shabd-logo

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023

1 చూడబడింది 1

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జన్మతః ఆరబ్దమైన దీని మాత్రము చ పుకోలేనట్లు, మెడకొంచెముగానిక్కించి కోృహసెను. ఆ కూత్ర యెవరో యొశరిద్దజికి మాత్రమే కావలసి వచ్చెరు. అందులో గణాచారి యొకతె. ఆమె లేచి చెఱువునకు బోయి స్నానము చేసెను. ఆతైలసంస్కృష్ణమ లైన యామె శిరోడ ములు తైలసఁస్కృతమలవలె నిగనిగలాను. కాని యన్నగారి యిల్లు వదలి కొన్ని యేండ్లు గడచికను నామె తల వె:త్రికలు మాత్రము జడలు కట్టలేదు. అందఱకు నది యొక చిత్రము. ఆమెం స్నాముచేసి, వె: ఒకలపాయలలోనికి జేు పోనిచ్చి చీరతొఁగుతోఁ దుడుచుకొనెను. ఊరిలో వాడుశ 'గణాచారి యొ యెత్తు, ఆమె శిరోజము లొశ యెత్తు' నని. ఆ కేశపాశము (త్రాఁచుకుబుసమువో లె మసృణమై, లేత నలుపురంగు గల సగము మెజసి పైకి బోయిన మొగిలువలెఁ జిక్కణమై బాలత మాలికాతరుపల్ల నాభిరామమై నిత్య పరిపోషణము కలవానివలె సౌందగ్యభూమియై యండెకు. ఆనాఁడు శ్రావణశుద్ధేకాదశి. ఆమె తల వెంట్రకలు తుడుచుకొను చుండఁగా నడుము నాశచోటఁ జిన్న జడకట్టిశనిపించారు. నిన్న లేని జడ యీనా డెచ్చటినో! ఆమె ప్రా ములు తే)పోయిన ట్లయ్యెను. ఆది 'నేను సుబ్రహ్మణ్యేశ్వరు:తోడి సంపారిణిని, స్యూతిని కిపిలె నాకు జడ యేల కట్టినది' అని యన కొనెను. ఆమె యొడలెల్ల విభూతి రాము కొని, నొసటఁ గుంకుమము తాల్చి, పొడిచీర కట్టుకొని, తడిచీక పిండి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మూలయమునకు వచ్చి, చీక యొక యరుగుపై నుంచి తా నచ్చటనీ కూర్చండాను. అప్పటికిఁ దెల్ల వాటి నది. అర్చకుఁడు వచ్చెను. వచ్చి యాలయము తలుపులు తెఱచెను.

అతఁడు బలిపీఠము వద్దకు పోయి విభూతి తెచ్చి యామెకొగఁగాను. ఆమె దానిని కుంకుమ బొట్టుక్రింద ధరించకు. ఆతఁడు 'మక్కాలి వీఁట రెండవకోడు కూడఁ గదలుచున్న నీ' యనెను గణాచారిపక్వాను. ఆనాఁడు నాల్గువాళ్ళనుండి వర్షము కురియుచున్నను, నిర్మోఘమైన ప్రాగ్జిమఁడలమున సూర్యబింబ ముదయించెను. గణాచారి మొద ముగ్గనున్న కుంకుమ బొల్టనఁ ప్రతిస్పరిగా ప్రాగిశాకామిని బాలా రుణనూర్యబింబమునుదాల్చెను సల్లని మాకాశమును గణాచారి శిరో జములకుఁ బ్రగా ధరిఁ చెరు ఉమ్మకాంతిని గణాచారి తెల్లని చీకుఁ బ్రతిగా ధరిందారు, నల్లనిపములు బారులు తీర్చి మూకాశమునఁబరువెత్తి గణావారి తలలోఁ గట్టిన జనవలె గప్ప చెరు గణాచారి సాగిళా మండలము వంశజూచి నమస్కరిందెను. భగవంతుడు ప్రసన్న డైనట్లు సూక్యబింబములోని యెఱువు విఱిగారు. నాల్గు 3నములను డి యామె చీర యెదుటలేను. ఆయనుండి పను లోనే యెడ్ చేసి కొనుచుండెను. సూక్యశాంతి వచ్చినదని ప్రహరీ గోడకుఁ దాను కొట్టుకున్న మేకల కుడవేసెను. ఆమెకుఁ జీరలు నాలుగున్నవి. TOకు రామచంద్రరాజు కొని యిక్చినవీ; రెండు ధర్మారావు కొని యిచ్చినవి. ప్రతి యారు నెలలకు జెరి రెడు చీ'లు కొని యిత్తురు. రెండేండ్లక రంగయ్య రెండ చీలు పంపి చెరు. గణాచారి తిరుగఁగొట్టెరు భోదనముకప్పము లో, సుఖనులో  కలిమిలో ధర్మారావు నింటి వద్దనుండి రాకల యను, ఆమె చేయవల యను. చంద్రయ్య యిప్పు ఇదిగినాఁడు. ఒంటి 50దుపారు రంగమ్మ చంద్రయ్యను గోపపడినది. 'ఈ యూలో నిది యొశ పర్చన గాడ మేర్పడినది. ఆ పిచ్చిదా. కిఁ బ్రకిరోజు నన్నము తీపి నివావుల నీట బనియా' యనెను. చంద్రయ్య 'యామె ప్చిదని తీసి ని పోవుబలేదు. ఆమె మేనత్తయని తీసికొని పోచున్నా"ని సమాధా సము చెప్పెను. ఆనాఁడు ప్రొక్కెను. నేయఁతియు దడిగానున్న ను వాయుధులు మాత్రము కొప్పములుగానే యుండెను. తనివి ప్రహరీ గోడలమీఁద నెండల పడి వానిలోని చెన్ననలా? వేసిన; కాల గోడ లింకను దడిగానే యండను. నిన్నటి కాక బుదలై స్థలముల యందుఁగూడ నెండ్ జాము ప్రాడ్డెక్కినదో లేదో కాలియడుగులపెట్టి తన దారిని దాను బోయెను. ఎండలు మఱింత తీక్షు ములయ్యెను. ధర్మరావు నింటిలో నిప్పుడు నాంచారమ్మ దిక్కు. ఆమెయు, నామె భర్తయుఁ బిల్లలతో నిచ్చటనే నిలిచిపోయిరి. ధర్మరావును దల్లియు నప్పగారును మఱల వివాహము చేసికొమ్మని వేధింతురు. నాంచారమ్మ 'నాయనా! నేను నీకు శాశ్వతమా? చివరకు వండి పెట్టుదిక్కుగూడ లేకున్నచో నీ వేన గురువు? పెండ్లి చేసికొనకతప్ప' దనను. అతఁడు 'నేను మరల వివాహము చేసికొందునా? పాపమది నేనే భర్తగా సేవించినది. దాని యాత్మ కింత ద్రోహముచేయ' సని బదులు చెప్పెను. నాంచారమ్మ 'నేను నిన్న వదలి పోవుద మన్నను, నీ వెచ్చటనో నాల్గు మెతుకులు తినవచ్చును. ఈ ముసలమ్మకుఁ గూడెవరు వండి పెట్టుదురు? రామేశ్వరాని కెవరు వండి పెట్టెవరు? గణాచారి కెవరు వండి పెట్టెటక రనును. ధర్మారావు 'గణాచారి యిం కెన్ని నాళ్లులే! అమ్మ యింకెన్నినా' నేను. రెండు జాములై నది. చంద్రయ్య యన్నమ తీసికొనిపోవుటకు వచ్చాను. నాంచారమ్మ యన్న మిచ్చెను. అలెఁదు తీసికొనిపోయి మేనత్తిను బిలి దెను, దేవాలయ బహిరంగణమున నొక చిన్న పాక యున్నది. గణాచారి యందులో భోజనము, ఆమె యన్న మతి నేరు చంద్రయ్య 'అతా: గిన్నె తీసికొని పోదునా యనెను. నాఁ జాల సేవచేసిరివి. నీ కష్టములు గట్టెక్కి సవి. సీశ్రమ తీ దినములు వచ్చిన' వనెను. చంద్రయ్య 'ఆత్తా! నా కేమి కష్టము? నీవు దేవ తపు. మా యిల్లు వదలి వచ్చితివి. నాకది యొక్కటియే కష్ట'మ నెను, గణాచారి' నీకఁదోడఁ బుట్టినది లేదు. ఉన్నాను నావలే సరియు గణా చారి యయ్యెడిదే, ఆ గీత లేదుగనుకనే లేదు. నీ కడుపున మాత్ర మాఁడపిల్ల పుట్టును. దానికి నీవు పెండ్లి చేయమునే సముజ్ఞ యిచ్చుచున్నా' ననెను. కఱ్ఱవాఁడైన చంద్రయ్యకు నవ్వు వచ్చెను. గణాచారి యతనినిజూచి 'నీ విప్పుడు పసివాఁడవు గనక నవ్వ చున్నావు. నీకుఁ గుమార్తె కలుగునాఁటికి నా మాట జ్ఞాపక ముఁదునులే" యన్నది.

ప్రొద్దు వాటారినది. మజల మేఘములు శ్రమ్మినవి. సాయం కాలమంతయు వర్షము కురిసెను. మేఘములువచ్చి యాలయధ్వజ స్తంభములపై వ్రాలి ధ్వజ స్తంభాగ్ర ఘంటానినాదము గాలి దేఁ గలిగి మువ్వలపట్టెడ గట్టిన మెకతోడి యమమహివమువలె భాసిల్లెను. గాలిగోపురమునకుఁ బాల క్రిందుగా మేఘములు వంగి పై భాగమును గనిపించకుండఁ జేసెను. నూచువారలకు గోపురము పడిపోయి నట్లని వంచెను. దేవాలయముపై విమానముగూళ్ళలో పావురాలు నివసించు అవి గొంతులో గుడగుడ లాడి తను బందుగులై న మొళ్ళతో రహస్యమలాకినట్లుండెను. గుడిపావురాలు నల్లనివి. మొగిళ్ళకు వానికోఁ జెలిమి సహజమైనట్లుండెను. నాల్గుదిక్కుల వాస కాళ్ళుదిగి పశ్చిమమునఁ గొంచెము తెజపియిచ్చి తత్సూర్య కాంతిప్రసారము ప్రాద్ది శాగగనలంబి మేఘమాూలలపై గలిగి యచట నింద్రధనుస్సులు హరిధనుస్సుల జ్యానినాదములేమో! కొన్ని ధరు స్సులు గగనమున దక్షిణో త్తరములుగా సంపూర్ణాకృతి కలని యయ్యెను. మఱికొన్ని సగములై, కొన్ని ముక్కలై, కొన్నిటిచివరలు కొన్ని మేఘముల వెనుకకుఁ బోయి, యాకాశమంతయు నాశ బలి మ్రగ్గులు పెట్టి నట్లుండెను. కొంత పశ్చిమ దిక్కు ను కూడ నాకరించిన మొగిళు ల సమయ మయిన దని తెలియనీయలేదు. చీకట్లు క్రమ్మట యే దానికి గుర్తయ్యెను. మేఘనులు ధారాపాత ముగావర్షించెడు. ధనవంతులు సుఖముగా దుప్పటులు, శేలువలు మెత్తని కంబళులు కప్పుకొని 'యహూహూ' యని నిద్రపోయిరి. "పేడ అటు కొట్టిన విటుకొట్టిన బిల్లులై ప్రక్క కుదురక తడిగుడ్డలతో 'ముహూ హూ'యని ముడ: సుకొని కూర్చుండిరి

గణాచారి యెప్పుడును ముఖమంటపమందే పండుకొనును. ఆమె తూర్పదిక్కు జల్లుకొట్టుట చేలెఁ బతి మరదిక్కుఁబోయి పండు కొనెను. జల్ల చటికిని వచ్చిను. అచటినుండి లేచి యాలయము తలుపానుకొని పండుకొనేను ఈ వ్వాడు నాల్గుచీరలు వెండియున్నవి. ఒకటి కప్పు నేను. రెండు మ్క వేసిన జను. ఆమె అంతసేపటి కిని నిద్దురపట్టలేదు. ఎంగరా పద్దురపట్టలేననుకొన్నది. ఏకాదశిమఱువాఁడు చముర్దశి. నాల్గుజడలతో గణాచారి యాలయ మునకు వచ్చెను. రామేశ్వరశాస్త్రి, వచ్చెను.

గణా: తెల్లవాఱకి ముందే వచ్చితివే! శాస్త్రి: నీ వేమిచేయు చుంటివో చూడవలయునని. గణా: మీ నాయన పొమ్మనియెనా? శాస్త్రిః స న్నాకును, నాకును మాటలు లేవు.

గణాచారి సవ్వను. శాస్త్రి నవ్వి 'నవ్వులు కావు. మా యిద్దఱికిని మాటలు లేవు.మే మొకరి నొకరము పేర్ళుపెట్టుకొని పిలుచుకొనము' అనెను.

నీ యంత గడుసు నీవేకాని యింకెవరును

లేరు.

శాస్త్రి: లేక యేమి! ఉన్నాఁడు. గణా: ఎవరు? శాస్త్రి: ఎవరో యాలోచించుచున్నాను. మీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నా కన్న గడుసుదూ! కాకపోయినచో సుబ్బన్న పేఁట్ర వదలి యెందుకుఁ పోయినాఁడు? గణా: గడుసు కాదుగ కనీ పదలిపోయినాఁడు.

గడుసైనచోఁ బట్టి వీడించక పోయినాఁడా శాస్త్రి: ఎవరివారిమీఁద వారికంత ప్రేమ! గణా: పొట్టివానికిఁ బుటెలు బుద్ధులని. శాస్త్రి: నేను పొట్టివాఁడనుగాదు. గణా: నీ కింటివద్ద నేమియుఁ బనిలేదా? ఈనాడు బిగా చున్నాను. యమ్మ యేడూరుకదా! శాస్త్రి: నేను పోవు

అని లేచి శాస్త్రి, వెడలిపోయెను. వాలేదు. అతఁడు నెమ్మ దిగా నడచి పోవుచుండెను. వెనుకనుండి గణ చారి చూచి 'కట్టి వాని కనవసరముగా దుఃఖము కల్పించితిని. అని వసడమేమిటి? 'చిన్న ప్పుడు రాపిడి పొందిన మనస్సే పెద్దయిన తరువాత వివేచనాశక్తికలిగి యుండు' సను నేను.

వర్షములు మజలు గురియ నారంభించెను. తాటిపండ్లు పండి ముగ్గి యెఱ్ఱనై కాపుల్లలకు గ్పృహణీయతి కలిగించారు. వాచిను కులు వానిమీఁదఁబడి, యని నిగఃగలా జొచ్చెను. కాటికోఁపు లలోఁ బ్రతి చెట్టునకు వందలేర్భు, పందమండ్రగబ్బలుగా కా. వుపిల్లలు వాసలోఁ బొలాలవెంటఁబోయి తేళ్ళరు, ఈళీములను నాడించఁజొచ్చిరి. వారి కేతేలు కడుపుతో నున్నదో తెలియును. వాని నొడువుగాఁ బట్టుకొని వెల్లికింతలుగా వేసి, పొట్టతలువులు తెఱ

తురు. వాని పొట్ట డిప్పలుగ నుండును. రెండు తలుపు లమర్చిన ప్లే ముండును. ఆ తెలువులు తెఱచినచోఁ దేలు చావదు. తలువులు తెఱచి లోనున్న పిల్లలను జూచి కిల కిలా నవ్వుకొందురు. మజలఁ దలువులు మూసి దానిని వదలి పెట్టెదరు. అట్లే కుళీరముల డొక్కలను తెఱవ వచ్చును. వాసలు హోరుమని కురిసిన కొలఁది కాఁవుపిల్లలు శిరస్సులయందుఁ బె గుడ్డలు గూడలుగా వేసికొని కఱ్ఱలతో బత్తెలను చెణువు గిట్టమీఁద నిల్పి యాదుకొని జొచ్చిరి. చెఱువులో వానచినుకులుపడి పొట్లపూవులు లేచెను. దేశమంతయు వంక సంకలితమయ్యెను మఱువాడు పూర్ణిమ వచ్చెను.గణాచారితల యై కక్షలు శబ్ద ఆమె నాల్గుచీకలును దడిపి దేవాలయమునకు వచ్చి తడి తోఁ గూర్చుండె. రామేశ్వరశాస్త్రి వచ్చెను.

శాస్త్రి: అన్నియుఁ నడి చీరలేనా? గణా: ఆయించొ నేమి! ఈ వాఁడు తల తుడుముకొన సక్కఱలేమకదా! శాస్త్రి: ఐదు రోజులలోననే నీ తిల జడలు గట్టిపదేమికి గణాః ఇదివరకే కట్ట వలసినది. నేనే కట్టనీయలేదు. -శాస్త్రి వెడలిపోయెను. రెండు జాము లయ్యెను. "జాచారి మూన్నాళ్ళనుండ భోరవము చేయుట లేదు. ధర్మారావు వారి యి.టిలో మాసికమ, ఏడూరు, అబ్దికము వచ్చెను. ఈ మూన్నాళ్ళురు బ్రాహ్మణులు లిదువ కేప్రొద్దుక్రుంకెరు. పైఁగా వారి యింటిలోనిది షిర్సి శేషము

అర్చకుఁడు మంలింబిలిచెరు గణాచారి జడలు శ తిరించెను. తల బోడి యచ్యెను. జడలు శ్వాసన్నిధానమున నుంచెను. ఆమె "ఇక నీజన లే స్వామిమాలయములో నరకును. నాకును, నిం¥ సంబం:ము నీదు నేనింతాలయములోనికి 'రాను' అని యామె సోయి పాశలో పనే వివసించెను సాంశాల మునకు ధర్మా రావు వచ్చి చూచెను. గణాచారి పాళిలోనిద రించుమంకెను. ఆలయ ముో ముక్కాలిపీట రెండహోడుగూడ్ విఱి పోయినది. యొ టికాలి మీద నెు విలుమునుకి అపాకు తో ధర్మారావు 3 'ఆ కాలు తీసివేయు" మని చెప్పెను. ఇంశ బలా వీఠ మక్కఱ స్వామి వేయిపడగ తప్పుకు పోయిసనో, వాని చిహ్న ములుగూడ నెప్పుడు సశించినావో యప్పుడే బలిపీఠము నశించినది. అందులోనిప్పుడు స్వామిలేఁడు. ఆలయముమాత్రము పూర్వదశాచిహ్నముగా

మజనానాఁడు వానకురియలేను. వేసవికాలమునలె నెండలు కాచెను. నడచుచున్న జరుల తలలు నూఁడెను.

ఆ నాఁడు ప్రొద్దుక్రుంకెను. రాత్రికి గణాచారి నిదురించు చున్న పాశకు నిప్పంటుకొనెను. గాలి విజృంభించి సాంగెరు. జనము వచ్చి గణాచారి పాకలో ఁబడి మరణించిన దనిరి, ఆనివ్వదూరమున కెగసి, పురపాలక సంఘమువారిమార్కెట్టున కంటుకొనెను. అవి రెండు సన్నదమ్ముల వలెఁ గాలెను దూలములు, మేకులు భగ్గుఢగ్గున మండు మంటలొ మండి, యవి పెటిలి, యివి లేచి, దూరువుఁ గొంపలమీఁద బడెను. ఊరికి నచ్చటికీ సంబంధము లేదు. లేశపోయినను గ్రామ మంటుకొన్నది. బ్రాహ్మణవీధి, రెడ్లవీథి, కమ్మవారివీధి, కాఁవుల బజారు, కలాలీలపేట, కాసాపేట- అంటుకొనిని స్థలము లేదు. నడివర్షాకాలము. పగలా యెండలు కాయుట, రాతిరి యీనుంటలు మండుట. ఒక ప్రక్కను గృహములు కాలుచుండఁగా నార్పిన దిక్కు లేదు. నూకులు బావులన్నియు బూశ్చఁబడెను. ఆప్పుటకు నీరు లేదు. కొళాయి క్రింద బిందె పెట్టినచో నది నిండువటి కఱగంట యుండెను. ఈ లోపుగా రెండిండ్లు కాలిపోవుచుండెను. కాలు చున్న యిండ్ల ప్రక్కనున్న చెట్ల పచ్చని యాకులు వేడివికి నూడి పోయెను. గృహములలోనుండి సామానులు బయటికిఁ దెచ్చుకొను టకే లేకపోయెను. కొన్ని యావులదూశలు మంటలోఁ దగులఁబడి పోయెను. లో దాచుకొన్న ధనమును దెచ్చుటకు కొందఱు మనుష్యు లిండ్లలో కిఁ బోయిరి. చుట్టును మహార్చులు క్రమ్ము కొన్నవి. వారు బయటికి రాలేకపోయిరి. ఒకఁడింటిలో విదురపోవు చుండెను. తక్కినవారందఱునుబయటికివచ్చిరి. బయటతలుపుగొళెము పెట్టిరి. అతనికి మెలకువ వచ్చి తలుపు లెట్టెరు చేయు మ్రోఁతలో నతని పిలుపెవ్వరికిని వినిపించలేదు. శివనేత్రాన్ని దగ్ధుఁడైన మన్మథునివలె నతఁ పట్ల నిలుచుండి పండఁగాలిపోయెను. ఎచ్చటఁ జూచినను విలాపధ్వనులు మిన్ను ముట్టెను, ధనము తిగుల బడిపోయినవారు, ధాన్యమగ్న పాలై నవారు, పసిపిల్లలుపోయి యేడ్చు

వారు, ఆ దూడలు వశించి వలపోవువారు, నెచ్చటఁజూచిన పచ్చటనే కనిపించిరి. పట్టణ దక్షిణభాగమంతయు నొక్క మహాస్మశాలమై పో మెను. ఈ సందడిలో గణాచారి చనిపోయినమాట యెవరికిని జట్టలేదు. గణాచారి యన్నగారి యిల్లు తగులఁబడెను. రంగమ్మగారి కొడలంతయఁగా లెను. ఆమె యేమి బ్రతుకునో యెవ్వకిని దెలి యదు. గ్రామమంతయుఁ గాలికాలి, తెల్లవాఱుకడ మూఁడు గంటలకు సద్దు మణగారు.

కొండఱు కఱ్ఱవాండ్రు పరుగెత్తుకొనివచ్చి గుండేఱు వచ్చు చ్ను దగ్గరి. పన్నెండు, పదుమూఁడేండ్ల క్రింద వచ్చిన గుండేఱు మఱల వచ్చెను. దాని నీరిసుకతోఁ గలసి, గిరగిర సుడులు తికు గుచు నేలను ద్రవ్వ'కు ప్రధమాక్రాంతి యంతయు బురదనీరుగాఁ బ్రవహించెను. నీటిమీదినుండి బొల్లియిమని ధ్వని వచ్చారు. రెండు తరంగముల మధ్య పిండుకట్టిన డిండీరముతో దఱుముకొని వచ్చిన వేగముచేత నేలపైకి: బోయిన కెరటము మొదట బుసబుస లాని, కెరటము పలుచబడిన తరువాతఁ బురపుకలాడి, లేతనురుగై పోవుచుండెను. వరద వెంబడి సర్పములనేకములు కొట్టుకొనివచ్చెను. అవియన్నియు నిండ్లలో ద్రూతెకు మఱుకాఁటికి గుండేఱు తగులఁబడి పోయిన సగ మిండ్లమీఁదికిఁ దఱుముకొని వచ్చిరు. ప్రొద్దునకన్న సాయంకాలము, సాయఁకాలమునకన్నఁ బ్రొమునగా గుండేఱు విజృం భించునుండెను. దానిలోని యెజ్జిని యెందునీరు వధింపఁబడిన మహా పావు నెత్తుగువఁ బ్రవహింపసాఁగారు. తగులఁబడి పోయిన యిండ్ల మధ్య నొకానొక పాకయున్నచో దానిని గుండేఱువచ్చి పదం ద్రోసెను. పోయిపోయి జములా పల్లములోఁ గట్టకొన్నా రేమి యిండ్లు? పూర్వము గుండేఱు వచ్చినప్పుడవి యన్నియుఁ బొలములు. ఆ సస్య మంతయు దీని గుండేటికి శీడువునిండినది. ఇప్పుడేమన్నది? దినుటకు వృత్తు. కాని గుండేఱు తన ప్రవాహసౌందర్యమును వదలి పెట్టినది కాదు. లోతు లేని చోటులుఁగూడ సుళ్ళు తిరుగుట, యిండ్ల న్నాము నావరించి, లంతయఁ జారాడి, రాజ్యము తన దే యన్నట్లు విజృంభిందె. నీటిపాములు తలమాత్రము పై కెత్తి యీదుచును. మనుజనికన్నతనమీఁదఁఒడినచోఁగాని నీటిపాముశమంతకోపాఖ్యానము చదివి దేవాలయములో నొక పండితుఁడు పురాణము చెప్పెను. పిల్లలిద్దరును బోయి వినిరి. దానివెంట శ్రీకృష్ణ గాధలన్నియు వారికిఁ దెలిసెను. వినాయకుఁడు, పార్వతి, శివుఁడు, చంద్రుఁడు - వీరి కథలన్ని యుఁ డెలిసెను.

తరువాత నాల్గునాళ్ళకు ధర్మారావు పశుపతిగారి యూరు పోయెను. వాకిటఁ బశుపతి కూర్చుండి ధర్మారావును జూచి మొగము చిట్లించుకొనెను. ధర్మారావునకుఁ గారణము తెలియలేదు. అయినను బలుకరించెను. పశుపతి మనస్సు కొంచెము సర్దుకొని భార్యను బిలిచి, 'ధర్మారావు వచ్చినాఁడు. కాళ్ళు కడుగుకొనుటకు నీరు తెమ్మనెను. పాదప్రక్షాళనమైన తరువాత నిద్దఱును గూర్చుండి మాటలాడుచుండిరి. పశుపతి చాల ముభావముగమాటాడుచుండెను. ధర్మారావునకుఁ గారణము తెలియలేదు. భోజనము వేళకు నింటి లోనికిఁ బోయిరి. పశుపతి దొడ్డిలో స్నానము చేయుచుండెను. ధర్మారావు చావడిలో నుండెను. అనసూయ వచ్చి 'నాయనా! నీ కెంత యిక్కట్టు వచ్చినది? ఆపదలు సత్పురుషులకే వచ్చు' న నేను. ధర్మారావు 'పశుపతి సరిగా మాటాడుట లేదేశం' యనెను. అససూయ 'యేదో పిల్లదాని పెండ్లి విషయము' అని చెప్పవచ్చిన దేదో చెప్పకుండ మానినట్లయ్యెను. భోదనమయిన తరువాత నింటికి వచ్చిన స్నేహితులతో నట్లుండుట బాగుండదని పశుపతి కొంచెము మనసిచ్చి మాటాడ మొదలుపెట్టెను. వారిప్రసంగము బాల్యవివాహ ములమీదఁ బోయెను.

పశు : మన దేశములో బాల్యవివాహములు మిక్కుట వై పోయినవి. దానిమూలమున నాపద లెక్కువగుచున్నవి. ధర్మా : ఆపదలు నా కేమియుఁ గన్పించుటలేదు. పశు: నీవు బాల్యవివాహ ములు చేయవచ్చునందువా ? ధర్మా : మా పూర్వు లందఱును బాల్యవివాహములు చేసికొన్నారు. మీ పూర్వులందఱును జేసి కొన్నారు. దేశమున నిన్న మొన్నటివఱకు బాల్యవివాహములే జరిగి నవి. దానివలన వచ్చిన నష్టమేమి ? పశు : నలువదియేండ్ల వానికి బన్నెండేండ్లపిల్ల నిచ్చినచో వానికి యావసము పది పదునేనేండ్లు

అప్పటి కీ పిల్ల నడివయస్సులోనుం డును. దీని జీవితము నాశనమగును. ఆముసలివాఁడు చనిపోయినచో నిది పడుచుదనములో విధవురాలగును. అది సరిగాఁ బ్రవర్తించదు ఢర్మా : వురుములకు యౌవ్వన మఱువదియేండ్లు వచ్చుదాశ నుండును. స్త్రీలు నలువది యేండ్లకు ముసలివాండ్రగుదురు. నలువది యేండ్ల వానికిచ్చినచో విధవురాలగునందువు. సమానమైన వయస్సుకల దంపతులలో భార్యలుకాని, భర్తలు కానిపోయినవారెంతమంది? వారి మాట యేమందువు! మిగిలిన విధవ దుష్ప్రవర్తన చేయునన్నచో వఱువది యేండ్లమగఁడు చచ్చిన విధవ చేసి, యిరువది యేండ్ల మగఁడు చచ్చిన విధవ చేయదా? పరిస్థితుల వలన మానవుల ప్రవర్తనకొంత మాఱు సన్న మాట నిజమేకాని, మంచియో చెడ్డయో, వారి ప్రకృతి లోననే సహజముగా నుండును. మగనాలై జారిణియైన దాని సంగతి యేమి? అట్టివా రెంతమంది యున్నారు? విధవురాలు జారిణి యైనచో నీ కంత పెగ టేమి? పశు: భ్రూణహత్యలు జరుగుచున్నవి. కదా! ధర్మా: సయము! వారుగూడ బ్రతికినచో వారే మగుదురు? వారికిఁ దిండి యెవరు పెట్టుదురు? చదు వెవరు చెప్పింతురు? అనాధ శరణాలయములలో వారినిఁబోపించి, దేశోపకారమను పేరుతో వారిచేత బానినవృత్తి చేయించుకొను సంఘసంస్కర్తల పొలము పండుటకా? 'క్రొత్త యెక వింత, ప్రాత యొక రోత్ర' యని యెన్ని దోషములున్నను సంస్కార మాధునికులకుఁ బ్రియముగా నుండును. పూర్వపద్ధతి వెగటుగాఁ గనిపించును. పశు: విధవలు పెండ్లి యేల చేసికొనరాదు? భార్య చనిపోయిన పురుషుడేల చేసికొనవచ్చును! ధర్మా: అది చాల పెద్దవిషయము. స్త్రీ పురుషులసృష్టిలో, సంఘము నందలి వారిస్థితిలో, వారి కామ ప్రవృత్తిలో భేదమున్నది. ఆ భేదము వలన నట్లు జరుగుచున్నది. పశు : ఆ భేదములన్నియు నీవు సీమన స్సులోఁ గల్పించుకొన్నవే ధర్మా: లోకమంతయు నాంతరబహి రముల సమైక్య చిహ్న ను సిద్ధాంతము నీ వొప్పుకొందువా? ఒక యాత్మకు, వాని ముఖలక్షణములకు, శరీర విన్యాసములకు సంబంధ ముండునుకదా! పశు : ఉన్నట్లే తోఁచుచున్నది. ధర్మా : భిన్న పురుషులముఖాదులయందు, శరీరములయందుఁగల భేదమును బట్టి వారియాత్మలయందు భేదమున్న దనిమనము తెలిసికొనవచ్చును. వారి యందకి యాకృతులలోఁ బ్రకృతులలో భేదములున్నను, వారియందు బురుష లక్షణము సామాన్యము అట్లే పురుషుల యందును స్త్రీల యందును మానవత్వము సామాన్య గుణమైనను బ్రకృత్తిలోఁజాల భేద ముండును. పురుషుఁడు తృప్తిపడు మార్గము వేఱు; స్త్రీ తృప్తిపడు మార్గమువేఱు. పుకుషుఁడు గర్భము ధరించడు. స్త్రీయే ధరించును. పురుషుఁడు కామము:నుజంపుకొనలేఁడు; స్త్రీ చంపుకొనగలదు. సృష్టికి బురుషుఁడు బీజభూతుఁడు. స్త్రీ తనూవిస్తృతి వంటిది. లోకము సందున్న స్త్రీలందఱు సరిగా వయసున్ననాళ్లు గర్భమును ధరించి ంతానముకనినచో నప్పటి మానవసంఖ్య జగత్తుచాలదు. నీయార్థిక శాస్త్రములో నుత్పత్తి వ్యయములు (స్లై అండ్ డిమాండు) అని చెప్పి, ప్రపంచములో ద్రవ్యమఃలు కావలసినవి యుత్పత్తి చేయునట్లే, యక్కఱ లేనివి నశించిపోవుతున్న యీ మానవ సృష్టి దీసి కతీతమైన యొక మహార్థిక శాస్త్రము, అందులోనను బురుషులు ترش జనన ములు మరణము, వివాహితులు బ్రహ్మచారులు సర్దుకొని యుండుటలో నొక పద్ధతియున్నది. ఇప్పటికి దేశములో మగపిల్లలు దొరకట లేదు. వెలకు వేలు కట్నములిచ్చినఁగాని దొరకరు. తండ్రులు కళాశాలల వెంటఁబడి తిరుగుచున్నారు. ఈధరృ విహీనలకుఁగూడ వివాహములు చేయుటకు మొదలు పెట్టుము. పురుషు లకుఁగఱవే ప్రాప్తించును. అవివాహితలకు వినాహములు కావలయు నని బాలవిభవలని, బెండ్లి చేసికొనరా దందువా! యని నీనాక్షేవంతు వేమో! లోక ధర్మ మదియేకదా! ఇవి యొక క్రీడావిశేవము. నీ వంతు వచ్చినది. నీవు గుఱికప్పి కొట్టిలివి. రెండవ నాని వంతుగాని నీ వంతు కాదు. ధర్మ మన్ని చోట్ల సొకటియే. మీరందఱు వేద శాస్త్రముల నొప్పులొనరు గనుకఁ బూస్వర్డులవలె మేమును శాసంతు మందురు. గనుక నీ కీ తాకిక మైన సమాధానము చెప్పికొని. పశు: వైదిక మైన సధామాన మేమిటి ? స్మృ నిషేధిం చుచున్నది గనుక. పశుః స్మృతిని నేనొప్పుకోను. ధర్మా: ఇగో తాకికమైన సమాధానము చెప్పితిని. నీవు వాదించుము నీ యిష్టము వచ్చినంతసేవు నేనును వాదింతును.

పశు : నీది మొండివాదన. ధర్మా : నీది మొండివాదన యని నేను సనువచ్చును. పశు: అన్నచో నేమి లాభము? నలుగురు నొప్పుకొనవలయునుగదా! ధర్మా : ఈనాటికి నీ మాట లొప్వు కొనుటకు నలుగురున్నారు. నా మాటలు నలుగురు నొప్పుకొన్న వే. అవియే స్మృతులు. పశు : ఆస్మృతికర్తలందరును స్వార్ధపరాయణు లైన బ్రాహ్మణులు. ధర్మా : వారు నిజముగా స్వార్థపరాయణు లైనచోఁ బూర్వపులోశము వారినంత ఝాదరించదు. వారు స్వార్థ పరాయణు లని యనుట మొదలుపెట్టియెన్ని నాల్లైననో చూడుము, వా రా గ్రంథములు వ్రాసి యెన్నిదో చూడుము! పశు: ఇతర దేశములలో భరృహీసలైన స్త్రీలు చక్కఁగా వివాహములు చేసికొనుచున్నారు. నీ ధర్మశాస్త్రము లక్కడ నేలలేవు? ధర్మా: అక్కడ మహర్షులు లేరు గనుక, హకు చక్కగా సృష్టి యొక్క శాంతిని, ప్రపంచము యొక్క సుస్తితిని గుఱించి యూహించలేదు గనుక. అచ్చట వివాహితులుగాని స్త్రీ లెఁశ్రమంది కలరు? కొందఱికి ప్రథమ వివాహమేకాదు. ప్రతికన్నాయు నొక వురముని సమాక ర్షించవలయును. ఆ సంబధములు మీదురుటకు బెద్ద పెద్ద నాట్యసభలు మొదలై నవి చేసికొందురు. ఆ భారము స్త్రీమీద పెట్టటకన్న దండ్రి తనపై నుంచుకొనుట మంచిదికదా! పశు: తండ్రి యా యధి కారమును దుర్విః యోగము చేయును. ధర్మా: అది యొక్కొక్క ప్పుడు చేయును ఒక్కొక్కప్పుడు స్త్రీయు దుక్వినియోగమే చేసి కొనును. పర దేశ శథాశికలు చూడము ఎంతమంది స్త్రీలు పొటిఁ బడి తండ్రుల నెవిరించి వివాహములు చేసికొనిరో! వారిని వారిభర్త లెట్లు పరిత్యజించిరో! అధికార మున్నచోటులు నెల్ల దుర్వినియోగ ములు జరుగుచునే యుండును సర్వము దోషమయమైనప్పుడు బహు దోషమైన దానిని జరిత్యజించి యల్పకోపమైనదానిని బరిగ్రహించి దానియందలి యల్పదోషములను నివారించుటకుఁ బ్రయత్నించవల యును. అది బుద్ధిమంతుల లక్షణము. ఇతర దేశములలో జను లెనుబడ్తొంబట యేండ్లదాక బ్రతుకుచున్నారు. మన దేశములో నిరువది, ముప్ప", నలుబది యెప్పుడు పడిన సప్పుడే చచ్చిపోవు చున్నారు. పూర్వ మిఁత విచ్చల విడిగా చావలేదు. జనులింత చిన్నగాని వీలులేదు. అతఁ డింటికిఁ బోయి 'పశుపతీ! 'నేను మధ్యా హ్నము బండికిఁ బోయెనను. పెందలకడ వంట చేయించు' మనను. పశు: ఎప్పుడును బెందలకడనే యగును.

భోజనము లగుచున్నప్పుడు పశుపరియు, నతని మేన మామయుఁ దల్లియు, భార్యయు సందఱు నుండిరి. ధర్మారావు పశుపతి మేనమామతో నిట్లనెను : 'అయ్యా! రాత్రి మీ కేంలతోఁ గొంత యర్థమైనది. ప్రొద్దుఁ దోటమాలి నాగభూషణము చెప్పి నాఁడు. నేను మీ యరుంధతిని నా కిమ్మనలేదు. ఆమెను బెండ్లి యాడుట నాకిష్టములేదు. నే వసలు పెండ్లియే చేసికొనను. చనిపోయిన భార్యకు ద్రోహము చేయుట నా కిష్టములేదు. ఏదో స్నేహితుడుకదా యని చూచిపోవుటకు వచ్చితిని. దైవసాక్షిగాల జెప్పుచున్నాను. నే నా పిల్ల నెప్పుడును వ్యామోహపెట్టలేను. ఆమె కెనిమిదేండ్లప్పుడు వచ్చితిని. అప్పు డామెకు బుద్ధియే తెలియదు. దేవుని కల్యాణోత్సవములకు మా యూకు నచ్చింది. అప్పుడామెను నిజముగా నేను సరిగాఁ జూడనైనలేదు. ఇందు నా దోష మేమియు లేదు. ఈ సంగతి యక్కగా రససూయకును దెలియును. పసిపిల్ల భ్రాంతి పడవచ్చును. వయసుచేతనా నేను ముకలివాడను. నాకు ముప్పదియేడేండ్లు.

మామ : ముప్పదియేడేండ్లకు ముసలితన మేనింటి లెండి ! ధర్మా: ఆస్తిమా నా కేమియు లేదు మీకు చాల ధనవంతులు. రెండవ పెండ్లివాని కీయవలసిన యగత్యము మీకు లేదు. నేనా ధన వంతుఁడను గాను. అన్నిటికన్న ప్రధానమైనది, నేనసలు వివాహమే చేసికొసను. ఈ నింద నా కెందుకు ? భోదనముచేసి వెడలిపోవు చున్నాను. మీరు కావలె సన్నచో నా పిల్లతోఁ జెప్పి పోయెదను. 'అమ్మాయీ నా కవసరము లేదు. పిచ్చిదానా! ఈడుజోడైన వాని చేసికొనవలయునుగాని, సన్నాడి యేమి సుఖపడెద 'వని.

ముసలమ్మ నాయనా! అక్లే చెప్పి ''మ్మ నేను. భోజన మైన తరువాత ధర్మారా పరుంధతివద్దకఁ బోయి, "ఎందుకమ్మాయీ ! నీ కేమైన పిచ్చిపట్టినదా? ఈ గోల యేమిటి? నేనసలు పెండ్లియే చేసి కోను. తండ్రిమాట కెదిరించుటబుద్ధిమంతులగుపిల్ల లు చేయరు. ఎవ్వరైన

నవ్వుకొని పోవుదురు. ఇంక నేను మీ యింటికి రాను.. సమూలముగా మా స్నేహముకూడఁ జెడిపోయినది. మంచి తెలివిగలపిల్ల వే! పశుపతీ! ఎక్కడైనా మంచిసంబంధము తుదిర్చి తెచ్చిచేయుము. ఆడపిల్లల యిష్టమువచ్చినట్లు పెండ్లిండ్లు చేసినచో మినము బాగుపడి+'! మస్సు పదు నే నీండ్లదాక ఒకసించదు. ఈలోపుగా మన మా మనస్సును మనయిష్టము వచ్చినట్లు త్రిప్పవచ్చును. ఎవరినో తెచ్చి పెండ్లి చేయము. వాఁడైన దేమి? ఇంకొఁడు కాని దేమి! దొరికిన స్త్రీ పురుషుఁడు భార్య యనుకొనును. దొరకిన పురుషునే స్త్రీ భరయనుకొనును. మనమంద జముకు వలచి చేసికొంటి మేమి! వలచి చేసికొన్న వారును గనిపించిన స్త్రీలలో నెవ్వతెనో యొక దానిని వలచిరిగాని, నా కిటువంటి స్త్రీ కావలెననికోరి దానికొఱకు వెదకిరా? దానిని దెచ్చిరా? కనిపించినప్పుడు 'దీనిని నేను వల చితా' ననుకొని వలచితిని, వలచిలిననిరి. పెండ్లియాడినప్పుడు దానిని నేను వలచితి సనుకొన్నచో సరిపోలేదా? లోక మంతయు సట్లే యరు కొనెదరు. చక్కని కఱ్ఱవానిని గుదిర్చి పెండ్లి చేయము” అని ధర్మా రావు తనదారిని బోయెరు. న్నుపేట చేరెను. తరువాత నెల గడచెను. అశ్వయుజము వచ్చి వర్షములు పూర్తిగా వెనుక పట్టెను. మహర్నవమి పండుగలు ప్రారంభమయ్యెను. రంగారావుగారు నాగేశ్వరస్వామి వారి ఆలయములో దేవి, వరాత్రములు జరువు ఓకుఁ గలశిస్థాపన చేయించిరి. ఆయన ధర్మారావును బిలిపించి "ఏమండీ! నాకును భార్య లేదు. మీకును భార్యలేను. కలశస్థాపనకుల బీటలమీద నెవరు కూర్చుండవ: యు" ననెను.

ధర్మా : పురోహితుని గూర్చుండఁ చెట్టుఁడు.. ४०८: కుమారస్వాబుగారు పిల్లలచనువు వీధిబడిక్రిందికి దింపి. ఆయన పిల్లలచేత మహర్నవమిగడలు పట్టించునఁట. ధర్మారావు సర్వరు. కుమారస్వారం పిల్ల లిద్దఱకును మహర్నవమిు పద్యములు చెప్పిను. ధర్మా : మహర్నవమిగడలు కట్టుట నీరు చేతనగునా ? కుమా: గడలు కట్టుట యేమిటి? విల్లంబులు కోతులు వుచ్చుకొనుటయే కదా! ధర్మా: అది కాదు. గజముపొడుగు చీల్చిన వాసవుబ్రద్దతీసి క్రింద పడుగు వదలిపెట్టి రెండడుగులమేఱ నిర్ణయించి, రెండడుగుల యింకొక చిన్న బద్ద తెచ్చి నిర్ణయించినమేరలో నదుముకు రెండును సరిగా సగమునగ మగునట్లు కలిపికట్టి, దానిచుట్టు దారమల్లెదరు. అల్లిన దారము చచ్చదరముగాఁ బటమునకు ముఖ మేర్పడునట్లు చేయుదురు. ఎఱుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చన రంగుదారములతో రెండు వ్రేళ్ళ వెడల్సుస నొక్కొక్కరంగు వచ్చునట్లల్లెవరు. పటముపైని రెండు ప్రక్కల మిగిలినకఱ్ఱలకు మఱల పడ్డువుల్లలు వేసి యిట్లే చిన్న చిన్న పటములల్లెదరు. ఎరువు తెలుపు దారములు కలిపి 'పెనవేసి దానిని బియ్యవుదార మని చిన్న చిన్న కుచ్చులు, చిలుకలు వానికి వ్రేలాడదీని పటముచుట్టు కట్టెదరు, వేరొక డొశగజము పొదుగుగల వాసము తెచి, దానికి తాటియాకు లతో గుండ్రముగాఁ గొన్నియుఁ, గొసలు వచ్చునట్లు కొన్నియు గిలక లల్లి, గుండ్రపు గిలకలో రాళ్ళుపోసి, యీ వాసమునకుఁ దొడిగి, గిలకల మధ్యనున్న వాసమునకు రంగుగుడ్డ లల్లెదరు. ఆ పటము వాసమునకు బిగింతురు. దీనిని 'మహానవమిగుడి' యనెదరు. ఈగడలు పుచ్చుకొని యుపాధ్యాయుఁడు పిల్లల బందుగుల యిండ్లకుఁ దీసికొని పోవును ఊళ్ళ వెంట నడిపించుకొనిపోవును. బదియేండ్ల పిల్లలకు నిదియు నౌక విద్యాభ్యాసము. వారికి బరియూళ్ళు చూపించిన ట్లగును. బెదురు తీరును. మనవ్యప్రకృతి కొంచెముగాఁ దెలి యును. ఉత్సాహము కలుగును. నీ విదియంతయుఁ జేసెనవా? బి. ఏ. పరీక్ష యిచ్చితివిశదా! మర్యాద భంగము శదా! కుమార: బి. ఏ. పరీక్ష యిచ్చినవాఁడు, నూకు రూకలు జీతము తెచ్చుచున్నవాఁడు నలువదివేల యాస్తికలవాఁడు ひひひひ మర్యాదకల పని! ఎవరో కాఫీ హోటలు పెట్టినవాని కొడుకున కొక హైకోర్టుబడ్డి తనకూతు నిచ్చినఁట.

మఱునాఁడు ధర్మారావు, కుమారస్వాములు కూర్చుంది యొక మహర్నవమిపట వల్లుటకుఁ బ్రారంభించిరి. అది పూర్తియగువఱకు మూఁడు రోజులు పట్టింది. తాటియాకులతో గిలకలల్లుట చేతగా లేదు.ఖ రంగాపురములోని యొక వృద్ధబ్రాహ్మణుడు పేఁటలోఁ బనియుండి వచ్చి యా గిలకలు చేసిపెట్టెను. ఆయన 'అయ్యా! యీ పటము లిప్పు డెవ్వరు నల్లుటలేదు. దీనివలనఁ గుజ్జవానికి, బసితనమప్పుడే

కుమారస్వామి జమీందాను గారివడి గెు 'అయ్యా! పిల్లవానిని దీనినిపోయి, బందుగుల యిండ్లకుఁ దిరిగిరమ్మందురా' యని రంగా రావుగారు విచారించి కుఱ్ఱవాని జనకతండ్రుల యింటికిఁ దీసికొని పొమ్మనెను. కుఱ్ఱవాఁడు తల్లిదండ్రులఁజూచినట్లగురు, కుమారస్వామి కోరికయుఁ దీరును. చిన్న హరప్పనాయనిగారి జనకతండ్రులు నిజాము రాష్ట్రములోని యొక జమీందారులు. వారికి రంగారావుగారు జాబు వ్రాసిరి. నిజాము రాష్ట్రవు రైలుబండిలో నొక స్టేషను వద్ద గి యచ టిక్ మూడు రోజులుప్రయాణమైన నా గ్రామమునకు బోవలయును. సేవనునుండి యచటికి జమీందారుగారి బండ్లుండును. రామేశ్వర శాస్త్రీయు, హరప్పకాయఁడును, కుమారస్వామియు, నిద్దకు శాసా వాండ్రును, నొక చాకలియు, నిర్వరు పరిచాంశలును, వీరందరును స్టేషన్ వద్ద దిగిరి. అచ్చట నాల్గు బండ్లుండెను. ఒకబండిలో చిన్న హరప్పగా రే కూర్చుండిరి. తక్కినమూఁడుబండ్లలోఁ దక్కిస యంద రును గూర్చుండవలయును హరప్ప రామేశ్వరశాస్త్రిని దనవద్దనే గూర్చుండు నేను. ఒక బండిలో కుమారస్వామి, యొకదానిలోఁబరి చారకులు, మలొకదానిలోఁ బరిచారికలును గూర్చుండిరి. తుపా కులు, కత్తులు వచ్చెను. బండ్లుతోలు నెలువురును వేటయం దస సూనులు. ఎదిరించియెలుగుఅంటిని, వులినిజంపగల్లుదురు. కొర్నాని గండ్లు మొదలైనవి వారికి బిలప్సిలాయమానము, బండ్లు సాఁగెరు. కొంతదూరము పోవు వజకు మేఘములుపట్టి వర్షము లారంభించు నేమో యని భయపడిరి. 'అమ్యా! ముందు కొండవాగులు కలవు. వర్షము కురిసి యా వాగులు వచ్చినచో సవి తీయువఱకు మన ప్రయాణము సాఁగ' దని వారు చెప్పిరి. దారిలో పోలారమని యూవున్నది. ఆ రాత్రి యచట ముకాముచేసిరి. కుమారస్వామి యనపు లెప్పుడును జూడలేదు. రామేశ్వరశాస్త్రికి మహానందముగా నున్నది. ఇరువై వుల నాకాశమునంటు సృక్ష ములు, తాతిప్రదేశము. వంకరటింకరలై న మార్గము, సూచినంతమే జకన లుచల్ల గానుండును.తిరిగిపోవుచు నెలుగుబంటిపిల్లలను దీసికొని పోయిరి. రెన్నా ళ్లైన తరువాత మఱలఁ బ్రయాణము సాగారు. ఒకనాఁడవిలో కుమారస్వామియు, మఱి యిర్వురును గలసి నడుచుచుండిరి. రా శ్వరశాస్త్రి, తానుగూడ దిగి నడచుచుండెను. నెచటఁజూచినను బులులయడుగులే. ఒక కోయపల్లెనగ్గ చుండిరి. ఒక ముసలికోయవాఁడు రామన్నను జూచి 'ఓయ్యోయి రామన్న! మందెట్టిన వులివున్నాది. అది గంగిర్లెత్తి తిరుగుతున్నాది బద్దరం' అన్నాడు. మందు పెట్టిన పులి యనఁగా సందఱకు భయ331 పులి సామాన్యముగా నొకచోట నిలువక యడవి వెంటఁదిరుగు నొకచోట పశువును, మఱియొకచోట నింకొళ పశువును, కొట్టుకొని తినుచుండును. ఒక్కొక్కప్పుడే కోయపల్లెవద్దనో మకాము చేసి యా యూరి పశువులనే పకురపెట్టి తినుచుందును. అప్పుడు కోయ వాండ్రు దానికి మందు పెట్టెదరు, వులి పశువును వేసి నెత్తురు నీల్చి లేచిపోవును. గొడ్డును తీసికొపోవుటకు మరునాడు వచ్చును. కోయవాండ్రు మంకు నా పశుకళేబరములో దాచుదురు పులివచ్చి తినును. దాని కప్పుకు పిచ్చియెత్తి రెండుమూడుదినములడవి వెంట దిరిగి తిరిగి చనిపోవును. ఈలోఁగా దానికి మనిసి యనిలేదు, మానని లేదు, ప్రతిదానిమీఁద దూకును. అందుచే నెవ్వరును బిచ్చియెక్కిన పులి యున్న చోటికిఁ బోరు. ఇదివజకే రెండు దినము లాలక్య మైనది. మరి రెండునా ళ్ళెచ్చట నాఁగవలయు నని బండ్లు ďలకొని పోయిరి, తక్కినవారి యందఱి ప్రాణములును బిక్కు బిక్కు మను చుండెను. సలువురు బండివాండ్రును దిగి సడచుచుండిరి. వేయికన్ను లతో జూచుచుండిరి. పరుగు దూరము పోయిన తరువాత నచ్చట నొక వాఁగున్నది. బండ్లా రానున్న తాను ముందు వాఁగును జూచుటక బోయెను. వాగులోనుండి పులి మేఘగర్జన వినవచ్చెను. దాని వాండ్రకుఁ గాసాలకు వారిశరీరములలోఁ బ్రాణములు లేవు. కుమార స్వామి రామేశ్వరశాస్త్రి నానుకొని కూర్చుండెను. రామన్న వచ్చి

'పులి వాఁగులో నున్నది, ఎ'ట్లనెను. తక్కినవారు 'పోయి చిరుతను వలెఁ గ్రుమ్మి చంపుద' మనిరి. రామన్న 'యది సాధ్యము కాదు. బెదరించుటకుఁ బులి సరియైన స్థితిలో లేదు. మనిసిమీఁద దూకునో, గొడ్డుమీఁద దూరునో' యని కళవళ్ళ పడెరు గంటసేవు చడిచప్పుడు లీకుండ బండ్లనాఁపిరి. రామన్న మఱలఁబోయి వాటిలోఁ జూచెను. పులిలేదు. పోయి నాల్గు మూలల వెదకెను. అది యడవులఁబట్టి పోయినది. ఇప్పటికే దృష్ట వంతులమని బండ్లుతో లుకొనిపోయిరి. మరునాడు రెండు జాములవేశికు నడవిలో నొక చోటినుండి పోవలసివచ్చేరు. అది మైలు పొడుగుదూరము. దారియంతయు కొండవాగు. రెండువైపుల రెండు కొండలు. అటుసీటు మహోత్తాలములైన వృక్షములు ఈ వాఁగు తక్క మఱియొక దారిలేను. వాగులోఁ బోవుచుండగా వాగువచ్చెనా బండ్లన్నియు తేలిపోవును; కొట్టుకొనిపోవును. రామన్న పరకా యించి వాగుపుట్టిన కొండనంక జూచి యచ్చట మేఘముయొక్క చిహ్నము లేదని తెలిసికొని బండ్లు తోలించెను. "ఈ వాగునిండ వులు లెప్పుడు వచ్చి విశ్రమించును. పులి చాల సుకుమారమైన జంతువు, ఆదిమహారాజువలె సుఖమే వాంఛించును. అది యెప్పుడు చల్లని వృక్షచ్ఛాయలయందు, చల్లని యీ వాగు నిసుక తిన్నెల యందే నిద్రించును. వర్షాకాల మగుటచేత సరిపోయినది. వేఁవికాలమై చో నీ దారివెంట నడచుటయే కష్టమైపోవును" అని వారు చెప్పిరి. మరునాఁటికి నిర్దిష్ట స్థానము చేరిరి. చిన్న హరప్పనాయని తల్లిదండ్రులు పిల్లవానిని జూచి గంతోషించిరి. దారిలోని వేట విని నాయఁడు చేసిన వేఁటకు నానందించిరి. జమీందారులు కుమార స్వామికి నూటపదారు లిచ్చిరి. రామేశ్వరశాస్త్రికిఁ గానుకలిచ్చిరి. అందరు నచటఁ బదినములుండి తిరిగివచ్చిరి.

ఇంతలో దీపావళి పండుగ దగ్గఱకువచ్చెను. రామేశ్వరశాస్త్రి వట్టి విపరీతుఁడు. అతని కెవరు నేమియఁ జెప్పకుండగనే యగ్నియుఁ దెలియును. అతఁడు గులక చన్నలు తెచ్చి కాల్చి, చింతబెరడు తెచ్చి మాడ్చి రెండును గలిపి పొడికొట్టి, గుడ్డలలో గుండ్రముగాఁ బొడువచ్చి యది యేల జరుగుటలేదని యడుగును. పరిచారకులు ధర్మా రావుగారు వలద న్నారని చెప్పుదురు. రంగారావుగారు మాటానరు.

కుమారస్వామి పాఠము చెప్పునుండఁగా రంగారావుగా రొక నాఁడు దగ్గఱఁ గూర్చుండిరి. అతఁ డింగ్లీషుమాటలు నేర్పుచుండెను. అవుడు ధర్మారా వచటికి వచ్చాను. అతని కింగ్లీషు మాటలు వినిపిం చెను. 'కుమారస్వామీ! ఏమి అది' యని యతఁ డడిగెను. కుమార స్వామి 'అయ్యా! ఇంగ్లీషు చెప్పుచున్నా' ననెను. ధర్మారావు 'పిల్లలకుఁ బసితనములో నింగ్లీషు చెప్పరాదు. వారికి లోకజ్ఞానము కలుగుట, బుద్ధి వికసించుట మాతృభాషలోనే జరుగవలయును. పిల్ల వాండ్ర మనస్సు, పరభాషయే చిన్న ప్పటినుండి చెప్పినచో, పర భాషా సంప్రదాయములకే యలవాటుపడును. మనకు వారి భాష మాత్రమే రావలయునుగాని, వారి సంప్రదాయము రాక్కర లేదు. ఇట్లైనచో మనభాష రాదు. పిల్లల కింగ్లి షిప్పుడప్పుడే చెప్పవ'ద్ద నను.

కుమారస్వామి మాటాశలేదు. రంగారావుగారును మాటాడ లేదు. ధర్మారావు వెడలిపోవుచుండెను. రంగారావుగారివంక ఁజూచుట తటస్థించారు. ఆయన శరీరచాలనములో నతని మనస్సులోని నంజే హము గోచరించెను. ధర్మారావు 'కుమారస్వామీ! మనభాషలో మనకు స్వాతంత్ర్యము చిక్కిన తరువాత పరభాష చదువుటకుఁ జాల రోజులు పెట్టదు. సూడుము! మనవాండ్రందరు నిపుడు హిందీ రెం డేండ్లలోఁ జదువుచున్నారు. రెండేండ్లలో హిందీభాషలోఁ చెట్టి పండితు లగుచున్నారు. ఒకభాష. గట్టిగా వచ్చిన తరువాత రెండవ భాష సులభముగా వచ్చురు. ఆ మొదట రావలసిన భాష యింగ్లీ తెలుఁగా? తెలుఁగువారి కింగ్లీషుకన్నఁ దెలుఁగే తేలికగా వచ్చును. తెలుఁగు చక్కగావచ్చిన తిరువాత నింగ్లీషు రెండేండ్లలోఁ గావలసి వంత వచ్చును. అవు డింగ్లీషు చదివినను సష్టములేదు. అప్పటికి తెలుగు సంప్రదాయము పిల్లవాని నెత్తుటిలో జీర్ణించియుండును కనుక రెండేండ్లలో నేర్వఁదగిన యీ పరభాష, పసి వాటినుండి చెప్ని బాలకుల బుద్ధి వికాసము పాడు చేయుచున్నాము. పిల్లవాండ్రు శరీరము నందుఁ గాని, బుద్ధియందుఁగాని వృద్ధిపొందుటలేదు. జమీందారులకు

చదువు జ్ఞానము కొఱకుఁగాని యుద్యోగము కొఱకుఁ గాదు గదా!" అనెను.

ఆ మఱుకాఁటి నుండి కుమారస్వామియింగ్లీషు చెప్పుటమాని వేసెను. రంగారావుగారు మఱలవచ్చి కుమారస్వామి నేమియునడుగ లేదు. పిల్లల చదువు గూర్చి విచారించనులేదు. పిల్లలు తెలుగు 'బార యీఁగాఁ జదువు చుండిరి. వుష్యమాసము చివరకు వచ్చి సంవత్సరముతోఁ బాబు దోసకాయలు వండెను. పచ్చిమిరప పండ్లు దేవమాతృశా సగ్య, ష్మీ జీవికిఁ బగటి కాగడాలు పట్టెను. సశించి పోయిన దేవమానాృకల రాజ్యాధికారమేతాదృగధీకార చిహ్నములతో మాత్రమే సంతోషించవలసి వచ్చెను. అస లధికారమా దేవమాతృ కలది. పండినపు దొరిగిపోవునదియుఁ బూవు కాని ఫలముకొని లేని దియు, మనిషి నిలువ నీయనిదియుఁ బంక సంకలిత మైనదియు సైన మాగాని తనయధికారము సాగించుచుండెను మెట్ట పైరు మొగము వంక జూచిన వారు లేరు. దానిని కుద్దాలించి వేసిరి.

సంక్రాంతి మ్రుగ్గులతో బజారులు, కంకర బాటలు లేనివి భక్తిర్చేనముచేత విరచితమైన యేనుఁగు మొగమునందలి సంపదలకు సాదృశ్యము తెచ్చుకొనెను. ధర్మారావు కాచిని సంక్రాంతికిధర్తతో కూడఁదన యింటికిఁ బండుగకుఁ దీసికొని వచ్చెను. కాచి యిపుడు పెద్ద పిల్ల యయి భర్తతోఁ గాపురము చేయు కుండెను. ధర్మారావు పండుగకు బంధువు లందరను బిలిచెను. హైమవతీ సూర్య నారాయణలు వచ్చిరి. రామచంద్రరాజు, రథంతరి, రామేశ్వ' శాస్త్రి రాజు, తకువాత వారికిఁ గలిగిన యిద్ధతాడ పిల్లలు అందఱురు పండుగకు ధర్మారావు నింటికి వచ్చిరి. కిరీటి శశి రేఖలు వచ్చిరి. శ్యామలాకుమారస్వాములు వచ్చిరి. వారియంద ఱిపిల్ల లను వచ్చిరి. ఇంటనున్న గాలికాగాలకు లండఱును గలిసి యొక 'సమ వాకార' మాడ దగినంత గజ్జుచేరినది. కిరీటి: ఖర్చులో ఖర్చు, రామే శ్వరశాస్త్రి వెండ్లి కూడ నిపుడే చేసిన చోఁ దేలిపొవునుగదా !కుమా: మనకు సెష్టము కదండి! అవుడు మన మింకొకసారి రావచ్చును. ఈ లోవుగా నతని యువనయనము లేదా? కిరీటి : ఏమోయి శాస్త్రి! పెండ్లి చేసికొందువా? శాస్త్రి సిగ్గుపడెను. అతడు తన సరంజామతెచ్చి వానిని ప్రదర్శించుముండెను. కిరీటీపోయి వానిని బరిశీలించను. మూఁడేండ్లనుండి గ్రామములో నాడిన సినిమా నాటక: నాటక ముఖకాగితములు సర్వము సందున్నవి. ఆటవస్తువులు రకరకములున్నవి. గోలీలు, గోడీ బిళ్ళలు, టాయి సినిమానాలు, రంగు కాగితములు రకరకాల వస్తువులు కలవు. కిరీటి వాసిని బరిశీలించినంతసేవు శాస్త్రి వాని సతఁడు దొంగి లించు పనియే యభిప్రాయపడెను.

నే నెందుకు

శీరీటి: నా కెందుకోయి యివి యన్నియు ? కాఁజేసెదను? శాస్త్రి: మీరు దొంగలు. కిరీటి: మీ రనఁగా నెవ రెవరు? నేనును మీ నాన్న యునా? కుమా వాని నాన్న దొరయే. మీరును నేనును దొంగలము. ధర్మా: అవునోయి⁹ రిద్దరును దొంగలు. అతఁడు శశిరేఖను, నీవు శ్యాషలను దొంగిలిం చిరి. వారిద్దరి కొఱకు మీరు వేసిన యెత్తులేనా! దానికి నాకుఁ బ్రాప్తిలేశ యది పోయినది. కాని మా యరుంధతిని నేను దొనవలెం బెండ్లి యాడితిని. కిరీ: ఏమో! నీ వేమి దొంగతనములు చేసికి వో! మా కెవరికిఁ దెలియును 1 ఇదివఱకుఁ జేయలే దనుకో! ఇకఁ జేయ పని నమ్మక మేమున్నదికి కాలము చెడ్డ . అని యెపుడేమి చేయిం చునో తెలియదు. 'పగయ కలదయేని పామున్న యింటిలో నున్న యట్ల కాదె' యన్న యుండవలయును. కాలననునమ్మి యెవఁడు

సేమఱి యుండ రాదు. ధర్మారావు మొగములో నొక విషాన రేఖ తాండవించెను. దానినిఁ జూచి కుమారస్వామి కిరీటు దును నొచ్చుకొనిరి.

బియు, రామచంద్రరాజు కూతుండ్రును బొమ్మలు పెట్టు కొసరి గోడసందులు గోడలకుఁ గొట్టిరి. బొమ్మల మధ్య నారింజ పండ్లు, దోసపండ్లు వలంకారములుగా నుండిరి పిల్లలందరును వాని నెత్తుకొనిపోయి తినుచుండిరి. కాడికిఁ గోపమువచ్చి పిల్లలను గొట్టు చుందును. ఆ చిరుదెబ్బలకు వారు పవ్వదుకాని యేట్వరు.

సాతాని జియ్య రొకఁడు, నిక్కిలి ముసలివాఁడు, ప్రతి దినము బొద్దున వచ్చును. అతనికిఁ జిత్రవిచిత్రములైన కీర్తనలు వచ్చును. ఈ పిల్లలందరును వాని కీర్తనలు పట్టుకొని యవి పాడ మొదలు పెట్టిరి. అ జియ్యరు గొంతు మధ్యమ స్వరములో నుచ్చస్థాయికిఁ బోయి

యచట మాధుర్యమును జూరయిచ్చును. అతఁడు పాడుచుండఁగా వాయవీచికలు వాని సంగీతిమున కొత్తిగిలుచుండును. కుమార స్వామి కొడుకునకు గ్రామఫోరు పాటఃన్ని యువచ్చును. 'కోరి భజిం తును గోవిందన్ మది' 'నిమసే మా ప్రాణనాథ' 'ఆటలాకు కోరా గోపాల' 'భలే మంచిచవుకి బేరము' ఈ పాట లతఁడు పాడుచుండును. రామేశ్వరశాస్త్రి, యతఁడు వానిని బాడినపుడెల్ల యతనిని గొట్టు చుండును. అతఁ డేక్చును. చిన్న ధర్మారావునకు నాల్గవయేఁడు వచ్చినది. అతఁడు వచ్చీరాని మాటలతో నివి పాడులు, శాస్త్రి కొట్టులు- శ్యామల 'యెన్ కు కొట్టితి' వనును.

శాస్త్రి : నా యిష్టము. శ్యామల : నీవుమాత్రము నీయిష్టము వచ్చినపాటలు వాసవా! శాస్త్రి: నేను పాడుపాటలు నా యిష్టము వచ్చినవికావు. మా యత్తూరు పాడిన పాటలు పాడుదును. 'యామి హేశమిహశరణమ్, సఖిజ వచని వంచితాహం' ఇది పిచ్చిపాటయా! శ్యామల: ఓరి! ధర్మా! నీవు హడ బాబాయి పాడు పాటలే పాడుము. గిరికమ్మగారు పాడిన పాటలకు, నిజమే, వీసికిని చాల భేదమున్నది. శాస్త్రి: ఈ పాటలు పాడి వీఁదు పాడయిపోవుచున్నాడు. చెడి పోయినతరువాత మజల బాగుపకుటకు మార్గము లున్నవా?

కుమారస్వామి యింగి సేవుకు మాటాడ కూరకుండును. ఆవుకు పెద్దనవ్వుస్వ 'ఆ పాటలు పాడినచో మనుకుఁ జెడిపోవురు' అని ప్రశ్న వేయరు. శాస్త్రి సమాధానము చెప్పలేశ తల వంచుకొని చదువుకొనుట రంభింమరు.

కుమా: శ్యామా శాస్త్రి భగవంతుఁడు రక్షించి బ్రతికి బట్టకట్టవలయ: నుగాని మజిలీ ధర్మారావుగారి యంతవాఁ డగును. కీర్తన యఁగా మంచి భారముండవలయును. తద్భావానుగుణమైన శబ్దములు, రాగము లుండవలయును. ఈ బజారు కీర్తoల యందు భావములేను, శబ్ద బులేదు, భావానుగుణమైన రాగములేను. కీర్తనలు పాడినకొలంది విని తొలఁది శ్రోతల మనస్సలు దుష్ప్రరంగీత మున కలవాటుపడి చెడ్డ రంస్కారమునపొందును. నాయనా! శాస్త్రీ! 'ధర్మ' యీసారి యా కీర్తనలు పాడెకా, చాన చికు: గొట్టుము. శ్యామః అయినచో నింట నీప్లేట్లు వాంచి యని పాడించినచో నెల్లుకిజిహ్వకును క్రొత్తరుచి తెచ్చెను. నూక్నవక్త్రశోభితులయిన జనులు పునర్జన్మ మెత్తినట్లే ప్రకాశించిరి. ఆనాఁడు ధర్మారావున కొశ యుత్తరము వచ్చెను. అది పశు

పతి వ్రాసెను. 'నీవు వెంటనే యొకసారి రావలయును. చాలనవ వరము, రాకపోయినచో మన మిర్వురమును విచారించవలసివచ్చును. ఉత్తరము చూచిననాఁడే రావలయును' అని యున్నది. ප විධ యత్తర మగ్ధము కాలేదు. అనేక విధములుగా సూహించెను. ఏ యూహయు నిలువలేదు. వెడలుటయా ? వెడలకుండుటయా? ఇద్దరును విచారించవలసివచ్చుట యేమిటి? అయినను రెండు మూన్నాళ్ళలో పోవచ్చునని యూరకుండాను. కుమారస్వామి యుత్త రము చూచి 'కాదు, పోవలయును- ఆరుంధతికి జబ్బుగానున్న దేమో! లేనిచో నా వాక్వమున కర్ణము లేదు' అని తఱిమెను. ధర్మారావు 'కుమారస్వామీ! ఆ పిల్లకును నాకును సంబంధము లేదు. నేను మఱల వివాహము చేసికోను. నీ కీ వృథా వ్యామోహ మెందుకు' అని తన దారిని దానుబోయెను.

నాఁటి సాయంకాలమున ధర్మారావు దేవాలయమునకు బోయెను. నాగేశ్వరస్వామి యాలయమున కేఁగి స్వామిని ధ్యానించు చుండెను. 'ప్రభూ! మనస్సు వక్రమైనది. శరీరము దుఃఖభూయిష్ట మైనది. ఈ రెండును గలిసి మనిసి నెంతయైనను జేయును. తీయరాని దారులు తీయించును. నీ దయవలన ధనాదులు లేవన్న దిగులుపోయి నది. ఏదో కాలము గడచుచున్నది. కాని యీ ప్రేమయుఁ గామ మును నన్నుఁ బరిత్యజించిబోవునట్లు లేవు. మనోనియమనమున కెంత యధికార ముండవలయునుకి వ్రాసి పెట్టిన దానిని కాదనుట కాదుకాని సన్ను నీ యధీనునిగా స్వీకరింపుము. పాలముఁతువో, సీటముంతువో!' మఱునాఁడు రాత్రిశాస్త్రి దీపమువద్దఁగూర్చుండి చదువుకొనుచుండాను. దీపమువద్దఁ గూర్చుండి చదువుటకతఁడిది మొదలు. నాంచారమ్మ'ధర్మీ! నీ కొడుకు చదువుకొనుచున్నాఁడురా! లోకములో నేదో వింత జరుగబోవుచున్నది' యనెను. శాస్త్రి: ఏమివింత జరుగును? ధర్మా రావు జరుగవలసిన వన్నియు నిదివఱకే జరిగారు" అని కుమారుని వద్దకుఁబోయి 'నాయనా! ఏమి విశేవములు ? ఎన్నఁదురు లేనిది ఈ

నాడు చదువుచుంటి వెందులకు' అని యడి గారు. శాస్త్రి సిగ్గు పది యూరకుండెను. తండ్రి బుజ్జగించి మఱలనడిగారు. శాస్త్రిః రాత్రి మా యమ్మ కలలోఁ గనిపించి 'నాయనా! ప్రతిదినము రాత్రు లందుఁ జదువు సవలయును. అల్లరిచిల్లరిగాఁ దిరుగకుము' అన్నది. ధర్మారావు కనులలో నీరు నిలిచెను. కుఱ్ఱవాఁడు చూచిపోవు

నని యతఁడు మొగ మటు త్రిప్పుకొనేను, నాంచారమ్మ 'నాయనా! రాత్రి యమ్మ కనబడినదా? ఇంక నేమైసఁ జెప్పినదా ?" యనెను. శాస్త్రి: ఇంతను బెప్పినది. తాను మజల బ్రరికి వచ్చునట? నాంచా రమ్మ; 'అయ్యో! నాయనా! ఇంక నేమి బ్రదికి వచ్చుటకి నీశా గీత తొలఁగిపోయి జాలరోజు అయినది' యని కన్నీరు పెట్టుకొనెను. శాస్త్రి: నాన్న మఱలఁ బెండ్లి చేసికొనిన చో నమ్మ బ్రతికివచ్చినట్లే కదా! నాంచా: సవతితల్లి యొక తల్లి కాదు. జీలకట్టి కట్టికాదు. అయి పను నాన్న పెండ్లి చేసికొనునట్లు లేదు. అంత భాగ్యము కూడనా? నే నెన్ని నార్లో" చెప్పితిని; 'నాయనా! మేమింక శాశ్వతమా? మా యూరు మేము వెళ్ళెదము. పిల్లవానికి మెతుకులు వండి పెట్టు వారు లేరురా' యని యెన్ని చెప్పినను నినుటలేదు. 'రెండవ పెండ్లి చేసికొన' ననెను. శివునివంటి వాఁడు రెండవ పెండ్లి యాడెను. రక్షరకూతురు సతీదేవి దక్షయజ్ఞమున దగ్ధురాలు కాగా హిమవంతుని కూఁతుగు పార్వతీ దేవిని బెండ్లాజరు ధర్మా: ఆ రోజు లేమో కడపోయెను. మఱలఁ బెండ్లి చేసికొనుట సుఖ హేతువుకాదు. ముసలి వారికిఁ బెండ్లి యెందుకు? రాజే: నీవు ముసలి వాఁడవురా! ముప్పదియాజేండ్లకే ముసలి వ్యాడ వైనావా యేమి 1 ఢర్మా: ఇంకను రెండేండ్లు తక్కువ చెప్పు. రాజే: సరే. ముప్పది యెసిమిది, ముసలివాడవా! ధర్మా: నేనింశంఁ బదునే నేండ్లలో మురలి "నగుదును. ఇవుడు పదమూడేండ్ల పిల్లను జేసికొన్నచో దాని నడివయస్సు వేళకు నాకు వార్ధక్యము వచ్చును, అవుడు చూడుము. రాఠీ: ఆ పిల్లకుఁ దన యీడువాఁడే దొరకును, వాని కాయుర్దాయము చాలక యత్వే డవుకు చనిపోవును, అవుడు నామెకు నడివయస్సే. దాని క్షేమ సమాధానము చెప్పెదవు : ధర్మా: ఆమెరించెను. ధర్మారావు తనకు వెన్నెలలు చల్లగా నుండుటకు హేతు వును వెదకి యరుంధతిని గనుగొనెను. తనమనస్సు చిన్న యరుంధతి మీఁద లగ్నమగుట కీవెన్నెలలు హేతువులైనచో నతఁడు నీ వెన్నెల లను దగులఁ బెట్టి యుండెది వాఁడేమో! శివునకుఁ గారణము ప్రేయో వినయము కాదు. ధర్మారావునకుఁ గారణము ప్రేయోవిషయము శివుఁడు తన మనస్సు పార్వతీయందు లగ్నమగుటకు మన్మథుఁడు కారణమని గ్రహించి భస్మీకరించెను. కాని తన మనస్సు నందు మన్మథుఁడు జన్మించుటకుఁ బ్య్వాతి హేతువని తలఁచి యామె నేమియుఁ జేయలేదు. ఎట్లయినను స్త్రీ మూర్తి పవిత్రమైనదియు, పరిరక్షింపవలసినదియు. ధర్మారా వందు చేతఁ దన మనస్సువ నిలిచిన యరుంధతి వంశ బేలవోయి చూచెను. తానే యామెకు లొంగిపోయి నట్లు తలఁచెను. 'వివేశభ్రష్టానాం భవతి వినిపాత శృతవిధః' అన్నట్లు మనస్సు లొంగినదన్న సంగతి తెలిసికొన్న మరునిముసముననే యా లొంగిపోవుటలోని మిక్కిలి తనమును దెలి సెను. అతఁడు చూచుచుండఁ గనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రెండుతలలతో వచ్చి యతని యెదుట సాక్షాత్కరించారు. ధర్మారావు లేచి నిలుచుండి సమస్కారముచేసి ప్రదక్షిణముచేసి మఱల సాష్టాంగ వినతుఁ డయ్యెను. 'ప్రభూ! పశించిపోయిన నీ మూర్తి మజల నాకుఁగోచరించుచున్నది. నేను మూలతః నాశమైతి ననుకొంటిని. ఇందులో నా కేదియో కొంత మిగుల్చుచున్నావు. భవదాజ్ఞావర్తి, నీ బంటును, నీవు శాసించు

కొనవచ్చును.' పంచమినాఁటి సాయంకాలము ధర్మారావును మాచిన యరుంధతి పాలిపోయి నెత్తుకులేశ శల్యములుమాత్రమ మిగిలి యేకులవలె మంచ మున కత్తుకొని యున్నది. ఆమె కన్నులుమాత్రము జ్యోతిస్సులవలె నుండును. కాని గుంటలుపడియుండెను. చెక్కిళ్ళు లోనికిఁ దోసికొని పోయెరు. ఒక్క సుగుణము- నెమరుకణతలులోనికిఁ దోసికొనిపోలేదు. అందరును దానినిఁజూచి, కళలు వదలుకొనలేదు.

పశుపతి యేమియు మాటాడలేదు. అనసూయ ధర్మారావు వంక నే జూచుచుండెను. అనసూయ తల్లి ధర్మారావును జూచి

d పిల్ల నీ భార్య. దీనిని నీవు కాశపోయినచో నెవరు బ్రతికించ గలరు! వైద్యు లెవరును దీనివ్యాధిని గుర్తించలేకపోయినారు. నీవు వచ్చి నావు; మా బాధ్యత వదలినది' అనెను.

అన : ఉత్తరమువేసి యైదుదినములై నది. ఇంతవఱకును రాలేదేమి? పశు : తంతు లిచ్చితిని. అందలేదా? ధర్మా: ఎందు కందలేదు! మీ పిల్ల జబ్బుగా నున్నచో నేనువచ్చి యేమిచేయు దును? ఊరకే చూచుటయేకదా యని రాలేదు. అస : నాయనా! ఇది జబ్బు కాదని మా యనుమానము. అనుమాన మేమిటి ? ఇది వ్యాధికాదు. ఆఱు నెలల క్రింద నొక సంబంధము కుదిర్చినాము. అరుంధతి నిన్నుఁ దక్క మతొకనిని జేసికొన సన్నది. అదే మొదలు వ్యాధి మొదలు పెట్టుటకు లగ్నము పెట్టుకొనుటకు వారు వచ్చిరి. ఈమె యానాఁడు డోరుకొన్నది. జ్వరము ముంచుకొనివచ్చినది. ఎట్ల యినను దప్పదుకదా యని లగ్నము మాఘమాసము నాఁటిఁ బెట్టితిమి. ఆ జబ్బాసబ్బు యట్లే వృద్ధిపొంది లగ్నమునాఁటికి మంచము లోనుండి లేవలేనిస్థితిలోనికి వచ్చింది. ఆ సంబంధమువారు వచ్చి చూచిరి. ఆనాడు మంచములోఁబరుండి యిది యా వచ్చిన మాను గారితో 'నేను చచ్చియైíc బోయెనను గాని, మీ అబ్బాయిని: బెండ్లి యాడను. నా భర్త ధర్తారావుగారు. ఆయన వచ్చి సన్ను వివా హము చేసికొనునా చేసికొనును. చేసికొనఁదు, సరే! మీ కీ దురాశ యెందుకు!' అన్నది. ఆయన యీవర్తమాన మదివటికే విన్నవాఁడు కావున, దీని మాటలతో మనసువిఱిగి లేచిపోయెను. అది మొదలు రోజురోజునకు నిది శుష్కించి పోయిపోయి యీవాఁటి కిట్లయినది. క్రమక్రమముగా 'మీ బావగారు కూడా దాని యిష్టము వచ్చినట్లే చేయట కంగీకరించినారు. నాయనా! ఇంక నీవు వచ్చితివి. చూచి తివికదా యెట్లున్నదో! అది యిశ బ్రతుకునని సమ్మకము లేదు. నీ యదృష్టమువలన నేమైన బ్రదుకునేమో తెలియదు. నా తల్లిని నీవు బ్రతికించుకొన గలనేని బ్రతికించుకొనుము' అని 'మాస్' వల వల యేడ్చెను.గ్రహించుటకుఁగూడే సమరినదై యతడు కన్నులు దెఱచి చూద్దారు. చీకటిలో నన్ననిది, తూలిపోవుదున్న, తనవద్ద నిలుచున్నది చిన్న యకుంధతి గుర్తు పట్టబడెను. ఇంద్రియములు భిన్నములయ్యును దదనుభూతిజ్ఞాసమునందు భిన్నవ్వ ముండదు. ఇప్పుడిది యేమికి నేత్ర శ్వగింద్రయము లీ రెంటి జ్ఞానమను రెండు విధములుగా నున్నది. నేత్రేంద్రియము చిన్న యరుంధతిని చెప్పుచున్నది. త్వగింద్రియము పూర్వపు పదునాల్గు పదునేనేఁడుల యొకవితానుభూతిని దెలుపు చున్నది. ఆ యనుభూతికి నా యనుభూతి హేతువునకు నవినాభావ సంబంధము ధర్మారావు మనస్సులో నవ్యవహికముగా నన్నది. దానికి దీనికి నేమి సంబంధము? కన్న కాదనుచున్నది మన నవునను చున్నది.

నిమేషమాత్ర కాలిక వెంచ యీ యంతశ్చాలనము ఈదించి ధర్మారావు మాటాడఁ బోయెరు అకుంధతి వలదని వారించి యతనిని లెమ్మని నాన్న చేసెను. ఇర్వురును గొంచెము రహస్యస్థలమునకుఁ పోయి మాట్లాడ నారంభించిరి. అకుంఢతిని ధర్మారావు తన చేతు లలోఁ బసిపిల్లనువలెఁ బూయుండెను. 'ఎందు కింతరాత్రివేళ వచ్చి తివి ? లేవ లేదా వెట్లు లేచితివి? దారిలోఁ దూలిపడిపోయెద వని యైనలేదా? నీమూలమున నా కొక యప్రతిష్ట వచ్చినది. లోకము నిన్నేమనుకొందురు? మందులమారివాఁ డపకొందురు. పసిపిల్లవు. సలువదియేండ్ల సన్నుని వరించరాదా? అందులో నేనేమైన ధనవంతుఁడనా, సౌందర్యవంతుఁడనా? ఇప్వుడి వచ్చుట యెందుకు? సన్నీ చాటుచోటికి గేల తెప్చతివి? ఏమి చెప్పవలయునో చెప్పుము. నా చేతులు నీకు గ్రుచ్చుకొనుట లేదుకదా !

అదం: గ్రుచ్చుకోనుట లేదు. ధర్మా: ఎంను శింతరాత్రివేళ వచ్చి నన్ను లేపినది? అకుం: చనిపోయిన మీ భార్య జ్ఞాపకము లేదా ? మీకు

ధర్మారావు కన్నలవెంట జంజల నీరుకారను, అతని కన్నీరు చిన్న యకుంధతి చెక్కిళ్ళపైఁబడి తడి సేను.

అరుం : ఆమె చనిపోవునప్పు డెల్లున్నది? ధర్మా : అఫ్గను, సరిగా నిట్లేయున్నది. నీయొనల నెంతమాంసము, కండలున్నచో దాని యొడలను సంతియే యున్నవి. అరుం: నేనవరసు? ధర్మ: సీ వెవరు ?

అతని చేతులలో నున్న యరుంధతి తన తల యతని తొమ్ముపై నాన్చెను. అతనికిఁ దెలియకుంటే నామె పరిశుష్క శపోలము చుంబింపఁబడెను. అతని కతిలిమీఁదజుగుప్సగలి గెరు. మొగ మున భావకవణవిశ్రామహాకము గోచరించెను. అన్ని భావము (వి స్పష్టముగానే గో ధరించెను. విస్పష్టముఁ దెలిసిన దొశ్కఁడే. అది యామె మొగమునందలి యచ్ఛ్వా నిశ్వారములలోని జ్వమువాసన. అతఁ డామె జ్వర వాసనాక లు పై ఎన మా ఘ్రాణించి ధర్మా రావు హృదయములో నొక విచిత్రమైన పెంస్పందనము కలిగెను. ఆ యరుంధతి యే యీ యకుంఢతిమీ !!!

ఆకాడు, మూడవనాడు, నాలవనాఁదు కడచెరు. చిన్న యరుంధతికి నానాఁటి కార్యోము రోజునకుఁ బదిరోజులైనట్లు వృద్ధిపొందుచుండెను. శుక్లపక్ష చతుర్దశి వచ్చినది. ప్రతిరోజును ధర్మారావు పోదునని, అందలు వలదని, అలెఁడు మఱలఁ దిరిగివత్తు సని, వారు తేవు వెళ్ళుగువుగా, యెల్లుండి వెళ్ళునువుగాని యను చుండగనే చతుర్దశి వచ్చినది. పదునాల్గుకళిల్లుండిన ద్విజరాజు వేనమూర్తివలె భాసించరు. చంద్రబింబ క్షీరసాగర ప్రధానా వర్తము చంద్రకిరణ వ్యాం మధాస్వతరంగఙసిన హేతువు. ఆకాశ మధ్య గత దివ్యసింహాలనాధ్యాసి వలయమిత్రుఁడు ధర్మముకల్పి తముకాదు, నిత్యమని ప్రబలనాత్య మిచ్చెను. సర్వశాస్త్ర సుల నాది హేతువునుగాద', త్వకార వసులనుగూర్చియేయి.్యసించును. ఈ యీ పదార్థములయం దీ ర్మ మన్నదని యస్యసించునుగా, యా ధర్మ మేల య్నుకో శాస్త్రము చెప్పలేదు. ఆకాశను సం దా నైల్య మేల తినిపించ్నది? వాయువో, జ్యోతిస్సో, యేదో యొకానొకతరంగసమితి ప్రరించుటవలన నా సీలవర్ణ మేర్పడు. చున్నది. దానిని శాస్త్రజ్ఞమైన సి.వి. రామన్ గారు కనిపెట్టిరిదానికే 'రామన్ గారి సిద్ధాంత' మని పేరు వచ్చినది. నట్టి తరంగ ప్రసారమువలన నా నీల వర్ణమేల యేర్పడవలయునన్న ప్రశ్న కామహానుభావుఁ డేమి చెప్పుముకి అట్టితరంగ ప్రసరణమాన్యై మునకు హేతువనునది ధర్మము. లశాస్త్రజ్ఞుడా ధర్మమును జూచెను ఆయన చూడకముందా ధర్మమున్నడు. ఆ ధర్మము సత్యమైనది తన్నిత్య తాజ్ఞాన ముండుట కాస్తిశ్యమని పేరు. చంద్రుఁడు, సక్షత్ర ములు, నాకాశము నీ సర్వము అర్ధర్మోపన్యాసమునే చేయుచున్నవి, తద్ధర్మనిత్యత్వమునే ఘోషించుచున్నవి. చంద్రుఁ దారాత్రి యా ధర్మమున చెప్పెను. మఱియునింకొకఁడు చెప్పురు. ఆ ధర్మము శాస్త్ర జ్ఞులు చెప్పిననేకాని యితరులు విశ్వసించరంట! ఆ శాస్త్రజ్ఞులవై^సు సందరు శాస్త్రజ్ఞులని యొప్పుకొనవలయుసఁట పదార్థ మరి విషయోపస ్యసము నొప్పుకొందురఁట! ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవ యములందు సందేహమేనఁట ! భౌతికమునకు నాధ్యాత్మికమునకు నడుమనున్న మహాసముద్ర మెవడుల్లఘించఁగలఁడు? అందరును సముద్రతీరమందు నిలచిరి. ఎవడు నా సమ ద్రోల్లఁమనము చేయఁ బాలకపోయెరు. ఆంజనేయుఁడు తాను చేయుదు సనెను. తక్కినవారు గాన సరిపోయినది 'కాదు. నీవు లంకకుఁ బొలేదు. సముద్రముమీఁద గొంచెము సేపెగిరి వచ్చితివి పొమ్మని తక్కినవా రస్నచో నతని బ్రదు కేమి కావలసినది? ఇది ధర్మమని చెప్పినచో విశ్వసించవలయును. అయినచోఁ బ్రతియు షశ్వ సించవలయునా? అట్లయినచోఁ బ్రరిదియు సనుభవములోనికిఁ దెన్బు కొనవలయునా? ఐన్స్టీన్, రామన్, బోసు మొదలయినవారు చెప్పిన మాటలు మనము విశ్వసించుచున్నాము. అవి మన యనుభవములో లేవు. అవి మన యనుభవములోనికి వచ్చుటకీ యొక్కఁడే జన్మమయి నచో మనము వ్యర్థులమే యయినాము. ఒకఁడు తర్కము చేఁజూచిన దొకఁడు విశ్వాసము చేతఁ జూచును.

చంద్రుఁదాకాశమున సత్పదార్థమువలె సితస్వచ్ఛారోనులు వెలి గ్రక్కెను. ధర్మమువలె సర్వనిందాతిరసారముప్రకటించెను. అతని పరి హాసము తెల్లనై నేలయొడ్డునఁ దొఱసికొని నురుసు తెట్టెలు కట్టెను.

జాము ప్రొద్దు పోయినది. భోజనములు చేసి యందఱురు గూర్చుండిరి. అబంధరికిఁ జక్కఁగా నారోగ్యము వచ్చినది. నెత్తురు పూర్తిగాఁ బట్టలేదు. ద్వరమువచ్చుట మానివేసినది. దగ్గు పూర్తిగాఁ బోయినది. వైద్యుఁడు నేత్రములను నాడియుఁబరీక్షించి "దోషమేము లేను. ఇంశ బలము పట్టుటయే యున్నది' యనెను. ఆమె మంచమును వదలలేదు, కాని యింటిలోఁ గొంచె మడుగులు వేుంచి భోజనమునకుఁ బడమటింటిలోనికిఁ దీసికొనిపోయి మజలం దెచ్చి పండు కొసఁ బెబుదురు. ఆమెకు నన్నము పెట్టి నుంచములోఁ బకుండఁ పెట్టికి చుట్టును పశుపతి, ధర్మారావు, అసూయ, పశుపతి పినతల్లి, అసూయ పినతల్లియు నండఱుకు గూర్చుండిరి. అరుంధతి తల్లితో 'అమ్మా! నా కింకెన్నాళ్ళలో నెమ్మదించును!' అనెను. అన సూయ పినతల్లి: ఆ సంగతి యమ్మనడిగినచో నేమి తెలియునే' ఆయన నడుగుము.' అస: అది నీ యెత్తిపొడువులతోనే యోచ్చుకొని లేకుండ దున్న ది. అన, పినతల్లి: నాయూ, ధర్మారావు! నీవు చెప్పనాయనా మా పిల్ల సజ్బం కెన్నాళ్ళకు సాయమగురు! అన: ఏమిటే అల్లరికి అతఁ డిచ్చటఁగూర్చున్నాఁడనియా? వినః అదికా జ! నిజము చెప్పునున్నాను విను. పెండ్లికి లగ్నముకుదిర్చినఁగానిదానికిఁబూర్తిగా సయముకాదు. ఆ లగ్న మప్పుడు పెట్టెదరో నిర్ణయించుకొనుఁడు. పశు: ఇవుడు పెండ్లి చేసినచో శారదాబిల్లు కేసు పెట్టుడు రేమో! అన : అంతగా నైనదో జరిమానా యిచ్చివేయుదము. ఇందుకణ్ణ కులము చెడు దుమాకి ధర్మా: ఈ శారదాబిల్లు కేసులు పెట్టువారందఱుకు దేశ సేవకులు. మన దేశ వు డబ్బా పరదేశమునకుఁ బోవుచున్నదని గాంధి యుద్యమములో చేరినవారు. ఈ జరిమానాతో సటు ధనము పోవులేదు కాఁబోలు! దేశమంతయు నైక్యములేక పాడయి పోవు చున్నదని ఘోషించునున్నారు. ఇర వ్యాజ్యములమూలమున దేశము వందలి ప్రజలలో నైక్యము ప్రబలుచున్నది ప్రయోజనార్థులయి యధికవిషయములయందుఁ జెడిపోవుట యిదే. బాబుకు పెండ్లి యయిన దిని సంతోషమే కాని తనకు సవతితల్లి వచ్చుచున్నదను మాట తెలియకు. అసః నాయనా! ఈ సంఘ సంస్కర్తల దుర్వేషము: వారికే తగును మా యూరిలో నొకచెప్పునది కాదు. గొజైల మంద యుండును. మూడో! గౌరన మేరుఁగులకే. ఏఁనుగుల గొప్ప నచో నేమని చెప్పగలము? అది మనమసకే తెలియను. ధర్మముకూడ పెట్టిదే. అనియు మనసునకే తెలియుకు. ధర్మా:

యేమని

మన మేకుఁగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్య లీయరు. ధర్మా: మన ధర్మశాస్త్ర బుల గతియు సంతే. పశు : ఆశాస్త్రమ గూర్చి మని మరియలకే చాలమందికి నమ్మకము లేదు. అవి వ్రాసిన వారును మనవంటి వార్ ధర్మా: మన దేశీయులకే పమ్మళము లేదనఁగా-మన దేశీయు లనఁగా మన దేశమందుఁ బుట్టినవారని యర్ధము. మన దేశ మనఁగా నాల్గుహద్దులు క ల ప్రదేశ మని కాద ర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వము యర్థము. ఈ భూఖండమునందుఁ బుట్టినంతలో నొరిగిండి లేదు. మన మతి సంఘా దారములందుఁ బుట్టలయును. వాండు మన దేశ స్థుడు. ఇంక నవి వ్రాసినారు మనవంటి వారే యంటివేక సూట చాలతప్పు మనవంటివారు కారు. ఒక్కటి చూడు! రాజును నా వంటివాఁడే యని వీధిలో నిలుచుండి యనము ఏనుగును? ఉరికి జేనెఁడు బెత్తెడులో నుందువు. ధర్మశాస్త్ర ర్తలు మనవంటి వార వా రురి తీయించరువదా! వారు మనవలె మనస్సును యథేచ్ఛముగా మాత్రము ప్రవర్తించనీయలేదు. తక్కిన సంగతు లట్లుంచి, వా రొక్కటి విశ్వసించిరి. మనస్సును నియమించిన తరువాత మనశక్తి వృద్ధిపొంది దాని కెక్కువ విషయములు తెలియునని వారి విశ్వా కుము. సంకల్పనికల్పాత్మకశక్తి మనన్సు క్షణము, వాదనాశక్తి దాని వలన నే కలగుకు అవి యందఱకు నుందును చదువుకొన్న కొలఁ దియు నాశక్తి వృద్ధిపొందవచ్చును. విద్య సంక•్పవికల్పములందు బహుశత్వము తెన్చునుగాని మనస్సువతు నిశ్చయబుద్ధిని గలిగించు శ క్తి నీయదు. దానికి మనోనియమనమవసరము. శరీరావయవ చాల నమునందలి శక్తి యందు కుండును. ఎక్కవ యాహారపుష్టి, మొదలయినవి ( స్సునకు విశ్యవంటిః ) కలిగి చో శరీరమునకు సౌమార్యము మొనలయి:వి తెలుగును. దేహమునందలి శక్తి, వృద్ధి పొందవలయు నన్నచో నియమము పాటించవలయును.

హారము, వ్యాయామము, ఆశ్య నియీ నియమములు పాటించు టచే శరీరమందు శక్తి వృద్ధిపొ దెంసే నియమముచేది మనస్సులోని శక్తి వృద్ధి పొందును. అవుసె తెలియు సంగతులు వేఱు మన కా నియమము లేదు. ఆశ కి లేను. ఆశక్తి శృద్ధి చేసికొని బహుద్రష్టలైన వారి వాశ్యములు మనము గృద్ధి పాండవ సంకల్ప వికల్పశక్తితో విమర్శించుకున్నాము. అప- సంతల్లి: సరేకాని లగ్నము నిర్ణ యించుట యెవు ఒ? పశు: రేవు వైశాఖములోఁ జేమవలయును. పిల్ల నింక నుంచి రాదు. అసః ఈ జబ్బు లేకపోయినచోఁ బిల్ల యీ పాటికే వ్యక్తురాలు కావలసింది.

అప్పటికి రాత్రి రెండు జాము"యినది. చంద్రుఁడునడిమింటఁ బ్రకాశించి ధర్మశాస్త్రకర్త వలె భారతవర్షమున కగ్రస్థాన నులఁక రించారు. విరహిణిస్త్రీ జాతులను, చోరులును వాని యగ్రస్థాన మొపుకొలేను. లగ్నము వైశాఖ శుద్ధవశమి. ధర్మారావు సుబ్బ్న వేఁటి వెళ్ళి తిరిగి చైతబహుళ దశమి నాటికి వచ్చెరు. అకుంధతి కారోగ్యములో ఆదో లోపముగా నుండెను. భీమవరము నుండి డాక్టరు వచ్చి స్వచ్ఛమై గాలిపీల్చినఁగాని సరిగా నారోగ్యము కలుగడం చెప్పను. ప్రతిదినము నాయంవేళ తోటకుఁ దీనికొని పోవలయునని పశుపతి తలదాను. ధర్మారావు దగ్గఱలేని పదిరోజులు సబంధతి కారోగ్యము వృద్ధి పొంద లేదు. అందఱకుఁ ఔలిసినది. ఇది మెడతాళి యని. ధర్మారా వరుంధతి వఁకసందలు నుండఁ * దుటకే సిగ్గుపడును. అరుంధతి యతని వంక దప్ప నింకెవరి అనసూయ పితల్లి యామెతో సరాగము లారును, అ. సూయ 'తల్లీ! ఎప్పుడు ఇతని వంక నే చూచెనవే' మనును. బిమంధతి తనదృష్టి త్రిప్పుకొని మఱల సలెని నీ నూనె నారంభిండును.

ఒకనాఁడు సాయంకాలమున సరుంధతీ ధర్మారావులు తోట షికారు పోయిరి. అరుం: కొంచెము నడువఁగలను. వేసఁగిగా లి యీ చెవినుండి యా" కెవికిఁ గొట్టుమున్నది. ప్రొద్దు వాటారినది. తోటలో నిర్వురును గూర్చుండిరి. ధర్మారావు 'పెండ్లినాఁటికై నను నీవారోగ్యవంతురాల వయ్యెదవా? పూర్తిగా నీకారోగ్యము రానిచో నిన్ను నేను బెండ్లాడను' అనెను.

అకుంఢతి చురచురఁ జూచెను. ధర్మారావున శాచూ పెచ్చటనో చూచినట్లున్నది. మాకందతరు బాలకషాయ రనాలవాలఖాది విశము మధుమాస సర్వస్వము త్రావినట్లున్న యెఱ్ఱని కన్నులతో రతి కూజితము చేసెను.

ధర్మా: కోకిలకు నీవు మునువు మారు కూసెడి దానవు. ఇప్పుడు కూయవేమి ! అరుంధతి ధర్మారావువంక నిశ్చల దృక్కు లఁ జూచెను.

ధర్మా: అప్పుడు నీవును గోకిలవలె మధుమానచిహ్నమవు. ఇవుడు నీలొ నుండి మధుమాసమును వెలికిఁ ద్రోసి దానివలన నానంద నీ వెవరవు ?

మనుభవించవలయు ననుకొనుచున్న దానవు. అరు: ఏమిటో క్రొత్తగా మాట్లాడుచున్నట్లున్నది. ధర్మా: మన మిద్దభీము నేకాంతముగా నుంటిమికదా య. అరుం: నే నెవరునుకి ధర్మాన

అరుంధతి తలయెత్తి యతని వంకఁ జూచెను. చూచుచున్న యామెకన్నలలో సతికకిఁ బరిచితమె యలెని యాత్మను స్వర్గవీధి నడిపించిన యొక జ్యోతిస్సు తోఁచెరు. ఆమె 'నేరు మజల నిట్లు వచ్చితిని. సన్నాగుర్తు. టరా!' యనెను. ధర్మారా వీటుకొనరు ఆ దివ్యజ్యోతి పచ్చి పసి మేనిలో 0350 నొడగెను. శరీరముల పరిచయాల్పతచేత సరిగా నొదుగలేశ యున్నది.' అరుం ధతి తన భర్తxఁ దెలిసెను తెలి సెరు.

అకుం: ఇప్పటికిఁ దెలిసినదా?

ధర్మా: ఇది యేమిపని అరుం: నేను నిన్న వదలి యుండలేను. ఈ దేశములోఁ బతివ్రత చావదు. స్వామి రెండవ పగ యిచ్చట నిశించదు. కారణాంతర ములచేత మరుగుపడ వచ్చును. నే నెవ్వరచు? పతివ్రతను. అల్ప కారణములవలన భయములేను. నేను నీవలెనే సనాతనిని. ధర్తారావు

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి