వరముగారి మీఁదఁ గలెక్టరు కర్టీ పెట్టిరి. కలెక్టరుగారు జిల్లాబోర్డు ప్రెసిడెంటును ప్రెసిడెంటును విచారించిరి. వారికిని రామేశ్వరముగారికిని బెలిమి యగుట చేత వారు కలెక్టరుగారితో సర్ది కిబ్పరి. అర్జీ పెట్టిన యుద్ధఱుపాధ్యాయులకు నుద్యోగ భ్రంశము వెంటనే ప్రాప్తించెను.

రామేశ్వరముగారు సినిమాతో ఁబాటు నాటకముల కంపెనీ డ నొకటి పెట్టినచో లాభదాయకముగా నుండునని యూహిం 60. సలు కట్టనక్కఱలేదు. నటకులను దీసికొని పచ్చుటకుతప్ప వేతే యము లేదు. బోర్డుఉపాధ్యాయులలోఁ గొందఱు చక్కగా సంగీ Ag. పొడఁగలరు. వారి చేతి వేషములు వేయించవచ్చును. వారి ME నీయక్కఱలేదు. పెద్ద వేషములకు మాత్రమే యీవలెను. జాతీయకళాశాలలో నుపాధ్యాయులెంత వికృత ప్రకృతులో అత్యాస్థలు నంత వికృత ప్రకృతులు. చదువక్కఱలేనివాఁడు, తిండి గఁగాలము గడుపుకొనఁదలంచినవాఁడు, తలిదండ్రుల నెదిరించి కచ్చిననాఁడు, ఆగమ్మకాకి, దేశద్రిమరి వీరెకువమంది విద్యార్థులు. మారావు దివ్యజ్ఞాన సమాజమువాఁదు. ఆయన అనిబి సెంటమ్మగారి

ర్యాండు. శివ్యత్వ మేకలవ్య సంప్రదాయము, లెడ్్బటరు, బీసెం

3 కృష్ణాజీ ప్రభృతులన్నచో నతని ప్రకృతిలో నావేశ తరంగ

లు లేచుచుండును. శివరావెప్పుడును ధర్మారావుతో దివ్యజ్ఞానసభా

సములే చెప్పును ధర్మారావున కిష్టముగా నుండదు. కాని మిత్రునిమనసు కష్టపెట్టుట యెందుకని యూరకుండును. శివరావునకు మనసులోకొన్ని యాదర్శములుకలవు. వానిని ఆళాశాలలో ఫలమునకుఁ దేవలెనని యాయన యుద్దేశము. 9 చుట్టుకున్న విద్యాస్థలను బ్రతిదినము తనవలెనే ప్రార్థనలు నవి చేయునట్లు చేసెను. అందులోఁ బ్రధారులు నలుగురు. బలరామయ్య, ఒకఁడు నరేంద్రరావు, ఒకఁడు సీతాపతి, కృష్ణారావు. బలరామయ్య గోదావరిజిల్లావాఁడు. కాకినాడలో A చదివి, యుద్యమములో మానివేసి, జాతీయకళాశాలకువచ్చినవాఁడు. అతఁడు కొంచెమాస్తిపరుఁడు. ప్రతివానితో వినయ ముగా మాటాడును. సరేంద్రరావు ఎఱ్ఱని బక్కపలుచనిమనిసి, అత డఱవవాఁడు. కాని తెలుఁగుదేశములోఁ జాలకాల ముందుట చేరి దెలుఁగునందే వాని కెక్కువ యభిమానము. వానికిఁ దలిదండ్రులు లేరు. పేరు తెలుఁగు పేరు బెట్టుకొ నెను- అతనియన్న గారు భువంగి య్యరు. విశాఖ పట్టణములో ఓవరుసీయరు. సీతాపతి బెజవారి వాఁడు. ధనవంతులబిడ్డ. సాధువైనమనిసి. అతనికి శివరావన్న ము ధర్మారావన్నను సమాన మైన ప్రేమ. కృష్ణారావు కృష్ణాజిల్లావాడం అతఁడు శాంతిని కేతనమునకుఁబోయి కొన్నాళ్ళుండి వచ్చెను.

శరదృతువువచ్చెను. నిర్మేఘమైనయాకాశమునుండి సూర్యు డెండలు కురిపించెను. చంద్రుఁడు వెన్నెలలను గురిపించెను. పూవులు వికసించెను. గుండేటినీరు వట్టిపోయెను. ఊరి పడమటనున్న కాలువలో నీరు సలుపు విఱిగెను. తెల్లనిమేఘములు దూదిపింజలన గాలి యుప్ఫనియూఁదఁగా గొట్టుకొని పోవుచుండెను. వరి చేలన్ని గంకులమీఁదనుండెను. బోదెలలో రెండువైపులఁ దేరియున్న యొక పైని దేరి తెల్లని సన్నని నీటిజాలులు ప్రవహించుచుండెను. శారీ గట్టుల వేసినమినుపకాఁడ బలిసి పెరిగి మనుసుల నడవనిచ్చుట లేద వెన్నెలలు కాసెను. మెట్ట చేలమీఁదఁ దూరపుఁ జీఁకటులతోఁ గం నువ్వులు, బియ్యము కలిపిపోసినట్లుండెను. కళాశాల లో పలియాపరణ ములో వెన్నెలలు పిండియార బోసినట్లుండెను. పట్టణములో 500 చాటునఁబడి యా తెల్లని వెన్నెలలే కొంచెము నల్లనై యున్ని తోఁచెను. ఒకనాటి రాత్రి ధర్మారావు నిదురపోవుచుండఁగా రామయ్యయు, శివరావును, సీతాపతియు ముగ్గురువచ్చి ధ రావును లేపిరి. 'ఇంతరాత్రి వేళ నేలవచ్చితి' రని ధర్మారావడి వారు 'పనియున్నది. నేఁడొక మహావిషయము జరిగినది. మీ చెప్పవచ్చితిమి. కళాశాలలోఁ జెప్పెదము. పోవుదమురండి' క ధర్మారా వరుంధతిని తలుపు వేసికొమ్మని తాను వారి వెంటఁబో(గిం కళాశాలఁ గ్రీడార్థముంచఁబడిన విశాలసమప్రదేశమున నంటి గూర్చుండిరి. సుందరుఁడై, యెఱ్ఱనై, బక్కపలుచనై యున్నవ వెన్నెలలో మొగలిపూవువలెఁ దళతళలాడెను. ధర్మారావు

" ముగ్గురు నతనివంక భగవంతునివంకవలెఁ జూచుచుండిరి. ధర్మా కావు 'విశేషమేకు చెప్పుఁ' డనెను. వారిలో వారు 'నీవు చెప్పుమన్న చెప్పు' మనుకొనిరి. తక్కిన ముగ్గురును శివరావునే చెప్పుమనిరి. న రావు మాటాడుచున్నప్పుడుకూడ నొకవిధమైన తన్మయత్వము టించును. కనులెత్తి యెప్పుడు నేదో యూర్ధ్వగత విషయములనే రించుచున్న ట్లుండును. మొగమునందు మందహాసము రానీ డు. అతఁడు 'సరే నేనే చెప్పెద' నని ధర్మారావు నొక కృష్ణ అమృతములోని శ్లోకమును జదువుమనెను. ధర్మారావు...

"అవి జనుషి పరస్మి న్నాత్తవుణ్యోభ వేయం తటభువి యమునాయా స్వాదృశొ వంశనాళః అనుభవతి య ఏష శ్రీమదాభీరసూనో గధరమణి సమీపన్యాసధన్యా వ్యవస్థామ్” ప్రగడ రాగమ మీఁద నాలపించెను.

ధర్మారావుకు నిద్దుర మత్తు సరిగా వదలలేదు. కొంత విశ్ర అంచుట చేత నతని కంఠము చక్కగా జీరసాఁగెను. శరజ్జ్యోత్స్నా 1300K ని శ్రేణిపై నతని కంఠస్వరము తద్గతభావము స్వర్గవీధీవిహారము చెర్కు - చున్నట్లు గాలిలో సుమధురమై వినిపించెను. తక్కిన నలు A సతని కంఠమాధుర్యమునకు, భావానుగుణ రాగాలాపనకు, ర్యాతక మైన చదువు ఫణితికి నానందించిరి. శివరావునకు సంస్కృ రాకపోయినను గర్ణామృతము తెలుఁగు తాత్పర్యమతోఁ జది కర్ణామృతములోని యే శ్లోకమైనను నతనికిఁ బరిచితమే. వినినంతనే యతఁడు ధర్మారావును 'ఆహా! మీరు మహా . మీ గానమాధుర్యముచేత నాకర్షింపఁబడి భగవంతుఁడు ముననే యున్నాఁదు' అని యుద్విగ్నమూర్తి యయ్యెను. బిన్నారావు 'నిశేనమేమో చెప్పుం' డనెను. శివరావు విద్యార్థులు వంక జూచెను. వారు 'మేము వెళ్ళెదము మీరుచెప్పుఁ డని అటునుండి లేచిపోయిరి.

శివరా వారంభించెను. నేను నాల్గురోజులనుండి మనస్సులో ఆ పరివర్తనము పొందుచున్నాను. మీరుకూడ నా యుద్వేగము ట్టియే యుందురు. నాకుఁ జాలదినములనుండి 'మన మేల కృష్ణునిలో లీనము కాఁగూడ' దనియుండెడిది. తత్ప్రయత్నము తప్పుడు చేయుచునే యుంటిని, పొడుము, చుట్ట, బీడి, సిగరెట్టు మొక లైనవి నాజన్మలో నేను త్రాగలేదు. అతి పవిత్రమైన జీవితము గడిం తిని" అని శరీరోర్ధ్వభాగమును దీర్ఘ కరించి మొగమునందుఁ దీని చెచ్చుకొని కన్నులు వి స్తరించి చూచెను. పెన్నెలలు కొంచెము బడెను. చంద్రఁదు పశ్చిమ దిశయందు జాఱిపోవుచుండెను. శివరాఖ మఱల నారంభించెను. 'సృష్టిలోనున్న జీవాత్మలన్నియు నొక్కటి కదా! ఈ మాయ దెలిసికొనినచో జీవాత్మ పరమాత్మ య యద్వైతులు చెప్పుదురు. భక్తి చేత భగవంతుని వనము ధ్యానించిన మేని యదిగూడఁ బరమాత్మతోఁ గలియుటయే. రెండును రెండ భిన్న మార్గములు. నేను ప్రతియుదయమున లేచి శ్రీకృష్ణద ధ్యానించునుందును. రాత్రులందును ధ్యానింతును. ఇది కడచిన అన పదునేనేండ్లనుండి చేయుచుంటిని. భగవంతుఁడు వచ్చి నాలో 18 టకు నా శరీర మను దేవాలయమును శుభ్రపఱచి యుంచి శివరా విదియంతయు నింగ్లీషుభాషలోఁ జెప్పుచుండెను. అని పై శుక్ల దశమి రాత్రి సుమారు రెండుగంటలు కావచ్చెను. చంద్రు పశ్చిమ దిక్కున దిగెను. దిగినకొలఁది జంద్రుం డెనగుచుం వెన్నెలలు బియ్యపుగింజల రంగునకుఁ జరిగెను. శివరావు నారంభించెను. “నాల్గునాళ్ళనుండి నేను తిరుగుళ్ళు పడిపోయిnter భగవంతుఁడు నాకుఁ గనిపించక పోయినచో నే నాత్మహత్య కొందు ననుకొంటిని. నేను కూర్చుండి తెల్లవాఱులును దీర్ఘ విచారించుచుంటిని. మూఁదురోజుల క్రింద రాత్రి నేను కూర్చు ధ్యానించుండఁగా నా కంటిముందఱ మహాజ్యోతి కన్పిం ఆజ్యోతి వెలుఁగు భరించలేక నేను గన్ను తెఱచితిని. మూ రాత్రులు వరుసగానట్లేయయ్యెను. నేఁటి రాత్రి మఅల ధ్యాపములు గూర్చుండఁగా నాలో నాకే యొక యూహవచ్చెను. భగవం ధ్యానించుట యెందులకు? అతఁడు వనకుఁ బ్రసన్నుఁడగుటి లకు? మహా తపస్సు చేసినచో మసమే భగవంతులము కావ్యం నేఁటిరాత్రి భోజనము చేయకుండనట్లే కూర్చుంటిని. నాభార్య వందుకొని తిని నిదురపోయెను, నేను మనసా కృష్ణుఁడ కని' నా యనుభవములోనికి వచ్చెను. కాదనుటకు వీలులేదు. సర్మారావుగారూ! మనకు మంచిరోజులు వచ్చినవి. క్రమముగా డు ప్రసన్నుఁడైన తరువాత లోప మేమున్నది? సర్వార్థము ర జీతిలో సవ. కూరిస్టట్లే. కూర్చుండి యాలోచించుచుండఁగా తీరు కావ క్రోధాదులనన్నింటిని జయించిన ప్లేతోఁచినది. బుద్ధ దేవుఁడు పొందిన పరీక్షవంటి పరీక్ష నేను పొందినట్లు తోఁచినది. ఏదో యొక భతము నన్ను లొంగఁదీయనలెనిని ప్రయత్నించినది. నేను లొంగ లేదు. సై తాను క్రీస్తుమ హాత్ముని కాశ పెట్టినట్లు నాకుఁ ం నాశగొలిపెను. 'నీవు ఎ హానుభావుఁడివే యైనచో జాతీయ యంతయు విచ్ఛిన్నదశలో నున్నది. ఒకసారి బాగు రాదా' యని కొండమ్మనకుఁ బోయి క్రిందికి దూఁక్రుమని ""ను క్రీస్తుకు బోధించినట్లే, నేను ప్రేమచేత సర్వప్రపంచము కరించితిని. నాకు శారీరికములైన మహత్తులతో నేమిపని? తు, బుద్ధుఁడు, క్రీస్తు మువ్వరుకు గలసి నాలోవచ్చి నివసించు • యూహించితిని. ఇప్పుడు నాకు విరోధులు లేరు. నారాయణ గారిని గూడ నేను విచారము లేకుండ, మనస్సులో నేదియు మార్పు లేకుండం గౌఁగిలించుకొనఁగలను. ఇట్టి యుత్తమానుభవమును నే నిమ: డ్చుకొన లేకపోయి సరేంద్రరావు బలరామయ్య, ులతోఁ జెప్పితిని. వారు మూఁడుదినములనుండి నేనుపొందు హృదయ వేదన యెఱుగుదురు. నేనెప్పటిక ప్పుడు వారితో బి. అగువరహస్యమును జెప్పుమనే యుంటిని. నాకు దివ్యజ్ఞాన 100 గ్రంధములు చదివినప్పటి నుండియు నేదో నామనస్సులో నాకు జరుగునని మనసునకుఁ దోఁచుచునే యుండెను. 300 పరిపక్వమైనది. మహావతార మొకఁడు కలుగునని బీసెంటు S చెప్పుదునే యుంటిరి. వారు పరమాత్మ జిడ్డు కృష్ణ -రిలోని కవతరించునని యనుకొనుచుండిరి. అని శివరావు మల 'నది నాలో సవతరించినది. నేను పొందిన హృదయ కృష్ణ మూర్తి పొంద లేదు. కృష్ణమూర్తి నెది గెను. బాల్యమునుండి బిసెంటమ్మ యతనికి సుఖములే కూర్చెను. నేను బాల్యమునందేమో, బుద్ధియెఱింగిన నాఁటనుంది కష్టములే యనుభవించితిని. నాకు బుద్ధి తెలిసినప్పుడే మా నాయిం గారు చనిపోయిరి. అప్పటినుండి నేను పడ్డకష్టములకు మితి లీకుల నా యనుభవము చాల విశాలమైనది. నేను ఖైదులో నుండి వచ్చితిని. కృష్ణమూర్తి కీ యనుభన మేది? నేనిప్పులిం పొందిన యనుభవము నా యవతారముతోఁ బ్రధమ దశ నాకు సర్వజనులయందు వసించు జీవాత్మ నేనే యన్న స్మృ మాత్రమే యిపుడు గల్గినది.' శివరావు కనుబొమ్మలు పైకి మొగమునందు గంభీరభావమును దెచ్చుకొని, 'ధర్మారావుగారూ! ఈ యవతారము చాలగొప్పది. బుద్ధుఁడును, క్రీస్తును ఖడ్గవాదులు కారు. వారు హృదయరాజ్యాధిపతులు. నేను కృష్ణుని శక్తి కూ సన్నిహితత్వమును పొందిన వాఁడ నగుట చేత ఖడ్గవాదినిగూడను. యధికారము హృదయముమీఁదనే లేదు. శరీరమ మీఁదఁ గూన గలదు' అని యాకాశమువంకఁ జూచెను. చంద్రుఁ డస్తమిరి చుండెను. ఎఱ్ఱనై యర్ధాధిక చంద్రబింబము నృక్షముల చాటుకు గ్రుంకఁబోవు సమయమునఁ బక్షులు కూయ నారంభించెను. శోకా దేవత యరుణమూర్తియై పక్షికూజితములను మూల్గుల చేత దుఖ పడుచున్నట్లుండెను. శోకాధిదేవత యమంగళమైన తన మొగముని లోకమునకుఁ జూపించు నిశ్చలేక వృక్ష శాఖలన్న చేతులతోఁ మొగము గప్పుకొనినట్లుండెను. శివరా వనెను. 'అదిగో చూచిలిపి నే నవతరించినంతనే ప్రాఁతవడిన సంస్థలకుఁ జీర్ణములైన శక్తులన సస్తమయ మారంభించినది' యని యొక వికృత హాసము చేసెను. 4 హాసమునం దున్మత్తత గోచరించెను. శివరావు "నేను వెళ్ళెదము నాకుఁ గలిగిన యీ మహానుభవమును బలరామయ్య మొద ముగ్గురును విశ్వసించిరి. వారినిఁ బిలచి కనుగొనుఁ" డని తాను దూర ముగాఁ బోయి బలరామయ్యను బంపించెను. ఒకరి వెంటనొకరుము రును వచ్చి తాము శివరావుగారి యవతారము సమ్మి

చెప్పిరి. 'నాల్గునాళ్ళనుండి శివరావుగా రేమియావేశము లో నుండితి!

ఏమియా వేశమలో నుండిరి! వారిలోఁ బదునాలుగులోకములు గీకి

గిర తిరిగిపోయెను. వారెప్పటి యనుభవము సప్పుడే మాకుఁ జెప్పు గుండిరి. మన కళాశాలకు, హిందూదేశమునకు సకలజగత్తుకుఁ Aళ్యాణము సమకూరు దినములు సమీపించినవి' యని వారు చెప్పిరి. ర్మారావున కేమియుఁ దోఁచినదికాదు. చమత్కారమున కని నునా? అట్లులేదు. దివ్యజ్ఞానసభపిచ్చి శివరావునకు మిక్కిలి JK తగ్విషయములన్నియు సతఁడు పవిత్రముగా నెంచును. వానితో తెకు పరిహాసమ లాడఁడు. శివరావునకు బిచ్చియెక్కెననుకొనునా? మాటలన్ని యుఁ జక్కగాఁ మాటాడుచుండెను. శివ రావు మ చేయుముండె సనుకొనునా? ధర్మారావునకుఁ దెలిసినంత తెకు శివరావు చాల సాధువైనమనషి. ఎదుటివారిని మోసము చేయు కుకాఁడు. అంతఃకరణప్రవృత్తి ప్రమాణముగా నడచుకొనువాఁడు. 1) పూర్వకముగ నిట్టి వంచన నాటక మాడఁడు. ధర్మారావు స్వగృహమునకుఁ బోయి మతలఁ బరుండెను.

హలకు బ్రొవెంతయులేదు. ప్రక్క నువచ్చి పండుకొన్న అరడ దలిక చేత సరుంధతికిఁ మెలఁకువ వచ్చెను. ఆమె 'యిప్పుడే స్పాతిరా?” యని యడిగెను. ధర్మారావు 'అవు' ననెను. అరుంధతి రాచకార్యము చేసివచ్చినట్లున్నదే. జాతీయక ళాశాలలోని (ముక్యోగమునకుఁ బవళ్ళు రాత్రులొక టే కొలువై పోయినది. తెల కరుంధతికాని, మీ కరుంధతి యెందులకు? ఇంటిలో నా తెకు భయమువేయదా?' యనెను. సావిత్రమ్మగారు లేచి మాస్ వూడ్వనారంభించెను. అరుంధతి లేచి తానుగూడ పోఁబో ధర్మారావామెను బట్టుకొని 'నీ యుద్దేశము నే నెచ్చటికిఁ 200ని' యని యడిగాను. ఆమె 'మీ రెచ్చటికి పోయిన నా కేమి? DV నిద్రపట్టదా!' యనెను. ధర్మారావు 'భయమంటివిగదా' తెదు. అరుంధతి 'యసలు మీరన్ననే భయ' మనెను. ధర్మారావు బూచివాఁడ్రనా?' యనెను. అరుంధతి 'మీరందఱు సవతార లు. నాకు భయముకాదా?' యనెను. ధర్మారావు తెల్లపోయి అరుంధతి మొగములో ధర్మారావనుకొన్న విజ్ఞాన ట గోచరించలేదు. ఆమె గిరికావృత్తాంతమును దడవు బిగు. ధర్మారావునకు శివరావువృత్తాంతమనిపించెను. ధర్మారావుతెల్ల ఁబోవుట చూచి, యరుంధతి 'ఏదో కథయున్నది. ఎందు దిగాలపడి చూచెద?' రనెను. ధర్మారావు 'నేనే మవతారణ అరుంధతి 'కసఁబడుచునే యున్నదికదా! ధర్మావతారము' అన మగని పేరు చెప్పినందులకు సిగ్గుపడి యామె భర్తృపరిష్వంగమ నొదిఁగెను. ధర్మారా వామెను ముహుర్ముహుశ్చుంబనము గానింక 'నేనింత కావ ప్రవృత్తిని, ధర్మావతారము నేమిటి?' యనెను. ధతి

"కామము ధర్మములో భాగమే” అనెను. రామేశ్వరము గారు పాఠశాలల తనిఖీలకుఁ దిరుగుచుం11+0 రంగాపురములో నొక యుపాధ్యాయుఁ దుండెను. అతఁడు జార్జ్ పాఠశాలాధ్యక్షుఁడు. ఆయన యే యెండ కా గొడుగుపట్టు పలికినా తాలూకాలోని యితరోపాధ్యాయు లందఱును రామేశ్వరముగా యధికారాతపమున మలులమాఁడిపోవుచుండఁగా నతఁడుమాత్రక తదధికారజ్యోత్స్నలోఁ జకోరమువలె నానందనః నుభవించుముం జ అతని పేరు జోస్యలు. ఆయన సుబ్బన్న పేఁటకు చాలదూరముగ యూరిలోఁ బూర్వ ముండెడివాఁడు. అతఁదు పేఁటకు దగ్గ ఆన నుండవలయునని, రామేశ్వరముగా రతనిని రంగాపురము తెచ్చిది.. జోస్యులు 'రామేశ్వరమ: సాక్షాన్మాంధాతృచక్రవర్తి యవతరిం సనును. ధర్మమంతయు రామేశ్వరముగారే. రామేశ్వరము 100m పయోధి. ఆశ్రితపక్షపాతి. రూపజితమన్మథుఁడు. రామేశ్వరము /శిశిష్టా దాలూకాలో నున్న ఉపాధ్యాయు లంచఱకన్న జోస్యులు పరి

వివేకి. పిల్లలకుఁ జదువుచెప్పుట యనునది జోస్యులే యెఱుఁగుర్తు ప్రెసిడెంటుగారు రంగాపురము మకాము వేసిరి. పూర్వం రామేశ్వరము గారి నెప్పుడును జోస్యలు భోజనమునకుఁ బిలువ తనకు వేతనాభివృద్ధి నిచ్చి సర్వ మయములందును దన సలహా సీన కొనుచుఁ దన్ను దగ్గఱకుఁ బిలిపించుకొన్న తాలూకాపతియందు ( F గౌరవము ప్రకటించుటకు రామేశ్వరమును భోజనమునకుఁ బి0 3 రామేశ్వరముగారు సరే యనిరి. జోన్యులు, భార్యయుఁ దాను సిద్ధం రాజ్యలక్ష్మమ్మగారి యింటిలో నొక భాగమందు నివసించుచుం 44. కుమారుఁడు చనిపోయిన తరు వాత రాజ్యలక్ష్మమ్మ గారుదుఃఖంచిదుఃఖ ఆక మంచము పట్టెను. ఏదోదీర్ఘ వ్యాధి యామెకు సంక్రమించి, యాక్ష

పదమూఁడవ అధ్యాయము

361

4 శిల్యమై యూర్వశివలె స్వసౌందర్య ప్రవాహసమాక్రాంత నిష్క-యైన యామె నేడు నిరంతరబాధా పరిధూత తేజస్కయై మంచమునంటుకొనియుండెను. ఆమెకుఁ గేశవరావుగా అక్కడే కొడుకు. ఆకొడు కెదిగి యెనిగి మహావృక్షమువలె నాకా పంటి పెనుగాలికిఁ గూకటివేళ్ళతోఁ బెల్లగించుకొని పడి తెలను. కేశవ రావుగారికి సంతానములేదు. అతనిభార్య పుట్టి టి బోయెను. రాజ్యలక్ష్మమ్మగారి భర్తప్రొద్దున నింత వండును. తిని భార్యకుఁ బెట్టును. భోజన మైనతరువాతఁ బోయి గ్రామ కావడిలోఁ గూర్చుండి చీట్ల పేక యాడునుండును. భార్యకు మందు ప్పంచియిప్పించి యతని ప్రాణము విసిగెను. అంత కుమారుఁడు గా భార్య యట్లుండఁగా నితఁ డిట్లు చీట్ల పేక యాడుచుఁ గాలము నీవుట లోకమునకు విడ్డూరముగా నున్నది. అవృద్ధుని మనస్సులో అగ్ని పర్వతములున్నవి. లోపలఁ దిరుగుళ్ళు తిరుగుచున్న వన్ను, లోహ గగలసి మహాగ్ని చేతఁ గరఁగి మహావేగముగ గర్భగోళమున రాకృష్ణ దాల్చియున్న యగ్ని పర్వతము పటాలుమని పగిలి, "్నట్సృతికాక ముందు సామాన్య పర్వతమువలెనే కనిపించును. ఆ నాడు సట్లే. అతనిముందు కేశవరావు పేరు చెప్పును. ఆ ''ర్భాగ్యుని పేరు, ఆ యల్పాయుష్కుని పేరు నాముందు తేకుము.

www వేయకుము, వేయకు మని యా ముసలివాఁడు. అదుతముగాఁ బోవును. పోయినతరు వాత నెవ్వరును లేని యే గిందనో కూర్చుండి, యే పొలముగట్టుననో కూలఁబడి త్రవ్వు *వ్వుకొని దుఃఖించును. ఎన్ని వందలసారులో యాత్మహత్య వలెననుకున్నాడు. తాను జనిపోయినచో రాజ్యలక్ష్మమ్మకుఁ దిగ్గు లేదు. ఆ యూర్వశి తన్నొకనాఁడు పురూరవశ్చక్రవర్తిఁ New యయాతిమహారాజును సమర్పించినది. ఆ యయాతి తన 2000 దాను పోయెను. ఈ యూర్వశి మఱల నారాయణాంక నా యగుదాఁక నామెను బరిత్యజించుట కతనికిష్టమ లేదు. AAMA రాజధానివలె నున్న రాజ్యలక్ష్మమ్మ కెదురుగా సర్వ గూర్చుండ లేక పోయి గ్రామచావడిలో నుండును. దొడ్డిలో పాయున్నది. రాజ్యలక్ష్మమ్మగా రొక కుక్కిమంచములోఁబవలె నా వాకలోఁ బండుకొని యుండును. గృహ మంత జోస్యుల మగఁడు పెండ్లా మిద్దజే వాడుకొనుముండిరి. అదివరకు యుదయ మేడుగంటలనుండి పదిగంటలవఱకును, సాయంకాలం రెండునుండి మైకున్న రవజకు నుండెడిది. రామేశ్వరముగారు ప్రాజెక కాలము మార్చి పదినుండి యొంటిగంటవజి కేఁ జేసిరి. అందు దేశ జోస్యులు భోజనము చేసి బడికిఁ బోయినతరువాత సాయంకాల వజ్రకును జోస్యుల భార్య మంగమ్మ యింట నొక్కతియే యుండు అప్పుడప్పుడు పోయి రాజ్యలక్ష్మమ్మగారితో మాట్లాడినను దక్కిన కాలమంతయు బిక్కు బిక్కు ఎనుచు నొంటరిగ నింటనే యుంకు 'స్యుల భార్య పురోహితునియింటిపిల్ల ఆమెకు నాగరిక లక్షణము శ తెలియవు. ఎక్కువ లజ్జపడుట, పురుషులతో మాటాడకుండ మాటిమాటికిఁ బయ్యెదపట్టుకొనుట, విలాసముగ లజ్జనభినయిందన యీ మార్గములు తెలియని పల్లెటూరిది. బుద్ధికన్న, వివేకము ధనమునందే యెక్కువ యభిమానము కలది. మనిసి వెళి మొగమునందు సౌందర్యము లేకపోయిసను పెద్దకన్నులు, రూ వారి కందగ యనిపించును. జోస్యులు నల్లనివాఁడు. మళూరికి పదియేండ్ల క్రింద విచ్చిఁ బోసి మొగమంతయు బాడెలుబడెలయ్యెత మనిసి వికారమ గ నుండును. ఊహలయం దంతవక్రత యూ ఎనిసియాకృతియందు నంత వక్రత. వారికి వారికినిఁ గలసిస్ No ధము. జై 'స్యుల తండ్రియుఁ బురోహితుఁడే. జోస్యలు ధర ఫారలోని బాతఁబదివి, ట్రెయినింగై యుపాధ్యాయుడుగా వచ్చెను. మంగళం యొంటిమీఁద సగలులేవు. అందు చేత నామెకు భర్తనుజూ నిరాదరణ. జోస్యులానాఁడు రామేశ్వరము గారు వచ్చునని పశ్చి మిరపకాయలు, నల్లము వేయించి గారెలువండించెను. సగ్గుబెలు బరమాన్ని చేయించెను. అందులోఁ గుంకువ పూవు, జీడిప వేయించెను. కొబ్బరికోరి పోయించెను. బంగాళదుంపలు వ1పై బెట్టినకూర. రంగాపురములోఁగమ్మతోడు పెట్టిన పెఱుఁగుడి "

తీయుట కాలస్యము చేసెను. రామేశ్వరముగారు బ్రాహణగృహ నవ జేయలేదు. అందులో జోస్యులుదగ్గజఁగూర్చుండి ఆతార్థము లన్నియు జాగ్రత్తగాఁజేయించెను. ముందర రామేశ్వరము 210 కేవడ్డించిరి. రామేశ్వరముగారికి భోజనమమృతాయమానముగా ఉన్నది. చేతఁడుని సరిలో పదార్థము లవంకఁజూచును. మంగమ్మవంకఁ కారును. మంగమ్మవంశ ఁజూరునుం డెనని జోస్యులకుఁ బెలియును. శాని వధికారి. సమినఁగలఁడు? ఐననూరు కేమాడరాదా? భోజనము జీవంత నీవును రామేశ్వరముగారు పదార్థములు మెచ్చుకొనుచునే లండను. మంగణ్మయెదుట జోస్యులతో 'మీభార్య వంట చాల జోయసనం'యనెను. జోస్యులు పదార్థములకు చికఁదాను హేతు 40 చెప్పుకొని లేదు. మంగమ్మ సంతోషపడెను. రామేశ్వరమ సకు గ్గరిలోఁ దినుట యలవాటులేక భోజనమగువరకు విస్తరియంతయుఁ మై పోయెను. గారెలేసు, పరమాన్న మేమి; కూరలేమి, పెఱుఁగేమి దానికన్న నొకఁడు ముచ్యముగా నుండెను. మంగమ్మ తలుపు నిలుచుండి యేమి కావలయునో యని యెరుకుచూచుముండెను. రామేశ్వర సూమెవంకఁ జూచియే తనకు గావలసినది చెప్పును.

4. ఒన మైపోయినతరువాత ముందుగదిలోఁ బ్రక్క వేయించెను. వింద రామేశ్వరమ గారిని విశ్రమించుఁ డని చెప్పి, 'న్యు ఆదరా రెండు మెతుకులు గతికి బడికిఁ బోయెను. మంగమ్మ కము చేసెను. ఎప్పుడైనాను దమాయింట గారెలు చేసి కొనిసను అన్నము చేసికొన్న నునిట్లుండదు. ఆమెయు సుఖముగా భుజించెను. నంది గొల్ల దాని చేత రామేశ్వరముగారు తిన్న విస్తరి తీయించి అనుకగదిలో మంచము మీఁదఁ బరుండెను. రామేశ్వరమగారు ఎపి గవాశిని దాను పరుస్న గదికిని గోడ యర్థము. తిలువు వేసి

పగలు రెండుజాన లైనది. ప్రక్కగదిలో రామేశ్వరము మర్కొన్నట్లు ధ్వనిచేసి, 'మంచితీర్ధము కొంచె మిస్పింతురా' కరు, మంగమ్మ లోనికిఁబోయి కందుచెంబుతో నీరు తెచ్చి వాకిటిలో చెంబుంచి కా నొడ్డిగిలి నిలుచుండెను. రామే బి గారు 'చెంబు తీసికొనుచు నామెవంకఁ జూచెను. "మె తెలుపు

పోస్యులు ప్రధానో పాధ్యాయుఁడు గనుక గంట ముగా వత్తులని తోటియొట్టతోఁ జెప్సి, రామేశ్వరము గారికి మర్యాచాటునకుఁ బోయెను. రామేశ్వర మా నీటితోఁ జేతులు ముఖము గడిగికొని 'యింక గొంచెమునీరు తెచ్చిపెట్టు' డనెను. ఆమె లో కొనివచ్చెను. రామేశ్వరముగారు చెంబుపట్టెను. ఆమె నీరు వడ్డించెను. ఆయస మంగమ్మ చేయి పట్టుకొ నేను. మంగ బెదరిపోయెను. చెం బచ్చట వదలి పెట్టి లోనికిఁ బరుగెత్తెను. రాజాజు శ్వరము పదిరూపాయలనోటుతీసి యామె నిలుచున్న చోటికి విన ఆమె యానోటు పరిశీలించి చూచి కొంచెముసే పొఁగి యా జోక మఱల రామేశ్వర మున్న గదిలో గుమ్మము వద్దనుంచి తాను తెలుగాు వేసికొనెను. రామేశ్వరముసకు భయం య్యెను. జోస్యులతో నెమ్ చెప్పునేమో! అయిసను జోస్యులు తన్నేమి చేయఁగలఁడు? అయిన రామేశ్వరము హృదయములో దశ తగ్గ లేదు. ఆయన బడికిం పరీక్ష చేసి యంతయు బాగున్న దని వ్రాసెను. పిల్లవాఁ జోగుల వ్యాసము వ్రాయుచు 'స్నానము' అని వ్రాసెను. రామేశ్వరముగా ఆ దానిని గొట్టి వేసి 'స్తాన' మని దిద్దిరి. ఆయన వెడలిపోయిన తరువా నలుగురు ఉపాధ్యాయులు నవ్వుకొనిరి. వెళ్ళిపోవుచు జోస్యులుగా యాతిథ్యమును బుసఃపునః ప్రశంస చేసిరి. జోస్యులు దనకు గొకు యాశ్రయము దొరకిన దని సంతోషించెను.

ధర్మారావు ప్రతిదినము కళాశాలకుఁ బోవును. శివరావు యవతార కథా ప్రస్తావనలతో నతనిని ముంచియెత్తును. కాయవతార ప్రసంగము వృద్ధినొందుచున్న ట్లేగాని తఱుగుదున్ని లేదు. ఈ యవతారకథ యీయైదుగురి మధ్యనేకాని యాజక వానికిఁ దెలియదు. ఒకనాఁడు ప్రొద్దున ధర్మారావు బోయెను. శివరావు 'ధర్మారావుగారూ! ఇంకొక నూత్న విషము జరిగినది, మీకది చెప్పవలయును. మీరు కళాశాల వదలి తరువాత నింటికిఁ బోవలదు. మా యింటికిఁ బోదము' అని చెప్పుత ధర్తారావంగీక రించెను. పదునొకండుగంటలకు భోజనమైనది. ఆక రెండుగంటలవఱకుఁ గళాశాలలేదు. శివరావు రహస్యముగా ధ రావుతోఁ జెప్ప నారంభించెను; 'నేటి తెల్లవారుజామున ఆ ప్రకారముగా లేచి, మే మందఱమును భజన చేయుచుంటిమి. పాలిత

పాడుచునే నరేంద్రుఁడు మూర్ఛపోయెను. "తనిని మేము మాముగాఁ దీసికొనిపోయి మొగమ: మీఁద నీళ్ళు చల్లి, మూర్ఛఁ దేర్చి అతఁడు కనులు తెఱచి దివ్యజ్యోతిస్సులు వెలుఁగు నేత్ర ఆత్మమలతో నావంకఁజూచెను. నే నా కన్నులలో రాధికను గుర్తు Aట్టిటని. 'నీవు రాధవా' యంటిని, నరేంద్రుఁడు చేతులు చాచి 'హా! సుదేవా!' యనెను. 'ఇద్దజమును మఱునిముసమున నొకరి గాఢా బింగి సమునం దొకరమున్నాము. ' శివరావుకన్నలుపై కెత్తితలయాడిం మీరు నా కొఱకు రాధ మనష్యజన్మమెత్తినది. నరేంద్రునిఁ జూచి అప్పటినుండియు నా కనుమానమే. అతని మొగములోఁ జూడుఁదు - '్వ సౌందర్య మున్నది' అనెను. ఇంతలోఁ గళాశాల యావులు. తెలుగు వర్ణ శాలముందు నిలఁబడియున్నవి. నరేంద్రుఁడు శివరావు టికి వచ్చుచు నా యావులమధ్య నిలుమండెను. శివరా 'నటు మారుఁడు, అటుచూడుఁ' డనెను. ధర్మారావు చూచెను. శివరావు సూచితిరా! చూచితిరా! గోలోకము వదలి సన్నుఁ బొందవచ్చిన అధికను గోవులు సేవించుచున్నవి. నాది సంపూర్ణావతారమని నేను అప్పలేదా? ప్రతి చిన్న విషయమునందు సవతారసాదృశ్యము నాకుఁ ADపించుచునేయున్న' దనెను. ధర్మారావు శివరావు పురాణ కథా విలాఏమిలకు సంతోషించెను. పదిమందికిఁ బదిరకాల వెఱ్ఱులు; తినకు ""త" జోక్యములేదని శివరావు చెప్పిన ప్రతిదానికి నతఁడూ

ఈ నాటకమ'లో బలరామయ్య యభిమన్యుడు; సీతాపతి మ్యమ్నుఁదు; ధర్మారావు బలరాముఁదు. కథ పెరిఁగిపోవు చున్నది. 2. ఆునాఁడు కిరిటి పశుపతులు ధర్మారావునుజూచి పోవుటకు

ఇచ్చిరి. పశుపతి ధర్మారావుతో 'సత్యహరిశ్చంద్రుఁడ వనఁగా నీవు. వార్యతోఁ గలసి మూఁడు నెలలు తిరుగకముందు మాయింటికి వచ్చి అసూయకు నీమీద వచ్చినంత కోపము మఱి యెవ్వరి ను రాలేదు. మా యమ్మాయిపుట్టుకలకు వత్తువంటివి. ఎన్ని తరములు వ్రాసినను రావు. ఆనాఁడు కనిపించుటయే కనిపించుట' సాధించెను. ధర్మారావు 'మీయమ్మాయి కిప్పుడెన్ని యేండ్లు?' కిరీటి 'యెన్ని యేం క్లేమిటి ! మగఁడు కావలయునునున్నది' అనెను. పశుపతి నవ్వి 'నాలుగేండ్లు. కిరీటికి మావృష్టి నిచ్చునా? పెట్టునా? కిరీటికిచ్చి పెండ్లిచే పెద'ననాను. కిరీటి 'ఆరుండన పేరు పెట్టి నా కేలయిత్తువు? ఇద్దఱును గలసియే యుందురు - ధర్మారావ్యమ క్మినెను. ధర్మారావు 'మా ఆవిడ మొన్న కృష్ణావతారము మాచుటకుఁ బోయినప్పుడే యనుమాన పడినది. నాకెందు కీల యనెను. కిరీటి 'కృష్ణావతారమేమిటి?' యనెను. మంతయుఁ జెప్పెను. సాయంకాలమున మువ్వరునుగలసి కళాశాలకు బోయిరి. ధర్మారావునకుం గిరిటి పశుపతులకు గాటవుఁ జెలిమియగు వారితో శివరావు కుఁగూ చెలిమికలిగెను. కిరీటి శివరావు నదిన యెఱుఁగును. ఇద్దఱును నెల్లూరివాసుకో. కిరీటి తన ప్రేమకథ ధర్మా రావు, పశుపతి శివరావులకుఁ జెప్పెను. కిరీటి సహజముగ ముగ్ధు మెత్తని మనసుకలవాఁడు. ధర్మారావువలెఁ దురుసుగా మాటాడం కిరీటి మొగముచూచినంతనే యతఁడు మంచివాడనిపించును. మాకృతికిఁ దత్ప్ర వ కధ మెఱుఁగు తెచ్చును. శివరావు, కిరీటియన్న ప్రాణములు వదలును.

వారిద్దఱును పేఁటలో మూఁడురోజులుండిరి. శివరావులికి విడిగాఁ బిలిచి యిద్దరికిఁ దన యవతారకథఁ చెప్పెను. వారిక నూరకుండిరి. తరువాత ధర్మారావును, వారును రూపఁ బలుకుతో 'ఈయన కీ పిచ్చి పట్టినది వదలుటయెట్లు?' మూడవనాఁడు పోత కాలము పశుపతి శివరావు లిఱును దివ్యజ్ఞాససభావిషయముల వించుకొనుచుండిరి. పశుపతి కే వి తమినందును నిశ్చేయబుద్ధి లిమి అతఁడు నూత్న విషయములను దెలిసికొనుట కే యాతురపడుచుంది

కిరీటి ధర్మారావులు కలసి కళాశాల వెనుకనున్న మెట్టచేరిం కి వాహ్యాళిపోయిరి. చంద్రారెడ్డి యీయేఁడు పసపుతోఁట్ర, మిరి తోటయు వేయలేదు. అదివఱకుఁ బ్రతిసంవత్సరము పంటలు సతఁడు పండించెడివాము. 'ఏమండీ! రెడ్డిగారూ! యేఁడు పసుపుతోఁట వేయలేదేమి ? మిరపనారు పోయ లికోటలో యని యెవరైనా నడుగుదురు. 'అబ్బా! వానినిండి పాము వానితోఁ బడ లేక యని తీసివేసితిని' అని జవాబు చెప్పును. యంతయుఁ గంది చేలే యెక్కువ వేసెను. పసపు తోఁటలైనలోని

గన్నుల కానందముగా నుండి మాటిమాటికిని నీరు పెట్టుట చేత న తిడిసి కాలి క్రింద మెత్తగా నుండెడిది. ఇప్పుడు చేలు చూచుటకుఁ అచ్చగా లేవు. కాలిక్రింద నేల గట్టిగానున్నది. స్నేహితు ఔర్వు మీరు బోయి యొక చోటఁ గూర్చుండిరి.

కిరీటి : జైలులోనుండి సూర్యపతి మఱి యింకెన్నా"కు

ధర్మా : రాఘవరావు, నతఁడు నొకసారియే వెళ్ళిరి. ఇంత జతు నెలలలో రావచ్చును. కడలూరి జైలులో నున్నారు. ర్య పతి యుత్తరమ వ్రాసెను. మొదటి నెలనాళ్ళు రాజవ హేంద్ర లో నున్నారఁట. ఈ నెలనాళ్ళు తిండి సహించక చాలా అబ్బంది పడిరఁట. అన్నిమి లో మేకులు, రాళ్ళు వీనితోఁ దిలేక పోయిరఁట, ఇతర దేశమిలలోఁ గారాగృహములు బహుసుఖముగ అందునఁట. మన దేశములో నిట్లున్నవి. ఆగర్భశ్రీమంతుఁడు సూర్య 30, అర్భవా కారుఁడు రాఘవరావు. ఇద్దఱకును వచ్చిన దీ దురవస్థ. వాత బళ్ళారి తీసికొనిపోయిరి. అచ్చట కారాగృహాధికారి చాల అదినాడఁట. చాల బాగుగనే యున్నదని తెలిసినది. సూర్య పతి కటి మూడునెలలైన తరువాత బి క్లాసులోఁ జేర్చఁబడను.

రాడు నాగుగనే యున్నదట. కిరీటి : మొన్న బెడవాడలో సూర్యపతి కూతుండ్రను జూచి అచ్చితిని, ధర్మా : పిల్లలు సుఖముగా నున్నారా? కిరీటి : 'సుఖముగా నున్నా' రనెను. ధర్మా: నీప్రేమకథ

ఇంగిదూరము వచ్చినది? ప్రేమకథ యనినంతనే కిరీటి మొగము సెను. "అన్నా! మామామ యిదివజికే నాకు కూత్రునీయ తీరాడు. నేను నాలుగేండ్లనుండి యుద్యనుములోఁ జదువుమానిసలేరు 24 'దినుటకుఁ తిండి లేదు. వానికిఁ బిల్ల నెవరిత్తు' రని యన్నా పిల్ల మాట యెట్లున్నను స్వరాజ్యము వచ్చునని చదువు మాని వచ్చుసనుకొన్న స్వరాజ్యము రాలేదు. రాదనుకొన్న శశి మటీ న్నది. శశి రేఖ నిద్రాహారములు మానినదఁట” ధర్మా: రాజేంద్ర క్రింద నేనామెను మీమామ బాపట్లలో నుండగా, తినే నా వఱ కెఱుఁగకపోయినను జూచి గుర్తుపట్టినిదియంతయు మీ యత్తగారు చూచుచునే యున్నదంట.. ఉత్తగితలో నీకుఁ దెచ్చియిచ్చితినన్న విషయము తెలియలేదు. బ్రతికిపోయి నేఁడు ప్రొద్దున వారియింటికిఁ బోయినంతనే వారుసలువురు కన్న దూయఁబట్టిరి. మీ బావమజఁది నన్నుఁ గొట్టనేవచ్చెను. చావుకి కన్నులొట్టవోయి బయటఁ బడితిని. ఏమి చేయమందు' వTN నేనేమి చేయఁగలను? ప్రాణములన్నియు నవ్వ కొప్పగించి 'ఇమిగిలి ప్రాణము లిచ్చటనే పెట్టిపోయినాఁ' డని శశికిఁ జూపించుచులత మన్నట్లు క ట్టెవలె నేను బయటికి వచ్చితిని. మఱల నింటికిఁ తిని. నా యీ స్థితి మాయమ్మ బాగుగా గ్రహించినది. గుంటూరుపోయి కటాపెటిగా మామామను 'పిల్ల నిత్తువా, బూతులలో యని యడిగివతునని బయలుదేరెను. ఆమె వెళ్ళఁగా వారెవ గౌరవించలేదఁట! ఆమె యేమైనను సరేనని నాల్గు రోజులుండి, మామను గదలించి వెంటఁబడి తఱిమి సాధించెనఁట. 'చిన్నప్ప కిరీటికి శశి రేఖ నిత్తునంటివి. అశుభము శుభము నెఱుఁగని యా లిద్దరు నిజమే యనుకొనిరి. పిల్ల పెద్దవ నిషియై యైదేం స్లయి నాబిడ్డ యీ పెండ్లి కాకపోయినచో బ్రతుకునట్లు లేదు. నీ పర్ష్న నాకుఁ గడుపుదుఃఖము తెచ్చిపెట్టవలయునా?' యన్న దఁట! ధ రావు 'కంసునివలెనా' యనెను. కిరీటి మందహాసముచేసి, త నారంభించెను. 'మా మామ నాల్గురోజులైన తరువాత యమ్మతో నీ కొడుకు గాంధీగారి యుద్యమములోఁ జేరి చదును గూడ మానివే సెనాయెను. నీ కొడుకును జేసికొని మా అమ్మాయి.. యేమి సుఖ పదును? బి. ఏ. యయినను ప్యాసైనాఁడు గనుగ !! అన్నాడఁట. మా యమ్మ 'వానిని మఱల బి. ఏ. చదివింతును వా డింకొక్క యేఁడే చదువవలయును. వాఁడు బి. ఏ. పరీక్ష పాల్గొన నచో నీవు కూఁతురు నిత్తువుకదా' యని సరే ననిపించి వచ్చినది. రెండు నెలలక్రింద వార్త. ఉద్యమములో నేనుండి యెక్కువ చేకూ నదియు లేదు. నేనుద్యమములోఁ జేరినందులకు మావాండ్రకందటకక గోపముగా నున్నది. నేను శశినిఁ బరిత్యజించలేను. మఱలఁ జదువ మనుకొంటిని. చదువు మందువా!

ధర్మా: నాకుఁ జూచినకొలఁది దేశ మందఱు నుద్యమములో తో స్వరాజ్యము తేపే వచ్చును. కాని యెవరికివారు స్వార్ధ పరా యున్నారు. అట్టిసమయములో మఱియునిబ్బంచులలో నున్న రు తమ జీవితమార్గములను జెడ తొగొట్టుకొని సంకటపడినందువలన తాలాము కన్పించలేదు. రాఘవరావువంటి మహోద్రిక్త హృద నీవు, నేను చెప్పినచో నాఁగరు. మొన్న గాంధిగారన్నట్లు మీరు నిత్యము బాధపడుటకే జన్మించిరి. బాధపడుటలోని తత్త్వము కారి ముక్కులలోని యూపిరివంటిది. నీవు ముందునాఁటిఁ జదివినచో "చ్చి "సిబ్బన్నపేటలోఁ జదువుము. కిరీ: ఇక్కడనే చదివెదను అన్నా! నిన్ను వదలిపెట్టి నేనుండలేను. నీవద్దనే యుండెదను. తినే చది వెదను.

అప్పటికి ప్రొద్దువోయినది. ఇద్దఱును గలసి కళాశాలలోనికి ఇచ్చిరి. అందఱు శివ రావు నింట భోజనము చేసిరి. కిరీటికిఁ బశుపతికిఁ నాలా? విద్యార్థులతో నీ మూఁడ్రురోజులలోఁ బరిచయము కలిగెను. రాపతి యందఱిలోఁ గుఱ్ఱవాఁడు. అతనికిఁ గిరిటి యన్న చో Mలి ప్రేమకలిగెను. ఈమూఁడునాళ్ళలోనే కిరీటి చేతులు వుచ్చు MD నేలాడును. కిరీటిబుజముమీఁదఁ జేతులువైచి నడచును. కిరీటి సీతాపతియన్న ప్రేమకలిగెను. మఱునాఁడు కిరీటి పశుపతులు ఆల్బన్న పాఁటనుండి వెడలిరి.

సి. ఆనాడు శివరావు ధర్మారావును గలసికొని 'చూచితిరా యర్జునుఁడు. పశుపతియే శివుఁడు. కైలాసమునందున్న నా ట్రిండు మజల నాకొరకై యవతరించెను. పశుపతియు, నేనును సాయంకాలము చాల సేవు ప్రసంగించితిమి. పశుపతి నేను జెప్పిన 00ము సమ్మెను. నీవే శివుఁడవని చెప్పితిని. అతఁ చొప్పుకొ నెను  గ్రమక్రమముగాఁ జూచినచో నీ సంగతి బిసెంటమ్మకును, టరునకును వ్రాయవలయును. వారిచేతనొన్పించవలయును. నేను వారి నివ్వరి నెఱుఁగను. ఎవరైన నెఱిఁగియున్న వారిచేత వ్రాయించ Richను. ఈ యూరిలో నున్న తహసీల్దారురంగయ్యగారు దివ్యజ్ఞాన బసభ్యుఁదు. ఆయనతో లేవుకలసికొనిమాటలాడుదము' అరంగయ్యగా రేఁబదినాలు గేఁడుల వయసు కలవాఁడు. ఇం సంవత్సరములో నుద్యోగము మానివేసి పింఛను పుచ్చుకొనుడు! చాల సాధువైన మనిసి, దివ్యజ్ఞాన సభకుఁజెందినవాఁడై నను సనాతన మతమునందు నిరాదరణకాని, కర్మములు మానివేయుటగాని చేత లేదు. అన్ని మతములకు నదొకరీతిగా ముడిపెట్టుట, అన్ని మతము లందును యాదార్ధ్యమున్నదనుట, ఎచ్చట మంచియున్నదొ యచ్చట గ్రహించవలయుననుట, దేనియందును నిశ్చయజ్ఞానము లేక '50'' భ్రష్ట స్థతో భ్రష్టఃయగుట బ్రతుకు తెరువునకుము ఖ్యధర్మము, ఈశా మున నదియవశ్యాచరణీయము. సామాన్యముగ నున్నతోద్యోగుల ఉద్యోగరీత్యా యభివృద్ధికి రానిచ్చగించినవారు చెప్పెడి సిద్ధాంతికం లివి. రంగయ్య గారీసిద్ధాంతవాది. శివరావు ధర్మారావులుకలిసిపోయిన శివ రావు రంగయ్యగారితోఁ దనయాధ్యాత్మికానుభవము చెప్పి, ఆల్సియాన్ అనియు, జిడ్డు కృష్ణమార్తిగారు కాదనియు నీ కిటి యము చెన్నపురికి వ్రాయవలె ననియుఁ గోరెను. రంగయ్యగాల 'నిజమే కావచ్చు'నని చెన్న పురికి వ్రాసిరి. మూఁడురోజులలోఁ జెన్ని 200

నుండి ప్రత్యు త్తరమువచ్చెను. లెడ్ బీటరుదొర అస్ట్రేలియాలోను॥ సఁటి. ఆయనకుఁ జెన్నపురి దివ్యజ్ఞాన సమాజమువారీ వర్తమాన దెలియ జేయుదురఁట. లెడ్్బటరు సమాధిగతుఁడై వారిభాషతో 'యాస్ట్రల్ ప్లేను' లోనికిఁ బోయి, ఆల్సియాన్ కృష్ణమూర్తి శివరావో తెలిసికొని యప్పుడీ విషయము తెలియఁజేయుడు వ్రాసిరి. లెడ్ బీటరునుండి యుత్తరము వచ్చువఱకు శివరావుగా యవతారము నిలువలో నుంచఁబడెను.

మఱలఁ గ్రిష్టమస్ పండుగలు వచ్చెను. శశినీ రంగారావు చెన్న పురి కేగిరి. మఱలఁ గ్రోత్తగుఱ్ఱములు కొనుట, వానినిఁ బోషించుట జరిగెను. ఆ సంవత్సరము గిండిపందెన దేశమునకుఁ జాల నష్టముగా నున్నదని చెన్నపురి పత్రిక లన్సీ ఘోషించెను. ఘోషించినందువలన నేమో, పందెము లా మఱియు విరివిగా జరిగెను. రంగారావుగారి గుఱ్ఱము లన్నియు కాకి పోయెను. లాభము గూబలోనికిఁ దీసెనన్నట్లు నిరుటి రెండు నేఁడు పోయెను. శశిని తల్లిదండ్రులకు మూడువందల పౌండ్లు పంగీకర

వలసివచ్చెను. రంగారావుగారి చేతిలో ధనము లేకపోయెను. కృష్ణమ సాయఁడు ఖజానాలో నిలువయుంచిపోయిన యిరువదిలక్షలలోఁ అన్నండులక్షలు పట్టాభిషేకమునకే యయ్యెను. కాలేజి కిచ్చినది, యిన్లండు వెళ్ళిఖర్చు పెట్టినది, యీ పదేండ్లుగా నాగేశ్వరరావుగారి తదితరుల కేమి జీతములిచ్చినది, ప్రతిసంవత్సరము వచ్చుచున్న మాదాయము చాలక ఖజానాలో మిగిలిన యెనిమిదిలక్షలును వ్యయ మయ్యేను. నిరుడు రెండులక్షలు లాభము వచ్చెనన్న చో నీ యేం తేది పోయెను. శశిని తలిదండ్రులకు బంపించుటకు హైదు వేలరూసా లీలు లేక రంగారావుగా రిబ్బందిపడవలసి వచ్చెను. ఆ యేఁడు నానువారిద్వారా యొక మార్వాడిదగ్గఱనుండి లక్షరూపాయలప్పు సిరి. శశిని డబ్బు పంపించెను. ఇంగ్లండునుండి యుత్తరమునచ్చెను. Ac.కేండ్లకే యామె తిరిగివత్తు నన్నది. నాలుగేండ్లు కావచ్చినది. ఆమె తండ్రికి జబ్బుగా నున్నదఁట. ఒకసారి తప్పక రమ్మని. శశిని ర'తో 'నిద్దఱము పోయివత్త' మన్నది. రంగారావు కాదనలేదు మిము సన లేదు. క్రిష్టమను సష్టమైపోయెను.

రామేశ్వరముగారు నెలనాళ్ళయిన తరువాత మఱల రంగా అకము పోయిరి. మంగమ్మ జోస్యులతో జెప్పి యుండెనేమో! తాను తో నతఁ డేమనునో! సందిగ్ధమనస్కుఁడై పోయిన రామేశ్వ స్కూలు పరీక్ష చేసినంతసేవు జోస్యుల ప్రవర్తననుబట్టి 20 భార్య యతనితో నా ప్రసంగమే చేయలేదని ధైర్యము కలి Mయినను గదలించి చూతమని 'జోస్యులుగారూ! ఆ రోజున యింటిలోని భోజనము స్వర్గతుల్యమిగా నున్నదండీ' యని ఆటలలో మాటగా ననెను. జోస్యుల జోస్యులు మఱల 'మీరు మాయింటికి చేయవలయు' న నెను, రామేశ్వరము 'నాలుగు మైళ్ళలో ఆ పాఁట పెట్టుకొని యెందుకండీ? ఆరోజున నన్నచోఁ బ్రొద్దు పచ్చినిని గనుక నట్లుజరిగినది' అనెను. జోస్యులు 'అట్లు కాదు. కల మాయింటికి భోజనమునకు రావలయు'నని బలవంతము శ్రీ రామేశ్వర 'మీసారి వచ్చినపుడు లెండి' యని యా ముపసంహరించెను. ఆ నాఁడు జోస్యు లింటికిఁబోయిమంగ 'ప్రెసిడెంటుగారు మఱల మనయింటికి భోజనమునకు వత్తురు.కూడఁ జక్కగాఁ జేయవలెసుమా' యనెను. మంగమ్మ 'బలిక దారుగారి కాయన యేమగును? అని అడి గెను. జోస్యులు 'సార పెదతల్లి కుమారుఁడు' అనెను. మంగమ్మ 'ఆయన చాలధనవంతు అ నేను. జోస్యులు 'సుబ్బన్న పేఁటలో సినీమా యున్నది. రా మీఁద్ర నెలకు నాలుగైదువేలు వచ్చును. ప్రెసిడెంటుగా ప్ర ణపు ఖర్చులే సాలున కొకటి రెండు వేలు వచ్చును. ఆయన జమీందారు తరువాత జమీందారంతవాఁడు. జమీందారుగా రీలు యెంత చెప్పిన సంత యఁట' అనెను.

మఱల వారము రోజులలో రామేశ్వరముగారు వచ్చిం జోస్యులు భోజనమునకుఁ బిలిచి వఱల సంతప్రయత్నము వెనుకటి పారివలె రామేశ్వరము వడ్డించుచున్నంతసేపు మంగమ్మ వంకల జూడలేదు. జోస్యులకది మనస్సున కొహ్లాదకారిగా నుండెను. అ హృదయకుహరను. లో రామేశ్వరమునుగూర్చి సందేహ మేరే నున్నచో నది యా నాఁటితోఁ బోయెను. జోస్యులు భోజనములేని పాఠశాలకు నడచెను. పన్నెండుగంటలైనది. మంగమ్మ ముకు వలెనే ప్రక్కగదిలో శయనించెను. రామేశ్వరము నిద్రలేచిన నటించి మంచితీర్థమడిగెను. ఆమె తెచ్చి మునుపటివలెనే నాగి నుంచెను. అతఁడు మొగముచేతులుకడుగుకొని, మరలనీళ్ళు తెల తాను పండుకొన్న మంచముమీఁదఁ గూర్చుండెను. అతఁడు 165 పట్టెను. నీరుపోయుటకు మంగమ్మ గదిలోనికిఁ బోవలయును. అది మంచమువద్దకు నడచి, చెంబులో నీరుపో సెను. రామేశ్వరము వదలిపెట్టి, యామె చేయి పట్టుకొనెను. ఆమె వదలించుకొనుటక బ్రయశ్నించెను. అతఁడు వదలేదు. ఎడమ చేతితో జేబులోము తీసి రెండు పదిరూపాయలనో ట్లామె చేతికందిం చెను. ఆమె చేతితోఁబుచ్చుకొ నెను. జోస్యు లొంటిగంటన్నర కింటికి వచ్చిం దొడ్డిలో రాజ్యలక్ష్మమ్మగారితో మాట్లాడుచున్న మంగ బ్రెసిడెంటుగారికి ఫలహారమేమియుఁ జేయవా?' యనెను. మంగి 'యిందాకటి గారె లున్నవి కదా!' యనెను. జోస్యులు' కావలయును' అనెను.

జోస్యులు తనకు కాఫీ త్రాగు సలవాటు లేకపోయినను సుబ్బన్న పేఁటనుండి పోల్సన్సు కాఫీ డబ్బా యొకటి తెచ్చి యింట మించెను. ఆ కాఫీపొడి ప్రాఁతది. కాఫీ జోస్యులకు బాగుండలేదు. -మేశ్వరము బాగుండ లేదని యనలేదు. ఆనాడు సాయంకాలము ప్రొద్దుట్రంకి రామేశ్వరము సుబ్బన్న పేఁట వచ్చుచుండెను. అతఁడు గణాచారి యింటి ముందుగా రావలసియుండెను. గణాచారి వారి ఇంటివాకిట నిలుచున్నది. రామేశ్వరమను దూరమునుండి చూచి మెలోనికిఁ బోయెను. రామేశ్వరమువచ్చి వీధిగుమ్మమున కెదు " నిలుచుండెను. గణాచారి యీతని యూహలు చదివెను. ఆమె జై వికిఁబోయి పసపు తెచ్చి వాకిటిలోనికి వచ్చెను. రామేశ్వరము తలలేదు. రామేశ్వరము చూచుకుండఁగాఁ బసపు చేతిలోఁ బోసి " గణాచారి నలిపేను. పసుపురంగు పోయి దుమ్మువలె నయ్యెను. మన్ను రామేశ్వరము కన్నులలో దులిపెను. అతఁడు కన్నులు జలాడి తన దారినిఁ దాఁబోయెను. గణాచారి పోయి స్నానము.

అనాఁడు ప్రొద్దుకు కెను. యుగయుగమ్మలనుండి క్రుంకిన మన ప్రొద్దు తా నేమి క్రుంకినట్టు? ప్రాతఃకాలములో సాయంవేళ న్న ఉదయములో నస్తమయమున్నది. అస్తమయములో మున్నది. ఉద యాస్తవ యములు రెండును ద్వంద్వము. రుముల వంటివే. పుణ్యము పాపము ద్వంద్వము. ఆయస్తమ ను దాత్కాలికమే; నిత్యమైనదికాదు. అది శోచనీయము" రెండు వారములు గడచెను. లెడ్్బటరువద్దనుండి యుత్తరము తీన్పారు. ఆయనసమాధిలోనికి వెళ్ళియాధ్యాత్మీక లోకమునంతయు కి చూచెఁట. అచ్చట శివరావు పొడయైనను గానరాలే ధర్మారావు మఱునాఁదు పాఠశాలకుఁ బోఁగా దీనవదనుఁడై బిబి తావు లేఖసంగతి ప్రస్తావించెను. ధర్మారావు 'మీకు మహాను కలగుటయేమి? ఆతఁ డెవఁడో కాదనుట యేమి? మీ రవత 33600సి నిూకు విశ్వాసమున్నచో నవతారముగాఁ బ్రకటించుకొని తాగ్యములు చేయవలసినదే' యనెను. శివరావు 'అట్లు కాదు. 39 ప్పుకొన్నచో లోకముగూడ నొప్పుకొనును. ఇప్పుడు వ్యవహారము చెడిపోయినది' అనెను. ధర్మా: లోకమనఁగా వైదుఖంతో కల యందున్న దివ్యజ్ఞానసభవారని యర్థము. లోకమునందు గైస్తవులసంఖ్య యెక్కువ. వారొప్పుకొనినచో దేవుఁడగుట ని నెక్కువ వీలున్నది. తక్కిన వారెవ రొప్పుకొనియు లాభములేదు। శివ : అవును. ఇతఁడు కాదన్న చో నేనుఁ గాకపోదునా? మీరస్న నా కింత యనుభూతి వృధాగా నేల కలుగును?

అప్పటినుండి శివరావు తన యవతారము పరిపక్వమగుట మార్గములూ హీంచ నారంభించెను. ఒకనాఁడు శినరా విట్లుచెప్పను. 'ఇది పందొమ్మిదివందల యిరువదినాలుగవ సంవత్సరము. ముప్పగి నాల్గవనాఁటికి నేను సంపూర్ణావతారము సగుదును. సంస్కృతము, లాటిను, గ్రీకు, ఫ్రెంచిభాషలు నేర్చుకొందును. 08 దేశ రాజకీయ వ్యవహారములు చదువుదును. ఈలోపుగా తుపాకి యోగించుట, కత్తిసాము జేయుట మొదలైనవన్నియు నేర్తును॥

లోపుగనే నేనేదో మహారాజు సంస్థానములో మంత్రిని గావలయునన లేనిచోఁ గొన్ని జరుగవలసిన ప్రయత్నములు జరుగవు. అప్పటి న దేశమునకు స్వరాజ్యము వచ్చును. భారతదేశ ప్రజాస్వామికము ప నేను ప్రెసిడెంటునగుదును. నానా రాజ్య సమితికి నధిపతి విల్సముశా శినరావు, ముప్పదిమూఁడుకోట్ల జనసంఖ్యగల భారతదేశంలో జూచి లోక మెల్ల గడగడలాడిపోవును. నేను మీతోఁప్పి గదా! నేను కార్యవాదినే కాదు ఖడ్గవారిని గూడనని. గాంధీగారిలో పై నేను హృదయ పరివర్తనము చేసి నావాజాతులమధ్య మైత్రీభారమం కుదుర్చుటకుఁ బ్రయత్నింతుననికాదు; వలసినచో ఖడ్గము నుపయోగించెదను. శివరావు రెండు చేతులను బై కెత్తి, మొగ్గ అని యొక విధముగాఁ బెట్టి 'అప్పుడు నేను తెల్ల నిగుఱ్ఱమెక్కి ఖడ్గముచే బూని తిరుగుచుందును. అదియే కల్క్యవతారము, 'హుం' ధర్మారావున కేవనుటకును దోఁచలేదు. అతఁడిదియంలేయు పెట్టెనా కళాశాల పాడై పోవును. కళాశాలలోఁ దా మిద్దుకు యొక పక్షముగా నున్నారు. ఇప్పుడు శివరావుక థయిట్టిదని తెలిసిక నతనిని శత్రువులు సమయ మగుట వలసఁ గళాశాలనుండి పంటలలో వేయుటకుఁ బ్రయత్నించి కృతార్థలగుదురు. శివరావు

యకోన్మాదము కళాశాలా వ్యవహారములందు లేదు. అందు చేత పరిశీనిఁ గలిగిన యుపద్రవములేదు. ధర్మారావునకు శివరావుమైత్రి త్యజించఁదగినంత దోషము కనిపించలేదు. ధర్మారావు శివరావు ఇప్పమాటలు కావని నిరాకరించి యుండవచ్చును. ఆ విష యము ఇందలి శివరావు తీవ్రత, ధర్మారా వశ్వాసమును ప్రకటించినను వారిద్దత్ చెలిమి భంగ గునేమో యన్నంతగా నున్నది. ధర్మారావు ప్రయోజనార్థియై ఈ విషయముస శివరావును గాదనలేదు."

నెలతిరుగకముందే జోస్యులకు సుబ్బన్న పేఁటకుఁ బదిలీ తీర్చాను. 'ప్రెసిడెంటుగారి యనుగ్రహములోఁ బడినవాఁడు. అతని హారాజు' అని యితరోపాధ్యాయులనిరి. మఱికొందఱు ఁ బరమాన్ని తోఁ బెట్టిన భోజన మూర కేపోవునా? 10. జోస్యులు సుబ్బన్న పేఁట వచ్చినతరువాత రామేశ్వర మాత 2. రెండుట్యూషనులు కుదిర్చెను. రెండుచోట్ల రెండయిదులు పది పాయిలును, జీతము పాతికయు ముప్పదియైదురూపాయ లేదా 2 సఁబడుచుండెను. జోస్యుల సంసారము మునుపటికన్న బాగుగా

ట్యూషనులలోఁ బ్రొద్దున నొకటి, సాయంకాలముననొకటి. న్యలు ప్రొద్దున మొదలు సాయంకాలము వఱకు నింటియొద్దనే నారాడు. భోజనమునకు మాత్రము వచ్చును. శనివారము, నాదివా 3. అత్ర మింటియొద్ద నుండుట. ఒకనాఁడు మంగమ్మ చేతి కొక Naom కనిపించెను. జోస్యు 'లా యుంగర మెచ్చట' దనెను. గొరికె ననెను. అతఁ 'డంత మంచి యుంగరము పాఱవేసి విదరాగవరు? పైగా నుంగరము క్రొత్తదిపలె నున్నది' యను. యయినతరువాత నా ప్రస్తావన యాఁగిపోయెను.

INTకనాఁడు మంగమ్మ వంట చేయుచున్నది. జోస్యులు తన నమొకటి కనిపించలేదని యిల్ల ంతయువెదకెను. 'నీ పెట్టెలో 'న్న' యని మంగమ్మ నడిగెను. ఆమె 'నాపెట్టెలో నేల రు? అన్నది. 'ఒక వేళం బడినదేమో! తాళపుఁ జెవి పూచెద నని యతఁ డనఁగా నామె 'నాపెట్టెలో లేదు' అని త్వగం॥ తో ననెను. 'నీ పెట్టెలోనున్న బంగార మేము నాకక్కఱలేదులే. నా యుత్తరీయము మాత్రమే నాకుఁ గావలయము అని, జోస్యులు తాళపుఁజెవికొఱకు వెదకెను. మంగమ్మ నిత్య మ దాళము చెవి తన కొంగునేగట్టుకొనును. ఆనాఁడు మాత్రముస్నా చేయుచుఁ గొంగునుండి విప్పి గోడనున్న వంకెకుఁ దగిలిం ఆనాఁడు శుక్రవారము. జోస్యులకు బడియున్నది. అందుచే యశ్రద్ధవహించెను. అతఁడు తొందరగా వచ్చి తొందరగా భో 11న చేసిపోవును. పాఠశాలయున్న నాళ్ళలో నెక్కువ శ్రద్ధగా నుంటి యలవాటు లేదు.

ఆమె వలదన్న కొలఁది జోస్యులు పెట్టెతీ సిమాచెను. నాలుగై దుమంచిచీరలు, పట్టుజరీచీర, కొరనాటి చీరయుఁ గనిపిం మన అత్తరుసీసాలు, అగరువత్తులు పెట్టెయంతయుఁ బెళ పెళగా నుండెను॥ చీర మడతలోనుండి యేఁబదిరూపాయలు జాజి క్రిందఁబడెను. లోపలు కర్ధముకాలేదు. మంగమ్మ పడమటింటిగుమ్మములో నిలుడు యెడలలోఁ బ్రాణములు లేనట్లు తూన్యదృక్కులతోఁ జూమికి డెను. జోస్యులు 'ఇవియన్నియు నెచ్చటివి!' యనెను. ఆమె '' అనెను. జోస్యులు 'నీవేనా? సంపాదించితివా?' అనెను. ఆమె యమ్మ కొని పంపించినది' అనెను. జోస్యులు 'నాకెప్పుడును నావు కాదు' అనెను. జోస్యులామె 'నవియన్నియు నెచటిన వచ్చినవో చెప్పు' మని నిర్బంధించెను. ఆమె యదే సమాధానమ చెప్పెను. అతఁడామె న నేక దుర్భాషలాడి, చివరకుఁ గోపముపట్టి యామెను దండించెను. ఆమె యేడ్చుచుండెను. జోస్యులాన భోదనము చేయకయే పాఠశాల కేఁగెను. తక్కిన యుపాధ్యా లతనివాలకము చూచి, యింటియొద్దనేదో రగడ జరిగినదని తమలోఁ దాము నవ్వుకొనిరి. జోస్యు లది కనిపెట్టెను. వారంలో తన్నుఁజూచి యట్లునవ్వుకొనుట యెందులకో తెలియలేదు.

అతఁడు పాఠశాల యగువఱకు ముండ్లమీఁద నున్న యొంటిగంటన్నటి కింటికి బోయెను. జీవున కాకలి యగుదు అన్నము పెట్టిన చోఁ దించుమనిపోయెను. మంగమ్మ చెఱఁగు "తన కొని పండుకొని నిదురించుచుండెను. పడమటింటిలోనికిఁ M చూచెను. కడిగిన బియ్యముకడిగినట్లున్నవి. పొయిలో ఁగ జైలు

ండి కొంతదూరము కాలి యారిపోయియుండెను. అతని కన్నులు మీఁదఁబడెను. పెట్టెలో ఁజీరలులేవు. అతఁడామెను లేపి 'చీర సవి?" యనెను. 'అవి యెవనికో బీదవాని కిచ్చి వేసితిని.' అన్న . 'డబ్బుకూడ నిచ్చితివా' అత్యడనేను. 'ఆఁ' అని మంగమ్మ ఆటులు చెప్పెను. 'ఎవరాబీదవాఁడు? అని జోస్యులు ప్రశ్నిం నుంగమ్మ 'ఎవరో దారివెంటఁ బోవుచుండగా బిలిచి యిచ్చి 'అని యనెను. జోస్యు లాఁకలిమీఁదనుండి మతీకోపగించుకొని లిగమ్మ న దేపనిగాఁ దాడించెను. ఆమె యిల్లెగిరిపోవున ఓడ్చెను. పెనగు పొరుగువారువచ్చి కొందఱు' కొట్టవద్దనిరి. కొందఱు 'తప్పేమి 'కీ' దనిరి. అందఱును దన్నుఁగాంచి చాటుగా నవ్వుమన్నట్లే చినది; జోన్యుల యాత్మ సందేహావస్థలోఁ బడినది. తా నేమి తాము చేసెనో తెలియలేదు.

ట్యూషను చెప్పి ప్రొద్దుక్రుంకి యింటికి వచ్చుచుండెను. తెరుగా రామేశ్వరముగారు పోవుచుండిరి. జోస్యు లాయనకు నమ రముచే సెను. ఆయన యేటికో జోస్యులనుజూచి వెల తెలపోయెను. 1) ఖ్యలు 'అయ్యా? ప్రయాణము మీఁదఁ బోవుచున్నట్లున్నది. ఇప్పటికి దయ చేయుచున్నారు' అనెను. అతఁడు "బెజవాడండి, అందునా" యనెను. జోస్యులు “చిత్తము. ఇంకను వేళయున్నది” ఆడు. జోస్యు లింటికివచ్చెను. మంగమ్మ వంట చేసి, తానువడ్డించు జైతిని పండుకొనెను. ఆతఁడిల్లు నాల్గుమూలల చూచెను. ఆఁకలి యి, స్నానము చేసి, యన్నము పెట్టుకొని తినెను. ఆదినమెల్ల నతఁ రాధరంపరచే నుయ్యెలలూగుచుండెను. 'అవియె నిజముగా గ్రహింఅక్రతల్లి పంపించెనేయో? ఆమె యన్ని చీర లెట్లుకొనెను? ఎప్పుడు గించెను? అంతడ ?క్కడనుండి తెచ్చెను? కాఁపురమునకుఁబంపించు పల్ల పూసలతోఁ బంపించినవారు నేఁడీమె మొగాన నిన్ని పాటి వచ్చిరా? మధ్యాహ్నము మఱల నేను పోవు వేళ కే యవి యెల్ల ఇచ్చెనా? ఆ బీదవారెవరు? ఇది నిజముగా నా పరువుతీసియే టును. అందుకనియే బస్తీలలోఁ గాఁపురము జేయరాదు. ఈ ఆలో ధనవంతు లెందఱుండిరి? కాలేజివిద్యాస్థ లెందఱుండిరి? అలరారు లెందఱుండిరి? సంగతీయంతయు విచారించినచోనతఁ కక్కఱలేదులే. నా యుత్తరీయము మాత్రమే నాకుఁ గావలయము అని, జోస్యులు తాళపుఁజెవికొఱకు వెదకెను. మంగమ్మ నిత్య మ దాళము చెవి తన కొంగునేగట్టుకొనును. ఆనాఁడు మాత్రముస్నా చేయుచుఁ గొంగునుండి విప్పి గోడనున్న వంకెకుఁ దగిలిం ఆనాఁడు శుక్రవారము. జోస్యులకు బడియున్నది. అందుచే యశ్రద్ధవహించెను. అతఁడు తొందరగా వచ్చి తొందరగా భో 11న చేసిపోవును. పాఠశాలయున్న నాళ్ళలో నెక్కువ శ్రద్ధగా నుంటి యలవాటు లేదు.

ఆమె వలదన్న కొలఁది జోస్యులు పెట్టెతీ సిమాచెను. నాలుగై దుమంచిచీరలు, పట్టుజరీచీర, కొరనాటి చీరయుఁ గనిపిం మన అత్తరుసీసాలు, అగరువత్తులు పెట్టెయంతయుఁ బెళ పెళగా నుండెను॥ చీర మడతలోనుండి యేఁబదిరూపాయలు జాజి క్రిందఁబడెను. లోపలు కర్ధముకాలేదు. మంగమ్మ పడమటింటిగుమ్మములో నిలుడు యెడలలోఁ బ్రాణములు లేనట్లు తూన్యదృక్కులతోఁ జూమికి డెను. జోస్యులు 'ఇవియన్నియు నెచ్చటివి!' యనెను. ఆమె '' అనెను. జోస్యులు 'నీవేనా? సంపాదించితివా?' అనెను. ఆమె యమ్మ కొని పంపించినది' అనెను. జోస్యులు 'నాకెప్పుడును నావు కాదు' అనెను. జోస్యులామె 'నవియన్నియు నెచటిన వచ్చినవో చెప్పు' మని నిర్బంధించెను. ఆమె యదే సమాధానమ చెప్పెను. అతఁడామె న నేక దుర్భాషలాడి, చివరకుఁ గోపముపట్టి యామెను దండించెను. ఆమె యేడ్చుచుండెను. జోస్యులాన భోదనము చేయకయే పాఠశాల కేఁగెను. తక్కిన యుపాధ్యా లతనివాలకము చూచి, యింటియొద్దనేదో రగడ జరిగినదని తమలోఁ దాము నవ్వుకొనిరి. జోస్యు లది కనిపెట్టెను. వారంలో తన్నుఁజూచి యట్లునవ్వుకొనుట యెందులకో తెలియలేదు.

అతఁడు పాఠశాల యగువఱకు ముండ్లమీఁద నున్న యొంటిగంటన్నటి కింటికి బోయెను. జీవున కాకలి యగుదు అన్నము పెట్టిన చోఁ దించుమనిపోయెను. మంగమ్మ చెఱఁగు "తన కొని పండుకొని నిదురించుచుండెను. పడమటింటిలోనికిఁ M చూచెను. కడిగిన బియ్యముకడిగినట్లున్నవి. పొయిలో ఁగ జైలు

ండి కొంతదూరము కాలి యారిపోయియుండెను. అతని కన్నులు మీఁదఁబడెను. పెట్టెలో ఁజీరలులేవు. అతఁడామెను లేపి 'చీర సవి?" యనెను. 'అవి యెవనికో బీదవాని కిచ్చి వేసితిని.' అన్న . 'డబ్బుకూడ నిచ్చితివా' అత్యడనేను. 'ఆఁ' అని మంగమ్మ ఆటులు చెప్పెను. 'ఎవరాబీదవాఁడు? అని జోస్యులు ప్రశ్నిం నుంగమ్మ 'ఎవరో దారివెంటఁ బోవుచుండగా బిలిచి యిచ్చి 'అని యనెను. జోస్యు లాఁకలిమీఁదనుండి మతీకోపగించుకొని లిగమ్మ న దేపనిగాఁ దాడించెను. ఆమె యిల్లెగిరిపోవున ఓడ్చెను. పెనగు పొరుగువారువచ్చి కొందఱు' కొట్టవద్దనిరి. కొందఱు 'తప్పేమి 'కీ' దనిరి. అందఱును దన్నుఁగాంచి చాటుగా నవ్వుమన్నట్లే చినది; జోన్యుల యాత్మ సందేహావస్థలోఁ బడినది. తా నేమి తాము చేసెనో తెలియలేదు.

ట్యూషను చెప్పి ప్రొద్దుక్రుంకి యింటికి వచ్చుచుండెను. తెరుగా రామేశ్వరముగారు పోవుచుండిరి. జోస్యు లాయనకు నమ రముచే సెను. ఆయన యేటికో జోస్యులనుజూచి వెల తెలపోయెను. 1) ఖ్యలు 'అయ్యా? ప్రయాణము మీఁదఁ బోవుచున్నట్లున్నది. ఇప్పటికి దయ చేయుచున్నారు' అనెను. అతఁడు "బెజవాడండి, అందునా" యనెను. జోస్యులు “చిత్తము. ఇంకను వేళయున్నది” ఆడు. జోస్యు లింటికివచ్చెను. మంగమ్మ వంట చేసి, తానువడ్డించు జైతిని పండుకొనెను. ఆతఁడిల్లు నాల్గుమూలల చూచెను. ఆఁకలి యి, స్నానము చేసి, యన్నము పెట్టుకొని తినెను. ఆదినమెల్ల నతఁ రాధరంపరచే నుయ్యెలలూగుచుండెను. 'అవియె నిజముగా గ్రహింఅక్రతల్లి పంపించెనేయో? ఆమె యన్ని చీర లెట్లుకొనెను? ఎప్పుడు గించెను? అంతడ ?క్కడనుండి తెచ్చెను? కాఁపురమునకుఁబంపించు పల్ల పూసలతోఁ బంపించినవారు నేఁడీమె మొగాన నిన్ని పాటి వచ్చిరా? మధ్యాహ్నము మఱల నేను పోవు వేళ కే యవి యెల్ల ఇచ్చెనా? ఆ బీదవారెవరు? ఇది నిజముగా నా పరువుతీసియే టును. అందుకనియే బస్తీలలోఁ గాఁపురము జేయరాదు. ఈ ఆలో ధనవంతు లెందఱుండిరి? కాలేజివిద్యాస్థ లెందఱుండిరి? అలరారు లెందఱుండిరి? సంగతీయంతయు విచారించినచోనతఁ యయి ప్రబలశత్రువులు పైకి రానీయని తన జీవితమంత మొందిండ్రు నూహించఁడు. సుఖమన్నది యెఱుఁగనివాఁడు, నిర్ధనుఁడు, కుష్ఠువారిన గతుఁడుఁ జివరకు వాఁడయినను శరీరత్యాగమున కనుమతించిన ఎవతే తనయెడ సనురాగవతియయి, తనయడఁ బాతివ్రత్యము దగుట చేతఁ దనజీవితములోఁ బ్రధానమైన శాంతి సమకూరునో భార్య తన్ను ద్రోహము చేసినదని దెలిసియుఁ దన జీవిత నింక బింర్ భోజనము, దుఃఖభోజనమని తెలిసియు నాపురుషుఁడును ప్రాణం త్యజించలేఁడు. ఇంతయేల? శతాబ్దములతరబడి యొక జాతి పరశ్పంచాలి మలఁ గాళ్ళకు దగుల్చుకొని సిగ్గులేక స్వతంత్రజాతిపోయిన పోకడిన పోవుట నభినయించుగాని తన్నుఁ దాఁజంపుకొనదు. మృతి నది జంతుసహజము. సర్వజంతువు లావృతినుండి దూరముగా బాఱిపోఁ బ్రయత్నించును. వృత్యువు చాల విచిత్రమైనది. దానిక జంతువును గ్రహించ నూహించనపుడు దాని నెంతదూరమైనను శక యొద్దనుండి పాఱిపోనిచ్చును. ఆజంతువు తాను వృత్యువును॥ యప్పుడు తప్పించుకొనే సనుకొనును కాని మృత్యు వసలు తన్న పట్టుకొననే రాలేదని యెఱుఁగదు.

జోస్యులు వీధియరుఁగుమీఁదఁ బండుకొనెను. మఱలనూ పరంపరలో లేచి చనిపోవుదమని వీధిలోనికిఁ బోయెను. ఒక 14 కుక్క లతని ముందుగా నిలుచుండి తలలెత్తి యేశ్వనారంభిం జిలు అతనిగుండెలో నుండి దుఃఖము పొంగిపొరలెను ఏడ్చుమనే మఱల సఱుఁగుమీఁదనే పండుకొనెను. ఆకాశమునఁ బరుగెత్తుడు. తీతువు కూసికూసి ప్రక్కనున్న రావి చెట్టుపైఁ గూర్చుండి ప గూయసాఁగెను. జోస్యులకుఁ జిన్నతనములో తీతువు కూయుక డఁగా నతనితల్లి తిట్టుచుండుట తెలియును. అట్లు కూసిన యెడల దీక్ష రయినను జచ్చిపోవుదురని యామెచెప్పుమండెడిది; ఇప్పుడెవరు న పోదురు? తానా? తాను మూఁడుసారులు చావవలెనని పోయి వచ్చిపండుకొనెనే? తనభార్యయా? ఆమెనుతానుచంపఁదగినంటేన లేదే? ఆమె తానేపోయి మరిణించునేమా? ఆమె యేలమరణింగ

ఇంతలోఁ గోళ్ళుకూ సెను. - ఓహోయి! జనులు ప్రమత్తులై న్నాడు. దొంగలో! దొరలో! దొరలును దొంగలే. వారు మీ ములను, మీజాతిని నిలువనిచ్చుటలేదు. అధికారు లట్లువచ్చి, ఆ గృహములను నాశనముచేయుచున్నారు. మీ వంశక్షయము నున్నారు – అని కుక్కుటములు కూసినట్లుండెను. గుండె ఇ ంతియునుడికిపోయి జోన్యులవదన మెండిపోయెను. జనము నెమ్మది గ్మిలగా మేల్కనుచుండిరి. జోస్యులు లేచి గ్రామదక్షిణమార్గమున పడమమండెసు. ఊరిబయటికిఁ బోయినతరువాత సూర్యోదయ గముండెను. ఎఱ్ఱని యా సూర్యబింబము, ఎవడో దుఃఖజీప తన ఆర్యా కలుపవర్తనముచేగుండెకాలి పండి యెఱ్ఱనై సయగ్ని జ్వాల తెలంగాఁగాఁ దానది భరింపలేక రొమ్ము చీల్చి గుండెను విసరిపుచ్చు ఆ) తూర్పుదిక్కునఁ బాఱవేసెనా యన్నట్లుండెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి