![యద్దనపూడి సులోచనారాణి](/_next/image?url=https%3A%2F%2Fshabd.s3.us-east-2.amazonaws.com%2Fusers%2F%25E0%25B0%25AF%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25A6%25E0%25B0%25A8%25E0%25B0%25AA%25E0%25B1%2582%25E0%25B0%25A1%25E0%25B0%25BF%25E0%25B0%25B8%25E0%25B1%2581%25E0%25B0%25B2%25E0%25B1%258B%25E0%25B0%259A%25E0%25B0%25A8%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%25A3%25E0%25B0%25BF_657c0469bf9cb30af1dd7d6b_1702626664228.jpg&w=384&q=75)
యద్దనపూడి సులోచనారాణి
ఈమె ఒక రచయిత.యద్దనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది. ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ.
![గిరిజా కళ్యాణం](/_next/image?url=%2F_next%2Fstatic%2Fmedia%2Fbook.0614cbf5.png&w=384&q=75)
గిరిజా కళ్యాణం
నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన
![గిరిజా కళ్యాణం](/_next/image?url=%2F_next%2Fstatic%2Fmedia%2Fbook.0614cbf5.png&w=256&q=75)
గిరిజా కళ్యాణం
నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన